తాజా వార్తలు
కాళేశ్వరం విచారణలో కీలక మలుపు..పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై రేపు హైకోర్టు తీర్పు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వ్యవహారంలో రేపు కీలక మలుపు తిరగనుంది.
By Knakam Karthik Published on 7 April 2026 10:00 PM IST
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులకు న్యాయస్థానంలో చుక్కెదురు!
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో నిందితులకు న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది
By Knakam Karthik Published on 7 April 2026 9:24 PM IST
48 గంటల పాటు ఇళ్లలోనే ఉండండి..ఇరాన్లోని భారతీయులకు కేంద్రం హెచ్చరిక
పశ్చిమాసియా సంక్షోభం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో, ఇరాన్లోని భారతీయ పౌరులకు భారత రాయబార కార్యాలయం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది
By Knakam Karthik Published on 7 April 2026 9:01 PM IST
ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచాలి..అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
సీఎం చంద్రబాబు మంగళవారం అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 7 April 2026 8:30 PM IST
రేవంత్ రెడ్డి వర్సెస్ పినరయి విజయన్..కేరళ సీఎం విమర్శలకు తెలంగాణ సీఎం కౌంటర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్ మధ్య సాగుతున్న మాటల యుద్ధానికి హుందాగా ముగింపు పలికారు.
By Knakam Karthik Published on 7 April 2026 7:50 PM IST
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్..10 వేలకు పైగా భారతీయ విమానాలు రద్దు: DGCA
పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధ ఉద్రిక్తతల కారణంగా భారతీయ విమానయాన సంస్థలకు భారీ షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 7 April 2026 7:20 PM IST
హైదరాబాద్లో బిర్యానీ లవర్స్కు షాక్..3 రోజుల నాటి బిర్యానీని వేడి చేసి సరఫరా (video)
హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో కుళ్లిన బిర్యానీని ఆన్లైన్ ద్వారా సరఫరా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 7 April 2026 6:53 PM IST
ప్రాణం కాపాడితే రూ.25 వేలు..నల్గొండ వ్యక్తికి తొలి 'రహవీర్' అవార్డు!
రవాణా శాఖలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలను ముమ్మరం చేసి ఆదాయాన్ని పెంచాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్...
By Knakam Karthik Published on 7 April 2026 6:38 PM IST
మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు
అన్నాడీఎంకే 'రెండాకుల' గుర్తు కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది
By Knakam Karthik Published on 7 April 2026 6:23 PM IST
అమరావతిలో ఎన్ఎఫ్డీబీ ప్రాంతీయ కార్యాలయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (NFDB) ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర వ్యవసాయ...
By Medi Samrat Published on 7 April 2026 6:21 PM IST
David Warner : ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్పై మద్యం తాగి వాహనం నడిపినందుకు అభియోగాలు మోపబడ్డాయి.
By Medi Samrat Published on 7 April 2026 6:16 PM IST
ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 18 మంది మృతి
ఇరాన్లోని అల్బోర్జ్ ప్రావిన్స్లో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది.
By Medi Samrat Published on 7 April 2026 4:55 PM IST











