తాజా వార్తలు
నోయిడాలో కార్మికుల ఆందోళన హింసాత్మకం..!
నోయిడాలోని వివిధ రంగాలలో కార్మికులు చేపడుతున్న హింసాత్మక నిరసనలు ఇప్పుడు శాంతిభద్రతలకు సవాలుగా మారాయి.
By Medi Samrat Published on 13 April 2026 2:42 PM IST
అంగన్వాడీ ఫోన్ల కొనుగోలుపై పోస్టులు..కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు!
మంత్రి సీతక్క తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపారు.
By Knakam Karthik Published on 13 April 2026 2:40 PM IST
సిమెంట్ మిక్సర్ వాహనాన్ని ఢీ కొట్టిన వ్యాన్.. 11 మంది స్పాట్ డెడ్
మహారాష్ట్రలోని థానే జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 13 April 2026 2:24 PM IST
హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..స్పాట్లో 23 మంది! (video)
నాంపల్లి రెడ్ హిల్స్లోని ఒక భవనం మూడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి
By Knakam Karthik Published on 13 April 2026 2:19 PM IST
హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సోమవారం (ఏప్రిల్ 13, 2026) రాత్రి 7:30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్...
By అంజి Published on 13 April 2026 1:33 PM IST
Video : హోర్ముజ్లో వార్నింగ్ల మోత..!
ఇస్లామాబాద్ చర్చలు విఫలమైన నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ అమెరికాకు ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది.
By Medi Samrat Published on 13 April 2026 12:48 PM IST
వికారాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు స్పాట్ డెడ్
వికారాబాద్ జిల్లా తట్టెపల్లి గ్రామ శివారులో ఇవాళ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
By అంజి Published on 13 April 2026 12:47 PM IST
మహిళా రిజర్వేషన్లు కాదు.. అసలు సమస్య నియోజకవర్గాల పునర్విభజన : సోనియా గాంధీ
లోక్సభ సీట్ల పునర్విభజన విషయంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) ఛైర్పర్సన్ సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు...
By Medi Samrat Published on 13 April 2026 12:16 PM IST
Hyderabad: కోటిన్నర కట్నం.. నకిలీ ఐడీ కార్డు.. నిశ్చితార్థం తర్వాత దిమ్మతిరిగే ట్విస్ట్!
ఆహార సంస్థ (FCI)లో అధికారిని అని నమ్మించి ఒక మహిళను పెళ్లి పేరుతో ₹1.5 కోట్లకు పైగా మోసం చేసిన వ్యక్తిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 13 April 2026 12:00 PM IST
వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే.. 2027లో పాదయాత్ర చేస్తా: కేటీఆర్
మంచిర్యాల జిల్లా క్యాసంపల్లిలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, 2028 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని 2027లో...
By అంజి Published on 13 April 2026 11:18 AM IST
ట్రక్కును ఢీకొట్టిన పెళ్లి బృందం బస్సు.. ఆరుగురు దుర్మరణం.. మరో ఏడుగురికి సీరియస్
ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
By అంజి Published on 13 April 2026 10:11 AM IST
'నా కొడుకు అమాయకుడు'.. ఖాజీపేట హత్య కేసు నిందితుడి తల్లి
కడప జిల్లా ఖాజీపేటలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవుల వెంకటేష్ నిర్దోషి అని అతడి తల్లి అవుల సుజాత పేర్కొన్నారు.
By అంజి Published on 13 April 2026 9:28 AM IST











