ఆంధ్రప్రదేశ్
చిత్తూరు, నంద్యాలలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు.. అక్రమాల గుట్టురట్టు!
ఆంధ్రప్రదేశ్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో (SRO) అవినీతి నిరోధక శాఖ (ACB) సోమవారం మెరుపు దాడులు నిర్వహించింది.
By అంజి Published on 24 March 2026 11:22 AM IST
ఏపీలోని పేదలకు భారీ శుభవార్త.. 6.50 లక్షల పీఎంఏవై ఇళ్లకు గ్రీన్ సిగ్నల్
గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస యోజన (PMAY) 2.0 కింద ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది.
By అంజి Published on 24 March 2026 7:11 AM IST
ఏపీ రాజధాని అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. కుట్ర కోణంపై అనుమానాలు!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రాయపూడి సమీపంలోని...
By అంజి Published on 24 March 2026 6:47 AM IST
వంటగ్యాస్ లభ్యతపై ప్రజలు ఆందోళన చెందొద్దు
మధ్యప్రాశ్చ్యంలో యుద్ధవాతావరణ నేపథ్యంలో గ్యాస్ లభ్యతలో అసమానతలు పెరిగాయని అయితే వంట గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వంట గ్యాస్...
By Medi Samrat Published on 23 March 2026 5:51 PM IST
నేను హత్య మీద మాట్లాడితే.. YCP ఆస్తులు అంటుంది : వైఎస్ షర్మిల
విశాఖలో నేను ఆస్తుల గురించి మాట్లాడలేదు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పష్టం చేశారు. నేను మాట్లాడింది వివేకా హత్య మీద.. ఆస్తులు ఆస్తులు అని పదే పదే...
By Medi Samrat Published on 23 March 2026 5:45 PM IST
ఏపీలో ఇంటింటికీ పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు..సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అడుగు వేశారు
By Knakam Karthik Published on 23 March 2026 5:00 PM IST
ఏపీలో రూ.80 వేల కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్కు భూమిపూజ..లక్ష మందికి ఉపాధి!
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఒక నవశకానికి పునాది పడింది.
By Knakam Karthik Published on 23 March 2026 4:42 PM IST
కాకినాడ జిల్లాలో విషాదం..కోతుల దాడిలో వృద్ధురాలు మృతి
కాకినాడ జిల్లాలో కోతుల గుంపు దాడిలో 65 ఏళ్ల వృద్ధురాలు మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
By Knakam Karthik Published on 23 March 2026 2:17 PM IST
హైదరాబాద్ను మించి అమరావతిని నిర్మిస్తాం: ISB సదస్సులో సీఎం చంద్రబాబు ధీమా!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని హైదరాబాద్ను మించిన ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By అంజి Published on 23 March 2026 10:02 AM IST
అనకాపల్లిలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్కు నేడు శంకుస్థాపన
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం తమ్మయ్యపేట గ్రామంలో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది.
By అంజి Published on 23 March 2026 8:21 AM IST
ఏపీకి పిడుగుల ముప్పు..రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో రాబోయే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు సంభవించనున్నాయి
By Knakam Karthik Published on 22 March 2026 9:00 PM IST
గ్యాస్ కొరత నుంచి ఊరట..ఏపీలో రేపటి నుంచే కిరోసిన్ పంపిణీ
ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది.
By Knakam Karthik Published on 22 March 2026 8:29 PM IST














