తెలంగాణ
కాళేశ్వరం విచారణలో కీలక మలుపు..పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై రేపు హైకోర్టు తీర్పు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారంలో రేపు కీలక మలుపు తిరగనుంది.
By Knakam Karthik Published on 7 April 2026 10:00 PM IST
రేవంత్ రెడ్డి వర్సెస్ పినరయి విజయన్..కేరళ సీఎం విమర్శలకు తెలంగాణ సీఎం కౌంటర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్ మధ్య సాగుతున్న మాటల యుద్ధానికి హుందాగా ముగింపు పలికారు.
By Knakam Karthik Published on 7 April 2026 7:50 PM IST
ప్రాణం కాపాడితే రూ.25 వేలు..నల్గొండ వ్యక్తికి తొలి 'రహవీర్' అవార్డు!
రవాణా శాఖలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలను ముమ్మరం చేసి ఆదాయాన్ని పెంచాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్...
By Knakam Karthik Published on 7 April 2026 6:38 PM IST
కాంగ్రెస్, రాహుల్గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేశారు: కవిత
కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేశారని కల్వకుంట్ల కవిత విమర్శించారు.
By Knakam Karthik Published on 7 April 2026 3:20 PM IST
Hyderabad: ఫ్రిడ్జ్లో ఎలుకలు, మూడు రోజుల నాటి బిర్యానీ.. హోటల్ యజమానిపై క్రిమినల్ కేసు
హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో ఉన్న 'లక్కీ బిర్యానీ షవర్మ' రెస్టారెంట్ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ అడ్డంగా దొరికిపోయింది.
By అంజి Published on 7 April 2026 10:04 AM IST
Telangana: జిల్లాల సరిహద్దుల మార్పుపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై వస్తున్న విన్నపాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు.
By అంజి Published on 7 April 2026 8:11 AM IST
మేం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ అభివృద్ధి విషయంలో నియోజకవర్గాల పట్ల తారతమ్యం లేకుండా, ఎవరి పట్ల వివక్ష చూపించకుండా రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలను చేపడుతున్నామని ముఖ్యమంత్రి...
By అంజి Published on 7 April 2026 6:48 AM IST
స్కూల్ బస్సును ఢీకొన్న కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు
హన్మకొండ జిల్లా దామెర మండలం ఓగ్లాపూర్ గ్రామం వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 6 April 2026 10:08 PM IST
రూ.225 కోట్లతో బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం
తెలంగాణ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
By Knakam Karthik Published on 6 April 2026 3:33 PM IST
కరీంనగర్లో కవల పిల్లల హత్య కేసు ఛేదన..తండ్రి సహా నలుగురు అరెస్ట్
కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్లో కవల ఆడపిల్లల హత్య కేసును పోలీసులు ఛేదించారు.
By Knakam Karthik Published on 6 April 2026 3:24 PM IST
తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు!
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉరుములతో కూడిన వర్షాలు, చల్లబడిన వాతావరణానికి తెరపడనుంది.
By అంజి Published on 6 April 2026 12:34 PM IST
మందుబాబులకు షాక్.. తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు!
తెలంగాణలోని మద్యం ప్రియులకు త్వరలో చేదువార్త అందే ఛాన్స్ ఉంది. వచ్చే నెల (మే) నుంచి రాష్ట్రంలో మద్యం, బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని...
By అంజి Published on 6 April 2026 12:12 PM IST













