హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్కు సమీపంలోని ఓ హోటల్లో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
By అంజి Published on 25 April 2024 10:05 AM GMT
'2025 నాటికి రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర'.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ
అణగారిన వర్గాల రిజర్వేషన్లను పూర్తిగా తొలగించాలని బీజేపీ యోచిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 25 April 2024 9:08 AM GMT
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ.. ఈసీ చర్యలు
ప్రధాని నరేంద్ర మోదీ , కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈసీఐ గురువారం విచారణ చేపట్టింది.
By అంజి Published on 25 April 2024 8:30 AM GMT
వందే భారత్ ప్రయాణికులకు గుడ్న్యూస్.. రైళ్లలో ఉచిత వాటర్ బాటిళ్లు
వందే భారత్ రైలు ప్రయాణంలో రైల్ నీడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ (పిడిడబ్ల్యు) 500 ml బాటిల్ అందించబడుతుందని భారతీయ రైల్వే ప్రకటించింది.
By అంజి Published on 25 April 2024 7:33 AM GMT
హైదరాబాద్లో బీజేపీకి వ్యతిరేకంగా.. 'నయవంచన' పేరుతో వెలసిన ఫ్లెక్సీలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు ముందు హైదరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీ వెలిసింది.
By అంజి Published on 25 April 2024 7:09 AM GMT
నీ చెల్లెల్ని హేళన చేస్తున్నారు.. వైఎస్ జగన్ నీకిది తగునా?: వైఎస్ వివేకా భార్య
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణమైన వాళ్లకు రక్షణగా ఉండటం సీఎం జగన్కు తగునా అని వివేకా భార్య సౌభాగ్యమ్మ ప్రశ్నించారు.
By అంజి Published on 25 April 2024 6:39 AM GMT
డబ్బుల విషయంలో గొడవ.. ఐస్ క్రీం అమ్ముకునే వ్యక్తిని చంపాడు
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో 23 ఏళ్ల ఐస్క్రీమ్ విక్రేతను కత్తితో పొడిచి చంపాడు.
By అంజి Published on 25 April 2024 6:00 AM GMT
పులివెందుల నా సొంతగడ్డ.. నా ప్రాణం: సీఎం జగన్
తన సొంత గడ్డ పులివెందుల అని, తన ప్రాణమని సీఎం జగన్ అన్నారు. ప్రతీ కష్టంలో పులివెందుల తన వెంట నడిచిందన్నారు.
By అంజి Published on 25 April 2024 5:39 AM GMT
అక్రమంగా ఐపీఎల్ స్ట్రీమింగ్.. హీరోయిన్ తమన్నాకు సైబర్ సెల్ సమన్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ అక్రమ ప్రసారానికి సంబంధించిన కేసులో నటి తమన్నా భాటియాకు మహారాష్ట్ర సైబర్ విభాగం సమన్లు జారీ చేసింది.
By అంజి Published on 25 April 2024 5:13 AM GMT
హైదరాబాద్లో రేవంత్రెడ్డి రోడ్షో.. ట్రాఫిక్ అడ్వైజరీ జారీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద్లో నిర్వహించనున్న రోడ్షో కోసం సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు.
By అంజి Published on 25 April 2024 4:54 AM GMT
Hyderabad: హిజ్రాల ఆగడాలు.. పెళ్లి ఇంటికి వచ్చి..
తెలుగు రాష్ట్రాల్లో హిజ్రాలు ఆగడాలు ఎక్కువయ్యాయని ప్రజలు వాపోతున్నారు. తాజాగా హైదారాబాద్ నగరంలో పెళ్లి వేడుక జరుగుతున్న ఇంటికి వచ్చి హంగామా చేశారు.
By అంజి Published on 25 April 2024 4:44 AM GMT
Suryapet: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మరణం
సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున లారీని కారు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు.
By అంజి Published on 25 April 2024 4:02 AM GMT