రాజధాని ప్రాంతంలోని రైతులకు రుణమాఫీ.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూమిని వేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ బుధవారం అన్నారు.
By అంజి Published on 7 Jan 2026 1:30 PM IST
ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్ను నాంపల్లిలోని స్థానిక కోర్టు తిరస్కరించింది. ఐబొమ్మతో సంబంధం ఉన్న మల్టీ-మిలియన్ సినిమా పైరసీ...
By అంజి Published on 7 Jan 2026 12:45 PM IST
21 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్.. ముగ్గురు అరెస్ట్
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో దారుణం జరిగింది. 21 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 7 Jan 2026 12:11 PM IST
Hyderabad: రూ. 50 కోట్ల పన్ను ఎగవేత.. ఇద్దరు కీలక నిందితులను అరెస్టు చేసిన డీజీజీఐ
హైదరాబాద్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) రూ. 50 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడిన ఇద్దరు కీలక నిందితులను అరెస్టు చేసింది.
By అంజి Published on 7 Jan 2026 11:26 AM IST
'పోలీసులు నా బట్టలు విప్పి, దాడి చేశారు'.. బిజెపి మహిళా నాయకురాలు సంచలన ఆరోపణ
కర్ణాటకలోని హుబ్బళ్లిలో కేశ్వపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తనను అరెస్టు చేస్తున్న సమయంలో.. తనపై దుస్తులు విప్పి దారుణంగా దాడి చేశారని...
By అంజి Published on 7 Jan 2026 10:37 AM IST
ఎయిమ్స్ వైద్యురాలు మృతి.. అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ వేసుకోవడంతో..
భోపాల్లోని ఎయిమ్స్లోని ఎమర్జెన్సీ అండ్ ట్రామా విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రష్మి వర్మ సోమవారం నాడు..
By అంజి Published on 7 Jan 2026 8:58 AM IST
Bank Holiday: ఈ నెల 16న ఏపీలో బ్యాంకులకు సెలవు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బ్యాంకు ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెల 16వ తేదీన (శుక్రవారం) కనుమ సందర్భంగా రాష్ట్రంలోని బ్యాంకులు...
By అంజి Published on 7 Jan 2026 8:36 AM IST
అగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు
శ్రీలంక సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని, ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ...
By అంజి Published on 7 Jan 2026 8:06 AM IST
'మహిళలపై అసభ్య పోస్టులు పెడితే వదిలిపెట్టం'.. వారికి మంత్రి లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్
సోషల్ మీడియాలో కుట్ర పూరిత విద్వేష పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం...
By అంజి Published on 7 Jan 2026 7:58 AM IST
యాప్తో రైతులకు సకాలంలో ఎరువుల సరఫరా: మంత్రి తుమ్మల
రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా అయ్యేలా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం కపస్ కిసాన్ యాప్ తరహాలో మొబైల్ ఫర్టిలైజర్ యాప్ను అమలు చేసిందని...
By అంజి Published on 7 Jan 2026 7:40 AM IST
Telangana: భార్యకు వంట రాదని విడాకులా? భర్తపై హైకోర్టు అసహనం
భార్యకు వంట రాదంటూ భర్త విడాకులు కోరడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొన్నేళ్లుగా భార్య నుంచి విడిగా ఉంటున్న వ్యక్తి విడాకులకు దరఖాస్తు చేశాడు.
By అంజి Published on 7 Jan 2026 7:25 AM IST











