తాజా వార్తలు
తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు అలర్ట్..ఈసారి కూడా OMR షీట్లతోనే పరీక్షలు
తెలంగాణ పదో తరగతి (SSC) వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గతంలో ఉన్న పరీక్షా విధానమే ఈసారి కూడా కొనసాగనుంది.
By Knakam Karthik Published on 12 March 2026 7:30 AM IST
రైతు భరోసా విడుదలపై మంత్రి వివేక్ కీలక ప్రకటన
తెలంగాణలో రైతు భరోసా నిధుల కోసం వేచి చూస్తున్న రాష్ట్ర రైతులకు మంత్రి వివేక్ తీపి కబురు అందించారు.
By Knakam Karthik Published on 12 March 2026 7:10 AM IST
హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రం..హోటళ్లు, వీధి వ్యాపారాలు మూసివేత
హైదరాబాద్లో ఎల్పీజీ సిలిండర్ల కొరత తీవ్రమవడంతో నగరంలోని స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు అస్తవ్యస్తమయ్యాయి
By Knakam Karthik Published on 12 March 2026 6:40 AM IST
జిల్లా కేంద్రాలకు రింగ్ రోడ్లు..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
సరకు రవాణాను సులభతరం చేసేందుకు యుద్ధప్రతిపాదికన రింగ్ రోడ్ల నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 12 March 2026 6:13 AM IST
నేడు ఈ రాశివారు ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు
జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు. ఉద్యోగస్తులు అదనపు పనిఒత్తిడి నుండి బయటపడతారు.
By Knakam Karthik Published on 12 March 2026 6:06 AM IST
1 లక్ష బుకింగ్స్ మైలురాయిని అధిగమించిన సరికొత్త హ్యుందాయ్ వెన్యూ
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) ఈ రోజు తన డైనమిక్ మరియు ట్రెండ్సెట్టింగ్ కాంపాక్ట్ ఎస్యూవీ (SUV) - సరికొత్త హ్యుందాయ్ వెన్యూ కోసం 1 లక్ష...
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 March 2026 10:11 PM IST
సేల్స్ఫోర్స్తో టాటా పవర్ భాగస్వామ్యం
భారతదేశంలోని అతిపెద్ద వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీలలో ఒకటైన 'టాటా పవర్', వేగంగా విస్తరిస్తున్న తన రూఫ్టాప్ సోలార్ (RTS), EV ఛార్జింగ్ మరియు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 March 2026 10:07 PM IST
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది..తొలి మ్యాచ్లోనే సన్రైజర్స్ vs ఆర్సీబీ హైవోల్టేజ్ వార్
టాటా ఐపీఎల్ 2026 సీజన్ తొలి దశ షెడ్యూల్ను బీసీసీఐ బుధవారం విడుదల చేసింది.
By Knakam Karthik Published on 11 March 2026 9:41 PM IST
Warangal: పెళ్లి విషయంలో ప్రియురాలితో ఫోన్లో గొడవ..యువకుడు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది
By Knakam Karthik Published on 11 March 2026 9:30 PM IST
ప్రతిపక్షాలకు చుక్కెదురు..స్పీకర్ తొలగింపు తీర్మానాన్ని తిరస్కరించిన లోక్సభ
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బుధవారం సభలో వీగిపోయింది.
By Knakam Karthik Published on 11 March 2026 9:12 PM IST
ఏపీలో క్రీడల అభివృద్ధికి భారీ ప్రణాళిక.. రూ.1,106 కోట్లతో 53 ప్రాజెక్టుల ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్లో క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) భారీ...
By Knakam Karthik Published on 11 March 2026 8:22 PM IST
తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ దాడులు..భారీగా కల్తీ పదార్థాల గుర్తింపు
హోలీ పండుగ సందర్భంగా ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా తెలంగాణ ఆహార భద్రతా విభాగం రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది.
By Knakam Karthik Published on 11 March 2026 8:09 PM IST











