టాప్ స్టోరీస్
చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం..ఆర్మీ అధికారులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ జరిగింది.
By Knakam Karthik Published on 16 Jan 2026 7:26 AM IST
దేశంలో తీవ్రమైన చలి..ఈ రాష్ట్రాలకు ఐఎండీ కోల్డ్ వేవ్ వార్నింగ్
ఉత్తర, మధ్య భారతదేశం ప్రస్తుతం తీవ్రమైన శీతల వాతావరణంతో వణికిపోతోంది
By Knakam Karthik Published on 16 Jan 2026 7:03 AM IST
PhoneTappingCase: ముందస్తు బెయిల్ తిరస్కరణపై సుప్రీంలో సవాల్ చేసిన ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావు (రిటైర్డ్ ఐపీఎస్) సుప్రీంకోర్టును ఆశ్రయించారు
By Knakam Karthik Published on 16 Jan 2026 6:53 AM IST
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్..సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ మార్పుల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.
By Knakam Karthik Published on 16 Jan 2026 6:45 AM IST
హైదరాబాద్ శివార్లలో భారీగా గంజాయి పట్టివేత..సినీ ఫక్కీలో ఒడిశా నుంచి
హైదరాబాద్ శివారులో భారీగా గంజాయి పట్టుబడింది
By Knakam Karthik Published on 14 Jan 2026 9:20 PM IST
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మహిళలు మృతి
రాజస్థాన్లోని సికార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 14 Jan 2026 8:08 PM IST
శబరిమలలో కన్నులపండువగా మకరజ్యోతి దర్శనం
కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం అశేష భక్తజన సందోహం మధ్య కనులపండువగా జరిగింది.
By Knakam Karthik Published on 14 Jan 2026 7:28 PM IST
మరో తమిళ డైరెక్టర్తో అల్లు అర్జున్ మూవీ ఖరారు..ఇదిగో గ్లింప్స్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో తమిళ డైరెక్టర్ కనగరాజ్ కాంబోలో నటించబోతున్నారు.
By Knakam Karthik Published on 14 Jan 2026 7:07 PM IST
తెలంగాణలోని పంచాయితీలకు త్వరలోనే నిధులు..గుడ్న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి
తెలంగాణలో స్థానిక సంస్థలకు నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
By Knakam Karthik Published on 14 Jan 2026 6:27 PM IST
నారావారిపల్లెలో మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 14 Jan 2026 4:50 PM IST
అదనపు ఆదాయంపై కూటమి సర్కార్ ఫోకస్..రద్దయిన పథకం పునరుద్ధరణ
నాలుగు దశాబ్దాల కిందట రద్దైన ఆంధ్రప్రదేశ్ లాటరీని పునరుద్ధరించాలని కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 14 Jan 2026 4:14 PM IST
ఓ వైపు భారీ పతంగులు, మరో వైపు నోరూరించే స్వీట్లు..సందడిగా పరేడ్ గ్రౌండ్స్
సంక్రాంతి పండుగ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ రెండవ రోజు సందడిగా కొనసాగుతుంది.
By Knakam Karthik Published on 14 Jan 2026 3:45 PM IST











