టాప్ స్టోరీస్
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై హైదరాబాద్లో ఫిర్యాదులు
కొత్తగా నియమితులైన ఆయుష్ వైద్యులకు నియామక లేఖలు పంపిణీ చేస్తున్నప్పుడు ఒక మహిళ ముఖం నుండి నిఖాబ్ను లాగడానికి ప్రయత్నించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్...
By Medi Samrat Published on 17 Dec 2025 9:20 PM IST
జేమ్స్ కామెరూన్తో రాజమౌళి మాటామంతీ.. ఆ విషయం నమ్మొచ్చా.?
జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ 'అవతార్'. ఈ సినిమా సిరీస్ లో భాగమైన 'అవతార్: ఫైర్ అండ్ యాష్' విడుదలకు ముందు, ఎస్.ఎస్. రాజమౌళి జేమ్స్...
By Medi Samrat Published on 17 Dec 2025 8:40 PM IST
ఐపీఎల్ ఆడబోతున్న పప్పూ యాదవ్ కొడుకు
ఐపీఎల్ ఆడిన పలు ఆటగాళ్ల దశ తిరిగింది. ఈ ఏడాది ఐపీఎల్ వేలంపాటలో పలువురు యువకులకు కూడా మంచి ధర లభించింది.
By Medi Samrat Published on 17 Dec 2025 8:10 PM IST
Alert : రేపటి నుంచి తీవ్రమైన చలిగాలులు.. మరింత తగ్గనున్న ఉష్ణోగ్రత
డిసెంబర్ 18- 21 తేదీల మధ్య హైదరాబాద్ నగరం, తెలంగాణలోని అనేక ప్రాంతాలలో చలిగాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 17 Dec 2025 7:30 PM IST
పొగమంచుతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆలస్యం
టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20లో టాస్ ఆలస్యంగా పడనుంది.
By Medi Samrat Published on 17 Dec 2025 7:07 PM IST
హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఎన్ని రోజులు ఉంటారంటే..!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన శీతాకాల విడిదిలో భాగంగా బుధవారం నాడు సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు.
By Medi Samrat Published on 17 Dec 2025 6:46 PM IST
భారత్ తొలి మిస్ ఇండియా ఇక లేరు
భారత తొలి మిస్ ఇండియా, ప్రఖ్యాత ఫ్యాషన్ జర్నలిస్ట్ మెహర్ కాస్టలినో కన్నుమూశారు.
By Medi Samrat Published on 17 Dec 2025 6:29 PM IST
మూడో విడత ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది : టీపీసీసీ చీఫ్
పంచాయతీ ఎన్నికలు–2025 మూడో విడత ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 17 Dec 2025 6:19 PM IST
తెలంగాణ తల్లి విగ్రహాన్ని కింద పడేశారనే ప్రచారంపై రోడ్లుభవనాల శాఖ క్లారిటీ
తెలంగాణ తల్లి విగ్రహాన్ని కింద పడేశారు అనే తప్పుడు ప్రచారంపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ వివరణ ఇచ్చింది.
By Knakam Karthik Published on 17 Dec 2025 5:20 PM IST
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ సంచలన నిర్ణయం
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు
By Knakam Karthik Published on 17 Dec 2025 4:25 PM IST
ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంలో విచారణ..NHAIకి నోటీసులు
సుప్రీంకోర్టులో ఢిల్లీ కాలుష్యంపై విచారణ జరిగింది
By Knakam Karthik Published on 17 Dec 2025 4:18 PM IST
ఇక నుంచి 'స్వర్ణగ్రామం'గా గ్రామ, వార్డు సచివాలయాలు..సీఎం కీలక ప్రకటన
గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్చనున్నట్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు ప్రకటించారు
By Knakam Karthik Published on 17 Dec 2025 4:04 PM IST










