తాజా వార్తలు
క్లీన్స్వీప్ నుంచి బయటపడ్డ న్యూజిలాండ్..నాలుగో టీ20లో భారత్ ఓటమి
వరుసగా మూడు టీ20ల్లో గెలిచిన భారత జట్టుకి న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 29 Jan 2026 8:40 AM IST
కొలంబియాలో కుప్పకూలిన విమానం, 15 మంది మృతి
కొలంబియా ఈశాన్య ప్రాంతంలోని మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఒక చిన్న ప్రయాణీకుల విమానం కూలిపోయి 15 మంది మృతి చెందారు.
By Knakam Karthik Published on 29 Jan 2026 8:05 AM IST
మున్సిపల్ ఎన్నికల ప్రచార రంగంలోకి సీఎం రేవంత్..ఎప్పటి నుంచి అంటే?
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రచారానికి నాయకత్వం వహించనున్నారు
By Knakam Karthik Published on 29 Jan 2026 7:54 AM IST
అజిత్ పవార్ మృతిపై బెంగాల్ సీఎంకు శరద్ పవార్ కౌంటర్..అలాంటిదేం లేదని క్లారిటీ
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ స్పందించారు.
By Knakam Karthik Published on 29 Jan 2026 7:36 AM IST
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్..ఇంచార్జ్లను నియమించిన బీజేపీ, ఎందుకంటే?
ఫిబ్రవరి 1 నుంచి కేంద్ర బడ్జెట్పై పది రోజుల పాటు దేశవ్యాప్తంగా బీజేపీ అవగాహన సదస్సులు నిర్వహించనుంది
By Knakam Karthik Published on 29 Jan 2026 7:34 AM IST
'సంజీవని' ప్రాజెక్టుపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశం
రాష్ట్ర ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన సంజీవని ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు
By Knakam Karthik Published on 29 Jan 2026 6:45 AM IST
మేడారంలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం..గద్దెపైకి సమ్మక్క
తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరలో నేడు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది.
By Knakam Karthik Published on 29 Jan 2026 6:32 AM IST
దినఫలాలు: ఈ రాశివారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి
ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి
By Knakam Karthik Published on 29 Jan 2026 6:08 AM IST
హైదరాబాద్లో గ్యాంగ్స్టర్ నయీం ఆస్తుల కేసులో కీలక పరిణామం
గ్యాంగ్స్టర్ నయీం కేసులో హైదరాబాద్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేశారు
By Knakam Karthik Published on 28 Jan 2026 9:10 PM IST
అమిత్ షాతో పవన్కల్యాణ్ సమావేశం..తాజా రాజకీయాలపై చర్చించినట్లు ట్వీట్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు
By Knakam Karthik Published on 28 Jan 2026 8:12 PM IST
బీఆర్ఎస్కు రాజీనామాపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు
తనపై దాఖలైన అనర్హత పిటిషన్కు ప్రతిస్పందనగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేశారు
By Knakam Karthik Published on 28 Jan 2026 7:42 PM IST
భూములు లేని పేదలు, అనాథ పిల్లలకు పింఛన్లు..ఏపీ కేబినెట్ నిర్ణయాలివే!
రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. 35 అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 28 Jan 2026 6:51 PM IST











