క్రైం
Hyderabad: పైలట్ శిక్షణా విద్యార్థినిపై అత్యాచారం.. వీడియోలతో బెదిరించి..
హైదరాబాద్లోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. పైలట్ కావాలనే లక్ష్యంతో శిక్షణ కోసం వచ్చిన ఒక యువతిపై...
By అంజి Published on 8 April 2026 12:07 PM IST
13 ఏళ్ల బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం.. వర్షం పడుతుండగా వివస్త్రను చేసి..
నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లిన 13 ఏళ్ల బాలికపై ఐదుగురు కార్మికులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
By అంజి Published on 8 April 2026 9:30 AM IST
దారుణం.. పసిబిడ్డను చంపి కత్తెరతో కోసుకున్న మహిళ
హర్యానాలోని గురుగ్రామ్లో మనసును కలిచివేసే దారుణ ఘటన వెలుగుచూసింది. భర్తతో ఏర్పడిన చిన్నపాటి వివాదం ఒక పసిప్రాణాన్ని బలితీసుకుంది.
By అంజి Published on 8 April 2026 7:24 AM IST
మేనకోడలిపై అఘాయిత్యం చేశాడని..సొంత కొడుకుపై పోలీసులకు తల్లి ఫిర్యాదు!
ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో ఒక తల్లి తన సొంత కొడుకుపైనే పోలీసులకు ఫిర్యాదు చేసిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 7 April 2026 4:00 PM IST
సంగారెడ్డి జిల్లాలో దారుణం.. పోలీసు ముందే భార్యను గొంతు కోసి చంపిన భర్త
సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన సిద్ధారెడ్డి భార్య కవిత, ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తితో కలిసి ఉండేందుకు తన భర్తను...
By అంజి Published on 7 April 2026 12:55 PM IST
దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. మృతదేహాన్ని వంతెన కింద పడేసి..
మణిపూర్లోని ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగుచూసింది. సహాయక శిబిరంలో (Relief Camp) నివసిస్తున్న ఏడేళ్ల చిన్నారి అదృశ్యమైన...
By అంజి Published on 7 April 2026 7:46 AM IST
ప్రేమ పేరుతో దారుణం.. బాలిక గొంతు కోసి చంపిన ప్రియుడు
ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ప్రియుడే తన స్నేహితుడితో కలిసి 17 ఏళ్ల దళిత బాలికను...
By అంజి Published on 6 April 2026 10:20 AM IST
నకిలీ ప్రేమ.. నమ్మించిన ట్రేడింగ్: సాఫ్ట్వేర్ ఇంజనీర్ను రూ.2.36 కోట్లు ముంచిన సైబర్ నేరగత్తె
హైదరాబాద్కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైబర్ నేరగాళ్ల మాయలో పడి ఏకంగా ₹2.36 కోట్లు పోగొట్టుకున్నాడు.
By అంజి Published on 6 April 2026 9:32 AM IST
కాబోయే భర్తతో మాట్లాడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో 18 ఏళ్ల లక్ష్మీ సరోజ్ అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. లక్ష్మికి ఈ ఏడాది నవంబర్లో వివాహం నిశ్చయమైంది.
By అంజి Published on 6 April 2026 7:52 AM IST
మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన..భార్యను చంపి, రెండ్రోజులు శవంతోనే గడిపిన భర్త
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో మనసును కలచివేసే దారుణ ఘటన వెలుగుచూసింది
By Knakam Karthik Published on 5 April 2026 8:10 PM IST
హైదరాబాద్లో ఘోరం..స్కూటీని కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లిన డీసీఎం, వివాహిత మృతి
హైదరాబాద్లోని మాదాపూర్ ఐటీ హబ్ పరిధిలో శనివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 5 April 2026 3:30 PM IST
దారుణం.. ప్రియురాలిని మొబైల్ ఛార్జర్ వైరుతో గొంతు నులిమి చంపేశాడు
మహారాష్ట్రలోని చంద్రపూర్లో 22 ఏళ్ల యువకుడు తన ప్రియురాలిని కిరాతకంగా హతమార్చి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన...
By అంజి Published on 5 April 2026 9:56 AM IST














