తాజా వార్తలు
దారుణం.. ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం.. ఆపై గొంతు నులిమి చంపి..
బీహార్లోని జెహానాబాద్ జిల్లాలో ఐదేళ్ల బాలుడిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపిన కేసులో...
By అంజి Published on 13 April 2026 7:39 AM IST
రేషన్ లబ్ధిదారులకు అలర్ట్.. ఈ నెల 30 వరకూ బియ్యం పంపిణీ
3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో రేషన్ షాపులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు తీసుకోకపోతే మళ్లీ 3 నెలల వరకు ఇవ్వరని ప్రజలు రేషన్ షాపుల వద్ద బారులు...
By అంజి Published on 13 April 2026 7:28 AM IST
Telangana: త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ఏటీఎంలు.. 130 రకాల పరీక్షలు!
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలను అందుబాటులోకి తెచ్చేందుకు వైద్యారోగ్య శాఖ సిద్ధమవుతోంది. కొన్ని నిమిషాల్లోనే 130 రకాల...
By అంజి Published on 13 April 2026 7:10 AM IST
పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు
పత్తి రైతులకు మద్దతు ధర విషయంలో భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో పత్తి ధరలు...
By అంజి Published on 13 April 2026 6:54 AM IST
ఇరాన్ ఓడరేవుల్లోకి వెళ్లే అన్ని దేశాల నౌకలపై అమెరికా దిగ్బంధనం
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఏప్రిల్ 13, సోమవారం ఉదయం 10 గంటల (ET) నుండి ఇరాన్ ఓడరేవులపై పూర్తిస్థాయి సముద్ర దిగ్బంధనాన్ని విధిస్తున్నట్లు...
By అంజి Published on 13 April 2026 6:33 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు
చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. ధన వ్యవహారాలలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
By జ్యోత్స్న Published on 13 April 2026 6:16 AM IST
పాడేరులో ఘోర ప్రమాదం..లోయలో పడ్డ బైక్..తల్లి, ఇద్దరు పిల్లలు మృతి!
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 12 April 2026 9:50 PM IST
ఏపీ ఐటీ చరిత్రలో చారిత్రక ఘట్టం..ఈ నెల 14న దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్లు ప్రారంభం!
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో మరో అద్భుత మైలురాయిని అధిగమించబోతోంది.
By Knakam Karthik Published on 12 April 2026 9:26 PM IST
హైదరాబాద్లో భారీ గోల్మాల్..ATMలలో వేయాల్సిన రూ.1.20 కోట్లతో ఉద్యోగుల పరార్!
హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో భారీ నగదు గోల్మాల్ వెలుగుచూసింది.
By Knakam Karthik Published on 12 April 2026 9:00 PM IST
శ్రీవారి భక్తులకు అలర్ట్..జూలై నెల దర్శన టికెట్ల కోటా విడుదల, పూర్తి షెడ్యూల్ ఇదే!
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సమాచారం అందించింది
By Knakam Karthik Published on 12 April 2026 8:30 PM IST
BRS టు TRS..పార్టీ పేరు మార్పుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మీడియా చిట్చాట్లో పార్టీ భవిష్యత్తుపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు...
By Knakam Karthik Published on 12 April 2026 8:00 PM IST
గోదావరి ఎక్స్ప్రెస్లో గంజాయి రవాణా..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఇద్దరు మహిళలు అరెస్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆదివారం భారీగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహిళలను రైల్వే పోలీసులు (GRP, RPF) అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 12 April 2026 7:30 PM IST











