ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh: జొన్నగిరిలో బంగారం కోసం తవ్వకాలు ప్రారంభం
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారు తవ్వకం ప్రారంభమైంది, ఈ ప్రాంత ప్రజలకు ఆర్థిక ప్రయోజనాల ఆశలను రేకెత్తిస్తోంది.
By అంజి Published on 20 Dec 2025 12:30 PM IST
Musthabu Program: నేటి నుంచి ఏపీలోని స్కూళ్లు, కాలేజీల్లో 'ముస్తాబు' కార్యక్రమం
విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతను పెంచే ఉద్దేశంతో స్కూళ్లు, కాలేజీల్లో నేటి నుంచి 'ముస్తాబు' కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
By అంజి Published on 20 Dec 2025 9:09 AM IST
PMUYతో ప్రతి గ్యాస్ కనెక్షన్పై రూ.300 రాయితీ: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలోని 65.40 లక్షల ఎల్పీజీ కనెక్షన్లను ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పరిధిలోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్...
By అంజి Published on 20 Dec 2025 8:39 AM IST
విషాదం.. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ నుంచి జారిపడి నవ దంపతులు మృతి
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వంగపల్లి - ఆలేరు రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే పట్టాలపై మచిలీపట్నం ఎక్స్ప్రెస్ నుండి ప్రమాదవశాత్తు పడి ఆంధ్రప్రదేశ్కు...
By అంజి Published on 20 Dec 2025 8:23 AM IST
నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.
By అంజి Published on 20 Dec 2025 7:35 AM IST
AP Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పబ్లిక్ పరీక్షల టైమ్టేబుల్లో మార్పు
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIE) శుక్రవారం నాడు మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థుల కోసం సవరించిన...
By అంజి Published on 20 Dec 2025 7:23 AM IST
ఎమ్మెల్యేపై అలగడం కంటే ఆయనపై పోరాడండి : లోకేష్
ఎమ్మెల్యేపై అలగడం కంటే ఆయనపై పోరాడాలంటూ కార్యకర్తలకు మంత్రి లోకేశ్ సూచించారు. నాలుగు గోడల మధ్య ఆయన చేస్తున్న తప్పులను చెప్పి సరి చేయాలన్నారు.
By Medi Samrat Published on 19 Dec 2025 9:32 PM IST
కొడాలి నాని ప్రధాన అనుచరుడు అరెస్ట్
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు కూనసాని వినోద్ అరెస్ట్ అయ్యాడు.
By Medi Samrat Published on 19 Dec 2025 8:21 PM IST
విజయవాడ To విశాఖపట్నం.. ఎయిర్ ఇండియా విమానం రద్దు
విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాన్ని చివరి నిమిషంలో రద్దు చేశారు.
By Medi Samrat Published on 19 Dec 2025 7:47 PM IST
పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఏపీకి చేయూత ఇవ్వండి..నిర్మలా సీతారామన్కు సీఎం రిక్వెస్ట్
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 1:30 PM IST
తూ.గో జిల్లాలో రేపు పవన్ టూర్..రూ.3050 కోట్ల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 19 Dec 2025 12:40 PM IST
AP: క్రైమ్రేట్ 10శాతం తగ్గించడమే ప్రధానంగా పోలీసుశాఖ 'పది లక్ష్యాలు'
ఆంధ్రప్రదేశ్లో నేరాలను పది శాతమే తగ్గించటమే ప్రధానంగా పోలీసు శాఖ పది లక్ష్యాలను నిర్దేశించుకుంది.
By Knakam Karthik Published on 19 Dec 2025 9:52 AM IST














