తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రియులకు షాక్
ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
By Medi Samrat Published on 12 Jan 2026 9:00 PM IST
మనిషి మాంసం తినాలనే పిచ్చి.. చివరకు..!
కొన్నిసార్లు హత్య కంటే, హత్య వెనుక ఉన్న ఉద్దేశమే దిగ్భ్రాంతిని కలిగిస్తూ ఉంది.
By Medi Samrat Published on 12 Jan 2026 8:30 PM IST
విజయ్ను ఆరు గంటలపాటు ప్రశ్నించిన సీబీఐ
కరూర్ తొక్కిసలాటకు తన పార్టీ లేదా పార్టీ కార్యనిర్వాహకులు బాధ్యులు కాదని టీవీకే అధినేత, నటుడు విజయ్ దర్యాప్తు అధికారులకు చెప్పారు.
By Medi Samrat Published on 12 Jan 2026 8:00 PM IST
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుక ప్రకటించారు. ఉద్యోగులకు మరో డీఏ ఇస్తున్నట్లు తెలిపారు.
By Medi Samrat Published on 12 Jan 2026 7:20 PM IST
అస్వస్థతతో ఎయిమ్స్లో చేరిన మాజీ ఉప రాష్ట్రపతి
మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ సోమవారం ఎయిమ్స్ కార్డియాలజీ విభాగంలో చేరారు.
By Medi Samrat Published on 12 Jan 2026 7:16 PM IST
'గబ్బర్' జీవితంలో కొత్త మలుపు.. సోఫీ షైన్తో శిఖర్ ధావన్ నిశ్చితార్థం
భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ జీవితంలో కొత్త శుభారంభం చేసేందుకు సిద్ధమయ్యాడు.
By Medi Samrat Published on 12 Jan 2026 7:02 PM IST
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాన్ని నిర్వహిస్తున్న హీరో మోటోకార్ప్
ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ సైకిళ్ళు, స్కూటర్ల తయారీదారు అయిన హీరో మోటోకార్ప్, జాతీయ రహదారి భద్రతా మాసాన్ని పురస్కరించుకుని, రైడ్ సేఫ్ ఇండియా అనే...
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Jan 2026 6:46 PM IST
12 ఏళ్ల తరువాత భారత్కు ఐకానిక్ FIFA వరల్డ్ కప్ ట్రోఫీని తీసుకువచ్చిన కోకా-కోలా
కోకా-కోలా FIFA వరల్డ్ కప్™ ట్రోఫీ టూర్లో భాగంగా, అసలైన FIFA వరల్డ్ కప్™ ట్రోఫీ భారతదేశానికి వచ్చింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Jan 2026 6:36 PM IST
నారావారిపల్లె కు సీఎం చంద్రబాబు.. నాలుగు రోజులు అక్కడే..
సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లారు.
By Medi Samrat Published on 12 Jan 2026 6:27 PM IST
28వ కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సుకు భారత్ ఆతిథ్యం
28వ కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సు (CSPOC)కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
By Knakam Karthik Published on 12 Jan 2026 5:30 PM IST
పోలవరం-నల్లమల సాగర్ వల్ల ఎవరికీ నష్టం ఉండదు : మంత్రి నిమ్మల
గోదావరి నదికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్ట్ వల్ల ఎవరికీ నష్టం లేదని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల...
By Medi Samrat Published on 12 Jan 2026 5:25 PM IST
వారిది 25 రోజుల ప్రేమే.. వివాహిత ఎంత పని చేసిందంటే..?
ఓ మహిళ తన భర్తను వదిలి ఇద్దరు పిల్లలతో సహా ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ప్రియుడిపై ఇచ్చిన ఫిర్యాదును సదరు మహిళ వెనక్కి తీసుకుంది.
By Medi Samrat Published on 12 Jan 2026 4:38 PM IST










