తాజా వార్తలు
'అలాగైతే భారత్ నుండి వెళ్లిపోండి'.. వాట్సాప్, మెటాకు సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక
వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత చట్టాలను అనుసరించలేకపోతే దేశం నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.
By అంజి Published on 3 Feb 2026 12:58 PM IST
మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి కన్నుమూత
మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
By అంజి Published on 3 Feb 2026 12:29 PM IST
ఏపీలోని అక్వా రైతులకు భారీ ఊరట.. ట్రంప్ సుంకాల తగ్గింపుతో మరింత ఊపు
భారత్పై టారిఫ్ తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రైతులకు భారీ ఊరట లభించనుంది.
By అంజి Published on 3 Feb 2026 12:00 PM IST
యాత్ర ఇండియా లిమిటెడ్లో 4,039 అప్రెంటిస్ పోస్టులు.. టెన్త్ పాసైన వారు అర్హులు
యాత్ర ఇండియా లిమిటెడ్ 4,039 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
By అంజి Published on 3 Feb 2026 11:13 AM IST
Hyderabad: హుస్సేన్సాగర్లో దూకి యువతి ఆత్మహత్య.. పెళ్లి కావడం లేదని..
పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ యువతి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
By అంజి Published on 3 Feb 2026 10:25 AM IST
హెచ్సీఏ కొత్త ప్రెసిడెంట్గా అమర్నాథ్.. బీసీసీఐ అంబుడ్స్మన్ ఉత్తర్వులు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కొత్త అధ్యక్షుడిగా అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఐ అంబుడ్స్మన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
By అంజి Published on 3 Feb 2026 10:00 AM IST
సీఎం రేవంత్ ఫోటో మార్ఫింగ్ కేసు.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అశ్లీల ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రసారం చేశారనే ఆరోపణలపై తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని...
By అంజి Published on 3 Feb 2026 9:29 AM IST
మరో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. డెడ్బాడీని చిద్రం చేశారు.. కట్ చేస్తే..
హర్యానాలోని ఫరీదాబాద్లో వారాల తరబడి రైల్వే ప్రమాదంగా ముసుగులో జరిగిన దారుణ హత్య వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 3 Feb 2026 9:03 AM IST
రైల్వే ప్రాజెక్టులు: తెలంగాణకు ₹5,454 కోట్లు.. ఆంధ్రప్రదేశ్ కు ₹10,134 కోట్లు కేటాయింపు
2026–27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న రైల్వే ప్రాజెక్టుల కోసం తెలంగాణకు రికార్డు స్థాయిలో ₹5,454 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయని...
By అంజి Published on 3 Feb 2026 8:10 AM IST
Andhra Pradesh: బ్రిడ్జిపై ఢీకొన్న రెండు బైక్లు.. ముగ్గురు స్పాట్ డెడ్
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి గోదావరి నదిపై కొవ్వూరు-రాజమహేంద్రవరం...
By అంజి Published on 3 Feb 2026 7:46 AM IST
తెలంగాణలో ప్రాజెక్ట్ శక్తి.. 60,000 మంది బాలికలకు పునర్వినియోగ శానిటరీ ప్యాడ్లు
తెలంగాణ వ్యాప్తంగా 60,000 మంది బాలికలకు పునర్వినియోగ శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేయడానికి రోటేరియన్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...
By అంజి Published on 3 Feb 2026 7:32 AM IST
ఏపీలో విషాదం.. వేడి నీరు మీద పడి మూడేళ్ల చిన్నారి మృతి
ఇంటి దగ్గర ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి నీళ్లు మీద పడటంతో తీవ్రంగా కాలిన గాయాలైన మూడేళ్ల బాలిక ఆదివారం రాత్రి...
By అంజి Published on 3 Feb 2026 7:14 AM IST











