విశాఖపట్నం
విశాఖ RUF ప్రాజెక్టుపై ప్రధాని మోదీ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ శుద్ధి కర్మాగారంలో అవశేషాల అప్గ్రేడేషన్ సౌకర్యాన్ని ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.
By Knakam Karthik Published on 6 Jan 2026 3:23 PM IST
వైజాగ్లో కాగ్నిజెంట్ క్యాంపస్కు భూమి పూజ.. టెక్ఫిన్ సెంటర్ ప్రారంభం
టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ ఈరోజు విశాఖపట్నంలో 8,000 సీట్ల సౌకర్యానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది.
By అంజి Published on 12 Dec 2025 3:03 PM IST
నిరుద్యోగులకు శుభవార్త..విశాఖలో 7 ఐటీ సంస్థలకు నేడు శంకుస్థాపన
విశాఖపట్నంలో మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్ ల నిర్మాణాలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు భూమిపూజతో పాటు భూమిపూజ శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 6:48 AM IST
Vizag: కాగ్నిజెంట్ క్యాంపస్ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ విశాఖపట్నంలోకి అడుగుపెట్టనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 12న దాని తాత్కాలిక క్యాంపస్ను...
By అంజి Published on 10 Dec 2025 11:30 AM IST
Vizag: అందుబాటులోకి అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి.. ఎంట్రీ ఫీజు ఎంతంటే?
కైలాసగిరి కొండపై భారతదేశంలోనే అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ బ్రిడ్జిపై ఒకేసారి 40 మంది పర్యాటకులు...
By అంజి Published on 1 Dec 2025 12:54 PM IST
సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు
విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబు ఈ కీలక ప్రకటనలు చేశారు.
By Knakam Karthik Published on 14 Nov 2025 1:23 PM IST
ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది: లోకేశ్
సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ కు ఏపీ ఆతిథ్యం ఇస్తుండటం ఎంతో గర్వకారణంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 14 Nov 2025 12:22 PM IST
విశాఖలో పలు ఐటీ కంపెనీలకు నేడు మంత్రి లోకేశ్ భూమిపూజ
విశాఖలో ఐటీ సహా పలు కంపెనీలకు మంత్రి నారా లోకేశ్ నేడు భూమిపూజ చేయనున్నారు
By Knakam Karthik Published on 13 Nov 2025 8:38 AM IST
వైజాగ్లో ఈ రెండు రోజులు డ్రోన్లు నిషేధం..!
ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్లో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న 30వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) సమ్మిట్-2025కు ముందు విశాఖపట్నం నగర...
By Medi Samrat Published on 13 Nov 2025 6:20 AM IST
Vizag Crime: యూట్యూబ్లో క్రైమ్ వీడియోలు చూసి.. అత్తను పెట్రోల్ పోసి తగలబెట్టిన కోడలు
పెందుర్తి పోలీసు పరిధిలోని వేపగుంట సమీపంలోని అప్పన్నపాలెంలో ఒక కోడలు, తన పిల్లలను "పోలీస్- దొంగ" ఆట పేరుతో దాచి తన అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి...
By అంజి Published on 9 Nov 2025 1:30 PM IST
వైజాగ్లో మరో ప్రతిష్టాత్మక సదస్సు..ఎప్పుడంటే?
వచ్చే నెల 14,15 వైజాగ్ లో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్య సదస్సు-2025 ను ఏపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
By Knakam Karthik Published on 17 Oct 2025 1:06 PM IST
విశాఖలో గూగుల్ హబ్పై సుందర్ పిచాయ్ పోస్ట్..మోదీ ఏమన్నారంటే?
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ మంగళవారం బదులిచ్చారు.
By Knakam Karthik Published on 14 Oct 2025 4:09 PM IST














