టాప్ స్టోరీస్
Hyderabad: మూడు ముక్కలుగా జీహెచ్ఎంసీ.. కొత్తగా సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లు!
తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భాగ్యనగర పాలనలో వేగం పెంచేందుకు, ప్రజా సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేసేందుకు
By అంజి Published on 11 Feb 2026 9:58 AM IST
కెనడాలోని స్కూల్లో కాల్పుల కలకలం.. 9 మంది మృతి
కెనడాలోని స్కూల్లో దుండగుడి కాల్పుల్లో 9 మంది చనిపోయారు. మరో 25 మందికిపైగా గాయపడ్డారు
By అంజి Published on 11 Feb 2026 9:23 AM IST
సోషల్ మీడియాలో పిల్లలకు 'నో ఎంట్రీ'?.. కేంద్రానికి టీడీపీ ఎంపీ విన్నపం
సోషల్ మీడియా మత్తులో చిక్కుకుంటున్న బాల్యాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో పోరాటం ప్రారంభించింది.
By అంజి Published on 11 Feb 2026 9:14 AM IST
Hyderabad: వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక
వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. నగరంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు...
By అంజి Published on 11 Feb 2026 8:27 AM IST
గుడ్న్యూస్.. రైతులకు వాట్సాప్లో AIMIP సేవలు
ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ సేవలను మరింత చేరువ చేస్తూ కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 11 Feb 2026 8:08 AM IST
ఏపీ విద్యార్థులకు భారీ శుభవార్త.. రూ. 1200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది.
By అంజి Published on 11 Feb 2026 7:39 AM IST
బంగ్లాదేశ్లో మరో దారుణం.. హిందూ వ్యాపారిని కిరాతకంగా నరికి చంపేశారు
బంగ్లాదేశ్లో మైనార్టీల హత్యలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు.. మిమెన్సింగ్ జిల్లాలో ఒక హిందూ వ్యాపారవేత్త...
By అంజి Published on 11 Feb 2026 7:27 AM IST
'అమరావతికి చట్టబద్ధత కల్పించండి'.. అమిత్షాను కోరిన సీఎం చంద్రబాబు
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో కీలకమైన...
By అంజి Published on 11 Feb 2026 7:11 AM IST
Andhra Pradesh: నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు.. హాజరుకానున్న వైఎస్ జగన్!
నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.
By అంజి Published on 11 Feb 2026 6:57 AM IST
నేడే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు
తెలంగాణలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లోని మొత్తం 2,981 వార్డులకు బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది.
By అంజి Published on 11 Feb 2026 6:36 AM IST
నేటి రాశిఫలాలు: ఎవరికి యోగం? ఎవరికి హెచ్చరిక?
నిరుద్యోగుల శ్రమ ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.
By అంజి Published on 11 Feb 2026 6:20 AM IST
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత : స్పీకర్ అయ్యన్నపాత్రుడు
బుధవారం నుండి మొదలయ్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన బధ్రతా ఏర్పాట్లు చేయాలని శాసన సభాపతి చింతకాయల అయ్యన్న...
By Medi Samrat Published on 10 Feb 2026 9:10 PM IST











