తాజా వార్తలు
బెంగాల్లో SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మమతా బెనర్జీ
రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ భారత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
By Knakam Karthik Published on 1 Feb 2026 9:30 PM IST
షాకింగ్..68 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కట్..కారణమిదే!
ఆస్తుల వివరాలు వెల్లడిని విస్మరించినందుకు 68,000 మందికి పైగా ఉద్యోగుల జీతాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది.
By Knakam Karthik Published on 1 Feb 2026 8:55 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్వహించిన విచారణ ముగిసింది.
By Knakam Karthik Published on 1 Feb 2026 8:44 PM IST
చంద్రబాబు ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నా..బడ్జెట్లో ఏపీకి గుండుసున్నా: షర్మిల
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు
By Knakam Karthik Published on 1 Feb 2026 7:37 PM IST
జొకోవిచ్ను ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన అల్కరాజ్
నోవాక్ జొకోవిచ్పై ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను సాధించడం ద్వారా కార్లోస్ అల్కరాజ్ కెరీర్ గ్రాండ్స్లామ్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
By Knakam Karthik Published on 1 Feb 2026 6:57 PM IST
కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం.. 'సెకండరీ గ్లాకోమా'కు దారితీసే ప్రమాదం
భారతదేశం అంతటా స్టెరాయిడ్ల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతుండటం, తరచుగా వైద్యుల పర్యవేక్షణ లేకుండా వీటిని వాడుతుండటంపై వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం...
By న్యూస్మీటర్ తెలుగు Published on 1 Feb 2026 6:46 PM IST
కేంద్ర బడ్జెట్పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు..ఏమన్నారంటే?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్2026-27పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 1 Feb 2026 6:27 PM IST
టాలీవుడ్లో విషాదం..సీనియర్ నటుడు గుండెపోటుతో మృతి
టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 1 Feb 2026 4:22 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో సింగిల్గానే కేసీఆర్ విచారణ షురూ!
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు
By Knakam Karthik Published on 1 Feb 2026 4:13 PM IST
కేంద్ర బడ్జెట్పై ఏఐసీసీ చీఫ్ ఖర్గే విమర్శలు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర బడ్జెట్ 2026–27ను విమర్శించారు.
By Knakam Karthik Published on 1 Feb 2026 4:03 PM IST
2047 వికసిత్ భారత్ ఆశయాలకు ఈ బడ్జెట్ దోహదపడుతుంది: మోదీ
లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
By Knakam Karthik Published on 1 Feb 2026 2:54 PM IST
బలూచిస్తాన్లో ఆత్మాహుతి దాడులు..140 మందికి పైగా మృతి
పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి, తుపాకీ దాడుల తర్వాత ఉగ్రవాదులు, పౌరులు సహా 140 మందికి పైగా మరణించినట్లు అక్కడి సైన్యం ప్రకటించింది
By Knakam Karthik Published on 1 Feb 2026 2:43 PM IST











