దారుణం.. 8వ తరగతి బాలికపై నలుగురు గ్యాంగ్రేప్.. కారులో కిడ్నాప్ చేసి..
హర్యానాలోని ఫరీదాబాద్లో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికను నలుగురు యువకులు కారులో కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేశారు.
By అంజి Published on 29 Oct 2025 12:00 PM IST
కరీంనగర్లో డాక్టర్ ఆత్మహత్య.. ఫ్రెండ్స్ రూ.1.78 కోట్లు తీసుకుని తిరిగి ఇవ్వలేదని..
కరీంనగర్లో అనస్థీషియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న 43 ఏళ్ల వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 29 Oct 2025 11:00 AM IST
మొంథా తుఫాను విధ్వంసం.. భారీ వర్షాలు.. నదులకు పోటెత్తిన వరద.. నెలకొరిగిన చెట్లు
రాష్ట్రంలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు నదులు, వాగులకు వరద పోటెత్తింది. నంద్యాల జిల్లాలో కుందూనది, ఏపీ, తెలంగాణ సరిహద్దు లింగాలగట్టు...
By అంజి Published on 29 Oct 2025 10:06 AM IST
భారీ డేటా ఉల్లంఘన.. 183 మిలియన్లకుపైగా ఈమెయిల్ పాస్వర్డ్లు లీక్!
భారీ డేటా ఉల్లంఘన జరిగింది. 183 మిలియన్లకుపైగా ఈమెయిల్ పాస్వర్డ్లు లీక్ అయినట్టు ఆస్ట్రేలియా సైబర్ సెక్యూరిటీ నిపుణుడు..
By అంజి Published on 29 Oct 2025 9:22 AM IST
మొంథా ఎఫెక్ట్... ఏపీలో విద్యుత్ మౌలిక సదుపాయాలకు ₹2,200 కోట్లు నష్టం!
మొంథా తుఫాను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం కలిగించింది. అనేక జిల్లాల్లో ట్రాన్స్మిషన్ మరియు పంపిణీ నెట్వర్క్లను దెబ్బతీసింది.
By అంజి Published on 29 Oct 2025 8:53 AM IST
గుర్లా కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్.. చెలరేగిన మంటలు.. ఐదుగురు విద్యార్థినులకు అస్వస్థత
విజయనగరం జిల్లాలోని గుర్ల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (కేజీబీవీ) ప్రమాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 29 Oct 2025 8:30 AM IST
GHMC వెబ్సైట్లో అందుబాటులోకి ఆస్తి పన్ను సేవలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మంగళవారం, అక్టోబర్ 28న, గతంలో మీసేవా కేంద్రాలలో మాత్రమే అందుబాటులో ఉన్న అన్ని ఆస్తి పన్ను...
By అంజి Published on 29 Oct 2025 8:00 AM IST
కర్నూలు బస్సు ప్రమాదం.. 35 మంది డ్రైవర్లను విచారించిన పోలీసులు.. లక్ష్మయ్య అరెస్ట్
కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం కేసులో వేమూరి కావేరి ట్రావెల్స్ డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ2గా ఉన్న బస్సు యజమాని కోసం...
By అంజి Published on 29 Oct 2025 7:52 AM IST
అంగన్వాడీల్లో 14 వేల పోస్టులు.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
అంగన్వాడీల్లో 14 వేల పోస్టుల నియామకానికి చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ..
By అంజి Published on 29 Oct 2025 7:29 AM IST
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిపైనా సమగ్రమైన అధ్యయనం పూర్తి చేసి నివేదికలను తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను...
By అంజి Published on 29 Oct 2025 7:10 AM IST
బలహీనపడి తుఫాన్గా మారిన మొంథా.. లోతట్టు ప్రాంతాలకు వరద హెచ్చరికలు.. ఒకరు మృతి: ఐఎండీ
మొంథా తీవ్ర తుఫాన్ మచిలీపట్నం - కాకినాడ మధ్య నరసాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11.30 గంటల నుంచి రాత్రి 12.30 మధ్య తీరాన్ని దాటిందని ఏపీఎస్డీఎంఏ...
By అంజి Published on 29 Oct 2025 6:53 AM IST
బిగ్ అలర్ట్.. ఇవాళ అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
మొంథా తీవ్ర తుఫానుతో రాష్ట్రంలో ఇవాళ అతిభారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం,
By అంజి Published on 29 Oct 2025 6:38 AM IST












