త్వరలో కరెంట్ బిల్లులు తగ్గే ఛాన్స్!
విద్యుత్ ట్రేడింగ్ ఎక్స్ఛేంజ్లు వసూలు చేసే ఛార్జీలపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులరేటరీ కమిషన్ (CERC)సమీక్షిస్తోంది. త్వరలో కరెంట్ బిల్లులు...
By అంజి Published on 31 Dec 2025 5:07 PM IST
New Year 2026: కొత్త ఏడాదిలో ఈ ఆర్థిక చిట్కాలు.. మీ జీవితాన్నే మార్చేస్తాయి
నూతన సంవత్సరం ప్రారంభం కాగానే, చాలా మంది కొత్త ప్రారంభాలు, మంచి అలవాట్ల గురించి ఆలోచిస్తారు. ఇందులో ఆర్థిక క్రమశిక్షణ కూడా ఒకటి.
By అంజి Published on 31 Dec 2025 4:13 PM IST
రోజా ఇంటికి వెళ్లి కేసిఆర్ ఏం మాట్లాడారో గుర్తు లేదా?: మంత్రి ఉత్తమ్
తెలంగాణలో కృష్ణా, గోదావరి జలాలపై అధికార, ప్రతిపక్షాలా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేసిందో...
By అంజి Published on 31 Dec 2025 3:25 PM IST
కదులుతున్న కారులో యువతిపై ఇద్దరు అత్యాచారం.. ఆపై తోసేయడంతో..
ఉత్తరప్రదేశ్లోని ఫరీదాబాద్లో దారుణం జరిగింది. కదులుతున్న కారులో 25 ఏళ్ల వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది.
By అంజి Published on 31 Dec 2025 2:38 PM IST
ఐ బొమ్మ రవి కస్టడీ రిపోర్ట్లో సంచలన నిజాలు
ఆన్లైన్ మూవీ పైరసీ కేసులో అరెస్టైన ఐ బొమ్మ రవి కస్టడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By అంజి Published on 31 Dec 2025 2:11 PM IST
Konaseema: శివలింగం ధ్వంసం కేసులో కీలక మలుపు
కోనసీమ జిల్లా ద్రాక్షారామం భీమేశ్వరాలయంలోని కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం చేసిన ఘటనలో కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
By అంజి Published on 31 Dec 2025 1:39 PM IST
యూట్యూబర్ అన్వేష్ను దేశద్రోహిగా ప్రకటించాలి: హిందూ సంఘాలు
హిందూ దేవతలను దూషించిన యూట్యూబర్ అన్వేష్ను భారత్కు రప్పించి కఠిన చర్యలు తీసుకొని, దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
By అంజి Published on 31 Dec 2025 12:57 PM IST
SSC GD Constable: 25,487 ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే ఆఖరు
కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. తెలంగాణలో 494, ఏపీలో 611 ఖాళీలు ఉన్నాయి.
By అంజి Published on 31 Dec 2025 12:33 PM IST
విషాదం.. మలయాళీ సూపర్స్టార్ మోహన్లాల్ తల్లి కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ సినీ దిగ్గజం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మోహన్ లాల్ తల్లి..
By అంజి Published on 31 Dec 2025 12:05 PM IST
చైనా మధ్యవర్తిత్వ వ్యాఖ్యలపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్
భారత్ - పాక్ మధ్య మధ్యవర్తిత్వం చేశామన్న చైనా వాదనను భారత్ కొట్టిపారేసింది. 'ఆపరేషన్ సింధూర్' తర్వాత జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం...
By అంజి Published on 31 Dec 2025 11:48 AM IST
కాలుష్య రహిత నగరంగా గ్రేటర్ హైదరాబాద్.. తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ చర్యలు
గ్రేటర్ హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం...
By అంజి Published on 31 Dec 2025 11:25 AM IST
మద్యం తాగి వాహనాలతో రోడ్డుపైకి వస్తే వొదలం: సీపీ సజ్జనార్
న్యూ ఇయర్ సందర్బంగా మద్యం తాగి వాహనాలలో రోడ్లపై వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని నగర సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
By అంజి Published on 31 Dec 2025 10:53 AM IST












