తాజా వార్తలు
నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణ ఎందుకు చేయాలి?
హనుమ, శివాలయాలకు వెళ్లినప్పుడు నవ గ్రహాలకు ప్రదక్షిణ చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
By అంజి Published on 3 Jan 2026 7:01 AM IST
గృహ జ్యోతి పథకం.. 52.82 లక్షల కుటుంబాలకు లబ్ది.. విద్యుత్ సంస్థలకు రూ.3,593.17 కోట్లు చెల్లింపు
పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే గృహ జ్యోతి పథకానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వివరాలు...
By అంజి Published on 3 Jan 2026 6:41 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం
నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఆదరణ పెరుగుతుంది. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున...
By అంజి Published on 3 Jan 2026 6:27 AM IST
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!
సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు.
By అంజి Published on 2 Jan 2026 9:30 PM IST
మహిళలను లైంగికంగా చిత్రీకరిస్తున్న AI యాప్లు.. ప్రభుత్వానికి ఎంపీ ప్రియాంక చతుర్వేది లేఖ
ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్(X)లో AI యాప్లతో మహిళలను లైంగికంగా చిత్రీకరించే...
By అంజి Published on 2 Jan 2026 8:50 PM IST
'పార్టీ పెడతాం.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం'.. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు!
తెలంగాణలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావానికి సంకేతంగా, శాసన మండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో...
By అంజి Published on 2 Jan 2026 8:00 PM IST
భర్త ఆర్థిక ఆధిపత్యం క్రూరత్వం కాదు: సుప్రీంకోర్టు
భర్త ఆర్థిక ఆధిపత్యం క్రూరత్వం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విడిపోయిన భర్త పంపిన డబ్బు ఖర్చుల వివరాలను కోరే చర్యను..
By అంజి Published on 2 Jan 2026 7:10 PM IST
డయాబెటిస్ అదుపులో లేకపోతే అంతే..
ఇండియాలో రోజు రోజుకూ షుగర్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. రోజూ వారి జీవితంలో ఉన్న హడావుడి కారణంగా.. చాలా మంది షుగర్
By అంజి Published on 2 Jan 2026 6:20 PM IST
'సంక్రాంతి'కి టోల్ ఫ్రీ జర్నీకి అనుమతివ్వండి..గడ్కరీకి రాజ్యసభ సభ్యుడి లేఖ
‘టోల్ ఫ్రీ’ ప్రయాణానికి అనుమతివ్వాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరిన రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు కోరారు.
By Knakam Karthik Published on 2 Jan 2026 5:30 PM IST
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్..పగిలిన పైప్లైన్, ఈ ప్రాంతాల్లో తాగునీరు బంద్
నగర ప్రజలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ బోర్డు కీలక హెచ్చరిక జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Jan 2026 4:42 PM IST
తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం కమిటీని నోటిఫై చేసిన కేంద్ర జలశక్తి శాఖ
తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి శాఖ కమిటీని నోటిఫై చేసింది.
By Knakam Karthik Published on 2 Jan 2026 4:28 PM IST
ప్రజల ముంగిటకే "మీ సేవలు"..వాట్సాప్ గవర్నెన్స్పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
వాట్సాప్ గవర్నెన్స్పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 2 Jan 2026 4:21 PM IST











