ఆంధ్రప్రదేశ్
సంక్షేమ పథకాలే పేదలకు ఆసరా : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కాన్సర్ నివారణకు హెచ్ పీవీ వ్యాక్సిన్ సహా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 28 Feb 2026 9:20 PM IST
వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం తీవ్ర దిగ్భ్రాంతికరం : పవన్ కళ్యాణ్
కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ విస్ఫోటనంలో పలువురు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఉప...
By Medi Samrat Published on 28 Feb 2026 7:00 PM IST
21కి పెరిగిన మృతుల సంఖ్య.. ఘటనా స్థలానికి సీఎం చంద్రబాబు
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద జరిగిన బాణసంచా పేలుడు ఘటన ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి పెరిగింది.
By Medi Samrat Published on 28 Feb 2026 6:10 PM IST
సీఎస్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
By Medi Samrat Published on 28 Feb 2026 2:31 PM IST
రెడ్ బుక్లో జగన్ పేరు ఉందా?.. మంత్రి లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముంబయి వేదికగా జరిగిన 'ఐడియాస్ ఆఫ్ ఇండియా-2026' సదస్సులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 28 Feb 2026 11:13 AM IST
నేడు 14 -15 ఏళ్ల బాలికలకు ఫ్రీగా HPV టీకా
దేశంలో మహిళలను వేధిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) నివారణకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.
By అంజి Published on 28 Feb 2026 7:31 AM IST
ఏపీలోని పేదలకు ఉగాది కానుక.. ఒకేసారి లక్ష టిడ్కో ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సొంతింటి కల సాకారం చేసుకునేందుకు ఎదురుచూస్తున్న పేదలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది.
By అంజి Published on 28 Feb 2026 6:52 AM IST
మానవత్వం చాటుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. వివరాళ్లోకెళితే.. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట - కోటప్పకొండ వెళ్లే మార్గంలో పోతవరం దగ్గర...
By Medi Samrat Published on 27 Feb 2026 9:20 PM IST
పులిని చంపేస్తామంటున్న ఏజెన్సీ ప్రజలు..!
పాపికొండలు అభయారణ్యంలో వదిలిపెట్టిన 'ఎక్స్ప్లోరర్' అనే పెద్దపులి ఇప్పుడు రంపచోడవరం ఏజెన్సీ గ్రామాల వైపు వెళ్ళింది.
By Medi Samrat Published on 27 Feb 2026 3:50 PM IST
వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్..హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిక
బొత్స సత్యనారాయణ బ్రెయిన్ లక్షణాలతో హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్లో చేరారు.
By Knakam Karthik Published on 27 Feb 2026 2:56 PM IST
ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. నియామకానికి కొలీజియం గ్రీన్ సిగ్నల్.!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ లీసా గిల్ నియమితులు కానున్నారు.
By Knakam Karthik Published on 27 Feb 2026 12:18 PM IST
ఏపీ కొత్త సీఎస్గా బాధ్యతలు స్వీకరించనున్న సాయి ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
By Medi Samrat Published on 27 Feb 2026 12:02 PM IST













