ఆంధ్రప్రదేశ్
Bus Caught Fire: చెలరేగిన మంటలు.. ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం.. స్పాట్లో 39 మంది ప్రయాణికులు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
By అంజి Published on 7 Feb 2026 9:00 AM IST
ACB Raid: ల్యాండ్ సర్వేయర్ అసిఫ్ ఇంటిపై ఏసీబీ దాడులు.. బయటపడ్డ కోట్ల విలువైన అక్రమాస్తులు
SK అబ్దుల్ ఆసిఫ్ ప్రకాశం జిల్లాలోని గనులు - భూగర్భ శాస్త్ర డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్నాడు.
By అంజి Published on 7 Feb 2026 7:42 AM IST
'అసలు చంద్రబాబు, పవన్, లోకేష్కు చిప్పే లేదు'.. వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు
ఏపీలో ప్రస్తుతం జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 7 Feb 2026 6:58 AM IST
అటు పీటీ వారెంట్.. ఇటు క్వాష్ పిటీషన్లు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనపై పట్టాభిపురం,...
By Medi Samrat Published on 6 Feb 2026 8:40 PM IST
2027 డిసెంబరు నాటికి అందరికీ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ను భూవివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
By Medi Samrat Published on 6 Feb 2026 8:10 PM IST
టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర
శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర తెలియజేశారు.
By Medi Samrat Published on 6 Feb 2026 6:40 PM IST
ఏపీకి రూ.570 కోట్లు..గడ్కరీకి కృతజ్ఞతలు చెప్పిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.
By Knakam Karthik Published on 6 Feb 2026 2:24 PM IST
రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఇది తప్పనిసరి
వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులకే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఫార్మర్ రిజిస్ట్రీ' తీసుకొచ్చింది.
By అంజి Published on 6 Feb 2026 8:03 AM IST
Good News: కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్
రాష్ట్రంలోని అసంఘటిత రంగంలోని 20 లక్షల మంది కార్మికులకు నైపుణ్యాలు పెంచడంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 6 Feb 2026 7:02 AM IST
Andhra University : ఆంధ్రా యూనివర్సిటీకి బాంబు బెదిరింపు
ఆంధ్ర యూనివర్సిటీలో బాంబు పెట్టినట్లు ఒక ఈమెయిల్ వచ్చింది. దీంతో వర్సిటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
By Medi Samrat Published on 5 Feb 2026 6:30 PM IST
ధీటుగా ప్రెస్ మీట్ పెట్టిన వైసీపీ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎంపీలు ఖండించారు.
By Medi Samrat Published on 5 Feb 2026 5:41 PM IST
భగవంతుడి మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే సర్వనాశనం అయిపోతాడు : పవన్ కళ్యాణ్
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో గత ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని...
By Medi Samrat Published on 5 Feb 2026 4:00 PM IST














