టాప్ స్టోరీస్
Andhrapradesh: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును రాష్ట్ర విద్యాశాఖ పొడిగించింది. గతంలో ఈ నెల 15వ తేదీ వరకు రుసుంతో చెల్లించవచ్చని చెప్పగా...
By అంజి Published on 8 Dec 2025 8:16 AM IST
ఓయో, హోటళ్లలో ఇకపై ఆధార్ కాపీ అవసరం లేదు!
వెరిఫికేషన్ పేరుతో హోటళ్లు, ఈవెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆధార్ కాపీలను తీసుకోకుండా యూఐడీఏఐ కొత్త రూల్ తీసుకురానుంది.
By అంజి Published on 8 Dec 2025 8:03 AM IST
'మేడ్చల్లో మల్లారెడ్డి భూ కబ్జాకు పాల్పడ్డారు'.. కవిత సంచలన ఆరోపణలు
మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి మేడ్చల్లో వేల ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత ఆరోపించారు.
By అంజి Published on 8 Dec 2025 7:53 AM IST
Vijayawada: కోతికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు
విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ (PCR) సమీపంలోని పార్కులో శనివారం చనిపోయిన కోతికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు.
By అంజి Published on 8 Dec 2025 7:41 AM IST
విస్తృత భద్రతా ఏర్పాట్ల మధ్య జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం రాచకొండ పోలీస్ కమిషనరేట్ బహుళ అంచెల, సాంకేతికత ఆధారిత భద్రతా చర్యలను అమలులోకి తెచ్చింది.
By అంజి Published on 8 Dec 2025 7:34 AM IST
శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి.
By అంజి Published on 8 Dec 2025 7:25 AM IST
హైదరాబాద్లో రేపే గ్లోబల్ సమ్మిట్..27 అంశాలపై చర్చలు
రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు...
By Knakam Karthik Published on 7 Dec 2025 9:20 PM IST
ఇండిగో సంక్షోభం..వెలుగులోకి కొత్త వివరాలు
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను చుట్టుముట్టిన భారీ సంక్షోభం కొనసాగుతుండగా, ఈ పరిస్థితికి దారితీసిన సంఘటనల వరుసపై కొత్త వివరాలు వెలుగులోకి...
By Knakam Karthik Published on 7 Dec 2025 8:37 PM IST
హైదరాబాద్ రోడ్లకు ట్రంప్ ఎవెన్యూ, రతన్ టాటా, గూగుల్ స్ట్రీట్ పేర్లు..సీఎం వినూత్న ప్రతిపాదన
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకు వచ్చారు.
By Knakam Karthik Published on 7 Dec 2025 8:09 PM IST
ఇండిగో ప్యాసింజర్లకు ఊరట..రూ.610 కోట్లు రీఫండ్స్ ప్రాసెస్
ఇండిగో మొత్తం రూ.610 కోట్ల రీఫండ్లను ప్రాసెస్ చేసి, ప్రయాణీకులకు 3,000 సామాను పంపిణీ చేసిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
By Knakam Karthik Published on 7 Dec 2025 6:54 PM IST
కాస్ట్లీ ఫోన్ కొనివ్వాలని డిమాండ్..తండ్రి కాదనడంతో బోరుబావిలో దూకిన కొడుకు
జార్ఖండ్లో విషాదం జరిగింది. ఖరీదైన మొబైల్ ఫోన్ కొనుగోలుకు తండ్రి నిరాకరించడంతో మనస్తాపం చెందిన కుమారుడు బోరుబావిలో దూకి మరణించాడు
By Knakam Karthik Published on 7 Dec 2025 6:21 PM IST
ఏపీలో విషాదం..నీటిసంపులో పడి అన్నదమ్ములు మృతి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 7 Dec 2025 5:33 PM IST











