ఢిల్లీకి పురందేశ్వరి.. బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు
ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో.. ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఢిల్లీకి వెళ్లారు.
By అంజి Published on 19 March 2024 8:00 AM GMT
ఇబ్రహీంపట్నంలో దారుణం.. బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో దారుణం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని భార్గవి(19) తీవ్రగాయాలతో మృతి చెందింది.
By అంజి Published on 19 March 2024 6:38 AM GMT
మహిళపై పరిచయస్తుడు అత్యాచారం.. కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి
ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో దారుణం జరిగింది. జ్యోతిష్యం చెప్పే మహిళపై ఆమెకు తెలిసిన వ్యక్తి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 19 March 2024 6:12 AM GMT
గడ్చిరోలిలో ఎన్కౌంటర్.. నలుగురు నక్సలైట్లు హతం
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మంగళవారం పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు నక్సలైట్లు హతమయ్యారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
By అంజి Published on 19 March 2024 4:46 AM GMT
బెంగళూరులో రోజుకు 500 మిలియన్ లీటర్ల నీటి కొరత: సీఎం
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. బెంగళూరు రోజుకు 500 మిలియన్ లీటర్ల (MLD) నీటి కొరతను ఎదుర్కొంటోందని అన్నారు.
By అంజి Published on 19 March 2024 3:48 AM GMT
Nalgonda: వాహన తనిఖీలు.. 13 కిలోల బంగారం స్వాధీనం
నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద కారులో కారులో తరలిస్తున్న భారీ బంగారాన్ని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
By అంజి Published on 19 March 2024 2:57 AM GMT
బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్కుమార్!
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను త్వరలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తామని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
By అంజి Published on 19 March 2024 2:46 AM GMT
నాడు విడాకులు తీసుకుని.. ఇప్పుడేందుకు కలిశారు: వైసీపీ నేత సజ్జల
తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య ఎన్నికల పొత్తులు కొత్తేమీ కాదని, పదేళ్ల తర్వాత మళ్లీ అదే డ్రామా మొదలుపెట్టారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి...
By అంజి Published on 19 March 2024 1:56 AM GMT
'ఆజాన్ కోసం హనుమాన్ భజన ఆపమని'.. దుకాణదారుడిపై మూక దాడి
బెంగుళూరులోని ఒక దుకాణదారుడు ఆజాన్ సమయంలో హనుమంతుని భజన వింటున్నాడని ఆరోపిస్తూ అతడిని కొంతమంది వ్యక్తులు కొట్టారు.
By అంజి Published on 19 March 2024 1:24 AM GMT
APPolls: 'మేమంతా సిద్ధం'.. బస్సు యాత్ర చేపట్టనున్న సీఎం జగన్
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 'మేమంతా సిద్ధం' బస్సుయాత్ర చేపట్టనున్నారు.
By అంజి Published on 19 March 2024 1:12 AM GMT
ఏపీలో భారీగా వర్షాలు.. తెలంగాణలో మోస్తరు
నేటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ తెలిపింది.
By అంజి Published on 19 March 2024 12:58 AM GMT
తెలంగాణను దోచుకున్న వారిలో ఎవరినీ వదిలిపెట్టం: ప్రధాని మోదీ
తెలంగాణలో బీజేపీ ప్రభంజనంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్టుకుపోతాయని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజల మద్దతు రోజు రోజుకూ...
By అంజి Published on 18 March 2024 7:17 AM GMT