విజయవాడ / అమరావతి
చింతలపూడి ఎత్తిపోతలు పూర్తి చేసి సాగు, తాగు నీరందిస్తాం: మంత్రి నిమ్మల
విజయవాడ క్యాంపు కార్యాలయంలో చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 22 Jan 2026 8:41 PM IST
ఏపీకి రాజధానిగా అమరావతికి చట్టబద్ధతకు రంగం సిద్ధం..పార్లమెంట్లో బిల్లు!
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
By Knakam Karthik Published on 21 Jan 2026 4:34 PM IST
జీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలి: పవన్
తీర ప్రాంత రక్షణ, జీవ వైవిధ్య పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలి..అని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఆకాంక్షించారు.
By Knakam Karthik Published on 9 Jan 2026 12:18 PM IST
రాజధాని ప్రాంతంలోని రైతులకు రుణమాఫీ.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూమిని వేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ బుధవారం అన్నారు.
By అంజి Published on 7 Jan 2026 1:30 PM IST
అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
అమరావతి రాజధానిలో రెండో విడత భూసమీకరణ ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 7 Jan 2026 11:06 AM IST
వీసీలు కేవలం పరిపాలన అధిపతులు కాదు, సంస్కరణల అంబాసిడర్లు: లోకేశ్
నాలెడ్జి బేస్డ్ సొసైటీని తయారుచేయడంలో యూనివర్సిటీలదే కీలకపాత్ర అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
By Knakam Karthik Published on 5 Jan 2026 4:26 PM IST
నిబంధనలు మారాయి.. వీఐపీ, వీవీఐపీలు సైతం టికెట్లు కొనుగోలు చేయాల్సిందే!!
విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి వచ్చే వీఐపీ, వీవీఐపీలు సైతం తప్పనిసరిగా దర్శనం టికెట్లు కొనుగోలు చేయాల్సిందేనని...
By అంజి Published on 3 Jan 2026 5:00 PM IST
రూ.3.08 కోట్ల బకాయిలు.. విజయవాడ కనకదుర్గ ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేత
రూ.3.08 కోట్ల బిల్లులు చెల్లించలేదని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APCPDCL).. విజయవాడ దుర్గా మల్లేశ్వర...
By అంజి Published on 28 Dec 2025 7:10 AM IST
అమరావతి శాశ్వత రాజధానిపై కేంద్రమంత్రి కీలక ప్రకటన
అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు పార్లమెంట్ లో ఈ సమావేశాల్లో కానీ వచ్చే సమావేశాల్లో గానీ బిల్లు పెడతాం..అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్...
By Knakam Karthik Published on 11 Dec 2025 10:28 AM IST
అమరావతిలో 'కాగ్' కార్యాలయం ఏర్పాటుకు కేంద్రం అనుమతి
అమరావతిలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది
By Knakam Karthik Published on 11 Dec 2025 6:32 AM IST
Vijayawada: కోతికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు
విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ (PCR) సమీపంలోని పార్కులో శనివారం చనిపోయిన కోతికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు.
By అంజి Published on 8 Dec 2025 7:41 AM IST
రాజధాని అమరావతి: త్వరలో రెండవ దశ భూసేకరణ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నగరం అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసి, దానిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చే దిశగా చర్యలు ప్రారంభించింది.
By అంజి Published on 3 Dec 2025 7:31 AM IST














