తాజా వార్తలు
సచిన్ బలవంతంగా రిటైర్ అయ్యారా.? 'మాస్టర్ బ్లాస్టర్'ని ఆశ్చర్యపరిచిన BCCI ప్రకటన..!
సచిన్ టెండూల్కర్.. క్రికెట్ గురించి చర్చించినప్పుడల్లా ఈ భారత దిగ్గజం పేరు మొదట గుర్తుకు వస్తుంది.
By Medi Samrat Published on 12 March 2026 1:35 PM IST
ప్రభుత్వ ఇఫ్తార్ విందులు సరే..రంజాన్ తోఫా సంగతేంటి చంద్రబాబు?: షర్మిల
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
By Knakam Karthik Published on 12 March 2026 1:30 PM IST
ముంబైలోని మహారాష్ట్ర విధాన్ భవన్కు బాంబు బెదిరింపు
ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న మహారాష్ట్ర శాసనసభ (విధాన భవన్) సముదాయానికి బాంబు బెదిరింపు రావడంతో గురువారం ఉదయం తీవ్ర కలకలం రేగింది.
By Knakam Karthik Published on 12 March 2026 1:04 PM IST
మంత్రి దుర్గేష్కు సీఎం చంద్రబాబు ప్రశంసలు
వెలగపూడి సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో భాగంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పనితీరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
By Medi Samrat Published on 12 March 2026 1:01 PM IST
దారుణం..మద్యం మత్తులో భార్య, కోడలు, మనవరాలిని సుత్తితో కొట్టి చంపిన వృద్ధుడు
ఒడిశాలోని దేవ్గఢ్ జిల్లా గరియాపాలి గ్రామంలో చోటుచేసుకున్న దారుణమైన ట్రిపుల్ మర్డర్ ఘటన స్థానిక ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
By Knakam Karthik Published on 12 March 2026 12:56 PM IST
భార్య ఎక్సైజ్ సీఐ.. వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య
సికింద్రాబాద్లోని నేరేడ్మెట్లో ఎక్సైజ్ సీఐగా పనిచేస్తున్న భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
By Knakam Karthik Published on 12 March 2026 12:45 PM IST
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఎందుకు విడుదల చేయలేదో చెప్పిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు..!
ఐపీఎల్ 2026 షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 12 March 2026 12:45 PM IST
నిజామాబాద్లో కాంగ్రెస్ నేత దారుణ హత్య
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ ఇమ్మడి రవి దారుణ హత్యకు గురయ్యారు.
By Knakam Karthik Published on 12 March 2026 12:37 PM IST
తూర్పు గోదావరిలో కల్తీ పాల కలకలం..13కి చేరిన మరణాల సంఖ్య
తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాలు తాగిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి చేరడం తీవ్ర కలకలం రేపుతోంది
By Knakam Karthik Published on 12 March 2026 12:29 PM IST
Saving Tips : ఇలా అయితే రూ. 15000 జీతంలోనూ పొదుపు చేయొచ్చు.. పెట్టుబడులు పెట్టొచ్చు..!
నేటి పెరుగుతున్న ద్రవ్యోల్బణంలో ₹15,000 జీతం చిన్నదిగా అనిపించవచ్చు. కానీ మీరు దానిని తెలివిగా ఉపయోగిస్తే, అది మీ అన్ని ఖర్చులను భరించగలదు.
By Medi Samrat Published on 12 March 2026 12:25 PM IST
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలానికి చెందిన ఇద్దరు యువకులు మదనపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని...
By Knakam Karthik Published on 12 March 2026 11:46 AM IST
ఆన్లైన్ స్కామర్లపై మెటా పంజా..1.5 లక్షల ఖాతాలు క్లోజ్
అంతర్జాతీయ స్థాయిలో వ్యవస్థీకృత ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న నెట్వర్క్లపై మెటా సంస్థ భారీ అణిచివేత చర్యలు చేపట్టింది
By Knakam Karthik Published on 12 March 2026 10:40 AM IST











