తెలంగాణ
తెలంగాణలో పారాక్వాట్ నిషేధిస్తూ..అసెంబ్లీ సంచలన తీర్మానం
పారాక్వాట్ డైక్లోరైడ్' తయారీ, వినియోగం, రవాణా మరియు దిగుమతిపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ రాష్ట్ర అసెంబ్లీ కీలక తీర్మానాన్ని ఆమోదించింది.
By Knakam Karthik Published on 30 March 2026 9:30 PM IST
మంత్రి పొంగులేటిపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్..కారణమిదే!
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ మైనింగ్, భూ కబ్జా ఆరోపణలు చేస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది.
By Knakam Karthik Published on 30 March 2026 8:10 PM IST
సర్కార్ సన్నబియ్యంతో తెలంగాణ అసెంబ్లీ హాల్లో ప్రత్యేక విందు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'సన్నబియ్యం' పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శాసనసభలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు
By Knakam Karthik Published on 30 March 2026 7:30 PM IST
'హేట్ స్పీచ్' బిల్లు అణచివేత ఆయుధం..కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
'హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ బిల్లు-2026' వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేసేలా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు.
By Knakam Karthik Published on 30 March 2026 5:00 PM IST
ఆ ఆలోచన సీఎం రేవంత్ రెడ్డిదే.. క్రెడిట్ ఆయనకే దక్కుతుంది : మంత్రి ఉత్తమ్
సన్న బియ్యం ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి దేనని.. ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 30 March 2026 4:40 PM IST
రైతుకు మాత్రం ఆ అవకాశం లేదు.. సీఎం రేవంత్
ఎక్కడైనా ఉత్పత్తిదారుడే వస్తువు ధరను నిర్ణయిస్తారు.. కానీ ఒక రైతు పండించిన పంటకు మాత్రం ఆ అవకాశం లేదని.. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు...
By Medi Samrat Published on 30 March 2026 3:43 PM IST
Telangana: శాసనమండలి నుంచి 11 మంది BRS ఎమ్మెల్సీల సస్పెన్షన్
రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై నిరసనకు దిగిన 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై తెలంగాణ శాసన మండలి సస్పెన్షన్ వేటు వేసింది.
By Knakam Karthik Published on 30 March 2026 2:10 PM IST
Telangana: శాసనమండలిలో రచ్చ.. బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక రోజు సస్పెండ్ చేశారు. వారిని గౌరవప్రదంగా బయటికి పంపాలని చీఫ్ మార్షల్ను...
By అంజి Published on 30 March 2026 12:15 PM IST
త్వరలో మరో 2,929 పోస్టులకు నోటిఫికేషన్.. మంత్రి దామోదర కీలక ప్రకటన
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో కీలక మార్పులు తీసుకొస్తున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.
By అంజి Published on 30 March 2026 7:23 AM IST
తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ దాడులు: పురుగులు పట్టిన జీడిపప్పు, ఈగలు వాలే బాదం పాలు!
తెలంగాణవ్యాప్తంగా సాగుతున్న ఆహార భద్రత తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మిఠాయిలు, పాల ఉత్పత్తుల తయారీలో పురుగులు...
By అంజి Published on 30 March 2026 6:50 AM IST
బాసర నుంచి భద్రాచలం వరకు ఘాట్ల అభివృద్ధి..2027 పుష్కరాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2027 జూన్లో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణపై శాసనసభ సమావేశ హాలులో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 29 March 2026 9:30 PM IST
వికారాబాద్లో ఆస్తి కోసం పెట్రోల్ దాడి..సర్పంచ్ రమణిబాయ్, కుమారుడు మృతి!
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రూప్ సింగ్ తండాలో ఆరు రోజుల క్రితం జరిగిన ఘోర పెట్రోల్ దాడి ఘటనలో తీవ్ర విషాదం నెలకొంది.
By Knakam Karthik Published on 29 March 2026 8:40 PM IST













