ఆంధ్రప్రదేశ్
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. గుంటూరు విద్యార్థిని మృతి
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గుంటూరుకు చెందిన ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉదంతం విషాదాన్ని నింపింది.
By అంజి Published on 12 April 2026 8:50 AM IST
రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు నగదు రహిత వైద్యం
రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులకు ఉచిత తక్షణ వైద్యం సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం-రాహత్ పథకాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా...
By Medi Samrat Published on 11 April 2026 9:00 PM IST
Guntur : స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల బాలుడు మృతి..!
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 11 April 2026 6:40 PM IST
'ఆ భూములను అమ్ముకోవచ్చు'.. పేదలకు ఏపీ సర్కార్ శుభవార్త
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా పేదలకు, నిరుద్యోగులకు మేలు చేకూర్చే పలు చారిత్రాత్మక...
By అంజి Published on 11 April 2026 8:02 AM IST
ఏపీలో విభిన్న వాతావరణం.. 5 రోజుల పాటు పిడుగులతో కూడిన అకాల వర్షాలు
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు, బలమైన గాలులు, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని...
By అంజి Published on 11 April 2026 6:39 AM IST
గల్ఫ్ బాధితులకు ఊరట..ఏప్రిల్ 13 నుండి హైదరాబాద్, విజయవాడలకు స్పెషల్ ఫ్లైట్స్
గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడ చిక్కుకుపోయిన తెలుగు వలస కార్మికులు ఏప్రిల్ 13 నుండి స్వస్థలాలకు తిరిగి రానున్నారు.
By Knakam Karthik Published on 10 April 2026 9:39 PM IST
సమాచార లీకులపై మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం సుమారు మూడు గంటల పాటు కొనసాగి పలు కీలక నిర్ణయాలతో ముగిసింది.
By Knakam Karthik Published on 10 April 2026 6:30 PM IST
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే..!
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, ఐటీ రంగ విస్తరణ మరియు మౌలిక సదుపాయాల కల్పనపై విప్లవాత్మక...
By Knakam Karthik Published on 10 April 2026 5:48 PM IST
యుద్ధ బాధిత ఇరాన్ విద్యార్థినులకు ఏపీ ప్రభుత్వం అండ..రూ.లక్ష ఆర్థిక సాయం అందజేత
పశ్చిమాసియా యుద్ధ పరిణామాల నేపథ్యంలో విశాఖపట్నంలో విద్యనభ్యసిస్తున్న ఇద్దరు ఇరానీ విద్యార్థినులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది.
By Knakam Karthik Published on 10 April 2026 4:20 PM IST
రానున్న 3 గంటల్లో ఏపీలో పిడుగుల వానలు..ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త!
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
By Knakam Karthik Published on 10 April 2026 3:10 PM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్నారుల భద్రతే లక్ష్యంగా సోషల్ మీడియా నియంత్రణపై సంచలన నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 10 April 2026 10:28 AM IST
ఏపీలో విషాదం.. జలపాతంలో మునిగి ముగ్గురు బాలికలు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెలవులకు గ్రామానికి వచ్చిన స్నేహితురాలితో కలిసి సరదాగా గడుపుదామని వెళ్లిన...
By అంజి Published on 10 April 2026 7:33 AM IST














