ఆంధ్రప్రదేశ్
ఏపీకి కేంద్రం గుడ్న్యూస్.. రూ. 567 కోట్ల గ్రాంటు విడుదల
గత 19 నెలలుగా వైద్యారోగ్య రంగం అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కృషికి కేంద్రం గుర్తింపు మరోసారి లభించింది.
By Medi Samrat Published on 13 Jan 2026 6:17 PM IST
Andrapradesh: వివేకా హత్య కేసులో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వై.ఎస్. వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 13 Jan 2026 5:20 PM IST
స్వగ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.
By Knakam Karthik Published on 13 Jan 2026 3:40 PM IST
ప్రభుత్వ లాంఛనాలతో మాజీ మంత్రి సూర్యనారాయణ అంత్యక్రియలు
మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు
By Knakam Karthik Published on 13 Jan 2026 1:55 PM IST
కోడి పందాలు.. పందెంరాయుళ్లు ఫాలో అయ్యే కుక్కుట శాస్త్రం గురించి తెలుసా?
మనకు పంచాంగం ఉన్నట్టే కోళ్లకూ ఉంది. కోడిని సంస్కృతంలో 'కుక్కుట' అంటారు.
By అంజి Published on 13 Jan 2026 1:43 PM IST
Andrapradesh: సంక్రాంతికి అదనపు బస్సు చార్జీలు లేవు..మంత్రి కీలక ప్రకటన
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక సూచనలు చేశారు
By Knakam Karthik Published on 13 Jan 2026 12:40 PM IST
అగ్నిప్రమాద బాధితులకు రూ.25 వేల తక్షణ సాయం..సీఎం చంద్రబాబు ఆదేశాలు
కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలిచారు.
By Knakam Karthik Published on 13 Jan 2026 11:10 AM IST
ఏపీలో 11 జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లు నియామకం
ఏపీలో 11 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాయింట్ కలెక్టర్లు నియమించింది
By Knakam Karthik Published on 13 Jan 2026 9:52 AM IST
Kakinada: భారీ అగ్ని ప్రమాదం.. 40 ఇళ్లు దగ్ధం.. పండగ వేళ రోడ్డుపాలైన ఊరు
సంక్రాంతి వేళ పల్లెల్లో సంతోషాలు వెల్లివిరుస్తుంటే.. ఆ ఊరంతా కట్టుబట్టలతో రోడ్డు పాలైంది. కాకినాడ జిల్లా మన్యం గ్రామం సార్లంకపల్లెలో జరిగిన ఘోర అగ్ని...
By అంజి Published on 13 Jan 2026 7:41 AM IST
ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం భారీ సంక్రాంతి కానుక
ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు సంకీర్ణ ప్రభుత్వం సంక్రాంతి బొనాంజాను ప్రకటించింది, ఆర్థిక శాఖ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ₹2,653 కోట్ల...
By అంజి Published on 13 Jan 2026 6:38 AM IST
ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రియులకు షాక్
ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
By Medi Samrat Published on 12 Jan 2026 9:00 PM IST
నారావారిపల్లె కు సీఎం చంద్రబాబు.. నాలుగు రోజులు అక్కడే..
సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లారు.
By Medi Samrat Published on 12 Jan 2026 6:27 PM IST














