93 లక్షల గృహాలకు డిజిటల్ కనెక్టివిటీ: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలోని 93 లక్షల గృహాలను డిజిటల్ కనెక్టివిటీ పరిధిలోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 5:24 PM IST
అబద్ధాలు చెప్పకపోవడం వల్లే ఓడిపోయాం: జగన్
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ సారథ్యంలో స్కామ్లు తప్ప మరేమీ జరగడంలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 4:49 PM IST
కేరళ ర్యాగింగ్ హార్రర్.. ప్రైవేట్ భాగాలకు డంబెల్స్ వేలాడదీయించారు
కేరళ కొట్టాయం నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 4:23 PM IST
మూడెకరాలలోపు రైతులకు గుడ్ న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ
తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ...
By Knakam Karthik Published on 12 Feb 2025 3:51 PM IST
అలా చేస్తేనే కేసీఆర్, కేటీఆర్ సర్వేలో పాల్గొంటారు, ప్రభుత్వానికి తలసాని డిమాండ్
తెలంగాణలో కుల గణన రీ సర్వే చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 3:38 PM IST
ఆయన వచ్చాకే మత కల్లోలాలు..సీఎం రేవంత్పై ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 3:06 PM IST
పవన్ సనాతన ధర్మ పరిరక్షణ టూర్..కేరళలోని అగస్త్య మహర్షి ఆలయ సందర్శన
పవన్ కల్యాణ్ కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 1:26 PM IST
ఏపీలో బర్డ్ ఫ్లూ..తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్ల వాహనాలను తనిఖీలు చేసేందుకు చెక్...
By Knakam Karthik Published on 12 Feb 2025 1:06 PM IST
బీసీ రిజర్వేషన్లపై కావాలనే అనుమానాలు సృష్టిస్తున్నారు: మంత్రి సీతక్క
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 12:38 PM IST
మహిళ ప్యాంట్ జేబులో పేలిన సెల్ఫోన్..మంటలు చెలరేగడంతో..
బ్రెజిల్లో ఊహించని ఘటన జరిగింది. తన భర్తతో కలిసి ఓ యువతి సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా తన ప్యాంట్లోని మొబైల్ ఒక్కసారిగా పేలింది.
By Knakam Karthik Published on 12 Feb 2025 11:18 AM IST
వారి జీతాలు ఎప్పుడు చెల్లిస్తారు..ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం
తెలంగాణలో హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 10:57 AM IST
త్వరలోనే డీఎస్సీ..నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే డీఎస్సీ నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 9:25 PM IST