టాప్ స్టోరీస్
100 రూపాయలకే T20 వరల్డ్ కప్ టికెట్లు.. సొంతం చేసుకోండిలా..!
2026లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
By Medi Samrat Published on 11 Dec 2025 7:29 PM IST
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు.
By Medi Samrat Published on 11 Dec 2025 7:11 PM IST
భర్తే కాలయముడు.. అందాల సుందరిని అంతం చేశాడు..!
మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టినా జోక్సిమోవిక్ (38) ను అతి దారుణంగా చంపేశారు. అయితే ఆమె భర్తే ఈ హత్య చేసినట్లుగా అధికారులు ధృవీకరించారు.
By Medi Samrat Published on 11 Dec 2025 6:59 PM IST
ఉమర్ ఖలీద్కు మధ్యంతర బెయిల్..
2020 ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్కు గురువారం ఢిల్లీ కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ లభించింది.
By Medi Samrat Published on 11 Dec 2025 6:30 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబి) మాజీ చీఫ్ ప్రభాకర్ రావును శుక్రవారం ఉదయం 11 గంటలకు పోలీసుల ఎదుట...
By Medi Samrat Published on 11 Dec 2025 5:33 PM IST
పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు
క్యాబినెట్ భేటీ ప్రారంభానికి ముందు ఏపీ మంత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిశారు
By Medi Samrat Published on 11 Dec 2025 5:02 PM IST
ట్రక్కు కాలువలో పడి 21 మంది కూలీలు మృతి
అరుణాచల్ ప్రదేశ్లో విచారకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. కూలీలతో వెళ్తున్న ట్రక్కు కాలువలో పడి 21 మంది మరణించారు.
By Medi Samrat Published on 11 Dec 2025 4:52 PM IST
పరిహారం ప్రకటించిన ఇండిగో..!
డిసెంబర్ ప్రారంభంలో దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమానాలు ఒకదాని తరువాత ఒకటి రద్దు చేయబడ్డాయి.
By Medi Samrat Published on 11 Dec 2025 3:45 PM IST
ఆశ్చర్యం.. భారత జట్టులో అత్యంత కష్టపడే ఆటగాడు కోహ్లీ కాదట.?
జాతీయ జట్టులో శుభ్మన్ గిల్ కష్టపడి పనిచేసే ఆటగాడని భారత జట్టు దూకుడు ఓపెనర్ యశస్వి జైస్వాల్ అన్నాడు.
By Medi Samrat Published on 11 Dec 2025 3:09 PM IST
జన ఔషధి కేంద్రాల మూసివేతపై కర్ణాటక సర్కార్కు ఎదురుదెబ్బ
ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రాంగణంలో పని చేస్తున్న జన ఔషధి కేంద్రాలను మూసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు...
By Knakam Karthik Published on 11 Dec 2025 1:30 PM IST
ఆదేశాలు పాటించలేదని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు
కోర్టు ఆదేశాలను పాటించలేదని ఆరోపిస్తూ దాఖలైన ధిక్కార కేసులో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 11 Dec 2025 12:42 PM IST
జవహర్నగర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో సంచలన మలుపు
హైదరాబాద్లోని జవహర్నగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట్ రత్నం హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
By Knakam Karthik Published on 11 Dec 2025 11:46 AM IST











