తాజా వార్తలు
ఏపీలో దారుణం..పోలీసుల ఎదుటే వ్యక్తిని కొడవళ్లతో నరికి హత్య
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది
By Knakam Karthik Published on 5 Jan 2026 12:45 PM IST
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. పాలకొల్లు దంపతులు మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందారు.
By అంజి Published on 5 Jan 2026 12:44 PM IST
తెలంగాణలో జనసేన కమిటీలు రద్దు
తెలంగాణలో జనసేన కమిటీలు రద్దు చేస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు
By Knakam Karthik Published on 5 Jan 2026 12:29 PM IST
బెంగళూరులో ఓం శక్తి రథం ఊరేగింపుపై రాళ్ల దాడి.. ఇద్దరికి గాయాలు
బెంగళూరులోని జగ్జీవన్ రామ్ నగర్లో ఆదివారం రాత్రి హిందూ మతపరమైన ఆచారంపై దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో భక్తులు పోలీసులను ఆశ్రయించారు.
By అంజి Published on 5 Jan 2026 12:10 PM IST
సిద్దిపేట మెడికల్ కాలేజీలో పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని విద్యార్థిని ఆత్మహత్య
సిద్దిపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 5 Jan 2026 11:58 AM IST
మాంసాహార ప్రియులకు షాక్..ట్రిపుల్ సెంచరీ కొట్టిన చికెన్ ధరలు
మాంసాహారం ప్రియులకు చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి.
By Knakam Karthik Published on 5 Jan 2026 11:38 AM IST
నానబెట్టిన నట్స్తో ఆరోగ్యం పదిలం
ఉదయాన్నే చాలా మంది నీటిలో నానబెట్టిన గింజలు తింటారు. టేస్ట్ కాస్త తేడాగా ఉన్న వీటిని తినడం వల్ల ఉండే లాభాలు మాత్రం వేరే లెవెల్.
By అంజి Published on 5 Jan 2026 11:20 AM IST
హైదరాబాద్లో దారుణం..ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారయత్నం, దాడి
హైదరాబాద్ నగరంలోని మణికొండ ప్రాంతంలో అర్ధరాత్రి చోటుచేసుకున్న అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది.
By Knakam Karthik Published on 5 Jan 2026 11:19 AM IST
ట్రంప్ లిస్టులో లేని భారత్ పేరు..అయినా వలసదారులపై ఆన్లైన్ దాడులు
ట్రంప్ విడుదల చేసిన డేటాలో భారత్ పేరు లేదు లేకున్నా అమెరికాలో భారతీయ వలసదారులపై ఆన్లైన్ దాడులు కొనసాగుతున్నాయి
By Knakam Karthik Published on 5 Jan 2026 11:14 AM IST
భారత ఆర్మీలోకి 'భైరవ్' సేన.. లక్ష మంది డ్రోన్ సైనికులతో స్పెషల్ ఫోర్స్
ఆధునిక యుద్ధ తంత్రంలో భారత్ మరో ముందడుగు వేసింది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మెరుపు దాడులు చేసేందుకు భారత సైన్యం...
By అంజి Published on 5 Jan 2026 10:29 AM IST
'త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం'.. మంత్రి పార్థసారథి కీలక ప్రకటన
రాష్ట్ర ప్రజలకు మంత్రి పార్థసారథి గుడ్న్యూస్ చెప్పారు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని తెలిపారు. అధికారంలోకి వస్తే విద్యుత్...
By అంజి Published on 5 Jan 2026 9:32 AM IST
Joe Root : పాంటింగ్ను చేరుకున్నాడు.. సచిన్ను అందుకుంటాడా.?
సిడ్నీలోని SCG గ్రౌండ్లో జరుగుతున్న ఐదవ, చివరి యాషెస్ టెస్టులో ఇంగ్లండ్ రెండో రోజు మొదటి సెషన్ తర్వాత మ్యాచ్పై తమ పట్టును పటిష్టం చేసుకుంది.
By Medi Samrat Published on 5 Jan 2026 9:23 AM IST











