ఆంధ్రప్రదేశ్ - Page 2
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్
తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు.
By Medi Samrat Published on 1 April 2026 3:37 PM IST
జయహో అమరావతి..లోక్సభలో బిల్లు ఆమోదంపై మంత్రి లోకేష్ భావోద్వేగ ప్రకటన
నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ - నా రాజధాని అమరావతి" అని ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక ఘట్టానికి పార్లమెంటు వేదిక కావడం పట్ల రాష్ట్ర ...
By Knakam Karthik Published on 1 April 2026 3:24 PM IST
అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి పట్టం కడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది
By Knakam Karthik Published on 1 April 2026 3:15 PM IST
'ప్రజలను పాడె ఎక్కించడం స్వర్ణాంధ్ర-2047 విజనా?.. కూటమి సర్కార్పై వైఎస్ షర్మిల ఫైర్
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. పేదవాడికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం...
By అంజి Published on 1 April 2026 1:20 PM IST
రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు: వైఎస్ జగన్
అమరావతి రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 1 April 2026 12:03 PM IST
Andhra Pradesh: అవినీతి కేసులో దోషిగా తేలిన అధికారి.. 7 ఏళ్ల జైలు శిక్ష, రూ. 2 లక్షల జరిమానా
అనంతపురం జిల్లా పెనుకొండలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ATWO)గా పనిచేసిన గమ్మల నాగభూషణం అవినీతి కేసులో దోషిగా తేలారు.
By అంజి Published on 1 April 2026 8:29 AM IST
రేషన్ కార్డుదారులకు భారీ గుడ్న్యూస్
నేటి నుంచి రేషన్ షాపుల్లో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తారు. ఎండల తీవ్రత నేపథ్యంలో...
By అంజి Published on 1 April 2026 7:07 AM IST
అమరావతికి చట్టబద్ధత.. నేడే పార్లమెంట్లో బిల్లు.. అసలు ఏం చేస్తారంటే?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 2014లో విభజించారు. ఏపీ, తెలంగాణకి పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పునర్వ్యవస్థీకరణచట్టంలో...
By అంజి Published on 1 April 2026 6:53 AM IST
నెరవేరని ప్రభుత్వ హామీ..రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్!
బకాయిల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడంతో ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి.
By Knakam Karthik Published on 31 March 2026 9:25 PM IST
నేతన్నలకు ఏపీ సర్కార్ తీపికబురు..రేపటి నుంచి ఉచిత విద్యుత్ అమలు!
ఆంధ్రప్రదేశ్లోని నేతన్నలకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీపి కబురు అందించింది
By Knakam Karthik Published on 31 March 2026 7:40 PM IST
దళిత క్రిస్టియన్లపై సుప్రీంకోర్టు తీర్పు చాలా బాధాకరం: షర్మిల
దళిత క్రైస్తవుల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 31 March 2026 5:45 PM IST
ఏపీ రాజధానిగా అమరావతి ఫిక్స్..రేపే పార్లమెంట్లో కేంద్రం చారిత్రక బిల్లు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది.
By Knakam Karthik Published on 31 March 2026 2:52 PM IST














