ఆంధ్రప్రదేశ్ - Page 2
శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకోనున్న ప్రధాని.. ఏర్పాట్లపై సీఎం సమీక్ష
ఈ నెల 16వ తేదీన ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు.
By Medi Samrat Published on 8 Oct 2025 7:30 PM IST
రేపు పిఠాపురం పర్యటనకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 8 Oct 2025 5:55 PM IST
అమృత ఆరోగ్య పథకంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
అనాథలు, నిరాశ్రయులు, సీనియర్ సిటిజన్లకోసం అమలు చేసే “అమృత ఆరోగ్య పథకం” విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 8 Oct 2025 5:24 PM IST
రాష్ట్రంలో 67 వేల ఉద్యోగాలు..రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
11వ SIPB సమావేశంలో రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది
By Knakam Karthik Published on 8 Oct 2025 3:55 PM IST
బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు..ఆరుగురు కార్మికులు సజీవదహనం
ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 8 Oct 2025 2:45 PM IST
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు 1000 కోట్లు నిధులు మంజూరు
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు 1000 కోట్లు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
By Knakam Karthik Published on 8 Oct 2025 2:17 PM IST
విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్.. 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: రిపోర్ట్
విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్ క్లస్టర్ను నిర్మించడానికి గూగుల్ 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,730 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది.
By అంజి Published on 8 Oct 2025 10:47 AM IST
ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కమిటీ
కాకినాడ జిల్లాలోని యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ, దానికి ఆనుకుని ఉన్న తీరప్రాంత గ్రామాలలోని మత్స్యకారులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న..
By అంజి Published on 8 Oct 2025 8:00 AM IST
టిడ్కో ఇళ్ల కేటాయింపుపై గుడ్న్యూస్ చెప్పిన మంత్రి నారాయణ
నిర్మాణాలు పూర్తయ్యే టిడ్కో ఇళ్లను ప్రతి శనివారం లబ్దిదారులకు కేటాయిస్తాం..అని మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 7 Oct 2025 2:08 PM IST
Andrapradesh: రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేలో రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 7 Oct 2025 1:20 PM IST
Vizag: దసరా పండుగకు బైక్ గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి
దసరా పండుగ సందర్భంగా కొన్న కొత్త బైక్ ఆ యువకుడికి శాపంగా మారింది. కొడుకు అడిగాడని కొత్త బైక్ కొనిచ్చిన ఆ తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
By అంజి Published on 7 Oct 2025 10:40 AM IST
ఏపీలో కలుషితమైన దగ్గు సిరప్ సరఫరా జరగలేదు: మంత్రి సత్య కుమార్
మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కలుషితమైన దగ్గు సిరప్ కారణంగా 14 మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో..
By అంజి Published on 7 Oct 2025 8:30 AM IST