కిరణ్ అబ్బవరం మూవీకి అరుదైన గౌరవం
తెలుగు మూవీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం అరుదైన గౌరవాన్ని పొందారు.
By Knakam Karthik Published on 2 May 2025 5:15 PM IST
సోనియా, రాహుల్కు షాక్..ఆ కేసులో కోర్టు నోటీసులు
కాంగ్రెస్ మాజీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీకి ఢిల్లీ రాస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది
By Knakam Karthik Published on 2 May 2025 4:04 PM IST
వడగాలులపై రాష్ట్రంలో హీట్వేవ్ యాక్షన్ ప్లాన్ రిలీజ్
హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ -2025ను మంత్ పొంగులేటి విడుదల చేశారు.
By Knakam Karthik Published on 2 May 2025 3:34 PM IST
దేశంలో మొట్టమొదటిసారిగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్పార్క్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది.
By Knakam Karthik Published on 2 May 2025 3:21 PM IST
అలర్ట్.. రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో 2025-26 అకడమిక్ ఇయర్ ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది.
By Knakam Karthik Published on 2 May 2025 2:56 PM IST
NTR District : అనుమానాస్పద స్థితిలో యూట్యూబర్ మృతి
ఎన్టీఆర్ జిల్లాలో ఓ మహిళా యూట్యూబర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By Knakam Karthik Published on 2 May 2025 2:38 PM IST
అట్టారీ-వాఘా బార్డర్ రీ ఓపెన్ చేసిన పాకిస్థాన్
భారతదేశంలో చిక్కుకున్న తమ పౌరులు తిరిగి రావడానికి వీలుగా పాకిస్తాన్ శుక్రవారం అట్టారి-వాఘా సరిహద్దు ద్వారాలను తిరిగి తెరిచింది.
By Knakam Karthik Published on 2 May 2025 1:35 PM IST
Video: అమరావతిలో స్పెషల్ అట్రాక్షన్గా ఐరన్ స్క్రాప్ శిల్పాలు
సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి
By Knakam Karthik Published on 2 May 2025 12:52 PM IST
కులగణన క్రెడిట్ రాహుల్గాంధీదే: టీపీసీసీ చీఫ్
హైదరాబాద్ రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు కలిశారు.
By Knakam Karthik Published on 2 May 2025 12:29 PM IST
అమరావతిని మూడేళ్లలో కచ్చితంగా పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
ప్రధాని టూర్ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు.
By Knakam Karthik Published on 2 May 2025 11:41 AM IST
బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీయకండి.. సుప్రీం సీరియస్
పహల్గామ్ ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
By Knakam Karthik Published on 1 May 2025 2:08 PM IST
రేవంత్కు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: ఎంపీ లక్ష్మణ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
By Knakam Karthik Published on 1 May 2025 1:30 PM IST