ఆంధ్రప్రదేశ్
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు అవకాశం
నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 11 Dec 2025 7:33 AM IST
జంట హత్యల కేసు..నేడు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్
డబుల్ మర్డర్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నేడు మాచర్ల కోర్టులో సరెండర్ కానున్నారు.
By Knakam Karthik Published on 11 Dec 2025 6:43 AM IST
అమరావతిలో 'కాగ్' కార్యాలయం ఏర్పాటుకు కేంద్రం అనుమతి
అమరావతిలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది
By Knakam Karthik Published on 11 Dec 2025 6:32 AM IST
మాచర్ల కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది.
By Medi Samrat Published on 10 Dec 2025 8:10 PM IST
ఆ కార్యక్రమంలో కనిపించిన కొడాలి నాని
మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నాని అనారోగ్యం, ఇతర కారణాలతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
By Medi Samrat Published on 10 Dec 2025 7:31 PM IST
ఇస్లాం, క్రైస్తవ మతాలకు ఒకలా.. హిందూ మతానికి మరోలా నిబంధనలు ఉండవు : పవన్ కళ్యాణ్
తిరుమల పరకామణిలో జరిగిన చోరీపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు.
By Medi Samrat Published on 10 Dec 2025 6:40 PM IST
విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
విద్యుత్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 10 Dec 2025 12:21 PM IST
Vizag: కాగ్నిజెంట్ క్యాంపస్ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ విశాఖపట్నంలోకి అడుగుపెట్టనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 12న దాని తాత్కాలిక క్యాంపస్ను...
By అంజి Published on 10 Dec 2025 11:30 AM IST
తిరుమలలో బయటపడ్డ మరో స్కామ్.. పట్టు అంగవస్త్రాల కొనుగోలులో భారీ మోసం
కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుడిని మోసం చేసిన మరో కుంభకోణం బయటకు వచ్చింది.
By అంజి Published on 10 Dec 2025 8:43 AM IST
స్క్రబ్ టైఫస్ కేసుల వ్యాప్తి నివారించడానికి టాస్క్ఫోర్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాధి కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటోంది.
By అంజి Published on 10 Dec 2025 7:29 AM IST
పూర్వోదయ పథకంతో ఏపీకి ఉషోదయం
పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులతో మూడు ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను...
By Medi Samrat Published on 9 Dec 2025 9:10 PM IST
గుడ్న్యూస్..రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పాస్బుక్ల ఆటోమ్యుటేషన్
రాష్ట్రంలో రెవెన్యూ సేవలు మరింత సులభతరం కావాలని, చిక్కుముడులు లేకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 4:35 PM IST













