విజయవాడ / అమరావతి
అమరావతి శాశ్వత రాజధానిపై కేంద్రమంత్రి కీలక ప్రకటన
అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు పార్లమెంట్ లో ఈ సమావేశాల్లో కానీ వచ్చే సమావేశాల్లో గానీ బిల్లు పెడతాం..అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్...
By Knakam Karthik Published on 11 Dec 2025 10:28 AM IST
అమరావతిలో 'కాగ్' కార్యాలయం ఏర్పాటుకు కేంద్రం అనుమతి
అమరావతిలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది
By Knakam Karthik Published on 11 Dec 2025 6:32 AM IST
Vijayawada: కోతికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు
విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ (PCR) సమీపంలోని పార్కులో శనివారం చనిపోయిన కోతికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు.
By అంజి Published on 8 Dec 2025 7:41 AM IST
రాజధాని అమరావతి: త్వరలో రెండవ దశ భూసేకరణ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నగరం అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసి, దానిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చే దిశగా చర్యలు ప్రారంభించింది.
By అంజి Published on 3 Dec 2025 7:31 AM IST
అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు అధికారిక ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 4:43 PM IST
అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒకేసారి 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్...
By అంజి Published on 28 Nov 2025 12:42 PM IST
అమరావతిలో 15 బ్యాంకులు.. 6,541 ఉద్యోగాలు
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. దేశంలోని 15 ప్రధాన బ్యాంకులు, బీమా సంస్థలు రాజధానిలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి.
By అంజి Published on 28 Nov 2025 8:49 AM IST
వెంకటపాలెంలో శ్రీవారి ఆలయ విస్తరణ పనులు.. శంకుస్థాపన చేసిన సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు గురువారం అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో...
By అంజి Published on 27 Nov 2025 9:15 PM IST
నేడు అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు భూమిపూజ
వెంకటపాలెంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉదయం 10:30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.
By Knakam Karthik Published on 27 Nov 2025 6:41 AM IST
అమరావతిలో RBI సహా 25 బ్యాంకుల కొత్త భవనాలకు ఎల్లుండి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆర్బీఐ సహా 25 జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల నూతన భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం ఎల్లుండి జరగనుంది.
By Knakam Karthik Published on 26 Nov 2025 5:30 PM IST
ఏపీలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ..స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ను కొనియాడిన సీఎం
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు.
By Knakam Karthik Published on 26 Nov 2025 12:14 PM IST
ఏపీ సీఎస్ విజయానంద్ పదవీకాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. విజయానంద్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 22 Nov 2025 9:48 AM IST














