అంతర్జాతీయం
రష్యాకు అక్రమంగా విమాన విడిభాగాల ఎగుమతి.. భారతీయ వ్యాపారవేత్తకు అమెరికాలో జైలు శిక్ష
అమెరికా ఎగుమతి నియంత్రణ చట్టాలను ఉల్లంఘించి, ఒరెగాన్ నుండి రష్యాకు నియంత్రిత విమానయాన భాగాలను చట్టవిరుద్ధంగా ఎగుమతి...
By అంజి Published on 17 Jan 2026 9:34 AM IST
'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'పై త్వరలో ప్రకటన.. ఎందుకంత కీలకం..?
భారత్ మరియు 27 దేశాల ప్రభావవంతమైన సమూహం యూరోపియన్ యూనియన్(EU) మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) గురించి చాలా ఉత్కంఠ...
By Medi Samrat Published on 16 Jan 2026 6:42 PM IST
Australia: 16 ఏళ్ల పిల్లలకు సోషల్మీడియా నిషేధం..4.7 మిలియన్ల ఖాతాలు తొలగింపు
ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే తొలిసారిగా 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధం విధించిన తొలి రోజుల్లోనే 4.7 మిలియన్లకు పైగా పిల్లల ఖాతాలు నిష్క్రియం...
By Knakam Karthik Published on 16 Jan 2026 12:14 PM IST
ఎట్టకేలకు నెరవేరిన ట్రంప్ 'నోబెల్' కోరిక..కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ ప్రైజ్ కోరిక ఎట్టకేలకు నెరవేరింది.
By Knakam Karthik Published on 16 Jan 2026 10:26 AM IST
ట్రంప్ వార్నింగ్తో 800 మరణశిక్షలను వెనక్కి తీసుకున్న ఇరాన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక తర్వాత ఇరాన్ 800 మరణశిక్షలను అమలు చేసే ప్రణాళికలను నిలిపివేసిందని వైట్ హౌస్ గురువారం తెలిపింది.
By Knakam Karthik Published on 16 Jan 2026 9:51 AM IST
ISS నుంచి భూమికి తిరిగి వచ్చిన నలుగురు వ్యోమగాములు
మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి నలుగురు వ్యోమగాములు తిరిగి భూమిపైకి వచ్చారు.
By Knakam Karthik Published on 16 Jan 2026 8:40 AM IST
రైలుపై జారిపడిన క్రేన్.. 22 మంది మృతి
థాయ్లాండ్లో కదులుతున్న రైలుపై ఓ క్రేన్ జారిపడటంతో బోగీలు పట్టాలు తప్పాయి.
By Medi Samrat Published on 14 Jan 2026 1:40 PM IST
భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా..!
ఆస్ట్రేలియా విద్యార్థి వీసాల కోసం అప్లై చేసుకునే భారతీయులకు ఇదొక షాకింగ్ న్యూస్.
By Medi Samrat Published on 14 Jan 2026 11:50 AM IST
అతడిని ఉరి తీశారో..! ట్రంప్ హెచ్చరికలు
ఇరాన్లో అశాంతి పెరిగిపోయి గత రెండు వారాలలో కనీసం 2,403 మంది మరణించిన నేపథ్యంలో, నిరసనకారులను ఉరితీస్తే "చాలా కఠినమైన చర్యలు" తీసుకుంటామని అమెరికా...
By Medi Samrat Published on 14 Jan 2026 8:57 AM IST
2000 మంది చనిపోయారు : అధికారులు
ఇరాన్లో నిరసనల్లో భద్రతా సిబ్బందితో సహా సుమారు 2,000 మంది మరణించారని ఇరాన్ అధికారి తెలిపారు.
By Medi Samrat Published on 13 Jan 2026 7:30 PM IST
లష్కరే తోయిబాలో 'చీలిక'.. కారణం భారత్ చేపట్టిన ఆ 'ఆపరేషన్'
భారత నిఘా సంస్థలు పాకిస్థాన్ నుంచి ఓ పెద్ద వార్తను వెల్లడించాయి.
By Medi Samrat Published on 13 Jan 2026 4:06 PM IST
బంగ్లాదేశ్లో హిందూ ఆటో డ్రైవర్ను కొట్టి చంపారు.. 42 రోజుల్లో 12వ హత్య
బంగ్లాదేశ్లో అశాంతి కొనసాగుతోంది. తాజాగా అక్కడ మరో హిందూ వ్యక్తి హత్యకు గురయ్యాడు. 28 ఏళ్ల సమీర్ కుమార్ దాస్గా గుర్తించబడిన బాధితుడిని...
By అంజి Published on 13 Jan 2026 10:39 AM IST














