ఆంధ్రప్రదేశ్ - Page 2
ఏపీ అభివృద్ధే లక్ష్యంగా 3 జోన్లు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో మూడు ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
By అంజి Published on 30 Nov 2025 7:58 AM IST
దిత్వా ఎఫెక్ట్.. రెడ్ అలర్ట్ జారీ.. దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
దిత్వా తుఫాను ప్రభావంతో నేడు పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ భారీ వర్ష సూచన చేసింది. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి...
By అంజి Published on 30 Nov 2025 7:29 AM IST
ఏపీ సీఎస్ పదవీ కాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పదవీ కాలాన్ని మరో మూడు మాసాలు అనగా డిశంబరు 1వ తేదీ నుండి 2026 ఫిబ్రవరి 28 వరకూ పొడిగిస్తూ...
By Medi Samrat Published on 29 Nov 2025 7:40 PM IST
Cyclone Ditwah : అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన 'దిత్వా' తుఫాను ప్రస్తుతం శ్రీలంక తీరంలో కారైకల్కు 220 కి.మీలు, పుదుచ్చేరికి 330 కి.మీ,చెన్నైకి 430కి.మీ దూరంలో...
By Medi Samrat Published on 29 Nov 2025 3:04 PM IST
నాణ్యత, పారదర్శకతే లక్ష్యంగా అన్న క్యాంటీన్లకు కమిటీలు
అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యత, పరిసరాల శుభ్రతపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. రాష్ట్ర స్థాయి సలహా సంఘంతో పాటు క్యాంటీన్ల వారీగా సలహా కమిటీలను...
By అంజి Published on 29 Nov 2025 8:23 AM IST
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి
కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
By అంజి Published on 29 Nov 2025 7:07 AM IST
'దిత్వా' ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లు మూసివేత
నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో 'దిత్వా' తుపాను ఉత్తరవాయువ్య దిశగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్...
By అంజి Published on 29 Nov 2025 6:55 AM IST
పవన్ కళ్యాణ్ పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలు.. ఎవరతను.?
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 26వ తేదీన రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అపరిచిత వ్యక్తి- ఉప ముఖ్యమంత్రికి చేరువగా సంచరించాడు.
By Medi Samrat Published on 28 Nov 2025 6:34 PM IST
అమరావతి నిర్మాణం అంటే ఒక యజ్ఞం : నిర్మలా సీతారామన్
ఏపీ రాజధాని అమరావతిలో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని ప్రసంగించారు.
By Medi Samrat Published on 28 Nov 2025 2:27 PM IST
అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒకేసారి 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్...
By అంజి Published on 28 Nov 2025 12:42 PM IST
అమరావతిలో 15 బ్యాంకులు.. 6,541 ఉద్యోగాలు
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. దేశంలోని 15 ప్రధాన బ్యాంకులు, బీమా సంస్థలు రాజధానిలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి.
By అంజి Published on 28 Nov 2025 8:49 AM IST
Andhrapradesh: బీసీ విద్యార్థులకు గుడ్న్యూస్.. ఉచిత సివిల్స్ కోచింగ్
బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్న లక్ష్యంతో, బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో వచ్చే నెల 14వ తేదీ నుంచి ఉచిత సివిల్స్...
By అంజి Published on 28 Nov 2025 7:02 AM IST














