ఆంధ్రప్రదేశ్ - Page 2
ప్రజల ముంగిటకే "మీ సేవలు"..వాట్సాప్ గవర్నెన్స్పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
వాట్సాప్ గవర్నెన్స్పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 2 Jan 2026 4:21 PM IST
రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం దర్శించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.
By Knakam Karthik Published on 2 Jan 2026 4:06 PM IST
తిరుమల లడ్డూ కల్తీ కేసు..వైవీ సుబ్బారెడ్డికి ఢిల్లీ హైకోర్టు షాక్
మాజీ టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డికి ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం నిరాకరించింది.
By Knakam Karthik Published on 2 Jan 2026 2:40 PM IST
ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు..ఒక్క నెలలోనే రూ.2,767 కోట్లు
అమరావతి: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
By Knakam Karthik Published on 2 Jan 2026 11:16 AM IST
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
అనంతపురం జిల్లా మడకశిర మండలం అగ్రంపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో...
By అంజి Published on 2 Jan 2026 9:50 AM IST
తెలుగు రాష్ట్రాలను కప్పేసిన పొగమంచు.. పలు విమానాలు రద్దు
తెలుగు రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. పొగ మంచు కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి.
By అంజి Published on 2 Jan 2026 9:41 AM IST
పారామెడికల్ విద్యార్థుల కోసం.. తొలిసారి సప్లిమెంటరీ పరీక్షలను ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
విద్యార్థుల విద్యా, కెరీర్ అవకాశాలను కాపాడే లక్ష్యంతో తొలిసారిగా సంస్కరణలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రంలో...
By అంజి Published on 2 Jan 2026 8:23 AM IST
శుభవార్త.. విద్యుత్ ఛార్జీలు తగ్గించే యోచనలో ఏపీ ప్రభుత్వం!
విద్యుత్ కొనుగోలు ఖర్చులను తగ్గించడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలను మరింత తగ్గించడానికి ప్రణాళికలు...
By అంజి Published on 2 Jan 2026 6:27 AM IST
4 గంటల శ్రమ.. సహజ ప్రసవం ద్వారా 4.8 కేజీల శిశువు జననం..!
అనకాపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రి అసాధారణ, అరుదైన ఘటనకు వేదికగా నిలిచింది. ఈ ఆసుపత్రిలో సూపర్ స్పెషాల్టీ సదుపాయాలు లేకున్నా వైద్యులు శ్రమతో కూడుకున్న...
By Medi Samrat Published on 31 Dec 2025 4:50 PM IST
Konaseema: శివలింగం ధ్వంసం కేసులో కీలక మలుపు
కోనసీమ జిల్లా ద్రాక్షారామం భీమేశ్వరాలయంలోని కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం చేసిన ఘటనలో కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
By అంజి Published on 31 Dec 2025 1:39 PM IST
Andhra Pradesh: జనవరి 2 నుంచి పట్టాదారు పుస్తకాల పంపిణీ
రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు 21.80 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు.
By అంజి Published on 31 Dec 2025 10:10 AM IST
రేపు స్కూళ్లకు హాలిడే..?
జనవరి 1 నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే ప్రకటించలేదు
By Knakam Karthik Published on 31 Dec 2025 8:44 AM IST














