క్రైం - Page 2
'రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్స్ కావు'.. ఎంపీ కామెంట్స్
చేవెళ్ల బస్సు ప్రమాదంపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
By Medi Samrat Published on 4 Nov 2025 5:10 PM IST
Hyderabad Crime : అంబర్ పేట కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. మాజీ భార్యే ప్లాన్ చేసి..
అంబర్పేట్ డీడీ కాలనీలో గత నెల 29వ తేదీన జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు
By Knakam Karthik Published on 4 Nov 2025 4:36 PM IST
'నీకోసం నా భార్యను చంపేశాను'.. ఐదుగురు మహిళలకు మెసేజ్.. బెంగళూరులో వైద్యుడి క్రూరత్వం
తన భార్యను హత్య చేశాడనే ఆరోపణలతో అరెస్టయిన బెంగళూరు వైద్యుడు నేరం జరిగిన వారాల తర్వాత నలుగురైదుగురు మహిళలకు...
By అంజి Published on 4 Nov 2025 1:40 PM IST
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం..కోలివింగ్ హాస్టల్స్లో దందా
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కలకలం రేపాయి.
By Knakam Karthik Published on 4 Nov 2025 11:02 AM IST
దారుణం.. 17 ఏళ్ల బాలికను తుపాకీతో కాల్చిన యువకుడు
హర్యానాలోని ఫరీదాబాద్లో 17 ఏళ్ల బాలికపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
By అంజి Published on 4 Nov 2025 8:53 AM IST
Telangana: తుపాకీ దొంగిలించి ఆత్మహత్య చేసుకున్న పోలీసు
బెట్టింగ్ యాప్లలో పెట్టుబడి పెట్టి డబ్బు పోగొట్టుకున్న 26 ఏళ్ల కానిస్టేబుల్ సోమవారం సంగారెడ్డిలోని మహబూబ్సాగర్...
By అంజి Published on 4 Nov 2025 7:06 AM IST
Accident : మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం
రాజస్థాన్లోని జైపూర్లో 17 వాహనాలను డంపర్ ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 3 Nov 2025 4:44 PM IST
దారుణం..లైట్లు ఆర్పివేయాలని చెప్పినందుకు మేనేజర్ను డంబెల్తో కొట్టిచంపిన టెకీ
బెంగళూరులో కార్యాలయంలో లైట్లు ఆర్పే విషయంలో జరిగిన వాదన ప్రాణాంతకంగా మారింది
By Knakam Karthik Published on 3 Nov 2025 2:38 PM IST
దారుణం.. కాలేజీ విద్యార్థినిపై ముగ్గురు గ్యాంగ్రేప్
తమిళనాడులోని కోయంబత్తూరులోని విమానాశ్రయ ప్రాంతం వెనుక ఆదివారం రాత్రి 19 ఏళ్ల కళాశాల విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.
By అంజి Published on 3 Nov 2025 12:50 PM IST
8 ఏళ్ల దళిత బాలుడిపై ఉపాధ్యాయులు దాడి.. ప్యాంటులో తేలు వేసి..
సిమ్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదేళ్ల దళిత బాలుడిపై పదే పదే దాడి చేసి, అతని ప్యాంటులో తేలు వేసినందుకు..
By అంజి Published on 3 Nov 2025 8:26 AM IST
రాజస్థాన్లో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన టెంపో.. 15 మంది అక్కడికక్కడే మృతి
రాజస్థాన్లోని జోధ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్ మాల ఎక్స్ప్రెస్వేపై ఆదివారం రాత్రి ఆగి ఉన్న ట్రక్కును టెంపో..
By అంజి Published on 2 Nov 2025 9:10 PM IST
రెచ్చిపోయిన భార్య మాజీ ప్రియుడు.. కత్తితో పొడిచి పొడిచి దాడి.. భర్తకు 70 కుట్లు
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక జంట తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాలి భర్తను కారులో పలుసార్లు పొడిచి చంపి తీవ్రంగా...
By అంజి Published on 2 Nov 2025 8:05 PM IST














