తాజా వార్తలు
పులిపిర్లకు ఇలా చెక్ పెట్టండి
వివిధ అనారోగ్య సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల చాలా మందిలో పులిపిర్లు వస్తుంటాయి. మెడ, ముఖంపై వచ్చే వీటిని..
By అంజి Published on 8 Dec 2025 11:30 AM IST
ఏపీలో స్క్రబ్ టైఫస్తో మరో ఇద్దరు మహిళలు మృతి
ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి
By Knakam Karthik Published on 8 Dec 2025 11:12 AM IST
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి సాకేత్ కాలనీలో దారుణ హత్య జరిగింది.
By Knakam Karthik Published on 8 Dec 2025 10:42 AM IST
Telangana Rising Global Summit 2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. నేటి కార్యక్రమాలు, టైమింగ్స్ ఇవే!
రెండు రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ - 2025 డిసెంబర్ 8న మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది
By అంజి Published on 8 Dec 2025 10:38 AM IST
విషాదం.. చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి
చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో చోటు చేసుకుంది.
By అంజి Published on 8 Dec 2025 9:50 AM IST
నేడు లోక్సభలో 'వందేమాతరం'పై కీలక చర్చ.. నాయకత్వం వహించనున్న ప్రధాని మోదీ
నేడు పార్లమెంట్లో జాతీయ గేయం 'వందేమాతరం' పై చర్చ జరగనుంది. ఇప్పటి వరకు వెలుగులోకి రాని అంశాలను చర్చలో వెల్లడించే అవకాశం ఉంది.
By అంజి Published on 8 Dec 2025 9:10 AM IST
Indigo Crisis: పలు విమానాల రద్దు.. ఇంకా సాధారణ స్థితికి చేరుకోని ఇండిగో కార్యకలాపాలు
ఇండిగో విమానయాన సంస్థ కార్యకలాపాలు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోలేదు. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో సోమవారం కూడా విమానాల ఆలస్యాలు, రద్దులు...
By అంజి Published on 8 Dec 2025 8:49 AM IST
Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు మళ్లీ బాంబ్ బెదిరింపు మెయిల్.. 3 విమానాల్లో బాంబు ఉందంటూ..
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరోసారి బాంబ్ బెదిరింపు మెయిల్ వచ్చింది. అయితే ఈ సారి ఏకంగా ఒకేసారి మూడు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం...
By అంజి Published on 8 Dec 2025 8:30 AM IST
Andhrapradesh: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును రాష్ట్ర విద్యాశాఖ పొడిగించింది. గతంలో ఈ నెల 15వ తేదీ వరకు రుసుంతో చెల్లించవచ్చని చెప్పగా...
By అంజి Published on 8 Dec 2025 8:16 AM IST
ఓయో, హోటళ్లలో ఇకపై ఆధార్ కాపీ అవసరం లేదు!
వెరిఫికేషన్ పేరుతో హోటళ్లు, ఈవెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆధార్ కాపీలను తీసుకోకుండా యూఐడీఏఐ కొత్త రూల్ తీసుకురానుంది.
By అంజి Published on 8 Dec 2025 8:03 AM IST
'మేడ్చల్లో మల్లారెడ్డి భూ కబ్జాకు పాల్పడ్డారు'.. కవిత సంచలన ఆరోపణలు
మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి మేడ్చల్లో వేల ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత ఆరోపించారు.
By అంజి Published on 8 Dec 2025 7:53 AM IST
Vijayawada: కోతికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు
విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ (PCR) సమీపంలోని పార్కులో శనివారం చనిపోయిన కోతికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు.
By అంజి Published on 8 Dec 2025 7:41 AM IST











