ఆంధ్రప్రదేశ్
ఏపీ సీఎస్ విజయానంద్ పదవీకాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. విజయానంద్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 22 Nov 2025 9:48 AM IST
నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..దక్షిణ కోస్తా, రాయలసీమపై ప్రభావం
నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది.
By Knakam Karthik Published on 22 Nov 2025 8:16 AM IST
విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థినులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకాన్ని అమలుచేసేందుకు విధివిధానాలను సిద్ధం చేయాలని రాష్ట్ర విద్య,...
By Knakam Karthik Published on 22 Nov 2025 6:59 AM IST
పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు..సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
వైసీపీ పాలనలో అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిన చేపడుతున్నా... పర్యవేక్షణ, అజమాయిషీ మాత్రం ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి...
By Knakam Karthik Published on 21 Nov 2025 7:27 PM IST
రాష్ట్రంలో మరో అల్పపీడనం..రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
ఉపరితల ఆవర్తనము ప్రభావంతో రేపటికి దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By Knakam Karthik Published on 21 Nov 2025 6:27 PM IST
విద్యార్థులకు అలర్ట్..ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ తేదీలు ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో టెన్త్ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ను ఎస్ఎస్సీ బోర్డు రిలీజ్ చేసింది
By Knakam Karthik Published on 21 Nov 2025 6:11 PM IST
Andrapradesh: మావోయిస్టుల అరెస్టుతో సచివాలయం వద్ద సెక్యూరిటీ పెంపు
రాష్ట్రంలో మావోయిస్టుల అరెస్టు, ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏపీ సచివాలయం వద్ద పోలీసులు భద్రతను పెంచారు.
By Knakam Karthik Published on 21 Nov 2025 3:23 PM IST
హిడ్మాను హత్య చేసి ఎన్కౌంటర్ అని కట్టుకథ అల్లారు.మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన
హిడ్మా ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 21 Nov 2025 2:34 PM IST
'రైతన్న - మీ కోసం'.. ఏపీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం
సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 24 నుంచి 'రైతన్నా మీ కోసం' అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది
By అంజి Published on 21 Nov 2025 10:06 AM IST
Andhra Pradesh: సచివాలయ ఉద్యోగుల బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. స్పౌజ్ కోటా ట్రాన్స్ఫర్ల ప్రక్రియను...
By అంజి Published on 21 Nov 2025 8:00 AM IST
Andhrapradesh: టెట్ దరఖాస్తులకు మరో 3 రోజులే ఛాన్స్
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తుల గడువు ఈ నెల 23తో ముగియనుంది. ఇప్పటి వరకు 1,97,823 అప్లికేషన్లు వచ్చాయి.
By అంజి Published on 21 Nov 2025 7:04 AM IST
మరోమారు సీఎం చంద్రబాబు పుట్టపర్తి పర్యటన
సీఎం చంద్రబాబు మరోమారు పుట్టపర్తిలో పర్యటించనున్నారు. బుధవారం జరిగిన శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకాగా..
By Medi Samrat Published on 20 Nov 2025 8:34 PM IST













