టాప్ స్టోరీస్
మార్కెట్లోకి మరో కొత్త బాబా..నేలపై పాకుతూ, ఆ దోషాలు తొలగిస్తానంటూ రంగంలోకి! (video)
దేశంలో బాబాల వెర్రి రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా మార్కెట్లోకి మరో వింత బాబా వచ్చి చేరారు
By Knakam Karthik Published on 24 March 2026 10:20 PM IST
పచ్చడి ప్రియులు జాగ్రత్త..హైదరాబాద్లో మరోసారి 9 వేల కిలోల కల్తీ పచ్చళ్లు సీజ్ (video)
హైదరాబాద్లోని జియాగూడలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఒక కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రంపై పోలీసులు మెరుపు దాడి చేశారు.
By Knakam Karthik Published on 24 March 2026 10:00 PM IST
నగరంలో నకిలీ డెంటల్ డాక్టర్ గుట్టురట్టు..20 ఏళ్లుగా రాత్రి వేళల్లోనే చికిత్స!
20 ఏళ్ల పాటు డెంటల్ డాక్టర్గా చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఘరానా మోసగాడిని మల్కాజ్గిరి ఎస్ఓటీ (SOT) పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 24 March 2026 9:40 PM IST
హైదరాబాద్లో మార్చి 31న మాంసం షాపులు బంద్..కారణమిదే!
మార్చి 31న (మంగళవారం) హైదరాబాద్ నగరవ్యాప్తంగా మాంసం దుకాణాలు, వధశాలలు మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆదేశించింది.
By Knakam Karthik Published on 24 March 2026 9:20 PM IST
బాదుడే బాదుడు..జొమాటో బాటలోనే స్విగ్గీ, కస్టమర్ల జేబులకు చిల్లే!
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరగడం సామాన్యుల జేబుపై ప్రభావం చూపుతోంది.
By Knakam Karthik Published on 24 March 2026 8:50 PM IST
ప్రపంచానికి అది అత్యవసరం..ట్రంప్తో చర్చల అనంతరం మోదీ సంచలన ట్వీట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన ఫోన్ సంభాషణ వివరాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
By Knakam Karthik Published on 24 March 2026 8:20 PM IST
హైదరాబాద్ను ముంచెత్తిన అకాల వర్షం..పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
భాగ్యనగరంలో మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
By Knakam Karthik Published on 24 March 2026 7:51 PM IST
విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం పూర్తి మద్దతు..కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ , అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి స్పష్టం...
By Knakam Karthik Published on 24 March 2026 7:26 PM IST
హోర్ముజ్ జలసంధిపై ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్
హోర్ముజ్ జలసంధిపై నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో చర్చలు జరిపారు.
By Knakam Karthik Published on 24 March 2026 6:50 PM IST
ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచిన హరీష్ రాణా
భారతదేశంలో నిష్క్రియాత్మక కారుణ్య మరణానికి అనుమతి పొందిన మొదటి వ్యక్తి అయిన హరీష్ రాణా మంగళవారం మరణించారు.
By Medi Samrat Published on 24 March 2026 5:58 PM IST
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత్ జోరు..రెండో స్థానంలో మంధాన, మూడో స్థానానికి దీప్తి శర్మ!
ఐసీసీ మహిళల టీ20ఐ తాజా ర్యాంకింగ్స్లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన రెండో స్థానాన్ని పదిలం చేసుకోగా, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 14వ స్థానానికి...
By Knakam Karthik Published on 24 March 2026 5:25 PM IST
తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్..ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాలపై 20% భారీ డిస్కౌంట్
తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది
By Knakam Karthik Published on 24 March 2026 5:07 PM IST













