టాప్ స్టోరీస్
అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
అమరావతి రాజధానిలో రెండో విడత భూసమీకరణ ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 7 Jan 2026 11:06 AM IST
మరో కీలక అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో శ్రీకారం..ఈ నెలలోనే
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ఘట్టానికి సిద్ధమవుతోంది.
By Knakam Karthik Published on 7 Jan 2026 10:52 AM IST
'పోలీసులు నా బట్టలు విప్పి, దాడి చేశారు'.. బిజెపి మహిళా నాయకురాలు సంచలన ఆరోపణ
కర్ణాటకలోని హుబ్బళ్లిలో కేశ్వపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తనను అరెస్టు చేస్తున్న సమయంలో.. తనపై దుస్తులు విప్పి దారుణంగా దాడి చేశారని...
By అంజి Published on 7 Jan 2026 10:37 AM IST
కూర్చుని మాట్లాడుకుంటేనే సమస్యకు పరిష్కారం..!
న్యూ ఇయర్ మరుసటి రోజే వెనిజులాపై అమెరికా దాడి చేసింది. అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య అరెస్టయ్యారు.
By Medi Samrat Published on 7 Jan 2026 10:19 AM IST
భారత్లో ఆడాల్సిందే.. బంగ్లాదేశ్కు ఐసీసీ షాక్..!
టీ20 ప్రపంచకప్ 2026 వేదికను మార్చాలన్న బంగ్లాదేశ్ డిమాండ్ను ఐసీసీ తిరస్కరించింది.
By Medi Samrat Published on 7 Jan 2026 9:41 AM IST
ఎయిమ్స్ వైద్యురాలు మృతి.. అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ వేసుకోవడంతో..
భోపాల్లోని ఎయిమ్స్లోని ఎమర్జెన్సీ అండ్ ట్రామా విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రష్మి వర్మ సోమవారం నాడు..
By అంజి Published on 7 Jan 2026 8:58 AM IST
Bank Holiday: ఈ నెల 16న ఏపీలో బ్యాంకులకు సెలవు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బ్యాంకు ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెల 16వ తేదీన (శుక్రవారం) కనుమ సందర్భంగా రాష్ట్రంలోని బ్యాంకులు...
By అంజి Published on 7 Jan 2026 8:36 AM IST
అగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు
శ్రీలంక సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని, ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ...
By అంజి Published on 7 Jan 2026 8:06 AM IST
'మహిళలపై అసభ్య పోస్టులు పెడితే వదిలిపెట్టం'.. వారికి మంత్రి లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్
సోషల్ మీడియాలో కుట్ర పూరిత విద్వేష పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం...
By అంజి Published on 7 Jan 2026 7:58 AM IST
యాప్తో రైతులకు సకాలంలో ఎరువుల సరఫరా: మంత్రి తుమ్మల
రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా అయ్యేలా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం కపస్ కిసాన్ యాప్ తరహాలో మొబైల్ ఫర్టిలైజర్ యాప్ను అమలు చేసిందని...
By అంజి Published on 7 Jan 2026 7:40 AM IST
Telangana: భార్యకు వంట రాదని విడాకులా? భర్తపై హైకోర్టు అసహనం
భార్యకు వంట రాదంటూ భర్త విడాకులు కోరడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొన్నేళ్లుగా భార్య నుంచి విడిగా ఉంటున్న వ్యక్తి విడాకులకు దరఖాస్తు చేశాడు.
By అంజి Published on 7 Jan 2026 7:25 AM IST
Yuvraj Singh : 3 నుంచి 6 నెలలు మాత్రమే బతుకుతావని చెప్పారు.. నాకు వేరే మార్గం లేదు
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన జీవితంలో అత్యంత కష్టమైన రోజులను గుర్తు చేసుకున్నాడు.
By Medi Samrat Published on 7 Jan 2026 7:21 AM IST











