టాప్ స్టోరీస్
'అతడే మా ట్రంప్ కార్డ్'.. టీమిండియాతో మ్యాచ్కు ముందు పాక్ కెప్టెన్ చెబుతుంది ఇదే..!
భారత జట్టు ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్తో తలపడనుంది
By Medi Samrat Published on 14 Feb 2026 4:20 PM IST
భక్తులకు గుడ్న్యూస్.. గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి దర్శనంకు మార్గం సుగమం
నంద్యాల- మార్కాపురం జిల్లా సరిహద్దులో ఉన్న నాగార్జునసాగర్- శ్రీశైలం పులుల అభయారణ్యంలో ఉన్న శ్రీ గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి...
By Medi Samrat Published on 14 Feb 2026 2:50 PM IST
2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ప్రధాన కార్యక్రమాలు ఇవే..!
2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ప్రధాన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.
By Medi Samrat Published on 14 Feb 2026 1:59 PM IST
ఎంజీఎంలో అమానుషం: మృతదేహానికి స్ట్రెచర్ నిరాకరణ.. చేతులపైనే మోసుకెళ్లారు (VIDEO)
పేదల పెద్దాస్పత్రిగా పేరుగాంచిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మరోసారి మానవత్వం మంటగలిసింది.
By అంజి Published on 14 Feb 2026 1:36 PM IST
రూ.3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్.. ఈ పథకాలకు కేటాయింపులు ఇవిగో
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ 2026 -27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
By అంజి Published on 14 Feb 2026 12:25 PM IST
Video: ఈశాన్య భారత్లో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ.. హైవేపై దిగిన ప్రధాని మోదీ విమానం
ఈశాన్య భారతదేశ వ్యూహాత్మక, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో శనివారం ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది.
By అంజి Published on 14 Feb 2026 12:00 PM IST
ఏపీలో 'ఆపరేషన్ చైతన్యం' సక్సెస్: 94 ఎకరాల గంజాయి తోటలను పీకివేసిన ఈగిల్ టీమ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ చైతన్యం’ ద్వారా భారీ విజయాన్ని సాధించింది.
By అంజి Published on 14 Feb 2026 11:10 AM IST
షుగర్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే?
షుగర్తో బాధపడే మహిళల్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల గర్భం దాల్చడం కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
By అంజి Published on 14 Feb 2026 10:22 AM IST
తెలంగాణ హైకోర్టులో 2.33 లక్షల పెండింగ్ కేసులు: కేంద్ర న్యాయ శాఖ
గత రెండేళ్లలో తెలంగాణ హైకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య 0.82% పెరిగిందని, సబార్డినేట్ కోర్టులలో పెండింగ్ కేసులు...
By అంజి Published on 14 Feb 2026 10:00 AM IST
చిత్ర పరిశ్రమలో విషాదం.. దర్శకుడు, నటుడు జో సైమన్ కన్నుమూత
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ చలనచిత్ర దర్శకుడు జో సైమన్ (80) శుక్రవారం బెంగళూరులో గుండెపోటుతో కన్నుమూశారు.
By అంజి Published on 14 Feb 2026 9:07 AM IST
పన్నూన్ హత్యకు కుట్ర కేసు: అమెరికా కోర్టులో నిఖిల్ గుప్తా నేరాంగీకారం
అమెరికా గడ్డపై ఖలిస్తానీ వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న...
By అంజి Published on 14 Feb 2026 8:42 AM IST
ఏపీ బడ్జెట్ 2026-27: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా భారీ పద్దు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు (ఫిబ్రవరి 14, 2026) ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను...
By అంజి Published on 14 Feb 2026 8:23 AM IST











