టాప్ స్టోరీస్
జమ్మూ కాశ్మీర్ సంచలనం 'ఆకిబ్ నబీ'కి టీమిండియా పిలుపు వచ్చేనా.?
రంజీ ట్రోఫీ చరిత్రలో జమ్మూ కాశ్మీర్ జట్టు తొలిసారిగా ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించింది.
By Medi Samrat Published on 1 March 2026 9:20 PM IST
భార్యను చంపి.. నేరుగా పోలీసులకు కాల్ చేసి..
మహారాష్ట్రలోని పుణెలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపేసి, ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.
By Medi Samrat Published on 1 March 2026 8:50 PM IST
ఒకటో తరగతి పుస్తకాలకే రూ. 4000 బిల్లా.. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ ఇంతా.!
ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీ గురించి చర్చ జరుగుతూ ఉంది.
By Medi Samrat Published on 1 March 2026 7:50 PM IST
బుద్ధి తెచ్చుకోండి.. ఇరాన్కు యూఏఈ అధ్యక్షుడు వార్నింగ్..!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇరాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 1 March 2026 7:10 PM IST
ఖమేనీ హత్య అమానుషం.. అసదుద్దీన్ ఒవైసీ
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యను ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు.
By Medi Samrat Published on 1 March 2026 6:40 PM IST
టీమిండియాకు ఘోర పరాభవం..!
వన్డేల్లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు ఆ తర్వాతి సిరీస్లోనే ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది.
By Medi Samrat Published on 1 March 2026 6:00 PM IST
Video : తిరుమల శ్రీవారి సేవలో విజయ్-రష్మిక.. స్వీట్ల పంపిణీ..!
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక. పెళ్లి తర్వాత మొదటిసారిగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
By Medi Samrat Published on 1 March 2026 5:20 PM IST
ఇరాన్ సుప్రీం లీడర్గా 'అలీరెజా అరాఫీ'.. బ్యాక్గ్రౌండ్ ఇదే..!
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత అలీరెజా అరాఫీ ఇరాన్ లీడర్షిప్ కౌన్సిల్కు నియమితులయ్యారు.
By Medi Samrat Published on 1 March 2026 4:48 PM IST
సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం.. మంత్రి శ్రీధర్ బాబు
కోకాపేట్లోని శ్రీ శారదా పీఠం భూముల వ్యవహారంలో ‘సమాచార లోపం’ వల్లే గందరగోళం తలెత్తిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు...
By Medi Samrat Published on 1 March 2026 4:18 PM IST
ఏపీలో జుడీషియల్ అకాడమీకి శంఖుస్థాపన చేసిన సీజేఐ
అమరావతి సమీపంలోని పిచ్చుకల పాలెం వద్ద జుడీషియల్ అకాడమీ నిర్మాణానికి ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ శంఖుస్థాపన చేశారు.
By Medi Samrat Published on 1 March 2026 3:51 PM IST
ఖమేనీ మృతి.. పాక్లోని US కాన్సులేట్కు నిప్పుపెట్టిన నిరసనకారులు.. 9 మంది మృతి
అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీ హత్యకు గురయ్యారనే వార్తలు వెలువడిన వెంటనే పాకిస్థాన్లోని కరాచీలో ఉద్రిక్తత నెలకొంది.
By Medi Samrat Published on 1 March 2026 3:31 PM IST
నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. వారిని వదిలిపెట్టను : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ BR నాయుడు ఫైర్ అయ్యారు.
By Medi Samrat Published on 1 March 2026 3:11 PM IST












