విద్య
Andhrapradesh: ఇంటర్ ఫలితాలు విడుదల.. మార్కుల మెమో ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) ఈరోజు, ఏప్రిల్ 12, 2025న ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (IPE) ఫలితాలను...
By అంజి Published on 12 April 2025 11:05 AM IST
సీబీఎస్ఈ 10, 12 తరగతులకు కొత్త సిలబస్, గ్రేడింగ్ విధానం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన కొత్త సిలబస్ను రూపొందించింది.
By అంజి Published on 1 April 2025 12:44 PM IST
జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల
ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 2, 3 , 4వ తేదీల్లో నిర్వహించే జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్స్ సెషన్-2 పరీక్షల అడ్మిట్...
By అంజి Published on 30 March 2025 9:00 AM IST
Andhra Pradesh: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్ష వాయిదా
ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) కారణంగా మార్చి 31 (సోమవారం) సెలవు దినంగా ప్రకటించినందున, ప్రస్తుతం జరుగుతున్న 10వ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల సోషల్ స్టడీస్...
By అంజి Published on 29 March 2025 7:00 AM IST
విద్యార్థులకు భారీ శభవార్త.. నిధుల విడుదల
సీఎం చంద్రబాబు నాయుడి ప్రభుత్వం విద్యార్థులకు మరో గుడ్న్యూస్ చెప్పింది. ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్కు...
By అంజి Published on 22 March 2025 6:43 AM IST
Telangana: నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. ఈసారి కొత్త విధానం
నేటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు...
By అంజి Published on 21 March 2025 6:36 AM IST
హోలీ పండుగ.. బోర్డు పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులకు సీబీఎస్ఈ గుడ్న్యూస్
హోలీ కారణంగా మార్చి 15న జరగనున్న హిందీ పరీక్ష రాయలేని సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు మరోసారి పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు...
By అంజి Published on 14 March 2025 8:00 AM IST
మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు!
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
By అంజి Published on 28 Feb 2025 7:38 AM IST
ఆ స్కూళ్లలో తెలుగు తప్పనిసరి.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోధించే స్కూళ్లలో తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు...
By అంజి Published on 26 Feb 2025 6:59 AM IST
స్కూలు విద్యార్థులకు గుడ్న్యూస్
మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలు, 7 నుంచి 10 వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది.
By అంజి Published on 25 Feb 2025 7:00 AM IST
Andhrapradesh: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్
రాష్ట్రంలోని 164 మోడల్స్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
By అంజి Published on 22 Feb 2025 7:05 AM IST
జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ రిలీజ్..ఇద్దరు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్స్-2025 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిజల్ట్స్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
By Knakam Karthik Published on 11 Feb 2025 7:26 PM IST