తిరుపతి
శ్రీవారి భక్తులకు అందుబాటులోకి పుష్కరిణి
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒక నెల ముందుగా నిర్వహించే స్వామివారి పుష్కరిణి మరమ్మతు పనులు పూర్తయి కొత్త హంగులతో తీర్చిదిద్ధిన స్వామి...
By Medi Samrat Published on 21 Aug 2025 7:37 PM IST
మీరు ఎవరితోనైనా పెట్టుకోండి.. బీఆర్ నాయుడితో కాదు.. భూమనకు టీటీడీ ఛైర్మన్ స్ట్రాంగ్ కౌంటర్
శ్రీవారి సేవలో నిస్వార్థంగా పనిచేస్తున్నామని.. ఈ 9 నెలల్లో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
By Medi Samrat Published on 20 Aug 2025 6:15 PM IST
టీటీడీ చైర్మన్ను చూసి అందరూ నవ్వుకుంటున్నారు : భూమన
బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంస్థను భ్రష్టు పట్టించారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు.
By Medi Samrat Published on 20 Aug 2025 5:35 PM IST
శ్రీవారి దర్శనం, వసతి కోసం దళారులను ఆశ్రయించకండి : టీటీడీ
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు దర్శనం, వసతి కోసం దళారులను ఆశ్రయించవద్దని, టిటిడి అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా మరియు టోకెన్...
By Medi Samrat Published on 18 Aug 2025 9:19 PM IST
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు.. సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణతో పాటు గ్రామ పేర్లు, సరిహద్దులలో మార్పులను అమలు చేయడంపై దృష్టి...
By అంజి Published on 18 Aug 2025 6:59 AM IST
హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి కేంద్రంలోని భారత పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలచే సంయుక్తంగా నిర్వహించబడుతున్న స్టేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ క్యాటరింగ్...
By Medi Samrat Published on 17 Aug 2025 8:02 PM IST
వాహనాల్లో తిరుమలకు వెళ్తున్నారా?.. ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి
ఆగస్టు 15 నుంచి తిరుమలలోకి ప్రవేశించే వాహనాలకు ఫాస్ట్ట్యాగ్ తప్పనిసరి చేయనున్నట్లు టీటీడీ పరిపాలన మంగళవారం ప్రకటించింది.
By అంజి Published on 13 Aug 2025 9:43 AM IST
Video: తిరుమలలో మరోసారి చిరుత పులి సంచారం
తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది.
By Knakam Karthik Published on 5 Aug 2025 12:06 PM IST
శ్రీవారి ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే చర్యలే..టీటీడీ వార్నింగ్
తిరుమలలోని శ్రీవారి ఆలయ ప్రాంగణం, చుట్టుపక్కల అసభ్యకరమైన సోషల్ మీడియా రీల్స్ క్రియేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ వార్నింగ్ ఇచ్చింది
By Knakam Karthik Published on 1 Aug 2025 7:32 AM IST
తిరుమలలో రీల్స్ చిత్రీకరణపై టీటీడీ హెచ్చరిక
తిరుమలలో రీల్స్ చిత్రీకరణపై టీటీడీ హెచ్చరిక జారీ చేసింది.
By Medi Samrat Published on 31 July 2025 4:32 PM IST
తిరుమలకు వెళ్తున్నారా..? మీకో అప్డేట్..!
తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శ్రీవాణి దర్శన టికెట్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 30 July 2025 7:30 PM IST
వీఐపీలు ఏడాదికోసారి మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలి : వెంకయ్య నాయుడు
సామాన్య భక్తుల సౌలభ్యం కోసం వీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.
By Medi Samrat Published on 28 July 2025 7:54 PM IST