టాప్ స్టోరీస్
యాదాద్రి జిల్లాలో పెద్దపులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..!
యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి మండలంలో ఉన్న దత్తాయిపల్లి కంచలో గత 12 రోజులుగా పెద్దపులి సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.
By Medi Samrat Published on 26 Jan 2026 9:20 PM IST
Video : మూడోసారి టైటిల్ గెలిచిన సన్రైజర్స్.. 'కావ్య మారన్' సెలబ్రేషన్ వైరల్..!
SA20 2025-26 సీజన్ ఆదివారం కేప్ టౌన్లో ముగిసింది. సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ ప్రిటోరియా క్యాపిటల్స్ను ఓడించి టైటిల్ను గెలుచుకుంది.
By Medi Samrat Published on 26 Jan 2026 8:30 PM IST
ఇళ్లు లేని పేదలకు గుడ్న్యూస్..!
పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదవారికి ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
By Medi Samrat Published on 26 Jan 2026 7:40 PM IST
28 నుంచి జిల్లాల్లో పర్యటించనున్న మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్..!
ఈ నెల 28 నుంచి 31 వరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్లు జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 26 Jan 2026 7:00 PM IST
సంజూ శాంసన్ పేరిట అత్యంత చెత్త రికార్డు.. రోహిత్ను దాటేస్తాడా..?
న్యూజిలాండ్తో మూడో టీ20లో టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
By Medi Samrat Published on 26 Jan 2026 6:12 PM IST
రేపు గవర్నర్ను కలవనున్న బీఆర్ఎస్ నేతలు
సింగరేణి కుంభకోణం అంశంపై బీఆర్ఎస్ నాయకులు మంగళవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలవనున్నారు.
By Medi Samrat Published on 26 Jan 2026 4:54 PM IST
వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా.. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ : గవర్నర్
2047 నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఇది భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే...
By అంజి Published on 26 Jan 2026 4:19 PM IST
తిలక్ వర్మ కోలుకున్నాడు.. అయినా ఆ రెండు మ్యాచ్లు ఆడడు..!
భారత క్రికెట్ జట్టు యువ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ గాయపడటంతో న్యూజిలాండ్ సిరీస్లోని మొదటి మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు. అతడు ఇప్పుడు ఫిట్గా ఉన్నాడు.
By Medi Samrat Published on 26 Jan 2026 4:16 PM IST
కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి..
కేటీఆర్ నాటకాలు వేయడమే కాదు.. వేయిస్తున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ అన్నారు.
By Medi Samrat Published on 26 Jan 2026 3:56 PM IST
Telangana: తలకిందులుగా జెండా ఎగరేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. పోలీసులకు కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు
తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలోని గాంధీ చౌక్లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారత రాష్ట్ర సమితి...
By అంజి Published on 26 Jan 2026 3:33 PM IST
మోమో ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి.. ఆరుగురు మిస్సింగ్..!
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఆనంద్పూర్(నజీరాబాద్)లో గణతంత్ర దినోత్సవం ఉదయం ఒక భయంకరమైన సంఘటన జరిగింది.
By Medi Samrat Published on 26 Jan 2026 3:14 PM IST
దారుణం.. అనుమానంతో ప్రియురాలిని చంపిన వ్యక్తి.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి..
జనవరి 24న ఆగ్రాలోని పార్వతి విహార్ ప్రాంతంలో ఒక మహిళ హత్య కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.
By అంజి Published on 26 Jan 2026 2:58 PM IST














