తాజా వార్తలు
ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం..ఇప్పటివరకు 1806 కేసులు, 15 మరణాలు
ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
By Knakam Karthik Published on 18 Dec 2025 7:46 AM IST
అలర్ట్..రాష్ట్రంపై చలి పంజా, ఈ నెల 21 వరకు జాగ్రత్త
తెలంగాణ రాష్ట్రంపై చలి పంజా విసిరింది.
By Knakam Karthik Published on 18 Dec 2025 7:33 AM IST
Andrapradesh: ప్రైవేట్ కాలేజీలకు మంత్రి లోకేశ్ గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ విద్యాసంస్థలకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త తెలియజేశారు.
By Knakam Karthik Published on 18 Dec 2025 7:15 AM IST
నేడు దేశ వ్యాప్తంగా బీజేపీ ఆఫీస్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు
ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు నిరసన జరగనుంది.
By Knakam Karthik Published on 18 Dec 2025 7:04 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారు వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు
ఆప్తుల నుండి అరుదైన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు
By జ్యోత్స్న Published on 18 Dec 2025 6:52 AM IST
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై హైదరాబాద్లో ఫిర్యాదులు
కొత్తగా నియమితులైన ఆయుష్ వైద్యులకు నియామక లేఖలు పంపిణీ చేస్తున్నప్పుడు ఒక మహిళ ముఖం నుండి నిఖాబ్ను లాగడానికి ప్రయత్నించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్...
By Medi Samrat Published on 17 Dec 2025 9:20 PM IST
జేమ్స్ కామెరూన్తో రాజమౌళి మాటామంతీ.. ఆ విషయం నమ్మొచ్చా.?
జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ 'అవతార్'. ఈ సినిమా సిరీస్ లో భాగమైన 'అవతార్: ఫైర్ అండ్ యాష్' విడుదలకు ముందు, ఎస్.ఎస్. రాజమౌళి జేమ్స్...
By Medi Samrat Published on 17 Dec 2025 8:40 PM IST
ఐపీఎల్ ఆడబోతున్న పప్పూ యాదవ్ కొడుకు
ఐపీఎల్ ఆడిన పలు ఆటగాళ్ల దశ తిరిగింది. ఈ ఏడాది ఐపీఎల్ వేలంపాటలో పలువురు యువకులకు కూడా మంచి ధర లభించింది.
By Medi Samrat Published on 17 Dec 2025 8:10 PM IST
Alert : రేపటి నుంచి తీవ్రమైన చలిగాలులు.. మరింత తగ్గనున్న ఉష్ణోగ్రత
డిసెంబర్ 18- 21 తేదీల మధ్య హైదరాబాద్ నగరం, తెలంగాణలోని అనేక ప్రాంతాలలో చలిగాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 17 Dec 2025 7:30 PM IST
పొగమంచుతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆలస్యం
టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20లో టాస్ ఆలస్యంగా పడనుంది.
By Medi Samrat Published on 17 Dec 2025 7:07 PM IST
హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఎన్ని రోజులు ఉంటారంటే..!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన శీతాకాల విడిదిలో భాగంగా బుధవారం నాడు సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు.
By Medi Samrat Published on 17 Dec 2025 6:46 PM IST
భారత్ తొలి మిస్ ఇండియా ఇక లేరు
భారత తొలి మిస్ ఇండియా, ప్రఖ్యాత ఫ్యాషన్ జర్నలిస్ట్ మెహర్ కాస్టలినో కన్నుమూశారు.
By Medi Samrat Published on 17 Dec 2025 6:29 PM IST










