ఆంధ్రప్రదేశ్
రేషన్కార్డుదారులకు శుభవార్త..జనవరి 1 నుంచి కేజీ రూ.20కే పంపిణీ
ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 24 Dec 2025 7:06 AM IST
Andrapradesh: రాష్ట్రంలో మరోసారి కుటుంబ సర్వే..ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 24 Dec 2025 6:49 AM IST
వైకుంఠ ద్వార దర్శనాలపై అసత్య ప్రచారాలు నమ్మవద్దు
డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలపై సోషియల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని...
By Medi Samrat Published on 23 Dec 2025 7:20 PM IST
సుప్రీంకోర్టులో ASGలు నియామకం..టీడీపీ మాజీ ఎంపీకి అవకాశం
సుప్రీంకోర్టులో ముగ్గురు సీనియర్ అడ్వకేట్లను అడిషనల్ సొలిసిటర్ జనరల్స్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
By Knakam Karthik Published on 23 Dec 2025 5:21 PM IST
క్వాంటం టెక్నాలజీతో నోబెల్ ప్రైజ్ గెలిస్తే రూ.100 కోట్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం..క్వాంటం టెక్నాలజీ ద్వారా దీనిని ఎవరైనా అందిపుచ్చుకుంటే వారికి వందకోట్లు...
By Knakam Karthik Published on 23 Dec 2025 11:31 AM IST
విదేశాల్లో చదివే విద్యార్థుల సంఖ్యపై నీతి ఆయోగ్ కీలక ప్రకటన..టాప్లో ఏపీ
విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ వాసులు అత్యధికంగా ఉన్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది.
By Knakam Karthik Published on 23 Dec 2025 10:14 AM IST
చొక్కా మడతపెట్టి ముందుకు వెళ్లడం పెద్ద పని కాదు: పవన్ కళ్యాణ్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 22 Dec 2025 9:00 PM IST
ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజాకు పవన్ కళ్యాణ్ అభినందనలు
దేశవ్యాప్తంగా బైక్ పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను అందరికీ పంచుకుంటున్న జెన్ Z వ్లాగర్ స్వాతి రోజాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...
By Medi Samrat Published on 22 Dec 2025 6:00 PM IST
టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యలు, టికెట్ రేట్లపై..త్వరలో ఏపీ ప్రభుత్వం కీలక మీటింగ్
తెలుగు సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వం త్వరలోనే కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది
By Knakam Karthik Published on 22 Dec 2025 5:20 PM IST
పులివెందులకు వైఎస్ జగన్
డిసెంబర్ 23 నుంచి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 22 Dec 2025 5:07 PM IST
మద్యం పాలసీని వ్యాపారంలా కాదు..ఆరోగ్యకరమైన వృద్ధిలా చూడాలి: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా, ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.
By Knakam Karthik Published on 22 Dec 2025 4:34 PM IST
లోక్సభ నియోజకవర్గాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించిన టీడీపీ.. పూర్తి జాబితా ఇదిగో
ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం పార్టీ పార్లమెంటు నియోజకవర్గాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకాన్ని ప్రకటించారు.
By అంజి Published on 22 Dec 2025 7:24 AM IST












