రంగరాజన్పై దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు
చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడిని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. మనం నాగరిక సమాజంలో హింసకు తావులేదని చంద్రబాబు హితవు...
By Knakam Karthik Published on 11 Feb 2025 8:53 PM IST
అక్కడ బైపోల్ పక్కా..ఆ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారు: కేసీఆర్
పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 8:40 PM IST
జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ రిలీజ్..ఇద్దరు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్స్-2025 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిజల్ట్స్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
By Knakam Karthik Published on 11 Feb 2025 7:26 PM IST
ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాక డేటా తొలగించొద్దు..ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం
ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారంటూ సుప్రీంకోర్టు మంగళవారం ఎన్నికల...
By Knakam Karthik Published on 11 Feb 2025 6:46 PM IST
మద్యం ధరలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి కొల్లు రవీంద్ర
ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరల పెంపుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 6:15 PM IST
ప్రి రిలీజ్ ఈవెంట్లో పొలిటికల్ కామెంట్స్..హైబీపీతో హాస్పిటల్లో చేరిన పృథ్వీ
హైబీపీ కారణంగా ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
By Knakam Karthik Published on 11 Feb 2025 5:52 PM IST
కాంగ్రెస్ హనీమూన్ టైమ్ అయిపోయింది..అరచేతిలో ప్రజలకు స్వర్గం చూపించారు: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హనీమూన్ టైమ్ అయిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 4:48 PM IST
ఏపీలో బర్డ్ ఫ్లూ ప్రచారం..అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
ఏపీలో బర్డ్ ఫ్లూతో పలు ఫారాల్లో కోళ్లు మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
By Knakam Karthik Published on 11 Feb 2025 4:23 PM IST
సమ్మర్లో రెప్పపాటు కూడా విద్యుత్కు అంతరాయం ఏర్పడవద్దు..అధికారులకు డిప్యూటీ సీఎం సూచన
రానున్న వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్తును అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 4:03 PM IST
ఎస్సీ వర్గీకరణలో లోపాలపై సూచనలు చేశాం: మంద కృష్ణ మాదిగ
ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచీ మద్దతు ఇస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 3:46 PM IST
ప్రజల బాధలు ఓపికతో వినండి, కార్యదర్శుల సదస్సులో సీఎం చంద్రబాబు
ప్రజలు తమ వద్దకు వచ్చినప్పుడు వారి బాధలు, సమస్యల గురించి అధికారులు, సిబ్బంది ఓపికగా వినాలని అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఏపీ సీఎం...
By Knakam Karthik Published on 11 Feb 2025 3:24 PM IST
సీఎం రేవంత్ బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు: ఆర్.కృష్ణయ్య
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ 42 శాతానికి పెంచకుండా పార్టీ పరంగా టికెట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ ప్రకటించడం బీసీలను మోసం చేయడమే అని ఆర్.కృష్ణయ్య...
By Knakam Karthik Published on 11 Feb 2025 3:01 PM IST