తాజా వార్తలు
జైలులో అస్వస్థతకు గురైన ఏపీ లిక్కర్ కేసు రిమాండ్ ఖైదీ
ఏపీ లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు
By Knakam Karthik Published on 21 Jan 2026 7:07 PM IST
ఒకే పేరుతో ఇద్దరు రోగులు..మందుల చీటీ తారుమారు కావడంతో!!
ఒకే పేరుతో ఉన్న ఇద్దరు రోగుల మందుల చీటీ తారుమారు కావడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు
By Knakam Karthik Published on 21 Jan 2026 7:00 PM IST
ఏపీ మద్యం కేసు: నిందితులకు సుప్రీంకోర్టులో నిరాశ
ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది
By Knakam Karthik Published on 21 Jan 2026 6:47 PM IST
బంగ్లాదేశ్ రాకపోతే స్కాట్లాండ్..తేల్చి చెప్పిన ఐసీసీ
తమ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లను భారతదేశం నుండి తరలించాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను ఐసీసీ బోర్డు తిరస్కరించింది.
By Knakam Karthik Published on 21 Jan 2026 6:43 PM IST
దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు శుభవార్త..ఆ ప్రోత్సాహకాలు విడుదల
దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు రెండో విడత పారిశ్రామిక ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది
By Knakam Karthik Published on 21 Jan 2026 6:35 PM IST
మెటా వైస్ ప్రెసిడెంట్ కెల్విన్ మార్టిన్ తో మంత్రి లోకేష్ భేటీ..కీలక అంశాలపై విజ్ఞప్తి
మెటా వైస్ ప్రెసిడెంట్ & గ్లోబల్ పాలసీ హెడ్ కెల్విన్ మార్టిన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ లో భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 21 Jan 2026 6:31 PM IST
గుంపు మేస్త్రీ, గుంట నక్క కలిసే ఉన్నారు..కవిత సంచలన కామెంట్స్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 21 Jan 2026 6:23 PM IST
తెలంగాణలో ఒకేసారి 47 మంది మున్సిపల్ కమిషనర్లు ట్రాన్స్ఫర్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టింది
By Knakam Karthik Published on 21 Jan 2026 5:13 PM IST
Video: ప్రయాగ్రాజ్లో చెరువులో కూలిపోయిన IAF శిక్షణ విమానం..ఇద్దరు పైలట్లు సేఫ్
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఆర్మీకి చెందిన మైక్రోలైట్ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది
By Knakam Karthik Published on 21 Jan 2026 4:52 PM IST
ఏపీకి రాజధానిగా అమరావతికి చట్టబద్ధతకు రంగం సిద్ధం..పార్లమెంట్లో బిల్లు!
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
By Knakam Karthik Published on 21 Jan 2026 4:34 PM IST
పాదయాత్రపై జగన్ సంచలన ప్రకటన..ఏడాదిన్నర తర్వాత నుంచి యాక్షన్ ప్లాన్
మరోసారి పాదయాత్ర చేస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 21 Jan 2026 4:20 PM IST
తెలంగాణలో ఇంటి వద్దకే వచ్చి FIR నమోదు..ఈ నెల 27 నుంచి అమల్లోకి
తెలంగాణలో ఇకపై కొన్ని ప్రత్యేక నేరాల విషయంలో బాధితుల ఇంటి వద్దకే పోలీసులు వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు
By Knakam Karthik Published on 21 Jan 2026 3:57 PM IST











