తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుక ప్రకటించారు. ఉద్యోగులకు మరో డీఏ ఇస్తున్నట్లు తెలిపారు.
By Medi Samrat Published on 12 Jan 2026 7:20 PM IST
జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు కమిటీ..సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Knakam Karthik Published on 12 Jan 2026 4:34 PM IST
దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు: సీఎం రేవంత్
దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడేలా మా ప్రభుత్వం మానవీయ కోణంలో పని చేస్తుంది..అని సీఎం రేవంత్ అన్నారు
By Knakam Karthik Published on 12 Jan 2026 3:46 PM IST
రేవంత్ ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైంది..కాంగ్రెస్పై హరీశ్రావు ఆగ్రహం
పోలవరం, నల్లమల్లసాగర్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హరీశ్ రావు స్పందించారు
By Knakam Karthik Published on 12 Jan 2026 3:23 PM IST
పోలవరం నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
పోలవరం నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
By Knakam Karthik Published on 12 Jan 2026 1:35 PM IST
దారుణం..అటవీ ప్రాంతంలో ఏడాది చిన్నారి మృతదేహం లభ్యం
మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో సోమవారం ఉదయం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 12 Jan 2026 1:04 PM IST
ప్రభుత్వ భూములు కబ్జా చేసే అక్రమార్కుల భరత పడతాం: పొంగులేటి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక...
By Knakam Karthik Published on 12 Jan 2026 11:50 AM IST
యువత ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది: టీపీసీసీ చీఫ్
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ యువతకు శుభాకాంక్షలు తెలిపారు.
By Knakam Karthik Published on 12 Jan 2026 10:35 AM IST
అధునాతన పద్ధతులతో SLBC సొరంగం తవ్వకం.. త్వరలోనే ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగం పనులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది.
By అంజి Published on 12 Jan 2026 8:28 AM IST
Telangana: సంక్రాంతి పండగ వేళ.. ఒకేసారి 3 గుడ్న్యూస్లు చెప్పిన మంత్రులు
తెలంగాణను అభివృద్ధిలో ప్రపంచ అగ్రగామిగా మార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం అన్నారు.
By అంజి Published on 12 Jan 2026 7:14 AM IST
ColdWaveAlert: తెలంగాణలో మూడ్రోజులు జాగ్రత్త, చలి మరింత తీవ్రం
తెలంగాణపై చలి పంజా రోజు రోజుకు తీవ్రమవుతుంది. ఈదర గాలులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు
By Knakam Karthik Published on 11 Jan 2026 5:32 PM IST
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఏ లింగమో వాళ్లకే తెలియదు: కేటీఆర్
కేసీఆర్ను రాష్ట్ర ప్రజలు ఎంత మిస్ అవుతున్నారు అనేది సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది..అని కేటీఆర్ అన్నారు
By Knakam Karthik Published on 11 Jan 2026 3:36 PM IST














