తెలంగాణ

Newsmeter Telugu (తెలంగాణ వార్తలు)- Check all the latest Telangana news in Telugu, Telanagana breaking news updates today, TS live news
ప్రస్తుత జాతీయ సంక్షోభాలపై పార్లమెంట్ చర్చ అవసరం : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ప్రస్తుత జాతీయ సంక్షోభాలపై పార్లమెంట్ చర్చ అవసరం : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

దేశం ప్రస్తుతం తీవ్ర అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజలకు నేరుగా ప్రభావం చూపే అంశాలు పార్లమెంట్‌లో చర్చకు రాకపోవడం విచారకరమని పెద్దపల్లి...

By Medi Samrat  Published on 12 Dec 2025 2:52 PM IST


Phone tapping case, Prabhakar Rao, SIT officials, Telangana, Supreme Court
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు: సిట్ అధికారుల ఎదుట హాజరైన ప్రభాకర్ రావు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో SIB మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు సిట్ ఎదుట హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ప్రభాకర్ రావు సిట్ ఎదుటకు వచ్చారు.

By అంజి  Published on 12 Dec 2025 2:13 PM IST


Telangana, TGSRTC, smart cards, women passengers
Telangana: మహిళా ప్రయాణికులకు త్వరలో ఆర్టీసీ స్మార్ట్‌ కార్డులు!

రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో...

By అంజి  Published on 12 Dec 2025 12:46 PM IST


Telangana, maize procurement, Minister Tummala Nageshwar Rao, agriculture
Telangana: మొక్కజొన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు

మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన నగదును ప్రభుత్వం నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 55,904 మంది అన్నదాలకు రూ.585 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.

By అంజి  Published on 12 Dec 2025 12:08 PM IST


Telangana, Hyderabad,  Kavitha, Brs, Congress, Harishrao, Cm Revanth
నేను గాంధీని కాదు..నన్ను కొడితే తిరిగి కొడతా..కవిత వార్నింగ్

ప్రజలకు వసతులు కల్పించడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలమయ్యాయి..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.

By Knakam Karthik  Published on 12 Dec 2025 11:56 AM IST


High voter turnout, Telangana, local body polls, Congress
Telangana: మొదటి దశ పంచాయతీ ఎన్నికలు.. 84 శాతం పోలింగ్ నమోదు.. 90 శాతం క్లీన్ స్వీప్ చేశామన్న కాంగ్రెస్‌

తెలంగాణలో గురువారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశలో 84 శాతం మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని...

By అంజి  Published on 12 Dec 2025 11:32 AM IST


మెస్సీ ఈవెంట్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు : సీఎం రేవంత్
మెస్సీ ఈవెంట్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు : సీఎం రేవంత్

ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమని, దీనితో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం లేదని...

By Medi Samrat  Published on 11 Dec 2025 8:42 PM IST


మంత్రి కొండా సురేఖకు బిగ్‌ షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు
మంత్రి కొండా సురేఖకు బిగ్‌ షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు

మంత్రి కొండా సురేఖకు ప్రజాప్రతినిధులు కోర్టు ఊహించని షాకిచ్చింది.

By Medi Samrat  Published on 11 Dec 2025 7:41 PM IST


ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబి) మాజీ చీఫ్ ప్రభాకర్ రావును శుక్రవారం ఉదయం 11 గంటలకు పోలీసుల ఎదుట...

By Medi Samrat  Published on 11 Dec 2025 5:33 PM IST


Telangana, Hyderabad News, Telangana High Court, IAS officers, Contempt Notice
ఆదేశాలు పాటించలేదని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు

కోర్టు ఆదేశాలను పాటించలేదని ఆరోపిస్తూ దాఖలైన ధిక్కార కేసులో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.

By Knakam Karthik  Published on 11 Dec 2025 12:42 PM IST


Telangana, Panchayat elections, Government schools closed, Election Polling, Polling Centers
విద్యార్థులకు శుభవార్త..నేడు స్కూళ్లకు సెలవు

తెలంగాణలో ఇవాళ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాలుగా ప్రభుత్వ స్కూళ్లను వినియోగిస్తుండటంతో ఆయా చోట్ల స్కూళ్లకు సెలవులు...

By Knakam Karthik  Published on 11 Dec 2025 6:57 AM IST


Telangana, First phase of panchayat elections, Congress, Brs, Bjp
Telangana: పల్లెల్లో నేడే తొలి విడత పంచాయతీ పోలింగ్..ఒంటిగంట వరకే ఛాన్స్

తెలంగాణ రాష్ట్రంలో నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.

By Knakam Karthik  Published on 11 Dec 2025 6:18 AM IST


Share it