తిరుపతి
తిరుపతిలో దారుణం..పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటోడ్రైవర్ అత్యాచారం
తిరుపతి నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాలిటెక్నిక్ చదువుతున్న ఓ మైనర్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు
By Knakam Karthik Published on 9 Dec 2025 4:03 PM IST
Tirumala : వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు కీలక సమాచారం..!
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది.
By Medi Samrat Published on 4 Dec 2025 3:20 PM IST
భక్తులకు అలర్ట్..శ్రీవారి వైకుంఠ ద్వార ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రేపే విడుదల
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది.
By Knakam Karthik Published on 4 Dec 2025 11:48 AM IST
తిరుపతిలోని హోటళ్లను పేల్చేస్తామంటూ బెదిరింపులు
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.
By Medi Samrat Published on 1 Dec 2025 6:50 PM IST
తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాలలో కూడా రుచికరంగా అన్నప్రసాదాలు
తిరుమల తరహాలో టిటిడి పరిధిలోని ఇతర ఆలయాలలో భక్తులకు అన్నప్రసాదాలను రుచికరంగా, శుచికరంగా, నాణ్యంగా అందించాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్...
By Medi Samrat Published on 1 Dec 2025 4:31 PM IST
తిరుమల వైకుంఠద్వార దర్శనాలు.. టోకెన్ల బుకింగ్ ఇలా చేసుకోండి
తిరుమలలో వైకుంఠద్వార దర్శనాల కోసం ఈ నెల 27వ తేదీన అంటే రేపు ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
By అంజి Published on 26 Nov 2025 10:00 AM IST
తిరుమలకు చేరుకున్న భారత రాష్ట్రపతి
శ్రీవారి దర్శనార్థం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు.
By Medi Samrat Published on 20 Nov 2025 7:22 PM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త..వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 18 Nov 2025 2:28 PM IST
2 లక్షల మందికి భోజనాలు..తిరుమలలో అత్యాధునిక వంటగది నిర్మిస్తామని ముఖేష్ అంబానీ ప్రకటన
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తమ కంపెనీ తిరుమలలో అత్యాధునిక వంటగదిని నిర్మిస్తామని ప్రకటించారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 2:26 PM IST
టీటీడీ నెయ్యి కల్తీ కేసు.. మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు అరెస్ట్
నెయ్యి కల్తీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) టిటిడి మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డికి...
By అంజి Published on 31 Oct 2025 7:01 AM IST
భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసుల నోటీసులు
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు...
By Medi Samrat Published on 21 Oct 2025 8:30 PM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 18 Oct 2025 7:03 AM IST













