ఆంధ్రప్రదేశ్ - Page 2
ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..!
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను మంత్రులు...
By Medi Samrat Published on 29 Dec 2025 5:36 PM IST
జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు
జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల తేదీలను టీటీడీ ప్రకటించింది.
By Medi Samrat Published on 29 Dec 2025 3:54 PM IST
యూట్యూబర్ అన్వేష్కు షాక్..!
టాలీవుడ్ నటుడు శివాజీ మహిళల దుస్తులపై చేసిన వ్యాఖ్యల వివాదంపై ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ అన్వేష్ స్పందించారు.
By Medi Samrat Published on 29 Dec 2025 3:40 PM IST
ఏపీలో విషాదం..రైలులో చెలరేగిన మంటలు, ప్రయాణికుడు సజీవదహనం
టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లోని రెండు బోగీల్లో మంటలు చెలరేగడంతో ఒక ప్రయాణికుడు మృతి చెందినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
By Knakam Karthik Published on 29 Dec 2025 9:06 AM IST
శ్రీవారి భక్తులకు అలర్ట్..అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు, ఆ టోకెన్ల జారీ రద్దు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి.
By Knakam Karthik Published on 29 Dec 2025 8:39 AM IST
గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు..నేడు ఏపీ కేబినెట్ భేటీలో ఆమోదం పొందే అంశాలు ఇవే
గ్రామ, వార్డు సచివాలయాల పేరును స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డుగా మారుస్తూ చేపట్టే ప్రతిపాదనకు నేడు జరిగే రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తెలపనున్నారు.
By Knakam Karthik Published on 29 Dec 2025 7:14 AM IST
రేపు ఏపీ కేబినెట్ భేటీ.. రుషికొండ భవనాలు సహా కీలక అంశాలపై చర్చ
రేపు సచివాలయంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశంకానుంది
By Knakam Karthik Published on 28 Dec 2025 9:09 PM IST
సుపరిపాలనకు రామ రాజ్యమే బెంచ్ మార్క్: సీఎం చంద్రబాబు
సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
By Knakam Karthik Published on 28 Dec 2025 6:32 PM IST
ఏపీలోని ప్రభుత్వాస్పత్రుల్లో మరింత చేరువకానున్న వైద్యసేవలు..విధుల్లోకి 784 మంది పీజీ వైద్యులు
సెకండరీ/టీచింగ్ ఆసుపత్రులకు కొత్తగా 784 మంది పీజీ వైద్యులు (సీనియర్ రెసిడెంట్సు) జనవరి 1 నుంచి రాబోతున్నారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్...
By Knakam Karthik Published on 28 Dec 2025 2:32 PM IST
Vizianagaram: చెట్టును ఢీకొన్న మినీ వ్యాన్.. ఇద్దరు మృతి
విజయనగరం జిల్లా గజపతినగరంలో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో మినీ వ్యాన్ అదుపు తప్పి చెట్టును...
By అంజి Published on 28 Dec 2025 11:58 AM IST
AP Govt: న్యూ ఇయర్ వేళ కొత్త పట్టాదారు పాస్పుస్తకాలు.. ఉచితంగా పంపిణీ
న్యూ ఇయర్లో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 26 నుంచి 9వ తేదీ వరకు గ్రామ...
By అంజి Published on 28 Dec 2025 8:53 AM IST
రూ.3.08 కోట్ల బకాయిలు.. విజయవాడ కనకదుర్గ ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేత
రూ.3.08 కోట్ల బిల్లులు చెల్లించలేదని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APCPDCL).. విజయవాడ దుర్గా మల్లేశ్వర...
By అంజి Published on 28 Dec 2025 7:10 AM IST














