తాజా వార్తలు
పాడేరులో ఘోర ప్రమాదం..లోయలో పడ్డ బైక్..తల్లి, ఇద్దరు పిల్లలు మృతి!
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 12 April 2026 9:50 PM IST
ఏపీ ఐటీ చరిత్రలో చారిత్రక ఘట్టం..ఈ నెల 14న దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్లు ప్రారంభం!
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో మరో అద్భుత మైలురాయిని అధిగమించబోతోంది.
By Knakam Karthik Published on 12 April 2026 9:26 PM IST
హైదరాబాద్లో భారీ గోల్మాల్..ATMలలో వేయాల్సిన రూ.1.20 కోట్లతో ఉద్యోగుల పరార్!
హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో భారీ నగదు గోల్మాల్ వెలుగుచూసింది.
By Knakam Karthik Published on 12 April 2026 9:00 PM IST
శ్రీవారి భక్తులకు అలర్ట్..జూలై నెల దర్శన టికెట్ల కోటా విడుదల, పూర్తి షెడ్యూల్ ఇదే!
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సమాచారం అందించింది
By Knakam Karthik Published on 12 April 2026 8:30 PM IST
BRS టు TRS..పార్టీ పేరు మార్పుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మీడియా చిట్చాట్లో పార్టీ భవిష్యత్తుపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు...
By Knakam Karthik Published on 12 April 2026 8:00 PM IST
గోదావరి ఎక్స్ప్రెస్లో గంజాయి రవాణా..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఇద్దరు మహిళలు అరెస్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆదివారం భారీగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహిళలను రైల్వే పోలీసులు (GRP, RPF) అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 12 April 2026 7:30 PM IST
Khammam: ఫెయిలవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..ఫలితాలు చూస్తే పాస్!
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వేళ ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 12 April 2026 6:54 PM IST
ఆమె పాట చిరస్థాయిగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది..ఆశా భోంస్లేకు ప్రధాని మోదీ నివాళి
లెజెండరీ గాయని ఆశా భోంస్లే (92) మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 12 April 2026 6:30 PM IST
రూ.10 లక్షలు డిమాండ్ చేశాడంటూ పంజాగుట్ట పీఎస్లో మంగ్లీ ఫిర్యాదు!
ప్రముఖ సింగర్ మంగ్లీ ఆదివారం హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు
By Knakam Karthik Published on 12 April 2026 6:00 PM IST
ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..25 వేల మంది ఫ్రెషర్ల నియామకానికి TCS గ్రీన్ సిగ్నల్!
దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (FY27) సంబంధించి తన నియామక లక్ష్యాలను ప్రకటించింది
By Knakam Karthik Published on 12 April 2026 5:30 PM IST
Jagityal: భార్యను కాపురానికి పంపడంలేదని అత్తకు కరెంట్ షాక్ ప్లాన్..అడ్డంగా బుక్కైన అల్లుడు!
జగిత్యాల జిల్లా జగదేవ్పేట గ్రామంలో అల్లుడి ఘాతుకం స్థానికంగా కలకలం రేపింది.
By Knakam Karthik Published on 12 April 2026 4:52 PM IST
అమరావతికి రూ.3,165 కోట్లు ఇచ్చాం: వరల్డ్ బ్యాంక్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఫేజ్-1 అభివృద్ధి పనుల కోసం ప్రపంచ బ్యాంక్ ఇప్పటివరకు 340 మిలియన్ డాలర్ల నిధులను విడుదల చేసింది
By Knakam Karthik Published on 12 April 2026 4:30 PM IST











