ఆంధ్రప్రదేశ్
చెరువులో దూకిన నారాయణ రావు మృతి
కాకినాడ జిల్లా తునిలో మైనర్బాలికపై అత్యాచారయత్నం ఘటన నిందితుడు నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు.
By Knakam Karthik Published on 23 Oct 2025 8:59 AM IST
నేడు ఆ జిల్లాల్లో స్కూల్స్ బంద్
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By Knakam Karthik Published on 23 Oct 2025 8:33 AM IST
చెరువులో దూకేసిన నారాయణరావు
కాకినాడ జిల్లా తునిలో మైనర్బాలికపై అత్యాచారయత్నం ఘటన కేసులో నిందితుడు నారాయణరావు పోలీసుల నుంచి తప్పించుకుని చెరువులో దూకాడు.
By Knakam Karthik Published on 23 Oct 2025 8:29 AM IST
Rain Alert : ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By Knakam Karthik Published on 23 Oct 2025 7:39 AM IST
Andrapradesh: నెట్వర్క్ హాస్పిటల్స్కు రూ.250 కోట్లు విడుదల
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనుబంధ(నెట్వర్క్) ఆసుపత్రుల బకాయిల్లో రూ.250 కోట్లను ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసింది.
By Knakam Karthik Published on 23 Oct 2025 6:57 AM IST
ఏపీ విధానాలు పరిశీలించాకే పెట్టుబడులు పెట్టండి..యూఏఈ టూర్లో సీఎం పిలుపు
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విధానాలను, అనువైన పరిస్థితులను పరిశీలించాకే పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్లోని పారిశ్రామికవేత్తలకు...
By Knakam Karthik Published on 23 Oct 2025 6:51 AM IST
డీఎస్పీ జయసూర్య మంచి వారే : రఘురామ
భీమవరం డీఎస్పీ జయసూర్య సివిల్ వివాదాల్లో కలుగజేసుకుంటున్నారని వచ్చిన ఫిర్యాదులపై ఎస్పీ నయీం అశ్మిని డిప్యూటీ సీఎం పవన్ నివేదిక కోరారు.
By Medi Samrat Published on 22 Oct 2025 7:30 PM IST
అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంధాలయం
దుబాయ్ లోని ప్రముఖ సంస్థ శోభా రియాల్టి అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంధాలయం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రూ.100 కోట్ల విరాళంతో వరల్డ్ క్లాస్ లైబ్రరీని...
By Medi Samrat Published on 22 Oct 2025 7:20 PM IST
ఏపీ ప్రజలకు మరో గుడ్న్యూస్
ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు మంజూరు చేసేందుకు సిద్ధమవుతోంది.
By Medi Samrat Published on 22 Oct 2025 6:46 PM IST
కూటమి నేతలైతే ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేయొచ్చా?: శ్యామల
కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారయత్నం ఘటన అంశంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పందించారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 5:46 PM IST
రాజయ్య పేటకు వైఎస్ జగన్
బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
By Medi Samrat Published on 22 Oct 2025 5:32 PM IST
Andrapradesh: సపోటా తోటలో బాలికపై అత్యాచారయత్నం..నిందితుడిపై పోక్సో కేసు
కాకినాడ జిల్లా తునిలో ఓ గురుకుల పాఠశాల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 22 Oct 2025 4:00 PM IST