తాజా వార్తలు
తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం కమిటీని నోటిఫై చేసిన కేంద్ర జలశక్తి శాఖ
తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి శాఖ కమిటీని నోటిఫై చేసింది.
By Knakam Karthik Published on 2 Jan 2026 4:28 PM IST
ప్రజల ముంగిటకే "మీ సేవలు"..వాట్సాప్ గవర్నెన్స్పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
వాట్సాప్ గవర్నెన్స్పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 2 Jan 2026 4:21 PM IST
రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం దర్శించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.
By Knakam Karthik Published on 2 Jan 2026 4:06 PM IST
తిరుమల లడ్డూ కల్తీ కేసు..వైవీ సుబ్బారెడ్డికి ఢిల్లీ హైకోర్టు షాక్
మాజీ టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డికి ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం నిరాకరించింది.
By Knakam Karthik Published on 2 Jan 2026 2:40 PM IST
MTV shutdown: మ్యూజిక్ లవర్స్కు బిగ్ షాక్..ఆ ఛానల్ షట్డౌన్
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా MTV తన కార్యక్రమాలను శాశ్వతంగా ముగించిందని సోషల్ మీడియా పేర్కొంది
By Knakam Karthik Published on 2 Jan 2026 2:00 PM IST
దారుణం.. పెళ్లికి నిరాకరించాడని.. ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ని కోసేసింది
ముంబైలో దారుణం జరిగింది. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని ఓ మహిళ తన ప్రియుడిపై దాడి, అతని ప్రైవేట్ భాగాలను కోసేసిన షాకింగ్ సంఘటన వెలుగులోకి...
By అంజి Published on 2 Jan 2026 1:30 PM IST
నిరూపిస్తే దేనికైనా సిద్ధం..దుర్గం చెరువు కబ్జా ఆరోపణలు ఖండించిన ఎమ్మెల్యే
దుర్గం చెరువు కబ్జా ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఖండించారు.
By Knakam Karthik Published on 2 Jan 2026 12:53 PM IST
నల్గొండ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు.. అందుకే మూసీ ప్రక్షాళన: సీఎం రేవంత్
మూసీ కాలుష్యంతో నల్గొండ జిల్లా నరకం అనుభవిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..
By అంజి Published on 2 Jan 2026 12:32 PM IST
విషాదం: ఆన్లైన్ గేమింగ్ యాప్లతో అప్పులు..యువకుడు సూసైడ్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆన్లైన్ గేమింగ్ మత్తు మరో ప్రాణాన్ని బలిగొంది
By Knakam Karthik Published on 2 Jan 2026 12:25 PM IST
మూసీపై కడుపులో విషం తగ్గించుకోండి..లేదా వికారాబాద్ అడవుల్లో వదలండి: సీఎం రేవంత్
మూసీ పరివాహకాన్ని సర్వమత సమ్మేళనంగా మారుస్తాం..అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు.
By Knakam Karthik Published on 2 Jan 2026 12:15 PM IST
కేసీఆర్ను రేవంత్ తిడుతుంటే కూతురిగా నా రక్తం మరిగిపోతుంది: కవిత
కేసీఆర్ను సీఎం రేవంత్ తిడుతుంటే తన రక్తం మరిగిపోతుంది..అని జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు
By Knakam Karthik Published on 2 Jan 2026 11:59 AM IST
ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు..ఒక్క నెలలోనే రూ.2,767 కోట్లు
అమరావతి: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
By Knakam Karthik Published on 2 Jan 2026 11:16 AM IST











