తెలంగాణ
మొంథా తుఫాన్తో పంట నష్టం..పురుగుమందు తాగి రైతు ఆత్మహత్య
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది
By Knakam Karthik Published on 31 Oct 2025 3:30 PM IST
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు మరో 2 నెలల గడువు కోరిన స్పీకర్
తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కోసం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టును రెండు నెలల గడువు కోరారు
By Knakam Karthik Published on 31 Oct 2025 2:40 PM IST
మొంథా తుఫాన్తో రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం
మొంథా తుఫాను తో తెలంగాణ లో 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 2:00 PM IST
Video: తెలంగాణ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 12:48 PM IST
సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురువారం సాయంత్రం ముంబైలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిశారు.
By అంజి Published on 31 Oct 2025 11:45 AM IST
Telangana: దారుణం.. బతికుండగానే మార్చురీలో పెట్టారు.. చివరికి..
బతికి ఉండగానే రోగిని మార్చురీలో పెట్టారు ఆస్పత్రి సిబ్బంది. ఈ ఘటన మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
By అంజి Published on 31 Oct 2025 7:41 AM IST
Telangana: పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10,000 పరిహారం
తుపాను ప్రభావిత ప్రాంతాలైన హుస్నాబాద్, ఖమ్మంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు గురువారం పర్యటించి మొన్న తుపాను నష్టాన్ని అంచనా వేశారు.
By అంజి Published on 31 Oct 2025 6:52 AM IST
అజారుద్దీన్ను మంత్రి వర్గంలోకి తీసుకోకుండా కుట్రలు చేస్తున్నారు
మహమ్మద్ అజారుద్దీన్ ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.
By Medi Samrat Published on 30 Oct 2025 7:30 PM IST
మొంథా తుఫాన్..నీట మునిగిన వరంగల్, హన్మకొండ
మొంత తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లా ప్రధాన కార్యాలయం జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో జనజీవనం స్తంభించింది
By Knakam Karthik Published on 30 Oct 2025 1:30 PM IST
ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి..వీడియోకాన్ఫరెన్స్లో సీఎం రేవంత్
తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 30 Oct 2025 12:55 PM IST
ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
తెలంగాణ ప్రభుత్వం కళాశాలలపై విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశించింది
By Knakam Karthik Published on 30 Oct 2025 12:21 PM IST
తుఫాన్ ఎఫెక్ట్..నేడు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
తుపాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
By Knakam Karthik Published on 30 Oct 2025 8:23 AM IST




















