టాప్ స్టోరీస్
కాస్ట్లీ ఫోన్ కొనివ్వాలని డిమాండ్..తండ్రి కాదనడంతో బోరుబావిలో దూకిన కొడుకు
జార్ఖండ్లో విషాదం జరిగింది. ఖరీదైన మొబైల్ ఫోన్ కొనుగోలుకు తండ్రి నిరాకరించడంతో మనస్తాపం చెందిన కుమారుడు బోరుబావిలో దూకి మరణించాడు
By Knakam Karthik Published on 7 Dec 2025 6:21 PM IST
ఏపీలో విషాదం..నీటిసంపులో పడి అన్నదమ్ములు మృతి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 7 Dec 2025 5:33 PM IST
పార్టీ ఆదేశిస్తే ఆమరణ దీక్ష చేస్తా..బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
హిల్ట్ కుంభకోణం రుజువు చేయకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటా..అని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 7 Dec 2025 5:22 PM IST
విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఇండిగో కీలక ప్రకటన
ఇటీవల భారీ అంతరాయాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. తన కార్యకలాపాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తోంది.
By Knakam Karthik Published on 7 Dec 2025 4:59 PM IST
ఏషియన్ గేమ్స్లో టాలీవుడ్ సీనియర్ నటి ఘనత..నాలుగు మెడల్స్ కైవసం
టాలీవుడ్ సీనియర్ నటి, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి క్రీడా రంగంలో అద్భుతమైన ఘనత సాధించారు.
By Knakam Karthik Published on 7 Dec 2025 4:20 PM IST
బ్యాంకింగ్ రంగంలో మైలురాయి..ఆ ఖాతాల్లో రూ.2.75 లక్షల కోట్లు నిల్వ
భారతదేశ ఆర్థిక చేరిక ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంది
By Knakam Karthik Published on 7 Dec 2025 4:01 PM IST
స్మృతి మంధాన పెళ్లి రద్దు పోస్టుపై స్పందించిన పలాష్..ఏమన్నారంటే?
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో తన వివాహం రద్దయిన నేపథ్యంలో సంగీత దర్శకుడు, ఫిల్మ్ మేకర్ పలాష్ ముచ్చల్ స్పందించారు.
By Knakam Karthik Published on 7 Dec 2025 3:04 PM IST
వివాహం రద్దు రూమర్స్పై స్మృతి మంధాన సంచలన పోస్టు
భారత మహిళా క్రికెట్ టీమ్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన-పలాశ్ ముచ్చల్ పెళ్లి రద్దు అయ్యింది.
By Knakam Karthik Published on 7 Dec 2025 2:50 PM IST
అతడిని హెచ్చరించిన గంభీర్
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వన్డే సిరీస్ విజయం తర్వాత పలు విషయాలపై స్పందించాడు.
By అంజి Published on 7 Dec 2025 1:30 PM IST
ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని లాక్కెళ్లిన చిరుత.. ఇప్పటికి ముగ్గురు
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో చిరుత ఓ చిన్నారి ప్రాణాలను తీసింది. వాల్పారైలోని తేయాకు తోటలో చిరుతపులి దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు.
By అంజి Published on 7 Dec 2025 12:49 PM IST
Video: కేక్ తినమని అడిగితే రోహిత్ శర్మ ఏమన్నాడంటే!!
విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన చివరి ODIలో దక్షిణాఫ్రికాపై తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.
By అంజి Published on 7 Dec 2025 12:07 PM IST
బాబ్రీ మసీదు తరహా మసీదుకు పునాది రాయి.. 30 లక్షలతో భోజనాలు
బెంగాల్లోని మతపరంగా సున్నితమైన ముర్షిదాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయబడిన ఎమ్మెల్యే ...
By అంజి Published on 7 Dec 2025 11:43 AM IST











