క్రైం
నాలుగేళ్లుగా ఐటీ కంపెనీలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు.. టీమ్ లీడర్ సహా ఆరుగురు అరెస్ట్
మహారాష్ట్రలోని నాసిక్లోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో టీమ్ లీడర్తో సహా ఆరుగురిని అరెస్టు...
By Medi Samrat Published on 9 April 2026 9:20 PM IST
నర్సుతో అక్రమ సంబంధం కారణంగానే డాక్టర్ భార్యను చంపాడు.. కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..!
బెంగుళూరులో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది, ఒక సర్జన్ తన సొంత డాక్టర్ భార్యను చంపాడు.
By Medi Samrat Published on 9 April 2026 7:30 PM IST
తప్పుడు 'పోక్సో' కేసు పెడతామంటూ.. లక్షలు వసూలు చేసిన మహిళా పోలీస్ ఇన్ఫ్లూయెన్సర్..!
మహారాష్ట్రలోని పుణెలో ముగ్గురు పోలీసులు కలిసి లక్షలు వసూలు చేశారు. ఇన్స్టాగ్రామ్లో భారీ ఫాలోయింగ్ ఉన్న 'దామిని స్క్వాడ్' మహిళా పోలీస్ సోనాలి హింగేతో...
By Medi Samrat Published on 9 April 2026 5:30 PM IST
Hyderabad: పైలట్ శిక్షణా విద్యార్థినిపై అత్యాచారం.. వీడియోలతో బెదిరించి..
హైదరాబాద్లోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. పైలట్ కావాలనే లక్ష్యంతో శిక్షణ కోసం వచ్చిన ఒక యువతిపై...
By అంజి Published on 8 April 2026 12:07 PM IST
13 ఏళ్ల బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం.. వర్షం పడుతుండగా వివస్త్రను చేసి..
నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లిన 13 ఏళ్ల బాలికపై ఐదుగురు కార్మికులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
By అంజి Published on 8 April 2026 9:30 AM IST
దారుణం.. పసిబిడ్డను చంపి కత్తెరతో కోసుకున్న మహిళ
హర్యానాలోని గురుగ్రామ్లో మనసును కలిచివేసే దారుణ ఘటన వెలుగుచూసింది. భర్తతో ఏర్పడిన చిన్నపాటి వివాదం ఒక పసిప్రాణాన్ని బలితీసుకుంది.
By అంజి Published on 8 April 2026 7:24 AM IST
మేనకోడలిపై అఘాయిత్యం చేశాడని..సొంత కొడుకుపై పోలీసులకు తల్లి ఫిర్యాదు!
ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో ఒక తల్లి తన సొంత కొడుకుపైనే పోలీసులకు ఫిర్యాదు చేసిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 7 April 2026 4:00 PM IST
సంగారెడ్డి జిల్లాలో దారుణం.. పోలీసు ముందే భార్యను గొంతు కోసి చంపిన భర్త
సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన సిద్ధారెడ్డి భార్య కవిత, ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తితో కలిసి ఉండేందుకు తన భర్తను...
By అంజి Published on 7 April 2026 12:55 PM IST
దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. మృతదేహాన్ని వంతెన కింద పడేసి..
మణిపూర్లోని ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగుచూసింది. సహాయక శిబిరంలో (Relief Camp) నివసిస్తున్న ఏడేళ్ల చిన్నారి అదృశ్యమైన...
By అంజి Published on 7 April 2026 7:46 AM IST
ప్రేమ పేరుతో దారుణం.. బాలిక గొంతు కోసి చంపిన ప్రియుడు
ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ప్రియుడే తన స్నేహితుడితో కలిసి 17 ఏళ్ల దళిత బాలికను...
By అంజి Published on 6 April 2026 10:20 AM IST
నకిలీ ప్రేమ.. నమ్మించిన ట్రేడింగ్: సాఫ్ట్వేర్ ఇంజనీర్ను రూ.2.36 కోట్లు ముంచిన సైబర్ నేరగత్తె
హైదరాబాద్కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైబర్ నేరగాళ్ల మాయలో పడి ఏకంగా ₹2.36 కోట్లు పోగొట్టుకున్నాడు.
By అంజి Published on 6 April 2026 9:32 AM IST
కాబోయే భర్తతో మాట్లాడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో 18 ఏళ్ల లక్ష్మీ సరోజ్ అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. లక్ష్మికి ఈ ఏడాది నవంబర్లో వివాహం నిశ్చయమైంది.
By అంజి Published on 6 April 2026 7:52 AM IST













