ఆంధ్రప్రదేశ్
టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు వెంటనే రాజీనామా చేయాలి..వైసీపీ డిమాండ్
టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుతో వీడియోల్లో కనిపిస్తున్న మహిళ గతంలోనే సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు లేఖ రాసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్...
By Knakam Karthik Published on 2 March 2026 3:56 PM IST
కళ్ల ముందే క్షిపణుల వర్షం.. మృత్యునీడలో గల్ఫ్లో ఉన్న తెలుగు వారు
"మాకు కేవలం 500 మీటర్ల దూరంలోనే ఒక మిస్సైల్ పడింది. అక్కడున్న ఆయిల్ ప్లాంట్ పేలిపోయి సర్వనాశనమైంది. దట్టమైన పొగ కమ్ముకుంది.
By అంజి Published on 2 March 2026 10:09 AM IST
అంగన్వాడీ ఉద్యోగులకు శుభవార్త
రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్టు హోంమంత్రి అనిత తెలిపారు.
By అంజి Published on 2 March 2026 7:30 AM IST
2029లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం: కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న 'రెడ్ బుక్' పై మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
By అంజి Published on 2 March 2026 7:02 AM IST
ఏపీలో జుడీషియల్ అకాడమీకి శంఖుస్థాపన చేసిన సీజేఐ
అమరావతి సమీపంలోని పిచ్చుకల పాలెం వద్ద జుడీషియల్ అకాడమీ నిర్మాణానికి ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ శంఖుస్థాపన చేశారు.
By Medi Samrat Published on 1 March 2026 3:51 PM IST
నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. వారిని వదిలిపెట్టను : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ BR నాయుడు ఫైర్ అయ్యారు.
By Medi Samrat Published on 1 March 2026 3:11 PM IST
నేను నిపుణులతో మాట్లాడాను.. ఆ వీడియో నిజమే.. టీటీడీ ఛైర్మన్పై భూమన సంచలన కామెంట్స్
టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
By Medi Samrat Published on 1 March 2026 2:51 PM IST
వేట్లపాలెం ప్రమాద బాధితులకు పరిహారం పంపిణీ
బాణసంచా ప్రమాద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్గ్రేషియా చెక్కులను మంత్రి కందుల దుర్గేశ్ ఇవాళ...
By అంజి Published on 1 March 2026 12:58 PM IST
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. 2 రోజుల పాటు SSD టోకెన్లు రద్దు
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 3వ తేదీన సంభవించనున్న చంద్రగ్రహణం కారణంగా...
By అంజి Published on 1 March 2026 9:01 AM IST
సంక్షేమ పథకాలే పేదలకు ఆసరా : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కాన్సర్ నివారణకు హెచ్ పీవీ వ్యాక్సిన్ సహా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 28 Feb 2026 9:20 PM IST
వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం తీవ్ర దిగ్భ్రాంతికరం : పవన్ కళ్యాణ్
కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ విస్ఫోటనంలో పలువురు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఉప...
By Medi Samrat Published on 28 Feb 2026 7:00 PM IST
21కి పెరిగిన మృతుల సంఖ్య.. ఘటనా స్థలానికి సీఎం చంద్రబాబు
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద జరిగిన బాణసంచా పేలుడు ఘటన ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి పెరిగింది.
By Medi Samrat Published on 28 Feb 2026 6:10 PM IST













