తాజా వార్తలు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
జాబ్ కేలండర్ ఒక ప్రకటన మాత్రమే కాదు.. నిరుద్యోగులకు ఒక భరోసా అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన,...
By Medi Samrat Published on 19 March 2026 9:00 PM IST
అకాల వర్షాలతో తీవ్ర పంట నష్టం.. సీఎం సమీక్ష
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలతో వ్యవసాయ పంటలకు జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
By Medi Samrat Published on 19 March 2026 7:50 PM IST
పెంపుడు పిల్లి మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య
మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెంపుడు జంతువు మరణాన్ని తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
By Medi Samrat Published on 19 March 2026 7:28 PM IST
రూ.2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్
రూ.2,15,200 కోట్లతో ప్రజాబడ్జెట్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రతిపాదించారు. ఉగాది సందర్భంగా తెలంగాణ జాగృతి తరఫున ప్రజా బడ్జెట్...
By Medi Samrat Published on 19 March 2026 7:17 PM IST
6,787 మంది పేదలకు లబ్ధి.. సంక్షేమ దస్త్రంపై సీఎం తొలి సంతకం
తెలుగు నూతన సంవత్సరం తొలి రోజన పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు.
By Medi Samrat Published on 19 March 2026 7:00 PM IST
పాక్ అన్ ఫిట్గా ఉన్న ఆటగాళ్లతో T20 వరల్డ్ కప్ ఆడిందా..?
T20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ జట్టులో పలువురు ఆటగాళ్లు అన్ ఫిట్గా ఉన్నారు.
By Medi Samrat Published on 19 March 2026 4:57 PM IST
2026-2027 : శ్రీ పరాభవ నామ సంవత్సర రాశి ఫలితాలు
ఈ సంవత్సర ప్రారంభాన ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
By Medi Samrat Published on 19 March 2026 3:42 PM IST
ప్రజ్వల్ రేవన్నా పెన్డ్రైవ్ కేసులో సంచలనం..39 మందిపై 13,000 పేజీల ఛార్జిషీట్ దాఖలు
కర్ణాటకలోని హాసన్ పెన్డ్రైవ్ ఉదంతం మరియు లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక అడుగు వేసింది.
By Knakam Karthik Published on 19 March 2026 1:30 PM IST
HDFC బ్యాంక్ ఛైర్మన్ సంచలన రాజీనామా..'నైతిక విలువలు ముఖ్యం'అంటూ వైదొలగిన చక్రవర్తి
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ (HDFC)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 19 March 2026 12:53 PM IST
తెలంగాణ ఉద్యోగులకు గుడ్న్యూస్..రేపు ఐచ్ఛిక సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణలోని ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసపు ఆఖరి శుక్రవారం ‘జుమాతుల్ విదా’ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 19 March 2026 12:30 PM IST
ఉగాది వేళ..హైదరాబాద్లో ఆధ్మాతిక శోభ
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్ మహానగరం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.
By Knakam Karthik Published on 19 March 2026 11:20 AM IST
తెలుగు రాష్ట్రాల్లో పిడుగుల పంజా..నలుగురి మృతి
తెలుగు రాష్ట్రాల్లో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి.
By Knakam Karthik Published on 19 March 2026 10:29 AM IST











