టాప్ స్టోరీస్
యూరోపియన్ యూనియన్ కార్లపై దిగుమతి సుంకాలు భారీగా తగ్గించే దిశగా భారత్
యూరోపియన్ యూనియన్ (EU) నుంచి దిగుమతి అయ్యే కార్లపై ప్రస్తుతం అమల్లో ఉన్న గరిష్ఠంగా 110 శాతం దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించేందుకు భారత్...
By Knakam Karthik Published on 26 Jan 2026 7:48 AM IST
నేడు గిగ్ వర్కర్ల సమ్మె..నిలిచిపోనున్న డెలివరీ సేవలు!
గిగ్ వర్కర్లు నేడు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు.
By Knakam Karthik Published on 26 Jan 2026 7:38 AM IST
ఇవాళ భీష్మాష్టమి..ఈ నామం స్మరిస్తే పుణ్యఫలాలు మీ సొంతం
ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం 'భీష్టాష్టమి' జరుపుంటారు.
By Knakam Karthik Published on 26 Jan 2026 7:21 AM IST
అమరావతికి చట్టబద్ధతపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకంగా ఉండాలని, మన రాష్ట్రానికి ఇంకేం సాధించవచ్చనే దానిపై ఆలోచించి నిధులను రాబట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Knakam Karthik Published on 26 Jan 2026 7:00 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది
ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
By Knakam Karthik Published on 26 Jan 2026 6:43 AM IST
భర్త బయటకు తీసుకెళ్లలేదని.. విద్యుత్ టవర్ ఎక్కిన భార్య.. చివరికి..
మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలో నాటకీయ సంఘటన జరిగింది. అక్కడ ఒక మహిళ తన భర్తతో వాగ్వాదం తర్వాత హైవోల్టేజ్ విద్యుత్ ట్రాన్స్మిషన్ టవర్ పైకి...
By అంజి Published on 25 Jan 2026 9:08 PM IST
వ్యోమగామి శుభాంశు శుక్లాకు అశోక చక్ర
77వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా 70 మంది సాయుధ దళాల సిబ్బందికి శౌర్య పురస్కారాలను రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము ప్రకటించారు.
By అంజి Published on 25 Jan 2026 8:20 PM IST
అమరావతిలో తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలకు అంతా సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాజధాని అమరావతి ప్రాంతంలో తొలిసారిగా నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయబడ్డాయి.
By అంజి Published on 25 Jan 2026 7:41 PM IST
Nandyala: గన్ మిస్ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి
నంద్యాల జిల్లాలో గన్ మిస్ఫైర్ కావడంతో కానిస్టేబుల్ మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున డోన్ రైల్వే పోలీస్ స్టేషన్లో...
By అంజి Published on 25 Jan 2026 7:12 PM IST
ఈ ఆహారపదార్ధాలకి EXPIRY DATE ఉండదని మీకు తెలుసా..?
ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ఆహారపదార్థాలను వాడితే అది మనపై చెడు ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది.
By అంజి Published on 25 Jan 2026 6:44 PM IST
Hyderabad: ఆకతాయిలకు సింహస్వప్నంగా 'షీ' టీమ్స్.. రెడ్ హ్యాండెడ్గా చిక్కిన 3,826 మంది పోకిరీలు
నమ్మి స్నేహం చేశారు. ఆ చనువుతో కొన్ని వ్యక్తిగత ఫొటోలు పంచుకున్నారు. అదే ఇప్పుడు ఆమె మెడకు ఉచ్చులా మారింది...
By అంజి Published on 25 Jan 2026 6:05 PM IST
లోకల్ ట్రైన్లో గొడవ.. ప్రొఫెసర్ను కత్తితో పొడిచి చంపాడు
ముంబైలో కదులుతున్న లోకల్ రైలులో మరో ప్రయాణికుడితో జరిగిన చిన్న వాగ్వాదం తర్వాత 33 ఏళ్ల వ్యక్తి కత్తిపోట్లకు గురై మరణించాడు.
By అంజి Published on 25 Jan 2026 5:20 PM IST











