టాప్ స్టోరీస్
AP Govt: న్యూ ఇయర్ వేళ కొత్త పట్టాదారు పాస్పుస్తకాలు.. ఉచితంగా పంపిణీ
న్యూ ఇయర్లో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 26 నుంచి 9వ తేదీ వరకు గ్రామ...
By అంజి Published on 28 Dec 2025 8:53 AM IST
Sangareddy Accident: విషాదం.. అదుపు తప్పిన బైక్.. కల్వర్టు గుంతలో పడి ముగ్గురు మృతి
సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు.
By అంజి Published on 28 Dec 2025 8:17 AM IST
రెండేళ్లు ప్రేమించుకున్న జంట.. పెళ్లి చేసుకున్న 24 గంటలకే విడాకులు
మహారాష్ట్రలోని పూణేలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట.. ఆ వెంటనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.
By అంజి Published on 28 Dec 2025 8:02 AM IST
ఆరావళి కొండల్లో మైనింగ్ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
ఆరావళి కొండలలో మైనింగ్ కు సంబంధించిన కేసును సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ...
By అంజి Published on 28 Dec 2025 7:47 AM IST
31న డెలివరీ బాయ్స్ సమ్మె.. డిమాండ్స్ ఇవే!
ప్రధాన క్విక్-కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ల గిగ్ వర్కర్లు ఈ నెల 31న దేశ వ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతున్నారు.
By అంజి Published on 28 Dec 2025 7:28 AM IST
రూ.3.08 కోట్ల బకాయిలు.. విజయవాడ కనకదుర్గ ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేత
రూ.3.08 కోట్ల బిల్లులు చెల్లించలేదని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APCPDCL).. విజయవాడ దుర్గా మల్లేశ్వర...
By అంజి Published on 28 Dec 2025 7:10 AM IST
దారుణం.. 6 ఏళ్ల కూతురిని గొంతు నులిమి చంపిన తల్లి.. మరాఠీకి బదులుగా హిందీ మాట్లాడుతోందని..
మహారాష్ట్రలోని రాయ్గఢ్లో దారుణ సంఘటన జరిగింది. ఆరేళ్ల బాలికను ఆమె తల్లి వారి ఇంట్లో గొంతు నులిమి చంపింది. ఈ హత్యకు సంబంధించి రాయ్గఢ్ పోలీసులు 30...
By అంజి Published on 28 Dec 2025 6:58 AM IST
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
ఇందిరమ్మ రాజ్యంలో పేదవాళ్ల సొంతింటి కలను నిజం చేస్తున్నామని తెలిపారు. ఖమ్మంలోని ఏదులాపురంలో మండల కార్యాలయ భవనానికి...
By అంజి Published on 28 Dec 2025 6:36 AM IST
వార ఫలాలు: తేది 28-12-2025 నుంచి 3-1-2026 వరకు
ఆలోచనతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుండి...
By జ్యోత్స్న Published on 28 Dec 2025 6:26 AM IST
సక్సెస్ తలకెక్కింది.. లీగల్ నోటీసులు
దృశ్యం 3 నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ అక్షయ్ ఖన్నా పాత్రను జైదీప్ అహ్లావత్ చేయిస్తున్నట్లు ధృవీకరించారు.
By Medi Samrat Published on 27 Dec 2025 9:20 PM IST
నోటితో మేకను బలి ఇచ్చాడు.. చివరికి..!
తెలంగాణ జిల్లాలోని పోతారం గ్రామంలో తన నోటితో మేకను బలి ఇచ్చినందుకు ఒక వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By Medi Samrat Published on 27 Dec 2025 8:40 PM IST
చలిమంట నింపిన విషాదం.. ముగ్గురు పిల్లలు సహా వృద్ధురాలు మృతి
చలికాలం కారణంగా గదిలో వెచ్చదనం కోసం మంట రాజేసి ఒక కుటుంబం నిద్రించింది.
By Medi Samrat Published on 27 Dec 2025 8:10 PM IST











