టాప్ స్టోరీస్
పెరగనున్న ఇళ్ల అమ్మకాల ధరలు: రిపోర్ట్
వడ్డీ రేట్లు, ప్రీమియమైజేషన్ తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల అమ్మకాలు రెండంకెల స్థాయిలో పెరుగుతాయని క్రిసిల్ నివేదిక తెలిపింది.
By అంజి Published on 9 July 2025 4:31 PM IST
ఆయన వారానికి 70 గంటలు పని చేస్తాడా.? రిషి సునక్ కొత్త ఉద్యోగంపై నెటిజన్ల సెటైర్లు..!
బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ గోల్డ్మన్ సాచ్స్లో సీనియర్ సలహాదారుగా చేరారు.
By Medi Samrat Published on 9 July 2025 3:59 PM IST
హైదరాబాద్లో దారుణం.. భర్తను హత్య చేసిన మహిళ
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ తన భర్తను హత్య...
By అంజి Published on 9 July 2025 3:32 PM IST
ముంబై ఉగ్రదాడి నిందితుడి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
26/11 ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవుర్ హుస్సేన్ రాణా జ్యుడీషియల్ కస్టడీని పాటియాలా హౌస్ ప్రత్యేక కోర్టు బుధవారం ఆగస్టు 13 వరకు పొడిగించింది.
By Medi Samrat Published on 9 July 2025 3:13 PM IST
ఆ రిపోర్టర్కు, గిల్కు మధ్య గొడవేంటి.?
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
By Medi Samrat Published on 9 July 2025 2:55 PM IST
కుప్ప కూలిన జాగ్వార్ ఫైటర్ జెట్.. పైలట్ సహా ఇద్దరు మృతి
రాజస్థాన్లోని చురు జిల్లాలోని భానుడా గ్రామం సమీపంలో బుధవారం జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోవడంతో భారత వైమానిక దళం (IAF) పైలట్తో సహా ఇద్దరు వ్యక్తులు...
By అంజి Published on 9 July 2025 2:49 PM IST
'మంత్రి లోకేష్ ఏది చెప్తే.. అది చేస్తారా?'.. అంబటి రాంబాబు ఫైర్
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలు అడ్డుకునేందుకే పోలీసులు ఉన్నారా? అని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు.
By అంజి Published on 9 July 2025 2:16 PM IST
Hyderabad: కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి... 19 మందికి అస్వస్థత.. మంత్రి పరామర్శ
కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఇంట్లో ఒకరు మృతి చెందారు.
By అంజి Published on 9 July 2025 1:41 PM IST
ఆధార్ ఎప్పుడూ మొదటి గుర్తింపు కాదు..UIDAI చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఆధార్ "ఎప్పుడూ మొదటి గుర్తింపు" కాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) CEO భువనేష్ కుమార్ అన్నారు
By Knakam Karthik Published on 9 July 2025 1:30 PM IST
పిల్లలకు లెక్కలు రావట్లేదు.. కేంద్రం సర్వేలో వెలుగులోకి షాకింగ్ విషయాలు
దేశంలోని స్కూళ్లలో విద్యార్థుల్లో ఎక్కువ మందికి లెక్కలు (గణితం) రావడం లేదని కేంద్రం సర్వేలో తేలింది.
By అంజి Published on 9 July 2025 1:00 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు: ఎస్ఐబీ మాజీ చీఫ్ ల్యాప్టాప్, ఫోన్ సీజ్ చేసిన సిట్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 9 July 2025 12:29 PM IST
విషాదం.. వంతెన కూలడంతో నదిలో పడ్డ 5 వాహనాలు.. 9 మంది మృతి
గుజరాత్లోని వడోదర జిల్లాలో వడోదర - ఆనంద్ పట్టణాలను కలిపే పెద్ద వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఐదు వాహనాలు నదిలో పడిపోవడంతో తొమ్మిది మంది మరణించారు.
By అంజి Published on 9 July 2025 12:19 PM IST