ఆంధ్రప్రదేశ్
గోదావరిలో విద్యార్థుల గల్లంతుపై సీఎం చంద్రబాబు ఆరా
పోలవరం జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం రేవు వద్ద గోదావరిలో విద్యార్థుల గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు.
By Knakam Karthik Published on 20 March 2026 8:43 PM IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడికి రెగ్యులర్ బెయిల్
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ కుంభకోణంలో కీలక నిందితుడైన ముప్పిడి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు శుక్రవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
By Knakam Karthik Published on 20 March 2026 8:20 PM IST
జగన్ అన్యాయం చేశాడు..YSR ఆస్తులపై విజయమ్మ సంచలన ప్రకటన
వైఎస్ విజయమ్మ క్లారిఫికేషన్ పేరుతో ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.
By Knakam Karthik Published on 20 March 2026 4:51 PM IST
ఏపీకి రెయిన్ అలర్ట్..కోస్తా, రాయలసీమలో వడగళ్ల వానకు ఛాన్స్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం కీలక హెచ్చరిక జారీ చేసింది
By Knakam Karthik Published on 20 March 2026 3:55 PM IST
నిశ్చితార్థం జరిగిన 4 రోజులకే విషాదం.. చెరువులో మునిగి యువకుడి మృతి
కాకినాడ జిల్లా సామర్లకోటలోని భీమేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్న చెరువులో మునిగి వెన్నెల ప్రశాంత్ (24) అనే యువకుడు గురువారం మృతి చెందాడు
By అంజి Published on 20 March 2026 8:23 AM IST
ఈరోజు హాలిడే కాదు.. రంజాన్ సెలవు దినం రేపటికి మార్పు
రంజాన్(Eid-Ul-Fitr) సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినం శుక్రవారానికి బదులు ఈనెల 21వ తేది శనివారానికి మారుస్తూ గురువారం జిఓ ఆర్టి సంఖ్య 612...
By Medi Samrat Published on 20 March 2026 7:19 AM IST
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
జాబ్ కేలండర్ ఒక ప్రకటన మాత్రమే కాదు.. నిరుద్యోగులకు ఒక భరోసా అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన,...
By Medi Samrat Published on 19 March 2026 9:00 PM IST
అకాల వర్షాలతో తీవ్ర పంట నష్టం.. సీఎం సమీక్ష
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలతో వ్యవసాయ పంటలకు జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
By Medi Samrat Published on 19 March 2026 7:50 PM IST
6,787 మంది పేదలకు లబ్ధి.. సంక్షేమ దస్త్రంపై సీఎం తొలి సంతకం
తెలుగు నూతన సంవత్సరం తొలి రోజన పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు.
By Medi Samrat Published on 19 March 2026 7:00 PM IST
తెలుగు రాష్ట్రాల్లో పిడుగుల పంజా..నలుగురి మృతి
తెలుగు రాష్ట్రాల్లో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి.
By Knakam Karthik Published on 19 March 2026 10:29 AM IST
టిడ్కో లబ్ధిదారులకు భారీ ఊరట..రూ.174 కోట్ల రీఫండ్కు ఆదేశం
గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఫ్లాట్లు కేటాయింపు జరగని 83,865 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి తీపి కబురు అందించారు.
By Knakam Karthik Published on 19 March 2026 9:47 AM IST
ఏపీ పోలీసులకు కేంద్రం పతకాల పంట..960 మంది సిబ్బందికి సేవా పతకాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు గర్వకారణంగా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన ప్రతిష్టాత్మక సేవా పతకాల్లో ఏపీ పోలీసులకు భారీగా వాటా...
By Knakam Karthik Published on 19 March 2026 8:30 AM IST














