ఆంధ్రప్రదేశ్
కేంద్ర మంత్రి పెమ్మసానిపై అంబటి రాంబాబు ఫైర్..!
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు.
By Medi Samrat Published on 13 Dec 2025 7:06 PM IST
విజయనగరం జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం.. 10 గుడిసెలు దగ్ధం.. వృద్ధురాలు సజీవదహనం
విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలం కె. సీతాపురం గ్రామంలో శనివారం జరిగిన ఆకస్మిక అగ్నిప్రమాదంలో పది గుడిసెలు దగ్ధమయ్యాయి.
By అంజి Published on 13 Dec 2025 12:00 PM IST
Andhra Pradesh: విద్యా మిత్ర కిట్లకు రూ.830 కోట్ల నిధులు విడుదల
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరంలో...
By అంజి Published on 13 Dec 2025 9:50 AM IST
దివ్యాంగ విద్యార్థులకు గుడ్న్యూస్.. ఇంటర్ ఎగ్జంప్షన్ పేపర్కు మార్కులు
రాష్ట్ర ఇంటర్ బోర్డు దివ్యాంగ విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షల్లో దివ్యాంగులు ఎగ్జంప్షన్ పొందిన పేపర్కు...
By అంజి Published on 13 Dec 2025 7:10 AM IST
Amaravati Bill: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అమరావతి బిల్లు!
అమరావతి రాజధాని చట్టబద్ధత అంశం శుక్రవారం నాడు కేంద్ర కేబినెట్లో చర్చకు రాలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి మరింత సమాచారం తీసుకుని క్యాబినెట్లో ఆమోదించి...
By అంజి Published on 13 Dec 2025 6:52 AM IST
పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోంది: అనిల్ కుమార్
పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. 'కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారాస్థాయికి చేరింది.
By అంజి Published on 12 Dec 2025 5:26 PM IST
రాత్రిపూట భారీ వాహనాల రాకపోకల నిషేధం
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమల్లి ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర బస్సు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది.
By Medi Samrat Published on 12 Dec 2025 4:05 PM IST
వైజాగ్లో కాగ్నిజెంట్ క్యాంపస్కు భూమి పూజ.. టెక్ఫిన్ సెంటర్ ప్రారంభం
టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ ఈరోజు విశాఖపట్నంలో 8,000 సీట్ల సౌకర్యానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది.
By అంజి Published on 12 Dec 2025 3:03 PM IST
అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని విచారం..ఎక్స్గ్రేషియా ప్రకటన
అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 10:10 AM IST
అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
తులసిపాకలు ఘాట్ రోడ్ లో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 7:31 AM IST
అల్లూరి జిల్లాలో లోయలో పడ్డ ప్రైవేట్ బస్సు..9 మంది మృతి
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 12 Dec 2025 7:04 AM IST
నిరుద్యోగులకు శుభవార్త..విశాఖలో 7 ఐటీ సంస్థలకు నేడు శంకుస్థాపన
విశాఖపట్నంలో మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్ ల నిర్మాణాలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు భూమిపూజతో పాటు భూమిపూజ శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 6:48 AM IST














