టాప్ స్టోరీస్
అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లర్ అరెస్ట్
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మొహమ్మద్ ముజామిల్ ను ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అరెస్టు చేసింది.
By Medi Samrat Published on 31 Jan 2026 9:10 PM IST
సైకిల్కు ఓటేశారు.. అభివృద్ధికి చోటిచ్చారు : సీఎం చంద్రబాబు
గత ఎన్నికల్లో సైకిల్ కు ఓటేసి ప్రజలు అభివృద్ధికి చోటిచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
By Medi Samrat Published on 31 Jan 2026 8:20 PM IST
జూబ్లీహిల్స్ ఏసీపీకి కేసీఆర్ సంచలన లేఖ..!
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు.
By Medi Samrat Published on 31 Jan 2026 7:29 PM IST
కోఠి కాల్పుల కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన పోలీసులు
కోఠి ఎస్బీఐ దగ్గర జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ రిన్షద్ ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 31 Jan 2026 6:41 PM IST
రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు...
By Medi Samrat Published on 31 Jan 2026 5:32 PM IST
రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చర్లపల్లి-ఘట్కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య సాఫ్ట్వేర్ ఉద్యోగిని, ఆమె ఇద్దరు పిల్లలు శనివారం రైలు కింద పడి...
By Medi Samrat Published on 31 Jan 2026 5:12 PM IST
'అమెరికా చెప్పే ప్రతిదాన్ని భారత్ అంగీకరించదు'
భారతీయ వస్తువులపై అమెరికా విధించిన భారీ 50 శాతం సుంకాల నేపథ్యంలో అమెరికా మాజీ కల్నల్, అమెరికా రక్షణ నిపుణుడు డగ్లస్ మెక్గ్రెగర్ పెద్ద ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 31 Jan 2026 3:37 PM IST
టీ20 ప్రపంచ కప్కు ముందు ఆస్ట్రేలియాకు కోలుకోలేని దెబ్బ..!
వచ్చే నెలలో ప్రారంభం కానున్న T20 ప్రపంచ కప్-2026 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తన తుది 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక...
By Medi Samrat Published on 31 Jan 2026 2:27 PM IST
ఆ జంట పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కానీ..
కేరళలోని కొట్టాయంలో విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో ఒక యువకుడు, యువతి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి.
By అంజి Published on 31 Jan 2026 1:40 PM IST
టీటీడీ కల్తీ నెయ్యి కేసు: ఉన్నతాధికారులపై చర్యలకు సిట్ సిఫార్సు.. మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించిన ఈడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్తీ నెయ్యి కుంభకోణంలో ముగ్గురు సీనియర్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)...
By అంజి Published on 31 Jan 2026 1:30 PM IST
నిరుద్యోగులకు శుభవార్త.. 22 వేల పోస్టులు.. ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
నిరుద్యోగులకు ఆర్ఆర్బీ (రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు) గుడ్న్యూస్ చెప్పింది. ఆర్ఆర్బీ నోటిఫికేషన్ జారీ చేసిన 22 వేల గ్రూప్ డి ఉద్యోగాలకు నేటి...
By అంజి Published on 31 Jan 2026 12:27 PM IST
హైదరాబాద్లో విషాదం.. రైలు కిందపడి ముగ్గురు ఆత్మహత్య
నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. రైలు కింద పడి ఒకే కుటుంబానికి ముగ్గురు ఆత్మహత్య...
By అంజి Published on 31 Jan 2026 11:54 AM IST











