ఆంధ్రప్రదేశ్
Andrapradesh: మావోయిస్టుల అరెస్టుతో సచివాలయం వద్ద సెక్యూరిటీ పెంపు
రాష్ట్రంలో మావోయిస్టుల అరెస్టు, ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏపీ సచివాలయం వద్ద పోలీసులు భద్రతను పెంచారు.
By Knakam Karthik Published on 21 Nov 2025 3:23 PM IST
హిడ్మాను హత్య చేసి ఎన్కౌంటర్ అని కట్టుకథ అల్లారు.మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన
హిడ్మా ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 21 Nov 2025 2:34 PM IST
'రైతన్న - మీ కోసం'.. ఏపీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం
సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 24 నుంచి 'రైతన్నా మీ కోసం' అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది
By అంజి Published on 21 Nov 2025 10:06 AM IST
Andhra Pradesh: సచివాలయ ఉద్యోగుల బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. స్పౌజ్ కోటా ట్రాన్స్ఫర్ల ప్రక్రియను...
By అంజి Published on 21 Nov 2025 8:00 AM IST
Andhrapradesh: టెట్ దరఖాస్తులకు మరో 3 రోజులే ఛాన్స్
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తుల గడువు ఈ నెల 23తో ముగియనుంది. ఇప్పటి వరకు 1,97,823 అప్లికేషన్లు వచ్చాయి.
By అంజి Published on 21 Nov 2025 7:04 AM IST
మరోమారు సీఎం చంద్రబాబు పుట్టపర్తి పర్యటన
సీఎం చంద్రబాబు మరోమారు పుట్టపర్తిలో పర్యటించనున్నారు. బుధవారం జరిగిన శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకాగా..
By Medi Samrat Published on 20 Nov 2025 8:34 PM IST
తిరుమలకు చేరుకున్న భారత రాష్ట్రపతి
శ్రీవారి దర్శనార్థం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు.
By Medi Samrat Published on 20 Nov 2025 7:22 PM IST
హిందూ దేవుళ్లను అంటే ఊరుకోం.. యామిని శర్మ హెచ్చరిక
రాజమౌళి సినిమాలు చూసి హిందూ దేవుళ్లపై గౌరవం ఉందనుకున్నామని, కానీ ఆయన కామెంట్లపై హిందువులు రగిలిపోతున్నారన్నారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని...
By Medi Samrat Published on 20 Nov 2025 6:25 PM IST
ఆ సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించి విరాళాలు సేకరిస్తున్న సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు.
By Medi Samrat Published on 20 Nov 2025 3:49 PM IST
ఏపీ లిక్కర్ స్కామ్.. నిందితుల డిఫాల్ట్ బెయిల్ రద్దు.. లొంగిపోయేందుకు హైకోర్టు గడువు
మాజీ సీఎంఓ కార్యదర్శి కె. ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప సహా ముగ్గురు లిక్కర్ కుంభకోణ నిందితుల...
By అంజి Published on 20 Nov 2025 10:48 AM IST
అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం
కడప జిల్లా కమలాపురం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల చేశారు.
By Medi Samrat Published on 19 Nov 2025 4:38 PM IST
సత్యసాయి బాబా.. ఎన్నో కోట్ల మందికి మార్గనిర్దేశం చేశారు: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తి శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ వెంట సీఎం చంద్రబాబు...
By అంజి Published on 19 Nov 2025 1:01 PM IST













