ఆంధ్రప్రదేశ్ - Page 2
ఏసీబీ కోర్టులో చెవిరెడ్డికి ఎదురుదెబ్బ
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
By Medi Samrat Published on 30 Jun 2025 6:15 PM IST
ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే విభజన హామీలు నెరవేరుతాయి: షర్మిల
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విభజన హామీలు నెరవేరుతాయి..అని రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల అన్నారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 2:45 PM IST
వచ్చే ఏడాది నుంచి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ: సీఎం చంద్రబాబు
నేషనల్ క్వాంటం మిషన్ను కేంద్రం ప్రకటించిన వెంటనే అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తాం..అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 2:19 PM IST
తెలంగాణ, ఏపీలో 3 రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న రోజుల్లో ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వైపు ప్రయాణించే అవకాశం ఉంది.
By అంజి Published on 30 Jun 2025 8:29 AM IST
'పనితీరు సరిగా లేని వారికి గుడ్బై చెప్తా'.. టీడీపీ ప్రజా ప్రతినిధులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక
"పనితీరు సరిగా లేని" నాయకులకు మరోసారి అవకాశం రాదని, రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 30 Jun 2025 7:14 AM IST
మీ ఏడుపులే మాకు దీవెనలు..జగన్కు మంత్రి లోకేశ్ కౌంటర్
మాజీ సీఎం జగన్కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 8:49 PM IST
సుపరిపాలనపై టీడీపీ డోర్ టు డోర్ క్యాంపెయిన్..నారా లోకేశ్ దిశానిర్దేశం
'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని నెల రోజుల పాటు ప్రతి ఇంటికీ తీసుకెళ్లి విజయవంతం చేయాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి...
By Knakam Karthik Published on 29 Jun 2025 5:27 PM IST
అమాత్యా మేలుకో..మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్
ఏపీ మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా సంచలన పోస్టు చేశారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 4:58 PM IST
రైతుల అకౌంట్లలోకి రూ.20 వేలు..గుడ్న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
రైతులకు రూ.20 వేలు అందించే కార్యక్రమంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 29 Jun 2025 4:13 PM IST
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే అంశంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 2:57 PM IST
మున్సిపాలిటీల్లో 100 శాతం తాగునీటి సరఫరా: మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్లోని మునిసిపాలిటీలలోని అన్ని ఇళ్లకు 100% త్రాగునీటి సరఫరాను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని మున్సిపల్ పరిపాలన...
By అంజి Published on 29 Jun 2025 8:04 AM IST
ఆర్థికంగా భారమైనా.. ఆగస్ట్ 15 నుంచే ‘మహిళలకు ఉచిత బస్సు’ పథకం అమలు
ఎన్నికల్లో హమీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకంలోని మరో పథకం అమలుకు కూటమి ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది.
By Medi Samrat Published on 28 Jun 2025 8:00 PM IST