టాప్ స్టోరీస్
పూర్వోదయ పథకంతో ఏపీకి ఉషోదయం
పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులతో మూడు ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను...
By Medi Samrat Published on 9 Dec 2025 9:10 PM IST
ఎవరీ నిఖిల్ చౌదరి.? వేలానికి ముందే అందరి దృష్టిని ఆకర్షించాడు..!
ఆస్ట్రేలియాకు చెందిన ఆల్ రౌండర్ నిఖిల్ చౌదరి ఐపీఎల్ 2026 వేలానికి ముందే అందరి దృష్టిని ఆకర్షించాడు.
By Medi Samrat Published on 9 Dec 2025 8:20 PM IST
కోర్టుల చుట్టూ తిరుగుతున్న పూజారులు.. అందుకే ఆ ఆలయంలో పెళ్లిళ్లు బంద్..!
బెంగళూరులోని పురాతన ఆలయాలలో ఒకటైన, చోళుల కాలం నాటి సోమేశ్వర స్వామి ఆలయంలో వివాహ వేడుకలను నిర్వహించడం ఆపివేశారు.
By Medi Samrat Published on 9 Dec 2025 7:40 PM IST
తొలి టీ20.. ఎవరెవరు అవుట్ అంటే..?
ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మొదలైంది.
By Medi Samrat Published on 9 Dec 2025 6:52 PM IST
ఢిల్లీ బాంబు పేలుడు కేసు.. మరో నిందితుడు అరెస్ట్
ఢిల్లీ బాంబు పేలుడు, వైట్ కాలర్ టెర్రరిజం మాడ్యూల్కు సంబంధించిన కేసులో నసీర్ మల్లాను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
By Medi Samrat Published on 9 Dec 2025 6:37 PM IST
ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం
మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది.
By Medi Samrat Published on 9 Dec 2025 6:08 PM IST
సేవలు సాధారణ స్థితికి వచ్చాయి..ఇబ్బందులకు క్షమాపణ కోరుతున్నాం: ఇండిగో సీఈవో
ఇండిగో సేవలు సాధారణ స్థితికి వచ్చాయని..ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ప్రకటించారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 5:30 PM IST
రూ.228 కోట్ల మోసం.. అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ తనయుడు జై అన్మోల్ కు కష్టాలు పెరిగిపోయాయి.
By Medi Samrat Published on 9 Dec 2025 5:03 PM IST
గుడ్న్యూస్..రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పాస్బుక్ల ఆటోమ్యుటేషన్
రాష్ట్రంలో రెవెన్యూ సేవలు మరింత సులభతరం కావాలని, చిక్కుముడులు లేకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 4:35 PM IST
'నేను ప్రశాంతంగా ఉన్నానంటే మౌనంగా ఉన్నట్లు కాదు..'
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ల వివాహం క్యాన్సిల్ అయింది.
By Medi Samrat Published on 9 Dec 2025 4:16 PM IST
తిరుపతిలో దారుణం..పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటోడ్రైవర్ అత్యాచారం
తిరుపతి నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాలిటెక్నిక్ చదువుతున్న ఓ మైనర్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు
By Knakam Karthik Published on 9 Dec 2025 4:03 PM IST
ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు..గ్లోబల్ సమ్మిట్లో కొత్త పాలసీ ప్రకటించిన మంత్రి
పేదలకు సొంత ఇంటిపై గ్లోబల్ సమ్మిట్లో కొత్త పాలసీని మంత్రి పొంగులేటి ప్రకటించారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 3:50 PM IST













