ఫోన్ అతిగా వాడొద్దని తిట్టడంతో.. 13 ఏళ్ల బాలుడు సూసైడ్
తమిళనాడులోని తిరుప్పూర్కు చెందిన 13 ఏళ్ల బాలుడు తన ఫోన్ను ఎక్కువగా వాడుతున్నాడని తల్లిదండ్రులు తిట్టడంతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 21 Jun 2025 8:38 AM IST
శ్రీవారి భక్తులకు అలర్ట్.. వారికి టీటీడీ గట్టి హెచ్చరిక
తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నకిలీ దర్శనం, వసతి టిక్కెట్లను అందజేసి భక్తులను మోసం చేస్తున్న వ్యక్తులు, ఏజెంట్లపై తిరుమల తిరుపతి...
By అంజి Published on 21 Jun 2025 8:31 AM IST
ప్రియుడిని చంపేసిన తండ్రి, కొడుకు.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
లక్నోలోని రహీమాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గురువారం ఒక మహిళ ఆత్మహత్య చేసుకుని మరణించింది.
By అంజి Published on 21 Jun 2025 8:12 AM IST
వృద్ధులకు, దివ్యాంగులకు గుడ్న్యూస్.. ప్రతి నెలా చివరి 5 రోజుల్లో రేషన్ పంపిణీ
ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ప్రతి నెలా చివరి ఐదు రోజుల్లో వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ సరుకులు అందజేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం...
By అంజి Published on 21 Jun 2025 7:44 AM IST
యోగా విశ్వాన్ని ఏకం చేసింది: ప్రధాని మోదీ
విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో 'యోగాంధ్ర' కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.
By అంజి Published on 21 Jun 2025 7:25 AM IST
Video: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ క్వారీ యజమానిని బెదిరించారన్న ఆరోపణలపై ఈ అరెస్ట్ జరిగింది.
By అంజి Published on 21 Jun 2025 6:54 AM IST
'యోగా డే' వేడుకలు.. నేడు మధ్యాహ్నం వరకే పాఠశాలలు
నేడు రాష్ట్రంలో పాఠశాలలు మధ్యాహ్నం వరకే నిర్వహించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 21 Jun 2025 6:40 AM IST
కొడుకుకు కాబోయే భార్యతో లేచిపోయిన తండ్రి.. ఆపై పెళ్లి చేసుకుని..
ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఓ వ్యక్తి తన కొడుకుకు కాబోయే వధువు ఇంటికి వెళ్లినప్పుడు ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నాడు.
By అంజి Published on 20 Jun 2025 1:25 PM IST
Hyderabad: ఆగివున్న లారీని ఢీకొట్టిన బైక్.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
హయత్నగర్ వద్ద శుక్రవారం రోడ్డుపై ఆగి ఉన్న లారీని తన మోటార్సైకిల్తో ఢీకొట్టడంతో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందాడు.
By అంజి Published on 20 Jun 2025 12:48 PM IST
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. టేకాఫ్ అయిన 30 నిమిషాలకే..
శుక్రవారం ఉదయం మధురైకి వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాలకే సాంకేతిక సమస్య తలెత్తడంతో చెన్నైకి తిరిగి రావలసి వచ్చింది.
By అంజి Published on 20 Jun 2025 11:39 AM IST
విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారీ ఏర్పాట్లు.. వరల్డ్ రికార్డే లక్ష్యంగా..
ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం జూన్ 21న విశాఖపట్నంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వేడుకలకు హాజరవుతారు.
By అంజి Published on 20 Jun 2025 11:08 AM IST
Hyderabad: ఘోర ప్రమాదం.. బస్సు చక్రాల కింద పడి మహిళ మృతి
అప్పటివరకు సంతోషంగా భర్తతో మాట్లాడుతూ బండి మీద వెళ్తున్న ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లేందుటే మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
By అంజి Published on 20 Jun 2025 10:02 AM IST