ఆంధ్రప్రదేశ్ - Page 2
'జియోసడక్తో గ్రామీణ రోడ్ల అనుసంధానం'.. డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మంత్రి కె. పవన్ కళ్యాణ్.. అన్ని గ్రామీణ రోడ్లను జియోసడక్ కు...
By అంజి Published on 8 Nov 2025 9:50 AM IST
రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. పంటలకు మద్ధతు ధర ఇస్తాం: సీఎం చంద్రబాబు
రైతుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వివిధ పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్పి) నిర్ధారించేందుకు తగిన ప్రాధాన్యత...
By అంజి Published on 8 Nov 2025 7:43 AM IST
రాష్ట్రంలో మూడు మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్లు : సీఎం చంద్రబాబు
పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడంతో పాటు.. అవి కార్యరూపం దాల్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
By Medi Samrat Published on 7 Nov 2025 6:49 PM IST
వరల్డ్ కప్ స్టార్కు భారీ నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు..!
మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీ చరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు.
By Medi Samrat Published on 7 Nov 2025 2:38 PM IST
సీఎం చంద్రబాబును కలిసిన 'వరల్డ్ కప్' స్టార్..!
తెలుగు క్రీడాకారిణి శ్రీచరణి, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్తో కలిసి శుక్రవారం సీఎం చంద్రబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు
By Knakam Karthik Published on 7 Nov 2025 1:30 PM IST
మధ్యంతర బెయిల్.. సస్పెన్స్ నవంబర్ 11 వరకూ!!
నకిలీ మద్యం కేసులో మధ్యంతర బెయిల్ కోసం నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణను విజయవాడ ఎక్సైజ్ కోర్టు వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 6 Nov 2025 8:40 PM IST
గ్రామ సచివాలయాల పేరు మార్చుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన
గ్రామా సచివాలయాల పేరు మారుస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు
By Knakam Karthik Published on 6 Nov 2025 5:11 PM IST
వైసీపీ నేతలు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు..హోంమంత్రి అనిత హాట్ కామెంట్స్
వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు..అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 6 Nov 2025 4:16 PM IST
అత్త మృతదేహం.. ఇంట్లోకి వద్దన్న కోడలు
శ్రీకాళహస్తి పట్టణంలోని సినిమా వీధిలో నివాసం ఉంటున్న సురేశ్ తల్లి రమాదేవి మృతి చెందారు
By Knakam Karthik Published on 6 Nov 2025 2:17 PM IST
పత్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి అచ్చెన్నాయుడు లేఖ
పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు.
By Knakam Karthik Published on 6 Nov 2025 2:04 PM IST
VIDEO: తొలిసారిగా గూడెంలో వెలిగిన విద్యుత్ దీపం.. గిరిజనుల జీవితాల్లో కొత్త కాంతులు
అల్లూరి సీతారామ రాజు: గూడెం ప్రజలు తమ ఇళ్లలో విద్యుత్ బల్బు వెలుగును చూడటానికి దశాబ్దాలు పట్టింది.
By అంజి Published on 6 Nov 2025 11:00 AM IST
5వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కోనసీమ జిల్లాలో కలకలం
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురంలో మంగళవారం రాత్రి ఒక ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి..
By అంజి Published on 6 Nov 2025 9:04 AM IST














