ఆంధ్రప్రదేశ్ - Page 2
ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం, పనితీరును మెరుగుపరిచే...
By అంజి Published on 24 Feb 2026 6:49 AM IST
ఏపీలో ఏసీబీ పంజా..లంచం తీసుకుంటూ దొరికిపోయిన సీఐ, ఎస్ఐ, ఎంఈఓ
ఆంధ్రప్రదేశ్లో ACB సోమవారం జరిపిన దాడుల్లో ఇద్దరు పోలీస్ అధికారులు, ఒక మండల విద్యాధికారి (MEO), ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు
By Knakam Karthik Published on 23 Feb 2026 9:30 PM IST
రాజమండ్రి కల్తీ పాల ఘటన..మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
By Knakam Karthik Published on 23 Feb 2026 8:14 PM IST
కల్తీ పాల సరఫరాపై నిగ్గుతేల్చండి..షర్మిల డిమాండ్
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 23 Feb 2026 6:50 PM IST
కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్..బాధ్యులపై కఠిన చర్యలకు నిర్ణయం
కల్తీ పాలు తాగి ప్రజలు అస్వస్థతకు గురికావడం మరియు మరణాల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 23 Feb 2026 3:44 PM IST
టీటీడీ నెయ్యి టెండర్లలో భారీ గోల్మాల్..వైసీపీ సంచలన ట్వీట్
శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
By Knakam Karthik Published on 23 Feb 2026 3:26 PM IST
నెల్లూరులో విషాదం..ఇంట్లో తండ్రి మృతదేహం, ఇంటర్ పరీక్షకు కొడుకు
నెల్లూరు జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 23 Feb 2026 3:07 PM IST
ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది..రాజమండ్రి కల్తీ పాల ఘటనపై జగన్ ఫైర్
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై మాజీ సీఎం వై.ఎస్. జగన్ తీవ్ర దిగ్భ్రాంతి మరియు ఆవేదన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 23 Feb 2026 2:11 PM IST
తిరుమలలో భక్తురాలికి పాము కాటు ప్రచారం అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ
తిరుమలలో 'దర్శన క్యూలైన్ లో మహిళా భక్తురాలికి పాము కాటు' అని వివిధ ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా వాస్తవ దూరమని టీటీడీ తెలిపింది.
By అంజి Published on 23 Feb 2026 1:30 PM IST
రఘురామ కృష్ణంరాజుకు వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారి అరెస్టు
2021లో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ కె. రఘురామ కృష్ణంరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన...
By అంజి Published on 23 Feb 2026 12:42 PM IST
'ఈ-టంగ్ టూ ఈ-నోస్'.. తిరుమలలో రూ. 25 కోట్లతో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్
తిరుమల శ్రీవారి ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు, భక్తులకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
By అంజి Published on 23 Feb 2026 10:26 AM IST
ఏపీలో డిజిటల్ విప్లవం: రూ. 2,432 కోట్లతో ప్రతి గ్రామానికి హై-స్పీడ్ ఇంటర్నెట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల గ్రామాల వరకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే లక్ష్యంతో..
By అంజి Published on 23 Feb 2026 7:37 AM IST














