తాజా వార్తలు
మోదీ, నేను పనులు పూర్తిచేసే వ్యక్తులం..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు.
By Medi Samrat Published on 27 March 2026 11:40 AM IST
ర్యాపర్ టు ప్రధాని..నేపాల్లో ముగిసిన పాత తరం పాలన..బాలేన్ షా రికార్డు
నేపాల్ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది.
By Knakam Karthik Published on 27 March 2026 11:30 AM IST
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్..'CM బ్రేక్ ఫాస్ట్ స్కీమ్' కొత్త మెనూ రెడీ
CM బ్రేక్ ఫాస్ట్ స్కీమ్’ (ముఖ్యమంత్రి అల్పాహార పథకం) కొత్త మెనూను సిద్ధం చేసింది.
By Knakam Karthik Published on 27 March 2026 10:55 AM IST
డాలర్ దాటికి రూపాయి విలవిల..తొలిసారి 94.15కు పడిపోయిన ఇండియన్ కరెన్సీ
భారత రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే శుక్రవారం రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయింది.
By Knakam Karthik Published on 27 March 2026 10:30 AM IST
అమెరికాలో 165 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి..కరెన్సీపై ఇక డొనాల్డ్ ట్రంప్ సంతకం
అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకోబోతోంది.
By Knakam Karthik Published on 27 March 2026 10:00 AM IST
సామాన్యుడికి భారీ ఊరట..పెట్రోల్, డీజిల్పై రూ.10 తగ్గింపు
దేశంలో ఇంధన ధరలు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో, సామాన్యులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది.
By Knakam Karthik Published on 27 March 2026 9:33 AM IST
ఏపీలో 'జంగల్ రాజ్'నడుస్తోంది..ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రం 'జంగల్ రాజ్'గా మారిపోయిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో...
By Knakam Karthik Published on 27 March 2026 9:00 AM IST
నేడు సీఎంలతో ప్రధాని మోదీ కీలక వర్చువల్ మీటింగ్..యుద్ధ ప్రభావంపై రివ్యూ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యవసర వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు.
By Knakam Karthik Published on 27 March 2026 8:20 AM IST
కొడుకు ప్రాణం కాపాడి, మంటల్లో సజీవ దహనమైన తల్లి..మార్కాపురం ఘటనలో గుండెలవిసే విషాదం
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో రాయవరం వద్ద గురువారం తెల్లవారుజామున ఒక గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 27 March 2026 7:40 AM IST
సీఎం సభకు హాజరై తిరిగి వెళ్తూ 10 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా ఉమ్రానాల సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు
By Knakam Karthik Published on 27 March 2026 7:11 AM IST
కస్టమర్లకు అలర్ట్..ఇవాళ్టి నుంచి బ్యాంకులు బంద్..ఎన్ని రోజులంటే?
తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి.
By Knakam Karthik Published on 27 March 2026 6:57 AM IST
నేడు భద్రాచలంలో సీఎం రేవంత్ టూర్..రూ.351 కోట్లతో ఆలయ పనులకు శంకుస్థాపన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 27 March 2026 6:48 AM IST











