టాప్ స్టోరీస్
Video: కాంగ్రెస్ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధ్య 'టెంకాయ' ఫైట్
గద్వాల జిల్లా వడ్డేపల్లిలో నాగర్కర్నూలు ఎంపీ మల్లు రవి, అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు మధ్య ప్రోటో కాల్ వివాదం తలెత్తింది.
By అంజి Published on 21 Jan 2026 11:09 AM IST
ఉదయనిధి సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. హిందూమతంపై దాడితో సమానం: హైకోర్టు
2023లో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ద్వేషపూరిత ప్రసంగాలకు సమానమని...
By అంజి Published on 21 Jan 2026 10:36 AM IST
హైదరాబాద్లో దారుణం.. భర్తను చంపిన భార్య.. మెడకు చున్నీ బిగించి..
హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. తనను వేధింపులకు గురి చేస్తున్నాడని భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసిందో భార్య.
By అంజి Published on 21 Jan 2026 9:52 AM IST
నాసాకు రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా (NASA) వ్యోమగామి సునీతా విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
By అంజి Published on 21 Jan 2026 9:09 AM IST
ప్రతి ఏటా జులైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో-అప్ సదస్సు!
ప్రతి ఏడాది జులై లో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.
By అంజి Published on 21 Jan 2026 8:56 AM IST
23 వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బుల జమ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులు కలగకుండా...
By అంజి Published on 21 Jan 2026 8:48 AM IST
భారత్ - యూరప్ 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్': ప్రపంచ ఆర్థిక శక్తి సమీకరణంలో భారీ మలుపు
డావోస్ వేదికగా సంచలన ప్రకటన వెలువడింది. డావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో యూరోపియన్...
By అంజి Published on 21 Jan 2026 8:24 AM IST
మేడారం నుంచి నిమిషానికి 4 బస్సులు: మంత్రి పొన్నం
మేడారం నుంచి భక్తులు ఇళ్లకు చేరేందుకు నిమిషానికి 4 బస్సులు ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
By అంజి Published on 21 Jan 2026 8:06 AM IST
జంగారెడ్డిగూడెంలో దారుణం.. గొడ్డలితో నలుగురి మహిళలపై దాడి.. ఒకరు మృతి
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ముప్పిడి వివేక్ అనే వ్యక్తి.. నలుగురు మహిళలపై గొడ్డలితో దాడి చేశాడు.
By అంజి Published on 21 Jan 2026 7:48 AM IST
ఆ కుటుంబాల కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఏకంగా బీమా రూ.10 లక్షలకు పెంపు
మత్స్యకారుల కుటుంబాలకు భరోసానిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మత్స్యకారులకు ప్రమాద మరణ బీమాను ₹10 లక్షలకు పెంచడం ద్వారా పెద్ద...
By అంజి Published on 21 Jan 2026 7:26 AM IST
ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు!
టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ పరీక్షలను మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహిస్తామని ఎస్ఎస్సీ బోర్డు 2025...
By అంజి Published on 21 Jan 2026 7:12 AM IST
రైతు భరోసా నిధుల విడుదలపై బిగ్ అప్డేట్!
రబీ (అక్టోబర్-మార్చి) సీజన్ కోసం రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి రూ.6,000 క్రెడిట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
By అంజి Published on 21 Jan 2026 6:56 AM IST











