టాప్ స్టోరీస్
అందుకే గిల్ను తప్పించారు..!
2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.
By Medi Samrat Published on 20 Dec 2025 7:50 PM IST
కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారు.. కేటీఆర్ బిగ్ అప్డేట్
కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
By Medi Samrat Published on 20 Dec 2025 7:07 PM IST
అభివృద్ధి యజ్ఞానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు : సీఎం చంద్రబాబు
రుషికొండ ప్యాలెస్ కోసం రూ.500 కోట్లు దుర్వినియోగం చేసిన వాళ్లు.. ప్రజారోగ్యం కోసం యోగా నిర్వహించిన తమపై విష ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 20 Dec 2025 6:49 PM IST
బీఆర్ఎస్ నాకు బీ ఫామ్ రాకుండా చేసింది : ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి అవకాశం కల్పించినందుకు అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు జూబ్లీహిల్స్...
By Medi Samrat Published on 20 Dec 2025 6:15 PM IST
బీజేపీలో చేరిన టాలీవుడ్ సీనియర్ నటి ఆమని
టాలీవుడ్ సీనియర్ నటి ఆమని శనివారం హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరి అధికారికంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
By Medi Samrat Published on 20 Dec 2025 5:39 PM IST
దేశంలో లభించే గుడ్లు సురక్షితమైనవే : FSSAI
గుడ్లలో క్యాన్సర్ కారకాలున్నాయనే ఆందోళనల నేపథ్యంలో భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) శనివారం స్పష్టంగా దేశంలో లభించే గుడ్లు మానవ...
By Medi Samrat Published on 20 Dec 2025 3:57 PM IST
T20 World Cup Squad : షాకింగ్.. జట్టులో స్థానం కోల్పోయిన శుభ్మన్ గిల్..!
T20 ప్రపంచ కప్ 2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును సెలక్షన్ కమిటీ ఈరోజు ప్రకటించింది.
By Medi Samrat Published on 20 Dec 2025 2:57 PM IST
భార్య చేతిలో భర్త హతం.. 'నేను చంపి ఉండకపోతే.. నన్ను చంపేవాడు'
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగుచూసింది. బాసల్ పోలీస్ స్టేషన్లోని లెమ్ గ్రామంలోని మహలి తోలాలో శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య...
By Medi Samrat Published on 20 Dec 2025 2:40 PM IST
నైట్ క్రీములు వాడుతున్నారా?
కొంతమంది మహిళలు పగటి పూట ముఖానికి ఎన్నో రకాల ఫేస్ క్రీమ్లు వాడతారు. అయితే చాలా తక్కువ మంది రాత్రుళ్లు నైట్ క్రీమ్లు వాడుతారు.
By అంజి Published on 20 Dec 2025 1:57 PM IST
8వ వేతన సంఘం.. బిగ్ అప్డేట్ ఇదిగో
7వ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ 31, 2025తో ముగియనున్నందున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరోసారి ఆశలతో ఎదురు చూస్తున్నారు.
By అంజి Published on 20 Dec 2025 1:04 PM IST
Andhra Pradesh: జొన్నగిరిలో బంగారం కోసం తవ్వకాలు ప్రారంభం
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారు తవ్వకం ప్రారంభమైంది, ఈ ప్రాంత ప్రజలకు ఆర్థిక ప్రయోజనాల ఆశలను రేకెత్తిస్తోంది.
By అంజి Published on 20 Dec 2025 12:30 PM IST
మీర్పేట్ భవాని హత్య కేసు.. భార్యను ముక్కలుగా నరకడానికి గల కారణం అదే!.. వెలుగులోకి సంచలన విషయాలు
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మీర్పేట్ భవాని హత్య కేసులో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. భవాని, గురుమూర్తి ఇద్దరు దంపతులు..
By అంజి Published on 20 Dec 2025 11:59 AM IST











