టాప్ స్టోరీస్
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు
దేశంలో ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించే అవార్డు ఈసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబును వరించింది.
By Knakam Karthik Published on 18 Dec 2025 12:24 PM IST
ఏఐ మార్ఫింగ్ ఫొటోలపై నివేదా థామన్ వార్నింగ్
తన ఫొటోలను కొందరు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రచారం చేయడంపై ప్రముఖ నటి నివేదా థామస్ తీవ్ర...
By Knakam Karthik Published on 18 Dec 2025 12:04 PM IST
భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్
పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ (PAA) బుధవారం భారత విమానాలపై గగనతల ఆంక్షలను జనవరి 23 వరకు పొడిగించింది.
By Knakam Karthik Published on 18 Dec 2025 11:32 AM IST
మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ రివీల్..మంత్రి లోకేశ్ ఆసక్తికర ట్వీట్
ఏపీ మంత్రి నారా లోకేశ్ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్లో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు
By Knakam Karthik Published on 18 Dec 2025 10:52 AM IST
మరోసారి వార్తల్లో లాలూ పెద్ద కుమారుడు తేజ్..ఈసారి రైడర్ అవతారం
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ ఎన్నికల తర్వాత కూడా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
By Knakam Karthik Published on 18 Dec 2025 10:31 AM IST
ఇంగ్లీష్ భాషలో నాకు నచ్చే ఒకే ఒక్క పదం అదే: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనను తాను ప్రశంసించుకున్నారు
By Knakam Karthik Published on 18 Dec 2025 9:59 AM IST
మచిలీపట్నంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణ గడువు పెంపు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మిస్తోన్న గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ గడువు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
By Knakam Karthik Published on 18 Dec 2025 8:51 AM IST
ఉప ఎన్నికలకు భయపడే అనర్హత వేటు వేయడంలేదు: కేటీఆర్
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
By Knakam Karthik Published on 18 Dec 2025 8:33 AM IST
ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం..ఇప్పటివరకు 1806 కేసులు, 15 మరణాలు
ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
By Knakam Karthik Published on 18 Dec 2025 7:46 AM IST
అలర్ట్..రాష్ట్రంపై చలి పంజా, ఈ నెల 21 వరకు జాగ్రత్త
తెలంగాణ రాష్ట్రంపై చలి పంజా విసిరింది.
By Knakam Karthik Published on 18 Dec 2025 7:33 AM IST
Andrapradesh: ప్రైవేట్ కాలేజీలకు మంత్రి లోకేశ్ గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ విద్యాసంస్థలకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త తెలియజేశారు.
By Knakam Karthik Published on 18 Dec 2025 7:15 AM IST
నేడు దేశ వ్యాప్తంగా బీజేపీ ఆఫీస్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు
ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు నిరసన జరగనుంది.
By Knakam Karthik Published on 18 Dec 2025 7:04 AM IST











