మే 15న పోచంపల్లిని సందర్శించనున్న మిస్ వరల్డ్-2025 పోటీదారులు
మిస్ వరల్డ్-2025 గ్రూప్ -2 పోటీదారులు మే 15న ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామం పోచంపల్లిని సందర్శించనున్నారు.
By Knakam Karthik Published on 5 May 2025 6:15 PM IST
రేపు సాయంత్రంలోగా రైతులకు పరిహారం..గుడ్న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 5 May 2025 5:26 PM IST
ముగ్గురికి ప్రాణం పోసిన 20 ఏళ్ల యువకుడు..రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు ముగ్గురికి ప్రాణం పోశాడు.
By Knakam Karthik Published on 5 May 2025 4:52 PM IST
ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి మద్దతిస్తాం..మోడీతో ఫోన్లో మాట్లాడిన పుతిన్
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు.
By Knakam Karthik Published on 5 May 2025 4:26 PM IST
రాష్ట్రంలో రూ.3,900 కోట్ల నేషనల్ హైవే ప్రాజెక్టులను ప్రారంభించిన నితిన్ గడ్కరీ
తెలంగాణలో హైవేల డెవలప్మెంట్కు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
By Knakam Karthik Published on 5 May 2025 3:44 PM IST
కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారు: ఈటల
తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 5 May 2025 2:45 PM IST
దారుణం..ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
By Knakam Karthik Published on 5 May 2025 2:10 PM IST
Video: ఉగ్రవాదులకు సహాయం, పోలీసుల నుంచి పారిపోతూ నదిలోకి దూకిన వ్యక్తి
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం కల్పించిన వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు
By Knakam Karthik Published on 5 May 2025 1:46 PM IST
రైతులు నష్టపోవడానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం: జగన్
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 5 May 2025 1:28 PM IST
పహల్గామ్ ఉగ్రదాడి: వినయ్ నర్వాల్ భార్యపై ట్రోలింగ్..జాతీయ మహిళా కమిషన్ సీరియస్
హిమాన్షీపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది. కాగా.. ఈ అంశంపై జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకుంది.
By Knakam Karthik Published on 5 May 2025 12:41 PM IST
హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
ఈ నెల 8వ తేదీన హైడ్రా పోలీస్ స్టేషన్ను సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 5 May 2025 11:56 AM IST
సమ్మెకు వెళ్లొద్దు, సమస్యలు పరిష్కరిస్తాం.. ఆర్టీసీ సంఘాల నేతలకు మంత్రి సూచన
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు మినిస్టర్ క్వార్టర్స్లో సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 5 May 2025 11:21 AM IST