టాప్ స్టోరీస్
'కాళేశ్వరం బ్యారేజీలకు మరమ్మత్తులు'.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలకు మరమ్మత్తులు చేసి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 10 April 2026 9:50 AM IST
Sangareddy: అంగన్వాడీ టీచర్ను చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు
సంగారెడ్డి జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త చేసిన ఆర్థిక మోసానికి భార్యను బాధ్యురాలిని చేస్తూ...
By అంజి Published on 10 April 2026 9:30 AM IST
దౌత్య పోరు: ఇజ్రాయెల్ - పాకిస్థాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదిక కానున్న తరుణంలో.. ఇజ్రాయెల్ - పాకిస్థాన్ల మధ్య తీవ్ర దౌత్యపరమైన వివాదం చెలరేగింది.
By అంజి Published on 10 April 2026 8:46 AM IST
ఢిల్లీలో దారుణం: ప్రియురాలిని చంపి బెడ్ బాక్స్లో కుక్కేసిన ప్రియుడు
దేశ రాజధాని ఢిల్లీలోని మంగోల్పురిలో ఒక ఒళ్లు గగుర్పొడిచే హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. 35 ఏళ్ల మహిళను ఆమె 22 ఏళ్ల ప్రియుడు అతి క్రూరంగా హత్య చేసి...
By అంజి Published on 10 April 2026 8:24 AM IST
దారుణం.. 11 ఏళ్ల బాలికపై వలస కార్మికుడు అత్యాచారం.. ఎవరికి చెప్పొదని రూ.150 ఇచ్చి..
బెంగళూరు నగరంలో 11 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో 28 ఏళ్ల మహమ్మద్ మున్నా అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 10 April 2026 7:57 AM IST
Video: ముంబై విమానాశ్రయంలో అగ్నిప్రమాదం
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) టెర్మినల్-1 వద్ద గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది.
By అంజి Published on 10 April 2026 7:47 AM IST
ఏపీలో విషాదం.. జలపాతంలో మునిగి ముగ్గురు బాలికలు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెలవులకు గ్రామానికి వచ్చిన స్నేహితురాలితో కలిసి సరదాగా గడుపుదామని వెళ్లిన...
By అంజి Published on 10 April 2026 7:33 AM IST
ఏపీకి వడగాల్పుల హెచ్చరిక.. నేడు ఈ జిల్లాలో తీవ్ర ఉష్ణోగ్రతలు!
శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By అంజి Published on 10 April 2026 7:18 AM IST
Telangana: విద్యార్థులకు శుభవార్త చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సాధికారతకు విద్యే ఏకైక మార్గమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఉద్ఘాటించారు.
By అంజి Published on 10 April 2026 7:04 AM IST
ఏపీలోని రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఒక్కరోజే రూ.2,950 కోట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది.
By అంజి Published on 10 April 2026 6:57 AM IST
హైవే ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి.. లేదంటే..
నేటి (ఏప్రిల్ 10, 2026) నుండి జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల...
By అంజి Published on 10 April 2026 6:50 AM IST
అన్నదాతలకు శుభవార్త.. త్వరలో రైతుభరోసా రెండో విడత నిధుల విడుదల
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మొదటి దఫా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయగా...
By అంజి Published on 10 April 2026 6:37 AM IST











