ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్కు 4 కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు.. 2 కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు
ఆంధ్రప్రదేశ్లోని రైలు ప్రయాణికులకు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్ గుండా మరో నాలుగు...
By అంజి Published on 17 Jan 2026 7:18 AM IST
రూ.13 వేల కోట్లతో ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టు.. రేపే సీఎం శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది.
By Medi Samrat Published on 16 Jan 2026 4:18 PM IST
సీఎం చంద్రబాబూ.. మీరు పాలించడానికి అర్హులేనా?: వైఎస్ జగన్
గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మందా సాల్మన్ హత్యకు టీడీపీ వర్గీయులే కారణమని మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి...
By అంజి Published on 16 Jan 2026 12:54 PM IST
రేపు కాకినాడలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ప్రారంభం..8 వేల ఉద్యోగ అవకాశాలు
ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్కు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
By Knakam Karthik Published on 16 Jan 2026 10:56 AM IST
నారావారిపల్లెలో మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 14 Jan 2026 4:50 PM IST
అదనపు ఆదాయంపై కూటమి సర్కార్ ఫోకస్..రద్దయిన పథకం పునరుద్ధరణ
నాలుగు దశాబ్దాల కిందట రద్దైన ఆంధ్రప్రదేశ్ లాటరీని పునరుద్ధరించాలని కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 14 Jan 2026 4:14 PM IST
టీడీపీ ఎంపీకి బెదిరింపులు.. రూ.10 కోట్లు డిమాండ్
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్తో పాటు ఆయన తండ్రి, మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ను బెదిరించిన ఘటనలో ముంబయికి చెందిన రుషాంత్ జయకుమార్ వాడ్కేను పోలీసులు...
By Medi Samrat Published on 14 Jan 2026 12:50 PM IST
అబూ సలేంకు 2 రోజులే పెరోల్.. కానీ, ఓ షరతు..!
1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన గ్యాంగ్స్టర్ అబూ సలేం పోలీసు ఎస్కార్ట్తో రెండు రోజుల అత్యవసర పెరోల్పై బయటకు వచ్చే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 14 Jan 2026 11:55 AM IST
Video : మరోసారి.. డ్యాన్స్ ఇరగదీసిన అంబటి రాంబాబు
తెలుగు రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
By Medi Samrat Published on 14 Jan 2026 8:18 AM IST
ఏపీకి కేంద్రం గుడ్న్యూస్.. రూ. 567 కోట్ల గ్రాంటు విడుదల
గత 19 నెలలుగా వైద్యారోగ్య రంగం అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కృషికి కేంద్రం గుర్తింపు మరోసారి లభించింది.
By Medi Samrat Published on 13 Jan 2026 6:17 PM IST
Andrapradesh: వివేకా హత్య కేసులో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వై.ఎస్. వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 13 Jan 2026 5:20 PM IST
స్వగ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.
By Knakam Karthik Published on 13 Jan 2026 3:40 PM IST











