తాజా వార్తలు
నేను రోజూ పాలిచ్చే ఆవును.. కాపాడుకోండి : జగ్గారెడ్డి
సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.
By Medi Samrat Published on 7 Feb 2026 8:31 PM IST
రాష్ట్రవ్యాప్తంగా 'సపోర్ట్ పర్సన్స్' నియామకానికి ప్రభుత్వం నిర్ణయం
లైంగిక వేధింపులకు గురైన బాలలకు అండగా నిలిచేందుకు, వారికి న్యాయపరమైన, మానసిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు.
By Medi Samrat Published on 7 Feb 2026 7:42 PM IST
టీచర్ను చెంపదెబ్బ కొట్టిన విద్యార్థి.. కట్ చేస్తే..
స్కూల్కు ఆలస్యంగా వచ్చిన విద్యార్థి.. మందలించిందని మహిళా టీచర్ను చెంపదెబ్బ కొట్టాడు. 'ఇంట్లో వారే నన్ను అడగరు ఎందుకు ఆలస్యమైందని, నన్ను...
By అంజి Published on 7 Feb 2026 6:19 PM IST
Osmania University: లాసెట్, పీజీ లాసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల
ఉస్మానియా విశ్వవిద్యాలయం శనివారం తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్, పిజి లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 10...
By అంజి Published on 7 Feb 2026 6:01 PM IST
ఉరేసుకున్న నలుగురు కుటుంబ సభ్యులు.. ఘటనా స్థలంలో 25 నిద్ర మాత్రలు
బీహార్లోని నలంద జిల్లాలోని ఒక ధర్మశాలలో శుక్రవారం కర్ణాటకకు చెందిన ముగ్గురు మహిళలు సహా నలుగురు పర్యాటకులు తమ గదిలో ఉరివేసుకుని మరణించినట్లు పోలీసు...
By అంజి Published on 7 Feb 2026 1:45 PM IST
వీడియో కాల్లో ప్రియుడి భార్య చూసిందని.. తుపాకీతో కాల్చుకున్న ప్రియురాలు
గ్రేటర్ నోయిడా వెస్ట్లో 25 ఏళ్ల లివ్-ఇన్ భాగస్వామి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నందుకు ఢిల్లీ పోలీసు హెడ్ కానిస్టేబుల్ను..
By అంజి Published on 7 Feb 2026 12:54 PM IST
Hyderabad: ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో శనివారం నాడు మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 7 Feb 2026 12:12 PM IST
Telangana: బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థినిలకు అస్వస్థత
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది.
By అంజి Published on 7 Feb 2026 11:06 AM IST
Hyderabad: ఇళ్ల నిర్మాణం పేరుతో రూ.9.82 కోట్ల మోసం.. వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్స్పై కేసు నమోదు
వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గృహ కొనుగోలుదారులను రూ.9.82 కోట్ల మోసం చేసిందనే ఆరోపణలపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం...
By అంజి Published on 7 Feb 2026 10:14 AM IST
'ట్రంప్కు థ్యాంక్స్'.. ట్రేడ్ డీల్పై ప్రధాని మోదీ హర్షం
భారత్, యూఎస్ ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాల కోసం ట్రంప్ చూపిన నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు.
By అంజి Published on 7 Feb 2026 9:44 AM IST
Bus Caught Fire: చెలరేగిన మంటలు.. ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం.. స్పాట్లో 39 మంది ప్రయాణికులు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
By అంజి Published on 7 Feb 2026 9:00 AM IST
పాక్లో ఆత్మాహుతి దాడి.. 50కి చేరిన మృతుల సంఖ్య, 150 మందికిపైగా గాయాలు
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని షియా ముస్లిం మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా జరిగిన బాంబు దాడిలో 50 మంది మరణించగా....
By అంజి Published on 7 Feb 2026 8:33 AM IST











