ద్రోణి ప్రభావంతో రేపు పిడుగులతో కూడిన వర్షాలు
నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 5:33 PM IST
ఛత్తీస్గఢ్ రైలు ప్రమాదంలో 11కి చేరుకున్న మృతుల సంఖ్య
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి పెరిగిందని అధికారులు బుధవారం...
By Knakam Karthik Published on 5 Nov 2025 5:00 PM IST
హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్
హైదరాబాద్ అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 4:23 PM IST
వేధిస్తోందని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..డ్రామా అని కొట్టిపారేసిన సీఐ
కొత్తగూడెం ఎక్సైజ్ సీఐ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది
By Knakam Karthik Published on 5 Nov 2025 4:01 PM IST
మొదటి భార్య అభ్యంతరం చెబితే, పురుషుడి రెండో పెళ్లికి అనుమతి లేదు: కేరళ హైకోర్టు
ముస్లిం పురుషుడు మొదటి భార్యకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది.
By Knakam Karthik Published on 5 Nov 2025 3:14 PM IST
ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవదానం చేసింది: సీఎం రేవంత్
క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ను కలిశారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 2:42 PM IST
హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లు బీజేపీకి పడ్డాయి...రాహుల్గాంధీ సంచలన ఆరోపణలు
2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటర్ల మోసం జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు
By Knakam Karthik Published on 5 Nov 2025 2:23 PM IST
Video : డాక్టర్ వద్ద స్టెతస్కోప్, మెడికల్ కిట్ ఉంటాయి..ఆయన దగ్గర మాత్రం..
ఢిల్లీ, బెంగళూరు నుంచి దిగుమతి చేసుకున్న డ్రగ్స్ను తన ఇంట్లో పెట్టుకుని అమ్మకాలు సాగిస్తూ ఎక్సైజ్ ఎస్టిఎఫ్ బీ టీమ్ కు జాన్ పాల్ అనే పీజీ డాక్టర్...
By Knakam Karthik Published on 4 Nov 2025 5:30 PM IST
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన అందించింది
By Knakam Karthik Published on 4 Nov 2025 4:59 PM IST
Hyderabad Crime : అంబర్ పేట కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. మాజీ భార్యే ప్లాన్ చేసి..
అంబర్పేట్ డీడీ కాలనీలో గత నెల 29వ తేదీన జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు
By Knakam Karthik Published on 4 Nov 2025 4:36 PM IST
జిల్లాల విభజనపై రానున్న క్లారిటీ..రేపు కేబినెట్ సబ్ కమిటీ భేటీ
జిల్లాల విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ రేపు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 4 Nov 2025 4:15 PM IST
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఏపీ మంత్రి బృందం దుబాయ్ పర్యటన
ఏపీ మంత్రి నారాయణ దుబాయ్ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది.
By Knakam Karthik Published on 4 Nov 2025 3:20 PM IST












