పెరుగులో పంచదార కలిపి తింటున్నారా?.. అయితే ఇది మీ కోసమే
చాలా మందికి పెరుగులో పంచదార కలిపి తినే అలవాటు ఉంటుంది. ఇది రుచిగా ఉండటంతో పాటు ఇలా తింటే మంచి జరుగుతుందని కొందరిలో నమ్మకం ఉంటుంది.
By అంజి Published on 16 April 2025 1:41 PM IST
షాకింగ్ వీడియో.. బట్టలు ఉతకడానికి నిరాకరించాడని రోగిపై విచక్షణారహితంగా దాడి
బెంగళూరు శివార్లలోని ఒక ప్రైవేట్ పునరావాస కేంద్రంలో వార్డెన్ బట్టలు ఉతకడానికి, టాయిలెట్ శుభ్రం చేయడానికి నిరాకరించినందుకు రోగిపై దారుణమైన దాడి...
By అంజి Published on 16 April 2025 1:07 PM IST
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. బుధవారం నాడు ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
By అంజి Published on 16 April 2025 12:34 PM IST
రైలులో ఏటీఎం సేవలు.. దేశంలో ఇదే ఫస్ట్ టైమ్
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్. రైళ్లలో ఏటీఎం సేవలు రాబోతున్నాయి. దీంతో ప్రయాణంలో నగదు అవసరమయ్యే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి.
By అంజి Published on 16 April 2025 11:50 AM IST
దారుణం.. భర్తను గొంతు కోసి చంపేసిన భార్య, ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రియుడు
హర్యానాలోని భివానీలో ప్రియుడి కోసం ఓ భార్య తన భర్తను అతికిరాతకంగా చంపేసింది.
By అంజి Published on 16 April 2025 11:00 AM IST
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వరుస పిటిషన్లు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరపనుంది.
By అంజి Published on 16 April 2025 9:37 AM IST
దారుణం.. ఎయిర్ హోస్టెస్పై ఆసుపత్రి సిబ్బంది లైంగిక దాడి
గురుగ్రామ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఉన్నప్పుడు ఎయిర్ హోస్టెస్పై ఆసుపత్రి సిబ్బంది లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 16 April 2025 8:48 AM IST
'5 రోజుల్లో నోటిఫికేషన్'.. మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 16,347 పోస్టుల మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు.
By అంజి Published on 16 April 2025 8:10 AM IST
Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు
డ్వాక్రా మహిళలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 16 April 2025 7:33 AM IST
సికింద్రాబాద్లో కలకలం.. ఫ్లాట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్ల కుళ్లిపోయిన మృతదేహాలు లభ్యం
కార్ఖానా పోలీసులు సికింద్రాబాద్లోని ఒక అపార్ట్మెంట్ నుండి అనుమానాస్పద స్థితిలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
By అంజి Published on 16 April 2025 7:15 AM IST
Video: పార్కులో ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయిని వేధించిన వ్యక్తి.. 'బుర్ఖా తీసేయ్' అంటూ..
బెంగళూరులో జరిగిన ఓ మోరల్ పోలీసింగ్ వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. వీడియోలో ఒక పార్కులో గుర్తు తెలియని వ్యక్తి ఒక ముస్లిం అమ్మాయిని, హిందూ...
By అంజి Published on 16 April 2025 7:01 AM IST
Telangana: పంచాయతీ ఉద్యోగులకు శుభవార్త
సీఎం రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పని చేసే చిరు ఉద్యోగులకు భారీ గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 16 April 2025 6:35 AM IST