8 ఏళ్ల బాలికపై అత్యాచారం.. పరిస్థితి విషమం
ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడ్డు.
By అంజి Published on 26 Sep 2023 8:00 AM GMT
ఆలేరు ఎమ్మెల్యేకు హైకోర్టు జరిమానా.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
ఆలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకురాలు గొంగిడి సునీతా మహేందర్రెడ్డికి తెలంగాణ హైకోర్ట్ బిగ్ షాక్ తగిలింది.
By అంజి Published on 26 Sep 2023 7:15 AM GMT
Viral: పిల్లి కూన అని పెంచుకుంది.. తీరా అసలు విషయం తెలిసి..
ఓ మహిళ రోడ్డు పక్కన ఒంటరిగా అచేతనాస్థితిలో రోజుల వయస్సున్న పెంపుడు పిల్లి కూన అనుకుని చేరదీసింది. ఆమె దానిని ఇంటికి తీసుకెళ్లి పెంచింది.
By అంజి Published on 26 Sep 2023 6:37 AM GMT
విషాదం.. పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి నుంచి అదృశ్యమైన పదో తరగతి బాలుడు శవమై కనిపించాడు.
By అంజి Published on 26 Sep 2023 5:55 AM GMT
జగన్ పాలన పర్వాలేదు.. చంద్రబాబును నమ్మలేం: అసదుద్దీన్
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.
By అంజి Published on 26 Sep 2023 5:05 AM GMT
Manipur Violence: కిడ్నాప్ అయిన ఇద్దరు విద్యార్థుల హత్య.. ఫొటోలు వైరల్!
మణిపూర్లో హింసకు అడ్డుకట్ట పడటంలేదు. జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
By అంజి Published on 26 Sep 2023 4:17 AM GMT
'రామమందిరంపై బీజేపీ బాంబులు వేసి.. ఇతరులపై నిందలు వేస్తుంది': కాంగ్రెస్ ఎమ్మెల్యే.. వీడియో
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని విమర్శిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 26 Sep 2023 3:39 AM GMT
కారులో ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోలేదని.. ఆనంద్ మహీంద్రాపై కేసు
కారు భద్రత విషయంలో తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఆనంద్ మహీంద్రాతో పాటు 12 మంది ఉద్యోగులపై మోసం కేసు నమోదైంది.
By అంజి Published on 26 Sep 2023 2:59 AM GMT
Telangana: పెంబర్తి, చంద్లాపూర్ గ్రామాలకు అరుదైన గుర్తింపు
జాతీయ స్థాయిలో తెలంగాణ గ్రామాలకు మరో గుర్తింపు లభించింది. చంద్లాపూర్, పెంబర్తి జాతీయ ఉత్తమ టూరిజం విలేజి అవార్డులకు ఎంపికయ్యాయి.
By అంజి Published on 26 Sep 2023 2:30 AM GMT
ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేస్తాం: పీవోపీ గణపతుల నిర్వాహకులు
ట్యాంక్ బండ్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
By అంజి Published on 26 Sep 2023 1:41 AM GMT
'కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారు'.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
క్షుద్ర పూజల్లో ముఖ్యమంత్రి కేసిఆర్ సిద్ధహస్తుడని బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.
By అంజి Published on 26 Sep 2023 1:30 AM GMT
ఎన్నికల ముందు.. సీఎం కేసీఆర్ రూ.5 వేల కోట్ల నిధుల విడుదల!
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేయనున్నట్టు...
By అంజి Published on 26 Sep 2023 1:08 AM GMT