టాప్ స్టోరీస్
30 ఏళ్ల నాటి రూ.20 లంచం కేసు.. నిర్దోషిగా విడుదలైన మరుసటి రోజే కానిస్టేబుల్ మృతి
అహ్మదాబాద్ నుండి ఒక విషాదకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. రూ. 20 లంచం కేసులో నిర్దోషిగా విడుదలైన ఒక రోజు తర్వాత..
By అంజి Published on 8 Feb 2026 8:11 AM IST
భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులే: RSS చీఫ్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ శనివారం "భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులే" అని అన్నారు.
By అంజి Published on 8 Feb 2026 7:48 AM IST
రాజస్థాన్లో కుప్పకూలిన భవనం.. ఇద్దరు మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు
రాజస్థాన్లోని కోటలోని జవహర్ నగర్ ప్రాంతంలో శనివారం ఒక భవనం కూలిపోవడంతో ఇద్దరు మరణించగా
By అంజి Published on 8 Feb 2026 7:37 AM IST
అమరావతి క్వాంటం వ్యాలీ.. దేశానికే గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ శనివారం రాజధాని ప్రాంతంలోని...
By అంజి Published on 8 Feb 2026 7:31 AM IST
మరో ప్రభుత్వ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటన.. 70 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత
పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని దేవరపల్లిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో...
By అంజి Published on 8 Feb 2026 7:24 AM IST
ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు
మార్చి 2026లో జరగనున్న సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పబ్లిక్ పరీక్షల (ఎస్ ఎస్ సీ) షెడ్యూల్లో మార్పును రాష్ట్ర మాధ్యమిక విద్యా మండలి శనివారం...
By అంజి Published on 8 Feb 2026 7:17 AM IST
రష్యా మెడికల్ కాలేజీ హాస్టల్లో కత్తి దాడి.. గాయపడ్డ నలుగురు భారతీయులు
రష్యాలోని బాష్కోర్టోస్తాన్ రిపబ్లిక్లోని ఓ విశ్వవిద్యాలయంలోని విదేశీ విద్యార్థుల హాస్టల్లోని స్పోర్ట్స్ హాల్లో శనివారం జరిగిన కత్తిపోట్ల...
By అంజి Published on 8 Feb 2026 6:52 AM IST
గోదావరి జలాలతో వికారాబాద్ను సస్యశ్యామలం చేస్తా: సీఎం రేవంత్
గోదావరి జలాల ద్వారా తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 8 Feb 2026 6:41 AM IST
వార ఫలాలు: తేది 07-02-2026 to 14-02-2026 వరకు
ధన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. కొన్ని పనులలో మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి...
By అంజి Published on 8 Feb 2026 6:32 AM IST
నేను రోజూ పాలిచ్చే ఆవును.. కాపాడుకోండి : జగ్గారెడ్డి
సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.
By Medi Samrat Published on 7 Feb 2026 8:31 PM IST
రాష్ట్రవ్యాప్తంగా 'సపోర్ట్ పర్సన్స్' నియామకానికి ప్రభుత్వం నిర్ణయం
లైంగిక వేధింపులకు గురైన బాలలకు అండగా నిలిచేందుకు, వారికి న్యాయపరమైన, మానసిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు.
By Medi Samrat Published on 7 Feb 2026 7:42 PM IST
టీచర్ను చెంపదెబ్బ కొట్టిన విద్యార్థి.. కట్ చేస్తే..
స్కూల్కు ఆలస్యంగా వచ్చిన విద్యార్థి.. మందలించిందని మహిళా టీచర్ను చెంపదెబ్బ కొట్టాడు. 'ఇంట్లో వారే నన్ను అడగరు ఎందుకు ఆలస్యమైందని, నన్ను...
By అంజి Published on 7 Feb 2026 6:19 PM IST











