హైదరాబాద్
సికింద్రాబాద్..మిల్ట్రీ ఆర్మీ ఇంజనీరింగ్ కాలేజీలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబాటు
సికింద్రాబాద్ మిలిటరీ ఆర్మీ ఇంజినీరింగ్ కాలేజీలో నకిలీ ఆర్మీ గుర్తింపు కార్డుతో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడటం కలకలం రేపుతోంది.
By Knakam Karthik Published on 20 Jun 2025 1:30 PM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి నేనే, హైకమాండ్ టికెట్ నాకే ఇస్తుంది: అజారుద్దీన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి తానేనని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజారుద్దీన్ అన్నారు
By Knakam Karthik Published on 20 Jun 2025 12:45 PM IST
మోదీ ప్రధాని అయ్యాక 'యోగా'ను ప్రపంచానికి గిఫ్ట్గా ఇచ్చారు: కిషన్ రెడ్డి
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం, ప్రపంచానికి ఇచ్చిన అద్భుత బహుమతి యోగా..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 20 Jun 2025 12:18 PM IST
బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కు నీతా అంబానీ విరాళం.. ఎంతనో తెలుసా.?
నీతా అంబానీ హైదరాబాద్లో ప్రముఖ బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి రూ.కోటి విరాళం ఇచ్చారు.
By Knakam Karthik Published on 20 Jun 2025 11:59 AM IST
పెళ్లిళ్లు, పంక్షన్ల కోసం.. సరసమైన ధరలకు హాళ్లను ప్రారంభించిన జీహెచ్ఎంసీ
వివాహాలు, పుట్టినరోజులు, ఇతర కుటుంబ లేదా సొసైటీ సమావేశాలకు సరసమైన స్థలాలను అందించడానికి జీహెచ్ఎంసీ బహుళార్ధసాధక ఫంక్షన్ హాళ్లను నిర్మిస్తోంది.
By అంజి Published on 20 Jun 2025 8:46 AM IST
Hyderabad: హీలియం గ్యాస్ పీల్చి CA సూసైడ్..తలకు కవర్ చుట్టుకుని..
పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టెడ్ అకౌంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చి బౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
By Knakam Karthik Published on 19 Jun 2025 1:30 PM IST
విషాదం..దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి దూకి సాఫ్ట్వేర్ సూసైడ్
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది
By Knakam Karthik Published on 19 Jun 2025 12:27 PM IST
తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, హైదరాబాద్లో అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్..ఓపెనింగ్ ఎప్పుడంటే?
హైదరాబాద్లో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది.
By Knakam Karthik Published on 19 Jun 2025 7:44 AM IST
గూగుల్ వినూత్న సంస్థ, మాది వినూత్న ప్రభుత్వం: సీఎం రేవంత్
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC)ను ప్రారంభించడం సంతోషంగా ఉంది..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 18 Jun 2025 2:30 PM IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏమన్నారంటే?
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి...
By అంజి Published on 18 Jun 2025 12:48 PM IST
బేగంపేట్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు
హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.
By Knakam Karthik Published on 18 Jun 2025 12:19 PM IST
హైదరాబాద్లో ప్రారంభానికి సిద్ధంగా మరో ఫ్లైఓవర్
GHMC కమిషనర్ RV కర్ణన్, శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ను పరిశీలించారు.
By Medi Samrat Published on 17 Jun 2025 9:16 PM IST