తాజా వార్తలు
నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..దక్షిణ కోస్తా, రాయలసీమపై ప్రభావం
నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది.
By Knakam Karthik Published on 22 Nov 2025 8:16 AM IST
20 ఏళ్ల తర్వాత హోంశాఖను వదులకున్న సీఎం నితీశ్ కుమార్
బీహర్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దాదాపు 20 ఏళ్ల తర్వాత కీలకమైన హెంశాఖను వదులుకున్నారు
By Knakam Karthik Published on 22 Nov 2025 8:07 AM IST
కొత్త కార్మిక చట్టాలకు కేంద్రం గ్రీన్సిగ్నల్, అమల్లోకి 4 లేబర్ కోడ్స్
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కార్మిక చట్టాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
By Knakam Karthik Published on 22 Nov 2025 7:51 AM IST
పంచాయతీ ఎన్నికలపై అప్డేట్..రిజర్వేషన్లపై నేడు జీవో రిలీజ్కు ఛాన్స్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25న కేబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 22 Nov 2025 7:33 AM IST
విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థినులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకాన్ని అమలుచేసేందుకు విధివిధానాలను సిద్ధం చేయాలని రాష్ట్ర విద్య,...
By Knakam Karthik Published on 22 Nov 2025 6:59 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది
వ్యాపారాలలో భాగస్వాములతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దూరప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది.
By జ్యోత్స్న Published on 22 Nov 2025 6:48 AM IST
ఆన్లైన్ బెట్టింగ్ కేసులో నిధి అగర్వాల్, శ్రీముఖిని ప్రశ్నించిన సీఐడీ
నటి నిధి అగర్వాల్ , టెలివిజన్ ప్రెజెంటర్ శ్రీముఖి మరియు ఇన్స్టాగ్రామర్ అమృత చౌదరి శుక్రవారం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) అధికారుల...
By Knakam Karthik Published on 21 Nov 2025 9:20 PM IST
హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నౌహెరా షేక్కు ఈడీ షాక్
హీరా గ్రూప్ అధినేత్రి నౌహెరా షేక్ కేసులో కీలక పురోగతి నమోదైంది.
By Knakam Karthik Published on 21 Nov 2025 8:35 PM IST
పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు..సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
వైసీపీ పాలనలో అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిన చేపడుతున్నా... పర్యవేక్షణ, అజమాయిషీ మాత్రం ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి...
By Knakam Karthik Published on 21 Nov 2025 7:27 PM IST
ఆ పైలట్ మరణించాడు, తేజస్ ప్రమాదంపై IAF ప్రకటన
ఈ ఘటనలో పైలట్ మరణించినట్టు భారత వైమానిక దళం (IAF) ధృవీకరించింది.
By Knakam Karthik Published on 21 Nov 2025 6:42 PM IST
రాష్ట్రంలో మరో అల్పపీడనం..రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
ఉపరితల ఆవర్తనము ప్రభావంతో రేపటికి దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
By Knakam Karthik Published on 21 Nov 2025 6:27 PM IST
విద్యార్థులకు అలర్ట్..ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ తేదీలు ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో టెన్త్ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ను ఎస్ఎస్సీ బోర్డు రిలీజ్ చేసింది
By Knakam Karthik Published on 21 Nov 2025 6:11 PM IST











