టాప్ స్టోరీస్
ఓలా బైక్పై రూ. 60,000 తగ్గింపు..!
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ 'రోడ్స్టర్ ఎక్స్+ 9.1 కిలోవాట్ (Roadster X+ 9.1 kWh)'...
By Medi Samrat Published on 2 April 2026 6:50 PM IST
Andhra Pradesh : పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు.. రానున్న రెండు రోజులు జాగ్రత్త..!
రానున్న రెండు రోజులు ఎండతీవ్రత ఎక్కువగా ఉండి 42-43°C వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్...
By Medi Samrat Published on 2 April 2026 6:20 PM IST
ఆస్తిలో హక్కే కాదు.. తల్లిదండ్రుల సంరక్షణలోనూ కుమార్తెలకు సమాన బాధ్యత : హైకోర్టు
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడంలో కుమార్తెలు, కుమారులు ఇద్దరూ సమానంగా బాధ్యత వహించాలని తెలంగాణ హైకోర్టు పేర్కొంది.
By Medi Samrat Published on 2 April 2026 6:10 PM IST
హోర్ముజ్ సంక్షోభంపై 35 దేశాల అత్యవసర సమావేశానికి యూకే పిలుపు.. హాజరుకానున్న భారత్..!
పశ్చిమ ఆసియాలో ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా ఘర్షణల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకున్న భారత పౌరులను పెద్ద ఎత్తున తరలించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.
By Medi Samrat Published on 2 April 2026 6:09 PM IST
ఎంపీ రాఘవ్ చద్దాకు షాక్.. మైక్ ఇవ్వొద్దని రాజ్యసభ సెక్రటేరియట్కు లేఖ రాసిన ఆమ్ ఆద్మీ పార్టీ
సభలో తమ డిప్యూటీ లీడర్ అయిన రాఘవ్ చద్దాను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సెక్రటేరియట్కు లేఖ రాసింది.
By Medi Samrat Published on 2 April 2026 5:35 PM IST
నేను దేవుడిని నమ్మను : ప్రకాష్ రాజ్
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తన తల్లికి క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, ట్రోల్స్కు తనదైన శైలిలో...
By Medi Samrat Published on 2 April 2026 5:30 PM IST
గ్యారంటీలపై సందేహాలుంటే తెలంగాణకు రండి : సీఎం రేవంత్ రెడ్డి
యూడీఎఫ్ ప్రకటించిన గ్యారంటీలపై విమర్శలు చేస్తున్న వారు అవి ఎలా అమలవుతాయో తెలుసుకోవాలంటే తెలంగాణకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్...
By Medi Samrat Published on 2 April 2026 4:50 PM IST
దోమలకు భయపడే ఎవరూ హైదరాబాద్ రావడం లేదు.. ఎమ్మెల్యే వినూత్న నిరసన
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అసెంబ్లీ మీడియా హాల్లో దోమతెరతో కుట్టించిన గౌన్ ధరించి ప్రెస్ మీట్ నిర్వహించారు.
By Medi Samrat Published on 2 April 2026 4:10 PM IST
గుడ్న్యూస్.. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్
గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖపై సమీక్షించారు.
By Medi Samrat Published on 2 April 2026 3:47 PM IST
భారత్కు ఎలాంటి ఆందోళన వద్దు.. ఇరాన్ హామీ
ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా దళాలు టెహ్రాన్పై దాడి చేసినప్పటి నుంచి, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన షిప్పింగ్ మార్గాల్లో ఒకటైన 'హార్ముజ్ జలసంధి' గుండా...
By Medi Samrat Published on 2 April 2026 3:40 PM IST
మన వాళ్లే శత్రువులు.. సిమ్ కార్డులను కంబోడియాకు పంపుతూ..!
కంబోడియాకు అక్రమంగా భారతీయ మొబైల్ సిమ్ కార్డులను పంపుతున్న ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అరెస్ట్ చేసింది. సైబర్ మోసగాళ్లు ఈ సిమ్...
By Medi Samrat Published on 2 April 2026 3:21 PM IST
ఆ వింత ప్రతిపాదన, జగన్ విద్వేషానికి పరాకాష్ట..అమరావతిదే అంతిమ విజయం: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 2 April 2026 2:03 PM IST











