జూబ్లీహిల్స్ బైపోల్కు రెండ్రోజుల్లో అభ్యర్థిని ఫైనల్ చేస్తాం: టీబీజేపీ చీఫ్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక కోసం తమ పార్టీ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ఖరారు చేస్తాం..అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు...
By Knakam Karthik Published on 10 Oct 2025 1:30 PM IST
కీలక మలుపు తీసుకున్న భారత్–అఫ్గానిస్తాన్ సంబంధాలు
భారత్, ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు కీలక మలుపు తీసుకున్నాయి.
By Knakam Karthik Published on 10 Oct 2025 12:58 PM IST
ఈ నెల 13న ఢిల్లీకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..14న కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 13న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు
By Knakam Karthik Published on 10 Oct 2025 12:19 PM IST
బంజారాహిల్స్లో రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఆక్రమణలను హైడ్రా తొలగించి, రూ.750 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమి హైడ్రా స్వాధీనం చేసుకుంది.
By Knakam Karthik Published on 10 Oct 2025 10:57 AM IST
ఏమీ చేయకుండానే ఒబామాకు నోబెల్ ఇచ్చారు, నేను 8 యుద్ధాలు ముగించా: ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విమర్శలు గుప్పించారు.
By Knakam Karthik Published on 10 Oct 2025 10:15 AM IST
హైదరాబాద్లో దారుణం..8 ఏళ్ల బాలికపై అత్యాచారం
హైదరాబాద్లో మరో దారుణం జరిగింది. అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు
By Knakam Karthik Published on 10 Oct 2025 9:23 AM IST
గ్యాస్ సిలిండర్ పేలి కూలిన ఇల్లు..ఐదుగురు దుర్మరణం
అయోధ్యలోని పురా కలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాగ్లా భారీ గ్రామంలో ఒక ఇల్లు కూలిపోవడంతో కనీసం ఐదుగురు మరణించారు.
By Knakam Karthik Published on 10 Oct 2025 9:12 AM IST
ట్రంప్ ఆశలతో ఉత్కంఠ.. నోబెల్ శాంతి బహుమతిపై ప్రపంచ దృష్టి
ఒస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇనిస్టిట్యూట్లో ఈరోజు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30కి) 2025 నోబెల్ శాంతి బహుమతి విజేత...
By Knakam Karthik Published on 10 Oct 2025 9:00 AM IST
22కి చేరిన దగ్గు మందు మరణాలు, నాగ్పూర్లో ఇద్దరు చిన్నారులు మృతి
మధ్యప్రదేశ్లోని ఛింద్వాడా జిల్లాలో కల్తీ దగ్గు మందు సృష్టిస్తున్న విషాదం అంతకంతకూ పెరుగుతోంది
By Knakam Karthik Published on 10 Oct 2025 8:28 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్
ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 10 Oct 2025 7:54 AM IST
సోలార్ ప్యానెళ్లు పెడితే రూ.కోటి..తెలంగాణలోని 8 గ్రామాలకు కేంద్రం బంపరాఫర్
తెలంగాణలోని ఎనిమిది గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్ను ప్రకటించింది
By Knakam Karthik Published on 10 Oct 2025 7:31 AM IST
ఏపీలో ఇవాళ్టి నుంచి ఓపీ, ఎమర్జెన్సీ వైద్య సేవలు బంద్
ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్టి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి
By Knakam Karthik Published on 10 Oct 2025 7:13 AM IST