ఆంధ్రప్రదేశ్
విజయవాడలో వింత ఘటన..సెలూన్ షాపు యజమానికి రూ.72 లక్షల GST నోటీసు!
విజయవాడ పంజా సెంటర్లో గత 40 ఏళ్లుగా సెలూన్ నడుపుకుంటున్న శ్రీనివాసరావు అనే క్షురకుడికి జీఎస్టీ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు
By Knakam Karthik Published on 8 April 2026 9:00 PM IST
అక్రమాస్తుల కేసులో ఏపీ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి ఏసీబీ రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతికి విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది
By Knakam Karthik Published on 8 April 2026 8:00 PM IST
రేపు వేమూరులో సీఎం పర్యటన.. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 8 April 2026 5:22 PM IST
అమరావతి ఒక దోపిడీ గని..రాజధానిపై 'మావిగన్' ప్రతిపాదనతో జగన్ సంచలన వ్యాఖ్యలు
తాడేపల్లిగూడెం నియోజకవర్గ కేడర్ సమావేశంలో పాల్గొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 8 April 2026 4:43 PM IST
విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే నిరంతర సరఫరా: మంత్రి గొట్టిపాటి రవికుమార్
విజయవాడలో రూ.30 కోట్లతో నిర్మించిన ఏపీ సీపీడీసీఎల్ (APCPDCL) కొత్త కార్పొరేట్ కార్యాలయం 'విద్యుత్ నిలయం'ను రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి...
By Knakam Karthik Published on 8 April 2026 4:19 PM IST
Vijayawada: ఆదాయానికి మించి ఆస్తులు.. అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్
విజయవాడ రేంజ్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి...
By అంజి Published on 8 April 2026 10:33 AM IST
Super El Nino: ముంచుకొస్తున్న కరవు.. 2027 వరకు గడ్డుకాలమే.. నిపుణుల హెచ్చరిక!
పసిఫిక్ సముద్రం వేడెక్కుతోంది. రాబోయేది మాముల ఎల్ నినో కాదు. ఏకంగా సూపర్ ఎల్ నినో అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
By అంజి Published on 8 April 2026 8:38 AM IST
ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచాలి..అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
సీఎం చంద్రబాబు మంగళవారం అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 7 April 2026 8:30 PM IST
అమరావతిలో ఎన్ఎఫ్డీబీ ప్రాంతీయ కార్యాలయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (NFDB) ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర వ్యవసాయ...
By Medi Samrat Published on 7 April 2026 6:21 PM IST
అమరావతి నిర్మాణ ఖర్చులపై టీడీపీ లెక్కలన్నీ పచ్చి అబద్ధాలు: వైసీపీ
అమరావతి నిర్మాణ ఖర్చులపై తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధపు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర...
By Knakam Karthik Published on 7 April 2026 2:43 PM IST
భవిష్యత్తు తరాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసే పరిస్థితి చంద్రబాబే కల్పిస్తున్నారు..!
అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా అందడమే నిజమైన ప్రజాస్వామ్యం అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
By Medi Samrat Published on 7 April 2026 12:26 PM IST
రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
సచివాలయంలో రుషికొండ భవనాల వినియోగంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ 5వ భేటీ నేడు జరిగింది.
By Medi Samrat Published on 7 April 2026 11:46 AM IST













