తాజా వార్తలు
ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ అధికారులు.. పేర్లు విడుదల చేసిన భారత్
భారత సాయుధ దళాలు.. ఉగ్రవాదుల అంత్యక్రియల ప్రార్థనలకు హాజరైన పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది, పంజాబ్ ప్రావిన్స్కు చెందిన కీలక పోలీసు అధికారుల పేర్లను విడుదల...
By అంజి Published on 12 May 2025 7:39 AM IST
Telangana: నేటి నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్
ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా, కాంగ్రెస్ ప్రభుత్వం నేటి (మే 12) నుండి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో స్లాట్...
By అంజి Published on 12 May 2025 7:25 AM IST
దారుణం.. బర్త్ డే వేడుకలో గొడవ.. ఇద్దరు వ్యక్తులు మృతి
తమిళనాడులో శనివారం జరిగిన ఒకరి పుట్టినరోజు వేడుకల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
By అంజి Published on 12 May 2025 6:56 AM IST
సిద్ధివినాయక ఆలయంలో కొబ్బరికాయలు, పూలు, స్వీట్లపై నిషేధం
ముంబైలోని శ్రీ సిద్ధివినాయక ఆలయ నిర్వహణ కమిటీ భక్తులు తీసుకువచ్చే కొబ్బరికాయలు, పూలు, దండలు, స్వీట్లు, ఇతర నైవేద్యాలపై నిషేధం విధించింది.
By అంజి Published on 12 May 2025 6:49 AM IST
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్పూర్-బలోదబజార్ రోడ్డులోని సారగావ్ సమీపంలో రోడ్డుపై ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కును ట్రైలర్ను...
By అంజి Published on 12 May 2025 6:37 AM IST
నేడు ఈ రాశి వారికి నూతన వస్తు లాభాలు.. ఇంట బయట గౌరవం
ఇంట బయట గౌరవం పెరుగుతుంది. నూతన వస్తు లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుంటారు. పాత మిత్రుల...
By జ్యోత్స్న Published on 12 May 2025 6:24 AM IST
నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది
By Knakam Karthik Published on 11 May 2025 9:50 PM IST
గుడ్న్యూస్..రేపటి నుంచి మరో 25 రిజిస్టర్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్
తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 11 May 2025 8:30 PM IST
కరాచీ బేకరీపై బీజేపీ కార్యకర్తల దాడి..పేరు మార్చాలని డిమాండ్
బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్లోని శంషాబాద్లోని కరాచీ బేకరీ ముందు నిరసన చేపట్టారు.
By Knakam Karthik Published on 11 May 2025 7:15 PM IST
Video: శ్రీలంకలో ఘోర బస్సు ప్రమాదం, 21 మంది మృతి
శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ దేశంలోని సెంట్రల్ ప్రావిన్స్ కోట్మలేలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు కొండ మీద నుంచి కింద...
By Knakam Karthik Published on 11 May 2025 6:29 PM IST
పాక్ దాడి చేస్తే, బలంగా ప్రతీకారం తీర్చుకుంటాం..వాన్స్తో ఫోన్లో ప్రధాని మోడీ
పాకిస్థాన్తో కాల్పుల విరమణ చర్చల సందర్భంగా భారత ప్రధాని స్పష్టమైన హెచ్చరిక చేశారు
By Knakam Karthik Published on 11 May 2025 6:00 PM IST
కాల్పుల విరమణ ప్రకటనపై పార్లమెంట్లో చర్చించాలి..మోడీకి ఖర్గే, రాహుల్ వేర్వేరు లేఖలు
భారత ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు, ఖర్గే.. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వేర్వేరుగా లేఖలు రాశారు.
By Knakam Karthik Published on 11 May 2025 5:20 PM IST