తాజా వార్తలు
ఉరేసుకున్న నలుగురు కుటుంబ సభ్యులు.. ఘటనా స్థలంలో 25 నిద్ర మాత్రలు
బీహార్లోని నలంద జిల్లాలోని ఒక ధర్మశాలలో శుక్రవారం కర్ణాటకకు చెందిన ముగ్గురు మహిళలు సహా నలుగురు పర్యాటకులు తమ గదిలో ఉరివేసుకుని మరణించినట్లు పోలీసు...
By అంజి Published on 7 Feb 2026 1:45 PM IST
వీడియో కాల్లో ప్రియుడి భార్య చూసిందని.. తుపాకీతో కాల్చుకున్న ప్రియురాలు
గ్రేటర్ నోయిడా వెస్ట్లో 25 ఏళ్ల లివ్-ఇన్ భాగస్వామి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నందుకు ఢిల్లీ పోలీసు హెడ్ కానిస్టేబుల్ను..
By అంజి Published on 7 Feb 2026 12:54 PM IST
Hyderabad: ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో శనివారం నాడు మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 7 Feb 2026 12:12 PM IST
Telangana: బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థినిలకు అస్వస్థత
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది.
By అంజి Published on 7 Feb 2026 11:06 AM IST
Hyderabad: ఇళ్ల నిర్మాణం పేరుతో రూ.9.82 కోట్ల మోసం.. వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్స్పై కేసు నమోదు
వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గృహ కొనుగోలుదారులను రూ.9.82 కోట్ల మోసం చేసిందనే ఆరోపణలపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం...
By అంజి Published on 7 Feb 2026 10:14 AM IST
'ట్రంప్కు థ్యాంక్స్'.. ట్రేడ్ డీల్పై ప్రధాని మోదీ హర్షం
భారత్, యూఎస్ ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాల కోసం ట్రంప్ చూపిన నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు.
By అంజి Published on 7 Feb 2026 9:44 AM IST
Bus Caught Fire: చెలరేగిన మంటలు.. ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం.. స్పాట్లో 39 మంది ప్రయాణికులు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
By అంజి Published on 7 Feb 2026 9:00 AM IST
పాక్లో ఆత్మాహుతి దాడి.. 50కి చేరిన మృతుల సంఖ్య, 150 మందికిపైగా గాయాలు
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని షియా ముస్లిం మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా జరిగిన బాంబు దాడిలో 50 మంది మరణించగా....
By అంజి Published on 7 Feb 2026 8:33 AM IST
ప్రేమించాను.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. చివరకు వివాహిత నోట్లో పురుగుల మందు పోశాడు
విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ఓ వివాహితను వెంబడించాడు.
By అంజి Published on 7 Feb 2026 8:13 AM IST
ACB Raid: ల్యాండ్ సర్వేయర్ అసిఫ్ ఇంటిపై ఏసీబీ దాడులు.. బయటపడ్డ కోట్ల విలువైన అక్రమాస్తులు
SK అబ్దుల్ ఆసిఫ్ ప్రకాశం జిల్లాలోని గనులు - భూగర్భ శాస్త్ర డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్నాడు.
By అంజి Published on 7 Feb 2026 7:42 AM IST
పెద్దపులికి హాని కలిగించేలా విద్యుత్ తీగలు, ఉచ్చులు పెట్టొద్దు.. రైతులను హెచ్చరించిన అటవీ శాఖ
జనగాం, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట జిల్లాల సరిహద్దు ప్రాంతాల ప్రజలు తమ పొలాల్లో విద్యుత్ తీగలు లేదా ఉచ్చులు ఉంచవద్దని...
By అంజి Published on 7 Feb 2026 7:30 AM IST
Telangana: 'వాట్సాప్ మీ సేవ'లో 581 సేవలు.. ఇప్పటి వరకు 3.25 లక్షల మందికి సర్వీస్
'వాట్సాప్ మీ సేవ'లో ఇప్పటి వరకు 4.5 లక్షల మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. వారిలో 3.25 లక్షల మంది డిజిటల్ సేవలు...
By అంజి Published on 7 Feb 2026 7:12 AM IST











