ఆంధ్రప్రదేశ్ - Page 2
ద్రోణి ప్రభావంతో రేపు పిడుగులతో కూడిన వర్షాలు
నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 5:33 PM IST
అక్కడ సముద్ర స్నానం వద్దు: పోలీసుల హెచ్చరికలు
రామతీర్థం వద్ద భక్తులను కార్తీక పౌర్ణమి స్నానానికి పోలీసులు అనుమతించడం లేదు.
By అంజి Published on 5 Nov 2025 12:57 PM IST
Video: చిత్తూరులో బీటెక్ విద్యార్థి సూసైడ్.. పోలీసులు వ్యహారించిన తీరుపై తీవ్ర ఆగ్రహం
కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది.
By అంజి Published on 5 Nov 2025 9:00 AM IST
'భోగాపురం ఎయిర్పోర్ట్లో త్వరలో ట్రయల్ రన్'.. కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక ప్రకటన
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 91.7 శాతం పూర్తయ్యాయని, వచ్చే నెలలో ట్రయల్ రన్ ప్రారంభిస్తామని...
By అంజి Published on 5 Nov 2025 7:35 AM IST
Video: విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచరమ్మ.. ఆంధ్రప్రదేశ్లో ఘటన
పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ.. ఫోన్ మాట్లాడుతూ విద్యార్థులతో తన కాళ్లు నొక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు..
By అంజి Published on 5 Nov 2025 6:30 AM IST
చంద్రబాబు లండన్ కు.. నారా లోకేష్ మ్యాచ్ చూడడానికి వెళతారు: వైఎస్ జగన్
కృష్ణా జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించారు.
By Medi Samrat Published on 4 Nov 2025 10:02 PM IST
ట్విస్ట్ ఏమీ ఉండదా..? అంతా సెట్ అయిపోతుందా.?
తెలుగుదేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య చెలరేగిన వివాదం చివరికి క్రమశిక్షణ కమిటీ...
By Medi Samrat Published on 4 Nov 2025 8:07 PM IST
జిల్లాల విభజనపై రానున్న క్లారిటీ..రేపు కేబినెట్ సబ్ కమిటీ భేటీ
జిల్లాల విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ రేపు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 4 Nov 2025 4:15 PM IST
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఏపీ మంత్రి బృందం దుబాయ్ పర్యటన
ఏపీ మంత్రి నారాయణ దుబాయ్ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది.
By Knakam Karthik Published on 4 Nov 2025 3:20 PM IST
తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అలర్ట్
భారత వాతావరణ శాఖ ఓ కీలక అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది
By Knakam Karthik Published on 4 Nov 2025 12:30 PM IST
ఏపీలోని టెక్నాలజీ రంగాల్లో అపారమైన అవకాశాలు..లండన్లో పారిశ్రామికవేత్తలతో భేటీలో చంద్రబాబు
అంతర్గత జలరవాణా మార్గాల ద్వారా అతి తక్కువ వ్యయంతో సరుకు రవాణా చేసేందుకు ఆస్కారం ఉందని ఏపీలో ఈ జల రవాణాకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి...
By Knakam Karthik Published on 4 Nov 2025 11:37 AM IST
Andhrapradesh: దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్లు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందజేయనున్నట్టు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
By అంజి Published on 4 Nov 2025 11:35 AM IST














