ఆంధ్రప్రదేశ్
పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోంది: అనిల్ కుమార్
పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. 'కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారాస్థాయికి చేరింది.
By అంజి Published on 12 Dec 2025 5:26 PM IST
రాత్రిపూట భారీ వాహనాల రాకపోకల నిషేధం
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమల్లి ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర బస్సు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది.
By Medi Samrat Published on 12 Dec 2025 4:05 PM IST
వైజాగ్లో కాగ్నిజెంట్ క్యాంపస్కు భూమి పూజ.. టెక్ఫిన్ సెంటర్ ప్రారంభం
టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ ఈరోజు విశాఖపట్నంలో 8,000 సీట్ల సౌకర్యానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది.
By అంజి Published on 12 Dec 2025 3:03 PM IST
అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని విచారం..ఎక్స్గ్రేషియా ప్రకటన
అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 10:10 AM IST
అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
తులసిపాకలు ఘాట్ రోడ్ లో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 7:31 AM IST
అల్లూరి జిల్లాలో లోయలో పడ్డ ప్రైవేట్ బస్సు..9 మంది మృతి
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 12 Dec 2025 7:04 AM IST
నిరుద్యోగులకు శుభవార్త..విశాఖలో 7 ఐటీ సంస్థలకు నేడు శంకుస్థాపన
విశాఖపట్నంలో మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్ ల నిర్మాణాలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు భూమిపూజతో పాటు భూమిపూజ శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 6:48 AM IST
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు.
By Medi Samrat Published on 11 Dec 2025 7:11 PM IST
పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు
క్యాబినెట్ భేటీ ప్రారంభానికి ముందు ఏపీ మంత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిశారు
By Medi Samrat Published on 11 Dec 2025 5:02 PM IST
అమరావతి శాశ్వత రాజధానిపై కేంద్రమంత్రి కీలక ప్రకటన
అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు పార్లమెంట్ లో ఈ సమావేశాల్లో కానీ వచ్చే సమావేశాల్లో గానీ బిల్లు పెడతాం..అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్...
By Knakam Karthik Published on 11 Dec 2025 10:28 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు అవకాశం
నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 11 Dec 2025 7:33 AM IST
జంట హత్యల కేసు..నేడు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్
డబుల్ మర్డర్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నేడు మాచర్ల కోర్టులో సరెండర్ కానున్నారు.
By Knakam Karthik Published on 11 Dec 2025 6:43 AM IST














