తెలంగాణ
మంత్రి కొండా సురేఖకు భారీ ఊరట
అక్కినేని కుటుంబం గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి ప్రత్యేక కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 13 Nov 2025 8:11 PM IST
ఆర్టీసీ ఆదాయంపై దృష్టి సారించాలి, ఉన్నతాధికారులకు మంత్రి పొన్నం ఆదేశం
ఆర్టీసీ లో రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలు అన్వేషించాలి..అని ఆర్టీసీ ఉన్నతాధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు
By Knakam Karthik Published on 13 Nov 2025 1:30 PM IST
మహిళా సంఘాలకు శుభవార్త..సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు 90 శాతం సబ్సిడీ
తెలంగాణలోని మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 13 Nov 2025 7:43 AM IST
గుడ్న్యూస్..48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
తెలంగాణ రాష్ట్ర రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు
By Knakam Karthik Published on 13 Nov 2025 6:55 AM IST
హైవే దాటిన పులి
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం సత్మోరి గ్రామ శివార్లలో ఒక పులి కనిపించింది.
By Medi Samrat Published on 12 Nov 2025 10:55 PM IST
రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ను రూపొందించిన ప్రభుత్వం
రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠినచర్యలు తీసుకొనేందుకు రవాణా శాఖ లో నిరంతరం ఎన్ఫోర్స్మెంట్ ఉండేలా ప్రభుత్వం...
By Medi Samrat Published on 12 Nov 2025 6:37 PM IST
మంత్రి ఉత్తమ్తో రైతు కమిషన్ భేటీ
రాష్ట్ర సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రైతు కమిషన్ బృందం సమావేశమయ్యింది.
By Medi Samrat Published on 12 Nov 2025 3:31 PM IST
పీసీసీ అధ్యక్షుడిగా ఆ కోరిక ఉంది..!
తెలంగాణలో మరోసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 12 Nov 2025 3:14 PM IST
Telangana: 'రూల్స్ ఉల్లంఘిస్తే పాయింట్ పడుద్ది'.. వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక
తెలంగాణ అంతటా రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో, రాష్ట్ర పోలీసు శాఖ ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది.
By అంజి Published on 12 Nov 2025 11:54 AM IST
వేములవాడలో దర్శనాలు నిలిపివేత, ఎల్ఈడీ స్క్రీన్లలకు రాజన్న భక్తుల మొక్కులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి
By Knakam Karthik Published on 12 Nov 2025 11:06 AM IST
త్వరలో అకౌంట్లలోకి రూ.10 వేలు, మంత్రి కీలక ప్రకటన
మొంథా తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టానికి సంబంధించి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 12 Nov 2025 8:30 AM IST
నాగార్జున ఫ్యామిలీకి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు..అర్ధరాత్రి ట్వీట్
టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వ్యవహారంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 12 Nov 2025 7:37 AM IST














