టాప్ స్టోరీస్
ముస్లింలకు ఏపీ ప్రభుత్వం రంజాన్ కానుక..ఆ బకాయిల విడుదలపై సీఎం ప్రకటన
విజయవాడలో నిర్వహించిన ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లిం మైనారిటీలకు పలు కీలక హామీలు ఇచ్చారు.
By Knakam Karthik Published on 16 March 2026 8:30 PM IST
కాంగ్రెస్కు జీవన్రెడ్డి గుడ్బై..బీఆర్ఎస్లో చేరికకు ముహూర్తం ఫిక్స్?
జగిత్యాల రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 16 March 2026 7:45 PM IST
LPG సరఫరాపై ఆందోళన వద్దు..వినియోగదారులకు కేంద్రం భరోసా
ఎల్పీజీ (LPG) సరఫరాలో కొంత క్లిష్టత ఉన్నప్పటికీ, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
By Knakam Karthik Published on 16 March 2026 7:20 PM IST
దారుణం..మద్యం మత్తులో భార్య గొంతు కోసి చంపిన కిరాతక భర్త
బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 16 March 2026 6:20 PM IST
హైదరాబాద్లో మరోసారి భారీ అగ్నిప్రమాదం..సోఫా తయారీ కేంద్రంలో మంటలు
హైదరాబాద్లోని ఫలక్నుమా ప్రధాన రహదారిపై ఉన్న పరుపులు, సోఫాల తయారీ కేంద్రంలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 16 March 2026 5:45 PM IST
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్ పార్టీ..రిమాండ్ రిపోర్టులో షాకింగ్ నిజాలు
హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది
By Knakam Karthik Published on 16 March 2026 5:32 PM IST
అక్కడ ఈ రకమైన స్పిన్ను చూడలేదు..!
ఆదివారం న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆతిథ్య న్యూజిలాండ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
By Medi Samrat Published on 16 March 2026 5:21 PM IST
సల్మాన్ ఖాన్ గల్వాన్ సినిమా టైటిల్ మార్పు..కల్నల్ సంతోష్ బాబు పాత్రలో భాయ్జాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన ప్రతిష్టాత్మక చిత్రం 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' పేరును 'మాతృభూమి'గా మారుస్తున్నట్లు ప్రకటించారు.
By Knakam Karthik Published on 16 March 2026 5:00 PM IST
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. సిట్ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ భార్య
ఏపీ శాసనమండలి సభ్యుడు అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ సోమవారం తన మాజీ డ్రైవర్ హత్య కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరయ్యారు.
By Medi Samrat Published on 16 March 2026 5:00 PM IST
హైదరాబాద్లో విషాదం..గండిపేట చెరువులో మునిగి ముగ్గురు యువకులు మృతి
హైదరాబాద్ శివార్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 16 March 2026 4:15 PM IST
ఇరాన్ నుండి 550 మంది భారతీయుల తరలింపు
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకున్న భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం...
By Knakam Karthik Published on 16 March 2026 4:06 PM IST
Bengaluru: చిన్నస్వామి స్టేడియంలో RCB మ్యాచ్లకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్
కర్ణాటక ప్రభుత్వం ఎం. చిన్నస్వామి స్టేడియంలో 2026 ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 16 March 2026 4:00 PM IST











