ఆంధ్రప్రదేశ్ - Page 2
అమరావతికి చట్టబద్ధత.. నేడే పార్లమెంట్లో బిల్లు.. అసలు ఏం చేస్తారంటే?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 2014లో విభజించారు. ఏపీ, తెలంగాణకి పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పునర్వ్యవస్థీకరణచట్టంలో...
By అంజి Published on 1 April 2026 6:53 AM IST
నెరవేరని ప్రభుత్వ హామీ..రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్!
బకాయిల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడంతో ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి.
By Knakam Karthik Published on 31 March 2026 9:25 PM IST
నేతన్నలకు ఏపీ సర్కార్ తీపికబురు..రేపటి నుంచి ఉచిత విద్యుత్ అమలు!
ఆంధ్రప్రదేశ్లోని నేతన్నలకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీపి కబురు అందించింది
By Knakam Karthik Published on 31 March 2026 7:40 PM IST
దళిత క్రిస్టియన్లపై సుప్రీంకోర్టు తీర్పు చాలా బాధాకరం: షర్మిల
దళిత క్రైస్తవుల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 31 March 2026 5:45 PM IST
ఏపీ రాజధానిగా అమరావతి ఫిక్స్..రేపే పార్లమెంట్లో కేంద్రం చారిత్రక బిల్లు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది.
By Knakam Karthik Published on 31 March 2026 2:52 PM IST
నెల్లూరు, కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
నెల్లూరు, కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 31 March 2026 2:15 PM IST
చల్లపల్లి పోలీసు స్టేషన్లో పేలుడు ఘటనపై స్పందించిన హోం మంత్రి
కృష్ణా జిల్లాలోని చల్లపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై రాష్ట్ర హోం మంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 31 March 2026 1:44 PM IST
ఇలాంటివి పునరావృతం అయితే చూస్తూ ఊరుకోం.. ఏపీ ప్రభుత్వానికి మంత్రి జూపల్లి హెచ్చరిక
నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
By Medi Samrat Published on 31 March 2026 12:36 PM IST
పీఎంఏవై లబ్ధిదారులకు గుడ్న్యూస్.. 5 లక్షల ఇళ్లకు విద్యుత్ పొదుపు పరికరాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ (APSHCL), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL), ఏపీ సీడ్కో (APSEEDCO) మధ్య కుదిరిన చారిత్రాత్మక...
By అంజి Published on 31 March 2026 8:28 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. బియ్యం బస్తాలపై రైతుల వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల గౌరవాన్ని పెంపొందించేలా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి బియ్యం బస్తాపై క్యూఆర్...
By అంజి Published on 31 March 2026 7:44 AM IST
వాహనదారులకు శుభవార్త.. విజయవాడ-హైదరాబాద్ హైవేపై టోల్ ధరల తగ్గింపు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65)పై ప్రయాణించే వాహనదారులకు ఊరట లభించింది.
By అంజి Published on 31 March 2026 6:50 AM IST
నక్సల్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్..డీజీపీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు నక్సల్ రహితంగా మారిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారికంగా ప్రకటించారు.
By Knakam Karthik Published on 30 March 2026 4:29 PM IST











