అంతర్జాతీయం
నా పార్ట్నర్వి భారతీయ మూలాలే.. కొడుకు పేరు శేఖర్ : మస్క్
ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న ఎలోన్ మస్క్ ఇటీవల తన భాగస్వామిని ప్రస్తావిస్తూ.. తన భాగస్వామికి భారతీయ మలాలు ఉన్నాయని చెప్పాడు.
By Medi Samrat Published on 1 Dec 2025 3:53 PM IST
Cyclone Ditwah : దిత్వా తుఫాను విధ్వంసం.. 123 మంది మృతి
తుఫాన్ దిత్వా శ్రీలంకలో భయంకరమైన విధ్వంసం సృష్టించింది. తుఫాను కారణంగా ఇక్కడ కనీసం 123 మంది మరణించారు. సహాయక చర్యలు శరవేగంగా జరుగుతున్నాయి.
By Medi Samrat Published on 29 Nov 2025 2:44 PM IST
భారత్కు పుతిన్.. డేట్స్ ఇవే..!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో...
By Medi Samrat Published on 28 Nov 2025 9:20 PM IST
Hong Kong Fire : 128కి చేరిన మృతుల సంఖ్య
హాంకాంగ్లోని తాయ్పో ప్రాంతంలో ఉన్న వాంగ్ఫుక్ కోర్టులో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 128 మంది మరణించారు. వాంగ్ ఫుక్ కోర్టు నివాస సముదాయంలో రెండు రోజుల...
By Medi Samrat Published on 28 Nov 2025 2:49 PM IST
'ఆ దేశాల నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తాం'.. ట్రంప్ మరో సంచలనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం అమెరికా వలస విధానాన్ని కఠినంగా పునఃసమీక్షిస్తున్నట్లు ప్రకటించారు.
By అంజి Published on 28 Nov 2025 11:25 AM IST
హాంకాంగ్ అగ్నిప్రమాదం.. 94కి చేరిన మృతుల సంఖ్య
హాంకాంగ్లోని నివాస ప్రాంతంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 94కి పెరిగిందని అగ్నిమాపక శాఖ తెలిపింది.
By అంజి Published on 28 Nov 2025 10:51 AM IST
హాంకాంగ్ అగ్నిప్రమాదంలో 44కి పెరిగిన మృతులు.. 300 మంది గల్లంతు
హాంకాంగ్ అగ్నిప్రమాదంలో ఎత్తైన నివాస టవర్లు దెబ్బతిన్న తరువాత కనీసం 44 మంది మరణించారు
By Knakam Karthik Published on 27 Nov 2025 7:26 AM IST
హాంకాంగ్లో భారీ అగ్నిప్రమాదం.. 13 మంది మృతి
హాంగ్కాంగ్లోని ఉత్తర తాయ్ పో జిల్లాలో నివాస సముదాయాలైన బహుళ అంతస్తుల టవర్లపై భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో బుధవారం కనీసం 13 మంది మరణించారు.
By Medi Samrat Published on 26 Nov 2025 6:51 PM IST
అర్థరాత్రి ఇంటిపై బాంబు దాడి.. 9 మంది పిల్లలు సహా ఓ మహిళ దుర్మరణం
ఆఫ్ఘనిస్తాన్లోని ఖోస్ట్ ప్రావిన్స్లో పాకిస్థాన్ సైన్యం అర్థరాత్రి దాడి చేసింది.
By Medi Samrat Published on 25 Nov 2025 10:20 AM IST
మరోసారి ఆత్మాహుతి దాడి, ముగ్గురు కమాండోలు మృతి
పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంలో జరిగిన జంట ఆత్మాహుతి బాంబు దాడుల్లో ముగ్గురు పాకిస్తాన్ కమాండోలు మృతి చెందారు.
By Knakam Karthik Published on 24 Nov 2025 12:05 PM IST
సరిహద్దు మార్పుపై రక్షణ మంత్రి వ్యాఖ్యలు.. ఉలిక్కిపడ్డ పాకిస్తాన్..!
సరిహద్దు మార్పుపై రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ చేసిన ప్రకటనపై పాకిస్థాన్ ఉలిక్కిపడింది.
By Medi Samrat Published on 24 Nov 2025 10:06 AM IST
నాయకుల దోపిడీ పాకిస్థాన్ను ఎలా నాశనం చేసిందో చెప్పిన ఐఎంఎఫ్..!
ఉగ్రవాదుల స్థావరమైన పాకిస్థాన్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కొత్త నివేదికలో వెలుగు చూసింది.
By Medi Samrat Published on 24 Nov 2025 9:41 AM IST














