ఆంధ్రప్రదేశ్ - Page 2
Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక
తిరుమల శ్రీవారి భక్తులను టీటీడీ (TTD) మరోసారి హెచ్చరించింది
By Knakam Karthik Published on 25 Feb 2026 9:20 PM IST
తిరుపతిలో ఏపీ డిజాస్టర్ రికవరీ సెంటర్..రూ.195 కోట్లతో గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలోని స్టేట్ డేటా సెంటర్ (APSDC) కు మద్దతుగా తిరుపతిలో డిజాస్టర్ రికవరీ (DR) సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
By Knakam Karthik Published on 25 Feb 2026 2:30 PM IST
ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం...
By అంజి Published on 25 Feb 2026 12:40 PM IST
కొత్త పింఛన్లపై ఏపీ ప్రభుత్వం శుభవార్త
కొత్త పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మార్చిలో 8,977 స్పౌజ్ పెన్షన్లు ఇవ్వనున్నట్టు తెలిపింది.
By అంజి Published on 25 Feb 2026 10:06 AM IST
వైజాగ్లో సెమీకండక్టర్ ప్లాంట్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం...
By అంజి Published on 25 Feb 2026 8:34 AM IST
హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి: పవన్కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై జరిగిన చర్చలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 24 Feb 2026 6:30 PM IST
వైఎస్సార్ హయాంలోనే తిరుమల అపవిత్రతకు బీజం..చంద్రబాబు సంచలన కామెంట్స్
టీటీడీ పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నాలు 2005లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే మొదలయ్యాయని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 24 Feb 2026 2:59 PM IST
సోషల్ మీడియా నియంత్రణకు కొత్త చట్టం: హోంమంత్రి అనిత
సోషల్ మీడియాలో మితిమీరుతున్న అసభ్యకర పోస్టులు, తప్పుడు ప్రచారం, ఆన్లైన్ వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు...
By అంజి Published on 24 Feb 2026 10:27 AM IST
ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం, పనితీరును మెరుగుపరిచే...
By అంజి Published on 24 Feb 2026 6:49 AM IST
ఏపీలో ఏసీబీ పంజా..లంచం తీసుకుంటూ దొరికిపోయిన సీఐ, ఎస్ఐ, ఎంఈఓ
ఆంధ్రప్రదేశ్లో ACB సోమవారం జరిపిన దాడుల్లో ఇద్దరు పోలీస్ అధికారులు, ఒక మండల విద్యాధికారి (MEO), ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు
By Knakam Karthik Published on 23 Feb 2026 9:30 PM IST
రాజమండ్రి కల్తీ పాల ఘటన..మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
By Knakam Karthik Published on 23 Feb 2026 8:14 PM IST
కల్తీ పాల సరఫరాపై నిగ్గుతేల్చండి..షర్మిల డిమాండ్
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 23 Feb 2026 6:50 PM IST













