ఆంధ్రప్రదేశ్
ఏపీలో జుడీషియల్ అకాడమీకి శంఖుస్థాపన చేసిన సీజేఐ
అమరావతి సమీపంలోని పిచ్చుకల పాలెం వద్ద జుడీషియల్ అకాడమీ నిర్మాణానికి ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ శంఖుస్థాపన చేశారు.
By Medi Samrat Published on 1 March 2026 3:51 PM IST
నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. వారిని వదిలిపెట్టను : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ BR నాయుడు ఫైర్ అయ్యారు.
By Medi Samrat Published on 1 March 2026 3:11 PM IST
నేను నిపుణులతో మాట్లాడాను.. ఆ వీడియో నిజమే.. టీటీడీ ఛైర్మన్పై భూమన సంచలన కామెంట్స్
టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
By Medi Samrat Published on 1 March 2026 2:51 PM IST
వేట్లపాలెం ప్రమాద బాధితులకు పరిహారం పంపిణీ
బాణసంచా ప్రమాద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్గ్రేషియా చెక్కులను మంత్రి కందుల దుర్గేశ్ ఇవాళ...
By అంజి Published on 1 March 2026 12:58 PM IST
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. 2 రోజుల పాటు SSD టోకెన్లు రద్దు
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 3వ తేదీన సంభవించనున్న చంద్రగ్రహణం కారణంగా...
By అంజి Published on 1 March 2026 9:01 AM IST
సంక్షేమ పథకాలే పేదలకు ఆసరా : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కాన్సర్ నివారణకు హెచ్ పీవీ వ్యాక్సిన్ సహా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 28 Feb 2026 9:20 PM IST
వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం తీవ్ర దిగ్భ్రాంతికరం : పవన్ కళ్యాణ్
కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ విస్ఫోటనంలో పలువురు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఉప...
By Medi Samrat Published on 28 Feb 2026 7:00 PM IST
21కి పెరిగిన మృతుల సంఖ్య.. ఘటనా స్థలానికి సీఎం చంద్రబాబు
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం వద్ద జరిగిన బాణసంచా పేలుడు ఘటన ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి పెరిగింది.
By Medi Samrat Published on 28 Feb 2026 6:10 PM IST
సీఎస్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
By Medi Samrat Published on 28 Feb 2026 2:31 PM IST
రెడ్ బుక్లో జగన్ పేరు ఉందా?.. మంత్రి లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముంబయి వేదికగా జరిగిన 'ఐడియాస్ ఆఫ్ ఇండియా-2026' సదస్సులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 28 Feb 2026 11:13 AM IST
నేడు 14 -15 ఏళ్ల బాలికలకు ఫ్రీగా HPV టీకా
దేశంలో మహిళలను వేధిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) నివారణకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.
By అంజి Published on 28 Feb 2026 7:31 AM IST
ఏపీలోని పేదలకు ఉగాది కానుక.. ఒకేసారి లక్ష టిడ్కో ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సొంతింటి కల సాకారం చేసుకునేందుకు ఎదురుచూస్తున్న పేదలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది.
By అంజి Published on 28 Feb 2026 6:52 AM IST














