Rishabh Pant, fans , India, South Africa
'సారీ.. అంచనాలు అందుకోలేకపోయాం'.. అభిమానులకు పంత్‌ క్షమాపణలు

దక్షిణాఫ్రికాతో 0-2 తేడాతో సిరీస్ ఓడిపోయిన తర్వాత భారత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు

Sports News, Mohammed Siraj, Air India Express, flight delay
చెత్త ఎక్స్‌పీరియన్స్..ఎయిరిండియాపై సిరాజ్ అసహనం

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థపై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు

ఘోర ప‌రాజ‌యంపై స్టాండ్-ఇన్ కెప్టెన్ రిషబ్ పంత్ ఏమ‌న్నాడంటే..?
ఘోర ప‌రాజ‌యంపై స్టాండ్-ఇన్ కెప్టెన్ రిషబ్ పంత్ ఏమ‌న్నాడంటే..?

గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో భారత జట్టును ఓడించింది.

నా భవిష్యత్తు బీసీసీఐ నిర్ణయిస్తుంది : గంభీర్
నా భవిష్యత్తు బీసీసీఐ నిర్ణయిస్తుంది : గంభీర్

దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో ఘోర పరాజయం తర్వాత గౌహతిలో మీడియా నుండి పదునైన ప్రశ్నలను ఎదుర్కొంటూ భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోపంగా కనిపించాడు.

Viral News, National News, Uttarpradesh, Doctor Dance
Video: హాస్పిటల్ గదిలో కాబోయే భార్యతో డాక్టర్ డ్యాన్స్ వైరల్..తర్వాత ఏమైందంటే?

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక వైద్యుడు తన కాబోయే భార్యతో ఆసుపత్రి గదిలో నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో...

Cyclone, Ditwah, Bay of Bengal, Tamil Nadu, Andhrapradesh, IMD

బంగాళాఖాతంలో మరో తుఫాను 'దిట్వా'.. ఏపీలో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

సెన్యార్ తుఫాను బలహీనపడుతూ ఉన్నప్పటికీ.. బంగాళాఖాతంలో మరో కొత్త తుఫాను ఏర్పడుతోంది. దీని కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (IMD) కోరింది. గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో.. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడనం...

రాజవంశ రాజకీయాలపై శశి థరూర్ క‌థ‌నం.. కాంగ్రెస్ ఫైర్‌..!

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇటీవల అభిప్రాయ పోర్టల్ ప్రాజెక్ట్ సిండికేట్‌లో ఒక కథనాన్ని రాశారు. అందులో రాజకీయ రాజవంశ రాజకీయాలపై వ్యాఖ్యానించారు. రాజవంశం పేరుతో నడిచే రాజకీయాలు పాలనా నాణ్యతను ఎలా దెబ్బతీస్తుందనే దానిపై థరూర్ దృష్టి సారించారు. థరూర్ కథనాన్ని బిజెపి కాంగ్రెస్‌పై ఆయుధంగా మార్చింది. రాహుల్...

Congress Leaders, Shashi Tharoor, Nepotism , National news
horoscope, Astrology, Rasiphalalu

దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది

By జ్యోత్స్న Published on 27 Nov 2025 6:25 AM IST

మేషం వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారమున పెట్టుబదుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. ఉద్యోగాలలో అధికారులతో చిన్నపాటి వివాదాలుంటాయి. వృషభం దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విశేషాలు తెలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి . ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. మిధునం చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి....

Share it