విశాఖపట్నం
వైజాగ్లో కాగ్నిజెంట్ క్యాంపస్కు భూమి పూజ.. టెక్ఫిన్ సెంటర్ ప్రారంభం
టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ ఈరోజు విశాఖపట్నంలో 8,000 సీట్ల సౌకర్యానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది.
By అంజి Published on 12 Dec 2025 3:03 PM IST
నిరుద్యోగులకు శుభవార్త..విశాఖలో 7 ఐటీ సంస్థలకు నేడు శంకుస్థాపన
విశాఖపట్నంలో మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్ ల నిర్మాణాలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు భూమిపూజతో పాటు భూమిపూజ శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 6:48 AM IST
Vizag: కాగ్నిజెంట్ క్యాంపస్ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ విశాఖపట్నంలోకి అడుగుపెట్టనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 12న దాని తాత్కాలిక క్యాంపస్ను...
By అంజి Published on 10 Dec 2025 11:30 AM IST
Vizag: అందుబాటులోకి అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి.. ఎంట్రీ ఫీజు ఎంతంటే?
కైలాసగిరి కొండపై భారతదేశంలోనే అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ బ్రిడ్జిపై ఒకేసారి 40 మంది పర్యాటకులు...
By అంజి Published on 1 Dec 2025 12:54 PM IST
సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు
విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు ఈ కీలక ప్రకటనలు చేశారు.
By Knakam Karthik Published on 14 Nov 2025 1:23 PM IST
ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది: లోకేశ్
సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ కు ఏపీ ఆతిథ్యం ఇస్తుండటం ఎంతో గర్వకారణంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 14 Nov 2025 12:22 PM IST
విశాఖలో పలు ఐటీ కంపెనీలకు నేడు మంత్రి లోకేశ్ భూమిపూజ
విశాఖలో ఐటీ సహా పలు కంపెనీలకు మంత్రి నారా లోకేశ్ నేడు భూమిపూజ చేయనున్నారు
By Knakam Karthik Published on 13 Nov 2025 8:38 AM IST
వైజాగ్లో ఈ రెండు రోజులు డ్రోన్లు నిషేధం..!
ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్లో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న 30వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) సమ్మిట్-2025కు ముందు విశాఖపట్నం నగర...
By Medi Samrat Published on 13 Nov 2025 6:20 AM IST
Vizag Crime: యూట్యూబ్లో క్రైమ్ వీడియోలు చూసి.. అత్తను పెట్రోల్ పోసి తగలబెట్టిన కోడలు
పెందుర్తి పోలీసు పరిధిలోని వేపగుంట సమీపంలోని అప్పన్నపాలెంలో ఒక కోడలు, తన పిల్లలను "పోలీస్- దొంగ" ఆట పేరుతో దాచి తన అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి...
By అంజి Published on 9 Nov 2025 1:30 PM IST
వైజాగ్లో మరో ప్రతిష్టాత్మక సదస్సు..ఎప్పుడంటే?
వచ్చే నెల 14,15 వైజాగ్ లో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్య సదస్సు-2025 ను ఏపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
By Knakam Karthik Published on 17 Oct 2025 1:06 PM IST
విశాఖలో గూగుల్ హబ్పై సుందర్ పిచాయ్ పోస్ట్..మోదీ ఏమన్నారంటే?
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ మంగళవారం బదులిచ్చారు.
By Knakam Karthik Published on 14 Oct 2025 4:09 PM IST
విశాఖలో గూగుల్ ఏఐ హబ్.. రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడితో చారిత్రాత్మక ఒప్పందం
గూగుల్ తన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) హబ్ను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
By Knakam Karthik Published on 14 Oct 2025 2:09 PM IST














