తాజా వార్తలు
విద్యార్థిని చావబాదిన ఉపాధ్యాయుడు.. చేతులు మెలివేసి.. కాళ్లతో తన్నుతూ..
కర్ణాటకలోని శ్రీ గురు తిప్పేస్వామి ఆలయంలోని రెసిడెన్షియల్ వేద పాఠశాలలో ఒక సంస్కృత ఉపాధ్యాయుడు ఫోన్ వాడినందుకు ఒక విద్యార్థిని కొట్టడం, కాళ్లతో...
By Medi Samrat Published on 21 Oct 2025 9:30 PM IST
నిర్మాతతో విబేధాలు.. స్పందించిన 'ఓజీ’ దర్శకుడు
పవన్ కళ్యాణ్ 'ఓజీ’ చిత్ర దర్శకుడు సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య మధ్య విభేదాలు తలెత్తాయంటూ గత కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారానికి...
By Medi Samrat Published on 21 Oct 2025 9:00 PM IST
భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసుల నోటీసులు
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మృతిపై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు...
By Medi Samrat Published on 21 Oct 2025 8:30 PM IST
చెరువులో పడి వృద్ధురాలు, ఆమె మనవరాలు మృతి
హైదరాబాద్లోని పీరం చెరువు వద్ద బట్టలు ఉతకడానికి నీటిలోకి వెళ్ళినప్పుడు ఒక మహిళ, ఆమె మనవరాలు నీటిలో మునిగి చనిపోయారు.
By Medi Samrat Published on 21 Oct 2025 7:49 PM IST
రియాజ్ ఎన్కౌంటర్.. డీజీపీని నివేదిక కోరిన హెచ్ఆర్సీ
కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు అయిన నిజామాబాద్ రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్ పై తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది.
By Medi Samrat Published on 21 Oct 2025 7:38 PM IST
కోనసీమ పేలుడు ఘటన.. మృతుల కుటుంబాలకు 15 లక్షల పరిహారం
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణా సంచా పేలుడు తయారీ కేంద్రం ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
By Medi Samrat Published on 21 Oct 2025 6:54 PM IST
మజ్లిస్ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థికే : అసదుద్దీన్
నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ...
By Medi Samrat Published on 21 Oct 2025 6:43 PM IST
చిక్కడపల్లిలో బాలిక ప్రాణం తీసిన అగ్నిమాపక వాహనం
సోమవారం రాత్రి చిక్కడపల్లిలోని అజామాబాద్లో 18 ఏళ్ల బాలిక అగ్నిమాపక వాహనం చక్రాల కింద నలిగి మరణించింది.
By Medi Samrat Published on 21 Oct 2025 6:01 PM IST
Jubilee Hills Bypoll : బీఆర్ఎస్ 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ వీరే..!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 11న జరిగే ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనడానికి 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు భారత ఎన్నికల సంఘం (ECI) నుండి...
By Medi Samrat Published on 21 Oct 2025 5:42 PM IST
ఏపీ చరిత్రలో రికార్డు..త్రాగునీరు, డ్రైనేజీ సదుపాయాల కోసం రూ.10,319 కోట్లు
పట్టణాలలో తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది.
By Knakam Karthik Published on 21 Oct 2025 5:20 PM IST
కప్ ఇస్తారా.? పదవి నుండి తీసెయ్యాలా.?
ఆసియా కప్ ట్రోఫీని భారత్ కు అప్పగించాలని ఆదేశిస్తూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మోహ్సిన్ నఖ్వీకి అధికారిక ఈమెయిల్...
By Medi Samrat Published on 21 Oct 2025 4:39 PM IST
జూబ్లీహిల్స్ బైపోల్కు ముగిసిన నామినేషన్ల పర్వం
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు మంగళవారం సాయంత్రం 4 గంటలతో ముగిసింది.
By Knakam Karthik Published on 21 Oct 2025 4:24 PM IST