టాప్ స్టోరీస్
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!
సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు.
By అంజి Published on 2 Jan 2026 9:30 PM IST
మహిళలను లైంగికంగా చిత్రీకరిస్తున్న AI యాప్లు.. ప్రభుత్వానికి ఎంపీ ప్రియాంక చతుర్వేది లేఖ
ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్(X)లో AI యాప్లతో మహిళలను లైంగికంగా చిత్రీకరించే...
By అంజి Published on 2 Jan 2026 8:50 PM IST
'పార్టీ పెడతాం.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం'.. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు!
తెలంగాణలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావానికి సంకేతంగా, శాసన మండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో...
By అంజి Published on 2 Jan 2026 8:00 PM IST
భర్త ఆర్థిక ఆధిపత్యం క్రూరత్వం కాదు: సుప్రీంకోర్టు
భర్త ఆర్థిక ఆధిపత్యం క్రూరత్వం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విడిపోయిన భర్త పంపిన డబ్బు ఖర్చుల వివరాలను కోరే చర్యను..
By అంజి Published on 2 Jan 2026 7:10 PM IST
డయాబెటిస్ అదుపులో లేకపోతే అంతే..
ఇండియాలో రోజు రోజుకూ షుగర్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. రోజూ వారి జీవితంలో ఉన్న హడావుడి కారణంగా.. చాలా మంది షుగర్
By అంజి Published on 2 Jan 2026 6:20 PM IST
'సంక్రాంతి'కి టోల్ ఫ్రీ జర్నీకి అనుమతివ్వండి..గడ్కరీకి రాజ్యసభ సభ్యుడి లేఖ
‘టోల్ ఫ్రీ’ ప్రయాణానికి అనుమతివ్వాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరిన రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు కోరారు.
By Knakam Karthik Published on 2 Jan 2026 5:30 PM IST
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్..పగిలిన పైప్లైన్, ఈ ప్రాంతాల్లో తాగునీరు బంద్
నగర ప్రజలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ బోర్డు కీలక హెచ్చరిక జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Jan 2026 4:42 PM IST
తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం కమిటీని నోటిఫై చేసిన కేంద్ర జలశక్తి శాఖ
తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి శాఖ కమిటీని నోటిఫై చేసింది.
By Knakam Karthik Published on 2 Jan 2026 4:28 PM IST
ప్రజల ముంగిటకే "మీ సేవలు"..వాట్సాప్ గవర్నెన్స్పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
వాట్సాప్ గవర్నెన్స్పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 2 Jan 2026 4:21 PM IST
రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం దర్శించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.
By Knakam Karthik Published on 2 Jan 2026 4:06 PM IST
తిరుమల లడ్డూ కల్తీ కేసు..వైవీ సుబ్బారెడ్డికి ఢిల్లీ హైకోర్టు షాక్
మాజీ టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డికి ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం నిరాకరించింది.
By Knakam Karthik Published on 2 Jan 2026 2:40 PM IST
MTV shutdown: మ్యూజిక్ లవర్స్కు బిగ్ షాక్..ఆ ఛానల్ షట్డౌన్
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా MTV తన కార్యక్రమాలను శాశ్వతంగా ముగించిందని సోషల్ మీడియా పేర్కొంది
By Knakam Karthik Published on 2 Jan 2026 2:00 PM IST











