తాజా వార్తలు
భారత్ రావాల్సిన ఇరాన్ ముడి చమురు ట్యాంకర్ చైనాకు మళ్లింపు
భారత్కు రావాల్సిన ఇరాన్ ముడి చమురు ట్యాంకర్ తన గమ్యస్థానాన్ని మార్చుకుని చైనా వైపు వెళ్లింది.
By Medi Samrat Published on 3 April 2026 4:30 PM IST
బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి బాజాలు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది.
By Medi Samrat Published on 3 April 2026 3:51 PM IST
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇండక్షన్ స్టవ్ల ఉత్పత్తిని పెంచాలని కేంద్రం నిర్ణయం!
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
By అంజి Published on 3 April 2026 1:24 PM IST
Hyderabad: క్వాక్ అరీనా పబ్లో డ్రగ్స్ కలకలం.. 8 మంది అరెస్ట్.. పార్టీలో నటి హేమ!
హైదరాబాద్లోని ఐటీ హబ్ కొండాపూర్లో గల 'క్వాక్ అరీనా' (Quack Arena) పబ్పై సైబరాబాద్ ఈగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు.
By అంజి Published on 3 April 2026 12:48 PM IST
ప్రజా సమస్యలపై ప్రశ్నించడమే తప్పా: రాఘవ్ చద్దా
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. రాజ్యసభలో పార్టీ డెప్యూటీ లీడర్ పదవి నుంచి తనను తొలగించడంపై ఎంపీ రాఘవ్ చద్దా...
By అంజి Published on 3 April 2026 12:00 PM IST
ములుగు జిల్లాలో అద్భుతం: బయటపడ్డ 100 ఎకరాల భారీ 'రాకాసి బండల' నగరం!
ములుగు జిల్లాలోని గోదావరి లోయ ప్రాంతంలో ప్రాచీన మానవ నాగరికతకు సంబంధించిన అరుదైన ఆనవాళ్లను తెలంగాణ హెరిటేజ్ శాఖ సాంకేతిక బృందం కనుగొంది.
By అంజి Published on 3 April 2026 11:15 AM IST
అవి ఓఆర్ఎస్లు కాదు.. పిల్లల ప్రాణాలతో చెలగాటమొద్దు.. డాక్టర్ శివరంజని హెచ్చరిక!
పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఎండాకాలంలో హైడ్రేషన్ పేరుతో ఇచ్చే పానీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని...
By అంజి Published on 3 April 2026 10:40 AM IST
IPL - 2026: అభిషేక్ శర్మకు ఐపీఎల్ భారీ జరిమానా
ఏప్రిల్ 2న ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓపెనర్ అభిషేక్ శర్మకు ఐపీఎల్ గవర్నింగ్...
By అంజి Published on 3 April 2026 10:18 AM IST
'సమయం మించిపోతోంది.. త్వరగా డీల్ చేసుకోండి'.. ఇరాన్కు ట్రంప్ వార్నింగ్!
ఇరాన్ రాజధాని టెహ్రాన్ను పశ్చిమ నగరం కరాజ్తో కలిపే ప్రధాన హైవే వంతెన గురువారం వైమానిక దాడులకు గురైంది.
By అంజి Published on 3 April 2026 9:50 AM IST
Hyderabad: 'మూసీ'పై పిటిషన్ను కొట్టేసిన ఎన్జీటీ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) దక్షిణ..
By అంజి Published on 3 April 2026 9:12 AM IST
'నా భూమి అక్రమంగా లాక్కున్నారు'.. వైఎస్ జగన్ సాయం కోరిన వృద్ధురాలు
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఓ వృద్ధురాలు కలిశారు.
By అంజి Published on 3 April 2026 9:04 AM IST
విదేశాల్లో రోజుకు 20 మంది భారత కార్మికులు మృతి: కేంద్రం
విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన భారతీయ కార్మికుల మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. 2021 నుంచి 2025 మధ్య కాలంలో మొత్తం 37,740 మంది భారతీయ కార్మికులు...
By అంజి Published on 3 April 2026 8:40 AM IST











