తాజా వార్తలు
Video: కర్ణాటకలో భాషా వివాదం.. 'తెలుగు' అక్షరాలను తొలగించిన కన్నడిగులు
కర్ణాటకలో మరోసారి భాషా వివాదం తెరపైకొచ్చింది. ఓ షాపింగ్ మాల్కు తెలుగులో ఉన్న పేరు తొలగిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
By అంజి Published on 6 Dec 2025 7:29 AM IST
'కలలకు రెక్కలు'.. కొత్త పథకం ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఉన్నత విద్య, విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.
By అంజి Published on 6 Dec 2025 7:18 AM IST
'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు'.. సీఎం రేవంత్ ప్రకటన
డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 6 Dec 2025 6:59 AM IST
మరో 1000 విమానాల రద్దు.. సేవల పునరుద్ధరణ ఇండిగో సీఈవో కీలక ప్రకటన
వాణిజ్య విమానయాన సంస్థ ఇండిగో గత మూడు నాలుగు రోజులుగా ప్రయాణికుల విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగించింది. ఈ క్రమంలోనే ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్...
By అంజి Published on 6 Dec 2025 6:45 AM IST
విషాదం.. అమెరికాలో తెలుగు విద్యార్థులు మృతి
అమెరికా బర్మింగ్హామ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Medi Samrat Published on 5 Dec 2025 9:14 PM IST
సీఎం చంద్రబాబును కలిసిన మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...
By Medi Samrat Published on 5 Dec 2025 7:49 PM IST
తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా : రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తానని, అవసరమైతే ఢిల్లీతోనైనా పోరాడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 5 Dec 2025 7:25 PM IST
చేతి గోళ్లు తెలిపే అనారోగ్య సంకేతాలు
సాధారణంగా ఆరోగ్యకరమైన గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటాయి. కొన్నిసార్లు మన చేతివేళ్లు రంగుమారడం, వాటిపై మచ్చలు ఏర్పటం వంటివి గమనిస్తుంటాం.
By అంజి Published on 5 Dec 2025 5:30 PM IST
డబ్బులు రీఫండ్ చేస్తాం: ఇండిగో
విమాన సర్వీసుల రద్దుపై ఇండిగో ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 5 నుంచి 15 మధ్య టికెట్ బుక్ చేసుకుని, రద్దు లేదా రీషెడ్యూల్ చేసుకున్న వారికి ఫుల్...
By అంజి Published on 5 Dec 2025 4:27 PM IST
పెళ్లి ఎప్పుడంటూ ఎగతాళి.. వృద్ధుడిని కొట్టి చంపిన యువకుడు
పెళ్లి ఎప్పుడంటూ ఎగతాళి చేసినందుకు 30 ఏళ్ల వ్యక్తి శుక్రవారం నాడు ఒక వృద్ధుడిని కొట్టి చంపాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.
By అంజి Published on 5 Dec 2025 3:45 PM IST
పాఠాలు విన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
By అంజి Published on 5 Dec 2025 3:00 PM IST
పెళ్లి వయస్సు రాకపోయినా.. మేజర్లు సహజీవనం చేయవచ్చు: హైకోర్టు
వివాహానికి చట్టబద్ధమైన వయస్సు ఇంకా చేరుకోకపోయినా, సమ్మతితో కూడిన ఇద్దరు వయోజనులు సహజీవనం చేయడానికి అర్హులని రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
By అంజి Published on 5 Dec 2025 2:35 PM IST











