టాప్ స్టోరీస్
'మూడేళ్లుగా ఆ ఇద్దరు వేధిస్తున్నారు'.. నటి సంచలనం
మూడేళ్లుగా తాను సోషల్ మీడియాలో వేధింపులు ఎదుర్కొంటున్నట్టు నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. తనతో పాటు తన కుటుంబ...
By అంజి Published on 6 Feb 2026 7:17 AM IST
Good News: కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్
రాష్ట్రంలోని అసంఘటిత రంగంలోని 20 లక్షల మంది కార్మికులకు నైపుణ్యాలు పెంచడంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 6 Feb 2026 7:02 AM IST
జంట నగారాలుగా వరంగల్ - కరీంనగర్.. మధ్యలో అతిపెద్ద డంప్ యార్డ్: సీఎం రేవంత్
వరంగల్ – కరీంనగర్ పట్టణాల సమగ్రాభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృహత్ ప్రణాళికను ప్రకటించారు. ఈ రెండు పట్టణాలకు ఔటర్ రింగ్ రోడ్లను...
By అంజి Published on 6 Feb 2026 6:48 AM IST
మేఘాలయలోని బొగ్గు గనిలో భారీ పేలుడు.. 18 మంది కార్మికులు దుర్మరణం
గురువారం మేఘాలయలోని తాష్ఖైలోని ఓ గనిలో జరిగిన పేలుడులో 18 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక నివేదికల ప్రకారం...
By అంజి Published on 6 Feb 2026 6:36 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు
చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అనారోగ్య...
By అంజి Published on 6 Feb 2026 6:24 AM IST
మరో అదిరిపోయే మల్టీ ప్లెక్స్.. ఎక్కడంటే?
ఇటీవలి సంవత్సరాలలో మల్టీప్లెక్స్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
By Medi Samrat Published on 5 Feb 2026 9:00 PM IST
కేసీఆర్ సీఎం అవుతారు.. ఆ తర్వాత..!
బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో రెండేళ్లలో మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, కేసీఆర్ ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 5 Feb 2026 8:10 PM IST
16 DNA పరీక్షలు చేశారు.. తండ్రే కూతురిపై అత్యాచారం చేశాడని తేల్చారు..!
తన 20 ఏళ్ల మానసిక వికలాంగురాలైన కూతురిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 5 Feb 2026 7:20 PM IST
Andhra University : ఆంధ్రా యూనివర్సిటీకి బాంబు బెదిరింపు
ఆంధ్ర యూనివర్సిటీలో బాంబు పెట్టినట్లు ఒక ఈమెయిల్ వచ్చింది. దీంతో వర్సిటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
By Medi Samrat Published on 5 Feb 2026 6:30 PM IST
ధీటుగా ప్రెస్ మీట్ పెట్టిన వైసీపీ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎంపీలు ఖండించారు.
By Medi Samrat Published on 5 Feb 2026 5:41 PM IST
శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసు.. ఉన్నికృష్ణన్కు బెయిల్
కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టికి కేరళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By Medi Samrat Published on 5 Feb 2026 5:07 PM IST
భగవంతుడి మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే సర్వనాశనం అయిపోతాడు : పవన్ కళ్యాణ్
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో గత ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని...
By Medi Samrat Published on 5 Feb 2026 4:00 PM IST











