సంక్షేమ పథకాలే పేదలకు ఆసరా : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కాన్సర్ నివారణకు హెచ్ పీవీ వ్యాక్సిన్ సహా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 28 Feb 2026 9:20 PM IST
మంత్రి మీటింగ్కు రాలేదు.. ఐఏఎస్ అధికారికి షాకిచ్చిన సర్కార్..!
కీలకమైన విషయాలపై రాష్ట్ర మంత్రికి వివరించడానికి జరిగిన సమావేశాలకు గైర్హాజరు అవ్వడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)...
By Medi Samrat Published on 28 Feb 2026 9:00 PM IST
భారత్ vs వెస్టిండీస్.. మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే సెమీస్కు ఎలా చేరేది..?
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా మార్చి 1న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన సూపర్-8 మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 28 Feb 2026 8:00 PM IST
వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం తీవ్ర దిగ్భ్రాంతికరం : పవన్ కళ్యాణ్
కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ విస్ఫోటనంలో పలువురు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఉప...
By Medi Samrat Published on 28 Feb 2026 7:00 PM IST
21కి పెరిగిన మృతుల సంఖ్య.. ఘటనా స్థలానికి సీఎం చంద్రబాబు
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద జరిగిన బాణసంచా పేలుడు ఘటన ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి పెరిగింది.
By Medi Samrat Published on 28 Feb 2026 6:10 PM IST
అక్కడికి విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా
మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 28 Feb 2026 5:51 PM IST
ఇరాన్ ప్రజలకు ట్రంప్ సందేశం ఇదే.. ప్రభుత్వాన్ని ప్రజలు చేజిక్కించుకుంటారా.?
ఇరాన్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా అమెరికా సైనిక దాడులు జరుగుతున్నాయని, మీ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోండి అంటూ...
By Medi Samrat Published on 28 Feb 2026 5:30 PM IST
'హరీష్ రావు బాధితుడే.. ఎంత కష్టపడినా కేటీఆర్ తర్వాతే'.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు బాధితుడేనని.. ఆయన ఎంత కష్టపడినా కేటీఆర్ తర్వాతేనని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.
By Medi Samrat Published on 28 Feb 2026 4:53 PM IST
భారతీయులకు అలర్ట్.. భారత ఎంబసీ కీలక సూచనలు.!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. శనివారంతెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా వైమానిక దాడులు చేశాయి.
By Medi Samrat Published on 28 Feb 2026 4:50 PM IST
ప్రభుత్వ సెలూన్ ప్రారంభం.. ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకుందామా.?
కర్ణాటకలోని గడగ్ జిల్లాలో దళితులకు సెలూన్ షాపుల్లో జుట్టు కత్తిరించడానికి నిరాకరించిన ఘటనకు వ్యతిరేకంగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 28 Feb 2026 4:20 PM IST
Kakinada : భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం
కాకినాడ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సామర్లకోట మండలం వేట్లపాలెం, జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న సూర్యశ్రీ ఫైర్వర్క్స్ కేంద్రంలో భారీ పేలుడు...
By Medi Samrat Published on 28 Feb 2026 3:42 PM IST
67 ఏళ్ల తర్వాత సంచలనం.. రంజీ ఛాంపియన్గా నిలిచిన జమ్మూ కశ్మీర్
భారత దేశవాళీ క్రికెట్లో జమ్మూ కశ్మీర్ చరిత్ర లిఖించింది. 67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది.
By Medi Samrat Published on 28 Feb 2026 3:40 PM IST












