ఆంధ్రప్రదేశ్ - Page 2
ఏపీకి ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్..ప్రభుత్వంతో ప్రతినిధుల చర్చలు
ఆంధ్రప్రదేశ్కు మరో ప్రపంచ దిగ్గజ సంస్థ ప్రాజెక్టు రాబోతుంది.
By Knakam Karthik Published on 7 Jun 2025 11:07 AM IST
ఏపీ ప్రభుత్వం తీపికబురు.. వారి కోసం మరో కొత్త పథకం!
డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
By అంజి Published on 7 Jun 2025 9:30 AM IST
రైతులకు గుడ్న్యూస్.. 'అన్నదాతా సుఖీభవ' డబ్బుల జమ ఎప్పుడంటే?
అమరావతి: కూటమి ప్రభుత్వం రైతులకు గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. రైతుల పెట్టుబడి కోసం రూపొందించిన 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' పథకాన్ని అమలు...
By అంజి Published on 7 Jun 2025 6:41 AM IST
విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.850 కోట్లు
విజయవాడ నగరంలోని 4వ డివిజన్లో 70 లక్షల విలువైన రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తూ ఎంపీ కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 6 Jun 2025 9:15 PM IST
వైసీపీ నేత కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు.
By Medi Samrat Published on 6 Jun 2025 6:04 PM IST
8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’.. మరో ముంబైలా తీర్చిదిద్దేలా ప్రణాళికలు
‘విశాఖ ఎకనమిక్ రీజియన్’ను ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజిన్గా తీర్చిదిద్దాలని.. 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల సంపద సృష్టి ఈ రీజియన్ నుంచి జరగాలని...
By Medi Samrat Published on 6 Jun 2025 5:55 PM IST
ఆంధ్రప్రదేశ్లో సర్వీస్ నెట్వర్క్ను విస్తరించిన ఇసుజు మోటార్స్ ఇండియా
ఆంద్రప్రదేశ్ లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నములో, ఇసుజు మోటార్స్ ఇండియా ఈరోజు కడపలో ఒక కొత్త అధీకృత సర్వీస్ కేంద్రము – ఎస్. కే. మోటార్స్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 6 Jun 2025 5:30 PM IST
మాజీ ఎంపీ అంకినీడు ప్రసాద్ కన్నుమూత
చల్లపల్లి రాజా కుటుంబానికి చెందిన ప్రముఖ వ్యక్తి, మచిలీపట్నం పార్లమెంటు మాజీ సభ్యులు శ్రీమంతురాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ బహద్దూర్ కన్నుమూశారు.
By Medi Samrat Published on 6 Jun 2025 4:15 PM IST
ఆ మూడు పంటల కొనుగోలుపై రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.
By Knakam Karthik Published on 6 Jun 2025 7:28 AM IST
ఏపీలో ఇవాళ్టి నుంచే డీఎస్సీ పరీక్షలు..నిమిషం ఆలస్యమైతే అంతే
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి.
By Knakam Karthik Published on 6 Jun 2025 6:40 AM IST
మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతి.. తలపై కోటి రూపాయల రివార్డు
మావోయిస్టు నాయకుడు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగిన నెల రోజుల్లోనే పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 5 Jun 2025 6:43 PM IST
ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఊరట
మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది.
By Medi Samrat Published on 5 Jun 2025 5:36 PM IST