టాప్ స్టోరీస్
త్రిష వివాదంపై నోరు విప్పిన పార్థిబన్.. 'నా ఉద్దేశం అది కాదు అంటూ..'
చెన్నై: ఇటీవల ఒక అవార్డు వేడుకలో నటి త్రిషను ఉద్దేశించి "ఈ కుందవై (పొన్నియిన్ సెల్వన్లోని త్రిష పాత్ర) కొన్నాళ్లు ఇంట్లోనే కూర్చుంటే (కుంతవైక్కిరతు)...
By అంజి Published on 10 March 2026 10:17 AM IST
తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!
హైదరాబాద్: ఊహించినట్లుగానే తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా బరిలో నిలిచిన కాంగ్రెస్ నేతలు అభిషేక్ మను సింఘ్వీ, వేమ్ నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా...
By అంజి Published on 10 March 2026 9:56 AM IST
హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా మారుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ను దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా, ప్రపంచస్థాయి నగరంగా మార్చడమే తమ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 10 March 2026 9:46 AM IST
నటి లావణ్య త్రిపాఠికి ఆన్లైన్ వేధింపులు: సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు!
టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబంపై జరుగుతున్న అసభ్యకర ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
By అంజి Published on 10 March 2026 9:33 AM IST
'యుద్ధం ఎప్పుడు ముగియాలో మేమే తేలుస్తాం'.. ట్రంప్కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కీలక ప్రకటన చేసింది.
By అంజి Published on 10 March 2026 9:30 AM IST
హైదరాబాద్ వచ్చే మహిళల కోసం.. తెలంగాణ సర్కార్ సరికొత్త మొబైల్ యాప్!
చదువుల కోసమో, ఉద్యోగ వేటలోనో మొట్టమొదటిసారి హైదరాబాద్ అడుగుపెట్టే మహిళలకు ఎదురయ్యే ప్రధాన సమస్య సురక్షితమైన వసతి.
By అంజి Published on 10 March 2026 8:49 AM IST
పక్కా ప్లాన్తో భర్తను చంపి.. 20 రోజులకే ప్రియుడితో పెళ్లి
కర్ణాటకలో జనవరి 30న జరిగిన పరమేష్ అనే వ్యక్తి మరణం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 10 March 2026 8:33 AM IST
డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ తీపికబురు.. త్వరలోనే 'స్వయం' పథకం అమలు
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘స్వయం’ అనే వినూత్న పథకాన్ని తీసుకువస్తోంది.
By అంజి Published on 10 March 2026 8:13 AM IST
దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. రక్తపు మరకలతో ఏడుస్తూ కనిపించింది
తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో శనివారం దారుణ ఘటన జరిగింది. తన ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిపై...
By అంజి Published on 10 March 2026 7:54 AM IST
సామాన్య ప్రజలకు కేంద్రం శుభవార్త.. బ్యాంక్ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్పై కీలక ప్రకటన
దేశంలోని సుమారు 72 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు (BSBDA), ముఖ్యంగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన...
By అంజి Published on 10 March 2026 7:31 AM IST
మందుబాబులకు గుడ్న్యూస్.. తగ్గనున్న మద్యం ధరలు
ఆంధ్రప్రదేశ్లో ఖరీదైన మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది.
By అంజి Published on 10 March 2026 7:18 AM IST
ఇరాన్తో యుద్ధం క్లైమాక్స్కు?.. గంటల్లోనే మాట మార్చిన అధ్యక్షుడు!
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన సైనిక చర్య దాదాపు ముగింపు దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...
By అంజి Published on 10 March 2026 6:55 AM IST











