తాజా వార్తలు
వీఐపీల విమాన ప్రయాణాలపై DGCA కీలక నిర్ణయం..అమల్లోకి రానున్న న్యూ రూల్స్ ఇవే!
దేశంలో VIP విమాన ప్రయాణాల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 28 March 2026 10:00 PM IST
హైదరాబాద్ L&T మెట్రో ఇక సర్కారు పరం..అసెంబ్లీలో కీలక తీర్మానం ఆమోదం
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొదటి దశను ఎల్&టి సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న కీలక నిర్ణయానికి తెలంగాణ శాసనసభ శనివారం ఆమోదం...
By Knakam Karthik Published on 28 March 2026 9:30 PM IST
11 ఖాళీ సీట్లు, నల్ల రిబ్బన్లు..మరణించిన ఫ్యాన్స్ జ్ఞాపకార్థం RCB నివాళి!
గతేడాది జరిగిన తొక్కిసలాటలో మరణించిన 11 మంది అభిమానులకు ఘనంగా నివాళులర్పించింది.
By Knakam Karthik Published on 28 March 2026 9:00 PM IST
ఏపీలోని ఆ ప్రాంత ప్రజలకు గుడ్న్యూస్..ఎల్లుండి 2,256 టిడ్కో ఇళ్ల పంపిణీ
మార్చి 30న ముఖ్యమంత్రి చంద్రబాబు 2,256 టిడ్కో (TIDCO) ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు
By Knakam Karthik Published on 28 March 2026 8:40 PM IST
తెలంగాణలో ఇంధన కొరత లేదు, పుకార్లను నమ్మవద్దు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్లో చమురు కంపెనీల అధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు
By Knakam Karthik Published on 28 March 2026 8:16 PM IST
భారత్కు భారీ ఊరట..90 వేల టన్నుల వంటగ్యాస్తో మరో రెండు ట్యాంకర్లు
పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య భారత్కు ఇరాన్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది
By Knakam Karthik Published on 28 March 2026 7:30 PM IST
చిన్నారుల కోసం 'తొలిముద్ద'..బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించిన సీఎం రేవంత్
తెలంగాణలోని చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహార ప్రమాణాలను పెంపొందించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఒక కీలక ముందడుగు వేశారు.
By Knakam Karthik Published on 28 March 2026 6:42 PM IST
జపాన్ సీఈఓకు రామాయణ గొప్పతనాన్ని వివరించిన అల్లు అర్జున్ (video)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన గొప్ప సంస్కారాన్ని చాటుకుంటూ వార్తల్లో నిలిచారు
By Knakam Karthik Published on 28 March 2026 6:20 PM IST
అమరావతి చట్టబద్ధతకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక అడుగు వేసింది
By Knakam Karthik Published on 28 March 2026 5:42 PM IST
LPG బుకింగ్ మోసాలపై తెలంగాణ సివిల్ సప్లై శాఖ హెచ్చరిక
LPG సిలిండర్ బుకింగ్ల పేరుతో జరుగుతున్న సరికొత్త సైబర్ మోసాల పట్ల తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది.
By Knakam Karthik Published on 28 March 2026 5:25 PM IST
హైదరాబాద్లో ఏప్రిల్ 26న ‘నోటి క్యాన్సర్ అవగాహన మారథాన్’
హైదరాబాద్లోని కాచిగూడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ‘నోటి క్యాన్సర్ అవగాహన మారథాన్’కు సంబంధించిన వాల్ పోస్టర్ను మంత్రి జి. కిషన్ రెడ్డి...
By Knakam Karthik Published on 28 March 2026 5:19 PM IST
ధరల భారం రైతులు, సామాన్యులపై పడనివ్వం..అంతర్జాతీయ పరిస్థితులపై మోదీ భరోసా
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సృష్టించిన సవాళ్లను భారతదేశం పూర్తి శక్తితో ఎదుర్కొంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 28 March 2026 4:10 PM IST











