ఆంధ్రప్రదేశ్
నేతన్నలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..!
ఉచిత విద్యుత్ అమలుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనుంది.
By Medi Samrat Published on 29 Jan 2026 4:33 PM IST
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం
కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రావికంపాడు జంక్షన్ వద్ద రొయ్యల వ్యాన్ను తప్పించబోయి డీజిల్ ట్యాంకర్ను లారీ ఢీకొట్టడంతో 43 ఏళ్ల డ్రైవర్...
By అంజి Published on 29 Jan 2026 2:37 PM IST
'సంజీవని' ప్రాజెక్టుపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశం
రాష్ట్ర ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన సంజీవని ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు
By Knakam Karthik Published on 29 Jan 2026 6:45 AM IST
అమిత్ షాతో పవన్కల్యాణ్ సమావేశం..తాజా రాజకీయాలపై చర్చించినట్లు ట్వీట్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు
By Knakam Karthik Published on 28 Jan 2026 8:12 PM IST
భూములు లేని పేదలు, అనాథ పిల్లలకు పింఛన్లు..ఏపీ కేబినెట్ నిర్ణయాలివే!
రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. 35 అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 28 Jan 2026 6:51 PM IST
2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యత, 150 నియోజకవర్గాల్లో పర్యటిస్తా: జగన్
జగన్ 2.0 పాలనలో కార్యకర్తలకే టాప్ ప్రయారిటీ ఇస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు
By Knakam Karthik Published on 28 Jan 2026 6:28 PM IST
జనసేన ఎమ్మెల్యేపై మహిళ ఆరోపణలు..విచారణకు కమిటీ
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో సంచలనం సృష్టించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 28 Jan 2026 4:40 PM IST
ఏపీలో పింఛనుదారులకు తీపికబురు..ఒకరోజు ముందుగానే డబ్బులు పంపిణీ
రాష్ట్రంలో పించనుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.
By Knakam Karthik Published on 28 Jan 2026 4:05 PM IST
జైళ్లలో సంస్కరణలు, బలోపేతంపై కేంద్రం ఫోకస్..రూ.950 కోట్లు కేటాయింపు: బండి సంజయ్
దేశవ్యాప్తంగా జైళ్ల బలోపేతంతోపాటు ఆయ జైళ్లను సంస్కరించి ఖైదీల్లో మార్పు తీసుకురావడంపై కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని...
By Knakam Karthik Published on 28 Jan 2026 2:57 PM IST
కదిరిలో విషాదం.. చనిపోయిన శిశువుకు జన్మనిచ్చిన తర్వాత మహిళ మృతి
శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి పట్టణంలో మంగళవారం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీ, పుట్టిన శిశువు మరణించిన తరువాత ఉద్రిక్తత నెలకొంది.
By అంజి Published on 28 Jan 2026 9:40 AM IST
Andhra Pradesh : నేడు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం బిజీ బిజీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.
By Medi Samrat Published on 28 Jan 2026 8:39 AM IST
ఏపీలో కొత్తగా 13 ప్రజారోగ్య లేబరేటరీలు.. గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువలో వైద్యసేవలు
రాష్ట్రంలో కొత్తగా 13 ప్రజారోగ్య లేబరేటరీలు రాబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు నమూనాల పరీక్షల..
By అంజి Published on 28 Jan 2026 7:10 AM IST













