అంతర్జాతీయం
డొనాల్డ్ ట్రంప్ పేరు మీద విమానాశ్రయం.. ఆర్థిక ప్రయోజనం ఉంటుందా.?
పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు.
By Medi Samrat Published on 31 March 2026 4:27 PM IST
ఉగ్రవాద సంస్థ జైషేకు షాక్.. మసూద్ అజార్ సోదరుడు అనుమానాస్పద మృతి
జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్ సోదరుడు మహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్థాన్లో మరణించాడు.
By అంజి Published on 31 March 2026 10:25 AM IST
షాకింగ్.. భార్యను 120 మందికి అమ్మిన భర్త.. డ్రగ్స్కు బానిసగా మార్చి..
స్వీడన్లో వెలుగుచూసిన ఓ దారుణమైన ఘటన ఆ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తన భార్యను దాదాపు 120 మందికి విక్రయించి, ఆమెతో బలవంతంగా...
By అంజి Published on 31 March 2026 10:08 AM IST
ఇరాన్ యుద్ధం ముగింపుపై ట్రంప్ సంచలన నిర్ణయం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
By అంజి Published on 31 March 2026 9:40 AM IST
గోల్డ్ మైన్ వద్ద మారణహోమం..దక్షిణ సూడాన్లో 70 మందికి పైగా పౌరులు కాల్చివేత
దక్షిణ సూడాన్ రాజధాని జుబాకు సమీపంలోని జెబెల్ ఇరాక్ బంగారు గని వద్ద గుర్తుతెలియని సాయుధ దుండగులు జరిపిన మారణహోమంలో 70 మందికి పైగా పౌరులు ప్రాణాలు...
By Knakam Karthik Published on 30 March 2026 6:13 PM IST
ఇరాన్ నేవీ చీఫ్ మృతి..!
ఇరాన్ నౌకాదళంలో రియర్ అడ్మిరల్ తంగ్సిరిని తామే హతమార్చామని గురువారం ఇజ్రాయెల్ ప్రకటించిన తర్వాత, రివల్యూషనరీ గార్డ్ నౌకాదళ అధిపతి అలీరెజా తంగ్సిరి...
By Medi Samrat Published on 30 March 2026 3:23 PM IST
ఈ రోజు ఇరాన్కు ఒక గొప్ప రోజు..!
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేశారు
By Medi Samrat Published on 30 March 2026 11:34 AM IST
కువైట్ నీటి శుద్ధీకరణ ప్లాంట్పై ఇరాన్ దాడి.. భారత కార్మికుడు మృతి
కువైట్లోని విద్యుత్ కేంద్రంపై ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారతీయ కార్మికుడు మరణించినట్లు ఆ దేశ విద్యుత్ శాఖ సోమవారం ధృవీకరించింది.
By అంజి Published on 30 March 2026 7:04 AM IST
కిమ్ జోంగ్ ఉన్ కొత్త స్కెచ్..అమెరికాను వణికించేలా శక్తివంతమైన ‘సూపర్ ఇంజిన్’ పరీక్ష!
ఉత్తర కొరియా తన సైనిక సరికొత్త ఆధునీకరించిన ఘన ఇంధన (Solid-fuel) ఇంజిన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.
By Knakam Karthik Published on 29 March 2026 6:10 PM IST
మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు.. 3,500 మంది సైనికులను దింపిన అమెరికా
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, మధ్యప్రాచ్యంలో అమెరికా తన సైనిక బలగాలను గణనీయంగా పెంచింది.
By అంజి Published on 29 March 2026 6:47 AM IST
నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు.. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్
నేపాల్ మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీని శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. 2025 సెప్టెంబర్లో జరిగిన 'జెన్ జీ' ...
By అంజి Published on 28 March 2026 7:29 AM IST
మోదీ, నేను పనులు పూర్తిచేసే వ్యక్తులం..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు.
By Medi Samrat Published on 27 March 2026 11:40 AM IST














