టాప్ స్టోరీస్
Video : గ్రౌండ్లో ఆటగాళ్ల గొడవ.. స్టాండ్స్లో అభిమానుల ముష్టి యుద్ధం..!
ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ వివాదాలతో నిండిపోయింది.
By Medi Samrat Published on 14 April 2025 6:36 PM IST
ప్రజావాణి అర్జీలపై కీలక నిర్ణయం..సీఎం దగ్గర యాక్సెస్
ప్రజావాణి కార్యక్రమంలో మరింత పారదర్శకమైన విధానాలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
By Knakam Karthik Published on 14 April 2025 6:30 PM IST
ఒకసారి ఉక్రెయిన్ రండి.. ఏం జరిగిందో చూడండి.. ట్రంప్కు జెలెన్స్కీ ఆహ్వానం
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు అమెరికా సహా పలు దేశాలు నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
By Medi Samrat Published on 14 April 2025 5:47 PM IST
గిగ్ వర్కర్లకు చట్టం..ముసాయిదాపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లకు భద్రత కల్పించే బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
By Knakam Karthik Published on 14 April 2025 5:42 PM IST
కేసీఆర్, కేటీఆర్ పగటి కలలు కనడం మానుకోవాలి
కేసీఆర్, కేటీఆర్ పగటి కలలు కనడం మానుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 14 April 2025 5:18 PM IST
ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు బస చేసిన హోటల్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్లోని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బస చేసిన హోటల్లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 14 April 2025 5:01 PM IST
రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్న ప్రియాంక గాంధీ భర్త
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు.
By Medi Samrat Published on 14 April 2025 4:40 PM IST
విషాదం: కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్..ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 14 April 2025 4:34 PM IST
తెలంగాణలో అమలవుతున్నది అంబేద్కర్ రాజ్యాంగమా? అనుముల రాజ్యాంగమా?: కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 14 April 2025 4:17 PM IST
గుడ్న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..ఆ పథకం పునఃప్రారంభిస్తామని ప్రకటన
అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు
By Knakam Karthik Published on 14 April 2025 3:58 PM IST
HCU భూములపై స్పందించిన మోడీ..కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
హర్యానా యమునా నగర్ ర్యాలీలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 14 April 2025 3:21 PM IST
దేశ వ్యాప్తంగా కుల గణన అత్యంత అవసరం: ఖర్గే
దేశ వ్యాప్తంగా కుల గణన అత్యంత అవసరం..అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
By Knakam Karthik Published on 14 April 2025 3:06 PM IST