తాజా వార్తలు
జేఈఈ అడ్వాన్స్డ్ -2025కి .. 526 మంది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు అర్హత
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) నుండి 526 మంది విద్యార్థులు JEE అడ్వాన్స్డ్ 2025 కి అర్హత...
By అంజి Published on 20 April 2025 1:30 PM IST
Hyderabad: కూతురికి విషం ఇచ్చి చంపి.. తల్లి ఆత్మహత్యాయత్నం
మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఓ తల్లి తన కూతురికి విషమిచ్చి తాను ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది.
By అంజి Published on 20 April 2025 12:45 PM IST
రోజూ ఒక క్యారెట్ తింటే ఇన్ని లాభాలా?
రోజూ ఒక క్యారెట్ తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యారెట్లోని బీటా కెరోటిన్ 'ఎ'గా మారి కంటి చూపునకు మేలు చేస్తుంది.
By అంజి Published on 20 April 2025 12:00 PM IST
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి
రాష్ట్రంలో 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇవాళ ఉదయం డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
By అంజి Published on 20 April 2025 11:06 AM IST
దూబే వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదు: జేపీ నడ్డా
సుప్రీంకోర్టు మత విద్వేషాలను రెచ్చగొడుతోందన్న బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు.
By అంజి Published on 20 April 2025 10:46 AM IST
దారుణం.. కారులో బ్యూటీషియన్పై ముగ్గురు అత్యాచారయత్నం.. ప్రతిఘటించిందని ఏకంగా..
లక్నోలో కదులుతున్న కారులో అత్యాచార ప్రయత్నాన్ని ప్రతిఘటించినందుకు ఒక బ్యూటీషియన్ను కత్తితో పొడిచి చంపారు.
By అంజి Published on 20 April 2025 9:41 AM IST
త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్
త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
By అంజి Published on 20 April 2025 9:25 AM IST
తొలి బంతికే సిక్స్ కొట్టేంత ధైర్యం.. అవుటయ్యాక ఎందుకా కన్నీళ్లు..?
ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ..
By Medi Samrat Published on 20 April 2025 8:58 AM IST
'సుప్రీం చట్టాలు చేస్తే పార్లమెంటును మూసివేయండి'.. న్యాయవ్యవస్థపై బీజేపీ ఎంపీ విమర్శలు
సుప్రీంకోర్టు చట్టాలు చేయాలనుకుంటే, దేశంలో పార్లమెంటు అవసరం లేదని బిజెపి ఎంపి నిషికాంత్ దూబే శనివారం వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది.
By అంజి Published on 20 April 2025 8:37 AM IST
Telangana: శుభవార్త.. వారికి పెన్షన్ పునరుద్ధరణ!
రాష్ట్రంలో గత ఐదేళ్లలో 2.24 లక్షల మంది పెన్షన్దారులు సొంతూళ్ల నుంచి వలస వెళ్లినట్టు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గుర్తించింది.
By అంజి Published on 20 April 2025 7:53 AM IST
3 రోజుల పాటు ఏపీలో ఉరుములతో కూడిన వర్షాలు
రానున్న 3 రోజుల పాటు ఉత్తర, దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలలో ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 20 April 2025 7:29 AM IST
పెళ్లి కాకముందే కాబోయే భార్య వేధింపులు.. తాళలేక వ్యక్తి ఆత్మహత్య
కాబోయే భార్య వేధింపులకు గురై ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 20 April 2025 7:17 AM IST