తెలంగాణ
తెలంగాణను సంప్రదించకపోవడమే వివాదానికి కారణం : సీఎం రేవంత్
గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 20 Jun 2025 8:27 PM IST
24న గాంధీ భవన్లో కాంగ్రెస్ నూతన కమిటీల సమావేశం
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో 24న ఉదయం 11 గంటలకు పీసీసీ రాజకీయ వ్యవహారాల (పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఏసీ)...
By Medi Samrat Published on 20 Jun 2025 5:34 PM IST
ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారు, తెలంగాణకు తిరిగిచ్చేయాలి: కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 20 Jun 2025 3:09 PM IST
రేవంత్ను సీఎం కుర్చీలో చూడలేకపోతున్నారు
హరీష్ రావు వాళ్ల మామ కేసీఆర్ను విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 20 Jun 2025 2:56 PM IST
రైతులను గోస పెట్టడం కాంగ్రెస్కు అలవాటైంది: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు..
By Knakam Karthik Published on 20 Jun 2025 1:42 PM IST
సికింద్రాబాద్..మిల్ట్రీ ఆర్మీ ఇంజనీరింగ్ కాలేజీలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబాటు
సికింద్రాబాద్ మిలిటరీ ఆర్మీ ఇంజినీరింగ్ కాలేజీలో నకిలీ ఆర్మీ గుర్తింపు కార్డుతో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడటం కలకలం రేపుతోంది.
By Knakam Karthik Published on 20 Jun 2025 1:30 PM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి నేనే, హైకమాండ్ టికెట్ నాకే ఇస్తుంది: అజారుద్దీన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి తానేనని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజారుద్దీన్ అన్నారు
By Knakam Karthik Published on 20 Jun 2025 12:45 PM IST
మోదీ ప్రధాని అయ్యాక 'యోగా'ను ప్రపంచానికి గిఫ్ట్గా ఇచ్చారు: కిషన్ రెడ్డి
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం, ప్రపంచానికి ఇచ్చిన అద్భుత బహుమతి యోగా..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 20 Jun 2025 12:18 PM IST
బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కు నీతా అంబానీ విరాళం.. ఎంతనో తెలుసా.?
నీతా అంబానీ హైదరాబాద్లో ప్రముఖ బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి రూ.కోటి విరాళం ఇచ్చారు.
By Knakam Karthik Published on 20 Jun 2025 11:59 AM IST
బనకచర్ల ప్రాజెక్ట్.. తెలంగాణ, ఏపీ సీఎంలతో కేంద్రం సమావేశం!
ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న వివాదాస్పద గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పై చర్చించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
By అంజి Published on 20 Jun 2025 7:46 AM IST
దోస్త్ రిజిస్ట్రేషన్ల గడువు పెంపు
డిగ్రీలో ఆన్లైన్ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ - తెలంగాణ) రిజిస్ట్రేషన్ల గడువును జూన్ 25 వరకు పొడిగించారు.
By అంజి Published on 20 Jun 2025 7:04 AM IST
'మెట్రో ఫేజ్-2'కు సత్వరమే అనుమతులు ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
హైదరాబాద్ మెట్రో ఫేజ్-II కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్...
By అంజి Published on 20 Jun 2025 6:52 AM IST