క్రైం
Hyderabad: విషాదం.. ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విద్యార్థిని కుటుంబంలో...
By అంజి Published on 23 Dec 2025 12:12 PM IST
ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది.. చివరికి పిల్లల డీఎన్ఏ తో మ్యాచ్ చేసిన పోలీసులు
భర్తను కొట్టి చంపి, మృతదేహాన్ని చెక్కల మెషిన్ లో ముక్కలు చేసినందుకు ఒక మహిళ, ఆమె ప్రేమికుడిని అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
By అంజి Published on 23 Dec 2025 10:11 AM IST
Crime Report: 2025లో ఆంధ్రప్రదేశ్లో అత్యాచారం, హత్యలతో పాటు తగ్గిన నేరాలు.. రిపోర్ట్ ఇదిగో
రాష్ట్రంలో మొత్తం నేరాలు 5.5% తగ్గాయి, 16 జిల్లాలలో కేసుల సంఖ్య తగ్గుదల, 10 జిల్లాలలో కేసుల సంఖ్య పెరుగుదల నమోదయ్యాయి.
By అంజి Published on 23 Dec 2025 8:45 AM IST
Hyderabad : ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
మేడిపల్లి హత్య కేసును పోలీసులు చేధించారు. భార్య తన ప్రియుడితో కలిసి ఈ హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు.
By Medi Samrat Published on 22 Dec 2025 7:50 PM IST
సైబర్ మోసానికి గురై ప్రాణం తీసుకున్న రిటైర్డ్ ఐజీ
సైబర్ మోసాలు ఎంతో మందిని ఆర్థికంగా దిగజారిపోయేలా చేయడమే కాకుండా.. మరెంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఇంకొందరు ప్రాణాలను కూడా తీసుకుంటూ ఉన్నారు.
By Medi Samrat Published on 22 Dec 2025 7:10 PM IST
దారుణం.. 8 రూపాయలు ఇస్తానని ఆశ చూపి ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి
బీహార్ రాష్ట్రంలో ఐదేళ్ల బాలుడితో అసభ్యంగా ప్రవర్తించిన ఉదంతం వెలుగు చూసింది.
By Medi Samrat Published on 22 Dec 2025 3:50 PM IST
కులాంతర వివాహం చేసుకున్నందుకు.. గర్భిణీ స్త్రీ దారుణ హత్య
కులాంతర వివాహం తర్వాత కొన్ని నెలలకు గ్రామానికి తిరిగి వచ్చిన గర్భిణీపై హత్యాయత్నం జరిగింది.
By అంజి Published on 22 Dec 2025 2:05 PM IST
Hyderabad: అమ్మాయి విషయంలో గొడవ.. యువకుడిని కత్తితో పొడిచిన స్నేహితులు
బాలాపూర్లో ఒక అమ్మాయికి సంబంధించిన విషయంలో జరిగిన గొడవలో 20 ఏళ్ల యువకుడిని అతని స్నేహితులు కత్తితో పొడిచారు.
By అంజి Published on 22 Dec 2025 12:40 PM IST
AndhraPradesh: 'అన్నను చంపిందని'.. పగతో వదినను చంపిన మరిది
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో దారుణ ఘటన జరిగింది. గతంలో తన అన్న హత్యకు వదినే కారణమని...
By అంజి Published on 22 Dec 2025 11:41 AM IST
'అమ్మ, నాన్న క్షమించండి'.. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య
ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్ జిల్లాలోని ఒక విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ విద్యార్థిని (20) శనివారం రాత్రి తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించింది.
By అంజి Published on 22 Dec 2025 10:46 AM IST
ఏపీలో దారుణం.. ఇన్స్టాలో లవ్.. లాడ్జ్లో బాలికపై నలుగురు గ్యాంగ్రేప్
సోషల్ మీడియా స్నేహాలు విషాదాంతమవుతున్నాయి. తాజాగా ఇన్స్టాలో పరిచయమైన ఇంటర్ అమ్మాయిని రాహుల్ అనే..
By అంజి Published on 21 Dec 2025 11:22 AM IST
అబార్షన్ చేయించాడని ప్రియురాలు వాగ్వాదం.. మంచానికి కట్టేసి కత్తితో పొడిచిన వివాహితుడు
ఢిల్లీలో 35 ఏళ్ల మహిళకు బలవంతంగా గర్భస్రావం చేయించడంపై జరిగిన వాదన తర్వాత ఆమె ప్రేమికుడు ఆమెను పలుసార్లు కత్తితో పొడిచాడని పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 21 Dec 2025 6:30 AM IST













