క్రైం
మీర్పేట్ భవాని హత్య కేసు.. భార్యను ముక్కలుగా నరకడానికి గల కారణం అదే!.. వెలుగులోకి సంచలన విషయాలు
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మీర్పేట్ భవాని హత్య కేసులో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. భవాని, గురుమూర్తి ఇద్దరు దంపతులు..
By అంజి Published on 20 Dec 2025 11:59 AM IST
Video: వికారాబాద్లో దారుణం.. భార్యను కొట్టి చంపిన భర్త, అత్తమామలు
వికారాబాద్ జిల్లా సాయిపూర్లో దారుణం జరిగింది. పరమేశ్ అనే వ్యక్తి భార్య అనూషను దారుణంగా కొట్టి చంపాడు.
By అంజి Published on 19 Dec 2025 4:43 PM IST
విషాదం.. దీపం వెలిగించడానికి అనుమతించలేదని.. నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్య
తమిళనాడులోని మధురైలో గురువారం 40 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపతున్ వద్ద...
By అంజి Published on 19 Dec 2025 3:19 PM IST
పెళ్లి పేరుతో దారుణం.. 19 ఏళ్ల యువతిపై ముగ్గురు గ్యాంగ్ రేప్
కర్ణాటకలోని మాగడిలో దారుణం జరిగింది. 19 ఏళ్ల యువతిని వివాహం చేసుకుంటానని చెప్పి, ఆమె అశ్లీల చిత్రాలతో బ్లాక్ మెయిల్...
By అంజి Published on 19 Dec 2025 12:04 PM IST
Hyderabad: ఓఆర్ఆర్ వద్ద ప్రమాదం..ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 19 Dec 2025 11:42 AM IST
ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో భారీ మోసం.. జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎండీ శ్రీనివాస్ అరెస్ట్
ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో వందలాది మంది గృహ కొనుగోలుదారులను మోసం చేసిన కేసులో జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ...
By అంజి Published on 19 Dec 2025 11:41 AM IST
ముస్లిం భార్య విషయంలో జరిగిన గొడవ.. తల్లిదండ్రులను దారుణంగా చంపి..
డబ్బు, భూమి, మతాంతర వివాహం విషయంలో చాలా కాలంగా కొనసాగుతున్న కుటుంబ వివాదం ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ లో డబుల్ మర్డర్ కు దారితీసింది.
By Medi Samrat Published on 18 Dec 2025 3:47 PM IST
ఇన్స్పెక్టర్కు రక్తంతో రాసిన ప్రేమ లేఖను పంపిన మహిళ.. అసలు కథ ఇదే..!
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 17 Dec 2025 3:26 PM IST
Hyderabad: మైలార్దేవ్పల్లిలో కారు బీభత్సం.. ఇద్దరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
మైలార్ దేవ్ పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
By అంజి Published on 17 Dec 2025 10:42 AM IST
Hyderabad: చందానగర్లో విషాదం.. వాష్రూమ్లో 9 ఏళ్ల బాలుడు ఆత్మహత్య
చందానగర్లోని రాజిందర్ రెడ్డి కాలనీ సమీపంలోని తన ఇంట్లో తొమ్మిదేళ్ల బాలుడు మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
By అంజి Published on 17 Dec 2025 8:25 AM IST
Nizamabad : వచ్చారు.. కాల్చి చంపారు.. డాబా దగ్గర వదిలేశారు..!
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని దేవీతండా వద్ద జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. లారీలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు, మరో లారీ డ్రైవర్ను కాల్చి...
By Medi Samrat Published on 16 Dec 2025 9:25 PM IST
హైదరాబాద్లో దారుణం.. కూతురిని మూడో అంతస్తు నుంచి తోసేసి చంపిన తల్లి.. 'దేవుడు తన పాపను మళ్లీ పుట్టిస్తాడని'..
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన జరిగింది. పిల్లలకు ఏ చిన్న దెబ్బ తాకినా కూడా తల్లిదండ్రులు విలవిలలాడిపోతూ ఉంటారు.
By అంజి Published on 16 Dec 2025 1:40 PM IST














