ఆంధ్రప్రదేశ్ - Page 2
అమరావతికి లోక్సభ గ్రీన్ సిగ్నల్, 5 కోట్ల ఆంధ్రుల చారిత్రక విజయం: పవన్కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 1 April 2026 8:30 PM IST
ఏపీలో దారుణం..సవతి తండ్రి వేధింపుల నుంచి తప్పించుకున్న బాలికపై ఒడిశాలో గ్యాంగ్ రేప్!
ఆంధ్రప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల బాలికపై ఒడిశాలోని బెర్హంపూర్లో సామూహిక అత్యాచారం జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది
By Knakam Karthik Published on 1 April 2026 7:40 PM IST
లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం ఆంధ్రులకు దక్కిన గౌరవం
లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం ఆంధ్రులకు దక్కిన గౌరవమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
By Medi Samrat Published on 1 April 2026 4:08 PM IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్
తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు.
By Medi Samrat Published on 1 April 2026 3:37 PM IST
జయహో అమరావతి..లోక్సభలో బిల్లు ఆమోదంపై మంత్రి లోకేష్ భావోద్వేగ ప్రకటన
నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ - నా రాజధాని అమరావతి" అని ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక ఘట్టానికి పార్లమెంటు వేదిక కావడం పట్ల రాష్ట్ర ...
By Knakam Karthik Published on 1 April 2026 3:24 PM IST
అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి పట్టం కడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది
By Knakam Karthik Published on 1 April 2026 3:15 PM IST
'ప్రజలను పాడె ఎక్కించడం స్వర్ణాంధ్ర-2047 విజనా?.. కూటమి సర్కార్పై వైఎస్ షర్మిల ఫైర్
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. పేదవాడికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం...
By అంజి Published on 1 April 2026 1:20 PM IST
రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు: వైఎస్ జగన్
అమరావతి రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 1 April 2026 12:03 PM IST
Andhra Pradesh: అవినీతి కేసులో దోషిగా తేలిన అధికారి.. 7 ఏళ్ల జైలు శిక్ష, రూ. 2 లక్షల జరిమానా
అనంతపురం జిల్లా పెనుకొండలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ATWO)గా పనిచేసిన గమ్మల నాగభూషణం అవినీతి కేసులో దోషిగా తేలారు.
By అంజి Published on 1 April 2026 8:29 AM IST
రేషన్ కార్డుదారులకు భారీ గుడ్న్యూస్
నేటి నుంచి రేషన్ షాపుల్లో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తారు. ఎండల తీవ్రత నేపథ్యంలో...
By అంజి Published on 1 April 2026 7:07 AM IST
అమరావతికి చట్టబద్ధత.. నేడే పార్లమెంట్లో బిల్లు.. అసలు ఏం చేస్తారంటే?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 2014లో విభజించారు. ఏపీ, తెలంగాణకి పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పునర్వ్యవస్థీకరణచట్టంలో...
By అంజి Published on 1 April 2026 6:53 AM IST
నెరవేరని ప్రభుత్వ హామీ..రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్!
బకాయిల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడంతో ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి.
By Knakam Karthik Published on 31 March 2026 9:25 PM IST














