ఆంధ్రప్రదేశ్ - Page 2
గుడ్న్యూస్.. ఉగాది రోజున లక్ష మంది లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు
వచ్చే ఉగాది రోజు రాష్ట్రంలో లక్ష మంది లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
By Medi Samrat Published on 5 March 2026 6:50 PM IST
కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు అనుగుణంగా కసరత్తు...
By Medi Samrat Published on 5 March 2026 5:30 PM IST
ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది నేనే.. పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది నేనే..!
వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 30 ఏళ్లు అవుతున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్లో స్పందించారు
By Medi Samrat Published on 5 March 2026 4:33 PM IST
బాణసంచా పేలుళ్ల ఘటనల్లో నిర్వాహకుల ఆస్తులు జప్తు చేస్తాం : హోంమంత్రి
బాణసంచా పేలుళ్ల ప్రమాదంలో నిర్వాహకుల ఆస్తులు జప్తు చేసి వాటిని బాధితులకు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టంచేశారు.
By Medi Samrat Published on 5 March 2026 2:33 PM IST
పోలీసుల ఎదుట విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ నాయక్
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో హత్యాయత్నం...
By అంజి Published on 5 March 2026 12:52 PM IST
దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. త్వరలోనే 'ఇంద్రధనుస్సు' పథకం అమలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'ఇంద్రధనుస్సు' అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించారు.
By అంజి Published on 5 March 2026 10:16 AM IST
ఏపీలో పెరుగుతున్న టీనేజీ ప్రెగ్నెన్సీలు.. కారణాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీనేజ్ గర్భధారణలను అరికట్టడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మహిళా కమిషన్...
By అంజి Published on 5 March 2026 8:56 AM IST
గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణను మరింత పటిష్టం చేస్తూ, గ్రామ, వార్డు సచివాలయాల పేరును ‘స్వర్ణ గ్రామం...
By అంజి Published on 5 March 2026 7:04 AM IST
పెండింగ్ రెవెన్యూ కేసుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ
రాష్ట్రంలో 10.2.2026 నాటికి 32,970 రెవెన్యూ కేసులు పెండింగ్ లో ఉన్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
By Medi Samrat Published on 4 March 2026 8:00 PM IST
అలా కూడా వేధిస్తున్నారు : అంబటి రాంబాబు
కూటమి ప్రభుత్వం తన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు.
By Medi Samrat Published on 4 March 2026 7:10 PM IST
జనసేనకు 70కి పైగా సీట్లు ఇవ్వాలి..!
జనసేన తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 4 March 2026 6:30 PM IST
30 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు.. నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్ : హోంమంత్రి అనిత
ఏపీ శాసనసభలో విపత్తు నిర్వహణ చట్టం సవరణ బిల్లును హోంమంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 4 March 2026 2:41 PM IST














