ఆంధ్రప్రదేశ్
అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం
అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన...
By Medi Samrat Published on 2 April 2026 7:40 PM IST
గుడ్న్యూస్.. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్
గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖపై సమీక్షించారు.
By Medi Samrat Published on 2 April 2026 3:47 PM IST
ఆ వింత ప్రతిపాదన, జగన్ విద్వేషానికి పరాకాష్ట..అమరావతిదే అంతిమ విజయం: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 2 April 2026 2:03 PM IST
అమరావతి బిల్లుపై ప్రధాని మోదీని కలిసి కృతజ్ఞతలు చెప్పిన మంత్రి లోకేశ్
అమరావతి రాజధాని విషయంలో చోటుచేసుకున్న చారిత్రాత్మక పరిణామాలపై ఏపీ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 2 April 2026 12:54 PM IST
రాజకీయ వ్యాఖ్యల వివాదం..ఏపీ డిప్యూటీ స్పీకర్పై విచారణకు రాష్ట్రపతి ఆదేశం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై విచారణ జరపాలని భారత రాష్ట్రపతి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)కి...
By Knakam Karthik Published on 2 April 2026 8:00 AM IST
ఏపీలో ముగిసిన సర్పంచుల పాలన..రేపటి నుంచి ఆ ఆఫీసర్ల చేతుల్లోకి పంచాయతీలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలోని గ్రామ పంచాయతీల్లో నేటితో ఒక కీలక అధ్యాయం ముగియనుంది.
By Knakam Karthik Published on 2 April 2026 7:07 AM IST
అమరావతికి లోక్సభ గ్రీన్ సిగ్నల్, 5 కోట్ల ఆంధ్రుల చారిత్రక విజయం: పవన్కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 1 April 2026 8:30 PM IST
ఏపీలో దారుణం..సవతి తండ్రి వేధింపుల నుంచి తప్పించుకున్న బాలికపై ఒడిశాలో గ్యాంగ్ రేప్!
ఆంధ్రప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల బాలికపై ఒడిశాలోని బెర్హంపూర్లో సామూహిక అత్యాచారం జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది
By Knakam Karthik Published on 1 April 2026 7:40 PM IST
లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం ఆంధ్రులకు దక్కిన గౌరవం
లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం ఆంధ్రులకు దక్కిన గౌరవమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
By Medi Samrat Published on 1 April 2026 4:08 PM IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్
తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు.
By Medi Samrat Published on 1 April 2026 3:37 PM IST
జయహో అమరావతి..లోక్సభలో బిల్లు ఆమోదంపై మంత్రి లోకేష్ భావోద్వేగ ప్రకటన
నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ - నా రాజధాని అమరావతి" అని ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక ఘట్టానికి పార్లమెంటు వేదిక కావడం పట్ల రాష్ట్ర ...
By Knakam Karthik Published on 1 April 2026 3:24 PM IST
అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి పట్టం కడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది
By Knakam Karthik Published on 1 April 2026 3:15 PM IST













