ఆంధ్రప్రదేశ్
వర్కింగ్ ఉమెన్స్కు ఏపీ సర్కార్ తీపి కబురు
సొంత ఊరు వదిలి, కెరీర్ కోసం పట్నం బాట పట్టిన మహిళలకి ఎదురయ్యే అతిపెద్ద సమస్య 'సురక్షితమైన వసతి'.
By అంజి Published on 25 March 2026 6:53 AM IST
విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం పూర్తి మద్దతు..కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ , అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి స్పష్టం...
By Knakam Karthik Published on 24 March 2026 7:26 PM IST
విజయవాడలో ఉగ్రమూలాలు.. ముగ్గురి అరెస్టు
సోషల్ మీడియాలో తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై, ఉగ్రవాద నెట్వర్క్లతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానంతో విజయవాడలో ముగ్గురిని...
By Medi Samrat Published on 24 March 2026 4:26 PM IST
1.8 లక్షల ఖాళీలుంటే 10 వేలపోస్టులకు నోటిఫికేషనా?..జాబ్ క్యాలెండర్పై షర్మిల ఫైర్
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఉగాది జాబ్ క్యాలెండర్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు
By Knakam Karthik Published on 24 March 2026 3:01 PM IST
చిత్తూరు, నంద్యాలలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు.. అక్రమాల గుట్టురట్టు!
ఆంధ్రప్రదేశ్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో (SRO) అవినీతి నిరోధక శాఖ (ACB) సోమవారం మెరుపు దాడులు నిర్వహించింది.
By అంజి Published on 24 March 2026 11:22 AM IST
ఏపీలోని పేదలకు భారీ శుభవార్త.. 6.50 లక్షల పీఎంఏవై ఇళ్లకు గ్రీన్ సిగ్నల్
గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస యోజన (PMAY) 2.0 కింద ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది.
By అంజి Published on 24 March 2026 7:11 AM IST
ఏపీ రాజధాని అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. కుట్ర కోణంపై అనుమానాలు!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రాయపూడి సమీపంలోని...
By అంజి Published on 24 March 2026 6:47 AM IST
వంటగ్యాస్ లభ్యతపై ప్రజలు ఆందోళన చెందొద్దు
మధ్యప్రాశ్చ్యంలో యుద్ధవాతావరణ నేపథ్యంలో గ్యాస్ లభ్యతలో అసమానతలు పెరిగాయని అయితే వంట గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వంట గ్యాస్...
By Medi Samrat Published on 23 March 2026 5:51 PM IST
నేను హత్య మీద మాట్లాడితే.. YCP ఆస్తులు అంటుంది : వైఎస్ షర్మిల
విశాఖలో నేను ఆస్తుల గురించి మాట్లాడలేదు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పష్టం చేశారు. నేను మాట్లాడింది వివేకా హత్య మీద.. ఆస్తులు ఆస్తులు అని పదే పదే...
By Medi Samrat Published on 23 March 2026 5:45 PM IST
ఏపీలో ఇంటింటికీ పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు..సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అడుగు వేశారు
By Knakam Karthik Published on 23 March 2026 5:00 PM IST
ఏపీలో రూ.80 వేల కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్కు భూమిపూజ..లక్ష మందికి ఉపాధి!
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఒక నవశకానికి పునాది పడింది.
By Knakam Karthik Published on 23 March 2026 4:42 PM IST
కాకినాడ జిల్లాలో విషాదం..కోతుల దాడిలో వృద్ధురాలు మృతి
కాకినాడ జిల్లాలో కోతుల గుంపు దాడిలో 65 ఏళ్ల వృద్ధురాలు మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
By Knakam Karthik Published on 23 March 2026 2:17 PM IST













