ఆంధ్రప్రదేశ్
పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ పుట్టానే.. జగన్ కామెంట్స్
పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ పుట్టా మహేష్ మాత్రమేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.
By Medi Samrat Published on 17 March 2026 6:00 PM IST
ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Medi Samrat Published on 17 March 2026 4:40 PM IST
మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయ్.. ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవు
ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
By Medi Samrat Published on 17 March 2026 4:00 PM IST
ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల వైభవం
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
By Medi Samrat Published on 17 March 2026 3:10 PM IST
దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం మరో కానుక
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉగాది కానుక ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలోని దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేలా ‘దివ్యాంగ...
By Medi Samrat Published on 17 March 2026 1:25 PM IST
GOOD NEWS: ఇకపై కొత్త ఇల్లు కట్టుకుంటే రూ.2.39 లక్షలు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G) 2.0 పథకం కింద నిర్మించే ఇళ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 17 March 2026 6:47 AM IST
ముస్లింలకు ఏపీ ప్రభుత్వం రంజాన్ కానుక..ఆ బకాయిల విడుదలపై సీఎం ప్రకటన
విజయవాడలో నిర్వహించిన ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లిం మైనారిటీలకు పలు కీలక హామీలు ఇచ్చారు.
By Knakam Karthik Published on 16 March 2026 8:30 PM IST
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. సిట్ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ భార్య
ఏపీ శాసనమండలి సభ్యుడు అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ సోమవారం తన మాజీ డ్రైవర్ హత్య కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరయ్యారు.
By Medi Samrat Published on 16 March 2026 5:00 PM IST
అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ.. విశేషాలు ఇవే
తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని, అమరావతిలో ఆయన భారీ విగ్రహాన్ని...
By అంజి Published on 16 March 2026 12:39 PM IST
ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు టీడీపీ షోకాజ్ నోటీసు
డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్పై తెలుగుదేశం పార్టీ...
By అంజి Published on 16 March 2026 9:36 AM IST
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచే ఒంటిపూట బడులు.. అంగన్వాడీల సమయాల్లోనూ మార్పు!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మార్చి 16 నుంచి...
By అంజి Published on 16 March 2026 7:11 AM IST
నేటి నుంచే ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగుతాయి.
By అంజి Published on 16 March 2026 6:39 AM IST














