ఆంధ్రప్రదేశ్
ఏపీలో విషాదం.. జలపాతంలో మునిగి ముగ్గురు బాలికలు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెలవులకు గ్రామానికి వచ్చిన స్నేహితురాలితో కలిసి సరదాగా గడుపుదామని వెళ్లిన...
By అంజి Published on 10 April 2026 7:33 AM IST
ఏపీకి వడగాల్పుల హెచ్చరిక.. నేడు ఈ జిల్లాలో తీవ్ర ఉష్ణోగ్రతలు!
శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By అంజి Published on 10 April 2026 7:18 AM IST
ఏపీలోని రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఒక్కరోజే రూ.2,950 కోట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది.
By అంజి Published on 10 April 2026 6:57 AM IST
వైఎస్ఆర్ మరణంపై అచ్చెన్నాయుడు అనుమానాలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 9 April 2026 6:50 PM IST
అంబటి రాంబాబుపై కేసు నమోదు
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
By Medi Samrat Published on 9 April 2026 3:30 PM IST
ఏపీ విద్యార్థులకు గుడ్న్యూస్..ఫ్రీగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్..ఈ తేదీల్లోనే స్పెషల్ క్యాంపులు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 9 April 2026 10:42 AM IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీకి బిగ్ రిలీఫ్
ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో పెద్ద ఉపశమనం లభించింది.
By Knakam Karthik Published on 9 April 2026 9:00 AM IST
విద్యార్థులకు అలర్ట్..ఏపీ పాలిసెట్ దరఖాస్తుకు మరికొన్ని గంటలే గడువు!
పాలిసెట్ (POLYCET-2026) దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది.
By Knakam Karthik Published on 9 April 2026 6:26 AM IST
విజయవాడలో వింత ఘటన..సెలూన్ షాపు యజమానికి రూ.72 లక్షల GST నోటీసు!
విజయవాడ పంజా సెంటర్లో గత 40 ఏళ్లుగా సెలూన్ నడుపుకుంటున్న శ్రీనివాసరావు అనే క్షురకుడికి జీఎస్టీ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు
By Knakam Karthik Published on 8 April 2026 9:00 PM IST
అక్రమాస్తుల కేసులో ఏపీ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి ఏసీబీ రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతికి విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది
By Knakam Karthik Published on 8 April 2026 8:00 PM IST
రేపు వేమూరులో సీఎం పర్యటన.. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 8 April 2026 5:22 PM IST
అమరావతి ఒక దోపిడీ గని..రాజధానిపై 'మావిగన్' ప్రతిపాదనతో జగన్ సంచలన వ్యాఖ్యలు
తాడేపల్లిగూడెం నియోజకవర్గ కేడర్ సమావేశంలో పాల్గొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 8 April 2026 4:43 PM IST














