ఆంధ్రప్రదేశ్
తిరుమలలో అరుదైన పచ్చ నాగుపాము
తిరుమలలో అరుదైన పచ్చ నాగుపాము కనిపించింది.
By Medi Samrat Published on 12 March 2026 4:29 PM IST
ప్రభుత్వ ఇఫ్తార్ విందులు సరే..రంజాన్ తోఫా సంగతేంటి చంద్రబాబు?: షర్మిల
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
By Knakam Karthik Published on 12 March 2026 1:30 PM IST
మంత్రి దుర్గేష్కు సీఎం చంద్రబాబు ప్రశంసలు
వెలగపూడి సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో భాగంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పనితీరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By Medi Samrat Published on 12 March 2026 1:01 PM IST
తూర్పు గోదావరిలో కల్తీ పాల కలకలం..13కి చేరిన మరణాల సంఖ్య
తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాలు తాగిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి చేరడం తీవ్ర కలకలం రేపుతోంది
By Knakam Karthik Published on 12 March 2026 12:29 PM IST
ఏపీలో క్రీడల అభివృద్ధికి భారీ ప్రణాళిక.. రూ.1,106 కోట్లతో 53 ప్రాజెక్టుల ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్లో క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) భారీ...
By Knakam Karthik Published on 11 March 2026 8:22 PM IST
ఇంద్రకీలాద్రిపై కాసుల వర్షం..18 రోజుల్లో రూ.3.35 కోట్ల హుండీ ఆదాయం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ దేవస్థానంలో గత 18 రోజులకు గాను హుండీ ఆదాయం రూ.3.35 కోట్లుగా నమోదైంది.
By Knakam Karthik Published on 11 March 2026 7:21 PM IST
గల్ఫ్ ఉద్రిక్తతలపై ఆందోళన అవసరం లేదు
గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రొయ్యల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ,...
By Medi Samrat Published on 11 March 2026 12:49 PM IST
వడగాల్పుల ముప్పు.. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో, ప్రాణనష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 11 March 2026 8:02 AM IST
పెళ్లై మూడు నెలలైనా దగ్గరకు రాని భర్త.. ఆరా తీస్తే షాకింగ్ నిజం!
వివాహేతర సంబంధాలు, వరకట్న వేధింపులే కాకుండా.. శారీరక లోపాలను దాచి పెళ్లి చేసి మోసం చేస్తున్న ఘటనలు నేడు ఆందోళన కలిగిస్తున్నాయి.
By అంజి Published on 11 March 2026 7:22 AM IST
ఏపీ రైతులకు భారీ శుభవార్త.. ఖాతాల్లోకి రూ.6,000
పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నట్టు కూటమి ప్రభుత్వం తెలిపింది.
By అంజి Published on 11 March 2026 6:52 AM IST
ఏపీలో గ్రామ పంచాయతీల పునర్వర్గీకరణకు ప్రభుత్వ ఆమోదం..ఇకపై 4 విభాగాలుగా విభజన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ పునర్వర్గీకరణకు అనుమతినిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది
By Knakam Karthik Published on 10 March 2026 7:00 PM IST
పరాకామణిలో బంగారం చోరీపై ఆ పత్రిక కథనాన్ని ఖండించిన టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయ పరాకామణిలో భారీ స్థాయిలో బంగారం దొంగతనం జరిగిందంటూ ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్రంగా...
By Knakam Karthik Published on 10 March 2026 3:40 PM IST














