టాప్ స్టోరీస్
లోక్సభ నియోజకవర్గాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించిన టీడీపీ.. పూర్తి జాబితా ఇదిగో
ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం పార్టీ పార్లమెంటు నియోజకవర్గాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకాన్ని ప్రకటించారు.
By అంజి Published on 22 Dec 2025 7:24 AM IST
అణురంగంలో ఇక ప్రైవేట్ భాగస్వామ్యం.. శాంతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
భారతదేశ పౌర అణు రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి మార్గం సుగమం చేస్తూ, సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్...
By అంజి Published on 22 Dec 2025 7:09 AM IST
'తెలంగాణ ప్రాజెక్టులకు కేసీఆర్ డెత్ వారెంట్ రాశారు'.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హయాంలో తెలంగాణలో గరిష్టంగా నీటి దోపిడీ జరిగిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 22 Dec 2025 6:57 AM IST
ఇంటికి నిప్పంటించిన అల్లరిమూక .. బీఎన్పీ నాయకుడి 7 ఏళ్ల కుమార్తె సజీవ దహనం
బంగ్లాదేశ్లో రాడికల్ విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది మరణంపై నిరసనలు చెలరేగిన నేపథ్యంలో హింసాత్మక నిరసనకారులు బిఎన్పి నాయకుడి ఇంటికి...
By అంజి Published on 22 Dec 2025 6:48 AM IST
మీరు ఫెయిలై మాపై నిందలు ఎందుకు? మోదీకి ఖర్గే కౌంటర్
ప్రధాని మోదీ తన వైఫల్యాలకు బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు
By Knakam Karthik Published on 21 Dec 2025 9:30 PM IST
అండర్-19 ఆసియా కప్లో భారత్ ఘోర పరాజయం
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత కుర్రాళ్లకు ఊహించని షాక్ తగిలింది
By Knakam Karthik Published on 21 Dec 2025 9:13 PM IST
SIR విషయంలో తెలంగాణ త్వరలోనే మార్గదర్శకంగా నిలుస్తుంది: గ్యానేశ్ కుమార్
ఎస్ఐఆర్ విషయంలో తెలంగాణ త్వరలోనే దేశమంతటికి మార్గదర్శకంగా నిలుస్తుందని..భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ అన్నారు
By Knakam Karthik Published on 21 Dec 2025 8:36 PM IST
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం..ఇప్పటివరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్గ కాలం తర్వాత తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు
By Knakam Karthik Published on 21 Dec 2025 7:27 PM IST
బంగ్లాదేశ్లో హింస..వీసా అప్లికేషన్లను నిలిపివేసిన భారత్
చటోగ్రామ్లోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్లో వీసా సేవలను భారతదేశం నిలిపివేసింది.
By Knakam Karthik Published on 21 Dec 2025 7:04 PM IST
మహిళలకు శుభవార్త..ఉచిత బస్సు ప్రయాణానికి ఇక ఆధార్తో పనిలేదు
మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 21 Dec 2025 6:43 PM IST
మాజీ మావోయిస్టు గాదె ఇన్నారెడ్డికి 14 రోజుల రిమాండ్
మాజీ మావోయిస్టు గాదె ఇన్నారెడ్డికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
By Knakam Karthik Published on 21 Dec 2025 6:23 PM IST
శబరిమలలో మండల పూజకు వేళాయె
శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల పూజ డిసెంబర్ 27న ఉదయం 10.10 గంటల నుండి 11.30 గంటల మధ్య జరుగుతుందని ఆలయ ప్రధాన పూజారి కందరారు మహేష్ మోహనారు తెలిపారు
By Knakam Karthik Published on 21 Dec 2025 6:00 PM IST











