హైదరాబాద్
GHMC వెబ్సైట్లో అందుబాటులోకి ఆస్తి పన్ను సేవలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మంగళవారం, అక్టోబర్ 28న, గతంలో మీసేవా కేంద్రాలలో మాత్రమే అందుబాటులో ఉన్న అన్ని ఆస్తి పన్ను...
By అంజి Published on 29 Oct 2025 8:00 AM IST
1.27 ఎకరాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమణలను హైడ్రా మంగళవారం తొలగించింది.
By Medi Samrat Published on 28 Oct 2025 6:50 PM IST
రూ. 425 కోట్లతో ఆదిబట్లలో ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL), సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ సంయుక్తంగా రూ.425 కోట్ల పెట్టుబడితో ఆదిభట్లలో ఏర్పాటు చేసిన "ఏరో ఇంజిన్...
By Medi Samrat Published on 28 Oct 2025 6:36 PM IST
హైదరాబాద్లో జమ్మూకు చెందిన ఎయిర్హోస్టెస్ సూసైడ్
హైదరాబాద్ నగర శివార్లలోని రాజేంద్రనగర్లోని తన ఇంట్లో మంగళవారం ప్రముఖ విమానయాన సంస్థలో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
By Knakam Karthik Published on 28 Oct 2025 4:17 PM IST
174 ఏళ్ల చరిత్ర.. మున్షి నాన్ అవుట్ లెట్ మూసివేత
హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణం కోసం ఓల్డ్ సిటీలో చారిత్రాత్మక 'మున్షి నాన్' అవుట్ లెట్ ను నేలమట్టం చేశారు.
By Medi Samrat Published on 28 Oct 2025 3:28 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్..సీఎం రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఫిక్స్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ ఖరారు అయింది
By Knakam Karthik Published on 28 Oct 2025 11:22 AM IST
Hyderabad: పారిశుధ్య కార్మికుల గైర్హాజరు.. జరిమానా విధించనున్న జీహెచ్ఎంసీ!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) త్వరలో అధిక గైర్హాజరు కారణంగా పారిశుద్ధ్య కార్మికులపై జరిమానా విధించడం ప్రారంభించవచ్చు.
By అంజి Published on 28 Oct 2025 9:27 AM IST
Jubilee Hills: 'కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాల్సిన టైమొచ్చింది'.. మైనార్టీలతో కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలను మోసం చేసిందని, తన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని, భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో పొత్తు పెట్టుకుందని భారత రాష్ట్ర...
By అంజి Published on 28 Oct 2025 8:12 AM IST
జూబ్లీహిల్స్ బైపోల్..కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి సహా 100 మంది రౌడీషీటర్ల బైండోవర్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు రౌడీషీటర్లను బైండోవర్ చేశారు
By Knakam Karthik Published on 27 Oct 2025 2:40 PM IST
మూడ్రోజుల్లో 98 కేసులు..ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా
కర్నూలులో బస్సు ప్రమాద ఘటన తర్వాత హైదరాబాద్లో రవాణా శాఖ అధికారులు మూడ్రోజులుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేస్తున్నారు
By Knakam Karthik Published on 27 Oct 2025 2:04 PM IST
Hyderabad: చాదర్ఘాట్ కాల్పుల ఘటన.. స్వతంత్ర్య దర్యాప్తుకు ఎంఐంఎం డిమాండ్
అక్టోబర్ 25, శనివారం చాదర్ఘాట్లో దొంగ అని చెప్పబడుతున్న వ్యక్తిపై జరిగిన కాల్పులపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్...
By అంజి Published on 26 Oct 2025 1:30 PM IST
సీపీ సజ్జనార్ డీపీ పెట్టుకుని.. సైబర్ నేరగాళ్ల మోసాలు
నేరస్థుల వెన్నులో వణుకు పుట్టించే ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ పేరుతోనే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
By అంజి Published on 26 Oct 2025 8:49 AM IST














