తాజా వార్తలు
టీ20 ప్రపంచ కప్తో ముడిపడివున్న 'ఇషాన్ కిషన్' పెళ్లి..!
బీహార్లోని పాట్నాకు చెందిన ఇషాన్ కిషన్ భారత జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత తుఫాను ఇన్నింగ్సులు ఆడుతూ చర్చనీయాంశంగా మారాడు.
By Medi Samrat Published on 16 Feb 2026 6:25 PM IST
త్రిషకు సారీ చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
తమిళ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఎట్టకేలకు స్పందించారు
By Knakam Karthik Published on 16 Feb 2026 6:04 PM IST
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త..రూ.514 కోట్లు విడుదల
తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
By Knakam Karthik Published on 16 Feb 2026 5:32 PM IST
హైదరాబాద్లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆరోగ్య సంరక్షణ మరియు వెల్నెస్ సదస్సు టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ నిర్వహించింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Feb 2026 5:29 PM IST
నటుడు రాజ్పాల్ యాదవ్కు భారీ ఊరట..!
చెక్ బౌన్స్ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న నటుడు రాజ్పాల్ యాదవ్కు ఢిల్లీ హైకోర్టు ఈరోజు భారీ ఊరటనిచ్చింది.
By Medi Samrat Published on 16 Feb 2026 5:13 PM IST
మేయర్ పీఠాల లెక్క తేలింది..కరీంనగర్లో కాషాయం, నిజామాబాద్లో హస్తం
తెలంగాణలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు మరియు 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల ప్రక్రియ సోమవారంతో ముగిసింది.
By Knakam Karthik Published on 16 Feb 2026 5:02 PM IST
Maternity Shoot : ప్రసూతి ఫోటోషూట్లో తీవ్ర విషాదం..!
బెంగళూరు శివార్లలోని ఒక స్టూడియోలోని కొలనులో శనివారం మూడేళ్ల బాలుడు మునిగి చనిపోయాడు.
By Medi Samrat Published on 16 Feb 2026 4:43 PM IST
HCUలో ల్యాప్టాప్ల చోరీ కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చోటుచేసుకున్న భారీ ల్యాప్టాప్ల చోరీ కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు
By Knakam Karthik Published on 16 Feb 2026 4:39 PM IST
23 ఏళ్ల యువతి ఆత్మహత్య.. స్నేహితులే రూ. 30 లక్షల మోసం చేశారంటూ..!
ఘజియాబాద్లోని వేవ్ సిటీ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల మహిళ పురుగుమందు సేవించి చికిత్స పొందుతూ మరణించింది.
By Medi Samrat Published on 16 Feb 2026 4:01 PM IST
Bihar: 25 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.10 వేలు జమ
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 16 Feb 2026 3:55 PM IST
విజయ్తో తన పేరును లింక్ చేయడంపై స్టార్ హీరోయిన్ ఫైర్
తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి
By Knakam Karthik Published on 16 Feb 2026 3:42 PM IST
కోర్టుకు హాజరైన నవీద్ అక్రమ్
బోండి బీచ్ కాల్పుల కేసులో ప్రాణాలతో బయటపడిన తీవ్రవాది నవీద్ అక్రమ్ తొలిసారి కోర్టు ముందు హాజరయ్యాడు.
By Medi Samrat Published on 16 Feb 2026 3:33 PM IST











