ఆంధ్రప్రదేశ్ - Page 2
ప్రభుత్వ లాంఛనాలతో మాజీ మంత్రి సూర్యనారాయణ అంత్యక్రియలు
మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు
By Knakam Karthik Published on 13 Jan 2026 1:55 PM IST
కోడి పందాలు.. పందెంరాయుళ్లు ఫాలో అయ్యే కుక్కుట శాస్త్రం గురించి తెలుసా?
మనకు పంచాంగం ఉన్నట్టే కోళ్లకూ ఉంది. కోడిని సంస్కృతంలో 'కుక్కుట' అంటారు.
By అంజి Published on 13 Jan 2026 1:43 PM IST
Andrapradesh: సంక్రాంతికి అదనపు బస్సు చార్జీలు లేవు..మంత్రి కీలక ప్రకటన
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక సూచనలు చేశారు
By Knakam Karthik Published on 13 Jan 2026 12:40 PM IST
అగ్నిప్రమాద బాధితులకు రూ.25 వేల తక్షణ సాయం..సీఎం చంద్రబాబు ఆదేశాలు
కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలిచారు.
By Knakam Karthik Published on 13 Jan 2026 11:10 AM IST
ఏపీలో 11 జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లు నియామకం
ఏపీలో 11 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాయింట్ కలెక్టర్లు నియమించింది
By Knakam Karthik Published on 13 Jan 2026 9:52 AM IST
Kakinada: భారీ అగ్ని ప్రమాదం.. 40 ఇళ్లు దగ్ధం.. పండగ వేళ రోడ్డుపాలైన ఊరు
సంక్రాంతి వేళ పల్లెల్లో సంతోషాలు వెల్లివిరుస్తుంటే.. ఆ ఊరంతా కట్టుబట్టలతో రోడ్డు పాలైంది. కాకినాడ జిల్లా మన్యం గ్రామం సార్లంకపల్లెలో జరిగిన ఘోర అగ్ని...
By అంజి Published on 13 Jan 2026 7:41 AM IST
ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం భారీ సంక్రాంతి కానుక
ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు సంకీర్ణ ప్రభుత్వం సంక్రాంతి బొనాంజాను ప్రకటించింది, ఆర్థిక శాఖ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ₹2,653 కోట్ల...
By అంజి Published on 13 Jan 2026 6:38 AM IST
ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రియులకు షాక్
ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
By Medi Samrat Published on 12 Jan 2026 9:00 PM IST
నారావారిపల్లె కు సీఎం చంద్రబాబు.. నాలుగు రోజులు అక్కడే..
సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లారు.
By Medi Samrat Published on 12 Jan 2026 6:27 PM IST
పోలవరం-నల్లమల సాగర్ వల్ల ఎవరికీ నష్టం ఉండదు : మంత్రి నిమ్మల
గోదావరి నదికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్ట్ వల్ల ఎవరికీ నష్టం లేదని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల...
By Medi Samrat Published on 12 Jan 2026 5:25 PM IST
Srikakulam: తొక్కిసలాట జరిగిన ఆలయంలో భారీ చోరీ
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భారీ చోరీ జరిగింది.
By Knakam Karthik Published on 12 Jan 2026 2:53 PM IST
పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తాం: చంద్రబాబు
విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టాం..అని సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 12 Jan 2026 1:48 PM IST














