క్రైం - Page 2
Hyderabad: చందానగర్లో విషాదం.. వాష్రూమ్లో 9 ఏళ్ల బాలుడు ఆత్మహత్య
చందానగర్లోని రాజిందర్ రెడ్డి కాలనీ సమీపంలోని తన ఇంట్లో తొమ్మిదేళ్ల బాలుడు మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
By అంజి Published on 17 Dec 2025 8:25 AM IST
Nizamabad : వచ్చారు.. కాల్చి చంపారు.. డాబా దగ్గర వదిలేశారు..!
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని దేవీతండా వద్ద జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. లారీలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు, మరో లారీ డ్రైవర్ను కాల్చి...
By Medi Samrat Published on 16 Dec 2025 9:25 PM IST
హైదరాబాద్లో దారుణం.. కూతురిని మూడో అంతస్తు నుంచి తోసేసి చంపిన తల్లి.. 'దేవుడు తన పాపను మళ్లీ పుట్టిస్తాడని'..
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన జరిగింది. పిల్లలకు ఏ చిన్న దెబ్బ తాకినా కూడా తల్లిదండ్రులు విలవిలలాడిపోతూ ఉంటారు.
By అంజి Published on 16 Dec 2025 1:40 PM IST
దారుణం..భర్తపై దాడిచేసి మహిళను ఆటోలో తీసుకువెళ్లి గ్యాంగ్రేప్
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 16 Dec 2025 11:01 AM IST
సెల్ఫీ కావాలని అడిగి.. కబడ్డీ ఆటగాడిని కాల్చి చంపేశారు
సోమవారం పంజాబ్లోని మొహాలీలో జరిగిన టోర్నమెంట్లో పాల్గొంటున్న కబడ్డీ ఆటగాడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
By అంజి Published on 16 Dec 2025 10:20 AM IST
సహజీవనం చేసిన మహిళ తల నరికి.. మరో స్త్రీని వివాహం చేసుకోడానికి ప్రయత్నించి..
ఉత్తరప్రదేశ్లో జరిగిన దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. తనతో లివిన్ ఉంటున్న మహిళ తల నరికి, ఆమె మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేసిన కేసులో పోలీసులు ఒక...
By Medi Samrat Published on 15 Dec 2025 5:20 PM IST
Hyderabad: పాతబస్తీలో మత్తు ఇంజక్షన్ల మాఫియా కలకలం
పాతబస్తీలో మత్తు ఇంజక్షన్ల మాఫియా కలకలం సృష్టిస్తోంది
By Knakam Karthik Published on 15 Dec 2025 2:43 PM IST
విషాదం..రోడ్డు ప్రమాదంలో MBBS విద్యార్థిని మృతి, తండ్రికి తీవ్రగాయాలు
హయత్ నగర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 15 Dec 2025 11:44 AM IST
Telangana Crime: దారుణం.. అదనపు కట్నం కోసం.. భార్యను చంపేసిన భర్త!
మహబూబాబాద్ జిల్లా పరిధిలోని కొమ్ముగూడెం తండాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. భర్త చంపేశాడు.
By అంజి Published on 15 Dec 2025 8:49 AM IST
ఏపీలో ఘోరం.. భార్యను చంపి బైక్పై తీసుకెళ్లాడు
పల్నాడు జిల్లా మాచవరంలో దారుణం జరిగింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి భార్య మహాలక్ష్మిని గొంతు నులిమి చంపేశాడు.
By అంజి Published on 14 Dec 2025 12:38 PM IST
Hyderabad: అమీన్పూర్ పరువు హత్య కేసు.. రిమాండ్లో నిందితులు.. సంచలన విషయాలు బయటపెట్టిన సీఐ
అమీన్పూర్ పరువు హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. బీరంగూడ ప్రాంతానికి చెందిన శ్రవణ్ సాయి (20) అనే యువకుడు..
By అంజి Published on 14 Dec 2025 12:13 PM IST
భార్య చెల్లెలిని తీసుకుని పారిపోయిన వ్యక్తి.. పోలీసులకు మామ ఫిర్యాదు
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఒక వ్యక్తి తన భార్య చెల్లెలితో కలిసి పారిపోయాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువతి తండ్రి దాఖలు...
By అంజి Published on 14 Dec 2025 7:10 AM IST














