ఆంధ్రప్రదేశ్
ఏపీలో విషాదం..నీటిసంపులో పడి అన్నదమ్ములు మృతి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 7 Dec 2025 5:33 PM IST
Rooftop Solar: 21 లక్షల బీసీల ఇళ్లకు రూఫ్టాప్ సోలార్ సిస్టమ్స్
రాష్ట్రంలో 21 లక్షల బీసీల ఇళ్లకు రూఫ్టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నట్టు సీఎస్ విజయానంద్ తెలిపారు.
By అంజి Published on 7 Dec 2025 8:35 AM IST
Ration Distribution: పేద ప్రజలకు శుభవార్త.. రేషన్లో మళ్లీ రాగులు, జొన్నలు
మారుతున్న ప్రజల జీవన విధానం, వారి ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పోషక విలువలు కలిగిన తృణధాన్యాలను ఉచితంగా సరఫరా చేస్తోంది.
By అంజి Published on 7 Dec 2025 8:09 AM IST
Andhrapradesh: మహిళకు ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడ్ వదిలేసిన వైద్యులు.. ఐదుగురు సస్పెండ్
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ట్యూబెక్టమీ శస్త్రచికిత్స సమయంలో వైద్యులు..
By అంజి Published on 6 Dec 2025 10:39 AM IST
తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు అయ్యప్ప భక్తులు సహా 5 మంది మృతి చెందారు. అర్ధరాత్రి రామనాథపురంలో రెండు కార్లు ఎదురెదురుగా...
By అంజి Published on 6 Dec 2025 7:38 AM IST
Video: కర్ణాటకలో భాషా వివాదం.. 'తెలుగు' అక్షరాలను తొలగించిన కన్నడిగులు
కర్ణాటకలో మరోసారి భాషా వివాదం తెరపైకొచ్చింది. ఓ షాపింగ్ మాల్కు తెలుగులో ఉన్న పేరు తొలగిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
By అంజి Published on 6 Dec 2025 7:29 AM IST
'కలలకు రెక్కలు'.. కొత్త పథకం ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఉన్నత విద్య, విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.
By అంజి Published on 6 Dec 2025 7:18 AM IST
పాఠాలు విన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
By అంజి Published on 5 Dec 2025 3:00 PM IST
ఏపీలో ఘోర ప్రమాదం, ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
పల్నాడు జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 5 Dec 2025 8:54 AM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త..వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు నేడే రిలీజ్
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 5 Dec 2025 7:21 AM IST
Pawan Kalyan : ఆ హడావుడి లేనందుకు సంతోషం..!
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా చెబుతూ వస్తున్నారు.
By Medi Samrat Published on 4 Dec 2025 8:10 PM IST
Tirumala : వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు కీలక సమాచారం..!
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది.
By Medi Samrat Published on 4 Dec 2025 3:20 PM IST














