ఆంధ్రప్రదేశ్
చింతలపూడి ఎత్తిపోతలు పూర్తి చేసి సాగు, తాగు నీరందిస్తాం: మంత్రి నిమ్మల
విజయవాడ క్యాంపు కార్యాలయంలో చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 22 Jan 2026 8:41 PM IST
దావోస్లో తెలంగాణ సీఎం, ఏపీ మంత్రి భేటీ..రాష్ట్రాల ప్రగతి ప్రణాళికలపై చర్చలు
పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
By Knakam Karthik Published on 22 Jan 2026 7:23 PM IST
ఏపీలో అసంపూర్తిగా మెడికల్ కాలేజీలు..పీపీపీ పద్ధతిలో పూర్తికి సర్కార్ సిద్ధం
రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న మరో 5 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో పూర్తి చేయడానికి కూటమి సర్కార్ సిద్దమైంది.
By Knakam Karthik Published on 22 Jan 2026 5:49 PM IST
రేపటి నుంచి తిరుపతిలో మూడు రోజులు సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత
తిరుమలలో ఈ నెల 25న రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని మూడురోజుల పాటు సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది
By Medi Samrat Published on 22 Jan 2026 12:20 PM IST
ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం.. ఆ గ్రామాల్లో హై అలర్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది.
By Medi Samrat Published on 22 Jan 2026 10:40 AM IST
నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న విజయసాయి రెడ్డి
3,500 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి గురువారం హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల ముందు విచారణకు హాజరు...
By Medi Samrat Published on 22 Jan 2026 9:38 AM IST
జైలులో అస్వస్థతకు గురైన ఏపీ లిక్కర్ కేసు రిమాండ్ ఖైదీ
ఏపీ లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు
By Knakam Karthik Published on 21 Jan 2026 7:07 PM IST
ఏపీ మద్యం కేసు: నిందితులకు సుప్రీంకోర్టులో నిరాశ
ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది
By Knakam Karthik Published on 21 Jan 2026 6:47 PM IST
దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు శుభవార్త..ఆ ప్రోత్సాహకాలు విడుదల
దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు రెండో విడత పారిశ్రామిక ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది
By Knakam Karthik Published on 21 Jan 2026 6:35 PM IST
మెటా వైస్ ప్రెసిడెంట్ కెల్విన్ మార్టిన్ తో మంత్రి లోకేష్ భేటీ..కీలక అంశాలపై విజ్ఞప్తి
మెటా వైస్ ప్రెసిడెంట్ & గ్లోబల్ పాలసీ హెడ్ కెల్విన్ మార్టిన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ లో భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 21 Jan 2026 6:31 PM IST
ఏపీకి రాజధానిగా అమరావతికి చట్టబద్ధతకు రంగం సిద్ధం..పార్లమెంట్లో బిల్లు!
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
By Knakam Karthik Published on 21 Jan 2026 4:34 PM IST
పాదయాత్రపై జగన్ సంచలన ప్రకటన..ఏడాదిన్నర తర్వాత నుంచి యాక్షన్ ప్లాన్
మరోసారి పాదయాత్ర చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 21 Jan 2026 4:20 PM IST














