తెలంగాణ
'రైతే రాజు అని మరోసారి రుజువు చేశాం'.. రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ అన్నదాతల ఆర్థిక భరోసా కోసం తన ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By అంజి Published on 22 March 2026 1:30 PM IST
భవన నిర్మాణ నిబంధనల్లో భారీ మార్పులు.. తెలంగాణ సర్కార్ జీవో జారీ
తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణ నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భవన నిర్మాణాల్లో ట్రాన్స్ఫరేబుల్ డెవలప్మెంట్...
By అంజి Published on 22 March 2026 12:46 PM IST
రైతు గణపతిది ఆత్మహత్య కాదు.. రేవంత్ సర్కారు చేసిన హత్య: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 'రైతుబంధు' పాలన పోయి, 'రాబందుల' పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
By అంజి Published on 22 March 2026 11:00 AM IST
త్వరలో తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ మొదటి వారంలో భాగ్యనగరానికి రానున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా ఎయిమ్స్ (AIIMS) బిబీనగర్ విస్తరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన...
By అంజి Published on 22 March 2026 8:40 AM IST
తెలంగాణ అన్నదాతలకు శుభవార్త.. నేడు రైతు భరోసా నిధుల విడుదల
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రైతు భరోసా పథకం మొదటి విడుత నిధులను విడుదల...
By అంజి Published on 22 March 2026 6:36 AM IST
ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతపై బీఆర్ఎస్ పోరాటం..అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లుకు కేటీఆర్ సిద్ధం!
'ఆరు గ్యారెంటీలను' కేవలం వాగ్దానాలకే పరిమితం చేయకుండా, వాటికి చట్టబద్ధమైన హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది.
By Knakam Karthik Published on 21 March 2026 8:30 PM IST
తెలంగాణ అమ్మాయిలను రూ.5 లక్షలకు బేరం..బట్టబయలైన అక్రమ పెళ్లిళ్ల రాకెట్
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజన మహిళల అదృశ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By Knakam Karthik Published on 21 March 2026 7:30 PM IST
తెలంగాణ వాహనదారులకు భారీ గుడ్న్యూస్..రెండో వాహనంపై అదనపు టాక్స్ రద్దు
తెలంగాణ వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనం కలిగించింది.
By Knakam Karthik Published on 21 March 2026 5:47 PM IST
Rangareddy: విద్యుత్ తీగలకు తగిలిన క్రాకర్స్ లారీ..తప్పిన ప్రాణనష్టం (video)
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ పరిధిలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 21 March 2026 5:18 PM IST
విషాదం..భార్య మృతి తట్టుకోలేక ఎస్ఐ సూసైడ్..అనాథలైన ఇద్దరు పిల్లలు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సీతంపేటలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 21 March 2026 3:00 PM IST
తెలంగాణలో ఒకే బోర్డు పరిధిలోకి స్కూల్, ఇంటర్ విద్య!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి...
By అంజి Published on 21 March 2026 10:08 AM IST
జగిత్యాలలో అమానుషం: బతికుండగానే వ్యక్తిని శ్మశానంలో వదిలేసిన కుటుంబ సభ్యులు
జగిత్యాల పట్టణంలో మనసును కలచివేసే అమానుష ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఎండ్రికాయల శ్రీధర్...
By అంజి Published on 21 March 2026 9:00 AM IST













