ఆంధ్రప్రదేశ్
గుడ్న్యూస్.. గ్రామ సంఘ సహాయకులకు త్వరలో స్మార్ట్ ఫోన్లు..!
గ్రామీణ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తోన్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సంఘ సహాయకులకు(VAO) లకు స్మార్ట్ ఫోన్లు...
By Medi Samrat Published on 26 March 2026 5:16 PM IST
రాష్ట్రంలో వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరత లేదు : మంత్రి నాదెండ్ల మనోహర్
రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల్లో లక్షకు పైగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని రాష్ట్ర పౌర...
By Medi Samrat Published on 26 March 2026 5:05 PM IST
మలుపు వద్ద డ్రైవర్ మిస్టేక్, పేలిన డీజిల్ ట్యాంక్..మార్కాపురం బస్సు ప్రమాదానికి కారణాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 26 March 2026 1:59 PM IST
ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక ప్రాంతాల్లోని ఆస్తి పన్ను బకాయిదారులకు భారీ ఊరటనిస్తూ, గత ఎనిమిదేళ్లుగా పేరుకుపోయిన వడ్డీపై 50 శాతం రాయితీని...
By Knakam Karthik Published on 26 March 2026 12:00 PM IST
మార్కాపురం మారణహోమం..14కి చేరిన మృతుల సంఖ్య
ప్రకాశం జిల్లా రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున అత్యంత భీకరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 26 March 2026 9:37 AM IST
కరెంట్ ఛార్జీలపై ఏపీ సర్కార్ గుడ్న్యూస్..2026-27లో ఛార్జీల పెంపు లేదు
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ నియంత్రణ కమిషన్ (APERC) తీపి కబురు అందించాయి
By Knakam Karthik Published on 26 March 2026 8:20 AM IST
ఏపీలో ఘోర విషాదం..ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ ఢీ..10 మంది సజీవదహనం (video)
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 26 March 2026 7:19 AM IST
ఏపీ, తెలంగాణలో వరుసగా మూడు రోజులు సెలవుల పండుగ
రేపు (శుక్రవారం) శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు పబ్లిక్...
By Knakam Karthik Published on 26 March 2026 6:51 AM IST
షేర్ మార్కెట్ పెట్టుబడి పేరుతో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగికి రూ.55.20 లక్షలు టోకరా
కృష్ణా జిల్లా పెనమలూరు పరిధిలో ఒక రిటైర్డ్ బ్యాంక్ అధికారి సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడి భారీగా నష్టపోయారు.
By Knakam Karthik Published on 26 March 2026 6:44 AM IST
అమరావతికి రాజధానిగా చట్టబద్ధత..28న ఏపీ అసెంబ్లీ కీలక తీర్మానం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతికి రాష్ట్ర రాజధానిగా శాశ్వత చట్టబద్ధమైన హోదా కల్పించేందుకు అత్యంత కీలకమైన అడుగు వేస్తోంది.
By Knakam Karthik Published on 26 March 2026 6:18 AM IST
రాజధానిలో వరుస అగ్ని ప్రమాదాలు.. విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో గత కొన్ని రోజులుగా వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తుండటం కలకలం రేపుతోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన...
By అంజి Published on 25 March 2026 12:01 PM IST
మచిలీపట్నం ఏఎంవీఐ ఇళ్లపై ఏసీబీ దాడులు.. భారీగా ఆస్తులు బట్టబయలు
మచిలీపట్నం ఆర్టీఓ కార్యాలయంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న పిల్లుట్ల లోకనాథ ప్రసాద్ లక్ష్యంగా ఏసీబీ అధికారులు మంగళవారం...
By అంజి Published on 25 March 2026 9:18 AM IST













