ఆంధ్రప్రదేశ్
తిరుమల ఘాట్ రోడ్డులో.. బోల్తా కొట్టిన కారు!
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఘాట్ రోడ్డులో కొండపైకి వెళ్తుండగా వారు..
By అంజి Published on 16 Nov 2025 9:00 PM IST
Andhrapradesh: రేపటి నుంచి స్కూళ్లలో ఆధార్ స్పెషల్ క్యాంప్లు
రాష్ట్రంలోని స్కూళ్లలో రేపటి నుంచి ఈ నెల 26 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను ప్రభుత్వం నిర్వహించనుంది. 5 నుంచి 15 ఏళ్ల పిల్లలు వారి బయోమెట్రిక్,...
By అంజి Published on 16 Nov 2025 4:10 PM IST
ప్రజాస్వామ్యంపై టీడీపీ ప్రత్యక్ష దాడి చేసింది: వైఎస్ జగన్
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపూర్లో ఉన్న ప్రతిపక్ష పార్టీ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే ఎన్ బాలకృష్ణ అనుచరులు, టీడీపీ నాయకులు ధ్వంసం...
By అంజి Published on 16 Nov 2025 3:26 PM IST
నేడు విజయవాడకు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు.
By Knakam Karthik Published on 16 Nov 2025 8:23 AM IST
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By Knakam Karthik Published on 16 Nov 2025 7:05 AM IST
శ్రీకాకుళం ఎయిర్ పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధం
ఉత్తరాంధ్రకు మరో ఎయిర్ పోర్టు రానుంది. శ్రీకాకుళంలో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సంబంధించి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా,...
By Medi Samrat Published on 15 Nov 2025 6:30 PM IST
ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుములకు పవన్ ప్రశంసలు
ఎర్రచందనం మాఫియాపై సీనియర్ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేటివ్ సుధాకర్ రెడ్డి ఉడుముల చేసిన లోతైన దర్యాప్తును ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్కల్యాణ్ ప్రశంసించారు.
By Medi Samrat Published on 15 Nov 2025 4:21 PM IST
సతీష్ కుమార్ మరణం 'ప్లాన్ ప్రకారం జరిగిన హత్య'.. టీడీపీ నేత పట్టాభి సంచలన ఆరోపణ
పరకామణి విదేశీ కరెన్సీ దొంగతనం కేసుతో సంబంధం ఉన్న మాజీ టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు సాక్ష్యం చెప్పడానికి..
By అంజి Published on 15 Nov 2025 8:03 AM IST
మరో అల్పపీడనం.. ఈ నెల 24 నుంచి భారీ వర్షాలు
నవంబర్ 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 15 Nov 2025 7:13 AM IST
దేశంలోనే తొలిసారి..ఏపీలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శంకుస్థాపన
డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు వర్చువల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ శంకుస్థాపన చేశారు.
By Knakam Karthik Published on 14 Nov 2025 5:20 PM IST
సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు
విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు ఈ కీలక ప్రకటనలు చేశారు.
By Knakam Karthik Published on 14 Nov 2025 1:23 PM IST
ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది: లోకేశ్
సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ కు ఏపీ ఆతిథ్యం ఇస్తుండటం ఎంతో గర్వకారణంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 14 Nov 2025 12:22 PM IST











