జానీ మాస్టర్, సింగర్ కార్తీక్లకు అవకాశాలు.. కర్మ సిద్ధాంతం చెప్పిన చిన్మయి
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, సింగర్ కార్తీక్లకు అవకాశాలు ఇవ్వడంపై సింగర్ చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు.
By అంజి Published on 3 Nov 2025 1:30 PM IST
దారుణం.. కాలేజీ విద్యార్థినిపై ముగ్గురు గ్యాంగ్రేప్
తమిళనాడులోని కోయంబత్తూరులోని విమానాశ్రయ ప్రాంతం వెనుక ఆదివారం రాత్రి 19 ఏళ్ల కళాశాల విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.
By అంజి Published on 3 Nov 2025 12:50 PM IST
పుట్టినరోజు నాడు క్షమించమని కోరిన షారుఖ్
ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కావడంతో అంతా ఆయన ఇళ్లు మన్నత్ వద్దకు చేరుకున్నారు. కానీ అభిమానులకు మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది.
By అంజి Published on 3 Nov 2025 12:30 PM IST
అనిల్ అంబానీకి ఈడీ షాక్.. రూ.3 వేల కోట్ల ఆస్తులు అటాచ్
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా ఆయనకు సంబంధించి రూ.3 వేల కోట్లకుపైగా...
By అంజి Published on 3 Nov 2025 11:41 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహనిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనయోగం...
By జ్యోత్స్న Published on 3 Nov 2025 10:20 AM IST
కంకరలో కూరుకుపోయి.. ఊపిరి ఆగి.. భయానకంగా చేవెళ్ల బస్సు ప్రమాదం
రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పరిధిలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా ఉండడానికి కంకరే ప్రధాన కారణమని తెలుస్తోంది.
By అంజి Published on 3 Nov 2025 10:02 AM IST
అమోల్ మజుందార్ సర్ చేసిందే ఇదంతా!!
వన్డే ప్రపంచకప్ భారత జట్టు గెలవడంలో ఆటగాళ్లు ఎంత కీలక పాత్ర పోషించారో, తమ కోచ్ అమోల్ మజుందార్ సర్ వెనకుండి నడిపించారని కెప్టెన్ హర్మన్ ప్రీత్...
By అంజి Published on 3 Nov 2025 9:36 AM IST
ఆర్టీసీ బస్సు ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య.. సీఎం రేవంత్ విచారం
రంగారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఆర్టీసీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది.
By అంజి Published on 3 Nov 2025 9:01 AM IST
సన్నబియ్యం పథకంపై కాంగ్రెస్కు బీజేపీ సవాల్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు, ఉచిత బియ్యం రద్దవుతాయని ఓటర్లను బెదిరించడం సిగ్గుచేటని కేంద్ర...
By అంజి Published on 3 Nov 2025 8:48 AM IST
8 ఏళ్ల దళిత బాలుడిపై ఉపాధ్యాయులు దాడి.. ప్యాంటులో తేలు వేసి..
సిమ్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదేళ్ల దళిత బాలుడిపై పదే పదే దాడి చేసి, అతని ప్యాంటులో తేలు వేసినందుకు..
By అంజి Published on 3 Nov 2025 8:26 AM IST
VIDEO: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ.. 12 మంది మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ - బీజాపూర్ నేషనల్..
By అంజి Published on 3 Nov 2025 7:58 AM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సర్వేలు నకిలీవి: సీఎం రేవంత్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై వచ్చిన "కల్పిత" సర్వే నివేదికలను ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆదివారం కొట్టిపారేశారు.
By అంజి Published on 3 Nov 2025 7:43 AM IST












