తాజా వార్తలు
గౌహతి టెస్ట్లో భారత్ ఓటమి, దక్షిణాఫ్రికా చేతిలో 0-2 తేడాతో వైట్వాష్
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ ఓటమి పాలైంది.
By Knakam Karthik Published on 26 Nov 2025 2:05 PM IST
సీఎం పదవి పోరు.. 'నేను మీకు కాల్ చేస్తాను' అంటూ డీకేకు రాహుల్ గాంధీ మెసేజ్
కర్ణాటకలో నాయకత్వ పోరు మధ్య , డిసెంబర్ 1 పార్లమెంటు సమావేశానికి ముందే ముఖ్యమంత్రి పదవిలో ఏదైనా మార్పుపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని...
By అంజి Published on 26 Nov 2025 1:30 PM IST
ఇంటర్ విద్యార్థులూ వివరాలు చెక్ చేసుకోండి..ఈ నెల 30వరకే లాస్ట్
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలలో చివరి నిమిషంలో ఎలాంటి దిద్దుబాట్లు చేసుకోవడానికి అనుమతి లేదని తెలంగాణ...
By Knakam Karthik Published on 26 Nov 2025 1:11 PM IST
ప్రియురాలు మోసం చేసిందని.. ప్రియుడు ఆత్మహత్య
ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది.
By అంజి Published on 26 Nov 2025 12:41 PM IST
Video: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.
By Knakam Karthik Published on 26 Nov 2025 12:40 PM IST
ఏపీలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ..స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ను కొనియాడిన సీఎం
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు.
By Knakam Karthik Published on 26 Nov 2025 12:14 PM IST
బాటిల్ పాలు ఇస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి
తల్లిపాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. బిడ్డ మెదడు, రోగ నిరోధక శక్తి, జీర్ణ వ్యవస్థల పెరుగుదలలో తల్లి పాలు ఎంతగానో సహకరిస్తాయి.
By అంజి Published on 26 Nov 2025 12:00 PM IST
ఢిల్లీ బాంబర్ ఉమర్ ఉన్ నబీకి ఆశ్రయం కల్పించిన వ్యక్తి అరెస్ట్
ఢిల్లీ బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరో ప్రధాన అరెస్టు చేసింది.
By Knakam Karthik Published on 26 Nov 2025 11:19 AM IST
Video: బాస్కెట్ బాల్ గేమ్ ప్రాక్టీసులో విషాదం.. హుప్ పోల్ మీద పడి యువకుడు మృతి
హర్యానాలోని రోహ్తక్లో మంగళవారం నాడు 16 ఏళ్ల జాతీయ స్థాయి బాస్కెట్బాల్ ఆటగాడు ప్రాక్టీస్ సమయంలో బాస్కెట్బాల్ హూప్...
By అంజి Published on 26 Nov 2025 11:00 AM IST
బలపడిన తీవ్రవాయుగుండం..తుఫాన్కు 'సెన్యార్'గా నామకరణం..అర్థం ఇదే
మలక్కా జలసంధి ప్రాంతంలో తీవ్ర వాయుగుండం తుఫాన్గా బలపడింది. ఈ మేరకు తుఫాన్కు సెన్యార్గా భారత వాతావరణ శాఖ నామకరణం చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ...
By Knakam Karthik Published on 26 Nov 2025 10:58 AM IST
Hyderabad: శాలిబండ పేలుడు ఘటనలో యజమాని సహా మరో వ్యక్తి మృతి
గోమతి ఎలక్ట్రానిక్స్ యజమాని శివకుమార్ బన్సాల్ (49) బుధవారం అపోలో DRDO ఆసుపత్రిలో తీవ్ర కాలిన గాయాలతో మరణించారు.
By Knakam Karthik Published on 26 Nov 2025 10:22 AM IST
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు గెజిట్ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
By Knakam Karthik Published on 26 Nov 2025 10:08 AM IST











