తాజా వార్తలు
భారత్లో జరిగే టీ-20 వరల్డ్కప్ మ్యాచ్ను బహిష్కరించిన బంగ్లాదేశ్
భారతదేశంలో జరిగే 2026 T20 ప్రపంచ కప్ను బంగ్లాదేశ్ బహిష్కరించింది
By Knakam Karthik Published on 22 Jan 2026 9:40 PM IST
Hyderabad: న్యూ ఇయర్ వేళ తాగి వాహనాలు నడిపిన 270 మందికి జైలు శిక్ష
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరవ్యాప్తంగా 'డ్రంక్ అండ్ డ్రైవ్'పై ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లను నిర్వహించారు.
By Knakam Karthik Published on 22 Jan 2026 9:25 PM IST
3 వారాల్లో రూ.54 కోట్లు చెల్లించాల్సిందే..గీతం వర్సిటీకి హైకోర్టు ఆదేశం
గీతం యూనివర్సిటీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థకు 118 కోట్ల రూపాయల విద్యుత్ బకాయి పడిన విషయం తెలిసిందే.
By Knakam Karthik Published on 22 Jan 2026 8:59 PM IST
చింతలపూడి ఎత్తిపోతలు పూర్తి చేసి సాగు, తాగు నీరందిస్తాం: మంత్రి నిమ్మల
విజయవాడ క్యాంపు కార్యాలయంలో చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు పై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 22 Jan 2026 8:41 PM IST
దావోస్లో తెలంగాణ సీఎం, ఏపీ మంత్రి భేటీ..రాష్ట్రాల ప్రగతి ప్రణాళికలపై చర్చలు
పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
By Knakam Karthik Published on 22 Jan 2026 7:23 PM IST
ఆ ఆయిల్ పామ్ కంపెనీల జోన్లను రద్దు చేయండి..మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
టిజి ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్, విత్తనోత్పత్తి సంస్థల అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంస్థల పురోగతిపై సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు
By Knakam Karthik Published on 22 Jan 2026 6:25 PM IST
ఏపీలో అసంపూర్తిగా మెడికల్ కాలేజీలు..పీపీపీ పద్ధతిలో పూర్తికి సర్కార్ సిద్ధం
రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న మరో 5 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో పూర్తి చేయడానికి కూటమి సర్కార్ సిద్దమైంది.
By Knakam Karthik Published on 22 Jan 2026 5:49 PM IST
హిట్మ్యాన్ ఇక నుంచి డాక్టర్ రోహిత్ శర్మ..ఎందుకంటే?
భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ అత్యున్నత విద్యా గౌరవాలలో ఒకదాన్ని అందుకోనున్నారు
By Knakam Karthik Published on 22 Jan 2026 4:33 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు సిట్ నోటీసులు
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Jan 2026 4:13 PM IST
దావోస్లో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ..రెండ్రోజుల్లో రూ.23 వేల కోట్ల ఒప్పందాలు
దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రైజింగ్ బృందం మరోసారి తన సత్తా చాటింది
By Knakam Karthik Published on 22 Jan 2026 4:07 PM IST
భక్తులకు శుభవార్త, మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు..ధర ఎంతో తెలుసా?
తెలంగాణలో అతిపెద్ద గిరిజన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 22 Jan 2026 3:27 PM IST
జమ్ముకశ్మీర్లో 10 మంది ఆర్మీ జవాన్లు మృతి..వాహనం లోయలో పడటంతో ఘోర ప్రమాదం
జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 22 Jan 2026 3:02 PM IST











