ఆంధ్రప్రదేశ్
చాలా బాగుందంటూ మెచ్చుకున్న వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 13 Nov 2025 8:22 PM IST
CBI ఒక దశ వరకు విచారణ జరిపి వదిలేసింది : సునీత
మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసు విచారణ సీబీఐ కోర్టులో జరుగుతూ ఉంది.
By Medi Samrat Published on 13 Nov 2025 7:48 PM IST
నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
By Medi Samrat Published on 13 Nov 2025 5:33 PM IST
ఆ భూమిని 2000 సంవత్సరంలోనే కొనుగోలు చేశాం : ఎంపీ మిథున్ రెడ్డి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారని పలు ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 13 Nov 2025 5:22 PM IST
ముఖ్యమంత్రి చంద్రబాబుతో తైవాన్ బృందం భేటీ
తైవాన్ కంపెనీల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 13 Nov 2025 4:17 PM IST
ఏపీ ప్రభుత్వంతో రెన్యూ పవర్ ఒప్పందం.. రూ. 82 వేల కోట్ల పెట్టుబడులు
విశాఖలో ఏపీ ప్రభుత్వంతో రెన్యూ పవర్ ఒప్పందం చేసుకుంది. రూ. 82 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూలు...
By Medi Samrat Published on 13 Nov 2025 4:10 PM IST
Andrapradesh: విద్యార్థులు, పేరెంట్స్కు అలర్ట్..స్కూళ్లల్లో ఆధార్ అప్డేట్ క్యాంపులు
రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 12:40 PM IST
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుతో పాటు మరికొందరు నేతలపై పట్టాభిపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.
By Knakam Karthik Published on 13 Nov 2025 11:26 AM IST
ఏపీలో వారికి గుడ్న్యూస్..రూ.90 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఇమామ్లు, ముజ్జిన్ల నెలవారీ గౌరవ వేతనం కోసం రూ.90 కోట్లు విడుదల చేసింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 9:28 AM IST
విశాఖలో పలు ఐటీ కంపెనీలకు నేడు మంత్రి లోకేశ్ భూమిపూజ
విశాఖలో ఐటీ సహా పలు కంపెనీలకు మంత్రి నారా లోకేశ్ నేడు భూమిపూజ చేయనున్నారు
By Knakam Karthik Published on 13 Nov 2025 8:38 AM IST
వైజాగ్లో ఈ రెండు రోజులు డ్రోన్లు నిషేధం..!
ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్లో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న 30వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) సమ్మిట్-2025కు ముందు విశాఖపట్నం నగర...
By Medi Samrat Published on 13 Nov 2025 6:20 AM IST
ఏపీలో మొదలైన 'ఆపరేషన్ స్వర్ణ'
స్వర్ణముఖి నది పరిరక్షణకు ఆపరేషన్ స్వర్ణ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారు.
By Medi Samrat Published on 12 Nov 2025 7:54 PM IST














