తాజా వార్తలు
రాజకీయ సిత్రం.. బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరి.. కొన్ని గంటలకే తిరిగి సొంత గూటికి..
గుజరాత్లో ఏప్రిల్ 26న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నెలకొన్న తీవ్ర రాజకీయ కార్యకలాపాల నడుమ సోమవారం భావ్నగర్లో ఒక ఆసక్తికరమైన పరిణామం...
By Medi Samrat Published on 8 April 2026 12:56 PM IST
'వెంటనే దేశం విడిచి వెళ్లండి'.. ఇరాన్లో చిక్కుకున్న భారతీయులకు రాయబార కార్యాలయం సలహా..!
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్లో నివసిస్తున్న తమ పౌరుల కోసం భారత ప్రభుత్వం ఒక కొత్త సలహాను జారీ చేసింది.
By Medi Samrat Published on 8 April 2026 12:41 PM IST
కాల్పుల విరమణ వల్ల పాకిస్థాన్కు భారీ 'ప్రయోజనం'.. ఒప్పందం విఫలమైతే..
అమెరికా, ఇరాన్ల మధ్య రెండు వారాల కాల్పుల విరమణలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషించింది.
By Medi Samrat Published on 8 April 2026 12:21 PM IST
Hyderabad: పైలట్ శిక్షణా విద్యార్థినిపై అత్యాచారం.. వీడియోలతో బెదిరించి..
హైదరాబాద్లోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. పైలట్ కావాలనే లక్ష్యంతో శిక్షణ కోసం వచ్చిన ఒక యువతిపై...
By అంజి Published on 8 April 2026 12:07 PM IST
రోడ్లపై రాజకీయాలు చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదు.. హరీష్ రావు, కేటీఆర్లకు కాంగ్రెస్ ఎంపీ వార్నింగ్..!
మాది ప్రజా పాలన.. మీ నిర్బంధాలు మర్చిపోయారా..? అంటూ హరీష్ రావు, కేటీఆర్లపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ధ్వజమెత్తారు.
By Medi Samrat Published on 8 April 2026 12:06 PM IST
కాంగ్రెస్లో తీవ్ర విషాదం.. సీనియర్ నాయకురాలు కన్నుమూత
సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మీరట్ నుండి మూడుసార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికైన మోహసినా కిద్వాయ్ ఈరోజు కన్నుమూశారు.
By Medi Samrat Published on 8 April 2026 11:53 AM IST
నాగరికతను అంతం చేస్తామని బెదిరించడం నుండి కాల్పుల విరమణ వరకూ.. ట్రంప్ యూ-టర్న్ వెనుక పూర్తి కథ
గడువుకు కేవలం కొన్ని గంటల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను ప్రకటించడంతో, అమెరికా, ఇరాన్ల మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు...
By Medi Samrat Published on 8 April 2026 11:37 AM IST
వడ్డీ రేట్లపై ఆర్బీఐ ప్రకటన.. లోన్ ఈఎంఐలు యథాతథం!
భారత రిజర్వ్ బ్యాంక్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో రెపో రేటును (Repo Rate) 5.25 శాతం వద్ద మార్చకుండా యథాతథంగా కొనసాగిస్తున్నట్లు...
By అంజి Published on 8 April 2026 11:18 AM IST
తెలంగాణ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు.. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ఎన్జీటీ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ (ఫోర్త్ సిటీ) ప్రాజెక్టు పనులపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్...
By అంజి Published on 8 April 2026 10:51 AM IST
Vijayawada: ఆదాయానికి మించి ఆస్తులు.. అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్
విజయవాడ రేంజ్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి...
By అంజి Published on 8 April 2026 10:33 AM IST
హైదరాబాద్లో ప్రమాదం.. బైక్ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం - హస్తినాపురం ప్రధాన రహదారిపై చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మహావీర్ ఇంజనీరింగ్ విద్యార్థులను బలితీసుకుంది.
By అంజి Published on 8 April 2026 9:44 AM IST
13 ఏళ్ల బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం.. వర్షం పడుతుండగా వివస్త్రను చేసి..
నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లిన 13 ఏళ్ల బాలికపై ఐదుగురు కార్మికులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
By అంజి Published on 8 April 2026 9:30 AM IST











