Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    Hyderabad News, Miss World-2025 Competition, contestants to visit Pochampally
    మే 15న పోచంపల్లిని సందర్శించనున్న మిస్ వరల్డ్-2025 పోటీదారులు

    మిస్ వరల్డ్-2025 గ్రూప్ -2 పోటీదారులు మే 15న ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామం పోచంపల్లిని సందర్శించనున్నారు.

    By Knakam Karthik  Published on 5 May 2025 6:15 PM IST


    Andrapradesh, CM Chandrababu, Compensation to farmers, Rains
    రేపు సాయంత్రంలోగా రైతులకు పరిహారం..గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు

    అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

    By Knakam Karthik  Published on 5 May 2025 5:26 PM IST


    Telangana, Nalgonda District, Jeevandan Organ Donation Initiative, Organ Donation
    ముగ్గురికి ప్రాణం పోసిన 20 ఏళ్ల యువకుడు..రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో

    రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు ముగ్గురికి ప్రాణం పోశాడు.

    By Knakam Karthik  Published on 5 May 2025 4:52 PM IST


    International News, Russia President Putin, India Prime Minister Modi, Pahalgam terror attack
    ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి మద్దతిస్తాం..మోడీతో ఫోన్‌లో మాట్లాడిన పుతిన్

    జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా ఖండించారు.

    By Knakam Karthik  Published on 5 May 2025 4:26 PM IST


    Telangana, Asifabad District, Union Minister Nitin Gadkari, national highway projects
    రాష్ట్రంలో రూ.3,900 కోట్ల నేషనల్ హైవే ప్రాజెక్టులను ప్రారంభించిన నితిన్ గడ్కరీ

    తెలంగాణలో హైవేల డెవలప్‌మెంట్‌కు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

    By Knakam Karthik  Published on 5 May 2025 3:44 PM IST


    Telangana, Congress Government, Mp Eatala Rajendar, Cm Revanthreddy
    కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారు: ఈటల

    తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు.

    By Knakam Karthik  Published on 5 May 2025 2:45 PM IST


    Crime News, Sangareddy District, Father Committed To Suicide
    దారుణం..ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి

    సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

    By Knakam Karthik  Published on 5 May 2025 2:10 PM IST


    National News, JammuKashmir, Pahalgam Terror Attack, River Death, Security Forces
    Video: ఉగ్రవాదులకు సహాయం, పోలీసుల నుంచి పారిపోతూ నదిలోకి దూకిన వ్యక్తి

    జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం కల్పించిన వ్యక్తి భద్రతా బ‌ల‌గాల నుంచి తప్పించుకునే క్ర‌మంలో నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు

    By Knakam Karthik  Published on 5 May 2025 1:46 PM IST


    Andrapradesh, Ap Government, Cm Chandrababu, Ys Jagan, Heavy Rains, Farmers
    రైతులు నష్టపోవడానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం: జగన్

    ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.

    By Knakam Karthik  Published on 5 May 2025 1:28 PM IST


    National News, Pahalgam Terror Attack, Navy Officer Narwal, Himanshi, Online Hate Trolls, National Women Commission
    పహల్గామ్ ఉగ్రదాడి: వినయ్ నర్వాల్ భార్యపై ట్రోలింగ్..జాతీయ మహిళా కమిషన్ సీరియస్

    హిమాన్షీపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది. కాగా.. ఈ అంశంపై జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకుంది.

    By Knakam Karthik  Published on 5 May 2025 12:41 PM IST


    Telangana, Cm Revanthreddy, Hydra, Hydra Police Station
    హైడ్రా పోలీస్ స్టేషన్‌ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

    ఈ నెల 8వ తేదీన హైడ్రా పోలీస్ స్టేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు.

    By Knakam Karthik  Published on 5 May 2025 11:56 AM IST


    Telangana, Minister Ponnam Prabhakar, Congress Government, Tgsrtc, RTC trade union leaders
    సమ్మెకు వెళ్లొద్దు, సమస్యలు పరిష్కరిస్తాం.. ఆర్టీసీ సంఘాల నేతలకు మంత్రి సూచన

    రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు మినిస్టర్ క్వార్టర్స్‌లో సమావేశం అయ్యారు.

    By Knakam Karthik  Published on 5 May 2025 11:21 AM IST


    Share it