ఆంధ్రప్రదేశ్
సస్పెండెడ్ సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో భారీ అక్రమాస్తులు.. సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై సస్పెండ్ అయిన ఇన్ఛార్జ్ సబ్-రిజిస్ట్రార్ నమన కృష్ణ మోహనరావు నివాసాలపై...
By అంజి Published on 8 March 2026 9:00 AM IST
Rajahmundry: పాలు తాగి పది మంది మృతి.. అసలు కారణం చెప్పిన కలెక్టరమ్మ
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 10 మంది మృతి చెందిన ఘటనపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సంచలన విషయాలను వెల్లడించారు.
By అంజి Published on 8 March 2026 8:18 AM IST
రూ.3,500 కోట్ల లిక్కర్ స్కామ్, నెలకు వంద కోట్ల ముడుపులు..లోకేష్ సంచలన ఆరోపణలు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 3,500 కోట్ల భారీ మద్యం కుంభకోణంపై ఐటీ మంత్రి నారా లోకేష్ శనివారం తీవ్ర విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 7 March 2026 7:30 PM IST
ఉన్న బిడ్డలకే దిక్కులేదు, ముగ్గురు పిల్లలను కనాలా?..చంద్రబాబుపై షర్మిల ఫైర్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన జనాభా విధానంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
By Knakam Karthik Published on 7 March 2026 2:51 PM IST
విజయవాడలో దారుణం.. చిన్నారి ప్రైవేట్ భాగాలపై వాతలు పెట్టిన టీచర్!
విజయవాడ విద్యాధరపురంలోని ఒక డే-కేర్ సెంటర్లో నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటన కలకలం రేపుతోంది.
By అంజి Published on 7 March 2026 9:28 AM IST
తిరుమలలో బర్త్డే వేడుకలు: బిగ్ బాస్ తనూజ, దివ్వెల మాధురిపై టీటీడీ పోలీసు ఫిర్యాదు
తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించారనే ఆరోపణలతో బిగ్ బాస్ ఫేమ్ తనూజ, దివ్వెల మాధురిలపై తిరుమల తిరుపతి దేవస్థానం...
By అంజి Published on 7 March 2026 7:26 AM IST
ఏపీ లిక్కర్ స్కామ్లో రూ.441.63 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు చేపట్టింది.
By Knakam Karthik Published on 6 March 2026 9:38 PM IST
గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని కూటమి ప్రభుత్వం..సుపరిపాలన అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి: షర్మిల
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
By Knakam Karthik Published on 6 March 2026 5:30 PM IST
ఏపీలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్..90 రోజుల్లో అమలుకు సీఎం ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 6 March 2026 2:20 PM IST
గుడ్న్యూస్.. ఉగాది రోజున లక్ష మంది లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు
వచ్చే ఉగాది రోజు రాష్ట్రంలో లక్ష మంది లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
By Medi Samrat Published on 5 March 2026 6:50 PM IST
కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు అనుగుణంగా కసరత్తు...
By Medi Samrat Published on 5 March 2026 5:30 PM IST
ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది నేనే.. పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది నేనే..!
వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 30 ఏళ్లు అవుతున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్లో స్పందించారు
By Medi Samrat Published on 5 March 2026 4:33 PM IST











