తెలంగాణ
Telangana: 46 శాతం సర్పంచ్ స్థానాలు మహిళలకే
రాష్ట్రంలోని పంచాయతీల్లో 46 శాతం సర్పంచ్ స్థానాలు మహిళలకే దక్కడం విశేషం. మొత్తం 12,728 గ్రామాల్లో 5,849 గ్రామాలను మహిళలకు కేటాయించారు.
By అంజి Published on 26 Nov 2025 7:58 AM IST
కొత్తగా మూడో డిస్కమ్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతం పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రిమండలి...
By అంజి Published on 26 Nov 2025 7:22 AM IST
పెట్టుబడులకు కేరాఫ్గా హైదరాబాద్ నిలిచేలా.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 26 Nov 2025 6:45 AM IST
తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఎన్నికల...
By Medi Samrat Published on 25 Nov 2025 7:20 PM IST
Hyderabad Police : రవి భార్య మాకు సమాచారం ఇవ్వలేదు.. ఎలా ట్రాప్ చేశామంటే..?
ఐబొమ్మ రవి గురించి అడిషనల్ సీపీ శ్రీనివాసులు మీడియా ఎదుట పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
By Medi Samrat Published on 25 Nov 2025 5:27 PM IST
మహిళలకు శుభవార్త.. వడ్డీ లేని రుణాలు నేడే పంపిణీ
తెలంగాణలో 3.50 లక్షల మంది మహిళలకు వడ్డీ లేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పంపిణీ చేయనుంది.
By Knakam Karthik Published on 25 Nov 2025 8:25 AM IST
స్థానిక ఎన్నికల తేదీలపై నిర్ణయం..ఇవాళ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చ
స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై నేడు జరిగే మంత్రి వర్గం సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
By Knakam Karthik Published on 25 Nov 2025 7:12 AM IST
Ibomma Ravi : ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ.. రేపు బెయిల్పై వాదనలు
ఐబొమ్మ రవిని సీసీఎస్ పోలీసులు ఐదురోజుల కస్టడీకి తీసుకోగా.. నేటితో ఆ కస్టడీ ముగిసింది.
By Medi Samrat Published on 24 Nov 2025 8:44 PM IST
పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
By Medi Samrat Published on 24 Nov 2025 8:10 PM IST
మరికాసేపట్లో ముగియనున్న ఐబొమ్మ రవి పోలీసు కస్టడీ.. కీలక సమాచారం రాబట్టిన అధికారులు..
ఐబొమ్మ రవి పోలీసు కస్టడీ మరికాసేపట్లో ముగియనున్నది.
By Medi Samrat Published on 24 Nov 2025 5:10 PM IST
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో మోసం..రూ.2.50 కోట్లు వసూలు
డబుల్ బెడ్ రూం ఇప్పిస్తానని ఓ వ్యక్తి పేద ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 24 Nov 2025 1:30 PM IST
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కేసుపై నేడు హైకోర్టు విచారణ
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కేసు నేడు హైకోర్టులో విచారణకు రానుంది.
By Knakam Karthik Published on 24 Nov 2025 7:28 AM IST












