టాప్ స్టోరీస్
గత ఐదేళ్లలో దేశంలో ఎన్ని పులులు చనిపోయాయంటే?
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో భారతదేశంలో మొత్తం 628 పులులు మరణించాయి. చాలా వరకూ సహజ మరణాలు కాగా.. కొన్ని వేట, ఇతర కారణాల వల్ల మరణించాయి.
By అంజి Published on 26 July 2024 3:30 PM GMT
కర్ణాటకలో 1,600 టన్నుల లిథియం నిక్షేపాల గుర్తింపు
కర్ణాటకలోని మాండ్య, యాదగిరి జిల్లాల్లో లిథియం వనరులను కనుగొన్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు.
By అంజి Published on 26 July 2024 2:45 PM GMT
బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతున్నట్లుగా మా దగ్గర సమాచారం: మంత్రి కోమటిరెడ్డి
బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతున్నట్లుగా తమకు సమాచారం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
By అంజి Published on 26 July 2024 2:00 PM GMT
Rajanna Sirisilla: గంజాయి తాగేవారు తస్మాత్ జాగ్రత్త
డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే గంజాయి టెస్ట్ నిర్వహించి వాటికి బానిసై తాగే వారిని పట్టుకోవడం జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్...
By అంజి Published on 26 July 2024 1:32 PM GMT
ఓటీటీలోకి జాన్వీ కపూర్ సినిమా
జాన్వీ కపూర్, రాజ్కుమార్ రావ్ నటించిన 'మిస్టర్ అండ్ మిసెస్ మాహి' సినిమా మే 31న విడుదలై బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది.
By అంజి Published on 26 July 2024 1:00 PM GMT
26 మంది గ్రామస్తులను చంపిన గ్యాంగ్
పాపువా న్యూ గినియాలోని ఉత్తర ప్రాంతంలోని మూడు మారుమూల గ్రామాల్లో కనీసం 26 మందిని ముఠా హత్య చేసినట్లు ఐక్యరాజ్యసమితి, పోలీసు అధికారులు తెలిపారు.
By అంజి Published on 26 July 2024 12:47 PM GMT
ఆ మహిళ పాకిస్థాన్కు వెళ్లొచ్చించి.. చివరికి..
మహారాష్ట్రకు చెందిన 24 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ వీసా పొందేందుకు నకిలీ పత్రాలను రూపొందించి పొరుగు దేశానికి వెళ్లి వచ్చిందని...
By అంజి Published on 26 July 2024 12:15 PM GMT
అందుకే ఆ మీటింగ్ ను బహిష్కరిస్తున్నా: రేవంత్ రెడ్డి
ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హాజరుకావడం లేదని అధికారిక వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 26 July 2024 11:30 AM GMT
నిజమెంత: ఆ వీడియో నేపాల్ లో ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించినదేనా?
నేపాల్లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (TIA) వద్ద శౌర్య ఎయిర్లైన్స్ విమానం, 9N-AME (CRJ 200) టేకాఫ్ అవుతుండగా కుప్పకూలింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 26 July 2024 10:45 AM GMT
Andhrapradesh: 'సూపర్ సిక్స్ ఏమైంది'.. ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్
సూపర్ సిక్స్ ఏమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అందులో ప్రకటించిన పథకాలు ఏమయ్యాయి అని నిలదీశారు.
By అంజి Published on 26 July 2024 10:00 AM GMT
డిజిటల్ డిపాజిట్ల రూల్స్ మార్చిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంకింగ్ రూల్స్ను కఠినతరం చేసింది. అమెరికాలో ఎస్వీ బ్యాంకు దివాలా పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా జాగ్రత్త...
By అంజి Published on 26 July 2024 9:15 AM GMT
నిరుద్యోగులు ఆందోళనలు వదలండి.. అండగా నేనున్నా: సీఎం రేవంత్రెడ్డి
రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 26 July 2024 8:00 AM GMT