టాప్ స్టోరీస్
ఆ జంట పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కానీ..
కేరళలోని కొట్టాయంలో విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో ఒక యువకుడు, యువతి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి.
By అంజి Published on 31 Jan 2026 1:40 PM IST
టీటీడీ కల్తీ నెయ్యి కేసు: ఉన్నతాధికారులపై చర్యలకు సిట్ సిఫార్సు.. మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించిన ఈడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్తీ నెయ్యి కుంభకోణంలో ముగ్గురు సీనియర్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)...
By అంజి Published on 31 Jan 2026 1:30 PM IST
నిరుద్యోగులకు శుభవార్త.. 22 వేల పోస్టులు.. ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
నిరుద్యోగులకు ఆర్ఆర్బీ (రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు) గుడ్న్యూస్ చెప్పింది. ఆర్ఆర్బీ నోటిఫికేషన్ జారీ చేసిన 22 వేల గ్రూప్ డి ఉద్యోగాలకు నేటి...
By అంజి Published on 31 Jan 2026 12:27 PM IST
హైదరాబాద్లో విషాదం.. రైలు కిందపడి ముగ్గురు ఆత్మహత్య
నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. రైలు కింద పడి ఒకే కుటుంబానికి ముగ్గురు ఆత్మహత్య...
By అంజి Published on 31 Jan 2026 11:54 AM IST
డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్?.. మౌనం వీడిన శరద్ పవార్
బుధవారం విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన నేపథ్యంలో.. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ శనివారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం...
By అంజి Published on 31 Jan 2026 11:15 AM IST
కుప్పంలో రెండో రోజు చంద్రబాబు బిజీబిజీ..!
కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 31 Jan 2026 11:09 AM IST
'ఏంటీ గందరగోళం'.?.. వచ్చే వారం నుంచి జరిగేది 'ప్రపంచ కప్' కాదా.?
T20 ప్రపంచ కప్కు ఫిబ్రవరి 7 నుండి భారత్-శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. అంతకుముందు భారత మాజీ బ్యాట్స్మెన్ సంజయ్ మంజ్రేకర్ టోర్నమెంట్పై ప్రశ్నలు...
By Medi Samrat Published on 31 Jan 2026 10:47 AM IST
Telangana: ఆలయ భూమిలో గంజాయి సాగు.. పూజారి అరెస్ట్.. రూ.70 లక్షలు స్వాధీనం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగం గ్రామంలో గంజాయి సాగు చేసి అమ్ముతున్న ఆలయ పూజారిని అరెస్టు చేశారు.
By అంజి Published on 31 Jan 2026 10:38 AM IST
Hyderabad: కోఠి ఎస్బీఐ బ్యాంక్ వద్ద కాల్పుల కలకలం
కోఠి బ్యాంక్ స్ట్రీట్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం సమీపంలో శనివారం బైక్పై వచ్చిన ఇద్దరు దొంగలు ఒక బట్టల వ్యాపారిపై కాల్పులు జరిపి...
By అంజి Published on 31 Jan 2026 10:05 AM IST
ఎస్బీఐలో 2,273 పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం
ఎస్బీఐ 2,273 సీబీవో (సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది
By అంజి Published on 31 Jan 2026 9:30 AM IST
ఈ ఆకుతో అన్ని రోగాలు మాయం
చాలా మంది ఇళ్లలో అలంకరణ కోసం రణపాల మొక్కలను పెంచుతారు. ఇది కేవలం అందం కోసమే కాదు.. దీంట్లో ఎన్నో రోగాలను నయం చేసే గుణాలు ఉన్నాయి.
By అంజి Published on 31 Jan 2026 9:10 AM IST
Telangana: బీసీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్.. 32 మంది విద్యార్థినులకు అస్వస్థత
తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోటలోని బీసీ ఇంటర్మీడియట్ బాలికల హాస్టల్లో శుక్రవారం రాత్రి 32 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు...
By అంజి Published on 31 Jan 2026 8:25 AM IST











