తాజా వార్తలు
డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధన.. తెలంగాణ 'సారథి' పోర్టల్లో నమోదు తప్పనిసరి!
హైదరాబాద్ నగరవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అనధికార డ్రైవింగ్ స్కూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది.
By అంజి Published on 17 March 2026 1:27 PM IST
దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం మరో కానుక
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉగాది కానుక ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలోని దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేలా ‘దివ్యాంగ...
By Medi Samrat Published on 17 March 2026 1:25 PM IST
ఆస్కార్ వేదికపై కోటా శ్రీనివాస్ రావుకు అరుదైన గౌరవం
98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో తెలుగు దిగ్గజ నటుడు కోట శ్రీనివాస్ రావుకు అరుదైన గౌరవం లభించింది.
By Medi Samrat Published on 17 March 2026 1:17 PM IST
పాకిస్థాన్ చేసింది ఓ పిరికిపంద చర్య : భారత్
కాబూల్లోని ఆసుపత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులలో 400 మంది మరణించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
By Medi Samrat Published on 17 March 2026 1:12 PM IST
'శృంగారంలో అలా చేస్తున్నారా?'.. గొంతు క్యాన్సర్కు కొత్త కారణం.. 'హెచ్పీవీ' వైరస్ పట్ల వైద్యుల హెచ్చరిక!
భారతదేశంలో గొంతు క్యాన్సర్ అనగానే అందరికీ గుర్తొచ్చేవి సిగరెట్లు, చుట్టలు లేదా గుట్కా. కానీ, ఇటీవలి కాలంలో శృంగార సంబంధిత అలవాట్లు...
By అంజి Published on 17 March 2026 12:45 PM IST
ఇండియా పోస్ట్ కొత్త సర్వీసులు.. 24 గంటల్లో డెలివరీ.. లేకపోతే డబ్బులు వాపస్
సమయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వినియోగదారుల కోసం తపాలా శాఖ '24 స్పీడ్ పోస్ట్' సేవలను మార్చి 17 (మంగళవారం) నాడు అధికారికంగా ప్రారంభిస్తోంది.
By అంజి Published on 17 March 2026 11:51 AM IST
'మాకు ఎవరి సహాయం అక్కర్లేదు'.. మిత్రదేశాల వైఖరిపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
పశ్చిమ ఆసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు...
By అంజి Published on 17 March 2026 11:24 AM IST
'జట్టులో నా టైం ముగిసిందని అనిపించింది..'
భారత జట్టు స్టార్ బ్యాట్స్మెన్ సంజు సాంసన్ రాబోయే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
By Medi Samrat Published on 17 March 2026 11:20 AM IST
Hyderabad: మియాపూర్లో ఫార్మా కంపెనీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు
మంగళవారం (మార్చి 17, 2026) ఉదయం మియాపూర్లో ఒక ప్రైవేట్ మినీ బస్సు బోల్తా పడిన ఘటనలో పది మంది ఫార్మా కంపెనీ ఉద్యోగులు గాయపడ్డారు.
By అంజి Published on 17 March 2026 10:33 AM IST
డ్రగ్స్ కేసు.. రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీస్
డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం షాకాజ్ నోటీసులు జారీ చేసింది.
By అంజి Published on 17 March 2026 10:07 AM IST
ప్లాట్లు కొనేముందు జాగ్రత్త.. హైడ్రా కీలక సూచనలు
రాజధానిలో ప్లాట్లు లేదా ఇంటి స్థలాలు కొనుగోలు చేసేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని 'హైడ్రా' కమిషనర్ ఎ.వి. రంగనాథ్ సూచించారు.
By అంజి Published on 17 March 2026 9:29 AM IST
Telangana: యాసంగి ధాన్యం సేకరణకు 8,251 కొనుగోలు కేంద్రాలు.. క్వింటాల్ మద్దతు ధర రూ.2,389!
ప్రస్తుత యాసంగి సీజన్లో పండిన వరి ధాన్యాన్ని సేకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సోమవారం అధికారులతో నిర్వహించిన...
By అంజి Published on 17 March 2026 8:49 AM IST











