ఆంధ్రప్రదేశ్ - Page 2
సీఎం చంద్రబాబు గుడ్న్యూస్.. ఆన్లైన్లోనే పొదుపు సంఘాలకు రుణాలు
పొదుపు సంఘాలు ఆన్లైన్లోనే రుణాలు తీసుకునే సదుపాయం త్వరలో వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదని చెప్పారు.
By అంజి Published on 9 Jan 2026 7:47 AM IST
ఏపీ ఏసీబీ కేసులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన పలు ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది.
By అంజి Published on 9 Jan 2026 6:58 AM IST
పేద బ్రాహ్మణుల కోసం 'గరుడ' పథకం.. రూ.10,000 ఆర్థిక సాయం
పేద బ్రాహ్మణుల కోసం 'గరుడ' పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. బ్రాహ్మణులు చనిపోతే ఆ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం...
By అంజి Published on 9 Jan 2026 6:51 AM IST
అది చాలా తప్పు : వైఎస్ జగన్
అమరావతి రాజధానిలో రెండో దశ భూ సమీకరణపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 8 Jan 2026 7:50 PM IST
చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు : వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 8 Jan 2026 4:13 PM IST
శ్రీవారి భక్తులకు అలర్ట్..నేటి రాత్రి వరకే అవకాశం
తిరుమలలో గత ఏడాది డిసెంబర్ 30న తెరుచుకున్న శ్రీవారి వైకుంఠ ద్వారం ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు మూసివేయనున్నారు
By Knakam Karthik Published on 8 Jan 2026 12:26 PM IST
పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
పోలవరం ప్రాజెక్టు పూర్తిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 8 Jan 2026 11:23 AM IST
సొంత నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలకు పవన్ శ్రీకారం..మూడ్రోజులు అక్కడే
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు
By Knakam Karthik Published on 8 Jan 2026 10:06 AM IST
Rain Alert : బలపడిన వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
By Knakam Karthik Published on 8 Jan 2026 8:15 AM IST
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకు రాష్ట్రపతి కార్యాలయం షాక్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఊహించని పరిణామం ఎదురైంది.
By Knakam Karthik Published on 8 Jan 2026 7:32 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..రూ.19,391 కోట్లు పెట్టుబడులకు ఆమోదం
ఇవాళ సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 8 Jan 2026 7:03 AM IST
అమరావతికి చట్టబద్దత కల్పించాలని అమిత్ షాకు చంద్రబాబు విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు.
By Knakam Karthik Published on 8 Jan 2026 6:50 AM IST














