సైన్స్ & టెక్నాలజీ / బిజినెస్
యూపీఐ డౌన్.. నిలిచిపోయిన ఆన్లైన్ పేమెంట్స్
ఏప్రిల్ 12 శనివారం నాడు దేశవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు.
By Medi Samrat Published on 12 April 2025 1:56 PM IST
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలను ఈ ఏడాది జూలై 9 వరకు వాయిదా వేసిన నేపథ్యంలో..
By Medi Samrat Published on 11 April 2025 4:37 PM IST
మొదటిసారిగా గ్లాసెస్-రహిత 3D & 4K 240Hz OLED మానిటర్ను ఆవిష్కరించిన శామ్సంగ్
భారతదేశపు అగ్రగామి వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శామ్సంగ్, 2025 సంవత్సరానికై ఓడిస్సీ గేమింగ్ మానిటర్ల లేటెస్ట్ లైనప్ను ప్రకటించింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 April 2025 4:00 PM IST
గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. వడ్డీ రేట్లు మళ్లీ తగ్గింపు
వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 9 April 2025 10:34 AM IST
నిన్నటి పతనం నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్..!
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం సానుకూల ధోరణితో ప్రారంభమయ్యాయి.
By Medi Samrat Published on 8 April 2025 9:52 AM IST
హోంలోన్ Vs మార్టగేజ్ లోన్.. మధ్య తేడాలు ఇవే
ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనేది కల. చాలా మంది తమ కలలను సాకారం చేసుకోవడానికి హోం లోన్ను ఆశ్రయిస్తారు. వాటిల్లో చాలా రకాలు ఉన్నాయి.
By అంజి Published on 7 April 2025 12:00 PM IST
మార్కెట్లోకి మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్..ఫీచర్లు ఏంటో తెలుసా?
ప్రముఖ స్మార్ట్ తయారీ కంపెనీ మోటోరోలా తన ఎడ్జ్ సిరీస్లో కొత్త స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి లాంఛ్ చేసింది.
By Knakam Karthik Published on 2 April 2025 4:27 PM IST
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోదారులకు గుడ్న్యూస్
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు కంపెనీలు గుడ్న్యూస్ చెప్పాయి.
By అంజి Published on 1 April 2025 11:03 AM IST
లోన్ తీసుకునేవారికి ఆర్బీఐ అలర్ట్
రుణాలు తీసుకోవాలనుకునే వారికి అలర్ట్. నేటి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనను అమల్లోకి తీసుకు వచ్చింది.
By అంజి Published on 1 April 2025 8:46 AM IST
దాదాపు 1.2 కోట్లకు పైగా ఉత్పత్తులపై జీరో రెఫరల్ ఫీజులను ప్రకటించిన అమెజాన్
దేశవ్యాప్తంగా Amazon.inలో అమ్మకాలు చేసే లక్షలాది చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి అమెజాన్ ఇండియా నేడు విక్రేత రుసుములలో అత్యధిక తగ్గింపును...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 March 2025 6:30 PM IST
బిగ్ అలర్ట్.. మే 1 నుంచి ఏటీఎం ఛార్జీల పెంపు
తప్పనిసరి ఉచిత లావాదేవీలకు మించి ఏటీఎం లావాదేవీల కోసం బ్యాంకు తన కస్టమర్ల నుండి వసూలు చేయగల గరిష్ట మొత్తాన్ని - ప్రతి లావాదేవీకి రూ.21 నుండి రూ.23కి...
By అంజి Published on 29 March 2025 7:09 AM IST
వంద మిలియన్ల సబ్స్క్రైబర్ల సంఖ్య దాటిన జియోహాట్స్టార్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ఒక అద్భుతమైన విజయంలో భాగంగా జియోహాట్స్టార్ 100 మిలియన్ల...
By Medi Samrat Published on 28 March 2025 4:30 PM IST