ఆంధ్రప్రదేశ్
పాడేరులో లక్ష ఎకరాలకు కాఫీ సాగును విస్తరించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో రాబోయే ఐదు సంవత్సరాలలో కాఫీ సాగును విస్తృతంగా విస్తరించాలని యోచిస్తోంది.
By అంజి Published on 18 Jan 2026 8:53 AM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త..ఏప్రిల్ కోటా టికెట్లు విడుదల తేదీ వచ్చేసింది
తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 17 Jan 2026 9:16 PM IST
జగన్ బర్త్డే వేడుకల రప్పా..రప్పా కేసులో సర్పంచ్ అరెస్ట్
తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో రప్పా..రప్పా కేసుకు సంబంధించి కేవీబీపురం సర్పంచ్ గిరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
By Knakam Karthik Published on 17 Jan 2026 6:32 PM IST
దారుణం..డబ్బుల బాకీ వివాదంతో సొంత అన్నను చంపిన సోదరులు
కడప జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 17 Jan 2026 5:27 PM IST
రేపు దావోస్కు సీఎం చంద్రబాబు..దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీలు
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం ఆదివారం దావోస్ బయల్దేరి వెళ్లనుంది.
By Knakam Karthik Published on 17 Jan 2026 4:53 PM IST
ఏపీ లిక్కర్ స్కామ్.. విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో జనవరి 22న విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాజీ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డికి సమన్లు...
By అంజి Published on 17 Jan 2026 11:38 AM IST
ఆంధ్రప్రదేశ్కు 4 కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు.. 2 కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు
ఆంధ్రప్రదేశ్లోని రైలు ప్రయాణికులకు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్ గుండా మరో నాలుగు...
By అంజి Published on 17 Jan 2026 7:18 AM IST
రూ.13 వేల కోట్లతో ఏపీలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టు.. రేపే సీఎం శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది.
By Medi Samrat Published on 16 Jan 2026 4:18 PM IST
సీఎం చంద్రబాబూ.. మీరు పాలించడానికి అర్హులేనా?: వైఎస్ జగన్
గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మందా సాల్మన్ హత్యకు టీడీపీ వర్గీయులే కారణమని మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి...
By అంజి Published on 16 Jan 2026 12:54 PM IST
రేపు కాకినాడలో అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ప్రారంభం..8 వేల ఉద్యోగ అవకాశాలు
ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్కు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
By Knakam Karthik Published on 16 Jan 2026 10:56 AM IST
నారావారిపల్లెలో మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 14 Jan 2026 4:50 PM IST
అదనపు ఆదాయంపై కూటమి సర్కార్ ఫోకస్..రద్దయిన పథకం పునరుద్ధరణ
నాలుగు దశాబ్దాల కిందట రద్దైన ఆంధ్రప్రదేశ్ లాటరీని పునరుద్ధరించాలని కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 14 Jan 2026 4:14 PM IST













