ఆంధ్రప్రదేశ్
కార్యకర్తలను దూరం పెడితే..నేనూ మిమ్మల్ని దూరం పెడతా"..నేతలకు చంద్రబాబు వార్నింగ్!
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత కీలక...
By Knakam Karthik Published on 29 March 2026 7:53 PM IST
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తూ పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది
By Knakam Karthik Published on 29 March 2026 2:17 PM IST
Vizag: ఇదేందయ్యా ఇది.. 30 గ్యాస్ సిలిండర్లతో డెలివరీ బాయ్ జంప్
విశాఖపట్నంలో ఒక వింత దొంగతనం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా నగలు, నగదు దొంగతనాలు చూస్తుంటాం కానీ, ఇక్కడ ఏకంగా గ్యాస్ సిలిండర్లతో ఒక డెలివరీ బాయ్...
By అంజి Published on 29 March 2026 7:51 AM IST
పాఠశాల విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన నాణ్యతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం...
By అంజి Published on 29 March 2026 7:07 AM IST
ఏపీలోని ఆ ప్రాంత ప్రజలకు గుడ్న్యూస్..ఎల్లుండి 2,256 టిడ్కో ఇళ్ల పంపిణీ
మార్చి 30న ముఖ్యమంత్రి చంద్రబాబు 2,256 టిడ్కో (TIDCO) ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు
By Knakam Karthik Published on 28 March 2026 8:40 PM IST
అమరావతి చట్టబద్ధతకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక అడుగు వేసింది
By Knakam Karthik Published on 28 March 2026 5:42 PM IST
తిరుమల యాత్రలో విషాదం..రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి
చిత్తూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 28 March 2026 3:35 PM IST
అమరావతికి చట్టబద్ధత సరే..నిధుల మాటేంటి? కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన షర్మిల
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక చట్టబద్ధ రాజధానిగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్వాగతించారు
By Knakam Karthik Published on 28 March 2026 3:10 PM IST
కోచింగ్ సెంటర్లకు కొత్త రూల్స్.. రోజుకు 5 గంటలే.. అలా చేస్తే రిజిస్ట్రేషన్ రద్దు
రాష్ట్రంలోని ప్రైవేటు కోచింగ్ సెంటర్ల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేస్తూ ఉన్నత విద్యాశాఖ కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.
By అంజి Published on 28 March 2026 7:07 AM IST
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజుపై కొందరు వ్యక్తులు రాళ్లు, మేకులతో దాడికి...
By Medi Samrat Published on 27 March 2026 6:40 PM IST
మార్కాపురం బస్సు ప్రమాదం.. యజమాని అరెస్ట్
ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు పోయాయి.
By Medi Samrat Published on 27 March 2026 3:48 PM IST
ఏపీలో 'జంగల్ రాజ్'నడుస్తోంది..ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రం 'జంగల్ రాజ్'గా మారిపోయిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో...
By Knakam Karthik Published on 27 March 2026 9:00 AM IST














