అంతర్జాతీయం
రైలుపై జారిపడిన క్రేన్.. 22 మంది మృతి
థాయ్లాండ్లో కదులుతున్న రైలుపై ఓ క్రేన్ జారిపడటంతో బోగీలు పట్టాలు తప్పాయి.
By Medi Samrat Published on 14 Jan 2026 1:40 PM IST
భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా..!
ఆస్ట్రేలియా విద్యార్థి వీసాల కోసం అప్లై చేసుకునే భారతీయులకు ఇదొక షాకింగ్ న్యూస్.
By Medi Samrat Published on 14 Jan 2026 11:50 AM IST
అతడిని ఉరి తీశారో..! ట్రంప్ హెచ్చరికలు
ఇరాన్లో అశాంతి పెరిగిపోయి గత రెండు వారాలలో కనీసం 2,403 మంది మరణించిన నేపథ్యంలో, నిరసనకారులను ఉరితీస్తే "చాలా కఠినమైన చర్యలు" తీసుకుంటామని అమెరికా...
By Medi Samrat Published on 14 Jan 2026 8:57 AM IST
2000 మంది చనిపోయారు : అధికారులు
ఇరాన్లో నిరసనల్లో భద్రతా సిబ్బందితో సహా సుమారు 2,000 మంది మరణించారని ఇరాన్ అధికారి తెలిపారు.
By Medi Samrat Published on 13 Jan 2026 7:30 PM IST
లష్కరే తోయిబాలో 'చీలిక'.. కారణం భారత్ చేపట్టిన ఆ 'ఆపరేషన్'
భారత నిఘా సంస్థలు పాకిస్థాన్ నుంచి ఓ పెద్ద వార్తను వెల్లడించాయి.
By Medi Samrat Published on 13 Jan 2026 4:06 PM IST
బంగ్లాదేశ్లో హిందూ ఆటో డ్రైవర్ను కొట్టి చంపారు.. 42 రోజుల్లో 12వ హత్య
బంగ్లాదేశ్లో అశాంతి కొనసాగుతోంది. తాజాగా అక్కడ మరో హిందూ వ్యక్తి హత్యకు గురయ్యాడు. 28 ఏళ్ల సమీర్ కుమార్ దాస్గా గుర్తించబడిన బాధితుడిని...
By అంజి Published on 13 Jan 2026 10:39 AM IST
ఖమేనీ వ్యతిరేక నిరసనలు.. ఇరాన్లో తొలిసారి 26 ఏళ్ల వ్యక్తికి ఉరిశిక్ష
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఖమేనీ వ్యతిరేక నిరసనలకు సంబంధించి మొదటి ఉరిశిక్షను అమలు చేయడానికి ఇరాన్ అధికారులు...
By అంజి Published on 13 Jan 2026 9:36 AM IST
ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% టారిఫ్: ట్రంప్ సంచలన నిర్ణయం
ఇరాన్తో వ్యాపారం చేసే ఏ దేశంపైనైనా అమెరికా 25 శాతం టారిఫ్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు.
By అంజి Published on 13 Jan 2026 8:02 AM IST
'అమెరికాకు భారత్ కంటే ముఖ్యమైన దేశం మరొకటి లేదు'
భారత్లో అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్ తన పదవిని అధికారికంగా స్వీకరించారు. పదవిని చేపట్టిన తర్వాత సెర్గియో గోర్ మాట్లాడుతూ..
By Medi Samrat Published on 12 Jan 2026 3:40 PM IST
బీచ్లో ఐదుగురు మనుషుల తలలు.. తాడుకు వేలాడుతూ కనిపించడంతో..
నైరుతి ఈక్వెడార్లోని ఓ బీచ్లో ఐదు మానవ తలలు తాళ్లకు వేలాడుతూ కనిపించాయని పోలీసులు ఆదివారం (జనవరి 11, 2026) తెలిపారు.
By అంజి Published on 12 Jan 2026 11:43 AM IST
'వెనిజులా అధ్యక్షుడిని నేనే'.. ట్రంప్ సంచలన ప్రకటన
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని తానేనంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
By అంజి Published on 12 Jan 2026 10:37 AM IST
వేలాది మంది సూసైడ్ బాంబర్లు ఉన్నారు..మసూద్ ఆడియోతో మరోసారి జైషే మహమ్మద్ బెదిరింపులు
పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ మరోసారి ప్రచార యుద్ధానికి దిగింది.
By Knakam Karthik Published on 11 Jan 2026 9:02 PM IST














