ఆంధ్రప్రదేశ్
కాకినాడ జిల్లాలో విషాదం..కోతుల దాడిలో వృద్ధురాలు మృతి
కాకినాడ జిల్లాలో కోతుల గుంపు దాడిలో 65 ఏళ్ల వృద్ధురాలు మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
By Knakam Karthik Published on 23 March 2026 2:17 PM IST
హైదరాబాద్ను మించి అమరావతిని నిర్మిస్తాం: ISB సదస్సులో సీఎం చంద్రబాబు ధీమా!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని హైదరాబాద్ను మించిన ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By అంజి Published on 23 March 2026 10:02 AM IST
అనకాపల్లిలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్కు నేడు శంకుస్థాపన
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం తమ్మయ్యపేట గ్రామంలో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది.
By అంజి Published on 23 March 2026 8:21 AM IST
ఏపీకి పిడుగుల ముప్పు..రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో రాబోయే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు సంభవించనున్నాయి
By Knakam Karthik Published on 22 March 2026 9:00 PM IST
గ్యాస్ కొరత నుంచి ఊరట..ఏపీలో రేపటి నుంచే కిరోసిన్ పంపిణీ
ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది.
By Knakam Karthik Published on 22 March 2026 8:29 PM IST
తిరుమల యాత్రలో విషాదం..చిత్తూరు వద్ద కారు-లారీ ఢీకొని కర్ణాటక దంపతుల మృతి
చిత్తూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది
By Knakam Karthik Published on 22 March 2026 4:50 PM IST
రాజమండ్రి కల్తీ పాల విషాదం..16కు చేరిన మరణాల సంఖ్య
రాజమండ్రి కల్తీ పాల ఘటనలో విషాదం కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 22 March 2026 4:32 PM IST
సైబర్ వలలో చిక్కి రూ.12 లక్షలు కోల్పోయిన జనసేన ఎమ్మెల్యే
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఎమ్మెల్యే బాలరాజు రూ. 12 లక్షలు కోల్పోయిన వైనం అమరావతిలో కలకలం రేపుతోంది.
By Knakam Karthik Published on 22 March 2026 3:30 PM IST
త్వరలో నంది అవార్డులు: మంత్రి దుర్గేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డులను త్వరలోనే ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు.
By అంజి Published on 22 March 2026 9:47 AM IST
మధ్యాహ్న భోజన పథకంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన గరికపాటి!
మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ తెలుగు పండితుడు గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా...
By అంజి Published on 22 March 2026 6:55 AM IST
ఏపీలో గ్యాస్ కొరత లేదు..మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
ఏపీలో ఎల్పీజీ (LPG) గ్యాస్ బుకింగ్లు ఒక్కసారిగా పెరగడంపై వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళనలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నివృత్తి...
By Knakam Karthik Published on 21 March 2026 5:04 PM IST
తిరుమలలో అత్యాధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలు, అన్నప్రసాదాల నాణ్యతలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 21 March 2026 1:18 PM IST











