క్రైం
విషాదం: కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్..ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 14 April 2025 4:34 PM IST
కాబోయే భర్త ముందే యువతిపై గ్యాంగ్రేప్.. 8 మంది అరెస్టు
ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లో ఒక టీనేజీ బాలికపై ఎనిమిది మంది వ్యక్తులు ఆమె కాబోయే భర్తను బందీగా ఉంచి సామూహిక అత్యాచారం చేశారు.
By అంజి Published on 14 April 2025 12:27 PM IST
రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
గుజరాత్ తీరానికి సమీపంలో రూ.1800 కోట్ల విలువైన దాదాపు 300 కిలోల మాదకద్రవ్యాలను నార్కోటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
By అంజి Published on 14 April 2025 11:00 AM IST
విషాదం.. లవ్ మ్యారేజ్ చేసుకున్న కూతురు.. తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 14 April 2025 9:00 AM IST
పీఎన్బీ రుణ మోసం కేసు.. బెల్జియంలో మెహుల్ చోక్సీ అరెస్టు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రుణ మోసం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం అధికారులు అరెస్టు చేసినట్లు వర్గాలు ధృవీకరించాయి.
By అంజి Published on 14 April 2025 8:08 AM IST
భర్త పైశాచికం.. కూతురికి జన్మనిచ్చిందని.. భార్యపై స్కూడ్రైవర్, సుత్తితో దాడి
ఆడపిల్లకు జన్మనిచ్చిందని ఒక మహిళపై ఆమె భర్త దారుణంగా దాడి చేశాడు.
By అంజి Published on 14 April 2025 6:50 AM IST
ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం, హత్య.. నిందితుడి ఎన్కౌంటర్
కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
By అంజి Published on 14 April 2025 6:34 AM IST
ఆస్తి వివాదం.. మహిళకు బలవంతంగా మద్యం తాగించి.. ఆపై..
ఉత్తరప్రదేశ్లోని ఎటావాలో 28 ఏళ్ల వితంతువును.. ఓ ఆస్తి వ్యాపారి గొంతు కోసి చంపాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 13 April 2025 5:00 PM IST
దారుణం.. 13 ఏళ్ల బాలికపై నెలల తరబడి అత్యాచారం.. 8 మంది అరెస్టు
సిక్కింలోని గ్యాల్షింగ్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై నెలల తరబడి అత్యాచారం చేసిన కేసులో నలుగురు బాలురు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు...
By అంజి Published on 13 April 2025 3:16 PM IST
శివాలయంలో 5 దేవతా విగ్రహాలు ధ్వంసం.. స్థానికుల ఆగ్రహాం
రాజస్థాన్ జైపూర్లోని లాల్ కోఠి ప్రాంతంలోని ఒక శివాలయాన్ని శనివారం తెల్లవారుజామున దుండగులు ధ్వంసం చేశారు.
By అంజి Published on 13 April 2025 2:17 PM IST
విషాదం: ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం, ముగ్గురు మహిళలు మృతి
ఆటోను రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు
By Knakam Karthik Published on 13 April 2025 8:36 AM IST
బొమ్మ తుపాకీతో బ్యాంకునే దోచేయాలనుకున్నాడు.. కానీ
కోల్కతాలోని సర్వే పార్క్ ప్రాంతంలో 31 ఏళ్ల వ్యక్తి బొమ్మ తుపాకీని ఉపయోగించి బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు.
By Medi Samrat Published on 12 April 2025 4:00 PM IST