అందుకే గిల్‌ను తప్పించారు..!
అందుకే గిల్‌ను తప్పించారు..!

2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.

T20 World Cup Squad : షాకింగ్‌.. జ‌ట్టులో స్థానం కోల్పోయిన‌ శుభ్‌మన్ గిల్‌..!
T20 World Cup Squad : షాకింగ్‌.. జ‌ట్టులో స్థానం కోల్పోయిన‌ శుభ్‌మన్ గిల్‌..!

T20 ప్రపంచ కప్ 2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును సెల‌క్ష‌న్ క‌మిటీ ఈరోజు ప్రకటించింది.

కెప్టెన్‌గా సూర్యకుమార్‌కి అదే చివరి టోర్నీ.. రేపే జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌..!
కెప్టెన్‌గా సూర్యకుమార్‌కి అదే చివరి టోర్నీ.. రేపే జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌..!

భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ల పేలవమైన ఫామ్ ఆందోళన కలిగిస్తుంది. అయినా టీ20 ప్రపంచకప్‌కు జట్టులో పెద్ద మార్పులు...

50 కోట్ల రూపాయల దావా వేసిన దాదా..!
50 కోట్ల రూపాయల దావా వేసిన దాదా..!

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ ఆఫ్ కోల్‌కతా అధ్యక్షుడు ఉత్తమ్ సాహాపై రూ.50 కోట్ల నష్టపరిహారం కోరుతూ పరువు...

National News, Bihar, Viral Video, Bodh Gaya
Video: రసగుల్లా కోసం లొల్లి, ఆగిపోయిన పెళ్లి..వరుడిపై వరకట్నం కేసు

రసగుల్లా కారణంగా కళ్యాణ మండపంలో వివాహం ఆగిపోయిన ఘటన బిహార్‌లోని బుద్ధగయలో నవంబర్ 29న చోటు చేసుకుంది.

Telangana : 48 గంటలపాటు వ‌ణికించ‌నున్న‌ చలిగాలులు.. ఐఎండీ హెచ్చరిక

Telangana : 48 గంటలపాటు వ‌ణికించ‌నున్న‌ చలిగాలులు.. ఐఎండీ హెచ్చరిక

రానున్న రెండు రోజులు తెలంగాణలో వాతావ‌ర‌ణం అత్యంత చలిగా ఉండే అవకాశం ఉన్నందున ఐఎండీ హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్ 19, 20 తేదీల్లో చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్ర‌మంలోనే IMD హైదరాబాద్ తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.ప్ర‌ముఖ వాతావరణ...

రాజవంశ రాజకీయాలపై శశి థరూర్ క‌థ‌నం.. కాంగ్రెస్ ఫైర్‌..!

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇటీవల అభిప్రాయ పోర్టల్ ప్రాజెక్ట్ సిండికేట్‌లో ఒక కథనాన్ని రాశారు. అందులో రాజకీయ రాజవంశ రాజకీయాలపై వ్యాఖ్యానించారు. రాజవంశం పేరుతో నడిచే రాజకీయాలు పాలనా నాణ్యతను ఎలా దెబ్బతీస్తుందనే దానిపై థరూర్ దృష్టి సారించారు. థరూర్ కథనాన్ని బిజెపి కాంగ్రెస్‌పై ఆయుధంగా మార్చింది. రాహుల్...

Congress Leaders, Shashi Tharoor, Nepotism , National news
Astrology, astrological remedies, remove obstacles, Marriage problem, financial problem

జ్యోతిష పరిహారాలు ఆటంకాలను తొలగిస్తాయా?.. ఇవి తెలుసుకోండి

By అంజి Published on 21 Dec 2025 7:58 AM IST

గ్రహ దోషాల వల్ల కొన్నిసార్లు మన శ్రమకు తగిన ఫలితం దక్కదు. అలాంటప్పుడు జ్యోతిష పరిహారాలు మేలు చేస్తాయని పండితులు చెబుతున్నారు. ప్రత్యేక పూజలు చేయాలంటున్నారు. 'ఇవి మనలోని ప్రతికూలతలను తొలగించి, మానసిక ధైర్యానిస్తాయి. గ్రహ స్థితి వల్ల కలిగే ఒత్తిడిని అరికడతాయి. కెరీర్‌ అడ్డంకులను తొలగిస్తాయి. లక్ష్య సాధనకు తగిన వాతావరణాన్ని ఏర్పరుస్తాయి' అంటున్నారు. కెరీర్‌, ఉద్యోగ అడ్డంకులా? చాలా మంది తమ సామర్థ్యానికి తగిన ఉద్యోగం లభించక, ఉన్న ఉద్యోగంలో ఆశించిన స్థాయికి ఎదగక సతమతమవుతుంటారు. జాతకంలో సూర్యుడు, శని గ్రహాల స్థితి బలహీనంగా ఉండటం వల్ల అలా...

Share it