తాజా వార్తలు

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
ఉమర్ ఖలీద్‌కు మధ్యంతర బెయిల్..
ఉమర్ ఖలీద్‌కు మధ్యంతర బెయిల్..

2020 ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్‌కు గురువారం ఢిల్లీ కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ లభించింది.

By Medi Samrat  Published on 11 Dec 2025 6:30 PM IST


ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబి) మాజీ చీఫ్ ప్రభాకర్ రావును శుక్రవారం ఉదయం 11 గంటలకు పోలీసుల ఎదుట...

By Medi Samrat  Published on 11 Dec 2025 5:33 PM IST


పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు
పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు

క్యాబినెట్ భేటీ ప్రారంభానికి ముందు ఏపీ మంత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిశారు

By Medi Samrat  Published on 11 Dec 2025 5:02 PM IST


ట్రక్కు కాలువలో పడి 21 మంది కూలీలు మృతి
ట్రక్కు కాలువలో పడి 21 మంది కూలీలు మృతి

అరుణాచల్ ప్రదేశ్‌లో విచారకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. కూలీలతో వెళ్తున్న‌ ట్రక్కు కాలువలో పడి 21 మంది మరణించారు.

By Medi Samrat  Published on 11 Dec 2025 4:52 PM IST


పరిహారం ప్రకటించిన‌ ఇండిగో..!
పరిహారం ప్రకటించిన‌ ఇండిగో..!

డిసెంబర్ ప్రారంభంలో దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమానాలు ఒకదాని తరువాత ఒకటి రద్దు చేయబడ్డాయి.

By Medi Samrat  Published on 11 Dec 2025 3:45 PM IST


ఆశ్చ‌ర్యం.. భారత జట్టులో అత్యంత కష్టపడే ఆటగాడు కోహ్లీ కాద‌ట‌.?
ఆశ్చ‌ర్యం.. భారత జట్టులో అత్యంత కష్టపడే ఆటగాడు కోహ్లీ కాద‌ట‌.?

జాతీయ జట్టులో శుభ్‌మన్ గిల్ కష్టపడి పనిచేసే ఆటగాడని భారత జట్టు దూకుడు ఓపెనర్ యశస్వి జైస్వాల్ అన్నాడు.

By Medi Samrat  Published on 11 Dec 2025 3:09 PM IST


National News, Karnataka, Congress Government, High Court, Jan Aushadhi centres
జన ఔషధి కేంద్రాల మూసివేతపై కర్ణాటక సర్కార్‌కు ఎదురుదెబ్బ

ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రాంగణంలో పని చేస్తున్న జన ఔషధి కేంద్రాలను మూసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు...

By Knakam Karthik  Published on 11 Dec 2025 1:30 PM IST


Telangana, Hyderabad News, Telangana High Court, IAS officers, Contempt Notice
ఆదేశాలు పాటించలేదని ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు

కోర్టు ఆదేశాలను పాటించలేదని ఆరోపిస్తూ దాఖలైన ధిక్కార కేసులో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.

By Knakam Karthik  Published on 11 Dec 2025 12:42 PM IST


Crime News, Hyderabad News, Jawaharnagar, businessman murder case
జవహర్‌నగర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో సంచలన మలుపు

హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట్ రత్నం హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.

By Knakam Karthik  Published on 11 Dec 2025 11:46 AM IST


National News, Madhya Pradesh, Panna district, Diamond,
అదృష్టం అంటే వీళ్లదే..రూ.50 లక్షల విలువైన వజ్రం దొరికింది

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఇద్దరు స్నేహితులకు ఒక నిరాడంబరమైన మైనింగ్ ప్రయత్నం జీవితాన్ని మార్చే క్షణంగా మారింది

By Knakam Karthik  Published on 11 Dec 2025 10:47 AM IST


Andrapradesh, Amaravati, Capital City, Union Minister Pemmasani ChandraShekar, CM Chandrababu
అమరావతి శాశ్వత రాజధానిపై కేంద్రమంత్రి కీలక ప్రకటన

అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు పార్లమెంట్ లో ఈ సమావేశాల్లో కానీ వచ్చే సమావేశాల్లో గానీ బిల్లు పెడతాం..అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్...

By Knakam Karthik  Published on 11 Dec 2025 10:28 AM IST


నాకు కెప్టెన్ అవ్వాల‌ని ఉంది.. టీమిండియా యువ ఓపెనర్
'నాకు కెప్టెన్ అవ్వాల‌ని ఉంది'.. టీమిండియా యువ ఓపెనర్

టెస్టు జట్టులో ఆడుతున్నప్పటికీ తన కలలు ఇంకా అలాగే ఉన్నాయని భారత జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అన్నాడు.

By Medi Samrat  Published on 11 Dec 2025 10:19 AM IST


Share it