టాప్ స్టోరీస్
కూలిన చెక్ డ్యామ్లు.. మంత్రి ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం
పెద్దపల్లి జిల్లా గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో చెక్ డ్యాంలు కూలిపోయిన ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 22 Dec 2025 3:06 PM IST
పంజాబ్ తరుపున బరిలో దిగనున్న గిల్, అభిషేక్ శర్మ..!
త్వరలో జరగనున్న విజయ్ హజారే ట్రోఫీకి 18 మంది సభ్యులతో కూడిన జట్టును పంజాబ్ సోమవారం ప్రకటించింది.
By Medi Samrat Published on 22 Dec 2025 2:52 PM IST
అందుకే కేసీఆర్ ఫాంహౌస్ వదిలి బయటకు వచ్చారు : మంత్రి జూపల్లి
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీ కండలు కరిగి తోలు మాత్రమే...
By Medi Samrat Published on 22 Dec 2025 2:32 PM IST
రేవంత్రెడ్డికి జాతి, నీతి ఏమైనా ఉందా?..హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 22 Dec 2025 2:17 PM IST
జనవరి 1 నుంచి కొత్త పే కమిషన్? జీతాలు పెరుగుతాయా?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో 8వ వేతన సంఘం గురించి అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి.
By Knakam Karthik Published on 22 Dec 2025 2:07 PM IST
కులాంతర వివాహం చేసుకున్నందుకు.. గర్భిణీ స్త్రీ దారుణ హత్య
కులాంతర వివాహం తర్వాత కొన్ని నెలలకు గ్రామానికి తిరిగి వచ్చిన గర్భిణీపై హత్యాయత్నం జరిగింది.
By అంజి Published on 22 Dec 2025 2:05 PM IST
ఉపాధి హామీ పథకం పేరు మార్పు..బీజేపీపై మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు
ఉపాధి హామీ చట్టానికి ఉరి వేయాలని బీజేపీ కుట్రలు చేస్తుంది..అని రాష్ట్ర మంత్రి సీతక్క ఆరోపించారు.
By Knakam Karthik Published on 22 Dec 2025 1:48 PM IST
మావోయిస్టులకు భారీ షాక్..ఛత్తీస్గఢ్లో ఆయుధాల తయారీ కేంద్రం ధ్వంసం
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది
By Knakam Karthik Published on 22 Dec 2025 1:08 PM IST
Hyderabad: అమ్మాయి విషయంలో గొడవ.. యువకుడిని కత్తితో పొడిచిన స్నేహితులు
బాలాపూర్లో ఒక అమ్మాయికి సంబంధించిన విషయంలో జరిగిన గొడవలో 20 ఏళ్ల యువకుడిని అతని స్నేహితులు కత్తితో పొడిచారు.
By అంజి Published on 22 Dec 2025 12:40 PM IST
ప్రకృతిని ధ్వంసం చేసే ఛాన్సే లేదు..ఆరావళికి ముప్పుపై కేంద్రం ప్రకటన
ఆరావళి పర్వతాల విషయంలో ప్రతిపక్షాల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
By Knakam Karthik Published on 22 Dec 2025 12:10 PM IST
AndhraPradesh: 'అన్నను చంపిందని'.. పగతో వదినను చంపిన మరిది
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో దారుణ ఘటన జరిగింది. గతంలో తన అన్న హత్యకు వదినే కారణమని...
By అంజి Published on 22 Dec 2025 11:41 AM IST
'అమ్మ, నాన్న క్షమించండి'.. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య
ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్ జిల్లాలోని ఒక విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ విద్యార్థిని (20) శనివారం రాత్రి తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించింది.
By అంజి Published on 22 Dec 2025 10:46 AM IST











