టాప్ స్టోరీస్
Andhrapradesh: ఫీజు కట్టలేదని స్కూల్ సిబ్బంది దాడి.. చూపు కోల్పోయిన 12 ఏళ్ల విద్యార్థి
పాఠశాల ఫీజు చెల్లించలేదని బోధనేతర ఉద్యోగి దాడి చేయడంతో 12 ఏళ్ల విద్యార్థి ఒక కంటి చూపు కోల్పోయిన సంఘటనపై మదనపల్లె సబ్ డివిజన్ పోలీసులు దర్యాప్తు...
By అంజి Published on 10 Oct 2025 1:07 PM IST
కీలక మలుపు తీసుకున్న భారత్–అఫ్గానిస్తాన్ సంబంధాలు
భారత్, ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు కీలక మలుపు తీసుకున్నాయి.
By Knakam Karthik Published on 10 Oct 2025 12:58 PM IST
Jagtial: రైతులకు పరిహారం చెల్లించలేదని.. ఆర్డీవో ఆఫీస్ ఆస్తులను జప్తు చేసిన కోర్టు
రైల్వే లైన్ కోసం భూములు సేకరించిన రైతులకు జారీ చేసిన పరిహార ఉత్తర్వులను పాటించడంలో విఫలమైనందుకు..
By అంజి Published on 10 Oct 2025 12:30 PM IST
ఈ నెల 13న ఢిల్లీకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..14న కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 13న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు
By Knakam Karthik Published on 10 Oct 2025 12:19 PM IST
ఇద్దరు బాలికలపై నలుగురు అత్యాచారం.. కారులో కిడ్నాప్ చేసి, అడవికి తీసుకెళ్లి..
జార్ఖండ్లోని గర్హ్వా జిల్లాలో ఇద్దరు మైనర్ గిరిజన బాలికలను కిడ్నాప్ చేసిన తర్వాత నలుగురు అత్యాచారం చేశారు.
By అంజి Published on 10 Oct 2025 12:05 PM IST
Hyderabad: స్టాక్ మార్కెట్ స్కామ్.. ఆశపడి 7.88 కోట్లు కొల్పోయిన వ్యాపారవేత్త
స్టాక్ మార్కెట్ పెట్టుబడి సలహాదారులమని చెప్పుకుంటూ మోసగాళ్ళు సంప్రదించిన తర్వాత, కెపిహెచ్బి కాలనీకి చెందిన 55 ఏళ్ల వ్యాపారవేత్త అధునాతన ఆన్లైన్...
By అంజి Published on 10 Oct 2025 11:46 AM IST
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. దుబాయ్కి దారి మళ్లింపు
శుక్రవారం ఆస్ట్రియాలోని వియన్నా నుండి న్యూఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా దుబాయ్కు..
By అంజి Published on 10 Oct 2025 10:58 AM IST
బంజారాహిల్స్లో రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఆక్రమణలను హైడ్రా తొలగించి, రూ.750 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమి హైడ్రా స్వాధీనం చేసుకుంది.
By Knakam Karthik Published on 10 Oct 2025 10:57 AM IST
రోజుకు రూ.20 సేవ్ చేస్తే లక్షాధికారి.. అదే రూ.120 సేవ్ చేస్తే కోటీశ్వరులూ అవ్వొచ్చు.. ఎలాగంటే?
మీరు రోజుకు కేవలం రూ.20 పొదుపు చేయడం ద్వారా లక్షాధికారిగా మారొచ్చని మీకు తెలుసా? కేవలం రూ.20లతో లక్షాధికారి అంటే..
By అంజి Published on 10 Oct 2025 10:26 AM IST
ఏమీ చేయకుండానే ఒబామాకు నోబెల్ ఇచ్చారు, నేను 8 యుద్ధాలు ముగించా: ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విమర్శలు గుప్పించారు.
By Knakam Karthik Published on 10 Oct 2025 10:15 AM IST
హైదరాబాద్లో దారుణం..8 ఏళ్ల బాలికపై అత్యాచారం
హైదరాబాద్లో మరో దారుణం జరిగింది. అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు
By Knakam Karthik Published on 10 Oct 2025 9:23 AM IST
గ్యాస్ సిలిండర్ పేలి కూలిన ఇల్లు..ఐదుగురు దుర్మరణం
అయోధ్యలోని పురా కలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాగ్లా భారీ గ్రామంలో ఒక ఇల్లు కూలిపోవడంతో కనీసం ఐదుగురు మరణించారు.
By Knakam Karthik Published on 10 Oct 2025 9:12 AM IST