తాజా వార్తలు
భారత్లో ప్రీమియం నెట్వర్క్ విస్తరణను వేగవంతం చేస్తున్న హార్లే-డేవిడ్సన్, హీరో మోటోకార్ప్
హార్లే-డేవిడ్సన్ మరియు హీరో మోటోకార్ప్, తమ భాగస్వామ్యంతో, నేడు కేరళలోని కొచ్చి, కర్ణాటకలోని బెంగళూరులో తమ కొత్త పూర్తి శ్రేణి హార్లే-డేవిడ్సన్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 7 March 2026 12:25 AM IST
కార్యాలయాల్లో ఏఐ (AI) వాడకంలో పురుషుల కంటే ముందున్న మహిళలు : లింక్డ్ఇన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పని వాతావరణాన్ని సమూలంగా మారుస్తున్న ప్రస్తుత తరుణంలో.. భారతదేశంలోని మహిళా ఉద్యోగులు ఏఐని స్వీకరించడంలో పురుషులతో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 7 March 2026 12:17 AM IST
ఏపీ లిక్కర్ స్కామ్లో రూ.441.63 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక చర్యలు చేపట్టింది.
By Knakam Karthik Published on 6 March 2026 9:38 PM IST
టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..4 వారాల పాటు టీఆర్పీ రేటింగ్లు రద్దు..కారణమిదే!
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వార్తా ఛానళ్లు అనవసర ఉద్వేగాలను, ఊహాజనిత వార్తలను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది
By Knakam Karthik Published on 6 March 2026 7:33 PM IST
కుల వివక్షను అరికట్టడానికి రోహిత్ వేముల బిల్లును అమలు చేయనున్న కర్ణాటక
కర్ణాటక బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విద్యా రంగానికి సంబంధించి సంచలన నిర్ణయాలు ప్రకటించారు.
By Knakam Karthik Published on 6 March 2026 7:23 PM IST
అక్రమాలకు అడ్డుకట్ట వేసి ఖజానా నింపండి..ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "మాదిగ ఉద్యోగుల ధన్యవాద సభ"లో ప్రసంగిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్రను కొనియాడారు
By Knakam Karthik Published on 6 March 2026 7:13 PM IST
గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని కూటమి ప్రభుత్వం..సుపరిపాలన అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి: షర్మిల
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
By Knakam Karthik Published on 6 March 2026 5:30 PM IST
మన చమురు కొనుగోళ్లకు అమెరికా అనుమతి ఏంటి?..కేంద్రంపై సీఎం స్టాలిన్ ఘాటు విమర్శలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 6 March 2026 5:00 PM IST
మార్చి 31 నాటికి ‘మావోయిస్టు రహిత భారత్’..అమిత్ షా సంచలన ప్రకటన
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒడిశాలోని కటక్ జిల్లా ముందలిలో జరిగిన సీఐఎస్ఎఫ్ (CISF) 57వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కీలక ప్రసంగం చేశారు
By Knakam Karthik Published on 6 March 2026 4:29 PM IST
రష్యా నుండి చమురు కొనుగోలుకు అమెరికా గ్రీన్ సిగ్నల్
భారతీయ రిఫైనరీ సంస్థలు రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేసేందుకు వీలుగా అమెరికా ప్రభుత్వం 30 రోజుల పాటు తాత్కాలిక మినహాయింపు మంజూరు చేసింది
By Knakam Karthik Published on 6 March 2026 3:30 PM IST
అదే మా ఓటమికి కారణం: ఇంగ్లండ్ కెప్టెన్
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ చేతిలో ఓటమికి ఫీల్డింగ్లో చేసిన తప్పిదాలే కారణమని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అంగీకరించాడు
By Knakam Karthik Published on 6 March 2026 2:59 PM IST
శవాలై కనిపించిన అక్కాచెల్లెళ్లు..పక్కనే తల్లి
ఢిల్లీలో జంట మరణాలు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఇద్దరు అక్కచెల్లెలు ప్రాణాలు కోల్పోయారు.
By Knakam Karthik Published on 6 March 2026 2:55 PM IST











