దమ్ముంటే మేడిగడ్డ బ్యారేజ్పై చర్చకు రండి.. సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేడిగడ్డ బ్యారేజ్ మీదనే చర్చ పెడదాం..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు
By Knakam Karthik Published on 16 July 2025 5:30 PM IST
విచారణను ఎదుర్కోవాల్సిందే...బోధన్ మాజీ ఎమ్మెల్యేపై FIR కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తన కొడుకుపై ఉన్న హిట్ అండ్ రన్ కేసులో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
By Knakam Karthik Published on 16 July 2025 4:39 PM IST
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఈఎన్సీ అడ్మిన్గా రమేశ్బాబు నియామకం
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 16 July 2025 4:08 PM IST
ప్రాజెక్టుల వార్పై కేంద్ర ప్రభుత్వం సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
కేంద్ర ప్రభుత్వం సమక్షంలో రెండు తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారాలపై కేంద్రజలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభమైంది
By Knakam Karthik Published on 16 July 2025 3:31 PM IST
బీసీలకు రాజకీయ అవకాశాలు దక్కాలంటే అదొక్కటే మార్గం: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలో 25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది..అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత...
By Knakam Karthik Published on 16 July 2025 2:48 PM IST
ప్రధాని మోదీకి రాహుల్గాంధీ లేఖ..ఆ బిల్లు ప్రవేశపెట్టాలని వినతి
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
By Knakam Karthik Published on 16 July 2025 1:50 PM IST
శుభవార్త చెప్పిన మంత్రి లోకేశ్..2 వేల మందికి త్వరలోనే ఇళ్లపట్టాలు
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ తీపికబురు చెప్పారు.
By Knakam Karthik Published on 16 July 2025 1:19 PM IST
గుడ్న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి..దసరా నాటికి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి
హైదరాబాద్ ఉప్పల్లో కొన్నాళ్లుగా నిలిచిపోయిన ఎలివేటెడ్ కారిడార్ పనులపై తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభవార్త చెప్పారు
By Knakam Karthik Published on 16 July 2025 1:06 PM IST
ఏటా 83 లక్షలకు పైగా మరణాలు..అయినా యాక్టివ్గానే ఆధార్ కార్డులు
దేశంలో 14 సంవత్సరాలలో సుమారు 11.7 కోటి మంది మరణించినప్పటికీ, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే...
By Knakam Karthik Published on 16 July 2025 11:39 AM IST
95 మంది విద్యార్థుల ప్రాణాలను కాంగ్రెస్ బలి తీసుకుంది: ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 16 July 2025 11:07 AM IST
అమరావతిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఆ శిక్షణా కేంద్రం పెట్టండి..కేంద్ర క్రీడా మంత్రికి సీఎం రిక్వెస్ట్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 16 July 2025 10:45 AM IST
Telangana: గవర్నర్ వద్దకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆర్డినెన్స్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా రాజ్భవన్కు చేరింది.
By Knakam Karthik Published on 16 July 2025 10:26 AM IST