టాప్ స్టోరీస్
2,300 కిలోల డ్రగ్స్ ఎలుకలు తినేశాయట..గుజరాత్ పోలీసుల వింత వాదనపై 'కాగ్' సీరియస్!
గుజరాత్ పోలీసులు స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల నిర్వహణ మరియు నిల్వలో ఉన్న తీవ్రమైన లోపాలను కాగ్ (CAG) తన తాజా నివేదికలో ఎండగట్టింది
By Knakam Karthik Published on 27 March 2026 1:02 PM IST
దేశంలో లాక్డౌన్ వదంతులపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి క్లారిటీ!
దేశవ్యాప్త లాక్డౌన్ రాబోతోందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అధికారికంగా ఖండించారు
By Knakam Karthik Published on 27 March 2026 12:44 PM IST
PSL 2026 : ఇదేం రూల్..? ఇప్పటి వరకూ ఏ లీగ్లో చూడలేదు..!
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎల్) ప్రస్తుత సీజన్లో ఒక విభిన్నమైన పరిణామం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 27 March 2026 12:36 PM IST
'ధురందర్-2' నటుడికి పాకిస్థాన్ నుండి 'ఐ లవ్ యూ' మెసేజ్లు..!
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురందర్ 2' ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
By Medi Samrat Published on 27 March 2026 12:14 PM IST
Bihar CM : తప్పుకుంటారా..? తనే కొనసాగుతారా..?
ప్రస్తుతం బీహార్ రాజకీయాలు కీలక దశలో ఉన్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తదుపరి అడుగుపై అందరి దృష్టి ఉంది.
By Medi Samrat Published on 27 March 2026 11:59 AM IST
మోదీ, నేను పనులు పూర్తిచేసే వ్యక్తులం..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు.
By Medi Samrat Published on 27 March 2026 11:40 AM IST
ర్యాపర్ టు ప్రధాని..నేపాల్లో ముగిసిన పాత తరం పాలన..బాలేన్ షా రికార్డు
నేపాల్ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది.
By Knakam Karthik Published on 27 March 2026 11:30 AM IST
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్..'CM బ్రేక్ ఫాస్ట్ స్కీమ్' కొత్త మెనూ రెడీ
CM బ్రేక్ ఫాస్ట్ స్కీమ్’ (ముఖ్యమంత్రి అల్పాహార పథకం) కొత్త మెనూను సిద్ధం చేసింది.
By Knakam Karthik Published on 27 March 2026 10:55 AM IST
డాలర్ దాటికి రూపాయి విలవిల..తొలిసారి 94.15కు పడిపోయిన ఇండియన్ కరెన్సీ
భారత రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే శుక్రవారం రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయింది.
By Knakam Karthik Published on 27 March 2026 10:30 AM IST
అమెరికా కరెన్సీపై ఇక డొనాల్డ్ ట్రంప్ సంతకం..165 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి..
అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకోబోతోంది.
By Knakam Karthik Published on 27 March 2026 10:00 AM IST
సామాన్యుడికి భారీ ఊరట..పెట్రోల్, డీజిల్పై రూ.10 తగ్గింపు
దేశంలో ఇంధన ధరలు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో, సామాన్యులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది.
By Knakam Karthik Published on 27 March 2026 9:33 AM IST
ఏపీలో 'జంగల్ రాజ్'నడుస్తోంది..ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రం 'జంగల్ రాజ్'గా మారిపోయిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో...
By Knakam Karthik Published on 27 March 2026 9:00 AM IST











