ఆంధ్రప్రదేశ్ - Page 2
అమరావతి మీదుగా హైస్పీడ్ రైలు: సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి 3 హైస్పీడ్ రైలు కారిడార్లు రాబోతున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హైస్పీడ్ రైలు కారిడార్లు...
By అంజి Published on 2 Feb 2026 9:23 AM IST
చంద్రబాబు ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నా..బడ్జెట్లో ఏపీకి గుండుసున్నా: షర్మిల
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు
By Knakam Karthik Published on 1 Feb 2026 7:37 PM IST
కేంద్ర బడ్జెట్పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు..ఏమన్నారంటే?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్2026-27పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 1 Feb 2026 6:27 PM IST
ఏసీబీకి చిక్కిన 'దర్శి మున్సిపల్ కమిషనర్'.. కోట్ల విలువైన అక్రమాస్తుల గుర్తింపు
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై వినుకొండ మునిసిపాలిటీ రెవెన్యూ అధికారి, దర్శి మునిసిపాలిటీ ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్ యాదల...
By అంజి Published on 1 Feb 2026 12:34 PM IST
వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు అరెస్టు
పోలీసులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అడ్డంకులు సృష్టించడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై...
By అంజి Published on 1 Feb 2026 7:01 AM IST
అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లర్ అరెస్ట్
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మొహమ్మద్ ముజామిల్ ను ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అరెస్టు చేసింది.
By Medi Samrat Published on 31 Jan 2026 9:10 PM IST
సైకిల్కు ఓటేశారు.. అభివృద్ధికి చోటిచ్చారు : సీఎం చంద్రబాబు
గత ఎన్నికల్లో సైకిల్ కు ఓటేసి ప్రజలు అభివృద్ధికి చోటిచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
By Medi Samrat Published on 31 Jan 2026 8:20 PM IST
కుప్పంలో శిక్షణా కేంద్రంను ఏర్పాటుచేసిన హిందాల్కో
కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా) సహకారంతో, ఆంధ్రప్రదేశ్లోని తమ కుప్పం ప్లాంట్లో అత్యాధునిక బహుళ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 31 Jan 2026 6:57 PM IST
టీటీడీ కల్తీ నెయ్యి కేసు: ఉన్నతాధికారులపై చర్యలకు సిట్ సిఫార్సు.. మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించిన ఈడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్తీ నెయ్యి కుంభకోణంలో ముగ్గురు సీనియర్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)...
By అంజి Published on 31 Jan 2026 1:30 PM IST
కుప్పంలో రెండో రోజు చంద్రబాబు బిజీబిజీ..!
కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 31 Jan 2026 11:09 AM IST
ఏపీ ప్రభుత్వం శుభవార్త.. నేటి నుంచే పింఛన్ల పంపిణీ
రాష్ట్రంలో ఒక రోజు ముందు అంటే నేటి నుంచి ఫించన్లు పంపిణీ చేయనున్నారు. రేపు ఆదివారం కావడంతో లబ్ధిదారులకు ఈ రోజు నుంచే నగదు అందజేయనున్నారు
By అంజి Published on 31 Jan 2026 7:24 AM IST
విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి : సీఎం చంద్రబాబు
విద్యార్థులు వినూత్నంగా ఆలోచన చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.
By Medi Samrat Published on 30 Jan 2026 8:30 PM IST














