ఆంధ్రప్రదేశ్
కడప జిల్లాలో నెయ్యి ట్యాంకర్ బోల్తా..బకెట్లు, బాటిళ్లతో స్థానికుల పరుగులు (video)
కడప జిల్లా కొండాపురం మండలం చిత్రవతి వంతెన సమీపంలో నెయ్యి ట్యాంకర్ బోల్తా పడి బీభత్సం సృష్టించింది.
By Knakam Karthik Published on 9 March 2026 5:34 PM IST
ఏఐ మీద పావు వంతు శ్రద్ధ ప్రజారోగ్యంపై పెట్టండి..సీఎంకు షర్మిల హితవు
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
By Knakam Karthik Published on 9 March 2026 4:00 PM IST
రైతన్నలకు శుభవార్త, 2027 నాటికి 60 లక్షల పట్టా పాస్బుక్కుల పంపిణీ..సీఎం కీలక ప్రకటన
'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా కొత్తబురుజు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు కొత్త పట్టాదార్ పాసుపుస్తకాలను పంపిణీ...
By Knakam Karthik Published on 9 March 2026 3:17 PM IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నిందితులు
ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 9 March 2026 2:31 PM IST
తిరుపతి జిల్లాలో విషాదం..విద్యుత్ ఘాతంతో రెండు ఏనుగులు మృతి
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఎర్రావారిపాలెం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 9 March 2026 2:25 PM IST
రాజమండ్రి కల్తీ పాల ఘటన.. 12కు చేరిన మృతుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో కలుషిత పాలు తాగడం వల్ల సంభవించిన మరణాల సంఖ్య ఆదివారానికి 12కు చేరుకుంది.
By అంజి Published on 9 March 2026 9:08 AM IST
విజయవాడలో క్రికెట్ అభిమానులపై లాఠీఛార్జ్
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘనవిజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.
By అంజి Published on 9 March 2026 8:04 AM IST
విశాఖలో విషాదం..కాలు విరిగి ఆపరేషన్ చేయించుకుంటే బాలుడి ప్రాణం పోయింది
విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో (KGH) శస్త్రచికిత్స అనంతరం ఆరేళ్ల బాలుడు అక్షయ్ కుమార్ మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది
By Knakam Karthik Published on 8 March 2026 8:21 PM IST
సస్పెండెడ్ సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో భారీ అక్రమాస్తులు.. సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై సస్పెండ్ అయిన ఇన్ఛార్జ్ సబ్-రిజిస్ట్రార్ నమన కృష్ణ మోహనరావు నివాసాలపై...
By అంజి Published on 8 March 2026 9:00 AM IST
Rajahmundry: పాలు తాగి పది మంది మృతి.. అసలు కారణం చెప్పిన కలెక్టరమ్మ
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 10 మంది మృతి చెందిన ఘటనపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సంచలన విషయాలను వెల్లడించారు.
By అంజి Published on 8 March 2026 8:18 AM IST
రూ.3,500 కోట్ల లిక్కర్ స్కామ్, నెలకు వంద కోట్ల ముడుపులు..లోకేష్ సంచలన ఆరోపణలు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 3,500 కోట్ల భారీ మద్యం కుంభకోణంపై ఐటీ మంత్రి నారా లోకేష్ శనివారం తీవ్ర విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 7 March 2026 7:30 PM IST
ఉన్న బిడ్డలకే దిక్కులేదు, ముగ్గురు పిల్లలను కనాలా?..చంద్రబాబుపై షర్మిల ఫైర్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన జనాభా విధానంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
By Knakam Karthik Published on 7 March 2026 2:51 PM IST














