టాప్ స్టోరీస్
రెండుసార్లు విశ్వ విజేతలు.. అయితేనేం.. రషీద్ సేన ఓడించింది..!
నిన్న జరిగిన మొదటి T20I మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు 38 పరుగుల తేడాతో వెస్టిండీస్ను ఓడించి మూడు మ్యాచ్ల T20I సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని...
By Medi Samrat Published on 20 Jan 2026 9:38 AM IST
'నోబెల్ బహుమతి వాళ్లు ఇస్తారు.. మేం కాదు'.. ట్రంప్కు నార్వే ప్రధాని రిప్లై
నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోయర్ సోమవారం ఒక ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి ఆదివారం మధ్యాహ్నం తనకు సందేశం అందిందని...
By అంజి Published on 20 Jan 2026 9:37 AM IST
ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు
2025–26 ఖరీఫ్ సీజన్కు వరి సేకరణ చివరి దశలో ఉందని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు...
By అంజి Published on 20 Jan 2026 9:04 AM IST
IND vs NZ : తొలి టీ20కి ముందు ఇబ్బందుల్లో రింకూ సింగ్..!
భారత క్రికెట్ జట్టు సభ్యుడు, క్రికెటర్ రింకూ సింగ్ ఇంటర్నెట్ మీడియాలో చేసిన పోస్ట్పై వివాదం మొదలైంది.
By Medi Samrat Published on 20 Jan 2026 8:55 AM IST
Phone Tapping: నేడు సిట్ విచారణకు హాజరుకానున్న హరీష్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. నేడు బీఆర్ఎస్ నేత హరీష్రావుకు సిట్ ముందు హాజరుకానున్నారు.
By అంజి Published on 20 Jan 2026 8:45 AM IST
WEF: స్విట్జర్లాండ్ చేరుకున్న సీఎం రేవంత్ బృందం
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' ప్రతినిధి బృందం సోమవారం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్కు చేరుకుంది. అక్కడ తెలంగాణ ప్రవాసుల...
By అంజి Published on 20 Jan 2026 8:26 AM IST
Telangana: రైతులకు శుభవార్త.. 50 శాతం రాయితీతో వ్యవసాయ యంత్రాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
తెలంగాణలో సన్న, చిన్నకారు, మహిళా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం 'వ్యవసాయ యాంత్రీకరణ' పథకాన్ని తిరిగి ప్రారంభించింది.
By అంజి Published on 20 Jan 2026 8:14 AM IST
East Godavari: భార్య సూసైడ్.. మరుసటి రోజే భర్త ఆత్మహత్యాయత్నం
తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట పట్టణంలో తన భార్య ఆత్మహత్య చేసుకున్న ఒక రోజు తర్వాత, ద్వారపూడి రైల్వే స్టేషన్ సమీపంలో...
By అంజి Published on 20 Jan 2026 7:50 AM IST
ప్రతి ఇంటికి సోలార్ యూనిట్: డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో సోలార్ మోడల్ విలేజ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం నాడు...
By అంజి Published on 20 Jan 2026 7:39 AM IST
రిటైర్మెంట్ ప్రకటించిన సైనా నెహ్వాల్
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కాంపిటిటివ్ బ్యాడ్మింటన్కు రిటైర్మెంట్ ప్రకటించారు. తాను రెండేళ్ల క్రితమే ఆడటం ఆపేశానని, తన ఇష్టంతోనే ఈ ఆటలోకి...
By అంజి Published on 20 Jan 2026 7:17 AM IST
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
నిర్మల్ జిల్లా భైంసా బస్ డిపో సమీపంలో సత్పూల్ బ్రిడ్జి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, కంటైనర్ ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి.
By అంజి Published on 20 Jan 2026 7:06 AM IST
అమరావతికి భూములిచ్చిన రైతులకు ఏపీ సర్కార్ తీపికబురు
రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గుడ్న్యూస్ చెప్పారు.
By అంజి Published on 20 Jan 2026 6:48 AM IST











