ఆంధ్రప్రదేశ్
లాభాల బాట పట్టిన వైజాగ్ స్టీల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విశాఖ ఉక్కు మళ్లీ లాభాల బాట పట్టింది. ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ 2026...
By Medi Samrat Published on 3 Feb 2026 9:47 PM IST
తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంపై అసలు సూత్రధారుల్ని తేల్చేందుకు విచారణ కమిటీ వేయాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 3 Feb 2026 6:33 PM IST
దమ్ముంటే పోలీసు వ్యవస్థను పక్కన పెట్టండి : అనిల్ కుమార్ యాదవ్
వైసీపీ నేతలపై దాడులను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఖండించారు.
By Medi Samrat Published on 3 Feb 2026 5:10 PM IST
శ్రీవారి భక్తులకు అలర్ట్, ఆ తేదీల్లో ఆర్జిత సేవలు రద్దు..కారణమిదే!
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది.
By Knakam Karthik Published on 3 Feb 2026 4:38 PM IST
భారత్-అమెరికాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..?
భారత్-అమెరికాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
By Medi Samrat Published on 3 Feb 2026 2:53 PM IST
విడదల రజనిపై కేసు నమోదు
వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదయింది. యడ్లపాడు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
By Medi Samrat Published on 3 Feb 2026 2:30 PM IST
ఏపీలోని అక్వా రైతులకు భారీ ఊరట.. ట్రంప్ సుంకాల తగ్గింపుతో మరింత ఊపు
భారత్పై టారిఫ్ తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రైతులకు భారీ ఊరట లభించనుంది.
By అంజి Published on 3 Feb 2026 12:00 PM IST
రైల్వే ప్రాజెక్టులు: తెలంగాణకు ₹5,454 కోట్లు.. ఆంధ్రప్రదేశ్ కు ₹10,134 కోట్లు కేటాయింపు
2026–27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న రైల్వే ప్రాజెక్టుల కోసం తెలంగాణకు రికార్డు స్థాయిలో ₹5,454 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయని...
By అంజి Published on 3 Feb 2026 8:10 AM IST
Andhra Pradesh: బ్రిడ్జిపై ఢీకొన్న రెండు బైక్లు.. ముగ్గురు స్పాట్ డెడ్
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి గోదావరి నదిపై కొవ్వూరు-రాజమహేంద్రవరం...
By అంజి Published on 3 Feb 2026 7:46 AM IST
ఏపీలో విషాదం.. వేడి నీరు మీద పడి మూడేళ్ల చిన్నారి మృతి
ఇంటి దగ్గర ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి నీళ్లు మీద పడటంతో తీవ్రంగా కాలిన గాయాలైన మూడేళ్ల బాలిక ఆదివారం రాత్రి...
By అంజి Published on 3 Feb 2026 7:14 AM IST
4 నెలల తర్వాత బంగ్లాదేశ్ జైలు నుంచి 9 మంది ఏపీ జాలర్లు విడుదల
ఆంధ్రప్రదేశ్కు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ జైలు నుండి విడుదలైన తర్వాత సోమవారం విశాఖపట్నంకు తిరిగి వచ్చారు.
By Knakam Karthik Published on 2 Feb 2026 4:49 PM IST
వైసీపీ నేత జోగి రమేశ్పై కేసు నమోదు.. వైఎస్ జగన్ ఫోన్
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 2 Feb 2026 11:10 AM IST













