టాప్ స్టోరీస్
బెంగాల్లో SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మమతా బెనర్జీ
రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ భారత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
By Knakam Karthik Published on 1 Feb 2026 9:30 PM IST
షాకింగ్..68 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కట్..కారణమిదే!
ఆస్తుల వివరాలు వెల్లడిని విస్మరించినందుకు 68,000 మందికి పైగా ఉద్యోగుల జీతాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది.
By Knakam Karthik Published on 1 Feb 2026 8:55 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్వహించిన విచారణ ముగిసింది.
By Knakam Karthik Published on 1 Feb 2026 8:44 PM IST
చంద్రబాబు ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నా..బడ్జెట్లో ఏపీకి గుండుసున్నా: షర్మిల
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు
By Knakam Karthik Published on 1 Feb 2026 7:37 PM IST
జొకోవిచ్ను ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన అల్కరాజ్
నోవాక్ జొకోవిచ్పై ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను సాధించడం ద్వారా కార్లోస్ అల్కరాజ్ కెరీర్ గ్రాండ్స్లామ్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
By Knakam Karthik Published on 1 Feb 2026 6:57 PM IST
కేంద్ర బడ్జెట్పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు..ఏమన్నారంటే?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్2026-27పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 1 Feb 2026 6:27 PM IST
టాలీవుడ్లో విషాదం..సీనియర్ నటుడు గుండెపోటుతో మృతి
టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 1 Feb 2026 4:22 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో సింగిల్గానే కేసీఆర్ విచారణ షురూ!
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు
By Knakam Karthik Published on 1 Feb 2026 4:13 PM IST
కేంద్ర బడ్జెట్పై ఏఐసీసీ చీఫ్ ఖర్గే విమర్శలు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర బడ్జెట్ 2026–27ను విమర్శించారు.
By Knakam Karthik Published on 1 Feb 2026 4:03 PM IST
2047 వికసిత్ భారత్ ఆశయాలకు ఈ బడ్జెట్ దోహదపడుతుంది: మోదీ
లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
By Knakam Karthik Published on 1 Feb 2026 2:54 PM IST
బలూచిస్తాన్లో ఆత్మాహుతి దాడులు..140 మందికి పైగా మృతి
పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి, తుపాకీ దాడుల తర్వాత ఉగ్రవాదులు, పౌరులు సహా 140 మందికి పైగా మరణించినట్లు అక్కడి సైన్యం ప్రకటించింది
By Knakam Karthik Published on 1 Feb 2026 2:43 PM IST
వెనెజులా చమురు దిగుమతుల్లో భారత్ పాత్రపై ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత చమురు దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 1 Feb 2026 2:35 PM IST











