తెలంగాణ
Telangana: బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థినిలకు అస్వస్థత
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది.
By అంజి Published on 7 Feb 2026 11:06 AM IST
పెద్దపులికి హాని కలిగించేలా విద్యుత్ తీగలు, ఉచ్చులు పెట్టొద్దు.. రైతులను హెచ్చరించిన అటవీ శాఖ
జనగాం, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట జిల్లాల సరిహద్దు ప్రాంతాల ప్రజలు తమ పొలాల్లో విద్యుత్ తీగలు లేదా ఉచ్చులు ఉంచవద్దని...
By అంజి Published on 7 Feb 2026 7:30 AM IST
Telangana: 'వాట్సాప్ మీ సేవ'లో 581 సేవలు.. ఇప్పటి వరకు 3.25 లక్షల మందికి సర్వీస్
'వాట్సాప్ మీ సేవ'లో ఇప్పటి వరకు 4.5 లక్షల మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. వారిలో 3.25 లక్షల మంది డిజిటల్ సేవలు...
By అంజి Published on 7 Feb 2026 7:12 AM IST
తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం కావాలి: సీఎం రేవంత్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ. 600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల...
By అంజి Published on 7 Feb 2026 6:24 AM IST
దిల్ రాజు మాట్లాడుతూ ఉంటారు.. టాలీవుడ్కు మేమున్నాం..!
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 6 Feb 2026 9:20 PM IST
తెలంగాణ జనసేన అభిమానులకు షాక్..!
తెలంగాణలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు అయ్యింది.
By Medi Samrat Published on 6 Feb 2026 7:12 PM IST
సీఎం రేవంత్ తిట్ల ట్రాప్లో పడొద్దు..కేటీఆర్ సంచలన ట్వీట్
వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే రేవంత్ తిట్ల పురాణం మొదలుపెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
By Knakam Karthik Published on 6 Feb 2026 4:19 PM IST
ఇదే లాస్ట్ ఛాన్స్..ఫిరాయింపుల కేసులో స్పీకర్కు సుప్రీంకోర్టు డెడ్లైన్
తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణను సుప్రీంకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 6 Feb 2026 3:30 PM IST
పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2,500..కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో పించన్లు పెంపు, మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం పథకాలపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 6 Feb 2026 1:48 PM IST
గుడ్న్యూస్..తెలంగాణలో పర్యాటక ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసిన కేంద్రం
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 6 Feb 2026 12:55 PM IST
'హోలీ' పండుగ కోసం 160 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
హోలీ పండుగకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడపాలని ఎస్సీఆర్ నిర్ణయించింది.
By అంజి Published on 6 Feb 2026 12:34 PM IST
అత్యవసర అంబులెన్స్ సేవలకు ఆధార్ తప్పనిసరా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు
ఆధార్ కార్డు లేకపోతే అంబులెన్స్ సేవలు అందించకపోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
By అంజి Published on 6 Feb 2026 11:50 AM IST














