ఆంధ్రప్రదేశ్ - Page 2
కల్తీ పాల మరణాల ఎఫెక్ట్: ఏపీలో స్పెషల్ స్క్రీనింగ్ డ్రైవ్.. రంగంలోకి ప్రత్యేక బృందాలు!
పాల కల్తీ కేసులో నిందితులపై తదుపరి చర్యలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాబ్ నివేదిక, దర్యాప్తు ఫలితాల కోసం వేచి చూస్తోంది.
By అంజి Published on 27 Feb 2026 9:42 AM IST
Andhra Pradesh: అసైన్డ్ భూముల సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ గురువారం 'ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల (బదలాయింపు నిషేధం) (సవరణ) బిల్లు-2026' ను ఆమోదించింది.
By అంజి Published on 27 Feb 2026 8:08 AM IST
ఆ ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు : సీఎం చంద్రబాబు
పోలవరం-నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని, దీనిపై పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 26 Feb 2026 7:20 PM IST
తిరుమల ఘాట్ రోడ్డులో విషాదం
తిరుమల ఘాట్ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనం ముగించుకుని తిరిగి వెళుతున్న ఇద్దరు భక్తులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం మొదటి ఘాట్...
By Medi Samrat Published on 26 Feb 2026 5:42 PM IST
విద్యుత్ శాఖలో నియామకాలపై గుడ్న్యూస్ చెప్పిన మంత్రి
విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతితో త్వరలోనే నియామక ప్రక్రియ చేపడతామని ఇంధన శాఖ మంత్రి...
By Medi Samrat Published on 26 Feb 2026 4:14 PM IST
నేతన్నలకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
By Medi Samrat Published on 26 Feb 2026 3:22 PM IST
2027 గోదావరి పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించి కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
By Knakam Karthik Published on 26 Feb 2026 8:30 AM IST
నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు..ఐదు రోజులు ఆ సేవలు రద్దు
తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నేటి సాయంత్రం నుంచి ప్రారంభంకానున్నాయి
By Knakam Karthik Published on 26 Feb 2026 6:44 AM IST
Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక
తిరుమల శ్రీవారి భక్తులను టీటీడీ (TTD) మరోసారి హెచ్చరించింది
By Knakam Karthik Published on 25 Feb 2026 9:20 PM IST
తిరుపతిలో ఏపీ డిజాస్టర్ రికవరీ సెంటర్..రూ.195 కోట్లతో గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలోని స్టేట్ డేటా సెంటర్ (APSDC) కు మద్దతుగా తిరుపతిలో డిజాస్టర్ రికవరీ (DR) సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
By Knakam Karthik Published on 25 Feb 2026 2:30 PM IST
ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం...
By అంజి Published on 25 Feb 2026 12:40 PM IST
కొత్త పింఛన్లపై ఏపీ ప్రభుత్వం శుభవార్త
కొత్త పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మార్చిలో 8,977 స్పౌజ్ పెన్షన్లు ఇవ్వనున్నట్టు తెలిపింది.
By అంజి Published on 25 Feb 2026 10:06 AM IST














