తెలంగాణ
నిరుద్యోగుల పట్ల ‘బీఆర్ఎస్’ది కపట ప్రేమే..!
నిరుద్యోగుల గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
By Medi Samrat Published on 9 Jan 2026 7:10 PM IST
సైబర్ బాధితులకు అండగా 'సీ-మిత్ర’.. ఇక ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ నమోదు..!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక విప్లవంతో పాటే సైబర్ నేరాలు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి.
By Medi Samrat Published on 9 Jan 2026 6:03 PM IST
సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందాం..ఏపీ సీఎంకు రేవంత్ విజ్ఞప్తి
నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు..అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 9 Jan 2026 4:21 PM IST
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట
తెలంగాణ రాష్ట్ర డీజీపీగా శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించి దాఖలైన పిటిషన్పై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
By Knakam Karthik Published on 9 Jan 2026 3:48 PM IST
రాహుల్గాంధీకి దమ్ముంటే అశోక్నగర్ రావాలి..కేటీఆర్ సవాల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై కేటీఆర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 9 Jan 2026 2:13 PM IST
Vehicle Registration: ఇకపై షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్
వాహన యజమానులు రిజిస్ట్రేషన్ కోసం ప్రాంతీయ రవాణా అథారిటీ (RTA) కార్యాలయాలను సందర్శించాలనే షరతును తెలంగాణ ప్రభుత్వం మినహాయించింది.
By అంజి Published on 9 Jan 2026 11:26 AM IST
'HT పత్తి విత్తనాలను కొనొద్దు'.. రైతులను అలర్ట్ చేసిన మంత్రి తుమ్మల
HT పత్తి విత్తనాల అమ్మకాలను రాష్ట్రంలో అరికట్టాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
By అంజి Published on 9 Jan 2026 10:45 AM IST
జయశంకర్ వర్సిటీలో పేపర్ లీక్..సీఎం రేవంత్పై హరీశ్రావు ధ్వజం
పరీక్షల నిర్వహణలో వైఫల్యం తెలంగాణ ప్రభుత్వ అసమర్థత, అవినీతికి నిదర్శనం..అని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.
By Knakam Karthik Published on 9 Jan 2026 10:11 AM IST
విద్యుత్ ఛార్జీలపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శుభవార్త
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలపై సీఎం చంద్రబాబు నాయుడు గుడ్న్యూస్ చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో...
By అంజి Published on 9 Jan 2026 8:28 AM IST
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. నలుగురు సస్పెండ్.. 35 మంది అభ్యర్థులపై వేటు
జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో పేపర్ లీక్ వ్యవహారం కలకలం రేపింది. గత నెలలో జరిగిన బీఎస్సీ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో 35...
By అంజి Published on 9 Jan 2026 8:10 AM IST
Telangana: ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆర్ ఎస్) మొదటి విడతలో పూర్తయ్యే వాటిలో బాలికలకు ఎక్కువ స్కూల్స్ కేటాయించాలని...
By అంజి Published on 9 Jan 2026 7:08 AM IST
తెలంగాణలో త్వరలో ప్రత్యేక ఎడ్యుకేషన్ పాలసీ: సీఎం రేవంత్
ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అనుగుణంగా ప్రీ ప్రైమరీ విద్యను అందించే విధానాన్ని అమలు చేయనున్నట్టు...
By అంజి Published on 9 Jan 2026 6:41 AM IST













