ఆంధ్రప్రదేశ్
త్వరలో నంది అవార్డులు: మంత్రి దుర్గేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డులను త్వరలోనే ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు.
By అంజి Published on 22 March 2026 9:47 AM IST
మధ్యాహ్న భోజన పథకంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన గరికపాటి!
మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ తెలుగు పండితుడు గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా...
By అంజి Published on 22 March 2026 6:55 AM IST
ఏపీలో గ్యాస్ కొరత లేదు..మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
ఏపీలో ఎల్పీజీ (LPG) గ్యాస్ బుకింగ్లు ఒక్కసారిగా పెరగడంపై వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళనలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నివృత్తి...
By Knakam Karthik Published on 21 March 2026 5:04 PM IST
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలు, అన్నప్రసాదాల నాణ్యతలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 21 March 2026 1:18 PM IST
Tirumala: సాధారణ భక్తుడిలా క్యూలైన్లో నిలబడి శ్రీవారిని దర్శించిన సీఎం చంద్రబాబు
తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం (మార్చి 21, 2026) తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని...
By అంజి Published on 21 March 2026 10:48 AM IST
ఏటా జాబ్ క్యాలెండర్.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు: మంత్రి భరత్
శుక్రవారం (మార్చి 20) వార్షిక జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిన సందర్భంగా మంత్రి టి.జి. భరత్ మాట్లాడారు.
By అంజి Published on 21 March 2026 8:15 AM IST
విజయనగరంలో అర్ధరాత్రి పెను ప్రమాదం.. తగలబడిన బస్సు.. స్పాట్లో ఎమ్మెల్యే సహా 42 మంది
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం తారాపురం సమీపంలో అర్ధరాత్రి వేళ ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
By అంజి Published on 21 March 2026 8:01 AM IST
డ్రగ్స్ కేసు వ్యవహారం.. టీడీపీకి ఎంపీ పుట్టా మహేష్ వివరణ
హైదరాబాద్లోని మొయినాబాద్ శివారులో ఉన్న ఒక ఫాంహౌస్లో ఇటీవల జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది.
By అంజి Published on 21 March 2026 7:02 AM IST
గోదావరిలో విద్యార్థుల గల్లంతుపై సీఎం చంద్రబాబు ఆరా
పోలవరం జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం రేవు వద్ద గోదావరిలో విద్యార్థుల గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు.
By Knakam Karthik Published on 20 March 2026 8:43 PM IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడికి రెగ్యులర్ బెయిల్
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ కుంభకోణంలో కీలక నిందితుడైన ముప్పిడి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు శుక్రవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
By Knakam Karthik Published on 20 March 2026 8:20 PM IST
జగన్ అన్యాయం చేశాడు..YSR ఆస్తులపై విజయమ్మ సంచలన ప్రకటన
వైఎస్ విజయమ్మ క్లారిఫికేషన్ పేరుతో ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.
By Knakam Karthik Published on 20 March 2026 4:51 PM IST
ఏపీకి రెయిన్ అలర్ట్..కోస్తా, రాయలసీమలో వడగళ్ల వానకు ఛాన్స్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం కీలక హెచ్చరిక జారీ చేసింది
By Knakam Karthik Published on 20 March 2026 3:55 PM IST











