టాప్ స్టోరీస్
Andhra Pradesh: బ్రిడ్జిపై ఢీకొన్న రెండు బైక్లు.. ముగ్గురు స్పాట్ డెడ్
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి గోదావరి నదిపై కొవ్వూరు-రాజమహేంద్రవరం...
By అంజి Published on 3 Feb 2026 7:46 AM IST
తెలంగాణలో ప్రాజెక్ట్ శక్తి.. 60,000 మంది బాలికలకు పునర్వినియోగ శానిటరీ ప్యాడ్లు
తెలంగాణ వ్యాప్తంగా 60,000 మంది బాలికలకు పునర్వినియోగ శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేయడానికి రోటేరియన్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...
By అంజి Published on 3 Feb 2026 7:32 AM IST
ట్రంప్ సంచలన ప్రకటన.. భారత్పై సుంకాలను 18 శాతంకు తగ్గింపు
భారత్ - అమెరికా బిజినెస్ డీల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
By అంజి Published on 3 Feb 2026 6:58 AM IST
'పాఠ్యాంశంగా రావి నారాయణరెడ్డి జీవిత చరిత్ర'.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన సమరయోధుడు రావి నారాయణ రెడ్డికి తెలంగాణ సమాజంలో ప్రభుత్వం....
By అంజి Published on 3 Feb 2026 6:37 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి
ఆర్థికంగా అవసరానికి సహాయం అందుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహనం కొనుగోలు ప్రయత్నాలు...
By జ్యోత్స్న Published on 3 Feb 2026 6:22 AM IST
ఎన్నికల సంఘం మాతో అనుచితంగా ప్రవర్తించింది..మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో దాదాపు 90 నిమిషాల సమావేశం తర్వాత ఎన్నికల సంఘంపై తీవ్ర...
By Knakam Karthik Published on 2 Feb 2026 9:38 PM IST
బెంగాల్లో నిఫా వైరస్ వ్యాప్తి..మయన్మార్ ఎయిర్పోర్టులో నిబంధనలు కఠినతరం
నిపా వైరస్ ప్రవేశించకుండా నిరోధించడానికి మయన్మార్ యాంగోన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్ను కఠినతరం చేశారు
By Knakam Karthik Published on 2 Feb 2026 9:12 PM IST
త్వరలోనే ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్..ఓటీఆర్పై TGPSC కీలక ప్రకటన
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పెండింగ్లో ఉన్న అన్ని నియామక నోటిఫికేషన్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిందని త్వరలో కొత్త ఉద్యోగ...
By Knakam Karthik Published on 2 Feb 2026 7:53 PM IST
రంగారెడ్డిలో ఘోర విషాదం..చెరువులో శవాలై తేలిన ఇద్దరు బాలురు
రంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 2 Feb 2026 7:31 PM IST
పదవిపై వ్యామోహంతో కన్నకూతురికే మరణశాసనం..కాలువలోకి తోసి చంపిన తండ్రి
మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి తన మైనర్ కుమార్తెను చంపి, ఆమె మృతదేహాన్ని నిజామాబాద్లోని కాలువలో పడేశాడని పోలీసులు తెలిపారు
By Knakam Karthik Published on 2 Feb 2026 6:57 PM IST
పాక్ సైన్యం చేతుల్లో మరో 22 మంది హతం..177కి పెరిగిన మృతులు
పాకిస్తాన్ భద్రతా దళాలు మరో 22 మంది ఉగ్రవాదులను హతమార్చాయి
By Knakam Karthik Published on 2 Feb 2026 6:41 PM IST
లొట్ట పీసు కేసు అన్నది మీరే కదా.. ఇన్నోసెంట్ అని నిరూపించుకోండి..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైన సిట్ చాలా మందిని విచారించిందని.. అందులో భాగంగానే కేసీఆర్ విచారణ జరిగిందని వి. హనుమంతరావు(వీహెచ్) అన్నారు.
By Medi Samrat Published on 2 Feb 2026 6:07 PM IST












