తాజా వార్తలు
ప్రస్తుత జాతీయ సంక్షోభాలపై పార్లమెంట్ చర్చ అవసరం : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
దేశం ప్రస్తుతం తీవ్ర అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజలకు నేరుగా ప్రభావం చూపే అంశాలు పార్లమెంట్లో చర్చకు రాకపోవడం విచారకరమని పెద్దపల్లి...
By Medi Samrat Published on 12 Dec 2025 2:52 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ అధికారుల ఎదుట హాజరైన ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్రావు సిట్ ఎదుట హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ప్రభాకర్ రావు సిట్ ఎదుటకు వచ్చారు.
By అంజి Published on 12 Dec 2025 2:13 PM IST
యూట్యూబ్ చూస్తూ సర్జరీ చేసిన నకిలీ డాక్టర్.. పేగులు కోసేయడంతో మహిళా రోగి మృతి
ఉత్తరప్రదేశ్లోని బారాబంకి ప్రాంతంలో ఓ నకిలీ వైద్యుడు యూట్యూబ్లో వీడియో చూస్తూ కిడ్నీలో రాళ్లకు శస్త్రచికిత్స చేయడంతో మహిళ మరణించింది.
By అంజి Published on 12 Dec 2025 2:00 PM IST
ఇండిగో సంక్షోభం..నలుగురు ఆఫీసర్లపై DGCA చర్యలు
ఇండిగో విమానాల రద్దులు, ఆలస్యాలు భారీగా పెరగడంతో విమానయాన రంగాన్ని కుదిపేసిన పరిస్థితుల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కఠిన...
By Knakam Karthik Published on 12 Dec 2025 1:30 PM IST
Telangana: మహిళా ప్రయాణికులకు త్వరలో ఆర్టీసీ స్మార్ట్ కార్డులు!
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో...
By అంజి Published on 12 Dec 2025 12:46 PM IST
సంగారెడ్డిలో దారుణం.. మామను కత్తితో పొడిచి చంపిన అల్లుడు
సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోతూ తన మామను కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు.
By అంజి Published on 12 Dec 2025 12:23 PM IST
Telangana: మొక్కజొన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు
మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన నగదును ప్రభుత్వం నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 55,904 మంది అన్నదాలకు రూ.585 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.
By అంజి Published on 12 Dec 2025 12:08 PM IST
నేను గాంధీని కాదు..నన్ను కొడితే తిరిగి కొడతా..కవిత వార్నింగ్
ప్రజలకు వసతులు కల్పించడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలమయ్యాయి..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 11:56 AM IST
Telangana: మొదటి దశ పంచాయతీ ఎన్నికలు.. 84 శాతం పోలింగ్ నమోదు.. 90 శాతం క్లీన్ స్వీప్ చేశామన్న కాంగ్రెస్
తెలంగాణలో గురువారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశలో 84 శాతం మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని...
By అంజి Published on 12 Dec 2025 11:32 AM IST
Andhra Pradesh: ఇంగ్లీష్ నేర్చుకోలేకోతున్నానని విద్యార్థిని ఆత్మహత్య
ఇంగ్లీష్ భాష నేర్చుకోలేకపోతున్నానని పేర్కొంటూ 17 ఏళ్ల దళిత బాలిక గురువారం ఆత్మహత్యకు పాల్పడిందని కర్నూలు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 12 Dec 2025 11:10 AM IST
నన్ను అవమానించారు, ఆ ఎన్నికలయ్యాక రాజీనామా చేస్తా..బంగ్లాదేశ్ అధ్యక్షుడు సంచలన ప్రకటన
ఫిబ్రవరిలో జరిగే పార్లమెంటరీ ఎన్నికల తర్వాత తన పదవీకాలం మధ్యలో రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్ గురువారం...
By Knakam Karthik Published on 12 Dec 2025 11:06 AM IST
ఆమరణ నిరాహార దీక్షను ప్రకటించిన అన్నా హజారే
మహారాష్ట్ర ప్రభుత్వం లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ, జనవరి 30 నుండి మహారాష్ట్రలోని రాలేగావ్..
By అంజి Published on 12 Dec 2025 10:35 AM IST











