కొన్ని రోజులుగా దేశంలో వెలుగు చూస్తున్న మంకీ ఫీవర్ కేసులు కలవరపెడుతున్నాయి. కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో ఈ కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. కర్ణాటకలో ఇప్పటి వరకు 49 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్గా పిలుస్తున్న మంకీ...