టాప్ స్టోరీస్
పెళ్లయిన నెల రోజులకే భార్య సూసైడ్..అరెస్ట్ భయంతో ఓ హోటల్లో ఉరేసుకుని భర్త ఆత్మహత్య
పెళ్లయిన నెల రోజులకే నవ వధువు సూసైడ్ చేసుకుని చనిపోవడంతో భర్త కూడా ఓ హొటల్ గదిలో ఉరేసుకుని చనిపోయాడు.
By Knakam Karthik Published on 28 Dec 2025 5:40 PM IST
భారత జెర్సీ ధరించి, త్రివర్ణ పతాకం ప్రదర్శించిన పాకిస్తాన్ కబడ్డీ ప్లేయర్..తర్వాత ఏమైందంటే?
ఒక ప్రైవేట్ టోర్నమెంట్లో భారత జట్టు తరపున ఆడిన పాకిస్తాన్ అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు ఉబైదుల్లా రాజ్పుత్పై జాతీయ సమాఖ్య నిరవధికంగా నిషేధం విధించింది
By Knakam Karthik Published on 28 Dec 2025 5:14 PM IST
Video: హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం..ప్లాస్టిక్ కంపెనీలో మంటలు
హైదరాబాద్లో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 28 Dec 2025 4:15 PM IST
నన్ను ఎవరేం చేయలేరు..రేపిస్ట్ అయిన బీజేపీ నేత బెదిరింపుల వీడియో వైరల్
మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 28 Dec 2025 3:53 PM IST
Bihar: ౩ నిమిషాలైతే వందల ప్రాణాలు పోయేవి..పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, 19 బోగీలు చెల్లాచెదురు
బీహార్లోని జాముయ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 28 Dec 2025 3:04 PM IST
ఏపీలోని ప్రభుత్వాస్పత్రుల్లో మరింత చేరువకానున్న వైద్యసేవలు..విధుల్లోకి 784 మంది పీజీ వైద్యులు
సెకండరీ/టీచింగ్ ఆసుపత్రులకు కొత్తగా 784 మంది పీజీ వైద్యులు (సీనియర్ రెసిడెంట్సు) జనవరి 1 నుంచి రాబోతున్నారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్...
By Knakam Karthik Published on 28 Dec 2025 2:32 PM IST
హైదరాబాద్ నగరాభివృద్ధికి, పేదల సంక్షేమానికి పీజేఆర్ కృషి చిరస్మరణీయం: కేటీఆర్
హైదరాబాద్ మహానగర రాజకీయాల్లో గత యాభై ఏళ్లుగా చెరగని ముద్ర వేసిన ధీశాలి, నిఖార్సైన మాస్ లీడర్ పి.జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) అని బీఆర్ఎస్ వర్కింగ్...
By Knakam Karthik Published on 28 Dec 2025 2:18 PM IST
మేఘాలయ సరిహద్దు మీదుగా.. భారత్లోకి ఉస్మాన్ హాది హత్య కేసు నిందితులు: ఢాకా పోలీసులు
బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది హత్యలో ఇద్దరు ప్రధాన అనుమానితులు దేశంలోని మైమెన్సింగ్ నగరంలోని హలుఘాట్ సరిహద్దు...
By అంజి Published on 28 Dec 2025 1:45 PM IST
శుభవార్త.. స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంపు!
పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు గడువు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా...
By అంజి Published on 28 Dec 2025 1:05 PM IST
తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఒకే రోజు ఏడుగురు మృతి
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఆదివారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మరణించారని...
By అంజి Published on 28 Dec 2025 12:23 PM IST
Vizianagaram: చెట్టును ఢీకొన్న మినీ వ్యాన్.. ఇద్దరు మృతి
విజయనగరం జిల్లా గజపతినగరంలో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో మినీ వ్యాన్ అదుపు తప్పి చెట్టును...
By అంజి Published on 28 Dec 2025 11:58 AM IST
గాడిద పాలకు ఎందుకంతా ప్రాధాన్యత!
పూర్వం నుంచి గాడిద పాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా పసి పిల్లలకు తాగించడం వలన దగ్గు, దమ్ము, జలుబు వంటి...
By అంజి Published on 28 Dec 2025 11:36 AM IST











