ఆంధ్రప్రదేశ్
అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లర్ అరెస్ట్
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మొహమ్మద్ ముజామిల్ ను ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అరెస్టు చేసింది.
By Medi Samrat Published on 31 Jan 2026 9:10 PM IST
సైకిల్కు ఓటేశారు.. అభివృద్ధికి చోటిచ్చారు : సీఎం చంద్రబాబు
గత ఎన్నికల్లో సైకిల్ కు ఓటేసి ప్రజలు అభివృద్ధికి చోటిచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
By Medi Samrat Published on 31 Jan 2026 8:20 PM IST
కుప్పంలో శిక్షణా కేంద్రంను ఏర్పాటుచేసిన హిందాల్కో
కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా) సహకారంతో, ఆంధ్రప్రదేశ్లోని తమ కుప్పం ప్లాంట్లో అత్యాధునిక బహుళ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Jan 2026 6:57 PM IST
టీటీడీ కల్తీ నెయ్యి కేసు: ఉన్నతాధికారులపై చర్యలకు సిట్ సిఫార్సు.. మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించిన ఈడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్తీ నెయ్యి కుంభకోణంలో ముగ్గురు సీనియర్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)...
By అంజి Published on 31 Jan 2026 1:30 PM IST
కుప్పంలో రెండో రోజు చంద్రబాబు బిజీబిజీ..!
కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 31 Jan 2026 11:09 AM IST
ఏపీ ప్రభుత్వం శుభవార్త.. నేటి నుంచే పింఛన్ల పంపిణీ
రాష్ట్రంలో ఒక రోజు ముందు అంటే నేటి నుంచి ఫించన్లు పంపిణీ చేయనున్నారు. రేపు ఆదివారం కావడంతో లబ్ధిదారులకు ఈ రోజు నుంచే నగదు అందజేయనున్నారు
By అంజి Published on 31 Jan 2026 7:24 AM IST
విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి : సీఎం చంద్రబాబు
విద్యార్థులు వినూత్నంగా ఆలోచన చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.
By Medi Samrat Published on 30 Jan 2026 8:30 PM IST
కేంద్ర ఆర్థిక సర్వేలో ఏపీ రాజధాని అమరావతికి ప్రత్యేక గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆర్థిక సర్వే 2025-26 ప్రత్యేకంగా గుర్తించింది.
By Knakam Karthik Published on 30 Jan 2026 12:40 PM IST
భక్తులకు అలర్ట్..మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత..ఎందుకంటే?
మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది
By Knakam Karthik Published on 30 Jan 2026 7:55 AM IST
ప్రాజెక్టుల పూర్తిలో ఏపీ బెంచ్మార్క్గా నిలవాలి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో రూ.1.40 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను 2029 నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
By Knakam Karthik Published on 30 Jan 2026 7:02 AM IST
మేము ఆపిన ట్యాంకర్లకు టీడీపీ ప్రభుత్వం అనుమతించింది
తిరుమల లడ్డూ కల్తీ కేసు ఘటనపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.
By Medi Samrat Published on 29 Jan 2026 7:20 PM IST
నేతన్నలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..!
ఉచిత విద్యుత్ అమలుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనుంది.
By Medi Samrat Published on 29 Jan 2026 4:33 PM IST












