టాప్ స్టోరీస్
Andhrapradesh: ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభం
అమరావతి: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి బుకింగ్స్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
By అంజి Published on 29 Oct 2024 7:36 AM GMT
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్ టెస్ట్లు చేయాలి : ఎంపీ అనిల్ కుమార్ యాదవ్
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్ టెస్ట్లు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు
By Kalasani Durgapraveen Published on 29 Oct 2024 7:25 AM GMT
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్మన్
నవంబర్ నెల ఆస్ట్రేలియాకు చాలా ముఖ్యమైనది. ఈ నెలలో ఆస్ట్రేలియా పాకిస్తాన్తో T20, ODI సిరీస్లు ఆడవలసి ఉంది.
By Kalasani Durgapraveen Published on 29 Oct 2024 7:18 AM GMT
Hyderabad: ఇంట్లో అగ్నిప్రమాదం.. ఊపిరాడక దంపతుల మృతి
హైదరాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఉంచిన పటాకులకు మంటలు అంటుకోవడంతో ఓ జంట ఉక్కిరిబిక్కిరి అయి మృతి చెందింది.
By అంజి Published on 29 Oct 2024 7:06 AM GMT
బాబా సిద్ధిఖీ కుమారుడికి బెదిరింపులు.. సల్మాన్కు కూడా..
ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిక్కు సోమవారం నాడు హత్య బెదిరింపులు వచ్చాయి.
By Kalasani Durgapraveen Published on 29 Oct 2024 6:41 AM GMT
'కేటీఆరే.. నాకు క్షమాపణ చెప్పాలి'.. లీగల్ నోటీసుపై బండి సంజయ్
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు.
By అంజి Published on 29 Oct 2024 6:02 AM GMT
అలా వారిని తప్పించడం సీఎం అనాలోచిత నిర్ణయం : హరీష్ రావు
తెలంగాణ స్పెషల్ పోలీసుల సమస్యలపై రేవంత్ రెడ్డి వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు ట్విటర్ ద్వారా కోరారు.
By Kalasani Durgapraveen Published on 29 Oct 2024 5:57 AM GMT
'మైక్రోసాఫ్ట్ సహకారం కావాలి'.. సత్య నాదెళ్లను కోరిన మంత్రి నారా లోకేష్
అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో రెడ్ మండ్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు.
By అంజి Published on 29 Oct 2024 5:22 AM GMT
చీర కట్టడంలో గిన్నీస్ రికార్డు సాధించింది.. ఇప్పుడు ఎన్నికల సమరంలోనూ..
మహారాష్ట్ర ఎన్నికలకు ముందు బీజేపీ అధికార ప్రతినిధి షైనా ఎన్సి శివసేన (ఏక్నాథ్ షిండే) పార్టీలో చేరారు.
By Kalasani Durgapraveen Published on 29 Oct 2024 5:16 AM GMT
సిరీస్ గెలిచిన తర్వాత న్యూజిలాండ్కు బ్యాడ్ న్యూస్..!
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. ఈ జట్టు తొలిసారి భారత్లో టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంది.
By Kalasani Durgapraveen Published on 29 Oct 2024 4:41 AM GMT
Vizianagaram: మూడేళ్ల బాలికపై లైంగిక దాడి.. తోటలోకి తీసుకెళ్లి..
విజయనగరం జిల్లా గంట్యాడ మండల పరిధిలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది.
By అంజి Published on 29 Oct 2024 4:34 AM GMT
10 ఏళ్ల బాల్ సంత్ బాబాపై ట్రోలింగ్.. ఏడుగురు యూట్యూబర్లపై తల్లి ఫిర్యాదు
ప్రముఖ 10 ఏళ్ల స్వీయ ప్రకటిత ఆధ్యాత్మిక వక్త బాల్ సంత్ బాబా అలియాస్ అభినవ్ అరోరాను ట్రోల్ చేసినందుకు ఏడుగురు యూట్యూబర్లపై మధుర సూపరింటెండెంట్ ఆఫ్...
By అంజి Published on 29 Oct 2024 3:41 AM GMT