టాప్ స్టోరీస్
కాబోయే భర్తతో మాట్లాడొద్దన్నందుకు యువతి ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో 18 ఏళ్ల లక్ష్మీ సరోజ్ అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. లక్ష్మికి ఈ ఏడాది నవంబర్లో వివాహం నిశ్చయమైంది.
By అంజి Published on 6 April 2026 7:52 AM IST
Video: బాలికను గొలుసుతో కట్టేసి కొట్టిన రిటైర్డ్ ఆర్మీ అధికారి.. జామ పండ్లు కోసిందని..
హిమాచల్ ప్రదేశ్లోని ఉనా జిల్లాలో సభ్యసమాజం తలదించుకునేలా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం జామ పండ్లు కోసిందన్న నెపంతో ఒక చిన్నారిని...
By అంజి Published on 6 April 2026 7:44 AM IST
Telangana: 'మన ఇసుక వాహనం' పథకం ప్రారంభం.. ఇక ఆన్లైన్లోనే బుకింగ్
తెలంగాణ ప్రభుత్వం ఇసుక విక్రయాల్లో పారదర్శకతను పెంచేందుకు మరియు అక్రమ రవాణాను అరికట్టేందుకు సిద్ధిపేట జిల్లాలో ‘మన ఇసుక వాహనం’...
By అంజి Published on 6 April 2026 7:29 AM IST
ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించిన మంత్రి అచ్చెన్న
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 6 April 2026 7:21 AM IST
యువత క్రీడా మైదానాలను వదిలేయడం దేశానికి ప్రమాదకరం: సీఎం రేవంత్
దేశంలోని యువత క్రీడా మైదానాలను ఎందుకు వదిలేస్తున్నారన్న అంశం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 6 April 2026 7:12 AM IST
తెలంగాణలో మారిన డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి రవాణా శాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించి, వాహనదారుల్లో ట్రాఫిక్...
By అంజి Published on 6 April 2026 7:04 AM IST
'పంటలు ఎండనివ్వొద్దు.. చివరి తడి అందాల్సిందే'.. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగు మరియు తాగునీటి అవసరాలపై అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.
By అంజి Published on 6 April 2026 6:51 AM IST
హైదరాబాద్లో గంజాయి సరఫరా ముఠా అరెస్ట్..38 ప్యాకెట్ల గంజాయి సీజ్
హైదరాబాద్ గోల్కొండలో గంజాయి విక్రయిస్తున్న ఏడుగురు వ్యక్తులను స్టేట్ టాస్క్ ఫోర్స్ (ఎక్సైజ్ శాఖ) ఆదివారం అరెస్ట్ చేసింది
By Knakam Karthik Published on 5 April 2026 10:00 PM IST
ఓట్ల తొలగింపుపై మమతా బెనర్జీ ఫైర్..ఓటుతోనే ప్రతీకారం తీర్చుకోమంటూ పిలుపు!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో బీజేపీ, ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు
By Knakam Karthik Published on 5 April 2026 9:30 PM IST
ఏపీలో తప్పని డోలీ మోతలు..5 కిలోమీటర్లు, ఏడు వాగులు దాటి ఆసుపత్రికి (video)
ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం ఏజెన్సీ పరిధిలో గిరిజనుల కష్టాలు మళ్ళీ తారాస్థాయికి చేరాయి.
By Knakam Karthik Published on 5 April 2026 9:11 PM IST
యుద్ధం వేళ రెపో రేటు యథాతథం? వడ్డీ రేట్లపై RBI నిర్ణయంపై ఉత్కంఠ!
వచ్చే వారం జరగనున్న ద్రవ్య పరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
By Knakam Karthik Published on 5 April 2026 8:40 PM IST
మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన..భార్యను చంపి, రెండ్రోజులు శవంతోనే గడిపిన భర్త
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో మనసును కలచివేసే దారుణ ఘటన వెలుగుచూసింది
By Knakam Karthik Published on 5 April 2026 8:10 PM IST











