తాజా వార్తలు

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
హరీష్ రావు బాధితుడే.. ఎంత కష్టపడినా కేటీఆర్ తర్వాతే.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
'హరీష్ రావు బాధితుడే.. ఎంత కష్టపడినా కేటీఆర్ తర్వాతే'.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి హరీష్ రావు బాధితుడేన‌ని.. ఆయ‌న‌ ఎంత కష్టపడినా కేటీఆర్ తర్వాతేన‌ని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.

By Medi Samrat  Published on 28 Feb 2026 4:53 PM IST


భారతీయులకు అలర్ట్.. భారత ఎంబసీ కీలక సూచనలు.!
భారతీయులకు అలర్ట్.. భారత ఎంబసీ కీలక సూచనలు.!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. శనివారంతెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా వైమానిక దాడులు చేశాయి.

By Medi Samrat  Published on 28 Feb 2026 4:50 PM IST


ప్రభుత్వ సెలూన్ ప్రారంభం.. ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకుందామా.?
ప్రభుత్వ సెలూన్ ప్రారంభం.. ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకుందామా.?

కర్ణాటకలోని గడగ్ జిల్లాలో దళితులకు సెలూన్ షాపుల్లో జుట్టు కత్తిరించడానికి నిరాకరించిన ఘటనకు వ్యతిరేకంగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat  Published on 28 Feb 2026 4:20 PM IST


Kakinada : భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం
Kakinada : భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం

కాకినాడ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సామర్లకోట మండలం వేట్లపాలెం, జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ కేంద్రంలో భారీ పేలుడు...

By Medi Samrat  Published on 28 Feb 2026 3:42 PM IST


67 ఏళ్ల త‌ర్వాత సంచ‌ల‌నం.. రంజీ ఛాంపియన్‌గా నిలిచిన జమ్మూ కశ్మీర్
67 ఏళ్ల త‌ర్వాత సంచ‌ల‌నం.. రంజీ ఛాంపియన్‌గా నిలిచిన జమ్మూ కశ్మీర్

భారత దేశవాళీ క్రికెట్‌లో జమ్మూ కశ్మీర్ చరిత్ర లిఖించింది. 67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది.

By Medi Samrat  Published on 28 Feb 2026 3:40 PM IST


భారత్-పాక్ మ‌ధ్య‌ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ జరిగే అవ‌కాశం..!
భారత్-పాక్ మ‌ధ్య‌ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ జరిగే అవ‌కాశం..!

భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌ల గురించి అభిమానుల్లో చాలా ఉత్కంఠ నెలకొంది. 2026 T20 ప్రపంచ కప్ గ్రూప్ దశలో రెండు జట్లు తలపడ్డాయి.

By Medi Samrat  Published on 28 Feb 2026 3:04 PM IST


సీఎస్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్
సీఎస్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం ఎపి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

By Medi Samrat  Published on 28 Feb 2026 2:31 PM IST


హైదరాబాద్‌లో నాలుగో అవుట్‌లెట్ ప్రారంభించిన  “ది యెల్లో స్ట్రా”
హైదరాబాద్‌లో నాలుగో అవుట్‌లెట్ ప్రారంభించిన “ది యెల్లో స్ట్రా”

హైదరాబాద్‌లో ఆరోగ్యకర పానీయాలు మరియు తేలికపాటి ఆహారానికి ప్రసిద్ధిగాంచిన “ది యెల్లో స్ట్రా” బ్రాండ్ తమ నాలుగో అవుట్‌లెట్‌ను నాలెడ్జ్ సిటీ, శిల్పగ్రామ్...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 28 Feb 2026 1:59 PM IST


మా ప్రభుత్వానికి కూడా భక్తి, శ్రద్ధలున్నాయ్‌ : ఎంపీ చామల
మా ప్రభుత్వానికి కూడా భక్తి, శ్రద్ధలున్నాయ్‌ : ఎంపీ చామల

బీఆర్ఎస్ నేత హరీష్ రావు, బీజేపీ ఛీప్ రామచందర్ రావుకు కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు.

By Medi Samrat  Published on 28 Feb 2026 1:52 PM IST


Odisha Rape and Murder, Jagatsinghpur Crime, Women Safety in Odish, Paradip Town Incident
యువతిపై హత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని ప్రియుడు.. సాయం చేస్తానని అపరిచితుడు

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది.

By అంజి  Published on 28 Feb 2026 1:30 PM IST


Telangana government, major irrigation projects, SRSP Phase-II Desiltation, Minister Uttam Kumarreddy
Telangana: సాగునీటి ప్రాజెక్టుల్లో పూడికతీతకు సిద్ధమైన ప్రభుత్వం!

తెలంగాణలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను తొలగించి, వాటి పూర్తి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు...

By అంజి  Published on 28 Feb 2026 12:32 PM IST


Woman constable found dead, Vikarabad, Telangana, Dharur Circle Inspector office
మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

వికారాబాద్ జిల్లాలో 27 ఏళ్ల మహిళా పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

By అంజి  Published on 28 Feb 2026 11:46 AM IST


Share it