హైదరాబాద్
Hyderabad : రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఈ
హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది
By Knakam Karthik Published on 4 Feb 2026 2:05 PM IST
Hyderabad: వేర్వేరు కేసుల్లో బాలికలపై లైంగిక వేధింపులు, ఐదుగురు దోషులకు శిక్ష
హైదరాబాద్లో బాలికలపై లైంగిక వేధింపుల కేసులో ఐదుగురు దోషులకు న్యాయస్థానం శిక్ష విధించింది.
By Knakam Karthik Published on 4 Feb 2026 11:58 AM IST
సిగాచీ ఫ్యాక్టరీలో 54 మంది మృతి ఘటన..ఎండీకి హైకోర్టు బెయిల్ మంజూరు
సిగాచి ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By Knakam Karthik Published on 3 Feb 2026 9:30 PM IST
తెలంగాణలో మరో మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు
By Knakam Karthik Published on 3 Feb 2026 8:52 PM IST
Hyderabad: నగరవాసులకు GHMC హెచ్చరిక..రోడ్లపై చెత్త, మూత్ర విసర్జన చేస్తే జరిమానా
హైదరాబాద్లో GHMC ప్రత్యేక శుభ్రతా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
By Knakam Karthik Published on 3 Feb 2026 5:00 PM IST
Hyderabad: నిమ్స్లో రేపు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా, హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లోని మెడికల్ ఆంకాలజీ విభాగం...
By అంజి Published on 3 Feb 2026 1:59 PM IST
Hyderabad: హుస్సేన్సాగర్లో దూకి యువతి ఆత్మహత్య.. పెళ్లి కావడం లేదని..
పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ యువతి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
By అంజి Published on 3 Feb 2026 10:25 AM IST
రంగారెడ్డిలో ఘోర విషాదం..చెరువులో శవాలై తేలిన ఇద్దరు బాలురు
రంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 2 Feb 2026 7:31 PM IST
Hyderabad: పీజీ హాస్టళ్లే లక్ష్యంగా.. ల్యాప్టాప్లు దొంగిలిస్తున్న ఇద్దరి అరెస్టు
దుండిగల్లోని బహదూర్పల్లిలో పేయింగ్ గెస్ట్ హాస్టళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస ల్యాప్టాప్ దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
By అంజి Published on 2 Feb 2026 3:28 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో సింగిల్గానే కేసీఆర్ విచారణ షురూ!
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు
By Knakam Karthik Published on 1 Feb 2026 4:13 PM IST
కోఠి కాల్పుల కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన పోలీసులు
కోఠి ఎస్బీఐ దగ్గర జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ రిన్షద్ ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 31 Jan 2026 6:41 PM IST
హైదరాబాద్లో విషాదం.. రైలు కిందపడి ముగ్గురు ఆత్మహత్య
నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. రైలు కింద పడి ఒకే కుటుంబానికి ముగ్గురు ఆత్మహత్య...
By అంజి Published on 31 Jan 2026 11:54 AM IST











