గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..త్వరలోనే 6 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం
బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణిలో జరిగిన అక్రమాలన్నిటినీ బయటపెడతాం..అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 13 April 2025 2:00 PM IST
మీ ప్రేమను గెలుచుకునేందుకు చాలా కష్టపడ్డా, ఏడాదిలోగా ఆ కలను నెరవేరుస్తా: మంత్రి లోకేశ్
మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మంగళగిరి ప్రజల మనసు గెలుచుకునేందుకు.. చాలా కష్టపడ్డానని గుర్తు చేశారు.
By Knakam Karthik Published on 13 April 2025 1:30 PM IST
భక్తులకు గుడ్న్యూస్ చెప్పిన టీటీడీ..ఆ లేఖలపైనే ఇక నుంచి రూమ్స్
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 13 April 2025 12:50 PM IST
ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్లకూ డెడ్లైన్ విధించాలి: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్లో ఆసక్తికర ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 13 April 2025 11:44 AM IST
మామిడిపండ్లు అతిగా తింటున్నారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి..
వేసవి వచ్చిందంటే ఎండలు ఓ రేంజ్లో దంచికొడతాయి. అదే సమయంలో అందరికీ ఇష్టమైన సీజనల్ మామిడిపండ్లు కూడా మార్కెట్లోకి వచ్చేస్తాయి. ఎండల నుంచి ఉపశమనాన్ని...
By Knakam Karthik Published on 13 April 2025 11:08 AM IST
ప్రమాదం జరిగి 50 రోజులవుతున్నా పురోగతి లేదు? SLBC సహాయక చర్యలపై హరీష్రావు ఆవేదన
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 13 April 2025 9:46 AM IST
విషాదం: ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం, ముగ్గురు మహిళలు మృతి
ఆటోను రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు
By Knakam Karthik Published on 13 April 2025 8:36 AM IST
టారిఫ్ల నుంచి వాటికి మినహాయింపు..ట్రంప్ కీలక ప్రకటన
టారిఫ్ల నుంచి స్మార్ట్ఫోన్స్, కంప్యూటర్లు, చిప్లకు మినహాయింపునిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 13 April 2025 8:17 AM IST
రైతన్నలకు గుడ్న్యూస్..'రేపే భూ భారతి పోర్టల్' ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూ భారతి పోర్టల్ రేపటి నుంచి అందుబాటులోకి రానుంది.
By Knakam Karthik Published on 13 April 2025 7:57 AM IST
పర్మిషన్ గ్రాంటెడ్..బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభకు ఓకే చెప్పిన పోలీసులు
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు.
By Knakam Karthik Published on 13 April 2025 7:43 AM IST
Video: చిన్నకుమారుడితో హైదరాబాద్ చేరుకున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దంపతులు చిన్నకుమారుడు మార్క్ శంకర్తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు.
By Knakam Karthik Published on 13 April 2025 7:24 AM IST
ఇందిరమ్మ ఇళ్లపై అప్డేట్..మొదటి దశలో అత్యంత నిరుపేదలు, అర్హులకే
ఇందిరమ్మ ఇండ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 13 April 2025 7:07 AM IST