తాజా వార్తలు
బుల్లెట్ ద్వారా కాదు, బ్యాలెట్తోనే మార్పు సాధ్యం..లొంగిపోయిన మావోయిస్టులతో సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 130 మంది మావోయిస్టులు భారీ ఆయుధాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోవడం ఒక కీలక పరిణామంగా మారింది.
By Knakam Karthik Published on 7 March 2026 6:00 PM IST
'ఓం బిర్లా లోక్సభ స్పీకర్గా ఉన్న తెలివైన పార్లమెంటు సభ్యుడు'.. ప్రధాని ప్రశంసలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండవ దశ సోమవారం మార్చి 9న ప్రారంభమవుతుంది.
By Medi Samrat Published on 7 March 2026 5:54 PM IST
నేపాల్కు ప్రధాని మోదీ అభినందన
ఎన్నికలు విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించినందుకు నేపాల్ ప్రజలను, ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హృదయపూర్వకంగా అభినందించారు.
By Medi Samrat Published on 7 March 2026 5:34 PM IST
భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ వేతనం
టెక్ ప్రపంచం నుండి పెద్ద వార్తలు వెలువడ్డాయి. ఇది టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది.
By Medi Samrat Published on 7 March 2026 5:25 PM IST
రేవంత్ రెడ్డి ఒక 'రైతు ద్రోహి',బూతులు ఆపి రైతుబంధు ఇవ్వు..హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'రైతు ద్రోహి'గా మారారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
By Knakam Karthik Published on 7 March 2026 5:24 PM IST
ఫైనల్ మ్యాచ్లో మేము ఫేవరెట్ కాదని అందరూ అనుకుంటున్నారు.. కానీ..
ఫైనల్కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో సాంట్నర్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్లో తన జట్టు ఫేవరెట్ కాకపోయినా, ట్రోఫీ గెలవడానికి భారత అభిమానుల హృదయాలను బద్దలు...
By Medi Samrat Published on 7 March 2026 5:00 PM IST
Siddipet: గజ్వేల్ తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు..రూ.4 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల తహశీల్దార్ కామతం శ్రవణ్ కుమార్పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పంజా విసిరింది.
By Knakam Karthik Published on 7 March 2026 4:50 PM IST
సంచలనం..తెలంగాణ సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగుబాటు
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా భారీ సంఖ్యలో మావోయిస్టులు ఆయుధాలతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోవడం పెను సంచలనంగా మారింది.
By Knakam Karthik Published on 7 March 2026 4:42 PM IST
గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పిన ఇరాన్ ప్రెసిడెంట్
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇరాన్ దళాలు పొరుగు దేశాలపై జరిపిన దాడులకు క్షమాపణలు చెప్పారు.
By Knakam Karthik Published on 7 March 2026 3:50 PM IST
మహిళల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వ్యవహరించాలి: సీఎం రేవంత్
హైదరాబాద్లో జరిగిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా భద్రత, సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 7 March 2026 3:35 PM IST
ప్రయాణికులకు అలర్ట్..దుబాయ్కు అన్ని ఫ్లైట్స్ రద్దు చేసిన ఎమిరేట్స్
ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎమిరేట్స్ ప్రయాణికులకు షాకిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 7 March 2026 3:11 PM IST
ఉన్న బిడ్డలకే దిక్కులేదు, ముగ్గురు పిల్లలను కనాలా?..చంద్రబాబుపై షర్మిల ఫైర్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన జనాభా విధానంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
By Knakam Karthik Published on 7 March 2026 2:51 PM IST











