టాప్ స్టోరీస్
ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది బండి సంజయ్ కాదు : మంత్రి పొన్నం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటరిచ్చారు.
By Medi Samrat Published on 4 March 2026 9:00 PM IST
పెండింగ్ రెవెన్యూ కేసుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ
రాష్ట్రంలో 10.2.2026 నాటికి 32,970 రెవెన్యూ కేసులు పెండింగ్ లో ఉన్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
By Medi Samrat Published on 4 March 2026 8:00 PM IST
అలా కూడా వేధిస్తున్నారు : అంబటి రాంబాబు
కూటమి ప్రభుత్వం తన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు.
By Medi Samrat Published on 4 March 2026 7:10 PM IST
నగరం నడిబొడ్డున కల్తీ నెయ్యి దందా.. నిందితుడి అరెస్ట్
హైదరాబాద్ బంజారాహిల్స్లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ , మాసబ్ ట్యాంక్ పోలీసులు దాడులు నిర్వహించారు.
By Medi Samrat Published on 4 March 2026 6:41 PM IST
జనసేనకు 70కి పైగా సీట్లు ఇవ్వాలి..!
జనసేన తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 4 March 2026 6:30 PM IST
ఎక్స్ లో జాగ్రత్త.. అలాంటి వీడియోలు పోస్ట్ చేస్తే ఇక అంతే..!
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ కంటెంట్ క్రియేటర్లకు హెచ్చరికలు జారీ చేసింది.
By Medi Samrat Published on 4 March 2026 5:50 PM IST
ఆయనకు అవకాశం వచ్చినా పీఎం కాలేదు.. బండి సంజయ్కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్
రాహుల్ గాంధీ ప్రధాని అవడం అంటే దేశానికి గ్రహణం పట్టినట్లు అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
By Medi Samrat Published on 4 March 2026 5:10 PM IST
భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ...
By Medi Samrat Published on 4 March 2026 4:53 PM IST
శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై దాడి.. 101 మంది గల్లంతు
శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై జలాంతర్గామి దాడిలో కనీసం 101 మంది గల్లంతయ్యారని, 78 మంది గాయపడ్డారని శ్రీలంక నావికాదళం, రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు బుధవారం...
By Medi Samrat Published on 4 March 2026 4:30 PM IST
వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే టీమిండియా ఔట్.. టెన్షన్ పెంచుతున్న ఐసీసీ రూల్స్..!
2026 టీ20 ప్రపంచ కప్ ఇప్పుడు సెమీఫైనల్ దశకు చేరుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్తో తలపడనుండగా, దక్షిణాఫ్రికా కోల్కతాలో...
By Medi Samrat Published on 4 March 2026 3:42 PM IST
Rupee Fall : యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన రూపాయి విలువ..!
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ముడి చమురు ధరలు గణనీయంగా పెరగడం వల్ల పెట్టుబడిదారుల విశ్వాసం క్షీణిస్తున్నట్లు కనిపించింది.
By Medi Samrat Published on 4 March 2026 3:18 PM IST
30 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు.. నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్ : హోంమంత్రి అనిత
ఏపీ శాసనసభలో విపత్తు నిర్వహణ చట్టం సవరణ బిల్లును హోంమంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 4 March 2026 2:41 PM IST











