తాజా వార్తలు
ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి 'రక్తనాళాల ఆరోగ్యం' కీలకం: 'ఫ్లో - ది లాంజివిటీ డైలాగ్'లో నిపుణుల ఉద్ఘాటన
రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో 'వెల్నెస్ బజార్'... “ఫ్లో – ది లాంజివిటీ డైలాగ్” అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 Feb 2026 10:09 PM IST
గోద్రేజ్ ఆగ్రోవెట్ కొత్త కీటక నాశిని 'TAKAI'ని విడుదల చేసింది
భారత్లోని ప్రముఖ వైవిధ్యభరితమైన అగ్రి-బిజినెస్ సంస్థలలో ఒకటైన గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (గోద్రేజ్ ఆగ్రోవెట్), వరి పంట కోసం అభివృద్ధి చేసిన సరికొత్త...
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 Feb 2026 10:02 PM IST
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత : స్పీకర్ అయ్యన్నపాత్రుడు
బుధవారం నుండి మొదలయ్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన బధ్రతా ఏర్పాట్లు చేయాలని శాసన సభాపతి చింతకాయల అయ్యన్న...
By Medi Samrat Published on 10 Feb 2026 9:10 PM IST
రూ. 1511 కోట్ల విలువైన భూమికి హైడ్రా ఫెన్సింగ్..!
ఆక్రమణలను హైడ్రా సీరియస్గా పరిగణిస్తోంది. పార్కులు, చెరువులను చెరపట్టిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. మంగళవారం ఒకే రోజు నగరం...
By Medi Samrat Published on 10 Feb 2026 8:20 PM IST
అంబటిని పరామర్శించిన ఉండవల్లి
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కలిశారు.
By Medi Samrat Published on 10 Feb 2026 7:30 PM IST
పడవ మునక.. 53 మంది మృతి
లిబియా తీరంలో వలసదారులు, శరణార్థులతో వెళుతున్న ఒక రబ్బరు బోటు మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది.
By Medi Samrat Published on 10 Feb 2026 7:10 PM IST
ఆర్కే సెల్వమణికి కీలక పదవి
మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా భర్త ఆర్కే సెల్వమణికి కీలక పదవి లభించింది.
By Medi Samrat Published on 10 Feb 2026 6:40 PM IST
లోక్సభ స్పీకర్ ఓంబిర్లా సంచలన నిర్ణయం
లోక్సభ స్పీకర్ ఓంబిర్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఫలితం వచ్చేవరకు సభకు హాజరు కావొద్దని...
By Medi Samrat Published on 10 Feb 2026 6:29 PM IST
ఆర్టీసీలో 7,673 ఖాళీలు.. త్వరలో గుడ్న్యూస్..!
రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్లో APSRTCలోని పలు అంశాలపై సమగ్ర సమీక్షా సమావేశం...
By Medi Samrat Published on 10 Feb 2026 5:50 PM IST
హైదరాబాద్ నడిబొడ్డున దీక్ష చేస్తా..సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
By Knakam Karthik Published on 10 Feb 2026 5:20 PM IST
రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్ఐ
మాదాపూర్ పోలీస్ స్టేషన్లో అవినీతి బయటపడింది.
By Knakam Karthik Published on 10 Feb 2026 5:04 PM IST
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంది : మంత్రి పొంగులేటి
ఫోన్ ట్యాపింగ్పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 10 Feb 2026 4:56 PM IST











