టాప్ స్టోరీస్
భారత్తో ఆడకూడదనే పాక్ నిర్ణయంపై బీసీసీఐ రియాక్షన్ ఇదే..!
టీ20 ప్రపంచ కప్లో భారత్తో గ్రూప్ దశ మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ నిరాకరించడంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) స్పందించింది.
By Medi Samrat Published on 2 Feb 2026 1:34 PM IST
కామారెడ్డిలో కలకలం.. వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికి బావిలో పడేశారు
కామారెడ్డిలో సోమవారం ఉదయం నాడు చెత్తతో నిండి ఉన్న ఓ పాడుబడిన బావిలో సుమారు 35 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ముక్కలుగా నరికివేయబడి...
By అంజి Published on 2 Feb 2026 1:12 PM IST
అలాంటి వారు పార్టీ నుండి వెళ్ళిపోవచ్చు : ఎంపీ చామల
జనగామ మున్సిపాలిటీలోలోని 30వార్డులు ఉండగా 25మంది అభ్యర్థులను జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షులు లకావత్ ధన్వంతి, జనగమ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్...
By Medi Samrat Published on 2 Feb 2026 1:05 PM IST
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. జేసీబీ మీద పడటంతో..
దట్టమైన పొగ మంచు కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
By Medi Samrat Published on 2 Feb 2026 12:49 PM IST
Phone Tapping Case: కేసీఆర్ను 4 గంటలకుపైగా విచారించిన సిట్.. ఆ తర్వాత..
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బంజారాహిల్స్లోని నంది నగర్లోని ఆయన నివాసంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు...
By అంజి Published on 2 Feb 2026 12:39 PM IST
9 ఏళ్లు ప్రేమించి.. పెళ్లైన 2 నెలలకే భర్తను చంపేసిన భార్య.. కారణం అదే
జనవరి 26న బరేలీలోని తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని కనిపించిన జితేంద్ర యాదవ్ మరణం మొదట్లో భావించినట్లుగా ఆత్మహత్య అని అనుకున్నా..
By అంజి Published on 2 Feb 2026 11:47 AM IST
వైసీపీ నేత జోగి రమేశ్పై కేసు నమోదు.. వైఎస్ జగన్ ఫోన్
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 2 Feb 2026 11:10 AM IST
అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్.. రెండు కాళ్లు వెడల్పు చేశారు
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనపై రెండుకేసులు నమోదు కాగా ఒక్క...
By అంజి Published on 2 Feb 2026 10:57 AM IST
జమ్ముకశ్మీర్లో 4.6 తీవ్రతో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది.
By అంజి Published on 2 Feb 2026 10:47 AM IST
ఇందిరమ్మ ఇళ్లు.. 4.13 లక్షల ఇళ్లకు కేంద్రం నిధులు!
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.
By అంజి Published on 2 Feb 2026 10:38 AM IST
ఆవుపై వ్యక్తి అత్యాచారం.. మధ్యప్రదేశ్లో చెలరేగిన హింస
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఆదివారం ఓ వ్యక్తి ఆవుపై అత్యాచారం చేసిన వీడియో వైరల్ కావడంతో అక్కడ ఉద్రిక్తతలు చెలరేగాయి.
By అంజి Published on 2 Feb 2026 10:16 AM IST
సీఎం చంద్రబాబు నాయుడుకు ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఊరట లభించింది. ఈ కేసులో
By అంజి Published on 2 Feb 2026 10:04 AM IST











