తిరుపతి
మార్చి నెలలో తిరుమలలో విశేష ఉత్సవాల వివరాలివే..!
మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలకు సంబంధించిన సమాచారాన్ని టీటీడీ విడుదల చేసింది.
By Medi Samrat Published on 27 Feb 2025 5:36 PM IST
ఓల్డ్ సిటీకి చెందిన వ్యక్తి.. తిరుమల భక్తులను ఎలా మోసం చేశాడంటే.?
శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు హెచ్చరించారు.
By Medi Samrat Published on 27 Feb 2025 1:45 PM IST
పెళ్లిపీటల నుంచి, పరీక్ష కేంద్రానికి..జీలకర్ర బెల్లంతో గ్రూప్-2 ఎగ్జామ్కు నవ వధువు
అయితే ఈ పరీక్షకు ఓ నవ వధువు పెళ్లి దుస్తులతోనే కేంద్రానికి చేరుకుంది.
By Knakam Karthik Published on 23 Feb 2025 1:10 PM IST
తిరుమల కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ
తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితులకు సిట్ విచారణ ముగిసింది.
By Medi Samrat Published on 18 Feb 2025 8:15 PM IST
TTD: నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
మే నెలకు సంబంధించి శ్రీవారి అర్జిత సేవా టికెట్లను టీటీడీ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
By అంజి Published on 18 Feb 2025 6:53 AM IST
శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. వాట్సాప్ గవర్నెన్స్లోకి టీటీడీ సేవలు
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సేవలను వాట్సాప్ గవర్నెన్స్లోకి...
By అంజి Published on 12 Feb 2025 6:43 AM IST
టీటీడీ కీలక నిర్ణయం..18 మంది అన్యమత ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు
టీటీడీ సంస్థలలో పని చేస్తోన్న 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు వేశారు. ఈ మేరకు టీటీడీ కూడా జీవో జారీ చేసింది.
By Knakam Karthik Published on 6 Feb 2025 10:29 AM IST
తిరుపతిలో యాక్సిడెంట్, నలుగురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
By Knakam Karthik Published on 3 Feb 2025 6:41 AM IST
ఆ దర్శనాల్లో మార్పు చేశాం: టీటీడీ
తిరుమల, తిరుపతి స్థానిక కోటా దర్శనాల్లో మార్పు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
By Medi Samrat Published on 2 Feb 2025 6:15 AM IST
తిరుపతిలో తొక్కిసలాట ఘటన.. జ్యుడిషియల్ విచారణకు సర్కార్ ఆదేశం
వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది.
By Knakam Karthik Published on 22 Jan 2025 5:43 PM IST
టీటీడీలో ఇక నుంచి కల్తీ నెయ్యికి బ్రేక్.. అందుబాటులోకి అధునాతన పరికరాలు
తిరుమల శ్రీవారి భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల్లో కల్తీకి ఏ మాత్రం ఆస్కారం లేకుండా టీటీడీ పకడ్బందీ విధానాలను ప్రవేశపెట్టబోతుంది....
By Knakam Karthik Published on 21 Jan 2025 12:16 PM IST
నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో రద్దీ
తిరుమల శ్రీవారి ఆలయంలో కొన్ని రోజులుగా సాగుతోన్న వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. పది రోజుల పాటు టీటీడీ భక్తులకు ఉత్తర ద్వార దర్శనం...
By Knakam Karthik Published on 19 Jan 2025 6:32 AM IST