రోజూ ఎన్నిసార్లు, ఎంత సేపు బ్రష్ చేయాలంటే?
మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలు, పానీయాల ప్రభావం వల్ల నోటిలో బ్యాక్టీరియా, ఫంగస్లు, ఇతర వైరస్లు వృద్ధి చెందేందుకు..
By అంజి Published on 17 Sept 2025 1:30 PM IST
అక్రమాస్తుల కేసు: ఏడీఈ అంబేద్కర్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ADE) అంబేద్కర్ను ..
By అంజి Published on 17 Sept 2025 12:28 PM IST
14 ఏళ్ల బాలికపై ఆరుగురు గ్యాంగ్రేప్.. మత్తుమందు ఇచ్చి..
బీహార్లోని ఖగారియాలో 14 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేశారు.
By అంజి Published on 17 Sept 2025 11:32 AM IST
పెట్రోలియం జెల్లీతో ఎన్నో లాభాలు
పెట్రోలియం జెల్లీ సాధారణంగా శీతాకాలంలో కాళ్లు, చేతులు పగలకుండా రాసుకుంటారు. కానీ దీంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి.
By అంజి Published on 17 Sept 2025 10:54 AM IST
ఐటీఆర్ ఫైలింగ్ గడువును మరింత పొడిగిస్తారా?
ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ నిరంతర సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నందున, చాలా మంది పన్ను చెల్లింపుదారులు ...
By అంజి Published on 17 Sept 2025 9:40 AM IST
ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే వరకు టీడీపీ పోరాడుతుంది: సీఎం చంద్రబాబు
టీడీపీని స్థాపించిన ఎన్టీ రామారావుకు భారతరత్న (మరణానంతరం) ఇచ్చే వరకు తమ పార్టీ పోరాడుతుందని..
By అంజి Published on 17 Sept 2025 9:28 AM IST
తెలంగాణలో కోటి దాటిన రేషన్ కార్డుల సంఖ్య
తెలంగాణలో రేషన్ (ఆహార భద్రత) కార్డుల సంఖ్య ఒక కోటి దాటింది. ఈ నెలలో రేషన్ కార్డుల సంఖ్య 1.01 కోట్లకు చేరుకుంది.
By అంజి Published on 17 Sept 2025 9:10 AM IST
విజయనగరం ఉగ్ర కుట్ర కేసు.. 8 రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
విజయనగరం ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం ఎనిమిది రాష్ట్రాల్లోని 16 ప్రదేశాలపై దాడులు నిర్వహించింది.
By అంజి Published on 17 Sept 2025 8:37 AM IST
ఏపీలో దారుణం.. విద్యార్థి తలపైకొట్టిన టీచర్.. విరిగిన పుర్రె ఎముక
అల్లరి చేస్తోందని విద్యార్థినిని కొట్టడంతో తలకు తీవ్రగాయమైన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగింది.
By అంజి Published on 17 Sept 2025 8:27 AM IST
ఆటో డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థికసాయం.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
ఆటో/ క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
By అంజి Published on 17 Sept 2025 7:54 AM IST
20 ఏళ్ల యువతిపై గ్యాంగ్రేప్.. బాయ్ఫ్రెండ్ కళ్లముందే నిందితుల అఘాయిత్యం
ఒడిశాలోని పూరీ జిల్లాలోని ఓ ఆలయం సమీపంలో 20 ఏళ్ల దళిత యువతి, ఆమె బాయ్ఫ్రెండ్ కలిసి ఉన్న సమయంలో ఫోన్లో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసి సామూహిక...
By అంజి Published on 17 Sept 2025 7:24 AM IST
త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తాం: మంత్రులు
త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తామని మంత్రులు సురేఖ, సీతక్క వెల్లడించారు. 'కుటుంబ బాధ్యతలు వృత్తి బాధ్యతల్లో మహిళలు నిత్యం ఒత్తిడులకు గురవుతున్నారు.
By అంజి Published on 17 Sept 2025 7:12 AM IST