డయాబెటిస్ (మధుమేహం)తో బాధపడేవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మిగిలిన వారిలా అన్ని రకాల ఆహార పదార్థాలను తినే అవకాశం ఉండదు. కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల డయాబెటిస్ రోగుల రక్తంలో కొన్నిసార్లు చక్కెర స్థాయిలు ఒకేసారి పెరిగే ప్రమాదం ఉంటుంది. కొందరు డయాబెటిస్ రోగులు...