తెలంగాణ
మెస్సీ ఈవెంట్కు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు : సీఎం రేవంత్
ప్రపంచ ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమని, దీనితో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం లేదని...
By Medi Samrat Published on 11 Dec 2025 8:42 PM IST
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు
మంత్రి కొండా సురేఖకు ప్రజాప్రతినిధులు కోర్టు ఊహించని షాకిచ్చింది.
By Medi Samrat Published on 11 Dec 2025 7:41 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబి) మాజీ చీఫ్ ప్రభాకర్ రావును శుక్రవారం ఉదయం 11 గంటలకు పోలీసుల ఎదుట...
By Medi Samrat Published on 11 Dec 2025 5:33 PM IST
ఆదేశాలు పాటించలేదని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు
కోర్టు ఆదేశాలను పాటించలేదని ఆరోపిస్తూ దాఖలైన ధిక్కార కేసులో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 11 Dec 2025 12:42 PM IST
విద్యార్థులకు శుభవార్త..నేడు స్కూళ్లకు సెలవు
తెలంగాణలో ఇవాళ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాలుగా ప్రభుత్వ స్కూళ్లను వినియోగిస్తుండటంతో ఆయా చోట్ల స్కూళ్లకు సెలవులు...
By Knakam Karthik Published on 11 Dec 2025 6:57 AM IST
Telangana: పల్లెల్లో నేడే తొలి విడత పంచాయతీ పోలింగ్..ఒంటిగంట వరకే ఛాన్స్
తెలంగాణ రాష్ట్రంలో నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
By Knakam Karthik Published on 11 Dec 2025 6:18 AM IST
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిషేధాజ్ఞలు
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడేందుకు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లోని శంషాబాద్ జోన్లో నిషేధాజ్ఞలు అమలు చేయనున్నట్లు శంషాబాద్...
By Medi Samrat Published on 10 Dec 2025 9:20 PM IST
తెలంగాణ ప్రభుత్వం-ఐఫా కీలక భాగస్వామ్యం
భారతదేశ సాంస్కృతిక దౌత్యం మరియు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో ఒక చారిత్రాత్మక ముందడుగుగా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనిక నాయకత్వంలో తెలంగాణ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 Dec 2025 9:05 PM IST
స్టార్టప్ కంపెనీలకు సీఎం రేవంత్ గుడ్న్యూస్..రూ.వెయ్యి కోట్లతో ఫండ్
స్టార్టప్ కంపెనీను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలతో స్టార్టప్ ఫండ్ను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు
By Knakam Karthik Published on 10 Dec 2025 2:50 PM IST
ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు నిధులు మంజూరు
ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
By Knakam Karthik Published on 10 Dec 2025 12:11 PM IST
తెలంగాణలో రేపే మొదటి విడత పంచాయతీ ఎన్నికలు
తెలంగాణలో రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
By Knakam Karthik Published on 10 Dec 2025 10:31 AM IST
రేవంత్ నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ కాదు..రియల్ ఎస్టేట్ సమ్మిట్: హరీశ్ రావు
తెలంగాణ ప్రభుత్వం రెండ్రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్పై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 10 Dec 2025 10:11 AM IST












