తాజా వార్తలు
28వ కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సుకు భారత్ ఆతిథ్యం
28వ కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సు (CSPOC)కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
By Knakam Karthik Published on 12 Jan 2026 5:30 PM IST
పోలవరం-నల్లమల సాగర్ వల్ల ఎవరికీ నష్టం ఉండదు : మంత్రి నిమ్మల
గోదావరి నదికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్ట్ వల్ల ఎవరికీ నష్టం లేదని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల...
By Medi Samrat Published on 12 Jan 2026 5:25 PM IST
వారిది 25 రోజుల ప్రేమే.. వివాహిత ఎంత పని చేసిందంటే..?
ఓ మహిళ తన భర్తను వదిలి ఇద్దరు పిల్లలతో సహా ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ప్రియుడిపై ఇచ్చిన ఫిర్యాదును సదరు మహిళ వెనక్కి తీసుకుంది.
By Medi Samrat Published on 12 Jan 2026 4:38 PM IST
జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు కమిటీ..సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Knakam Karthik Published on 12 Jan 2026 4:34 PM IST
గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఎంపికైంది మామూలోడు కాదు..!
గాయపడిన భారత జట్టు స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానాన్ని బీసీసీఐ భర్తీ చేసింది.
By Medi Samrat Published on 12 Jan 2026 4:02 PM IST
దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు: సీఎం రేవంత్
దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడేలా మా ప్రభుత్వం మానవీయ కోణంలో పని చేస్తుంది..అని సీఎం రేవంత్ అన్నారు
By Knakam Karthik Published on 12 Jan 2026 3:46 PM IST
'అమెరికాకు భారత్ కంటే ముఖ్యమైన దేశం మరొకటి లేదు'
భారత్లో అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్ తన పదవిని అధికారికంగా స్వీకరించారు. పదవిని చేపట్టిన తర్వాత సెర్గియో గోర్ మాట్లాడుతూ..
By Medi Samrat Published on 12 Jan 2026 3:40 PM IST
రేవంత్ ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైంది..కాంగ్రెస్పై హరీశ్రావు ఆగ్రహం
పోలవరం, నల్లమల్లసాగర్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హరీశ్ రావు స్పందించారు
By Knakam Karthik Published on 12 Jan 2026 3:23 PM IST
Srikakulam: తొక్కిసలాట జరిగిన ఆలయంలో భారీ చోరీ
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భారీ చోరీ జరిగింది.
By Knakam Karthik Published on 12 Jan 2026 2:53 PM IST
జనవరి 14న కొత్త కార్యాలయానికి ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి కార్యాలయం సేవా తీర్థానికి తరలింపునకు సన్నాహాలు చేస్తోంది.
By Knakam Karthik Published on 12 Jan 2026 2:40 PM IST
హైదరాబాద్లో చైనా మాంజాలపై స్పెషల్ డ్రైవ్.. రూ.43 లక్షల విలువైన బాబిన్లు స్వాధీనం
హైదరాబాద్ నగరవ్యాప్తంగా చైనీస్ మాంజాపై స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. గత నాలుగు రోజుల్లోనే...
By అంజి Published on 12 Jan 2026 1:49 PM IST
పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తాం: చంద్రబాబు
విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టాం..అని సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 12 Jan 2026 1:48 PM IST











