టాప్ స్టోరీస్
హైదరాబాద్లో దారుణం.. బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారం.. ఆపై బలవంతంగా..
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఓ మైనర్ బాలిక గ్యాంగ్రేప్కు గురైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మాయమాటలతో బాలికను నమ్మించి, మత్తు పదార్థాలు...
By అంజి Published on 19 Feb 2026 11:41 AM IST
అండర్-13 మ్యాచ్లో కలకలం: తేనెటీగల దాడిలో అంపైర్ మృతి
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అంపైర్పై తేనెటీగల గుంపు అకస్మాత్తుగా దాడి చేయడంతో ఆయన మరణించారు.
By అంజి Published on 19 Feb 2026 11:34 AM IST
'లిఫ్ట్ భద్రతా చట్టం ఎక్కడా?'.. ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్
తెలంగాణలో పెరుగుతున్న బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లలో లిఫ్టుల భద్రతపై రాష్ట్ర హైకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది.
By అంజి Published on 19 Feb 2026 11:04 AM IST
ఏపీ రాష్ట్ర పండుగగా రాజం 'పైడితల్లి అమ్మవారి జాతర'
విజయనగరం జిల్లా రాజాం ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
By అంజి Published on 19 Feb 2026 10:30 AM IST
ధరణి అక్రమాలపై 'కోడ్ ఆడిట్'.. తెలంగాణ వ్యాప్తంగా ఫోరెన్సిక్ దర్యాప్తు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.
By అంజి Published on 19 Feb 2026 10:04 AM IST
ప్రసాదం తిని దాదాపు 100 మందికిపైగా అస్వస్థత
బీహార్లోని ఖగారియా జిల్లాలో మహా శివరాత్రి సందర్భంగా 'ప్రసాదం' తిన్న తర్వాత పిల్లలతో సహా దాదాపు 100 మంది గ్రామస్తులు...
By అంజి Published on 19 Feb 2026 9:12 AM IST
హైదరాబాద్లో విషాదం.. భార్య చికెన్ వండలేదని భర్త ఆత్మహత్య
మహాశివరాత్రి పర్వదినం వేళ ఒక చిన్న ఘర్షణ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మాంసాహారం వండాలనే విషయంలో...
By అంజి Published on 19 Feb 2026 8:44 AM IST
పల్నాడు జిల్లాలో 3.5 తీవ్రతతో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేసింది.
By అంజి Published on 19 Feb 2026 8:02 AM IST
తెలంగాణ మహిళలకు శుభవార్త.. త్వరలో స్మార్ట్ కార్డులు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'మహాలక్ష్మి' పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు...
By అంజి Published on 19 Feb 2026 7:50 AM IST
'చొచ్చుకుపోకుండా స్కలనం అత్యాచారం కాదు'.. హైకోర్టు సంచలన తీర్పు
చత్తీస్గఢ్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక కీలక తీర్పులో అత్యాచార నేరానికి సంబంధించి చట్టపరమైన నిబంధనలపై స్పష్టతనిచ్చింది.
By అంజి Published on 19 Feb 2026 7:36 AM IST
టెన్త్ అర్హతతో 28,636 ఉద్యోగాలు.. కరెక్షన్ విండో ఓపెన్.. నేడు ఒక్కరోజే ఛాన్స్
భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ, దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 28,636 గ్రామీణ్ డాక్ సేవక్...
By అంజి Published on 19 Feb 2026 7:12 AM IST
Video: 'నా కూతురిని కాపాడండి' వార్తలో వాస్తవం లేదు: ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం
ఇటీవల ఒక దినపత్రికలో 'నా కూతురిని కాపాడండి' అనే శీర్షికతో ప్రచురితమైన వార్తలో ఎలాంటి వాస్తవం లేదని...
By అంజి Published on 19 Feb 2026 6:59 AM IST











