తెలంగాణ
బీజేపీ 400 టార్గెట్ పెట్టుకుంటే ప్రజలు 240 ఇచ్చారు..అందుకే రిజర్వేషన్లు సేఫ్: సీఎం రేవంత్
దేశ రాజ్యాంగం, రిజర్వేషన్ల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 14 Dec 2025 7:00 PM IST
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు
రవీంద్రభారతిలో దివంగత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు వివాదంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు.
By Knakam Karthik Published on 14 Dec 2025 6:03 PM IST
Telangana: రేషన్కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ అలర్ట్
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది.
By Knakam Karthik Published on 14 Dec 2025 5:28 PM IST
ప్రజల్లో కేసీఆర్కు ఉన్న అభిమానం కేటీఆర్కు లేదు: టీపీసీసీ చీఫ్
ప్రజల్లో కేసీఆర్కు ఉన్న అభిమానం కేటీఆర్కు లేదు..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 14 Dec 2025 3:00 PM IST
Telangana Sarpanch Elections: రెండో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రారంభం.. నేడే ఓట్ల లెక్కింపు
మొదటి దశలో కాంగ్రెస్ మద్దతుగల అభ్యర్థులు 60 శాతానికి పైగా సర్పంచ్ పదవులను కైవసం చేసుకోవడంతో, రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఆదివారం జరుగుతున్న...
By అంజి Published on 14 Dec 2025 7:00 AM IST
నూతన సర్పంచులకు కేటీఆర్ అభినందన
రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన నూతన సర్పంచులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు...
By Medi Samrat Published on 13 Dec 2025 5:27 PM IST
గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ కేసు: భూసేకరణ ప్రక్రియపై యథాతథ స్థితి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం
రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాల సమీపంలో ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు కోసం భూసేకరణ ప్రక్రియపై యథాతథ స్థితిని కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు...
By అంజి Published on 13 Dec 2025 1:00 PM IST
Telangana Cold Wave: ఎముకలు కొరికే చలి.. రానున్న 3 రోజులు జాగ్రత్త.. కోహిర్లో అత్యల్ప ఉష్ణోగ్రత 5.8°C నమోదు
రాష్ట్రంలో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్, 5 జిల్లాల్లో 12 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
By అంజి Published on 13 Dec 2025 7:58 AM IST
ప్రస్తుత జాతీయ సంక్షోభాలపై పార్లమెంట్ చర్చ అవసరం : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
దేశం ప్రస్తుతం తీవ్ర అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజలకు నేరుగా ప్రభావం చూపే అంశాలు పార్లమెంట్లో చర్చకు రాకపోవడం విచారకరమని పెద్దపల్లి...
By Medi Samrat Published on 12 Dec 2025 2:52 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ అధికారుల ఎదుట హాజరైన ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్రావు సిట్ ఎదుట హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ప్రభాకర్ రావు సిట్ ఎదుటకు వచ్చారు.
By అంజి Published on 12 Dec 2025 2:13 PM IST
Telangana: మహిళా ప్రయాణికులకు త్వరలో ఆర్టీసీ స్మార్ట్ కార్డులు!
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో...
By అంజి Published on 12 Dec 2025 12:46 PM IST
Telangana: మొక్కజొన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు
మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన నగదును ప్రభుత్వం నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 55,904 మంది అన్నదాలకు రూ.585 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.
By అంజి Published on 12 Dec 2025 12:08 PM IST














