ఆంధ్రప్రదేశ్
మహిళలకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్
మహిళలకు సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది.
By Medi Samrat Published on 2 March 2025 6:42 PM IST
నారా లోకేష్ను అదుపులో పెట్టాలి: లక్ష్మీపార్వతి
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కారదర్శి లక్ష్మీపార్వతి నారా లోకేష్ను అదుపులో పెట్టకపోతే రానున్న రోజుల్లో చంద్రబాబు తప్పకుండా తగిన మూల్యం...
By Medi Samrat Published on 2 March 2025 4:00 PM IST
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్పై సస్పెన్షన్ వేటు
క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి.సునీల్ కుమార్ ను విధుల నుండి తొలగించింది.
By Medi Samrat Published on 2 March 2025 3:24 PM IST
టీడీపీలో చంద్రబాబు కంటే నేనే సీనియర్ : ఎమ్మెల్యే గోరంట్ల
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 2 March 2025 2:30 PM IST
ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
అపార్ ఐడీ ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 2 March 2025 6:57 AM IST
నేరం జరిగిన 100 రోజుల్లో శిక్ష :హోంమంత్రి అనిత
నేరం జరిగిన వంద రోజుల్లోగా శిక్ష అమలు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం లక్ష్యంతో ముందుకెళుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
By Medi Samrat Published on 1 March 2025 8:30 PM IST
8 నెలలుగా బిజీ.. అందుకే మీతో సమావేశం కాలేకపోయాను
కార్యకర్తలను చూస్తే నాకు కొండంత ధైర్యం వస్తుంది. 8 నెలలుగా పరిపాలనలో నిమగ్నమయ్యాను.. అందుకే పార్టీ శ్రేణులతో సమావేశం కాలేకపోయాను. మళ్లీ కుటుంబ...
By Medi Samrat Published on 1 March 2025 7:45 PM IST
తీపికబుర్లు.. మే నుంచి తల్లికి వందనం.. ఉగాది నుంచి పీ4కు శ్రీకారం.. జూన్ నాటికి..
బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చామని , రాష్ట్ర ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వ పాలన సాగుతోందని ఏపీ సీఎం...
By Medi Samrat Published on 1 March 2025 6:16 PM IST
పథకాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికీ మే నెలలో రూ.15,000 చొప్పున ఇస్తామని ప్రకటించారు.
By అంజి Published on 1 March 2025 4:35 PM IST
జైలులో పోసానికి అస్వస్థత.. ప్రభుత్వాసుపత్రికి తరలింపు!
14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న.. ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.
By అంజి Published on 1 March 2025 4:03 PM IST
రెడ్బుక్ ఫాలో అయితే..వైసీపీ నేతలు రోడ్డుపై తిరగలేరు: హోంమంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 1 March 2025 12:32 PM IST
Andhrapradesh: ఆశా వర్కర్లకు భారీ గుడ్న్యూస్
ఆశా వర్కర్లపై సీఎం చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు. ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం నిర్ణయించారు.
By అంజి Published on 1 March 2025 11:41 AM IST