ఆంధ్రప్రదేశ్
లోక్సభ నియోజకవర్గాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించిన టీడీపీ.. పూర్తి జాబితా ఇదిగో
ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం పార్టీ పార్లమెంటు నియోజకవర్గాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకాన్ని ప్రకటించారు.
By అంజి Published on 22 Dec 2025 7:24 AM IST
కేంద్రాన్ని చంద్రబాబు ప్రశ్నించరా: బొత్స సత్యనారాయణ
ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తీసివేయడంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు.
By Knakam Karthik Published on 21 Dec 2025 5:00 PM IST
ఏపీ నిరుద్యోగ యువతకు శుభవార్త.. లక్ష ఉద్యోగాలు.. త్వరలో జాబ్ క్యాలెండర్!
యువతకు ఉపాధి అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. త్వరలోనే నిరుద్యోగ యువతకు శుభవార్త రానుంది.
By అంజి Published on 21 Dec 2025 10:40 AM IST
భవన నిర్మాణ నియమాలకు భారీ సవరణలను నోటిఫై చేసిన ఏపీ ప్రభుత్వం
పట్టణ భద్రత, స్థిరత్వం, వ్యాపార సౌలభ్యాన్ని బలోపేతం చేయడం, పట్టణ సంస్కరణలలో రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచడం లక్ష్యంగా...
By అంజి Published on 21 Dec 2025 9:02 AM IST
'వెంటనే లైఫ్ సర్టిఫికెట్ అందించండి'.. పెన్షనర్లకు బిగ్ అలర్ట్
రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగులు, ఫ్యామిలీ పింఛన్దారులు లైఫ్ సర్టిఫికెట్ను జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరులోగా సమర్పించాలని అధికారులు సూచించారు.
By అంజి Published on 21 Dec 2025 7:41 AM IST
Pulse Polio: నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ కచ్చితంగా ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి.
By అంజి Published on 21 Dec 2025 6:46 AM IST
అభివృద్ధి యజ్ఞానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు : సీఎం చంద్రబాబు
రుషికొండ ప్యాలెస్ కోసం రూ.500 కోట్లు దుర్వినియోగం చేసిన వాళ్లు.. ప్రజారోగ్యం కోసం యోగా నిర్వహించిన తమపై విష ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 20 Dec 2025 6:49 PM IST
Andhra Pradesh: జొన్నగిరిలో బంగారం కోసం తవ్వకాలు ప్రారంభం
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారు తవ్వకం ప్రారంభమైంది, ఈ ప్రాంత ప్రజలకు ఆర్థిక ప్రయోజనాల ఆశలను రేకెత్తిస్తోంది.
By అంజి Published on 20 Dec 2025 12:30 PM IST
Musthabu Program: నేటి నుంచి ఏపీలోని స్కూళ్లు, కాలేజీల్లో 'ముస్తాబు' కార్యక్రమం
విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతను పెంచే ఉద్దేశంతో స్కూళ్లు, కాలేజీల్లో నేటి నుంచి 'ముస్తాబు' కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
By అంజి Published on 20 Dec 2025 9:09 AM IST
PMUYతో ప్రతి గ్యాస్ కనెక్షన్పై రూ.300 రాయితీ: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలోని 65.40 లక్షల ఎల్పీజీ కనెక్షన్లను ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పరిధిలోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్...
By అంజి Published on 20 Dec 2025 8:39 AM IST
విషాదం.. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ నుంచి జారిపడి నవ దంపతులు మృతి
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వంగపల్లి - ఆలేరు రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే పట్టాలపై మచిలీపట్నం ఎక్స్ప్రెస్ నుండి ప్రమాదవశాత్తు పడి ఆంధ్రప్రదేశ్కు...
By అంజి Published on 20 Dec 2025 8:23 AM IST
నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.
By అంజి Published on 20 Dec 2025 7:35 AM IST













