కేరళ To దువ్వాడ.. పట్టేసిన NCB అధికారులు
హాషిష్ ఆయిల్ అక్రమ రవాణా నెట్వర్క్లో భాగమైన ఐదుగురు వ్యక్తులను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుండి నార్కోటిక్స్ కంట్రోల్..
By అంజి Published on 25 Dec 2025 1:40 PM IST
పంట రుణాలు మాఫీ చేయిస్తామంటూ నకిలీ నోట్లు ఇస్తారు
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నకిలీ కరెన్సీకి సంబంధించిన సంఘటనలు పెరిగిపోయాయి. నకిలీ ₹500 నోట్లను చలామణి చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు.
By అంజి Published on 25 Dec 2025 1:19 PM IST
శబరిమల బంగారం వివాదం పెద్దగా ప్రభావం చూపలేదు: కేరళ సీఎం
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శబరిమల బంగారం వివాదం ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్డిఎఫ్ కూటమిపై పెద్దగా ప్రభావం చూపలేదని అన్నారు.
By అంజి Published on 25 Dec 2025 1:00 PM IST
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన నలుగురు మహిళలు మృతి
బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమురం భీమ్ ఆసిఫాబాద్కు చెందిన నలుగురు మహిళలు మృతి చెందారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 25 Dec 2025 12:41 PM IST
కన్న కూతురిపై పదేపదే అత్యాచారం.. తండ్రికి ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు
తమిళనాడులోని తిరునెల్వేలిలోని లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసుల ప్రత్యేక విచారణ కోర్టు 47 ఏళ్ల వ్యక్తికి మరణశిక్ష విధించింది.
By అంజి Published on 25 Dec 2025 12:28 PM IST
BREAKING: హైదరాబాద్లో స్కూల్ బస్సు బోల్తా.. స్పాట్లో 60 మంది విద్యార్థులు.. వీడియో
హైదరాబాద్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. శంషాబాద్ సమీపంలో స్కూల్ బస్సు బోల్తా పడింది.
By అంజి Published on 25 Dec 2025 11:52 AM IST
'శక్తి స్కాలర్స్' ఫెలోషిప్ ప్రారంభించిన ఎన్సీడబ్ల్యూ.. ఎంపికైన వారికి రూ.లక్ష గ్రాంట్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
భారతదేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధ్యయనం చేయడానికి, విధాన ఆధారిత పరిష్కారాలను ప్రతిపాదించడానికి...
By అంజి Published on 25 Dec 2025 11:39 AM IST
విషాదం.. మహిళా సర్పంచ్ కన్నుమూత.. బాధ్యతలు చేపట్టిన 48 గంటల్లోపే..
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా ఎన్నికైన ఎర్రోళ్ల అక్కమ్మ 48 గంటల కంటే తక్కువ కాలం మాత్రమే తన పదవిలో కొనసాగారు.
By అంజి Published on 25 Dec 2025 10:39 AM IST
8వ వేతన సంఘం: ఎవరు అర్హులు.. జీతం ఎంత పెరుగుతుంది.. ఎప్పుడు పెరుగుతుంది?
లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 8వ వేతన సంఘం ఇప్పుడు పుకార్ల నుండి వాస్తవికతకు చేరుకుంది.
By అంజి Published on 25 Dec 2025 9:51 AM IST
పిల్లల ఉగ్గు విషయంలో ఈ తప్పులు చెయ్యొద్దు
మార్కెట్లో దొరికే పిల్లల ఆహారాలు కల్తీ అవుతున్నాయని చాలా మంది ఇంట్లోనే ఉగ్గు తయారు చేసి పిల్లలకు పెడుతున్నారు.
By అంజి Published on 25 Dec 2025 9:24 AM IST
Hyderabad: 40 ఏళ్ల వ్యక్తి.. భార్య విడాకుల నోటీసు పంపించిందని తెలిసి!!
విడాకుల కోసం లీగల్ నోటీసు అందడంతో ఓ 40 ఏళ్ల వ్యక్తి ఘట్కేసర్లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 25 Dec 2025 9:03 AM IST
నేను ప్రజల గొంతుక.. ఏ పార్టీకీ కీలుబొమ్మని కాదు: కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత.. తాను తెలంగాణ ప్రజల నిజమైన గొంతుక అని చెప్పారు. ఎవరో తనను వెనుక నుండి ఆపరేట్ చేస్తున్నారనే ఆరోపణలను...
By అంజి Published on 25 Dec 2025 8:27 AM IST












