ఆంధ్రప్రదేశ్
ఏపీలో తప్పని డోలీ మోతలు..5 కిలోమీటర్లు, ఏడు వాగులు దాటి ఆసుపత్రికి (video)
ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం ఏజెన్సీ పరిధిలో గిరిజనుల కష్టాలు మళ్ళీ తారాస్థాయికి చేరాయి.
By Knakam Karthik Published on 5 April 2026 9:11 PM IST
నీటి భద్రతపై మరో ప్రత్యేక కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 'నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత' అనే 100 రోజుల ప్రత్యేక...
By Knakam Karthik Published on 5 April 2026 6:52 PM IST
మహిళా ఉద్యోగులకు శుభవార్త.. వర్క్ఫ్రమ్ హోమ్, ఫ్లెక్సిబుల్ గంటలపై మంత్రి కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (TFR) తగ్గుముఖం పట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, మహిళల చురుకైన భాగస్వామ్యంతో జనాభా నిర్వహణను...
By అంజి Published on 5 April 2026 8:29 AM IST
'గర్భాలయ పూజలకు నో ఎంట్రీ'.. అర్చకుల విదేశీయానంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
విదేశాలకు వెళ్లిన అర్చకులు దేవాలయాల ప్రధాన గర్భాలయాల్లోకి ప్రవేశించి పూజలు నిర్వహించడానికి వీల్లేదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు...
By అంజి Published on 5 April 2026 6:50 AM IST
మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచార యత్నం నిందితుడిపై చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం
మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచార యత్నం నిందితులపై చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మాచర్ల పట్టణంలో ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై ఆగంతకుడు అత్యాచార...
By Medi Samrat Published on 4 April 2026 1:02 PM IST
పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తే వేటు తప్పదు.. వారికి సీఎం చంద్రబాబు వార్నింగ్
పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో లీగల్ అడ్వైజర్ నియామకం విషయంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ప్రవర్తించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు...
By అంజి Published on 4 April 2026 12:34 PM IST
ఏపీలో నేషనల్ హైవేల విస్తరణ: రాజమహేంద్రవరం - అనకాపల్లి మధ్య 6 వరుసల రహదారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాజమహేంద్రవరం నుండి అనకాపల్లి వరకు ఉన్న 16వ...
By అంజి Published on 4 April 2026 11:19 AM IST
'నా భూమి అక్రమంగా లాక్కున్నారు'.. వైఎస్ జగన్ సాయం కోరిన వృద్ధురాలు
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఓ వృద్ధురాలు కలిశారు.
By అంజి Published on 3 April 2026 9:04 AM IST
ఏపీలో పరువు హత్య కలకలం.. ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురిని చంపిన తండ్రి.. ఆపై..
పల్నాడు జిల్లా మాచర్లలో గత నెలలో సంచలనం సృష్టించిన యువతి అనుమానాస్పద మృతి కేసు విషాదాంతమైంది.
By అంజి Published on 3 April 2026 7:09 AM IST
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఊరటనిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 3 April 2026 6:41 AM IST
అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం
అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన...
By Medi Samrat Published on 2 April 2026 7:40 PM IST
గుడ్న్యూస్.. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్
గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖపై సమీక్షించారు.
By Medi Samrat Published on 2 April 2026 3:47 PM IST













