ఆంధ్రప్రదేశ్ - Page 2
అమరావతిలో నేడు సీఆర్డీఏ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్న ఏపీ సీఎం
రాష్ట్ర రాజధాని నగర ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ, అమరావతిలో కొత్త CRDA ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు...
By అంజి Published on 13 Oct 2025 6:22 AM IST
'ప్రమోషన్లపై జీవో రిలీజ్ చేయండి'.. ప్రభుత్వానికి గడువు పెట్టిన ఆర్టీసీ ఉద్యోగుల సంఘం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ (APPTD-APSRTC) ఎంప్లాయీస్ యూనియన్ పెండింగ్లో ఉన్న ప్రమోషన్లపై..
By అంజి Published on 12 Oct 2025 8:40 AM IST
విజయవాడ – సింగపూర్ మధ్య ఇండిగో నూతన విమాన సర్వీస్
విజయవాడ – సింగపూర్ మధ్య నూతన విమాన సర్వీస్ను ఇండిగో సంస్థ ప్రారంభించనుంది.
By Medi Samrat Published on 11 Oct 2025 8:30 PM IST
సీఐతో వాగ్వాదం.. పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసు
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్.పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేశారని...
By అంజి Published on 11 Oct 2025 10:52 AM IST
ఏపీలో ఆయుష్ సేవల విస్తరణకు కేంద్రం రూ.166 కోట్ల కేటాయింపు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల విస్తరణ, బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.166 కోట్లను ఆమోదించిందని...
By అంజి Published on 11 Oct 2025 9:00 AM IST
మహిళల ఫిర్యాదుల పరిష్కారానికి ఆన్లైన్ పోర్టల్.. ప్రారంభించనున్న ఏపీ మహిళా కమిషన్
మహిళల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు త్వరలో ఆన్లైన్ ఫిర్యాదుల పోర్టల్ను ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్..
By అంజి Published on 11 Oct 2025 7:25 AM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త.. అతిపెద్ద వసతి సముదాయం
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్న్యూస్ చెప్పింది. నూతనంగా నిర్మించిన పీఏసీ-5 ..
By అంజి Published on 11 Oct 2025 6:38 AM IST
వైఎస్ జగన్ లండన్ పర్యటన.. రిటర్న్ అప్పుడే..
వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటనకు సిద్ధమయ్యారు.
By Medi Samrat Published on 10 Oct 2025 9:12 PM IST
ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..!
10వ తేదీ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 32వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను...
By Medi Samrat Published on 10 Oct 2025 7:09 PM IST
Guntur: అన్నపర్రు బాయ్ హాస్ట్లో 47 మంది విద్యార్థులకు అస్వస్థత
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాయ్స్ హాస్టల్లో 47 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
By అంజి Published on 10 Oct 2025 5:01 PM IST
మోహన్ బాబు వర్సిటీకి హైకోర్టులో ఊరట
మోహన్బాబు యూనివర్సిటీకి హైకోర్టులో ఊరట దక్కింది. నిబంధనల ఉల్లంఘనతో ఎంబీ యూనివర్సిటీ రద్దు, రూ.26.17 కోట్ల అదనపు ఫీజు రీఫండ్ కోసం ..
By అంజి Published on 10 Oct 2025 2:45 PM IST
Andhrapradesh: ఫీజు కట్టలేదని స్కూల్ సిబ్బంది దాడి.. చూపు కోల్పోయిన 12 ఏళ్ల విద్యార్థి
పాఠశాల ఫీజు చెల్లించలేదని బోధనేతర ఉద్యోగి దాడి చేయడంతో 12 ఏళ్ల విద్యార్థి ఒక కంటి చూపు కోల్పోయిన సంఘటనపై మదనపల్లె సబ్ డివిజన్ పోలీసులు దర్యాప్తు...
By అంజి Published on 10 Oct 2025 1:07 PM IST