క్రైం
ప్రేమించిన అమ్మాయి కోసం లండన్ నుండి వచ్చి.. ఆమె పెళ్లి మరొకరితో అని తెలిసి..!
ప్రేమించిన యువతి వేరొకరిని వివాహం చేసుకుంటోందన్న బాధతో లండన్ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
By Medi Samrat Published on 28 Nov 2025 6:56 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు
కేరళలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్పై అత్యాచారం కేసు నమోదైంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఒక మహిళ...
By అంజి Published on 28 Nov 2025 9:40 AM IST
లివ్ ఇన్ పార్ట్నర్ని చంపి.. డెడ్బాడీని కారులో వేసి.. ఆపై ఇంట్లో నిద్రపోయిన నిందితుడు
ఢిల్లీలో 35 ఏళ్ల వ్యక్తి తన 44 ఏళ్ల లివ్-ఇన్ భాగస్వామితో జరిగిన గొడవ తర్వాత ఆమెను చంపి, ఆమె మృతదేహాన్ని తన కారులో వేసి పారవేయడానికి ప్రయత్నించాడు.
By అంజి Published on 28 Nov 2025 7:39 AM IST
షాకింగ్.. హాస్టల్ వాష్రూమ్లో మగబిడ్డకు జన్మనిచ్చిన టెన్త్ విద్యార్థిని
కర్ణాటకలోని కొప్పల్ జిల్లా కుకనూర్లో దారుణం జరిగింది. ప్రభుత్వ బాలికల హాస్టల్లోని వాష్రూమ్లో 10వ తరగతి విద్యార్థిని మగబిడ్డకు జన్మనిచ్చింది.
By అంజి Published on 28 Nov 2025 6:52 AM IST
వికారాబాద్లో నవ వివాహిత ఆత్మహత్య.. భర్త వేధింపులు తాళలేక..
వికారాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి భర్త వేధింపుల కారణంగా నవ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 27 Nov 2025 6:20 PM IST
సహోద్యోగుల లైంగిక వేధింపులు..బావిలో దూకి ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు సూసైడ్
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 27 Nov 2025 8:14 AM IST
నకిలీ 'నందిని' నెయ్యి రాకెట్ నడిపేది వీరే..!
కర్ణాటకలోని బెంగళూరులో కల్తీ 'నందిని' నెయ్యి రాకెట్ను నడుపుతున్న జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరినీ శివకుమార్, రమ్యగా గుర్తించారు.
By Medi Samrat Published on 26 Nov 2025 3:34 PM IST
ఇంట్లో భార్యభర్తల మృతదేహాలు.. గోడపై లిప్స్టిక్తో ఓ మొబైల్ నెంబర్, కారణం రాసి..
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఒక వివాహిత ఇంట్లోనే మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
By Knakam Karthik Published on 26 Nov 2025 2:25 PM IST
ప్రియురాలు మోసం చేసిందని.. ప్రియుడు ఆత్మహత్య
ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది.
By అంజి Published on 26 Nov 2025 12:41 PM IST
వందే భారత్ ట్రైన్ ఢీకొని నర్సింగ్ విద్యార్థులు మృతి.. సీసీటీవీ ఫుటేజ్లో మాత్రం..
బెంగళూరులోని చిక్కబనవర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ఇద్దరు నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు మరణించారు.
By Medi Samrat Published on 25 Nov 2025 7:00 PM IST
హైదరాబాద్లో విషాదం..బిల్డింగ్ పైనుంచి దూకి టెన్త్ విద్యార్థిని సూసైడ్
హైదరాబాద్లోని హబ్సిగూడలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 25 Nov 2025 10:18 AM IST
హైదరాబాద్లో ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
నార్సింగిలో నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న గ్యాంగ్ను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
By Knakam Karthik Published on 24 Nov 2025 8:40 AM IST














