ఆంధ్రప్రదేశ్
గల్ఫ్ ఉద్రిక్తతలపై ఆందోళన అవసరం లేదు
గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రొయ్యల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ,...
By Medi Samrat Published on 11 March 2026 12:49 PM IST
వడగాల్పుల ముప్పు.. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో, ప్రాణనష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 11 March 2026 8:02 AM IST
పెళ్లై మూడు నెలలైనా దగ్గరకు రాని భర్త.. ఆరా తీస్తే షాకింగ్ నిజం!
వివాహేతర సంబంధాలు, వరకట్న వేధింపులే కాకుండా.. శారీరక లోపాలను దాచి పెళ్లి చేసి మోసం చేస్తున్న ఘటనలు నేడు ఆందోళన కలిగిస్తున్నాయి.
By అంజి Published on 11 March 2026 7:22 AM IST
ఏపీ రైతులకు భారీ శుభవార్త.. ఖాతాల్లోకి రూ.6,000
పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నట్టు కూటమి ప్రభుత్వం తెలిపింది.
By అంజి Published on 11 March 2026 6:52 AM IST
ఏపీలో గ్రామ పంచాయతీల పునర్వర్గీకరణకు ప్రభుత్వ ఆమోదం..ఇకపై 4 విభాగాలుగా విభజన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ పునర్వర్గీకరణకు అనుమతినిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది
By Knakam Karthik Published on 10 March 2026 7:00 PM IST
పరాకామణిలో బంగారం చోరీపై ఆ పత్రిక కథనాన్ని ఖండించిన టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయ పరాకామణిలో భారీ స్థాయిలో బంగారం దొంగతనం జరిగిందంటూ ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్రంగా...
By Knakam Karthik Published on 10 March 2026 3:40 PM IST
Video:'ఉద్యోగి ఆత్మహత్యాయత్నం' అంతా ఉత్తదే.. ఫేక్ వార్తలపై ఏపీ ఫ్యాక్ట్చెక్ విభాగం క్లారిటీ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి ఒకరు తెలంగాణకు బదిలీ కాలేదనే బెంగతో ఆత్మహత్యాయత్నం చేశారంటూ...
By అంజి Published on 10 March 2026 10:54 AM IST
డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ తీపికబురు.. త్వరలోనే 'స్వయం' పథకం అమలు
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘స్వయం’ అనే వినూత్న పథకాన్ని తీసుకువస్తోంది.
By అంజి Published on 10 March 2026 8:13 AM IST
మందుబాబులకు గుడ్న్యూస్.. తగ్గనున్న మద్యం ధరలు
ఆంధ్రప్రదేశ్లో ఖరీదైన మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది.
By అంజి Published on 10 March 2026 7:18 AM IST
కడప జిల్లాలో నెయ్యి ట్యాంకర్ బోల్తా..బకెట్లు, బాటిళ్లతో స్థానికుల పరుగులు (video)
కడప జిల్లా కొండాపురం మండలం చిత్రవతి వంతెన సమీపంలో నెయ్యి ట్యాంకర్ బోల్తా పడి బీభత్సం సృష్టించింది.
By Knakam Karthik Published on 9 March 2026 5:34 PM IST
ఏఐ మీద పావు వంతు శ్రద్ధ ప్రజారోగ్యంపై పెట్టండి..సీఎంకు షర్మిల హితవు
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
By Knakam Karthik Published on 9 March 2026 4:00 PM IST
రైతన్నలకు శుభవార్త, 2027 నాటికి 60 లక్షల పట్టా పాస్బుక్కుల పంపిణీ..సీఎం కీలక ప్రకటన
'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా కొత్తబురుజు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు కొత్త పట్టాదార్ పాసుపుస్తకాలను పంపిణీ...
By Knakam Karthik Published on 9 March 2026 3:17 PM IST














