తెలంగాణ
జయశంకర్ వర్సిటీలో ప్రశ్నపత్రాల లీకేజ్..సీఐడీ విచారణకు ఆదేశం
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU)లో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం సంచలనంగా మారింది.
By Knakam Karthik Published on 21 Jan 2026 9:47 PM IST
కాంగ్రెస్ అంతర్గత మీటింగ్కు ఫిరాయింపు ఎమ్మెల్యే..జీవన్రెడ్డి సీరియస్
గాంధీభవన్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ హాజరుకావడంపై మాజీ ఎమ్మెల్సీ...
By Knakam Karthik Published on 21 Jan 2026 9:30 PM IST
రాష్ట్రంలో 50 కులాలను సంచార జాతులుగా గుర్తిస్తాం: తెలంగాణ బీసీ కమిషన్
తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ రాష్ట్రంలోని 50 కులాలను సంచార వర్గాలుగా గుర్తిస్తూ చేసిన సిఫార్సుల నివేదికను అధికారికంగా ఆమోదించింది.
By Knakam Karthik Published on 21 Jan 2026 8:24 PM IST
Video: హనుమకొండ జిల్లా సస్పెండెడ్ అదనపు కలెక్టర్ ఇంట్లో నోట్ల కట్టలు
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పనిచేసిన అర్రమాడ వెంకట్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
By Knakam Karthik Published on 21 Jan 2026 7:31 PM IST
ఒకే పేరుతో ఇద్దరు రోగులు..మందుల చీటీ తారుమారు కావడంతో!!
ఒకే పేరుతో ఉన్న ఇద్దరు రోగుల మందుల చీటీ తారుమారు కావడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు
By Knakam Karthik Published on 21 Jan 2026 7:00 PM IST
గుంపు మేస్త్రీ, గుంట నక్క కలిసే ఉన్నారు..కవిత సంచలన కామెంట్స్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 21 Jan 2026 6:23 PM IST
తెలంగాణలో ఒకేసారి 47 మంది మున్సిపల్ కమిషనర్లు ట్రాన్స్ఫర్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టింది
By Knakam Karthik Published on 21 Jan 2026 5:13 PM IST
తెలంగాణలో ఇంటి వద్దకే వచ్చి FIR నమోదు..ఈ నెల 27 నుంచి అమల్లోకి
తెలంగాణలో ఇకపై కొన్ని ప్రత్యేక నేరాల విషయంలో బాధితుల ఇంటి వద్దకే పోలీసులు వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు
By Knakam Karthik Published on 21 Jan 2026 3:57 PM IST
బీసీ రిజర్వేషన్ల కోసం మేం చేయాల్సిందంతా చేశాం..కానీ: మంత్రి పొన్నం
బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం, పార్టీ పరంగా చేయాల్సిందంతా చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు
By Knakam Karthik Published on 21 Jan 2026 3:27 PM IST
తెలంగాణలో అమెరికాకు చెందిన సంస్థ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి
విమానయాన రంగంలో పేరొందిన అమెరికాకు చెందిన సర్గడ్ (Sargad) సంస్థ రాష్ట్రంలో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ నెలకొల్పనుంది
By Knakam Karthik Published on 21 Jan 2026 2:43 PM IST
హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కూడ బెట్టినట్లు వచ్చిన ఆరోపణల రావడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు...
By అంజి Published on 21 Jan 2026 11:39 AM IST
రైతన్నలూ.. దయచేసి ధైర్యం కోల్పోకండి.. వచ్చేది మన ప్రభుత్వమే: కేటీఆర్
తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు.
By అంజి Published on 21 Jan 2026 11:25 AM IST











