ఆంధ్రప్రదేశ్ - Page 2
సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్కు ఏపీ సర్కార్ షాక్
ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ సస్పెన్షన్ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 22 Feb 2026 6:30 PM IST
తిరుమల లడ్డూ కేసులో ట్విస్ట్..ఏకసభ్య కమిటీపై సుప్రీంకోర్టులో సవాల్
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం మరోసారి సుప్రీంకోర్టు గడపతొక్కింది.
By Knakam Karthik Published on 22 Feb 2026 3:51 PM IST
బీజేపీకి బానిసలుగా చంద్రబాబు, జగన్, పవన్..షర్మిల హాట్ కామెంట్స్
ఏఐ (AI) సదస్సు వేదికగా చైనా రోబో కుక్కను ప్రదర్శించి దేశ పరువును ప్రధాని మోదీ తీస్తుంటే.. చంద్రబాబు, జగన్, పవన్ల నోళ్లు ఎందుకు పెకలడం లేదని వైఎస్...
By Knakam Karthik Published on 22 Feb 2026 2:53 PM IST
ఏపీలో వింత వాతావరణం..ఓ వైపు భానుడి భగభగలు, మరోవైపు అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్లో వాతావరణం వింతగా మారుతోంది. వేసవి కాలం రాకముందే భానుడు భగభగలాడుతున్నాడు.
By Knakam Karthik Published on 22 Feb 2026 2:30 PM IST
శ్రీశైలంలో భక్తులకు తప్పిన ప్రమాదం
శ్రీశైలంలో భక్తులకు ప్రమాదం త్రుటిలో తప్పింది. యాత్రికులు బస చేసిన ఓ వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం సంభవించింది.
By Medi Samrat Published on 22 Feb 2026 9:20 AM IST
Loan Default: వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు భారీ షాక్
కర్నూలు మాజీ ఎంపీ, వైసీపీ నేత బుట్టా రేణుక కుటుంబానికి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) భారీ షాక్ ఇచ్చింది
By Knakam Karthik Published on 21 Feb 2026 8:15 PM IST
భయంతోనే ఆ మృగాడు ప్రాణాలు తీసుకున్నాడు : సీఎం చంద్రబాబు
పలనాడు జిల్లా వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.
By Medi Samrat Published on 21 Feb 2026 4:09 PM IST
విజయనగరం ISIS కుట్ర కేసు: మరో ఇద్దరిపై NIA చార్జిషీట్
2025లో వెలుగులోకి వచ్చిన విజయనగరం ISIS ఉగ్రవాద కుట్ర కేసులో NIA శుక్రవారం విశాఖపట్నంలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అనుబంధ చార్జిషీట్ను సమర్పించింది.
By అంజి Published on 21 Feb 2026 1:30 PM IST
తిరుమలలో వేసవి రద్దీకి AI అస్త్రం: భక్తులకు వేగవంతమైన దర్శనం కోసం TTD భారీ ప్రణాళిక
వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు పోటెత్తే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, వారికి అసౌకర్యం కలగకుండా చూసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)...
By అంజి Published on 21 Feb 2026 12:17 PM IST
మత్స్యకారుల కుటుంబాలకు పెండింగ్ ఎక్స్గ్రేషియా విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (GAIS) కింద మరణించిన 95 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా...
By Medi Samrat Published on 21 Feb 2026 11:24 AM IST
మనిషికి 'బర్డ్ ఫ్లూ' సోకిందన్న ప్రచారం అవాస్తవం: వైద్యారోగ్య శాఖ
చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కోళ్ల మరణాలతో మొదలైన బర్డ్ ఫ్లూ ఆందోళనలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది.
By అంజి Published on 21 Feb 2026 9:13 AM IST
టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. తప్పుల సవరణకు ఛాన్స్
త్వరలో జరగనున్న పదో తరగతి బహిరంగ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల డేటాను పక్కాగా రూపొందించేందుకు..
By అంజి Published on 21 Feb 2026 9:00 AM IST














