ఆంధ్రప్రదేశ్
గ్యాస్పై ప్రజలు ఆందోళన చెందొద్దు..!
రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలకు ఇబ్బంది లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు...
By Medi Samrat Published on 14 March 2026 3:45 PM IST
రాజమండ్రిలో కల్తీ పాల ఘటన.. 15కు చేరిన మృతుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్లో కల్తీ పాలు సృష్టించిన విషాదం కొనసాగుతోంది. పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్ కలవడం వల్ల సంభవించిన మరణాల సంఖ్య శుక్రవారం...
By అంజి Published on 14 March 2026 11:25 AM IST
అంగన్వాడీ ఆయాలకు శుభవార్త.. పదోన్నతి మార్గదర్శకాలు ఇవే
అంగన్వాడీ హెల్పర్ల (ఆయాల) చిరకాల నిరీక్షణకు తెరదించుతూ మహిళా, శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హెల్పర్లను అంగన్వాడీ వర్కర్లుగా పదోన్నతి...
By అంజి Published on 14 March 2026 7:07 AM IST
మాజీ డీజీపీ హెచ్.జె. దొర కన్నుమూత.. తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హెచ్.జె. దొర మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 13 March 2026 6:50 PM IST
రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు ఉగాది పండుగ ముందే వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు సంక్షేమమే ధ్యేయంగా...
By అంజి Published on 13 March 2026 6:02 PM IST
Andhra Pradesh : కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..!
శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర...
By Medi Samrat Published on 13 March 2026 4:34 PM IST
రైతు రోశయ్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంస
75 సెంట్లలో 52 రకాల పంటలు సాగు చేస్తోన్న గుంటూరు జిల్లా, అత్తోటకు చెందిన రైతు రోశయ్యను సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
By Medi Samrat Published on 13 March 2026 2:56 PM IST
తిరుమల లడ్డూ వివాదం..తప్పుడు సమాచారంపై చర్యలకు సుప్రీంకోర్టు నిరాకరణ
తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారనే ఆరోపణలకు సంబంధించిన కేసు పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది
By Knakam Karthik Published on 13 March 2026 11:59 AM IST
అన్నదాతలకు గుడ్ న్యూస్..నేడే అకౌంట్లలోకి రూ.6,000 జమ
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత నిధులను దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9.32 కోట్ల మంది అర్హులైన రైతుల ఖాతాల్లోకి నేరుగా విడుదల చేయనున్నారు
By Knakam Karthik Published on 13 March 2026 5:52 AM IST
తిరుమలలో అరుదైన పచ్చ నాగుపాము
తిరుమలలో అరుదైన పచ్చ నాగుపాము కనిపించింది.
By Medi Samrat Published on 12 March 2026 4:29 PM IST
ప్రభుత్వ ఇఫ్తార్ విందులు సరే..రంజాన్ తోఫా సంగతేంటి చంద్రబాబు?: షర్మిల
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
By Knakam Karthik Published on 12 March 2026 1:30 PM IST
మంత్రి దుర్గేష్కు సీఎం చంద్రబాబు ప్రశంసలు
వెలగపూడి సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో భాగంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పనితీరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By Medi Samrat Published on 12 March 2026 1:01 PM IST














