మేఘాలయ సరిహద్దు మీదుగా.. భారత్లోకి ఉస్మాన్ హాది హత్య కేసు నిందితులు: ఢాకా పోలీసులు
బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది హత్యలో ఇద్దరు ప్రధాన అనుమానితులు దేశంలోని మైమెన్సింగ్ నగరంలోని హలుఘాట్ సరిహద్దు...
By అంజి Published on 28 Dec 2025 1:45 PM IST
శుభవార్త.. స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంపు!
పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు గడువు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా...
By అంజి Published on 28 Dec 2025 1:05 PM IST
తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఒకే రోజు ఏడుగురు మృతి
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఆదివారం జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మరణించారని...
By అంజి Published on 28 Dec 2025 12:23 PM IST
Vizianagaram: చెట్టును ఢీకొన్న మినీ వ్యాన్.. ఇద్దరు మృతి
విజయనగరం జిల్లా గజపతినగరంలో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో మినీ వ్యాన్ అదుపు తప్పి చెట్టును...
By అంజి Published on 28 Dec 2025 11:58 AM IST
గాడిద పాలకు ఎందుకంతా ప్రాధాన్యత!
పూర్వం నుంచి గాడిద పాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా పసి పిల్లలకు తాగించడం వలన దగ్గు, దమ్ము, జలుబు వంటి...
By అంజి Published on 28 Dec 2025 11:36 AM IST
శబరిమల ఆదాయం రూ.332 కోట్లు.. అయ్యప్పను దర్శించుకున్న 30 లక్షలకుపైగా భక్తులు
మండల పూజా సీజన్లో ఇప్పటివరకు 30.56 లక్షలకు పైగా భక్తులు ప్రఖ్యాత శబరిమల సందర్శించారని, మొత్తం ఆదాయం రూ.332.77 కోట్లని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు...
By అంజి Published on 28 Dec 2025 10:51 AM IST
Warning: 'మా డాడీ ఎవరో తెలుసా' అని చెప్పొద్దు.. సజ్జనార్ మాస్ వార్నింగ్
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారు పలుకుబడిని ఉపయోగించాలని ప్రయత్నించవద్దని నగర సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
By అంజి Published on 28 Dec 2025 10:01 AM IST
Telangana: ఆస్పత్రి నిర్లక్ష్యం.. తాగునీరు అనుకొని కెమికల్ లిక్విడ్ తాగి విద్యార్థి మృతి
నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 19 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థి ప్రమాదవశాత్తు తాగే నీరుగా భావించి...
By అంజి Published on 28 Dec 2025 9:43 AM IST
AP Govt: న్యూ ఇయర్ వేళ కొత్త పట్టాదారు పాస్పుస్తకాలు.. ఉచితంగా పంపిణీ
న్యూ ఇయర్లో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 26 నుంచి 9వ తేదీ వరకు గ్రామ...
By అంజి Published on 28 Dec 2025 8:53 AM IST
Sangareddy Accident: విషాదం.. అదుపు తప్పిన బైక్.. కల్వర్టు గుంతలో పడి ముగ్గురు మృతి
సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు.
By అంజి Published on 28 Dec 2025 8:17 AM IST
రెండేళ్లు ప్రేమించుకున్న జంట.. పెళ్లి చేసుకున్న 24 గంటలకే విడాకులు
మహారాష్ట్రలోని పూణేలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట.. ఆ వెంటనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.
By అంజి Published on 28 Dec 2025 8:02 AM IST
ఆరావళి కొండల్లో మైనింగ్ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
ఆరావళి కొండలలో మైనింగ్ కు సంబంధించిన కేసును సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ...
By అంజి Published on 28 Dec 2025 7:47 AM IST












