పీఎం యశస్వీ స్కాలర్షిప్ స్కీమ్.. దరఖాస్తు ఆఖరు తేదీ ఇదే
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం యశస్వీ స్కాలర్షిప్ స్కీమ్ దరఖాస్తుకు ఆగస్టు 31 ఆఖరు తేదీ.
By అంజి Published on 18 July 2025 1:32 PM IST
హైదరాబాద్లో విషాదం.. నవ దంపతులు ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్న జంట బుధవారం తమ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.
By అంజి Published on 18 July 2025 12:34 PM IST
త్వరలోనే 22,033 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ!
రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది.
By అంజి Published on 18 July 2025 12:00 PM IST
బెంగళూరులో 40 ప్రైవేట్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరు అంతటా కనీసం 40 ప్రైవేట్ పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి.
By అంజి Published on 18 July 2025 11:16 AM IST
మహిళపై బస్సు డ్రైవర్ అత్యాచారం.. వీడియోలు రికార్డ్ చేసి..
కేరళలోని మలప్పురంలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. నిందితుడు ప్రేమ అనే వలపు వల విసిరి యువతిని నమ్మించి మోసం చేశాడు.
By అంజి Published on 18 July 2025 10:39 AM IST
'గొడవ అవసరం లేదు'.. గోదావరి నీటి వినియోగంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సముద్రంలో కలిసే గోదావరి నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ కరువును శాశ్వతంగా అంతం చేయవచ్చని ఆంధ్రప్రదేశ్...
By అంజి Published on 18 July 2025 10:17 AM IST
Hyderabad: ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
By అంజి Published on 18 July 2025 9:08 AM IST
'సిద్ధరామయ్య కన్నుమూశారు': మెటా అనువాద లోపంపై సీఎం తీవ్ర విమర్శలు
కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఫేస్బుక్లో పోస్ట్ చేసిన సంతాప సందేశాన్ని అనువదించేటప్పుడు , మెటా ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ టూల్ కర్ణాటక...
By అంజి Published on 18 July 2025 9:01 AM IST
Hyderabad: మహిళలతో అసభ్య ప్రవర్తన.. 478 మంది అరెస్టు
ఇటీవల జరిగిన బోనాలు, మొహర్రం పండుగల సందర్భంగా నగరంలోని ముఖ్యమైన దేవాలయాలలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినందుకు హైదరాబాద్ నగర పోలీసుల షీ బృందాలు 478...
By అంజి Published on 18 July 2025 8:38 AM IST
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 18 July 2025 7:58 AM IST
రైతుల ఖాతాల్లోకి రూ.2,000.. నేడు కీలక ప్రకటన!
పీఎం కిసాన్ 20వ విడత డబ్బుల గురించి రైతులు ఎదురుచూస్తున్నారు. దీనిపై నేటి బిహార్ పర్యటనలో ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉంది.
By అంజి Published on 18 July 2025 7:40 AM IST
పహల్గామ్ అటాక్.. టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థగా ప్రకటించిన అమెరికా
26 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత , పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)ను అమెరికా...
By అంజి Published on 18 July 2025 7:21 AM IST