ఆంధ్రప్రదేశ్
ఏపీలో పింఛనుదారులకు తీపికబురు..ఒకరోజు ముందుగానే డబ్బులు పంపిణీ
రాష్ట్రంలో పించనుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.
By Knakam Karthik Published on 28 Jan 2026 4:05 PM IST
జైళ్లలో సంస్కరణలు, బలోపేతంపై కేంద్రం ఫోకస్..రూ.950 కోట్లు కేటాయింపు: బండి సంజయ్
దేశవ్యాప్తంగా జైళ్ల బలోపేతంతోపాటు ఆయ జైళ్లను సంస్కరించి ఖైదీల్లో మార్పు తీసుకురావడంపై కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని...
By Knakam Karthik Published on 28 Jan 2026 2:57 PM IST
కదిరిలో విషాదం.. చనిపోయిన శిశువుకు జన్మనిచ్చిన తర్వాత మహిళ మృతి
శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి పట్టణంలో మంగళవారం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీ, పుట్టిన శిశువు మరణించిన తరువాత ఉద్రిక్తత నెలకొంది.
By అంజి Published on 28 Jan 2026 9:40 AM IST
Andhra Pradesh : నేడు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం బిజీ బిజీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.
By Medi Samrat Published on 28 Jan 2026 8:39 AM IST
ఏపీలో కొత్తగా 13 ప్రజారోగ్య లేబరేటరీలు.. గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువలో వైద్యసేవలు
రాష్ట్రంలో కొత్తగా 13 ప్రజారోగ్య లేబరేటరీలు రాబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు నమూనాల పరీక్షల..
By అంజి Published on 28 Jan 2026 7:10 AM IST
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్.. గుడ్న్యూస్ చెప్పిన మంత్రి
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ...
By అంజి Published on 28 Jan 2026 7:01 AM IST
జనసేన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సిందే..!
రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన నేత శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.
By Medi Samrat Published on 27 Jan 2026 7:20 PM IST
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం.. పడగొట్టినవి నిలబెడదాం : సీఎం చంద్రబాబు
గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.
By Medi Samrat Published on 27 Jan 2026 3:34 PM IST
Amaravati: రాజధాని రైతులకు భారీ గుడ్న్యూస్
అమరావతి రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 27 Jan 2026 1:35 PM IST
తిరుపతిలో దారుణం.. బ్యూటీషియన్పై విద్యార్థి అత్యాచారం
తిరుపతిలోని ఓహోమ్స్టేలో 19 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేల్కు చెందిన...
By అంజి Published on 26 Jan 2026 12:26 PM IST
వరుస సెలవులతో శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు
By Knakam Karthik Published on 26 Jan 2026 11:30 AM IST
Andhra Pradesh: వచ్చే నెల 17న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ.. కోటి మందిపైగా పిల్లలకు..
వచ్చే నెల 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 21వ 'జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం' జరగనుంది. ఈ క్రమంలోనే ఏడాది నుంచి 19 ఏళ్లలోపు...
By అంజి Published on 26 Jan 2026 11:29 AM IST











