బ్లూ బెర్రీలు తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే!
బ్లూ బెర్రీలు ఎక్కువగా సూపర్ మార్కెట్లలో కనిపిస్తుంటాయి. వీటి గురించి తక్కువ మందికి అవగాహన ఉంటుంది. అందుకే వీటిని తినే వారి సంఖ్య కూడా తక్కువే.
By అంజి Published on 28 March 2025 1:45 PM IST
అభిమానుల అత్యుత్సాహాం.. ఆటోలో ఇంటికి వెళ్లిన హీరో విక్రమ్
హీరో చియాన్ విక్రమ్, గురువారం రాత్రి తన లగ్జరీ కారును థియేటర్ వద్ద వదిలి ఆటో రిక్షాలో ఇంటికి వెళ్లారు.
By అంజి Published on 28 March 2025 1:09 PM IST
భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. భయంతో జనం పరుగులు
మయన్మార్, బ్యాంకాక్లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కసారిగా ప్రకపంనలు రావడంతో భారీ భవనాలు పేక మేడల్లా కుప్పకూలాయి.
By అంజి Published on 28 March 2025 12:54 PM IST
Telangana: రెండు రోజులు సెలవులు
రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు మంజూరు చేసింది.
By అంజి Published on 28 March 2025 12:36 PM IST
వక్ఫ్ ఆస్తులను కాపాడటానికి కట్టుబడి ఉన్నాం: సీఎం చంద్రబాబు
వక్ఫ్ ఆస్తులను కాపాడటానికి, నిరుపేద ముస్లిం కుటుంబాలను అభ్యున్నతికి తమ ప్రభుత్వం నిబద్ధతను సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.
By అంజి Published on 28 March 2025 12:05 PM IST
Video: దర్గాపై అల్లరిమూకల దాడి.. ఆకుపచ్చ జెండాను తొలగించి, కాషాయ జెండాను ఎగురవేసి..
మహారాష్ట్రలోని రాహురిలో ఒక గుంపు హజ్రత్ అహ్మద్ చిష్టి దర్గాపై దాడి చేసి, దాని ఆకుపచ్చ జెండాను తొలగించి, కాషాయ జెండాను ఎగురవేసిన తర్వాత మత ఉద్రిక్తతలు...
By అంజి Published on 28 March 2025 11:44 AM IST
'టీ' లో అల్లం, దాల్చిన చెక్క పొడి వేస్తున్నారా?
ఉదయం 'టీ' తాగడం చాలా మందికి అలవాటు. ఎక్కువ మంది టీని సాధారణంగా టీ పౌడర్, పాలు, నీళ్లతో చేస్తుంటారు.
By అంజి Published on 28 March 2025 11:13 AM IST
Andhrapradesh: వడ గాల్పులపై విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక
నేడు రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. వడ గాల్పులపై ఫోన్లకు అప్రమత్త సందేశాలు పంపేందుకు విపత్తు...
By అంజి Published on 28 March 2025 10:27 AM IST
యూఏఈ జైళ్ల నుంచి విడుదల కానున్న 500 భారతీయులు
రంజాన్ పండుగ వేళ 2813 మంది ఖైదీలకు యూఏఈ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 1295 మంది ఖైదీలను విడుదల చేయాలని అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్...
By అంజి Published on 28 March 2025 10:00 AM IST
Hyderabad: గ్రీన్పార్క్ హోటల్లో ఆ రాత్రి 11.15 గంటలకు ఏం జరిగిందంటే?
గ్రీన్ పార్క్ హోటల్ సెక్యూరిటీ మేనేజర్ వినోద్ టేకుమట్ల మాట్లాడుతూ.. రాత్రి 11:15 గంటల ప్రాంతంలో తులిప్ రెస్టారెంట్కు ఒక ..
By అంజి Published on 28 March 2025 9:18 AM IST
ఓయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష తేదీల ప్రకటన
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏప్రిల్ 25 నుండి 27 వరకు రోజుకు మూడు సెషన్లలో 49 సబ్జెక్టులకు పిహెచ్డి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుంది.
By అంజి Published on 28 March 2025 8:56 AM IST
అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. అయితే త్వరలో ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక ఏడాదిలో పైనాన్షియల్ వ్యవహారాలకు...
By అంజి Published on 28 March 2025 8:07 AM IST