ఆంధ్రప్రదేశ్
ఇక నుంచి 'స్వర్ణగ్రామం'గా గ్రామ, వార్డు సచివాలయాలు..సీఎం కీలక ప్రకటన
గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్చనున్నట్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు ప్రకటించారు
By Knakam Karthik Published on 17 Dec 2025 4:04 PM IST
కలెక్టర్ల సదస్సులో పవన్ను పొగిడిన సీఎం చంద్రబాబు
5వ జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను పొగిడారు.
By Knakam Karthik Published on 17 Dec 2025 12:27 PM IST
TTD: తిరుమల శ్రీవారి కానుకలను లెక్కించే విధానంపై ఏపీ హైకోర్టు అభ్యంతరం
పదే పదే దొంగతనాలు జరుగుతున్నప్పటికీ, కానుకలను లెక్కించే పురాతన మాన్యువల్ విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొనసాగించడంపై...
By అంజి Published on 17 Dec 2025 11:28 AM IST
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్..ఇదే అజెండా!
సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది
By Knakam Karthik Published on 17 Dec 2025 10:32 AM IST
ట్రైనీ కానిస్టేబుళ్ల నెలవారీ స్టైఫండ్ రూ.12,500కు పెంపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మంగళవారం ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో చేరిన 5,757 మంది కానిస్టేబుళ్లకు...
By అంజి Published on 17 Dec 2025 10:14 AM IST
మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్ను అందజేసిన మంత్రి లోకేష్
మహిళా క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సహకాన్ని అందజేసింది
By Knakam Karthik Published on 17 Dec 2025 10:08 AM IST
సంక్రాంతి పండుగకు 57 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. జనవరి 9 నుండి 18 వరకు...
By అంజి Published on 17 Dec 2025 8:52 AM IST
Local Reservations: 95 శాతం పోస్టులు స్థానికులకే.. స్థానికత గుర్తింపు ఇలా..
ఉద్యోగ నియామకాల్లో స్థానికతపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఇకపై 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు స్థానికులకే...
By అంజి Published on 17 Dec 2025 7:59 AM IST
AndhraPradesh Govt: కౌలు రైతులకు రూ.లక్ష వరకు రుణం.. అర్హతలు, అనర్హతలు ఇవే
కౌలు రైతులకు రూ.లక్ష వరకు రుణం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులు లబ్ధిదారుల...
By అంజి Published on 17 Dec 2025 7:30 AM IST
వేదికపై రోడ్డు కోసం విన్నపం.. సభ ముగిసేలోగా మంజూరు..!
కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విన్నపం విన్న నిమిషాల వ్యవధిలో రహదారి మంజూరు చేశారు.
By Medi Samrat Published on 16 Dec 2025 8:05 PM IST
TTD : టీటీడీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే..
టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు బీఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.
By Medi Samrat Published on 16 Dec 2025 4:07 PM IST
అర్చకుల జీతాలు పెంపుపై టీటీడీ శుభవార్త.. భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి భక్తుల సౌకర్యం, సంస్థాగత బలోపేతం లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik Published on 16 Dec 2025 4:01 PM IST














