ఆంధ్రప్రదేశ్ - Page 2
అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు అధికారిక ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 4:43 PM IST
వైసీపీ నిర్ణయాలతో విద్యుత్ రంగం అస్తవ్యస్తం: సీఎం చంద్రబాబు
సచివాలయంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 2 Dec 2025 3:33 PM IST
ఏపీలో మొంథా తుపాను నష్టంపై అమిత్ షాకు నివేదిక అందజేత
ఆంధ్రప్రదేశ్లో సంభవించిన మొంథా తుపాను కారణంగా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో అన్నిరంగాలకు కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర విద్య, ఐటి...
By Knakam Karthik Published on 2 Dec 2025 1:13 PM IST
'సారీ చెప్పకపోతే.. పవన్ కల్యాణ్ సినిమాలు ఆడవు'.. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా: మంత్రి కోమటిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ 'దిష్టి' వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వాకిటి శ్రీహరిలు ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్...
By అంజి Published on 2 Dec 2025 12:20 PM IST
Andhrapradesh: టెన్త్ విద్యార్థుల సగటు మార్కుల ఆధారంగా టీచర్లకు గ్రేడ్లు
10వ తరగతి విద్యార్థులు సాధించిన సగటు మార్కుల ఆధారంగా సబ్జెక్టు ఉపాధ్యాయులకు గ్రేడ్లు ఇస్తామని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది.
By అంజి Published on 2 Dec 2025 9:40 AM IST
గుడ్న్యూస్.. 'పీఎం అవాస్ యోజన - ఎన్టీఆర్' పథకానికి దరఖాస్తు గడువు పొడిగింపు
నవంబర్ 30తో ముగిసిన పీఎం ఆవాస్ యోజన గ్రామీన (PMAY-G)-NTR పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం డిసెంబర్ 14వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 2 Dec 2025 6:58 AM IST
పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలల్లో పెన్షన్ల పంపిణీ కోసమే రూ.50,763 కోట్లు ఖర్చు చేశామని, దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో సంక్షేమం కోసం వ్యయం...
By Medi Samrat Published on 1 Dec 2025 8:30 PM IST
తిరుపతిలోని హోటళ్లను పేల్చేస్తామంటూ బెదిరింపులు
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.
By Medi Samrat Published on 1 Dec 2025 6:50 PM IST
తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాలలో కూడా రుచికరంగా అన్నప్రసాదాలు
తిరుమల తరహాలో టిటిడి పరిధిలోని ఇతర ఆలయాలలో భక్తులకు అన్నప్రసాదాలను రుచికరంగా, శుచికరంగా, నాణ్యంగా అందించాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్...
By Medi Samrat Published on 1 Dec 2025 4:31 PM IST
సూపర్ సిక్స్ను ఎగతాళి చేశారు.. కానీ సూపర్ హిట్ చేశాం..
ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పేదల సేవలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
By Medi Samrat Published on 1 Dec 2025 2:53 PM IST
Vizag: అందుబాటులోకి అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి.. ఎంట్రీ ఫీజు ఎంతంటే?
కైలాసగిరి కొండపై భారతదేశంలోనే అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ బ్రిడ్జిపై ఒకేసారి 40 మంది పర్యాటకులు...
By అంజి Published on 1 Dec 2025 12:54 PM IST
భయపెడుతున్న పురుగు.. రాష్ట్రంలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు
రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కేసులు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు, కాకినాడ, విశాఖలో 500కుపైగా కేసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
By అంజి Published on 1 Dec 2025 11:18 AM IST














