టాప్ స్టోరీస్
ఎన్నికల సంఘం మాతో అనుచితంగా ప్రవర్తించింది..మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో దాదాపు 90 నిమిషాల సమావేశం తర్వాత ఎన్నికల సంఘంపై తీవ్ర...
By Knakam Karthik Published on 2 Feb 2026 9:38 PM IST
బెంగాల్లో నిఫా వైరస్ వ్యాప్తి..మయన్మార్ ఎయిర్పోర్టులో నిబంధనలు కఠినతరం
నిపా వైరస్ ప్రవేశించకుండా నిరోధించడానికి మయన్మార్ యాంగోన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్ను కఠినతరం చేశారు
By Knakam Karthik Published on 2 Feb 2026 9:12 PM IST
త్వరలోనే ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్..ఓటీఆర్పై TGPSC కీలక ప్రకటన
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పెండింగ్లో ఉన్న అన్ని నియామక నోటిఫికేషన్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిందని త్వరలో కొత్త ఉద్యోగ...
By Knakam Karthik Published on 2 Feb 2026 7:53 PM IST
రంగారెడ్డిలో ఘోర విషాదం..చెరువులో శవాలై తేలిన ఇద్దరు బాలురు
రంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 2 Feb 2026 7:31 PM IST
పదవిపై వ్యామోహంతో కన్నకూతురికే మరణశాసనం..కాలువలోకి తోసి చంపిన తండ్రి
మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి తన మైనర్ కుమార్తెను చంపి, ఆమె మృతదేహాన్ని నిజామాబాద్లోని కాలువలో పడేశాడని పోలీసులు తెలిపారు
By Knakam Karthik Published on 2 Feb 2026 6:57 PM IST
పాక్ సైన్యం చేతుల్లో మరో 22 మంది హతం..177కి పెరిగిన మృతులు
పాకిస్తాన్ భద్రతా దళాలు మరో 22 మంది ఉగ్రవాదులను హతమార్చాయి
By Knakam Karthik Published on 2 Feb 2026 6:41 PM IST
లొట్ట పీసు కేసు అన్నది మీరే కదా.. ఇన్నోసెంట్ అని నిరూపించుకోండి..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైన సిట్ చాలా మందిని విచారించిందని.. అందులో భాగంగానే కేసీఆర్ విచారణ జరిగిందని వి. హనుమంతరావు(వీహెచ్) అన్నారు.
By Medi Samrat Published on 2 Feb 2026 6:07 PM IST
అర్థరాత్రి ఎలుకల మందు ఆర్డర్ చేసిన మహిళ.. డెలివరీ బాయ్ చేసిన పనికి నెట్టింట ప్రశంసలు.!
ఓ కస్టమర్ ఏడుస్తూ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఎలుకల మందు ఆర్డర్ చేసినట్లు అనిపించడంతో.. అర్థరాత్రి ఎలుకల మందు ఆర్డర్ డెలివరీ చేయడానికి...
By Medi Samrat Published on 2 Feb 2026 5:39 PM IST
దలైలామాకు ప్రతిష్టాత్మక అవార్డుపై చైనా తీవ్ర విమర్శలు
దలైలామాకు గ్రామీ అవార్డు ఇవ్వడాన్ని చైనా విమర్శించింది.
By Knakam Karthik Published on 2 Feb 2026 5:30 PM IST
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు షాక్..అవినీతి కేసులో పదేళ్ల జైలు శిక్ష
పుర్బాచల్ ప్లాట్ స్కామ్తో ముడిపడి ఉన్న అవినీతి కేసులో బంగ్లాదేశ్ కోర్టు సోమవారం మాజీ ప్రధాని షేక్ హసీనాకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది
By Knakam Karthik Published on 2 Feb 2026 4:51 PM IST
4 నెలల తర్వాత బంగ్లాదేశ్ జైలు నుంచి 9 మంది ఏపీ జాలర్లు విడుదల
ఆంధ్రప్రదేశ్కు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ జైలు నుండి విడుదలైన తర్వాత సోమవారం విశాఖపట్నంకు తిరిగి వచ్చారు.
By Knakam Karthik Published on 2 Feb 2026 4:49 PM IST
'అది మా నిర్ణయం కాదు'.. పాక్ కెప్టెన్
టీ20 ప్రపంచ కప్లో భారత్తో ఆడకపోవడంపై పాకిస్థాన్ టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందించాడు.
By Medi Samrat Published on 2 Feb 2026 4:40 PM IST











