ఆంధ్రప్రదేశ్
శ్రీవారి భక్తులకు అలర్ట్.. వారికి టీటీడీ గట్టి హెచ్చరిక
తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నకిలీ దర్శనం, వసతి టిక్కెట్లను అందజేసి భక్తులను మోసం చేస్తున్న వ్యక్తులు, ఏజెంట్లపై తిరుమల తిరుపతి...
By అంజి Published on 21 Jun 2025 8:31 AM IST
వృద్ధులకు, దివ్యాంగులకు గుడ్న్యూస్.. ప్రతి నెలా చివరి 5 రోజుల్లో రేషన్ పంపిణీ
ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ప్రతి నెలా చివరి ఐదు రోజుల్లో వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ సరుకులు అందజేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం...
By అంజి Published on 21 Jun 2025 7:44 AM IST
యోగా విశ్వాన్ని ఏకం చేసింది: ప్రధాని మోదీ
విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో 'యోగాంధ్ర' కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.
By అంజి Published on 21 Jun 2025 7:25 AM IST
'యోగా డే' వేడుకలు.. నేడు మధ్యాహ్నం వరకే పాఠశాలలు
నేడు రాష్ట్రంలో పాఠశాలలు మధ్యాహ్నం వరకే నిర్వహించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 21 Jun 2025 6:40 AM IST
సినిమా డైలాగులను ఆచరణలో పెడతామంటే ఉపేక్షించబోం..జగన్ కామెంట్స్పై పవన్ ఫైర్
వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
By Knakam Karthik Published on 20 Jun 2025 3:45 PM IST
వారికి 5 రోజులే వర్కింగ్ అవర్స్..గుడ్న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 20 Jun 2025 1:59 PM IST
విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారీ ఏర్పాట్లు.. వరల్డ్ రికార్డే లక్ష్యంగా..
ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం జూన్ 21న విశాఖపట్నంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వేడుకలకు హాజరవుతారు.
By అంజి Published on 20 Jun 2025 11:08 AM IST
'తల్లికి వందనం' డబ్బులు పడలేదా? అయితే ఇలా చేయండి
అర్హులైనా 'తల్లికి వందనం' పథకం డబ్బులు జమకాని వారు ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనుంది.
By అంజి Published on 20 Jun 2025 8:06 AM IST
బనకచర్ల ప్రాజెక్ట్.. తెలంగాణ, ఏపీ సీఎంలతో కేంద్రం సమావేశం!
ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న వివాదాస్పద గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పై చర్చించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
By అంజి Published on 20 Jun 2025 7:46 AM IST
ఒకవైపు యోగా దినోత్సవం జరుగుతుంటే.. మరోవైపు 'రప్పా రప్పా' అంటూ నినాదాలు చేస్తున్నారు
ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ పల్నాడు పర్యటనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
By Medi Samrat Published on 19 Jun 2025 8:40 PM IST
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన వైఎస్ జగన్
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 19 Jun 2025 6:23 PM IST
తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్
తిరుమలకు వచ్చే భక్తులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త తెలిపింది.
By Medi Samrat Published on 19 Jun 2025 5:45 PM IST