ఆంధ్రప్రదేశ్
భవిష్యత్తు తరాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసే పరిస్థితి చంద్రబాబే కల్పిస్తున్నారు..!
అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా అందడమే నిజమైన ప్రజాస్వామ్యం అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
By Medi Samrat Published on 7 April 2026 12:26 PM IST
రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
సచివాలయంలో రుషికొండ భవనాల వినియోగంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ 5వ భేటీ నేడు జరిగింది.
By Medi Samrat Published on 7 April 2026 11:46 AM IST
దాడులతో భయపెట్టాలనే వైసీపీ రాజకీయాలకు కాలం చెల్లింది : సీఎం చంద్రబాబు
హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి యత్నాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.
By Medi Samrat Published on 7 April 2026 11:34 AM IST
విజయవాడ ఉగ్రకుట్ర కేసు.. ఆరుగురు నిందితులకు 5 రోజుల పోలీస్ కస్టడీ
విజయవాడ ఉగ్రవాద కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులను విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతినిచ్చింది.
By అంజి Published on 7 April 2026 11:28 AM IST
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం తుది గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
By అంజి Published on 7 April 2026 7:32 AM IST
Andhra Pradesh: పంచాయతీ కార్యదర్శుల పే స్కేల్ తగ్గింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పునర్వర్గీకరణ, సిబ్బంది నమూనా స్థిరీకరణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కీలక సవరణలు చేస్తూ...
By అంజి Published on 7 April 2026 7:09 AM IST
రూ.10 లక్షల ప్రమాద బీమా.. వీవోఏలకు శుభవార్త చెప్పిన మంత్రి కొండపల్లి
విజయవాడలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సెర్ప్ (SERP) పరిధిలో పనిచేస్తున్న 28,500 మంది గ్రామ సంఘ సహాయకులకు...
By అంజి Published on 7 April 2026 6:57 AM IST
ఏపీలోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్..3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షం!
రాష్ట్రంలో మరో రెండు రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By Knakam Karthik Published on 6 April 2026 7:00 PM IST
సీఎం చంద్రబాబు మార్క్ క్లాస్..పనితీరు లేని అధికారులకు వేదికపైనే చురకలు!
అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన 'జలధార' సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్నంగా వ్యవహరించారు.
By Knakam Karthik Published on 6 April 2026 6:00 PM IST
రోడ్డు ప్రమాదంలో తిరుపతి కోర్టు ఉద్యోగులు మృతి
బెంగళూరు-చిత్తూరు జాతీయ రహదారిపై గంగవరం వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు
By Knakam Karthik Published on 6 April 2026 5:20 PM IST
వాటర్ గ్రిడ్తో రాష్ట్రంలో ప్రతీ ఎకరాకు సాగునీరు.. సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో సాగునీటి రంగం రూపురేఖలను మార్చేలా సమగ్ర 'వాటర్ గ్రిడ్' ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురంలో జరిగిన 'జలధార' కార్యక్రమంలో...
By Knakam Karthik Published on 6 April 2026 4:39 PM IST
ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు..సేఫ్టీ రూల్స్పై రవాణా శాఖ అవగాహన
ఏపీ రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ బస్సు ప్రయాణికులకు భద్రతా ప్రమాణాలపై ముమ్మరంగా అవగాహన కల్పిస్తున్నారు
By Knakam Karthik Published on 6 April 2026 2:47 PM IST














