టాప్ స్టోరీస్
దావోస్లో తెలంగాణ సీఎం, ఏపీ మంత్రి భేటీ..రాష్ట్రాల ప్రగతి ప్రణాళికలపై చర్చలు
పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
By Knakam Karthik Published on 22 Jan 2026 7:23 PM IST
ఆ ఆయిల్ పామ్ కంపెనీల జోన్లను రద్దు చేయండి..మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
టిజి ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్, విత్తనోత్పత్తి సంస్థల అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంస్థల పురోగతిపై సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు
By Knakam Karthik Published on 22 Jan 2026 6:25 PM IST
ఏపీలో అసంపూర్తిగా మెడికల్ కాలేజీలు..పీపీపీ పద్ధతిలో పూర్తికి సర్కార్ సిద్ధం
రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న మరో 5 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో పూర్తి చేయడానికి కూటమి సర్కార్ సిద్దమైంది.
By Knakam Karthik Published on 22 Jan 2026 5:49 PM IST
హిట్మ్యాన్ ఇక నుంచి డాక్టర్ రోహిత్ శర్మ..ఎందుకంటే?
భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ అత్యున్నత విద్యా గౌరవాలలో ఒకదాన్ని అందుకోనున్నారు
By Knakam Karthik Published on 22 Jan 2026 4:33 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు సిట్ నోటీసులు
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Jan 2026 4:13 PM IST
దావోస్లో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ..రెండ్రోజుల్లో రూ.23 వేల కోట్ల ఒప్పందాలు
దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రైజింగ్ బృందం మరోసారి తన సత్తా చాటింది
By Knakam Karthik Published on 22 Jan 2026 4:07 PM IST
భక్తులకు శుభవార్త, మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు..ధర ఎంతో తెలుసా?
తెలంగాణలో అతిపెద్ద గిరిజన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 22 Jan 2026 3:27 PM IST
జమ్ముకశ్మీర్లో 10 మంది ఆర్మీ జవాన్లు మృతి..వాహనం లోయలో పడటంతో ఘోర ప్రమాదం
జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 22 Jan 2026 3:02 PM IST
తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మద్దతు
తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, C4IR నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు...
By Knakam Karthik Published on 22 Jan 2026 2:44 PM IST
నైనీ కోల్ మైన్స్ టెండర్పై రాజకీయ దుమారం..సింగరేణి సంచలన ప్రకటన
ఒడిశాలోని నైనీ బొగ్గు గని టెండర్ల నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రకటించింది.
By Knakam Karthik Published on 22 Jan 2026 2:33 PM IST
విమానాశ్రయంలో కొరియన్ మహిళపై వేధింపులు.. ప్రైవేట్ భాగాలను అనుచితంగా తాకి..
బెంగళూరులోని కెంపేగౌడ ఎయిర్పోర్ట్లో దక్షిణ కొరియా మహిళపై అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ గ్రౌండ్ స్టాఫ్ని అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 22 Jan 2026 1:40 PM IST
టీమిండియా విజయం కంటే గంభీర్ ట్వీట్పైనే చర్చ జరుగుతోంది..!
టీమిండియా విజయం కంటే భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమవుతోంది.
By Medi Samrat Published on 22 Jan 2026 1:00 PM IST











