తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధం.. 1,000 సీసీ కెమెరాలు, హై-స్పీడ్ ఇంటర్నెట్
డిసెంబర్ 8 నుండి 9 వరకు మీర్బన్పేటలోని ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు వేదిక సిద్ధమైంది.
By అంజి Published on 6 Dec 2025 1:30 PM IST
ఎక్కువగా తినేశారా?.. అరగాలంటే ఇలా చేయండి
తిన్న తర్వాత 10 నిమిషాలు ఆగి కాసేపు నడవడం వల్ల జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది.
By అంజి Published on 6 Dec 2025 12:57 PM IST
JEE Advanced 2026: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా తేదీని ప్రకటించిన ఐఐటీ రూర్కీ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ.. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్షను మే 17, 2026న నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
By అంజి Published on 6 Dec 2025 12:00 PM IST
హైదరాబాద్లో 'ఆపరేషన్ కవచ్'.. 5000 మంది పోలీసులతో తనిఖీలు
నగరంలో హవాలా లావాదేవీలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అనధికార రవాణా, ఇతర నేర కార్యకలాపాలను అరికట్టడానికి పోలీసులు 'ఆపరేషన్ కవచ్'ను ప్రారంభించారు.
By అంజి Published on 6 Dec 2025 11:16 AM IST
Andhrapradesh: మహిళకు ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడ్ వదిలేసిన వైద్యులు.. ఐదుగురు సస్పెండ్
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ట్యూబెక్టమీ శస్త్రచికిత్స సమయంలో వైద్యులు..
By అంజి Published on 6 Dec 2025 10:39 AM IST
ఇండిగో విమానాల రద్దు.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
ఇండిగో విమానాల రద్దు కారణంగా శనివారం ఐదవ రోజు కూడా అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా అనేక విమానాలు రద్దు చేయబడ్డాయి.
By అంజి Published on 6 Dec 2025 10:20 AM IST
BSBD అకౌంట్లపై ఆర్బీఐ గుడ్న్యూస్
బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) అకౌంట్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది.
By అంజి Published on 6 Dec 2025 9:49 AM IST
పల్నాడులో మహిళ మృతి, శిశువు అదృశ్యం.. హత్య చేశారని అనుమానం!
పల్నాడు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం రాత్రి ఓ మహిళ కాలువలో పడి అనుమానాస్పద స్థితిలో మరణించగా, ఆమె ఏడు నెలల కుమారుడు అదృశ్యమయ్యాడు.
By అంజి Published on 6 Dec 2025 9:00 AM IST
భారత్ కొత్త రెంట్ (అద్దె) నిబంధనలు-2025 ఇవిగో..
ఇల్లు అద్దెకు తీసుకుని, భారీ సెక్యూరిటీ డిపాజిట్లు, గందరగోళ ఒప్పందాలు, ఆకస్మిక ఇంటి యజమాని సందర్శనలు వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారా?...
By అంజి Published on 6 Dec 2025 8:43 AM IST
సిరి సంపదలను కలిగించే 'వ్యూహ లక్ష్మి'.. పసుపు ప్రసాదాన్ని ఎలా పొందాలంటే?
తిరుమల శ్రీవారి వక్ష స్థలంలో 'వ్యూహ లక్ష్మి' కొలువై ఉంటారు. ఈ అమ్మవారే భక్తుల కోర్కెలు విని శ్రీవారికి చేరవేరుస్తారని పండితులు చెబుతారు.
By అంజి Published on 6 Dec 2025 8:05 AM IST
తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు అయ్యప్ప భక్తులు సహా 5 మంది మృతి చెందారు. అర్ధరాత్రి రామనాథపురంలో రెండు కార్లు ఎదురెదురుగా...
By అంజి Published on 6 Dec 2025 7:38 AM IST
Video: కర్ణాటకలో భాషా వివాదం.. 'తెలుగు' అక్షరాలను తొలగించిన కన్నడిగులు
కర్ణాటకలో మరోసారి భాషా వివాదం తెరపైకొచ్చింది. ఓ షాపింగ్ మాల్కు తెలుగులో ఉన్న పేరు తొలగిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
By అంజి Published on 6 Dec 2025 7:29 AM IST












