క్రైం
ఫోన్ అతిగా వాడొద్దని తిట్టడంతో.. 13 ఏళ్ల బాలుడు సూసైడ్
తమిళనాడులోని తిరుప్పూర్కు చెందిన 13 ఏళ్ల బాలుడు తన ఫోన్ను ఎక్కువగా వాడుతున్నాడని తల్లిదండ్రులు తిట్టడంతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 21 Jun 2025 8:38 AM IST
ప్రియుడిని చంపేసిన తండ్రి, కొడుకు.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
లక్నోలోని రహీమాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గురువారం ఒక మహిళ ఆత్మహత్య చేసుకుని మరణించింది.
By అంజి Published on 21 Jun 2025 8:12 AM IST
Hyderabad: ఆగివున్న లారీని ఢీకొట్టిన బైక్.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
హయత్నగర్ వద్ద శుక్రవారం రోడ్డుపై ఆగి ఉన్న లారీని తన మోటార్సైకిల్తో ఢీకొట్టడంతో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందాడు.
By అంజి Published on 20 Jun 2025 12:48 PM IST
Hyderabad: ఘోర ప్రమాదం.. బస్సు చక్రాల కింద పడి మహిళ మృతి
అప్పటివరకు సంతోషంగా భర్తతో మాట్లాడుతూ బండి మీద వెళ్తున్న ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లేందుటే మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
By అంజి Published on 20 Jun 2025 10:02 AM IST
బాలల గృహంలో దారుణం.. ఇద్దరు బాలికలపై ప్యూన్ అత్యాచారం.. నోటిలో గుడ్డను కుక్కి..
పూణేలోని ఒక బాలల గృహంలో 11 ఏళ్ల ఇద్దరు విద్యార్థినిలపై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై 55 ఏళ్ల ప్యూన్ రమేష్ దగ్డు సాథే అరెస్టు చేయబడ్డాడు.
By అంజి Published on 20 Jun 2025 9:38 AM IST
వ్యభిచార గృహంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు
సంతోష్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు.
By Medi Samrat Published on 19 Jun 2025 6:07 PM IST
అనుమానం రాకుండా.. ప్రియుడి నెంబర్నే అలా సేవ్ చేసుకుంది..!
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో వ్యక్తి ఉన్నాడంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి.
By Medi Samrat Published on 19 Jun 2025 3:38 PM IST
Hyderabad: హీలియం గ్యాస్ పీల్చి CA సూసైడ్..తలకు కవర్ చుట్టుకుని..
పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టెడ్ అకౌంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చి బౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
By Knakam Karthik Published on 19 Jun 2025 1:30 PM IST
విషాదం..దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి దూకి సాఫ్ట్వేర్ సూసైడ్
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది
By Knakam Karthik Published on 19 Jun 2025 12:27 PM IST
డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని భారీ మోసం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 2BHK ఫ్లాట్లను కేటాయిస్తామంటూ డబ్బు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడిన ఆరోపణలపై రియల్ ఎస్టేట్ బ్రోకర్ సహా నలుగురిని...
By Medi Samrat Published on 18 Jun 2025 9:15 PM IST
Hyderabad : హనీ ట్రాప్ చేసి వృద్ధుడి నుంచి రూ. 38 లక్షలు కాజేశారు..!
హైదరాబాద్ నగరానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని హనీ ట్రాప్ చేసి రూ.38.73 లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు.
By Medi Samrat Published on 18 Jun 2025 6:11 PM IST
కమల్ కౌర్ హత్య.. పోస్టుమార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాంచన్ కుమారి అలియాస్ కమల్ కౌర్ భభి పోస్ట్మార్టం నివేదికలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి
By Medi Samrat Published on 18 Jun 2025 5:38 PM IST