Rohit Sharma - Virat Kohli : వన్డే జట్టులో కొనసాగాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే..!
Rohit Sharma - Virat Kohli : వన్డే జట్టులో కొనసాగాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే..!

దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టమైన సందేశం ఇచ్చింది.

చరిత్ర సృష్టించిన సామ్రాట్ రానా
చరిత్ర సృష్టించిన సామ్రాట్ రానా

సామ్రాట్ రానా కైరోలో చరిత్ర సృష్టించాడు. ISSF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైన‌ల్‌లో గెలిచి సామ్రాట్ రాణా భారతదేశం త‌రుపున‌...

IPL 2026 auction, December, RCB, CSK,
డిసెంబర్‌లో ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలం!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 కోసం ఆటగాళ్ల వేలం అబుదాబిలో జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 16న ఈ ప్రక్రియ జరిగే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

మ‌హిళా క్రికెట‌ర్ పేరు మీద క్రికెట్ స్టేడియం.. సీఎం ప్ర‌క‌ట‌న‌
మ‌హిళా క్రికెట‌ర్ పేరు మీద క్రికెట్ స్టేడియం.. సీఎం ప్ర‌క‌ట‌న‌

భారత్‌ ప్రపంచకప్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన మహిళా క్రికెటర్‌ రిచా ఘోష్‌ను ప్రత్యేకంగా సన్మానించాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది.

Students, meal on paper, Madhya Pradesh, school
Video: పాఠశాలలో దారుణం.. ప్లేట్లు లేవా?.. చిత్తు కాగితాలపై విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలోని హుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాత్రలకు బదులుగా కాగితంపై మధ్యాహ్న భోజనం తినడం కనిపించడంతో...

Heavy rains, thunder, Telangana, AP, Meteorological Center

తెలంగాణ, ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్‌

నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. నేడు (గురువారం) కృష్ణా, ప్రకాశం,నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు...

రాజవంశ రాజకీయాలపై శశి థరూర్ క‌థ‌నం.. కాంగ్రెస్ ఫైర్‌..!

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇటీవల అభిప్రాయ పోర్టల్ ప్రాజెక్ట్ సిండికేట్‌లో ఒక కథనాన్ని రాశారు. అందులో రాజకీయ రాజవంశ రాజకీయాలపై వ్యాఖ్యానించారు. రాజవంశం పేరుతో నడిచే రాజకీయాలు పాలనా నాణ్యతను ఎలా దెబ్బతీస్తుందనే దానిపై థరూర్ దృష్టి సారించారు. థరూర్ కథనాన్ని బిజెపి కాంగ్రెస్‌పై ఆయుధంగా మార్చింది. రాహుల్...

Congress Leaders, Shashi Tharoor, Nepotism , National news
horoscope, Astrology, Rasiphalalu

దినఫలాలు: నేడు ఈ రాశివారికి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి

By జ్యోత్స్న Published on 12 Nov 2025 6:43 AM IST

మేషం దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలకు మందకోడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృషభం వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. మానసిక ఆందోళనతో కొంత చికాకు పరుస్తాయి. స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మిధునం ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంఘంలో గౌరవం పెరుగుతుంది....

Share it