టాప్ స్టోరీస్
తెలంగాణ హైకోర్టులో 2.33 లక్షల పెండింగ్ కేసులు: కేంద్ర న్యాయ శాఖ
గత రెండేళ్లలో తెలంగాణ హైకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య 0.82% పెరిగిందని, సబార్డినేట్ కోర్టులలో పెండింగ్ కేసులు...
By అంజి Published on 14 Feb 2026 10:00 AM IST
చిత్ర పరిశ్రమలో విషాదం.. దర్శకుడు, నటుడు జో సైమన్ కన్నుమూత
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ చలనచిత్ర దర్శకుడు జో సైమన్ (80) శుక్రవారం బెంగళూరులో గుండెపోటుతో కన్నుమూశారు.
By అంజి Published on 14 Feb 2026 9:07 AM IST
పన్నూన్ హత్యకు కుట్ర కేసు: అమెరికా కోర్టులో నిఖిల్ గుప్తా నేరాంగీకారం
అమెరికా గడ్డపై ఖలిస్తానీ వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న...
By అంజి Published on 14 Feb 2026 8:42 AM IST
ఏపీ బడ్జెట్ 2026-27: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా భారీ పద్దు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు (ఫిబ్రవరి 14, 2026) ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను...
By అంజి Published on 14 Feb 2026 8:23 AM IST
నిరుద్యోగులకు అలర్ట్.. 28,740 పోస్టులు.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు గుడ్న్యూస్. భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా...
By అంజి Published on 14 Feb 2026 7:59 AM IST
సత్తెనపల్లిలో దారుణం.. తల్లిని సజీవ దహనం చేసిన కూతురు!
ఫిబ్రవరి 8న పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి పట్టణంలో 40 ఏళ్ల మహిళను ఆమె కూతురు దహనం చేసి చంపినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
By అంజి Published on 14 Feb 2026 7:37 AM IST
గదిలో ఎంబీఏ విద్యార్థిని నగ్న మృతదేహం.. అశ్లీల ఫోటోలతో వేధించిన క్లాస్మేట్.. అసలేం జరిగిందంటే?
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. అద్దె గదిలో 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని నగ్న స్థితిలో శవమై...
By అంజి Published on 14 Feb 2026 7:18 AM IST
కేంద్రం కీలక నిర్ణయం.. రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల క్యాష్లెస్ ట్రీట్మెంట్!
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడేందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన 'పీఎం రాహత్' ...
By అంజి Published on 14 Feb 2026 7:07 AM IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: కాంగ్రెస్ ప్రభంజనం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించింది. మొత్తం 116 మున్సిపాలిటీల్లోని...
By అంజి Published on 14 Feb 2026 6:51 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు
దైవ కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు...
By అంజి Published on 14 Feb 2026 6:35 AM IST
వందేమాతరం తప్పనిసరి చేయడమా..? ముస్లిం సంఘాల ఆందోళన
వందేమాతరం పాటను తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కొన్ని ముస్లిం సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
By Medi Samrat Published on 13 Feb 2026 9:10 PM IST
ప్రజా ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనం : మంత్రి శ్రీధర్ బాబు
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనకు ప్రజల ఆమోద ముద్ర అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
By Medi Samrat Published on 13 Feb 2026 8:30 PM IST











