తాజా వార్తలు
ఆ తండ్రి ఏడేళ్ల కన్నీటి పోరాటం గెలిచింది..చిన్నారి మోనిష్ మృతి కేసులో కోర్టు కీలక తీర్పు
హైదరాబాద్ నార్సింగిలోని PBEL సిటీ గేటెడ్ కమ్యూనిటీలో ఏడేళ్ల క్రితం జరిగిన విషాద ఘటనకు సంబంధించి ఎట్టకేలకు న్యాయం జరిగింది.
By Knakam Karthik Published on 21 Feb 2026 7:25 PM IST
Karnataka: రూ.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే
కర్ణాటకలోని షిరహట్టి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లమాణి రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ లోకాయుక్త పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు
By Knakam Karthik Published on 21 Feb 2026 6:51 PM IST
సుప్రీంకోర్టు షాక్తో ట్రంప్ 10శాతం సుంకాలు..పరిణామాలపై భారత్ సమీక్ష
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తదుపరి చర్యల ప్రభావాలను అంచనా వేస్తున్నట్లు భారత ప్రభుత్వం శనివారం తెలిపింది
By Knakam Karthik Published on 21 Feb 2026 6:36 PM IST
హైదరాబాద్లో వైద్యం వికటించి ఆరు నెలల శిశువు మృతి
హైదరాబాద్ సన్సిటీ పరిధిలోని క్రియాన్స్ ఆస్పత్రిలో వైద్యం వికటించి ఆరు నెలల పసికందు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
By Knakam Karthik Published on 21 Feb 2026 5:20 PM IST
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త..మార్చి 1 నుండి 3 వరకు ఖాతాల్లోకి 'రైతు భరోసా
తెలంగాణ రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.
By Knakam Karthik Published on 21 Feb 2026 5:07 PM IST
చంచల్గూడ జైల్లో ఉగ్రకుట్ర వార్తలు అబద్ధం..క్లారిటీ ఇచ్చిన డీఐజీ (video)
చంచల్గూడ జైలులో ఉగ్రకుట్ర జరుగుతోందంటూ వస్తున్న వార్తలపై జైళ్ల శాఖ డీఐజీ డి.శ్రీనివాస్ స్పష్టతనిచ్చారు
By Knakam Karthik Published on 21 Feb 2026 4:38 PM IST
కొండాపూర్లో రూ. 1400ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
కొండాపూర్లో 7 ఎకరాల మేర ఉన్న పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను హైడ్రా శనివారం కాపాడింది
By Knakam Karthik Published on 21 Feb 2026 4:26 PM IST
తెలంగాణకు 5 లక్షల ఇండ్లు ఇవ్వండి..కేంద్ర మంత్రిని కోరిన పొంగులేటి
తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు.
By Knakam Karthik Published on 21 Feb 2026 4:10 PM IST
భయంతోనే ఆ మృగాడు ప్రాణాలు తీసుకున్నాడు : సీఎం చంద్రబాబు
పలనాడు జిల్లా వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.
By Medi Samrat Published on 21 Feb 2026 4:09 PM IST
Hyderabad: ఉప్పల్లో అర్ధరాత్రి కలకలం..పబ్ మేనేజర్ అదృశ్యం
మేడ్చల్ జిల్లా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యం కలకలం రేపుతోంది.
By Knakam Karthik Published on 21 Feb 2026 3:59 PM IST
Hyderabad: నాంపల్లి ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్తత
నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ముట్టడించింది
By Knakam Karthik Published on 21 Feb 2026 2:47 PM IST
47 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు.. ‘ఎవరు హీరో?’ అని అడుగున్నారు..!
తమిళ సినిమా దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రానికి సంబంధించిన అద్భుతమైన...
By Medi Samrat Published on 21 Feb 2026 2:42 PM IST











