తాజా వార్తలు
మానవత్వం చాటుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. వివరాళ్లోకెళితే.. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట - కోటప్పకొండ వెళ్లే మార్గంలో పోతవరం దగ్గర...
By Medi Samrat Published on 27 Feb 2026 9:20 PM IST
1500 రూపాయల కోసం గొడవ.. స్నేహితుడినే చంపేశాడు..!
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో కేవలం రూ. 1,500 కోసం ఓ వ్యక్తి తన స్నేహితుడినే అత్యంత దారుణంగా హత్య చేశాడు.
By Medi Samrat Published on 27 Feb 2026 8:30 PM IST
టీవీకే చీఫ్ విజయ్కు భారీ షాక్.. విడాకులు కావాలంటూ కోర్టుకు భార్య
తమిళ నటుడు, టీవీకే చీఫ్ విజయ్కు భారీ షాక్ తగిలింది. పాతికేళ్లకు పైగా వివాహం బంధం తర్వాత ఆయన భార్య సంగీత సోర్నలింగం విడాకుల కోసం పిటిషన్ దాఖలు...
By Medi Samrat Published on 27 Feb 2026 7:50 PM IST
మ్యాచ్ ముగిశాక.. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే చేసిన పనికి ప్రశంసల వర్షం..!
చెన్నై లోని చెపాక్ వేదికగా జింబాబ్వేతో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్లో భారత్ 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
By Medi Samrat Published on 27 Feb 2026 7:10 PM IST
కేటీఆర్కు కవిత కౌంటర్..!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు.
By Medi Samrat Published on 27 Feb 2026 6:30 PM IST
అమేజాన్ బజార్లో రూ.299 కంటే తక్కువ ధరలకే హోలీ ఉత్పత్తులు..!
అతి తక్కువ ధరలకు ప్రతి భారతీయుడు హోలీ పండగను సులభంగా సంబరం చేయడానికి అమేజాన్ బజార్ నాణ్యత మరియు సరసమైన ధరలు రెండిటినీ తెచ్చింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 27 Feb 2026 5:59 PM IST
నవ భారతీయ భోజన పళ్లెం.. ప్రోటీన్ దినోత్సవం మనకు ఎందుకు అంత కీలకం.?
అనేక ఏళ్ల ముందు వరకు భారతీయులు తమ భోజనంలో ప్రోటీన్ గురించి ప్రత్యేకంగా ఆలోచించేవారు కాదు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 27 Feb 2026 5:53 PM IST
ఇక పాకిస్థాన్ ప్రజలకు తినడానికి అది కూడా ఉండదేమో..!
ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న యుద్ధం, దేశీయంగా నెలకొన్న ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్ ఇప్పుడు మరో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
By Medi Samrat Published on 27 Feb 2026 5:50 PM IST
రింకూ సింగ్కు విరాట్ కోహ్లీ భావోద్వేగ సందేశం
టీమ్ ఇండియా యువ సంచలనం రింకూ సింగ్ తండ్రి ఖాన్చంద్ సింగ్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
By Medi Samrat Published on 27 Feb 2026 5:10 PM IST
లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సవాలు చేయనున్న సీబీఐ
అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను విడుదల చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనుంది.
By Knakam Karthik Published on 27 Feb 2026 4:30 PM IST
తిరుపతికి వెళ్తుండగా ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 27 Feb 2026 4:03 PM IST
పులిని చంపేస్తామంటున్న ఏజెన్సీ ప్రజలు..!
పాపికొండలు అభయారణ్యంలో వదిలిపెట్టిన 'ఎక్స్ప్లోరర్' అనే పెద్దపులి ఇప్పుడు రంపచోడవరం ఏజెన్సీ గ్రామాల వైపు వెళ్ళింది.
By Medi Samrat Published on 27 Feb 2026 3:50 PM IST











