తెలంగాణ
ములుగు జిల్లాలో అద్భుతం: బయటపడ్డ 100 ఎకరాల భారీ 'రాకాసి బండల' నగరం!
ములుగు జిల్లాలోని గోదావరి లోయ ప్రాంతంలో ప్రాచీన మానవ నాగరికతకు సంబంధించిన అరుదైన ఆనవాళ్లను తెలంగాణ హెరిటేజ్ శాఖ సాంకేతిక బృందం కనుగొంది.
By అంజి Published on 3 April 2026 11:15 AM IST
అవి ఓఆర్ఎస్లు కాదు.. పిల్లల ప్రాణాలతో చెలగాటమొద్దు.. డాక్టర్ శివరంజని హెచ్చరిక!
పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఎండాకాలంలో హైడ్రేషన్ పేరుతో ఇచ్చే పానీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని...
By అంజి Published on 3 April 2026 10:40 AM IST
Telangana: సర్వే తర్వాతే రిజిస్ట్రేషన్.. ఆపై 'భూధార్' కార్డు జారీ
తెలంగాణ ప్రభుత్వం భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకతను పెంచేందుకు, వివాదాలకు తావులేకుండా చేసేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా 'భూ భారతి' పోర్టల్ను...
By అంజి Published on 3 April 2026 7:44 AM IST
Telangana: పేదలకు శుభవార్త.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై మంత్రి కీలక ప్రకటన
రాష్ట్రంలోని ఇళ్లు లేని పేదలందరికీ గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా ఈ నెలాఖరులోగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని...
By అంజి Published on 3 April 2026 6:14 AM IST
ఆస్తిలో హక్కే కాదు.. తల్లిదండ్రుల సంరక్షణలోనూ కుమార్తెలకు సమాన బాధ్యత : హైకోర్టు
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడంలో కుమార్తెలు, కుమారులు ఇద్దరూ సమానంగా బాధ్యత వహించాలని తెలంగాణ హైకోర్టు పేర్కొంది.
By Medi Samrat Published on 2 April 2026 6:10 PM IST
తెలంగాణను ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలుపుతాం: సీఎం రేవంత్
తెలంగాణ ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By Knakam Karthik Published on 2 April 2026 1:30 PM IST
గుడ్ న్యూస్ చెప్పిన పౌల్ట్రీ కంపెనీలు
తెలంగాణ రాష్ట్రంలో చికెన్ సెంటర్ల బంద్ విజయవంతమైంది. పౌల్ట్రీ కంపెనీలు బర్డ్ ధరను రూ.185 నుంచి రూ.125కి తగ్గించాయి
By Knakam Karthik Published on 2 April 2026 12:36 PM IST
తెలంగాణ విద్యార్థులకు వరం..832 పాఠశాలలను పీఎం శ్రీ కింద అభివృద్ధి చేయనున్న కేంద్రం!
పీఎం శ్రీ (PM SHRI) పథకం కింద తెలంగాణలో మార్చి 25, 2026 నాటికి మొత్తం 832 పాఠశాలలు ఎంపికయ్యాయని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి లోక్సభలో...
By Knakam Karthik Published on 2 April 2026 10:50 AM IST
Jagtial : హనుమాన్ జయంతి వేళ ఘోర ప్రమాదం..లారీ బీభత్సానికి ముగ్గురు యువకులు బలి
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది.
By Knakam Karthik Published on 2 April 2026 7:30 AM IST
తెలంగాణ ప్రజలకు శుభవార్త..గృహ విద్యుత్ ఛార్జీలు పెంపు లేదు
విద్యుత్ వినియోగదారులకు ఊరటనిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (TSERC) 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కీలక నిర్ణయాలను వెలువరించింది
By Knakam Karthik Published on 2 April 2026 6:36 AM IST
టెక్స్టైల్ పార్క్ నిర్వాసితులకు గుడ్న్యూస్..75 గజాలకు స్థలం పెంపు
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (KMTP) భూ నిర్వాసితులకు ప్రభుత్వం తరపున ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను...
By Knakam Karthik Published on 1 April 2026 9:00 PM IST
తెలంగాణలో భూ వివాదాలకు చెక్..రేపటి నుంచే 'భూభారతి' పోర్టల్ పైలట్ ప్రాజెక్ట్!
తెలంగాణలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన 'ఇంటిగ్రేటెడ్ భూభారతి' పోర్టల్ను రూపొందించింది.
By Knakam Karthik Published on 1 April 2026 5:27 PM IST














