అంతర్జాతీయం
హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత: ముగ్గురు భారతీయ నావికుల మృతి.. సురక్షితంగా బయటపడ్డ భారత నౌక
పశ్చిమ ఆసియాలో, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
By అంజి Published on 13 March 2026 5:03 PM IST
ఇరాన్పై యుద్ధానికి అమెరికా ఎంత డబ్బు ఖర్చు చేసిందంటే..?
అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం 14వ రోజుకు చేరుకుంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ అమెరికాకు మద్దతు ఇస్తుండగా, ఇరాన్కు లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా...
By Medi Samrat Published on 13 March 2026 3:08 PM IST
ఆఫ్ఘనిస్తాన్లో పాక్ మరో వైమానిక దాడి.. భారత్ సీరియస్..!
ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్, తాలిబన్ల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.
By Medi Samrat Published on 13 March 2026 12:25 PM IST
ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్తలు మరణించారు : నెతన్యాహు
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్తలు మరణించారని, అనేక మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.
By Medi Samrat Published on 13 March 2026 11:24 AM IST
'ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ బతికే ఉన్నారు.. కానీ..': ట్రంప్
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 13 March 2026 11:16 AM IST
అమెరికా మిలిటరీకి మరో ఎదురుదెబ్బ..ఇరాక్లో కూలిన ఇంధన ట్యాంకర్
ఇరాన్పై అమెరికా చేపట్టిన సైనిక చర్యల్లో భాగంగా విధుల్లో ఉన్న అమెరికా మిలిటరీ ఇంధన సరఫరా విమానం (KC-135 Tanker) పశ్చిమ ఇరాక్లో కూలిపోయింది.
By Knakam Karthik Published on 13 March 2026 9:56 AM IST
ఆన్లైన్ స్కామర్లపై మెటా పంజా..1.5 లక్షల ఖాతాలు క్లోజ్
అంతర్జాతీయ స్థాయిలో వ్యవస్థీకృత ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న నెట్వర్క్లపై మెటా సంస్థ భారీ అణిచివేత చర్యలు చేపట్టింది
By Knakam Karthik Published on 12 March 2026 10:40 AM IST
లెబనాన్లో వైమానిక దాడి..8 మంది దుర్మరణం
అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం 13వ రోజుకు చేరుకుంది
By Knakam Karthik Published on 12 March 2026 9:00 AM IST
మధ్యప్రాచ్యం నౌకలపై దాడులు..ఇద్దరు భారతీయుల మృతి, ఒకరు గల్లంతు
వాణిజ్య నౌకలపై జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోగా, మరో భారతీయుడు గల్లంతయ్యారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) బుధవారం అధికారికంగా...
By Knakam Karthik Published on 12 March 2026 8:20 AM IST
హోర్ముజ్ జలసంధిలో పేలిన థాయ్ నౌక..ముగ్గురు గల్లంతు
హోర్ముజ్ జలసంధిలో బుధవారం 'మయూరీ నారీ' అనే థాయ్ సరుకు రవాణా నౌకపై దాడి జరగడంతో అది అగ్నిప్రమాదానికి గురైంది.
By Knakam Karthik Published on 11 March 2026 7:33 PM IST
గ్యాస్ కొరత లేదు.. LPG సిలిండర్ డెలివరీకి రెండున్నర రోజులే పడుతుంది : పెట్రోలియం మంత్రిత్వ శాఖ
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, భారతదేశంలో గ్యాస్ కొరత నివేదికల నేపథ్యంలో దేశంలో LPG, PNG, CNG కొరత లేదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
By Medi Samrat Published on 11 March 2026 6:24 PM IST
దుబాయ్ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడి.. భారతీయుడు సహా నలుగురికి గాయాలు
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ మరోసారి డ్రోన్ దాడి చేసింది.
By Medi Samrat Published on 11 March 2026 2:57 PM IST













