తెలంగాణ
రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు
By Knakam Karthik Published on 13 Jan 2026 2:40 PM IST
ఇష్టం వచ్చినట్లు జిల్లాల పేర్లు పెట్టుకుంటామంటే కుదరదు: టీ.బీజేపీ చీఫ్
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన విషయంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలి..అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు డిమాండ్ చేశారు
By Knakam Karthik Published on 13 Jan 2026 1:41 PM IST
ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది..పాక్కు భారత ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సంచలన ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 13 Jan 2026 1:11 PM IST
సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ?
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జనవరి 18న ములుగు జిల్లాలోని మేడారంలో జరిగే అవకాశం ఉంది.
By Knakam Karthik Published on 13 Jan 2026 10:30 AM IST
Telangana: రవాణా శాఖ తనిఖీలు.. 219 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు
సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలోనే 219 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసింది.
By అంజి Published on 13 Jan 2026 9:02 AM IST
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15 శాతం జీతం కట్: సీఎం రేవంత్
తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించే ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
By అంజి Published on 13 Jan 2026 8:18 AM IST
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 22 వస్తువులతో కూడిన కిట్.. సీఎం కీలక ఆదేశాలు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన కిట్కు సంబంధించి నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు...
By అంజి Published on 13 Jan 2026 7:23 AM IST
సంక్రాంతి వేళ రైతులకు గుడ్న్యూస్.. వరి ధాన్యం బోనస్ డబ్బుల విడుదల
సంక్రాంతి వేళ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సన్న వడ్లకు రూ.500 కోట్ల బోనస్ నిధులను పౌరసరఫరాల శాఖ విడుదల చేసింది.
By అంజి Published on 13 Jan 2026 7:03 AM IST
వాహనదారులకు బిగ్ షాక్.. ట్రాఫిక్ చలాన్లపై సీఎం రేవంత్ కొత్త రూల్
రోడ్డు భద్రతను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
By అంజి Published on 13 Jan 2026 6:53 AM IST
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుక ప్రకటించారు. ఉద్యోగులకు మరో డీఏ ఇస్తున్నట్లు తెలిపారు.
By Medi Samrat Published on 12 Jan 2026 7:20 PM IST
జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు కమిటీ..సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Knakam Karthik Published on 12 Jan 2026 4:34 PM IST
దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు: సీఎం రేవంత్
దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడేలా మా ప్రభుత్వం మానవీయ కోణంలో పని చేస్తుంది..అని సీఎం రేవంత్ అన్నారు
By Knakam Karthik Published on 12 Jan 2026 3:46 PM IST














