ఇండియాలో రోజు రోజుకూ షుగర్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. రోజూ వారి జీవితంలో ఉన్న హడావుడి కారణంగా.. చాలా మంది షుగర్ పేషెంట్లు సమయానికి మందులు వేసుకోరు. దీని వల్ల బాడీలో షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. ఇలా జరిగితే చాలా రోగాలు తలెత్తుతాయంటున్నారు డాక్టర్లు. షుగర్ లెవెల్స్ని ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుకోవాలని...