టాప్ స్టోరీస్
భారత జట్టుపై ఫిర్యాదట.. పీసీబీ ఓవరాక్షన్..!
సెప్టెంబర్ 14 ఆదివారం జరిగిన ఆసియా కప్ గ్రూప్-స్టేజ్ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత ఆటగాళ్లపై ఫిర్యాదు చేశారు.
By Medi Samrat Published on 15 Sept 2025 3:09 PM IST
జూబ్లీహిల్స్ గల్లీగల్లీ తిరుగుతా, ప్రచారం నిర్వహిస్తా: కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్య కారణాలతో వచ్చింది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 3:00 PM IST
యూరియా వినియోగం తగ్గిస్తే ప్రోత్సాహాకాలు..రైతులకు చంద్రబాబు శుభవార్త
యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రోత్సాహాకాలు ప్రకటిస్తాం..అని సీఎం చంద్రబాబు తెలిపారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 2:28 PM IST
Hyderabad: కన్వెన్షన్ హాల్ గోడ కూలి ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు
పేట్ బషీరాబాద్లోని గుండ్లపోచంపల్లిలోని వి కన్వెన్షన్ హాల్ వద్ద సోమవారం తెల్లవారుజామున గోడ కూలి ఒక వలస కార్మికుడు మృతి చెందగా...
By అంజి Published on 15 Sept 2025 1:34 PM IST
తెలంగాణలో దారుణం.. రెచ్చిపోయిన కీచక టీచర్.. 10వ తరగతి విద్యార్థినిపై 3 నెలలుగా లైంగిక దాడి
తెలంగాణలోని నల్గొండ జిల్లా నక్రేకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని..
By అంజి Published on 15 Sept 2025 12:41 PM IST
సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టిన ఏపీసీసీ..ఎందుకు అంటే?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టింది
By Knakam Karthik Published on 15 Sept 2025 12:28 PM IST
కలెక్టర్లు మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుని పాలసీలు అమలు చేయాలి: చంద్రబాబు
కలెక్టర్లు బ్యూరోక్రాటిక్గా కాకుండా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుని పాలసీలు అమలు చేయాలి..అని సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 12:12 PM IST
'ముందు సీఎం చంద్రబాబు ఆ పని చేయించాలి'.. రిటైర్డ్ ఐపీఎస్ నాగేశ్వరరావు వివాదాస్పద ట్వీట్
రిటైర్డ్ ఐపీఎస్ ఎం.నాగేశ్వరరావు.. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 15 Sept 2025 12:08 PM IST
కమీషన్ల కోసమే రీయింబర్స్మెంట్ పెండింగ్..కాంగ్రెస్పై కవిత ఆరోపణలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం ఆడబిడ్డల చదువులను కాలరాస్తోందని..తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 11:56 AM IST
వక్ఫ్ చట్టంలోని కొన్ని సెక్షన్లు నిలిపివేత..సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు
వక్ఫ్ (సవరణ) చట్టంలోని కొన్ని సెక్షన్లపై సోమవారం సుప్రీంకోర్టు తాత్కాలికంగా విరామం ఇవ్వాలని ఆదేశించింది
By Knakam Karthik Published on 15 Sept 2025 11:32 AM IST
Video: కోర్టు బయట భర్తను చెప్పుతో కొట్టిన మహిళ.. ట్రిపుల్ తలాక్ చెప్పాడని..
ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో కోర్టు వెలుపల ఒక మహిళ ఒక వ్యక్తిని చెప్పులతో కొడుతున్న వీడియో వైరల్గా మారింది.
By అంజి Published on 15 Sept 2025 11:17 AM IST
Andrapradesh: మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదల
మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేశారు.
By Knakam Karthik Published on 15 Sept 2025 11:16 AM IST