ఆంధ్రప్రదేశ్ - Page 2
Andhrapradesh: టెన్త్ విద్యార్థుల సగటు మార్కుల ఆధారంగా టీచర్లకు గ్రేడ్లు
10వ తరగతి విద్యార్థులు సాధించిన సగటు మార్కుల ఆధారంగా సబ్జెక్టు ఉపాధ్యాయులకు గ్రేడ్లు ఇస్తామని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది.
By అంజి Published on 2 Dec 2025 9:40 AM IST
గుడ్న్యూస్.. 'పీఎం అవాస్ యోజన - ఎన్టీఆర్' పథకానికి దరఖాస్తు గడువు పొడిగింపు
నవంబర్ 30తో ముగిసిన పీఎం ఆవాస్ యోజన గ్రామీన (PMAY-G)-NTR పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం డిసెంబర్ 14వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 2 Dec 2025 6:58 AM IST
పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలల్లో పెన్షన్ల పంపిణీ కోసమే రూ.50,763 కోట్లు ఖర్చు చేశామని, దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో సంక్షేమం కోసం వ్యయం...
By Medi Samrat Published on 1 Dec 2025 8:30 PM IST
తిరుపతిలోని హోటళ్లను పేల్చేస్తామంటూ బెదిరింపులు
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.
By Medi Samrat Published on 1 Dec 2025 6:50 PM IST
తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాలలో కూడా రుచికరంగా అన్నప్రసాదాలు
తిరుమల తరహాలో టిటిడి పరిధిలోని ఇతర ఆలయాలలో భక్తులకు అన్నప్రసాదాలను రుచికరంగా, శుచికరంగా, నాణ్యంగా అందించాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్...
By Medi Samrat Published on 1 Dec 2025 4:31 PM IST
సూపర్ సిక్స్ను ఎగతాళి చేశారు.. కానీ సూపర్ హిట్ చేశాం..
ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పేదల సేవలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
By Medi Samrat Published on 1 Dec 2025 2:53 PM IST
Vizag: అందుబాటులోకి అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి.. ఎంట్రీ ఫీజు ఎంతంటే?
కైలాసగిరి కొండపై భారతదేశంలోనే అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ బ్రిడ్జిపై ఒకేసారి 40 మంది పర్యాటకులు...
By అంజి Published on 1 Dec 2025 12:54 PM IST
భయపెడుతున్న పురుగు.. రాష్ట్రంలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు
రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు, కాకినాడ, విశాఖలో 500కుపైగా కేసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
By అంజి Published on 1 Dec 2025 11:18 AM IST
హెచ్ఐవీ కేసుల నియంత్రలో.. దేశంలోనే ఏపీ ఫస్ట్: మంత్రి సత్యకుమార్
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) నిర్దేశించిన 80 శాతం లక్ష్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ...
By అంజి Published on 1 Dec 2025 7:40 AM IST
ఏపీ, తెలంగాణలో అతి భారీ వర్షాలు..ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
దిత్వా తుఫాను ప్రభావంతో నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్...
By అంజి Published on 1 Dec 2025 7:08 AM IST
సర్జికల్ బ్లేడు లోపలే ఉంచి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు.. మంత్రి సీరియస్ యాక్షన్..!
కాకినాడ జిల్లా తునిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓ యువకుడికి శస్త్రచికిత్స సమయంలో సర్జికల్ బ్లేడును లోపలే పెట్టి కుట్టేసిన ఘటనలో ఆర్థోపెడిక్ వైద్యుడు...
By Medi Samrat Published on 30 Nov 2025 7:30 PM IST
Cyclone Ditwah : రేపు స్కూళ్లకు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడిన 'దిత్వా' తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
By Medi Samrat Published on 30 Nov 2025 6:40 PM IST














