ఆంధ్రప్రదేశ్
అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
తులసిపాకలు ఘాట్ రోడ్ లో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 7:31 AM IST
ఏపీలో ఘోరం..లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, పలువురు మృతి?
ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 12 Dec 2025 7:04 AM IST
నిరుద్యోగులకు శుభవార్త..విశాఖలో 7 ఐటీ సంస్థలకు నేడు శంకుస్థాపన
విశాఖపట్నంలో మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్ ల నిర్మాణాలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు భూమిపూజతో పాటు భూమిపూజ శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 6:48 AM IST
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు.
By Medi Samrat Published on 11 Dec 2025 7:11 PM IST
పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు
క్యాబినెట్ భేటీ ప్రారంభానికి ముందు ఏపీ మంత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిశారు
By Medi Samrat Published on 11 Dec 2025 5:02 PM IST
అమరావతి శాశ్వత రాజధానిపై కేంద్రమంత్రి కీలక ప్రకటన
అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు పార్లమెంట్ లో ఈ సమావేశాల్లో కానీ వచ్చే సమావేశాల్లో గానీ బిల్లు పెడతాం..అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్...
By Knakam Karthik Published on 11 Dec 2025 10:28 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు అవకాశం
నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 11 Dec 2025 7:33 AM IST
జంట హత్యల కేసు..నేడు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్
డబుల్ మర్డర్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నేడు మాచర్ల కోర్టులో సరెండర్ కానున్నారు.
By Knakam Karthik Published on 11 Dec 2025 6:43 AM IST
అమరావతిలో 'కాగ్' కార్యాలయం ఏర్పాటుకు కేంద్రం అనుమతి
అమరావతిలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది
By Knakam Karthik Published on 11 Dec 2025 6:32 AM IST
మాచర్ల కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది.
By Medi Samrat Published on 10 Dec 2025 8:10 PM IST
ఆ కార్యక్రమంలో కనిపించిన కొడాలి నాని
మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నాని అనారోగ్యం, ఇతర కారణాలతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
By Medi Samrat Published on 10 Dec 2025 7:31 PM IST
ఇస్లాం, క్రైస్తవ మతాలకు ఒకలా.. హిందూ మతానికి మరోలా నిబంధనలు ఉండవు : పవన్ కళ్యాణ్
తిరుమల పరకామణిలో జరిగిన చోరీపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు.
By Medi Samrat Published on 10 Dec 2025 6:40 PM IST














