తాజా వార్తలు
నకిలీ ఆధార్ కార్డులతో బాలికల ట్రాప్..వయస్సు పెంచి చూపే యాప్తో కుట్ర
గుజరాత్లోని అహ్మదాబాద్లో మైనర్ బాలికలను ట్రాప్ చేసి, నకిలీ ఆధార్ కార్డులతో హోటళ్లకు తరలించేందుకు ప్రయత్నించిన దారుణమైన కుట్రను పోలీసులు భగ్నం...
By Knakam Karthik Published on 22 March 2026 10:00 PM IST
లేడీ డాక్టర్ను కత్తెరతో 27 సార్లు పొడిచి చంపిన టీచర్కు యావజ్జీవ శిక్ష
డాక్టర్ వందనా దాస్ హత్య కేసులో దోషికి కొల్లాం అదనపు జిల్లా సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ శనివారం కీలక తీర్పు వెలువరించింది.
By Knakam Karthik Published on 22 March 2026 9:30 PM IST
ఏపీకి పిడుగుల ముప్పు..రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో రాబోయే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు సంభవించనున్నాయి
By Knakam Karthik Published on 22 March 2026 9:00 PM IST
గ్యాస్ కొరత నుంచి ఊరట..ఏపీలో రేపటి నుంచే కిరోసిన్ పంపిణీ
ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది.
By Knakam Karthik Published on 22 March 2026 8:29 PM IST
యాభై శాతానికి పైగా దేశాలు స్కూళ్లల్లో ఫోన్లను నిషేధించాయి..యునెస్కో సంచలన నివేదిక
పాఠశాలల్లో స్మార్ట్ఫోన్ల వాడకంపై ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
By Knakam Karthik Published on 22 March 2026 7:40 PM IST
తెలంగాణ వెదర్ అప్డేట్..5 జిల్లాలకు వర్ష సూచన, రేపటి నుండి పెరగనున్న ఎండలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారనుంది.
By Knakam Karthik Published on 22 March 2026 6:40 PM IST
రాజకీయ నిర్ణయంపై జీవన్ రెడ్డి సంచలన లేఖ..25న భవిష్యత్ కార్యాచరణ ప్రకటన
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు
By Knakam Karthik Published on 22 March 2026 6:00 PM IST
హైదరాబాద్లో విషాదం..అపార్ట్మెంట్ బాల్కనీ స్లాబ్ ఇద్దరు మృతి
హైదరాబాద్ పంజాగుట్టలో ఆదివారం ఒక అపార్ట్మెంట్ బాల్కనీ స్లాబ్ కూలిపోవడంతో ఇద్దరు ఎలక్ట్రీషియన్లు దుర్మరణం చెందారు.
By Knakam Karthik Published on 22 March 2026 5:40 PM IST
రైతుభరోసా నిధులు రిలీజ్ చేసిన సీఎం రేవంత్..రేపటి నుంచి ఖాతాల్లో జమ
సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు తీపి కబురు అందించారు.
By Knakam Karthik Published on 22 March 2026 5:25 PM IST
తిరుమల యాత్రలో విషాదం..చిత్తూరు వద్ద కారు-లారీ ఢీకొని కర్ణాటక దంపతుల మృతి
చిత్తూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది
By Knakam Karthik Published on 22 March 2026 4:50 PM IST
రాజమండ్రి కల్తీ పాల విషాదం..16కు చేరిన మరణాల సంఖ్య
రాజమండ్రి కల్తీ పాల ఘటనలో విషాదం కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 22 March 2026 4:32 PM IST
దేశంలో ఇంధన సరఫరాపై ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమీక్ష
దేశంలో పెట్రోలియం, విద్యుత్, మరియు ఎరువుల నిల్వలను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు
By Knakam Karthik Published on 22 March 2026 4:11 PM IST











