ఆంధ్రప్రదేశ్
సినిమా టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే జీవో
రాష్ట్రవ్యాప్తంగా సినిమా టిక్కెట్ల ధరలను నియంత్రించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకే సమగ్ర ప్రభుత్వ ఉత్తర్వు (GO)ను తీసుకురావడానికి సన్నాహాలు...
By అంజి Published on 25 Dec 2025 7:31 AM IST
రుషికొండ భవనాల వినియోగంపై ఏపీ మంత్రి వ్యాఖ్యలివే..!
విశాఖలోని రుషికొండ భవనాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి స్పందించింది.
By Medi Samrat Published on 24 Dec 2025 9:10 PM IST
Andhra Pradesh : పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ కానుక
పాస్టర్లకు కూటమి ప్రభుత్వం క్రిస్మస్ కానుకను అందించింది. పాస్టర్లకు నెలవారీ అందించే గౌరవ వేతనాలను జమ చేసింది.
By Medi Samrat Published on 24 Dec 2025 6:50 PM IST
సినిమా టికెట్ ధరలు.. త్వరలో అన్ని చిత్రాలకు వర్తించేలా ఒకే జీవో..!
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరల విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ, అన్ని సినిమాలకు వర్తించేలా ఒకే సమగ్ర జీవోను తీసుకురావాలని భావిస్తున్నట్లు...
By Medi Samrat Published on 24 Dec 2025 5:38 PM IST
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్కు జ్వరం
మాజీ సీఎం, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అస్వస్థతకు గురైనట్టు వైసీపీ ట్వీట్ చేసింది. 'జగన్ జ్వరంతో బాధపడుతున్నారు.
By అంజి Published on 24 Dec 2025 10:41 AM IST
ధాన్యం కొనుగోళ్లల్లో రైతులకు ఇబ్బందులు ఉండవు..సీఎం కీలక ప్రకటన
రైతులకు ప్రయోజనం కలిగించేలా రబీ – ఖరీఫ్ - రబీ పంటలకు సంబంధించిన క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ, ఉద్యానశాఖలను ఆదేశించారు.
By Knakam Karthik Published on 24 Dec 2025 9:00 AM IST
కాసేపట్లో నింగిలోకి అత్యంత బరువైన శాటిలైట్..ఇస్రోకు మరింత గుర్తింపు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అభివృద్ధి చేసిన భారీ ప్రయోగ వాహక నౌక LVM3 మరో కీలక వాణిజ్య మిషన్కు సిద్ధమైంది
By Knakam Karthik Published on 24 Dec 2025 8:25 AM IST
వేర్వేరు ఘటనల్లో ఆడపులి, చిరుత మృతి..పవన్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లోని అటవీ మార్గాల్లో వన్యప్రాణుల ప్రమాదాలు నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 24 Dec 2025 7:41 AM IST
రేషన్కార్డుదారులకు శుభవార్త..జనవరి 1 నుంచి కేజీ రూ.20కే పంపిణీ
ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 24 Dec 2025 7:06 AM IST
Andrapradesh: రాష్ట్రంలో మరోసారి కుటుంబ సర్వే..ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 24 Dec 2025 6:49 AM IST
వైకుంఠ ద్వార దర్శనాలపై అసత్య ప్రచారాలు నమ్మవద్దు
డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలపై సోషియల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని...
By Medi Samrat Published on 23 Dec 2025 7:20 PM IST
సుప్రీంకోర్టులో ASGలు నియామకం..టీడీపీ మాజీ ఎంపీకి అవకాశం
సుప్రీంకోర్టులో ముగ్గురు సీనియర్ అడ్వకేట్లను అడిషనల్ సొలిసిటర్ జనరల్స్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
By Knakam Karthik Published on 23 Dec 2025 5:21 PM IST














