అంతర్జాతీయం
షేక్ హసీనాకు మరణశిక్ష.. సంచలన తీర్పు
బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు ఇచ్చింది. ఢాకా అల్లర్ల కేసులో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది.
By అంజి Published on 17 Nov 2025 2:44 PM IST
ఆందోళనకారులు కంటపడితే కాల్చేయండి..!
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరోసారి గందరగోళం నెలకొంది. పలు చోట్ల బాంబు పేలుళ్లతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
By Medi Samrat Published on 17 Nov 2025 9:49 AM IST
Video: తీవ్ర విషాదం.. బ్రిడ్జి కుప్పకూలి 32 మంది మైనర్లు మృతి
ఆగ్నేయ కాంగోలోని సెమీ-ఇండస్ట్రియల్ రాగి గని వద్ద వంతెన కూలిపోవడంతో శనివారం కనీసం 32 మంది మరణించారని అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 17 Nov 2025 7:31 AM IST
జపాన్కు వెళ్లవద్దని పౌరులకు సూచించిన చైనా.. ఏం జరిగిందంటే..
జపాన్కు వెళ్లవద్దని చైనా తన పౌరులకు సూచించింది. తైవాన్పై జపాన్ ప్రధాని సనే తకైచి ఇటీవల చేసిన వ్యాఖ్యలు చైనా పౌరుల భద్రతకు ముప్పు కలిగిస్తాయని చైనా...
By Medi Samrat Published on 15 Nov 2025 9:20 PM IST
డొనాల్డ్ ట్రంప్కు బీబీసీ క్షమాపణలు..అందుకు మాత్రం నో
పనోరమా ఎపిసోడ్లో తప్పుదారి పట్టించే విధంగా సవరించిన ప్రసంగానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు బిబిసి క్షమాపణలు చెప్పింది
By Knakam Karthik Published on 14 Nov 2025 10:57 AM IST
షట్డౌన్ ముగించే బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం, త్వరలోనే ట్రంప్ సంతకం
అమెరికా చరిత్రలో అతి పొడవైన ప్రభుత్వ షట్డౌన్ను ముగించే ఒప్పందం బుధవారం కాంగ్రెస్కు ఆమోదం పొందింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 9:03 AM IST
Video: కుప్పకూలిన కార్గో విమానం.. 20 మంది మృతి
అజర్బైజాన్ నుండి బయలుదేరిన తర్వాత నిన్న జార్జియాలో కనీసం 20 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న టర్కిష్ సి-130 సైనిక కార్గో విమానం కూలిపోయింది
By Knakam Karthik Published on 12 Nov 2025 9:57 AM IST
పాక్లో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు.
By Medi Samrat Published on 11 Nov 2025 3:30 PM IST
'భారత్పై టారిఫ్లు తగ్గిస్తాం'.. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం వల్లే భారత్పై అధికంగా టారిఫ్లు విధించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
By అంజి Published on 11 Nov 2025 8:26 AM IST
మాలిలో భారతీయుల కిడ్నాప్.. విడుదల కోసం ఎంబసీ తీవ్ర ప్రయత్నాలు
మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్ చేయబడ్డారు. దీంతో వారి విడుదల కోసం భారతదేశం తక్షణ దౌత్య ప్రయత్నాలు ప్రారంభించింది.
By అంజి Published on 10 Nov 2025 12:09 PM IST
సుంకాలు వ్యతిరేకించే వారు ఫూల్స్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని పలు దేశాలపై సుంకాలు విధించారు. ఇప్పుడు అమెరికాలో కూడా ఆయన నిర్ణయంపై...
By Medi Samrat Published on 10 Nov 2025 10:08 AM IST
మేము నంబర్ వన్.. ప్రపంచాన్ని 150 సార్లు నాశనం చేయగలం : ట్రంప్
ప్రపంచాన్ని నాశనం చేసే వాదనను పునరుద్ఘాటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అమెరికా వద్ద ఇప్పటికే చాలా అణ్వాయుధాలు ఉన్నాయని, ప్రపంచాన్ని 150...
By Medi Samrat Published on 7 Nov 2025 8:20 PM IST














