Warangal: కాకతీయ జూపార్క్లో మరణించిన తెల్లపులి శరణ్.. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు
కాకతీయ జూలాజికల్ పార్క్లోని ముఖ్య ఆకర్షణలలో ఒకటైన శరణ్ అనే తెల్ల మగ పులి మంగళవారం తెల్లవారుజామున మరణించింది.
By అంజి Published on 4 Feb 2026 1:30 PM IST
అమానవీయం.. భార్య అందంగా ఉందని గుండు గీశాడు
కర్ణాటకలోని బాగల్కోట జిల్లాలో జామ్ఖండి పరిధిలో అమానవీయ ఘటన జరిగింది. అందంగా ఉన్న తన భార్యను ఇతర పురుషులు చూస్తారని భర్త ఉమేశ్ అనుమానం...
By అంజి Published on 4 Feb 2026 12:30 PM IST
మహిళకు లైంగికంగా వేధింపులు.. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదు
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ చేసిన లైంగిక దోపిడీ ఆరోపణల...
By అంజి Published on 4 Feb 2026 11:30 AM IST
రాజమహేంద్రవరంలో పులి సంచారం.. భయాందోళనలో జనాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటన
పెద్ద పులులు అరణ్యాలను వీడి జనావాసాల్లోకి రావడం భయాందోళనలు కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండి, రాజానగరంలో కొన్ని...
By అంజి Published on 4 Feb 2026 10:52 AM IST
విషాదం.. ఆన్లైన్ గేమ్కు బానిసైన ముగ్గురు మైనర్ అక్కా చెల్లెల్లు.. 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
"అమ్మా, నాన్న, క్షమించండి".. మంగళవారం రాత్రి ఘజియాబాద్లోని తమ నివాస భవనం తొమ్మిదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు సోదరీమణులు...
By అంజి Published on 4 Feb 2026 10:05 AM IST
ముడి పొగాకు ఉత్పత్తులపై జీరో ట్యాక్స్.. ఏపీ రైతులకు ఎంతో ప్రయోజనం: సీఎం చంద్రబాబు
ఎలాంటి బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని సున్నాకు తగ్గించడాన్ని సీఎం చంద్రబాబు స్వాగతించారు.
By అంజి Published on 4 Feb 2026 9:55 AM IST
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ వెంకటేష్ కన్నుమూశారు.
By అంజి Published on 4 Feb 2026 9:08 AM IST
రైతులకు గుడ్న్యూస్.. విపత్తుల టైమ్లో డాక్యుమెంట్స్ లేకుండా లోన్?
వరదల వంటి విపత్తుల సమయంలో రైతుల నుంచి బ్యాంకులు బలవంతంగా లోన్లు వసూలు చేయొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది.
By అంజి Published on 4 Feb 2026 9:01 AM IST
మిర్యాలగూడలో నేడు సీఎం రేవంత్ సభ.. ఊపందుకోనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నుండి పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుండటంతో ...
By అంజి Published on 4 Feb 2026 8:10 AM IST
దారుణం.. మత్తు మందు ఇచ్చి తోటి విద్యార్థులు గ్యాంగ్రేప్.. గర్భం దాల్చిన 8వ తరగతి బాలిక
ఉత్తరప్రదేశ్లోని డియోరియాలోని లార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. అక్కడ 8వ తరగతి విద్యార్థినికి ఆమెతో పాటు చదువుతున్న తోటి...
By అంజి Published on 4 Feb 2026 7:50 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. ప్రణీత్రావు డీఎస్పీ హోదా రద్దు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎస్పీ ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 4 Feb 2026 7:33 AM IST
APPLY NOW: ఆర్ఆర్బీలో 22,195 పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) 22,195 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
By అంజి Published on 4 Feb 2026 7:19 AM IST












