ఆంధ్రప్రదేశ్
Vijayawada: ఆదాయానికి మించి ఆస్తులు.. అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్
విజయవాడ రేంజ్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి...
By అంజి Published on 8 April 2026 10:33 AM IST
Super El Nino: ముంచుకొస్తున్న కరవు.. 2027 వరకు గడ్డుకాలమే.. నిపుణుల హెచ్చరిక!
పసిఫిక్ సముద్రం వేడెక్కుతోంది. రాబోయేది మాముల ఎల్ నినో కాదు. ఏకంగా సూపర్ ఎల్ నినో అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
By అంజి Published on 8 April 2026 8:38 AM IST
ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచాలి..అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
సీఎం చంద్రబాబు మంగళవారం అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 7 April 2026 8:30 PM IST
అమరావతిలో ఎన్ఎఫ్డీబీ ప్రాంతీయ కార్యాలయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (NFDB) ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర వ్యవసాయ...
By Medi Samrat Published on 7 April 2026 6:21 PM IST
అమరావతి నిర్మాణ ఖర్చులపై టీడీపీ లెక్కలన్నీ పచ్చి అబద్ధాలు: వైసీపీ
అమరావతి నిర్మాణ ఖర్చులపై తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధపు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర...
By Knakam Karthik Published on 7 April 2026 2:43 PM IST
భవిష్యత్తు తరాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసే పరిస్థితి చంద్రబాబే కల్పిస్తున్నారు..!
అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా అందడమే నిజమైన ప్రజాస్వామ్యం అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
By Medi Samrat Published on 7 April 2026 12:26 PM IST
రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
సచివాలయంలో రుషికొండ భవనాల వినియోగంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ 5వ భేటీ నేడు జరిగింది.
By Medi Samrat Published on 7 April 2026 11:46 AM IST
దాడులతో భయపెట్టాలనే వైసీపీ రాజకీయాలకు కాలం చెల్లింది : సీఎం చంద్రబాబు
హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి యత్నాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.
By Medi Samrat Published on 7 April 2026 11:34 AM IST
విజయవాడ ఉగ్రకుట్ర కేసు.. ఆరుగురు నిందితులకు 5 రోజుల పోలీస్ కస్టడీ
విజయవాడ ఉగ్రవాద కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులను విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతినిచ్చింది.
By అంజి Published on 7 April 2026 11:28 AM IST
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం తుది గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
By అంజి Published on 7 April 2026 7:32 AM IST
Andhra Pradesh: పంచాయతీ కార్యదర్శుల పే స్కేల్ తగ్గింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పునర్వర్గీకరణ, సిబ్బంది నమూనా స్థిరీకరణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కీలక సవరణలు చేస్తూ...
By అంజి Published on 7 April 2026 7:09 AM IST
రూ.10 లక్షల ప్రమాద బీమా.. వీవోఏలకు శుభవార్త చెప్పిన మంత్రి కొండపల్లి
విజయవాడలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సెర్ప్ (SERP) పరిధిలో పనిచేస్తున్న 28,500 మంది గ్రామ సంఘ సహాయకులకు...
By అంజి Published on 7 April 2026 6:57 AM IST














