ఆంధ్రప్రదేశ్
మాజీ డీజీపీ హెచ్.జె. దొర కన్నుమూత.. తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హెచ్.జె. దొర మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 13 March 2026 6:50 PM IST
రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు ఉగాది పండుగ ముందే వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు సంక్షేమమే ధ్యేయంగా...
By అంజి Published on 13 March 2026 6:02 PM IST
Andhra Pradesh : కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..!
శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర...
By Medi Samrat Published on 13 March 2026 4:34 PM IST
రైతు రోశయ్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంస
75 సెంట్లలో 52 రకాల పంటలు సాగు చేస్తోన్న గుంటూరు జిల్లా, అత్తోటకు చెందిన రైతు రోశయ్యను సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
By Medi Samrat Published on 13 March 2026 2:56 PM IST
తిరుమల లడ్డూ వివాదం..తప్పుడు సమాచారంపై చర్యలకు సుప్రీంకోర్టు నిరాకరణ
తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారనే ఆరోపణలకు సంబంధించిన కేసు పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది
By Knakam Karthik Published on 13 March 2026 11:59 AM IST
అన్నదాతలకు గుడ్ న్యూస్..నేడే అకౌంట్లలోకి రూ.6,000 జమ
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత నిధులను దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9.32 కోట్ల మంది అర్హులైన రైతుల ఖాతాల్లోకి నేరుగా విడుదల చేయనున్నారు
By Knakam Karthik Published on 13 March 2026 5:52 AM IST
తిరుమలలో అరుదైన పచ్చ నాగుపాము
తిరుమలలో అరుదైన పచ్చ నాగుపాము కనిపించింది.
By Medi Samrat Published on 12 March 2026 4:29 PM IST
ప్రభుత్వ ఇఫ్తార్ విందులు సరే..రంజాన్ తోఫా సంగతేంటి చంద్రబాబు?: షర్మిల
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
By Knakam Karthik Published on 12 March 2026 1:30 PM IST
మంత్రి దుర్గేష్కు సీఎం చంద్రబాబు ప్రశంసలు
వెలగపూడి సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో భాగంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పనితీరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By Medi Samrat Published on 12 March 2026 1:01 PM IST
తూర్పు గోదావరిలో కల్తీ పాల కలకలం..13కి చేరిన మరణాల సంఖ్య
తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాలు తాగిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి చేరడం తీవ్ర కలకలం రేపుతోంది
By Knakam Karthik Published on 12 March 2026 12:29 PM IST
ఏపీలో క్రీడల అభివృద్ధికి భారీ ప్రణాళిక.. రూ.1,106 కోట్లతో 53 ప్రాజెక్టుల ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్లో క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) భారీ...
By Knakam Karthik Published on 11 March 2026 8:22 PM IST
ఇంద్రకీలాద్రిపై కాసుల వర్షం..18 రోజుల్లో రూ.3.35 కోట్ల హుండీ ఆదాయం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ దేవస్థానంలో గత 18 రోజులకు గాను హుండీ ఆదాయం రూ.3.35 కోట్లుగా నమోదైంది.
By Knakam Karthik Published on 11 March 2026 7:21 PM IST














