తాజా వార్తలు
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో మోసం..రూ.2.50 కోట్లు వసూలు
డబుల్ బెడ్ రూం ఇప్పిస్తానని ఓ వ్యక్తి పేద ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 24 Nov 2025 1:30 PM IST
కూంబింగ్ నిలిపివేయండి, ఆయుధాలు వదిలేస్తాం..మావోయిస్టుల సంచలన ప్రకటన
ఆయుధాల విరమణపై మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 24 Nov 2025 12:22 PM IST
మరోసారి ఆత్మాహుతి దాడి, ముగ్గురు కమాండోలు మృతి
పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంలో జరిగిన జంట ఆత్మాహుతి బాంబు దాడుల్లో ముగ్గురు పాకిస్తాన్ కమాండోలు మృతి చెందారు.
By Knakam Karthik Published on 24 Nov 2025 12:05 PM IST
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం
జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు.
By Knakam Karthik Published on 24 Nov 2025 11:20 AM IST
Video: ఢిల్లీ కాలుష్య నిరసన కార్యక్రమంలో హిడ్మా పోస్టర్లు ప్రదర్శన
హిడ్మా పోస్టర్లను ప్రదర్శనకారులు ప్రదర్శించడంతో, ఢిల్లీలోని విషపూరిత వాయు సంక్షోభంపై ఇండియా గేట్ వద్ద జరిగిన నిరసన వివాదం చెలరేగింది.
By Knakam Karthik Published on 24 Nov 2025 10:25 AM IST
రూ.7.1 కోట్ల దోపిడి కేసులో నిందితుల అరెస్ట్..హైదరాబాద్లో డ్రామాటిక్ ఆపరేషన్
బెంగుళూరు నగరాన్ని కుదిపేసిన ₹7.1 కోట్ల భారీ దోపిడి కేసులో కీలక మలుపు నమోదైంది
By Knakam Karthik Published on 24 Nov 2025 10:06 AM IST
సరిహద్దు మార్పుపై రక్షణ మంత్రి వ్యాఖ్యలు.. ఉలిక్కిపడ్డ పాకిస్తాన్..!
సరిహద్దు మార్పుపై రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ చేసిన ప్రకటనపై పాకిస్థాన్ ఉలిక్కిపడింది.
By Medi Samrat Published on 24 Nov 2025 10:06 AM IST
నాయకుల దోపిడీ పాకిస్థాన్ను ఎలా నాశనం చేసిందో చెప్పిన ఐఎంఎఫ్..!
ఉగ్రవాదుల స్థావరమైన పాకిస్థాన్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కొత్త నివేదికలో వెలుగు చూసింది.
By Medi Samrat Published on 24 Nov 2025 9:41 AM IST
Hyderabad: ఓఆర్ఆర్పై కారులో మంటలు, వ్యక్తి సజీవదహనం
హైదరాబాద్ నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 24 Nov 2025 8:44 AM IST
హైదరాబాద్లో ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
నార్సింగిలో నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న గ్యాంగ్ను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
By Knakam Karthik Published on 24 Nov 2025 8:40 AM IST
నేడు నౌకాదళంలో చేరనున్న 'మహే'.. తీరంలో ఓ 'నిశ్శబ్ద వేటగాడు'
దేశ రక్షణ సన్నద్ధత విషయంలో నేవీ స్వయం ప్రతిపత్తి దిశగా మరో అడుగు వేయబోతోంది. 80 శాతం స్వదేశీ మెటీరియల్తో తయారు చేసిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షిప్...
By Medi Samrat Published on 24 Nov 2025 8:33 AM IST
హసీనాను అప్పగించండి..భారత్కు బంగ్లాదేశ్ రిక్వెస్ట్
షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT-BD) మరణశిక్ష విధించిన తర్వాత, ఆమెను అప్పగించాలని కోరుతూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ముహమ్మద్ యూనస్...
By Knakam Karthik Published on 24 Nov 2025 7:58 AM IST











