టాప్ స్టోరీస్
ఇందిరమ్మ ఇళ్లు పథకంలో అవినీతిపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల పథకం'లో భారీ కుంభకోణం జరుగుతోందంటూ ములుగు జిల్లాకు చెందిన...
By అంజి Published on 7 March 2026 8:34 AM IST
మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు.. మహిళలకు రూ. 35 కోట్ల జీరో వడ్డీ రుణాల పంపిణీ
హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం మాసాబ్ ట్యాంక్లోని చాచా నెహ్రూ పార్క్లో 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక'...
By అంజి Published on 7 March 2026 8:18 AM IST
పరీక్షకు వెళ్తుండగా దారుణం.. అక్క, తమ్ముడిని కొట్టి చంపిన బాబాయ్!
మధ్యప్రదేశ్లోని సీహోర్ జిల్లాలో శుక్రవారం అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. పరీక్ష రాయడానికి వెళ్తున్న ఇద్దరు...
By అంజి Published on 7 March 2026 7:53 AM IST
తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇక పార్కింగ్ ఉచితం
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా చూడాలనుకునే వారికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. ఇకపై పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా...
By అంజి Published on 7 March 2026 7:37 AM IST
తిరుమలలో బర్త్డే వేడుకలు: బిగ్ బాస్ తనూజ, దివ్వెల మాధురిపై టీటీడీ పోలీసు ఫిర్యాదు
తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించారనే ఆరోపణలతో బిగ్ బాస్ ఫేమ్ తనూజ, దివ్వెల మాధురిలపై తిరుమల తిరుపతి దేవస్థానం...
By అంజి Published on 7 March 2026 7:26 AM IST
భారత్ భద్రతలో సేఫ్గా ఇరాన్ షిప్
శ్రీలంక సమీపంలోని హిందూ మహాసముద్రంలో అమెరికా సబ్ మెరైన్ దాడిలో ఇరాన్ యుద్ధనౌక 'ఐరిస్ దేనా' (IRIS Dena) మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందే..
By అంజి Published on 7 March 2026 7:18 AM IST
సామాన్యులకు షాకింగ్.. దేశవ్యాప్తంగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతో, దేశీయ చమురు కంపెనీలు సామాన్యులకు షాక్ ఇచ్చాయి.
By అంజి Published on 7 March 2026 6:45 AM IST
వారందరికీ ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు.. గుడ్న్యూస్ చెప్పిన సీఎం రేవంత్
మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికల్లో నిర్వాసితులు ఎవరికీ నష్టం జరక్కుండా అందరినీ ఆదుకుంటామని...
By అంజి Published on 7 March 2026 6:35 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారి వ్యాపారాలలో ఆర్థిక పురోగతి
గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
By జ్యోత్స్న Published on 7 March 2026 6:22 AM IST
ఏపీ లిక్కర్ స్కామ్లో రూ.441.63 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు చేపట్టింది.
By Knakam Karthik Published on 6 March 2026 9:38 PM IST
టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..4 వారాల పాటు టీఆర్పీ రేటింగ్లు రద్దు..కారణమిదే!
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వార్తా ఛానళ్లు అనవసర ఉద్వేగాలను, ఊహాజనిత వార్తలను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది
By Knakam Karthik Published on 6 March 2026 7:33 PM IST
కుల వివక్షను అరికట్టడానికి రోహిత్ వేముల బిల్లును అమలు చేయనున్న కర్ణాటక
కర్ణాటక బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విద్యా రంగానికి సంబంధించి సంచలన నిర్ణయాలు ప్రకటించారు.
By Knakam Karthik Published on 6 March 2026 7:23 PM IST











