ఆంధ్రప్రదేశ్
గుడ్న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..ఆ పథకం పునఃప్రారంభిస్తామని ప్రకటన
అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు
By Knakam Karthik Published on 14 April 2025 3:58 PM IST
కొడుకు పేరు మీద టీటీడీ ట్రస్ట్కు లెజినోవా విరాళం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టుకు విరాళం ఇచ్చారు.
By Knakam Karthik Published on 14 April 2025 11:36 AM IST
తిరుమల శ్రీవారి సేవలో పవన్ సతీమణి.. తలనీలాలు సమర్పణ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా కొణిదెల సోమవారం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేశారు.
By అంజి Published on 14 April 2025 9:28 AM IST
అనకాపల్లి జిల్లాలో భారీ పేలుడు.. 300 మీటర్ల దూరంలో శిథిలాలు.. ముక్కలైన శరీరాలు
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన పేలుడు భయానకంగా ఉంది.
By అంజి Published on 14 April 2025 8:00 AM IST
Andhrapradesh: ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణశాఖ
ఆంధ్రప్రదేశ్లో ఇవాళ భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయి. ఓ వైపు ఎండల తీవ్రత.. మరోవైపు అకాల వర్షాలు కురవనున్నాయి.
By అంజి Published on 14 April 2025 7:06 AM IST
అనకాపల్లి పేలుడు ఘటన.. సీఎం దిగ్భ్రాంతి.. విచారణకు కలెక్టర్ ఆదేశం
అనకాపల్లి జిల్లా కైలాసపట్నం కోటవురట్లలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.
By అంజి Published on 13 April 2025 4:36 PM IST
అనకాపల్లి జిల్లాలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి
బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఐదుగురు కార్మికులు మరణించారు.
By అంజి Published on 13 April 2025 2:36 PM IST
మీ ప్రేమను గెలుచుకునేందుకు చాలా కష్టపడ్డా, ఏడాదిలోగా ఆ కలను నెరవేరుస్తా: మంత్రి లోకేశ్
మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మంగళగిరి ప్రజల మనసు గెలుచుకునేందుకు.. చాలా కష్టపడ్డానని గుర్తు చేశారు.
By Knakam Karthik Published on 13 April 2025 1:30 PM IST
భక్తులకు గుడ్న్యూస్ చెప్పిన టీటీడీ..ఆ లేఖలపైనే ఇక నుంచి రూమ్స్
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 13 April 2025 12:50 PM IST
విషాదం: ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం, ముగ్గురు మహిళలు మృతి
ఆటోను రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు
By Knakam Karthik Published on 13 April 2025 8:36 AM IST
తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ విరాళం
వైజాగ్ కు చెందిన మైత్రి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ శ్రీనివాస రావు శనివారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు...
By Medi Samrat Published on 12 April 2025 8:12 PM IST
తిరుమలలో అపచారం
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద అపచారం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 12 April 2025 3:45 PM IST