Hyderabad: పీజీ హాస్టళ్లే లక్ష్యంగా.. ల్యాప్టాప్లు దొంగిలిస్తున్న ఇద్దరి అరెస్టు
దుండిగల్లోని బహదూర్పల్లిలో పేయింగ్ గెస్ట్ హాస్టళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస ల్యాప్టాప్ దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
By అంజి Published on 2 Feb 2026 3:28 PM IST
'దేశ భక్తి ఎవరికి ఉందో తెలుసు'.. రాహుల్ గాంధీ కామెంట్లతో లోక్సభలో దుమారం
సోమవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే పార్లమెంటులో వాడీవేడి దృశ్యాలు...
By అంజి Published on 2 Feb 2026 2:51 PM IST
అదృశ్యమైన 9వ తరగతి బాలుడు.. కాలువలో శవమై తేలడంతో..
బెంగళూరులో అదృశ్యమైన తొమ్మిదో తరగతి విద్యార్థి చనిపోయి కనిపించాడు. బాలుడు అదృశ్యమైన మూడు రోజుల తరువాత..
By అంజి Published on 2 Feb 2026 2:14 PM IST
కామారెడ్డిలో కలకలం.. వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికి బావిలో పడేశారు
కామారెడ్డిలో సోమవారం ఉదయం నాడు చెత్తతో నిండి ఉన్న ఓ పాడుబడిన బావిలో సుమారు 35 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ముక్కలుగా నరికివేయబడి...
By అంజి Published on 2 Feb 2026 1:12 PM IST
Phone Tapping Case: కేసీఆర్ను 4 గంటలకుపైగా విచారించిన సిట్.. ఆ తర్వాత..
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బంజారాహిల్స్లోని నంది నగర్లోని ఆయన నివాసంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు...
By అంజి Published on 2 Feb 2026 12:39 PM IST
9 ఏళ్లు ప్రేమించి.. పెళ్లైన 2 నెలలకే భర్తను చంపేసిన భార్య.. కారణం అదే
జనవరి 26న బరేలీలోని తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని కనిపించిన జితేంద్ర యాదవ్ మరణం మొదట్లో భావించినట్లుగా ఆత్మహత్య అని అనుకున్నా..
By అంజి Published on 2 Feb 2026 11:47 AM IST
వైసీపీ నేత జోగి రమేశ్పై కేసు నమోదు.. వైఎస్ జగన్ ఫోన్
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 2 Feb 2026 11:10 AM IST
అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్.. రెండు కాళ్లు వెడల్పు చేశారు
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనపై రెండుకేసులు నమోదు కాగా ఒక్క...
By అంజి Published on 2 Feb 2026 10:57 AM IST
జమ్ముకశ్మీర్లో 4.6 తీవ్రతో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది.
By అంజి Published on 2 Feb 2026 10:47 AM IST
ఇందిరమ్మ ఇళ్లు.. 4.13 లక్షల ఇళ్లకు కేంద్రం నిధులు!
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.
By అంజి Published on 2 Feb 2026 10:38 AM IST
ఆవుపై వ్యక్తి అత్యాచారం.. మధ్యప్రదేశ్లో చెలరేగిన హింస
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఆదివారం ఓ వ్యక్తి ఆవుపై అత్యాచారం చేసిన వీడియో వైరల్ కావడంతో అక్కడ ఉద్రిక్తతలు చెలరేగాయి.
By అంజి Published on 2 Feb 2026 10:16 AM IST
సీఎం చంద్రబాబు నాయుడుకు ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఊరట లభించింది. ఈ కేసులో
By అంజి Published on 2 Feb 2026 10:04 AM IST












