ఆంధ్రప్రదేశ్
Andhrapradesh: ఫీజు కట్టలేదని స్కూల్ సిబ్బంది దాడి.. చూపు కోల్పోయిన 12 ఏళ్ల విద్యార్థి
పాఠశాల ఫీజు చెల్లించలేదని బోధనేతర ఉద్యోగి దాడి చేయడంతో 12 ఏళ్ల విద్యార్థి ఒక కంటి చూపు కోల్పోయిన సంఘటనపై మదనపల్లె సబ్ డివిజన్ పోలీసులు దర్యాప్తు...
By అంజి Published on 10 Oct 2025 1:07 PM IST
ఈ నెల 13న ఢిల్లీకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..14న కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 13న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు
By Knakam Karthik Published on 10 Oct 2025 12:19 PM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్
ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 10 Oct 2025 7:54 AM IST
ఏపీలో ఇవాళ్టి నుంచి ఓపీ, ఎమర్జెన్సీ వైద్య సేవలు బంద్
ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్టి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి
By Knakam Karthik Published on 10 Oct 2025 7:13 AM IST
మరో డీఎస్సీ నోటిఫికేషన్పై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
రాష్ట్రంలో మరో డీఎస్సీ నోటిఫికేషన్పై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 10 Oct 2025 6:50 AM IST
నెల్లూరు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 9 Oct 2025 9:20 PM IST
ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ
రాష్ట్రంలో భారీగా అఖిల భారత సర్వీసు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Medi Samrat Published on 9 Oct 2025 8:10 PM IST
రైతుకు ధర దక్కాలి.. వినియోగదారునికి ధర తగ్గాలి
రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By Medi Samrat Published on 9 Oct 2025 4:44 PM IST
ఏపీలోని ఐదు ప్రధాన వర్సిటీలకు వీసీల నియామకం
రాష్ట్రంలోని ఐదు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 9 Oct 2025 7:22 AM IST
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: లోకేశ్
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 9 Oct 2025 7:08 AM IST
శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకోనున్న ప్రధాని.. ఏర్పాట్లపై సీఎం సమీక్ష
ఈ నెల 16వ తేదీన ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు.
By Medi Samrat Published on 8 Oct 2025 7:30 PM IST
రేపు పిఠాపురం పర్యటనకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 8 Oct 2025 5:55 PM IST