తాజా వార్తలు
దలైలామాకు ప్రతిష్టాత్మక అవార్డుపై చైనా తీవ్ర విమర్శలు
దలైలామాకు గ్రామీ అవార్డు ఇవ్వడాన్ని చైనా విమర్శించింది.
By Knakam Karthik Published on 2 Feb 2026 5:30 PM IST
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు షాక్..అవినీతి కేసులో పదేళ్ల జైలు శిక్ష
పుర్బాచల్ ప్లాట్ స్కామ్తో ముడిపడి ఉన్న అవినీతి కేసులో బంగ్లాదేశ్ కోర్టు సోమవారం మాజీ ప్రధాని షేక్ హసీనాకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది
By Knakam Karthik Published on 2 Feb 2026 4:51 PM IST
4 నెలల తర్వాత బంగ్లాదేశ్ జైలు నుంచి 9 మంది ఏపీ జాలర్లు విడుదల
ఆంధ్రప్రదేశ్కు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ జైలు నుండి విడుదలైన తర్వాత సోమవారం విశాఖపట్నంకు తిరిగి వచ్చారు.
By Knakam Karthik Published on 2 Feb 2026 4:49 PM IST
'అది మా నిర్ణయం కాదు'.. పాక్ కెప్టెన్
టీ20 ప్రపంచ కప్లో భారత్తో ఆడకపోవడంపై పాకిస్థాన్ టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందించాడు.
By Medi Samrat Published on 2 Feb 2026 4:40 PM IST
గుంటనక్కతో కాంగ్రెస్ సర్కార్ మ్యాచ్ ఫిక్సింగ్..కవిత సంచలన ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పారదర్శకంగా జరగాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.
By Knakam Karthik Published on 2 Feb 2026 4:35 PM IST
సైబర్ నేరాల ఆపరేషన్లో సీబీఐకి కీలక విజయం
అంతర్జాతీయ సైబర్ నేరాలపై సీబీఐ భారీ స్థాయిలో దాడులు నిర్వహించింది.
By Knakam Karthik Published on 2 Feb 2026 4:17 PM IST
రాబోయే 48 గంటల్లో పాక్ భవితవ్యాన్ని నిర్ణయించనున్న ఐసీసీ..!
ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న ప్రపంచ కప్ కు ముందు భారత్ తో జరిగే మ్యాచ్ ను బహిష్కరించాలని పాకిస్తాన్ జట్టు నిర్ణయించింది.
By Medi Samrat Published on 2 Feb 2026 4:15 PM IST
Hyderabad: పీజీ హాస్టళ్లే లక్ష్యంగా.. ల్యాప్టాప్లు దొంగిలిస్తున్న ఇద్దరి అరెస్టు
దుండిగల్లోని బహదూర్పల్లిలో పేయింగ్ గెస్ట్ హాస్టళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస ల్యాప్టాప్ దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
By అంజి Published on 2 Feb 2026 3:28 PM IST
6,890 విమానాల రద్దు.. 9.6 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.!
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది విమానయాన సంస్థలు నడుపుతున్న 6,890 విమానాలను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా డిసెంబర్...
By Medi Samrat Published on 2 Feb 2026 3:13 PM IST
'దేశ భక్తి ఎవరికి ఉందో తెలుసు'.. రాహుల్ గాంధీ కామెంట్లతో లోక్సభలో దుమారం
సోమవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే పార్లమెంటులో వాడీవేడి దృశ్యాలు...
By అంజి Published on 2 Feb 2026 2:51 PM IST
అదృశ్యమైన 9వ తరగతి బాలుడు.. కాలువలో శవమై తేలడంతో..
బెంగళూరులో అదృశ్యమైన తొమ్మిదో తరగతి విద్యార్థి చనిపోయి కనిపించాడు. బాలుడు అదృశ్యమైన మూడు రోజుల తరువాత..
By అంజి Published on 2 Feb 2026 2:14 PM IST
భారత్తో ఆడకూడదనే పాక్ నిర్ణయంపై బీసీసీఐ రియాక్షన్ ఇదే..!
టీ20 ప్రపంచ కప్లో భారత్తో గ్రూప్ దశ మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ నిరాకరించడంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) స్పందించింది.
By Medi Samrat Published on 2 Feb 2026 1:34 PM IST











