మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి కన్నుమూత
మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
By అంజి Published on 3 Feb 2026 12:29 PM IST
ఏపీలోని అక్వా రైతులకు భారీ ఊరట.. ట్రంప్ సుంకాల తగ్గింపుతో మరింత ఊపు
భారత్పై టారిఫ్ తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రైతులకు భారీ ఊరట లభించనుంది.
By అంజి Published on 3 Feb 2026 12:00 PM IST
యాత్ర ఇండియా లిమిటెడ్లో 4,039 అప్రెంటిస్ పోస్టులు.. టెన్త్ పాసైన వారు అర్హులు
యాత్ర ఇండియా లిమిటెడ్ 4,039 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
By అంజి Published on 3 Feb 2026 11:13 AM IST
Hyderabad: హుస్సేన్సాగర్లో దూకి యువతి ఆత్మహత్య.. పెళ్లి కావడం లేదని..
పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ యువతి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
By అంజి Published on 3 Feb 2026 10:25 AM IST
హెచ్సీఏ కొత్త ప్రెసిడెంట్గా అమర్నాథ్.. బీసీసీఐ అంబుడ్స్మన్ ఉత్తర్వులు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కొత్త అధ్యక్షుడిగా అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఐ అంబుడ్స్మన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
By అంజి Published on 3 Feb 2026 10:00 AM IST
సీఎం రేవంత్ ఫోటో మార్ఫింగ్ కేసు.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అశ్లీల ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రసారం చేశారనే ఆరోపణలపై తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని...
By అంజి Published on 3 Feb 2026 9:29 AM IST
మరో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. డెడ్బాడీని చిద్రం చేశారు.. కట్ చేస్తే..
హర్యానాలోని ఫరీదాబాద్లో వారాల తరబడి రైల్వే ప్రమాదంగా ముసుగులో జరిగిన దారుణ హత్య వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 3 Feb 2026 9:03 AM IST
రైల్వే ప్రాజెక్టులు: తెలంగాణకు ₹5,454 కోట్లు.. ఆంధ్రప్రదేశ్ కు ₹10,134 కోట్లు కేటాయింపు
2026–27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న రైల్వే ప్రాజెక్టుల కోసం తెలంగాణకు రికార్డు స్థాయిలో ₹5,454 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయని...
By అంజి Published on 3 Feb 2026 8:10 AM IST
Andhra Pradesh: బ్రిడ్జిపై ఢీకొన్న రెండు బైక్లు.. ముగ్గురు స్పాట్ డెడ్
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి గోదావరి నదిపై కొవ్వూరు-రాజమహేంద్రవరం...
By అంజి Published on 3 Feb 2026 7:46 AM IST
తెలంగాణలో ప్రాజెక్ట్ శక్తి.. 60,000 మంది బాలికలకు పునర్వినియోగ శానిటరీ ప్యాడ్లు
తెలంగాణ వ్యాప్తంగా 60,000 మంది బాలికలకు పునర్వినియోగ శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేయడానికి రోటేరియన్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...
By అంజి Published on 3 Feb 2026 7:32 AM IST
ఏపీలో విషాదం.. వేడి నీరు మీద పడి మూడేళ్ల చిన్నారి మృతి
ఇంటి దగ్గర ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి నీళ్లు మీద పడటంతో తీవ్రంగా కాలిన గాయాలైన మూడేళ్ల బాలిక ఆదివారం రాత్రి...
By అంజి Published on 3 Feb 2026 7:14 AM IST
ట్రంప్ సంచలన ప్రకటన.. భారత్పై సుంకాలను 18 శాతంకు తగ్గింపు
భారత్ - అమెరికా బిజినెస్ డీల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
By అంజి Published on 3 Feb 2026 6:58 AM IST












