తెలంగాణ
తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం మరోసారి పొడిగింపు..ఎన్ని రోజులంటే?
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. రామకృష్ణారావు పదవీకాలాన్ని ప్రభుత్వం అధికారికంగా మరో మూడు నెలల పాటు పొడిగించింది.
By Knakam Karthik Published on 18 March 2026 8:51 PM IST
ఏప్రిల్ నుంచే రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు..మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
ఇందిరమ్మ ఇండ్లు పేదవారి ఆత్మగౌరవానికి నిదర్శనమని, కులమతాలకు మరియు రాజకీయాలకు అతీతంగా వీటి కేటాయింపు జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి...
By Knakam Karthik Published on 18 March 2026 5:30 PM IST
యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ట్విస్ట్..కట్నం కోసమే భర్త కిరాతకం
జగిత్యాల జిల్లాలో కలకలం రేపిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో డీఎస్పీ రాములు కీలక విషయాలను వెల్లడించారు
By Knakam Karthik Published on 18 March 2026 4:56 PM IST
కరీంనగర్ ఎక్సైజ్ సీఐ రాముపై ఏసీబీ పంజా..ఇంట్లో రూ.20 లక్షల నగదు సీజ్
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కరీంనగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గుండెటి రామును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 18 March 2026 3:00 PM IST
Telangana: మూసీ ప్రాజెక్టుపై అసెంబ్లీలో రగడ.. రూ.1.5 లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ వాకౌట్
తెలంగాణ అసెంబ్లీలో బుధవారం మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి.
By అంజి Published on 18 March 2026 12:28 PM IST
ప్రకృతి వ్యవసాయం చేసే వారికి నెలకు రూ.5,000.. తెలంగాణ సర్కార్ నిర్ణయం!
రాబోయే ఖరీఫ్ సీజన్ నుండి రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని భారీ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 18 March 2026 8:01 AM IST
డ్రగ్స్ కేసు.. రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీస్
డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం షాకాజ్ నోటీసులు జారీ చేసింది.
By అంజి Published on 17 March 2026 10:07 AM IST
Telangana: యాసంగి ధాన్యం సేకరణకు 8,251 కొనుగోలు కేంద్రాలు.. క్వింటాల్ మద్దతు ధర రూ.2,389!
ప్రస్తుత యాసంగి సీజన్లో పండిన వరి ధాన్యాన్ని సేకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సోమవారం అధికారులతో నిర్వహించిన...
By అంజి Published on 17 March 2026 8:49 AM IST
అద్దెకు ఇచ్చినా, తాళాలు వేసినా డబుల్ బెడ్రూం ఇళ్లు రద్దు.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గతంలో ఇళ్లు పొంది, వాటిని వినియోగించుకోకుండా...
By అంజి Published on 17 March 2026 7:02 AM IST
ఈ నెల 20న తెలంగాణ బడ్జెట్..30వరకు అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలపై కీలక అప్డేట్ వెలువడింది.
By Knakam Karthik Published on 16 March 2026 9:43 PM IST
కాంగ్రెస్కు జీవన్రెడ్డి గుడ్బై..బీఆర్ఎస్లో చేరికకు ముహూర్తం ఫిక్స్?
జగిత్యాల రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 16 March 2026 7:45 PM IST
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్ కేసు.. రోహిత్ రెడ్డి సహా ముగ్గురికి కోర్టు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.
By అంజి Published on 16 March 2026 10:49 AM IST














