తెలంగాణ
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ఇండియా చైనా యుద్ధం జరిగినపుడు, 1971లో పాకిస్థాన్ తో యుద్ధం జరిగినపుడు ఇందిరమ్మ మహిళా శక్తిని ప్రపంచానికి చాటారని.. దేశాన్ని గెలిపించిన శక్తి.. మహిళా...
By Medi Samrat Published on 17 May 2025 5:56 PM IST
సంక్షేమ పథకాల్లో ముస్లింలకు తగిన వాటా: సీఎం రేవంత్
తెలంగాణలోని మైనారిటీ వర్గాల అభివృద్ధి, విద్య, ఉపాధి రంగాల్లో అవసరమైన మేరకు ఆదుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 17 May 2025 7:40 AM IST
'కల్తీ, నకిలీ విత్తనాల దందాకు చెక్ పెట్టండి'.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
వానాకాలం పంటల సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
By అంజి Published on 17 May 2025 7:31 AM IST
అలాంటి డిమాండ్ ఏసీబీ అధికారులు ఎప్పుడూ చేయరు..!
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) ప్రభుత్వ అధికారులకు కీలక సూచన చేసింది.
By Medi Samrat Published on 16 May 2025 8:29 PM IST
హరీష్ రావు నివాసానికెళ్లిన కేటీఆర్
తెలంగాణ మాజీ మంత్రి హరీశ్రావు నివాసానికి కేటీఆర్ వెళ్లారు. అనారోగ్యంతో ఉన్న హరీశ్రావు తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు.
By Medi Samrat Published on 16 May 2025 8:00 PM IST
మరో నాలుగు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం.. గుడ్న్యూస్ చెప్పిన మంత్రి
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 16 May 2025 7:15 PM IST
సీఎం, డిప్యూటీ సీఎంకు విబేధాలు ఉన్నాయి.. ఏలేటి సంచలన వ్యాఖ్యలు
మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 16 May 2025 4:30 PM IST
కొండా సురేఖకు కేటీఆర్ అభినందనలు
చివరకు కొన్ని నిజాలు మాట్లాడినందుకు మంత్రి కొండా సురేఖ గారికి చాలా అభినందనలు అంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్ చేశారు.
By Medi Samrat Published on 16 May 2025 3:15 PM IST
రాష్ట్రంలో స్మార్ట్ పోల్స్, భూగర్భ విద్యుత్ లైన్లు..విద్యుత్శాఖ సమీక్షలో సీఎం నిర్ణయం
జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 16 May 2025 3:09 PM IST
కల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నారు..కేటీఆర్పై కాంగ్రెస్ ఎంపీ ఫైర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 16 May 2025 2:28 PM IST
సైనికులకు సంఘీభావంగా రేపు బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ: కిషన్రెడ్డి
ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలు నెరవేరాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు
By Knakam Karthik Published on 16 May 2025 2:07 PM IST
తుది దశకు కాళేశ్వరం కమిషన్ విచారణ..త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిషన్ గడువును ఈ నెల 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం ...
By Knakam Karthik Published on 16 May 2025 12:25 PM IST