తాజా వార్తలు
జయశంకర్ వర్సిటీలో ప్రశ్నపత్రాల లీకేజ్..సీఐడీ విచారణకు ఆదేశం
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU)లో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం సంచలనంగా మారింది.
By Knakam Karthik Published on 21 Jan 2026 9:47 PM IST
కాంగ్రెస్ అంతర్గత మీటింగ్కు ఫిరాయింపు ఎమ్మెల్యే..జీవన్రెడ్డి సీరియస్
గాంధీభవన్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ హాజరుకావడంపై మాజీ ఎమ్మెల్సీ...
By Knakam Karthik Published on 21 Jan 2026 9:30 PM IST
రాష్ట్రంలో 50 కులాలను సంచార జాతులుగా గుర్తిస్తాం: తెలంగాణ బీసీ కమిషన్
తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ రాష్ట్రంలోని 50 కులాలను సంచార వర్గాలుగా గుర్తిస్తూ చేసిన సిఫార్సుల నివేదికను అధికారికంగా ఆమోదించింది.
By Knakam Karthik Published on 21 Jan 2026 8:24 PM IST
Video: హనుమకొండ జిల్లా సస్పెండెడ్ అదనపు కలెక్టర్ ఇంట్లో నోట్ల కట్టలు
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పనిచేసిన అర్రమాడ వెంకట్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
By Knakam Karthik Published on 21 Jan 2026 7:31 PM IST
జైలులో అస్వస్థతకు గురైన ఏపీ లిక్కర్ కేసు రిమాండ్ ఖైదీ
ఏపీ లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు
By Knakam Karthik Published on 21 Jan 2026 7:07 PM IST
ఒకే పేరుతో ఇద్దరు రోగులు..మందుల చీటీ తారుమారు కావడంతో!!
ఒకే పేరుతో ఉన్న ఇద్దరు రోగుల మందుల చీటీ తారుమారు కావడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు
By Knakam Karthik Published on 21 Jan 2026 7:00 PM IST
ఏపీ మద్యం కేసు: నిందితులకు సుప్రీంకోర్టులో నిరాశ
ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది
By Knakam Karthik Published on 21 Jan 2026 6:47 PM IST
బంగ్లాదేశ్ రాకపోతే స్కాట్లాండ్..తేల్చి చెప్పిన ఐసీసీ
తమ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లను భారతదేశం నుండి తరలించాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను ఐసీసీ బోర్డు తిరస్కరించింది.
By Knakam Karthik Published on 21 Jan 2026 6:43 PM IST
దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు శుభవార్త..ఆ ప్రోత్సాహకాలు విడుదల
దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు రెండో విడత పారిశ్రామిక ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది
By Knakam Karthik Published on 21 Jan 2026 6:35 PM IST
మెటా వైస్ ప్రెసిడెంట్ కెల్విన్ మార్టిన్ తో మంత్రి లోకేష్ భేటీ..కీలక అంశాలపై విజ్ఞప్తి
మెటా వైస్ ప్రెసిడెంట్ & గ్లోబల్ పాలసీ హెడ్ కెల్విన్ మార్టిన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ లో భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 21 Jan 2026 6:31 PM IST
గుంపు మేస్త్రీ, గుంట నక్క కలిసే ఉన్నారు..కవిత సంచలన కామెంట్స్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 21 Jan 2026 6:23 PM IST
తెలంగాణలో ఒకేసారి 47 మంది మున్సిపల్ కమిషనర్లు ట్రాన్స్ఫర్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టింది
By Knakam Karthik Published on 21 Jan 2026 5:13 PM IST











