తాజా వార్తలు
ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయిన గంభీర్..!
2026 T20 ప్రపంచ కప్లో భారత్తో జరిగే మ్యాచ్లను పాకిస్తాన్ బహిష్కరించడం గురించి వచ్చిన ప్రశ్నలను భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పట్టించుకోలేదు.
By Medi Samrat Published on 4 Feb 2026 9:10 PM IST
చంద్రబాబు, పవన్, లోకేష్ చేసిన తప్పులకు లెంపలేసుకోవాలి : వైఎస్ జగన్
మూడేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 4 Feb 2026 8:20 PM IST
పార్లమెంట్ ఆవరణలో 'ద్రోహి' వివాదం.. రాహుల్ గాంధీ అని కూడా చూడలేదు.!
పార్లమెంటు ఆవరణలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు మధ్య మాటల యుద్ధం నడిచింది.
By Medi Samrat Published on 4 Feb 2026 7:40 PM IST
‘రైతు భరోసా’ పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
గూడూరులో నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 4 Feb 2026 7:18 PM IST
బాబాయ్ కోసం.. రామ్ చరణ్ 'పెద్ది' వచ్చేది అప్పుడే..!
రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' విడుదల తేదీలో మార్పు జరిగింది.
By Medi Samrat Published on 4 Feb 2026 6:50 PM IST
మార్చిలోపు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయండి.. మంత్రి కీలక ఆదేశాలు
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్ ల్యాగ్ పోస్టులు ఈ ఏడాది మార్చిలోపు భర్తీ చేయాలని దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల...
By Medi Samrat Published on 4 Feb 2026 6:16 PM IST
పోలీసులను ఆశ్రయించిన నటి ఈషా రెబ్బ
నటి ఈషా రెబ్బ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
By Medi Samrat Published on 4 Feb 2026 5:23 PM IST
మణిపూర్లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ గెజిట్ విడుదల
మణిపూర్లో గత ఏడాది కాలంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం బుధవారం రోజు రద్దు చేసింది
By Knakam Karthik Published on 4 Feb 2026 5:20 PM IST
Flight Emergency Landing : ప్రాణాలతో బయటపడ్డ 236 మంది ప్రయాణికులు..!
ఖాట్మండు నుండి ఇస్తాంబుల్ వెళ్తున్న టర్కిష్ ఎయిర్లైన్స్ విమానం కుడి ఇంజిన్లో మంటలు చెలరేగడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
By Medi Samrat Published on 4 Feb 2026 4:51 PM IST
తెలంగాణలో విద్యుత్ కొత్త కనెక్షన్ల జారీలో సంచలన మార్పు
తెలంగాణలో విద్యుత్ కొత్త కనెక్షన్ల జారీలో గురువారం నుంచి భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి
By Knakam Karthik Published on 4 Feb 2026 4:47 PM IST
ఏపీ రైల్వే అభివృద్ధిపై టీడీపీ ఎంపీ కీలక ప్రతిపాదనలు
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంపై లోక్ సభలో బుధవారం ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానానికి ఎంపీ కేశినేని శివనాథ్ సంపూర్ణ మద్దతు తెలిపారు.
By Medi Samrat Published on 4 Feb 2026 4:39 PM IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. బీజేపీ తరపున ప్రచారం చేయనున్న పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 7, 8 తేదీల్లో జరగనున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం...
By Medi Samrat Published on 4 Feb 2026 3:45 PM IST











