ఆంధ్రప్రదేశ్
ఉద్యోగాలిచ్చేలా ఎన్నార్టీలు ఎదగాలి.. జ్యూరిచ్ తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
తెలుగు జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే తనకు సంతృప్తిగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.
By Medi Samrat Published on 19 Jan 2026 9:41 PM IST
ఏపీలో నేతన్నలకు మరో శుభవార్త..ఖాతాల్లో ఆ నిధులు జమ
రాష్ట్రంలో నేతన్నలకు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత శుభవార్త చెప్పారు
By Knakam Karthik Published on 19 Jan 2026 6:41 PM IST
అడ్వాన్స్డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు అనూహ్య స్పందన..సీఎం హర్షం
అడ్వాన్స్డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు అనూహ్య స్పందన వస్తుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 19 Jan 2026 2:50 PM IST
AP liquor scam: వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి ఈడీ నోటీసులు
లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని అందులో...
By అంజి Published on 19 Jan 2026 9:05 AM IST
నకిలీ మద్యం కాదు.. ఆ ఇద్దరు 19 బీర్లు తాగి డీహైడ్రేషన్తో చనిపోయారు: Fact Check
అన్నమయ్య జిల్లా బండవడ్డీపల్లిలో నకిలీ మద్యం తాగి ఇద్దరు సాప్ట్వేర్ ఉద్యోగులు మరణించారన్న వైసీపీ ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్...
By అంజి Published on 19 Jan 2026 8:43 AM IST
తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం.. టికెట్లు బుక్ చేసుకున్నారా?
తిరుమల శ్రీవారిని మొదటి ద్వారం నుంచి దర్శించుకునే భాగ్యం పొందాలని ఉందా? అయితే లక్కీడిప్ ద్వారా టీటీడీ ఈ అవకాశం కల్పిస్తోంది.
By అంజి Published on 19 Jan 2026 6:59 AM IST
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో 200కు పైగా అన్న క్యాంటీన్లు నడుపుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
By Medi Samrat Published on 18 Jan 2026 3:32 PM IST
పాడేరులో లక్ష ఎకరాలకు కాఫీ సాగును విస్తరించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో రాబోయే ఐదు సంవత్సరాలలో కాఫీ సాగును విస్తృతంగా విస్తరించాలని యోచిస్తోంది.
By అంజి Published on 18 Jan 2026 8:53 AM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త..ఏప్రిల్ కోటా టికెట్లు విడుదల తేదీ వచ్చేసింది
తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 17 Jan 2026 9:16 PM IST
జగన్ బర్త్డే వేడుకల రప్పా..రప్పా కేసులో సర్పంచ్ అరెస్ట్
తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో రప్పా..రప్పా కేసుకు సంబంధించి కేవీబీపురం సర్పంచ్ గిరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
By Knakam Karthik Published on 17 Jan 2026 6:32 PM IST
దారుణం..డబ్బుల బాకీ వివాదంతో సొంత అన్నను చంపిన సోదరులు
కడప జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 17 Jan 2026 5:27 PM IST
రేపు దావోస్కు సీఎం చంద్రబాబు..దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీలు
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం ఆదివారం దావోస్ బయల్దేరి వెళ్లనుంది.
By Knakam Karthik Published on 17 Jan 2026 4:53 PM IST













