ఆంధ్రప్రదేశ్
ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు టీడీపీ షోకాజ్ నోటీసు
డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్పై తెలుగుదేశం పార్టీ...
By అంజి Published on 16 March 2026 9:36 AM IST
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచే ఒంటిపూట బడులు.. అంగన్వాడీల సమయాల్లోనూ మార్పు!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మార్చి 16 నుంచి...
By అంజి Published on 16 March 2026 7:11 AM IST
నేటి నుంచే ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగుతాయి.
By అంజి Published on 16 March 2026 6:39 AM IST
జగన్, భారతిని విచారించాల్సిన అవసరం ఉంది : సునీత
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ తీరుపై వైఎస్ సునీత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 15 March 2026 5:54 PM IST
ఆ ఎంపీపై అనర్హత వేటు వేసి చిత్తశుద్ధి నిరూపించుకోండి..!
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ దొరకడం సిగ్గుచేటని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
By Medi Samrat Published on 15 March 2026 4:25 PM IST
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలనం: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కు పాజిటివ్!
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
By అంజి Published on 15 March 2026 11:43 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వైద్య సేవలు ఇక మీ వాట్సప్లోనే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ వాట్సప్ సేవలు ఇప్పుడు ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాయి.
By అంజి Published on 15 March 2026 11:29 AM IST
ఏపీలో తీవ్ర విషాదం.. బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఊహించని రీతిలో జరిగిన ఒక దారుణమైన ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలితీసుకుంది.
By అంజి Published on 15 March 2026 10:57 AM IST
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్న్యూస్!
శ్రీవారి దర్శనం కోసం దేశవిదేశాల నుండి వచ్చే భక్తులకు తిరుమలలోని వసతి గృహాల్లో ఇకపై అదనపు సౌకర్యాలు సులభంగా అందనున్నాయి.
By అంజి Published on 15 March 2026 7:54 AM IST
గత 18 నెలల్లో గిరిజన ప్రాంతాల్లో 460 కి.మీ రోడ్లు వేశాం: పవన్ కళ్యాణ్
అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పర్యటించారు. ప్రధానమంత్రి జన్-మన్ (PM JANMAN) పథకంలో భాగంగా...
By అంజి Published on 15 March 2026 7:27 AM IST
గ్యాస్పై ప్రజలు ఆందోళన చెందొద్దు..!
రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలకు ఇబ్బంది లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు...
By Medi Samrat Published on 14 March 2026 3:45 PM IST
రాజమండ్రిలో కల్తీ పాల ఘటన.. 15కు చేరిన మృతుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్లో కల్తీ పాలు సృష్టించిన విషాదం కొనసాగుతోంది. పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్ కలవడం వల్ల సంభవించిన మరణాల సంఖ్య శుక్రవారం...
By అంజి Published on 14 March 2026 11:25 AM IST













