ఆంధ్రప్రదేశ్ - Page 2
కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్..బాధ్యులపై కఠిన చర్యలకు నిర్ణయం
కల్తీ పాలు తాగి ప్రజలు అస్వస్థతకు గురికావడం మరియు మరణాల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 23 Feb 2026 3:44 PM IST
టీటీడీ నెయ్యి టెండర్లలో భారీ గోల్మాల్..వైసీపీ సంచలన ట్వీట్
శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
By Knakam Karthik Published on 23 Feb 2026 3:26 PM IST
నెల్లూరులో విషాదం..ఇంట్లో తండ్రి మృతదేహం, ఇంటర్ పరీక్షకు కొడుకు
నెల్లూరు జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 23 Feb 2026 3:07 PM IST
ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది..రాజమండ్రి కల్తీ పాల ఘటనపై జగన్ ఫైర్
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై మాజీ సీఎం వై.ఎస్. జగన్ తీవ్ర దిగ్భ్రాంతి మరియు ఆవేదన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 23 Feb 2026 2:11 PM IST
తిరుమలలో భక్తురాలికి పాము కాటు ప్రచారం అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ
తిరుమలలో 'దర్శన క్యూలైన్ లో మహిళా భక్తురాలికి పాము కాటు' అని వివిధ ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా వాస్తవ దూరమని టీటీడీ తెలిపింది.
By అంజి Published on 23 Feb 2026 1:30 PM IST
రఘురామ కృష్ణంరాజుకు వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారి అరెస్టు
2021లో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ కె. రఘురామ కృష్ణంరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన...
By అంజి Published on 23 Feb 2026 12:42 PM IST
'ఈ-టంగ్ టూ ఈ-నోస్'.. తిరుమలలో రూ. 25 కోట్లతో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్
తిరుమల శ్రీవారి ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు, భక్తులకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
By అంజి Published on 23 Feb 2026 10:26 AM IST
ఏపీలో డిజిటల్ విప్లవం: రూ. 2,432 కోట్లతో ప్రతి గ్రామానికి హై-స్పీడ్ ఇంటర్నెట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల గ్రామాల వరకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే లక్ష్యంతో..
By అంజి Published on 23 Feb 2026 7:37 AM IST
ఏపీలో నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు నేటి నుంచి అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభం కానున్నాయి.
By అంజి Published on 23 Feb 2026 6:50 AM IST
సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్కు ఏపీ సర్కార్ షాక్
ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ సస్పెన్షన్ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 22 Feb 2026 6:30 PM IST
తిరుమల లడ్డూ కేసులో ట్విస్ట్..ఏకసభ్య కమిటీపై సుప్రీంకోర్టులో సవాల్
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం మరోసారి సుప్రీంకోర్టు గడపతొక్కింది.
By Knakam Karthik Published on 22 Feb 2026 3:51 PM IST
బీజేపీకి బానిసలుగా చంద్రబాబు, జగన్, పవన్..షర్మిల హాట్ కామెంట్స్
ఏఐ (AI) సదస్సు వేదికగా చైనా రోబో కుక్కను ప్రదర్శించి దేశ పరువును ప్రధాని మోదీ తీస్తుంటే.. చంద్రబాబు, జగన్, పవన్ల నోళ్లు ఎందుకు పెకలడం లేదని వైఎస్...
By Knakam Karthik Published on 22 Feb 2026 2:53 PM IST














