టాప్ స్టోరీస్
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిషేధాజ్ఞలు
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లోని శంషాబాద్ జోన్లో నిషేధాజ్ఞలు అమలు చేయనున్నట్లు శంషాబాద్...
By Medi Samrat Published on 10 Dec 2025 9:20 PM IST
షాకింగ్.. అమీన్పూర్లో పరువు హత్య
హైదరాబాద్ శివారు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన పరువు హత్య జరిగింది.
By Medi Samrat Published on 10 Dec 2025 8:42 PM IST
మాచర్ల కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది.
By Medi Samrat Published on 10 Dec 2025 8:10 PM IST
ఆ కార్యక్రమంలో కనిపించిన కొడాలి నాని
మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నాని అనారోగ్యం, ఇతర కారణాలతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
By Medi Samrat Published on 10 Dec 2025 7:31 PM IST
ఇస్లాం, క్రైస్తవ మతాలకు ఒకలా.. హిందూ మతానికి మరోలా నిబంధనలు ఉండవు : పవన్ కళ్యాణ్
తిరుమల పరకామణిలో జరిగిన చోరీపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు.
By Medi Samrat Published on 10 Dec 2025 6:40 PM IST
జేడీ వాన్స్, ఉష మధ్య గొడవ..! వైరల్ ఫోటోపై అమెరికా ఉపాధ్యక్షుడు ఏం చెప్పారంటే.?
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వైరల్ ఫోటోపై స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫోటోలో వాన్స్ తెల్లటి టీ-షర్ట్ ధరించి కోపంగా...
By Medi Samrat Published on 10 Dec 2025 5:26 PM IST
373 కొత్త కాలనీలకు ఆర్టీసీ బస్సులు..'హైదరాబాద్ కనెక్ట్' పేరుతో TGSRTC సరికొత్త ప్లాన్
హైదరాబాద్లో వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాలు, కొత్త కాలనీల వాసులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ సరికొత్త కార్యచరణను ప్రకటించింది
By Knakam Karthik Published on 10 Dec 2025 5:21 PM IST
విషాదం...రెండు భవనాలు కూలి 19 మంది మృతి
మొరాకోలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫెజ్లో ఒక భవనం కూలిపోవడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు
By Knakam Karthik Published on 10 Dec 2025 5:03 PM IST
'రేపు మధ్యాహ్నం 3 గంటలలోపు హాజరు కావాలి..' : ఇండిగో సీఈవోకు డీజీసీఏ నోటీసు
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో విమానయాన సంస్థల సీనియర్ అధికారులపై ప్రభుత్వ కఠిన వైఖరి కొనసాగుతుంది.
By Medi Samrat Published on 10 Dec 2025 4:58 PM IST
ఇండిగో కార్యకలాపాల పర్యవేక్షణకు 8 మంది సభ్యుల కమిటీ ఏర్పాటు
ఇండిగో కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) 8 మంది సభ్యుల పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేసింది
By Knakam Karthik Published on 10 Dec 2025 4:45 PM IST
ఎక్స్ప్రెస్వేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై రోడ్డు పక్కన ఆగి ఉన్న వ్యాగన్ఆర్ కారును వేగంగా వచ్చిన బ్రెజ్జా కారు ఢీకొట్టింది.
By Medi Samrat Published on 10 Dec 2025 4:38 PM IST
ఆ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోండి..వ్యాపారులకు GHMC విజ్ఞప్తి
హైదరాబాద్లో వ్యాపారులకు జీహెచ్ఎంసీ కీలక హెచ్చరిక జారీ చేసింది.
By Knakam Karthik Published on 10 Dec 2025 4:15 PM IST













