ఆంధ్రప్రదేశ్
మధ్యంతర బెయిల్.. సస్పెన్స్ నవంబర్ 11 వరకూ!!
నకిలీ మద్యం కేసులో మధ్యంతర బెయిల్ కోసం నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణను విజయవాడ ఎక్సైజ్ కోర్టు వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 6 Nov 2025 8:40 PM IST
గ్రామ సచివాలయాల పేరు మార్చుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన
గ్రామా సచివాలయాల పేరు మారుస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు
By Knakam Karthik Published on 6 Nov 2025 5:11 PM IST
వైసీపీ నేతలు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు..హోంమంత్రి అనిత హాట్ కామెంట్స్
వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు..అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 6 Nov 2025 4:16 PM IST
అత్త మృతదేహం.. ఇంట్లోకి వద్దన్న కోడలు
శ్రీకాళహస్తి పట్టణంలోని సినిమా వీధిలో నివాసం ఉంటున్న సురేశ్ తల్లి రమాదేవి మృతి చెందారు
By Knakam Karthik Published on 6 Nov 2025 2:17 PM IST
పత్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి అచ్చెన్నాయుడు లేఖ
పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు.
By Knakam Karthik Published on 6 Nov 2025 2:04 PM IST
VIDEO: తొలిసారిగా గూడెంలో వెలిగిన విద్యుత్ దీపం.. గిరిజనుల జీవితాల్లో కొత్త కాంతులు
అల్లూరి సీతారామ రాజు: గూడెం ప్రజలు తమ ఇళ్లలో విద్యుత్ బల్బు వెలుగును చూడటానికి దశాబ్దాలు పట్టింది.
By అంజి Published on 6 Nov 2025 11:00 AM IST
5వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కోనసీమ జిల్లాలో కలకలం
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురంలో మంగళవారం రాత్రి ఒక ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి..
By అంజి Published on 6 Nov 2025 9:04 AM IST
'పార్టీకి చెడ్డపేరు తెస్తే కఠిన చర్యలు'.. నాయకులకు టీడీపీ హెచ్చరిక
కొంతమంది నాయకుల ప్రవర్తన పార్టీకి చెడ్డపేరు తెస్తోందని, తమ మార్గాలను మార్చుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని...
By అంజి Published on 6 Nov 2025 7:32 AM IST
Andhrapradesh: జిల్లాల పునర్వ్యవస్థీకరణ.. మంత్రి అనగాని కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాత త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని
By అంజి Published on 6 Nov 2025 7:20 AM IST
హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ.. మరో బిగ్ అప్డేట్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH 65)ను నాలుగు లేన్ల నుండి ఆరు లేన్లకు విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
By అంజి Published on 6 Nov 2025 7:08 AM IST
రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కార్ శుభవార్త.. రూ.18కే కిలో గోధుమ పిండి
జనవరి 1 నుంచి పట్టణాల్లోని రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర ఆహార పౌరసరఫరాల మరియు వినియోగదారులు వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల...
By అంజి Published on 6 Nov 2025 6:45 AM IST
సింగపూర్కు 78 మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలు..మంత్రి లోకేశ్ ఏమన్నారంటే?
రాష్ట్రంలో 78మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను ఈనెల 27వతేదీన సింగపూర్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల...
By Knakam Karthik Published on 5 Nov 2025 8:30 PM IST













