హైదరాబాద్
ఉగాది వేళ..హైదరాబాద్లో ఆధ్మాతిక శోభ
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్ మహానగరం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.
By Knakam Karthik Published on 19 March 2026 11:20 AM IST
ప్రేమ పెళ్లికి పెద్దల నిరాకరణ..హైదరాబాద్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సికింద్రాబాద్లోని చిల్కలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 19 March 2026 7:05 AM IST
హైదరాబాద్లో భారీగా కల్తీ పనీర్ సీజ్..3,000 కిలోల నకిలీ పనీర్ పట్టివేత
హైదరాబాద్లో కల్తీ పనీర్ తయారీ మరియు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు.
By Knakam Karthik Published on 18 March 2026 8:40 PM IST
దారుణం..అక్కను బాత్రూమ్లో హత్య చేసి ముక్కలుగా నరికి చెరువులో పడేశాడు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని బాటసింగారం గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది
By Knakam Karthik Published on 18 March 2026 7:01 PM IST
పేదవాడు మురికిలోనే బతకాలా? మూసీ పునరుజ్జీవంపై విపక్షాలకు భట్టి ప్రశ్న
మూసీ పునరుజ్జీవం అనేది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదని, అది ఒక సామాజిక బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు
By Knakam Karthik Published on 18 March 2026 6:20 PM IST
Hyderabad: ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం
ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి.
By Knakam Karthik Published on 18 March 2026 2:48 PM IST
Hyderabad: సెల్లార్లో క్లాసులు.. ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్కు రూ.36,240 జరిమానా
హైదరాబాద్లోని ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ సంస్థకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-III కీలక ఆదేశాలు జారీ చేసింది.
By అంజి Published on 18 March 2026 10:20 AM IST
ఆ అమ్మాయిల విషయంలో జాగ్రత్త.. సజ్జనార్ హెచ్చరిక
మోసపోయే వాళ్లు ఉన్నంత వరకూ మోసం చేసే వాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. అలాంటి వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
By Medi Samrat Published on 17 March 2026 7:20 PM IST
డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధన.. తెలంగాణ 'సారథి' పోర్టల్లో నమోదు తప్పనిసరి!
హైదరాబాద్ నగరవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అనధికార డ్రైవింగ్ స్కూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది.
By అంజి Published on 17 March 2026 1:27 PM IST
Hyderabad: మియాపూర్లో ఫార్మా కంపెనీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు
మంగళవారం (మార్చి 17, 2026) ఉదయం మియాపూర్లో ఒక ప్రైవేట్ మినీ బస్సు బోల్తా పడిన ఘటనలో పది మంది ఫార్మా కంపెనీ ఉద్యోగులు గాయపడ్డారు.
By అంజి Published on 17 March 2026 10:33 AM IST
ప్లాట్లు కొనేముందు జాగ్రత్త.. హైడ్రా కీలక సూచనలు
రాజధానిలో ప్లాట్లు లేదా ఇంటి స్థలాలు కొనుగోలు చేసేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని 'హైడ్రా' కమిషనర్ ఎ.వి. రంగనాథ్ సూచించారు.
By అంజి Published on 17 March 2026 9:29 AM IST
Hyderabad: జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను రాయితీ.. వడ్డీలో 90% మాఫీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో రెండు వారాల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో, ఆస్తి పన్ను వసూళ్లపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్...
By అంజి Published on 17 March 2026 7:44 AM IST














