ఆంధ్రప్రదేశ్

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
privatebus, Hyderabad to Vijayawada , fire, Kesara Toll Gate, Kanchikacherla mandal, APnews
Bus Caught Fire: చెలరేగిన మంటలు.. ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు దగ్ధం.. స్పాట్‌లో 39 మంది ప్రయాణికులు

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైంది. బస్సు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

By అంజి  Published on 7 Feb 2026 9:00 AM IST


ACB raids, land surveyor Abdul Asif, Prakasam,Illegal assets
ACB Raid: ల్యాండ్‌ సర్వేయర్‌ అసిఫ్‌ ఇంటిపై ఏసీబీ దాడులు.. బయటపడ్డ కోట్ల విలువైన అక్రమాస్తులు

SK అబ్దుల్ ఆసిఫ్ ప్రకాశం జిల్లాలోని గనులు - భూగర్భ శాస్త్ర డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు.

By అంజి  Published on 7 Feb 2026 7:42 AM IST


YSRCP , YS Jagan, CM Chandrababu, Pawan Kalyan, Nara Lokesh, APnews
'అసలు చంద్రబాబు, పవన్, లోకేష్‌కు చిప్పే లేదు'.. వైఎస్‌ జగన్‌ ఘాటు వ్యాఖ్యలు

ఏపీలో ప్రస్తుతం జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని వైసీపీ చీఫ్‌, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

By అంజి  Published on 7 Feb 2026 6:58 AM IST


అటు పీటీ వారెంట్.. ఇటు క్వాష్ పిటీషన్లు
అటు పీటీ వారెంట్.. ఇటు క్వాష్ పిటీషన్లు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనపై పట్టాభిపురం,...

By Medi Samrat  Published on 6 Feb 2026 8:40 PM IST


2027 డిసెంబరు నాటికి అందరికీ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం :  సీఎం చంద్రబాబు
2027 డిసెంబరు నాటికి అందరికీ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం : సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ను భూవివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

By Medi Samrat  Published on 6 Feb 2026 8:10 PM IST


టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీక‌రించిన‌ ముద్దాడ రవిచంద్ర
టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీక‌రించిన‌ ముద్దాడ రవిచంద్ర

శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర తెలియజేశారు.

By Medi Samrat  Published on 6 Feb 2026 6:40 PM IST


Andrapradesh, Cm Chandrababu,  Union Transport Minister, Nitin Gadkari,  Machilipatnam Port, Connectivity Project
ఏపీకి రూ.570 కోట్లు..గడ్కరీకి కృతజ్ఞతలు చెప్పిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.

By Knakam Karthik  Published on 6 Feb 2026 2:24 PM IST


Farmers, Farmer Registry, PM Kisan , central schemes, National news
రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్‌ డబ్బులు రావాలంటే ఇది తప్పనిసరి

వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులకే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఫార్మర్‌ రిజిస్ట్రీ' తీసుకొచ్చింది.

By అంజి  Published on 6 Feb 2026 8:03 AM IST


labor welfare schemes, CM Chandrababu, labor department, APnews
Good News: కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్‌

రాష్ట్రంలోని అసంఘటిత రంగంలోని 20 లక్షల మంది కార్మికులకు నైపుణ్యాలు పెంచడంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

By అంజి  Published on 6 Feb 2026 7:02 AM IST


Andhra University : ఆంధ్రా యూనివర్సిటీకి బాంబు బెదిరింపు
Andhra University : ఆంధ్రా యూనివర్సిటీకి బాంబు బెదిరింపు

ఆంధ్ర యూనివర్సిటీలో బాంబు పెట్టినట్లు ఒక ఈమెయిల్‌ వచ్చింది. దీంతో వర్సిటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

By Medi Samrat  Published on 5 Feb 2026 6:30 PM IST


ధీటుగా ప్రెస్ మీట్ పెట్టిన వైసీపీ
ధీటుగా ప్రెస్ మీట్ పెట్టిన వైసీపీ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎంపీలు ఖండించారు.

By Medi Samrat  Published on 5 Feb 2026 5:41 PM IST


భగవంతుడి మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే సర్వనాశనం అయిపోతాడు : పవన్ కళ్యాణ్
భగవంతుడి మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే సర్వనాశనం అయిపోతాడు : పవన్ కళ్యాణ్

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో గత ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని...

By Medi Samrat  Published on 5 Feb 2026 4:00 PM IST


Share it