తెలంగాణ
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..సహజ మరణానికీ రూ. 10 లక్షల ఉచిత బీమా!
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) ఒక అద్భుతమైన శుభవార్త అందించింది
By Knakam Karthik Published on 8 April 2026 7:30 PM IST
Mahabubabad: రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ HM, స్కూల్ అసిస్టెంట్
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా అయోధ్యపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో ఏసీబీ అధికారులు దాడి చేశారు
By Knakam Karthik Published on 8 April 2026 5:00 PM IST
మల్కాజిగిరిలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపుతో ఉద్రిక్తత
మల్కాజిగిరి చౌరస్తాలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఈరోజు మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
By Knakam Karthik Published on 8 April 2026 2:49 PM IST
రోడ్లపై రాజకీయాలు చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదు.. హరీష్ రావు, కేటీఆర్లకు కాంగ్రెస్ ఎంపీ వార్నింగ్..!
మాది ప్రజా పాలన.. మీ నిర్బంధాలు మర్చిపోయారా..? అంటూ హరీష్ రావు, కేటీఆర్లపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ధ్వజమెత్తారు.
By Medi Samrat Published on 8 April 2026 12:06 PM IST
తెలంగాణ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు.. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ఎన్జీటీ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ (ఫోర్త్ సిటీ) ప్రాజెక్టు పనులపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్...
By అంజి Published on 8 April 2026 10:51 AM IST
Super El Nino: ముంచుకొస్తున్న కరవు.. 2027 వరకు గడ్డుకాలమే.. నిపుణుల హెచ్చరిక!
పసిఫిక్ సముద్రం వేడెక్కుతోంది. రాబోయేది మాముల ఎల్ నినో కాదు. ఏకంగా సూపర్ ఎల్ నినో అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
By అంజి Published on 8 April 2026 8:38 AM IST
TG EAPCET అభ్యర్థులకు అలర్ట్.. ఎడిట్ ఆప్షన్కు నేడే ఆఖరు!
ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల కోసం రాసే EAPCET అప్లికేషన్లలో తప్పులుంటే సరి చేసుకోవడానికి ఇచ్చిన టైమ్ ఇవాళ్టితో ముగియనుంది.
By అంజి Published on 8 April 2026 8:05 AM IST
30 వేల మందికి 'భూసార వలంటీర్లు'గా శిక్షణ.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో భూసార పరీక్షలను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. పొలాల్లో అధికంగా ఎరువులు వాడటం వల్ల నేల తల్లి...
By అంజి Published on 8 April 2026 7:42 AM IST
Telangana: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త
జీతాల కోసం ప్రతి నెలా 20వ తేదీ వరకు ఎదురుచూసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇక నుంచి 1వ తేదీనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 8 April 2026 7:34 AM IST
కాళేశ్వరం విచారణలో కీలక మలుపు..పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై రేపు హైకోర్టు తీర్పు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారంలో రేపు కీలక మలుపు తిరగనుంది.
By Knakam Karthik Published on 7 April 2026 10:00 PM IST
రేవంత్ రెడ్డి వర్సెస్ పినరయి విజయన్..కేరళ సీఎం విమర్శలకు తెలంగాణ సీఎం కౌంటర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్ మధ్య సాగుతున్న మాటల యుద్ధానికి హుందాగా ముగింపు పలికారు.
By Knakam Karthik Published on 7 April 2026 7:50 PM IST
ప్రాణం కాపాడితే రూ.25 వేలు..నల్గొండ వ్యక్తికి తొలి 'రహవీర్' అవార్డు!
రవాణా శాఖలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలను ముమ్మరం చేసి ఆదాయాన్ని పెంచాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్...
By Knakam Karthik Published on 7 April 2026 6:38 PM IST














