ఆంధ్రప్రదేశ్
ఏపీకి రూ.570 కోట్లు..గడ్కరీకి కృతజ్ఞతలు చెప్పిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.
By Knakam Karthik Published on 6 Feb 2026 2:24 PM IST
రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఇది తప్పనిసరి
వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులకే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఫార్మర్ రిజిస్ట్రీ' తీసుకొచ్చింది.
By అంజి Published on 6 Feb 2026 8:03 AM IST
Good News: కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్
రాష్ట్రంలోని అసంఘటిత రంగంలోని 20 లక్షల మంది కార్మికులకు నైపుణ్యాలు పెంచడంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 6 Feb 2026 7:02 AM IST
Andhra University : ఆంధ్రా యూనివర్సిటీకి బాంబు బెదిరింపు
ఆంధ్ర యూనివర్సిటీలో బాంబు పెట్టినట్లు ఒక ఈమెయిల్ వచ్చింది. దీంతో వర్సిటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
By Medi Samrat Published on 5 Feb 2026 6:30 PM IST
ధీటుగా ప్రెస్ మీట్ పెట్టిన వైసీపీ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎంపీలు ఖండించారు.
By Medi Samrat Published on 5 Feb 2026 5:41 PM IST
భగవంతుడి మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే సర్వనాశనం అయిపోతాడు : పవన్ కళ్యాణ్
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో గత ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని...
By Medi Samrat Published on 5 Feb 2026 4:00 PM IST
ఏపీలో టమోటా ధరలు భారీగా పతనం..కేజీ ఎంతంటే?
రాయలసీమ ప్రాంతంలో టమోటా ధరలు బాగా పడిపోయాయి
By Knakam Karthik Published on 5 Feb 2026 8:07 AM IST
చంద్రబాబు, పవన్, లోకేష్ చేసిన తప్పులకు లెంపలేసుకోవాలి : వైఎస్ జగన్
మూడేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 4 Feb 2026 8:20 PM IST
మార్చిలోపు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయండి.. మంత్రి కీలక ఆదేశాలు
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్ ల్యాగ్ పోస్టులు ఈ ఏడాది మార్చిలోపు భర్తీ చేయాలని దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల...
By Medi Samrat Published on 4 Feb 2026 6:16 PM IST
ఏపీ రైల్వే అభివృద్ధిపై టీడీపీ ఎంపీ కీలక ప్రతిపాదనలు
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంపై లోక్ సభలో బుధవారం ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానానికి ఎంపీ కేశినేని శివనాథ్ సంపూర్ణ మద్దతు తెలిపారు.
By Medi Samrat Published on 4 Feb 2026 4:39 PM IST
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..రెండున్నర గంటల పాటు చర్చలు
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 4 Feb 2026 3:02 PM IST
రాజమహేంద్రవరంలో పులి సంచారం.. భయాందోళనలో జనాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటన
పెద్ద పులులు అరణ్యాలను వీడి జనావాసాల్లోకి రావడం భయాందోళనలు కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండి, రాజానగరంలో కొన్ని...
By అంజి Published on 4 Feb 2026 10:52 AM IST














