తాజా వార్తలు
వైసీపీకి షాక్... కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే ఆర్థర్
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 19 March 2024 9:15 AM GMT
ఐపీఎల్ మజాను రెట్టింపు చేయనున్న సిద్ధూ..!
భారత జట్టు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఐపీఎల్ 2024లో తన స్వరంతో మ్యాజిక్ చేయనున్నారు.
By Medi Samrat Published on 19 March 2024 9:06 AM GMT
రోజూ బిర్యానే తినలేం.. బోల్డ్ సీన్స్పై అనుపమ కామెంట్స్
టిల్లు స్క్వేర్ సినిమాలో బోల్డ్ సీన్లపై హీరోయిన్ అనుపమ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
By Srikanth Gundamalla Published on 19 March 2024 8:36 AM GMT
ఢిల్లీకి పురందేశ్వరి.. బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు
ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో.. ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఢిల్లీకి వెళ్లారు.
By అంజి Published on 19 March 2024 8:00 AM GMT
రోజుకు మూడు నియోజకవర్గాలు.. ఈనెల 22 నుంచి ప్రజల్లోకి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటించేలా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రణాళికను రూపొందించారు.
By Srikanth Gundamalla Published on 19 March 2024 7:55 AM GMT
మహేశ్బాబుతో సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన జక్కన్న
మహేశ్బాబు, రాజమౌళి కాంబినేషన్లో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు
By Srikanth Gundamalla Published on 19 March 2024 7:31 AM GMT
సరికొత్త లుక్లో ఐపీఎల్కు రెడీ అవుతోన్న విరాట్ కోహ్లీ
ఈసారి కొత్త లుక్లో విరాట్ కోహ్లీ వస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 19 March 2024 7:11 AM GMT
షాకింగ్ ఘటన.. గాల్లో ఉన్న విమానంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఓ వ్యక్తి ఎగురుతున్న విమానంలో ఆత్మహత్యాయత్నం చేశాడు.
By Srikanth Gundamalla Published on 19 March 2024 6:50 AM GMT
ఇబ్రహీంపట్నంలో దారుణం.. బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో దారుణం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని భార్గవి(19) తీవ్రగాయాలతో మృతి చెందింది.
By అంజి Published on 19 March 2024 6:38 AM GMT
సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత
లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 19 March 2024 6:28 AM GMT
మహిళపై పరిచయస్తుడు అత్యాచారం.. కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి
ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో దారుణం జరిగింది. జ్యోతిష్యం చెప్పే మహిళపై ఆమెకు తెలిసిన వ్యక్తి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 19 March 2024 6:12 AM GMT
తెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ నియామకం
తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు.
By Srikanth Gundamalla Published on 19 March 2024 6:03 AM GMT