తాజా వార్తలు
మావోయిస్టు పార్టీకి మరో షాక్..లొంగిపోయిన 41 మంది, రూ.1.19 కోట్ల రివార్డు
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 41 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
By Knakam Karthik Published on 27 Nov 2025 9:59 AM IST
దేశంలోనే రికార్డు, ఆ ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.1.17 కోట్లు
హర్యానాలో జరిగిన ఓ వేలంపాటలో ఒక ఫ్యాన్సీ నంబర్ ఏకంగా కోటి రూపాయలకు పైగా ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది.
By Knakam Karthik Published on 27 Nov 2025 8:44 AM IST
అలర్ట్..నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, రైతులకు వాతావరణశాఖ సూచనలు
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో వాయుగుండం గడిచిన మూడు గంటల్లో అదే ప్రాంతంలో స్థిరంగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ...
By Knakam Karthik Published on 27 Nov 2025 8:27 AM IST
సహోద్యోగుల లైంగిక వేధింపులు..బావిలో దూకి ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు సూసైడ్
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 27 Nov 2025 8:14 AM IST
హాంకాంగ్ అగ్నిప్రమాదంలో 44కి పెరిగిన మృతులు.. 300 మంది గల్లంతు
హాంకాంగ్ అగ్నిప్రమాదంలో ఎత్తైన నివాస టవర్లు దెబ్బతిన్న తరువాత కనీసం 44 మంది మరణించారు
By Knakam Karthik Published on 27 Nov 2025 7:26 AM IST
చెత్త ఎక్స్పీరియన్స్..ఎయిరిండియాపై సిరాజ్ అసహనం
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానయాన సంస్థపై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు
By Knakam Karthik Published on 27 Nov 2025 7:13 AM IST
తిరుమల అన్నప్రసాదంపై కామెంట్స్..శివజ్యోతికి టీటీడీ షాక్ ఇచ్చిందా?
తిరుమల అన్నప్రసాదం పంపిణీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారని వైరల్ కావడంతో యాంకర్ శివజ్యోతిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్...
By Knakam Karthik Published on 27 Nov 2025 6:55 AM IST
నేడు అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు భూమిపూజ
వెంకటపాలెంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉదయం 10:30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.
By Knakam Karthik Published on 27 Nov 2025 6:41 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది
చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది.
By జ్యోత్స్న Published on 27 Nov 2025 6:25 AM IST
కృష్ణా నదీ జలాలపై హక్కును వదులుకోం : సీఎం చంద్రబాబు
కృష్ణా నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న హక్కులను ఎట్టిపరిస్థితుల్లో వదులుకునేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 26 Nov 2025 9:26 PM IST
పచ్చని కోనసీమకు దిష్టి తగిలింది
‘కొబ్బరి లేనిదే భారతీయ సంస్కృతి లేదు. మన సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన కొబ్బరిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
By Medi Samrat Published on 26 Nov 2025 9:20 PM IST
AP : రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు భూమిపూజ చేయనున్న సీఎం
అమరావతి రాజధాని వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 10.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.
By Medi Samrat Published on 26 Nov 2025 9:09 PM IST











