సైన్స్ & టెక్నాలజీ / బిజినెస్
ATM, UPI నగదు ఉపసంహరణలపై కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి
ఏప్రిల్ 1వ తేదీ నుండి బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
By Knakam Karthik Published on 22 March 2026 2:40 PM IST
విమాన ప్రయాణికులకు షాక్.. డొమెస్టిక్ ఎయిర్ ఫేర్ క్యాప్స్ ఎత్తివేసిన కేంద్రం
దేశీయ విమాన టికెట్ల ధరలపై విధించిన గరిష్ట పరిమితులను (Fare Caps) ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
By అంజి Published on 22 March 2026 7:34 AM IST
ఫుడ్ లవర్స్కు జొమాటో షాక్..అమల్లోకి వచ్చిన పెరిగిన ప్లాట్ఫామ్ ఫీజు
ప్రముఖ భారతీయ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో తన వినియోగదారులకు షాకిస్తూ ప్లాట్ఫామ్ ఫీజును మరోసారి పెంచింది.
By Knakam Karthik Published on 20 March 2026 7:30 PM IST
కొత్త ఫోన్లలో 'ఆధార్' యాప్.. ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న మొబైల్ కంపెనీలు.. ఎందుకంటే?
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రతిపాదన మేరకు, దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్ఫోన్లలో ఆధార్ యాప్ను ముందే ఇన్స్టాల్...
By అంజి Published on 20 March 2026 9:32 AM IST
HDFC బ్యాంక్ ఛైర్మన్ సంచలన రాజీనామా..'నైతిక విలువలు ముఖ్యం'అంటూ వైదొలగిన చక్రవర్తి
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ (HDFC)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 19 March 2026 12:53 PM IST
ఇన్స్టాగ్రామ్ సంచలన నిర్ణయం.. మారనున్న మెసేజింగ్ రూల్స్
ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల ప్రైవసీకి సంబంధించి ఒక కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. మే 8, 2026 తర్వాత ఇన్స్టాగ్రామ్లో ...
By అంజి Published on 13 March 2026 7:34 PM IST
IndigoCeo: సీఈఓ రాజీనామా తర్వాత పెరిగిన ఇండిగో షేర్లు
ఇండిగో ఎయిర్లైన్స్ సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేసినప్పటికీ, మార్కెట్ సానుకూలంగా స్పందించడంతో బుధవారం ఆ సంస్థ షేర్లు 3% పెరిగి 4,512.90కి...
By Knakam Karthik Published on 11 March 2026 4:20 PM IST
ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ రాజీనామా
భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో కీలక నాయకత్వ మార్పులు చోటుచేసుకున్నాయి
By Knakam Karthik Published on 10 March 2026 8:12 PM IST
సామాన్య ప్రజలకు కేంద్రం శుభవార్త.. బ్యాంక్ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్పై కీలక ప్రకటన
దేశంలోని సుమారు 72 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు (BSBDA), ముఖ్యంగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన...
By అంజి Published on 10 March 2026 7:31 AM IST
భారీగా పెరిగిన ముడిచమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం కీలక నిర్ణయం
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను పెంచబోమని ప్రకటించింది.
By అంజి Published on 9 March 2026 11:45 AM IST
సామాన్యులకు షాకింగ్.. దేశవ్యాప్తంగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతో, దేశీయ చమురు కంపెనీలు సామాన్యులకు షాక్ ఇచ్చాయి.
By అంజి Published on 7 March 2026 6:45 AM IST
భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ...
By Medi Samrat Published on 4 March 2026 4:53 PM IST














