తాజా వార్తలు
రేపటి నుంచే ఇందిరమ్మ చీరల పంపిణీ.. తొలి దశలో వారికి మాత్రమే..
కోటి మంది మహిళలకు కోటి చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 18 Nov 2025 9:07 PM IST
నేను వారిపై అరిచాను.. నా కోపం చెలరేగింది : ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పెద్ద ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 18 Nov 2025 8:54 PM IST
ప్రపంచవ్యాప్తంగా X, ChatGPT డౌన్.. కారణం ఇదే..!
ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ క్లౌడ్ఫ్లేర్ సర్వర్ డౌన్ అయినట్లు రిపోర్ట్లు ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X డౌన్ కావడం వినియోగదారులు...
By Medi Samrat Published on 18 Nov 2025 8:05 PM IST
భారత్ షేక్ హసీనాను బాంగ్లాదేశ్కు అప్పగిస్తుందా.?
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిందని మరణశిక్ష విధించారు.
By Medi Samrat Published on 18 Nov 2025 6:17 PM IST
ఏపీలోని ప్రభుత్వాసుపత్రుల్లో త్వరలో 13 క్రిటికల్ కేర్ బ్లాకులు
అత్యవసర వైద్య సేవల కోసం 24 ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా 'క్రిటికల్ కేర్ బ్లాకులు' రాబోతున్నాయి.
By Knakam Karthik Published on 18 Nov 2025 5:20 PM IST
వైస్ ప్రెసిడెంట్ CP రాధాకృష్ణన్ను కలిసిన జగదీప్ ధంఖర్
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్తో మంగళవారం మాజీ ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 18 Nov 2025 4:21 PM IST
ఏపీలో పత్తి రైతులకు గుడ్న్యూస్, రంగు మారిన పత్తి కొనుగోలుకు కేంద్రం సానుకూలం
రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్రం సానుకూలత తెలిపింది
By Knakam Karthik Published on 18 Nov 2025 4:20 PM IST
భారత్లో ఈ-పాస్పోర్ట్ ప్రారంభం..దరఖాస్తు విధానం ఇదే?
భారతదేశం తదుపరి తరం ఈ-పాస్పోర్ట్లను ప్రవేశపెట్టనుంది.
By Knakam Karthik Published on 18 Nov 2025 3:45 PM IST
దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి కనిపించకుండా పోతోంది : సుప్రీం ఆందోళన
దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి కనిపించకుండా పోతున్నట్లు వచ్చిన వార్తలపై సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది.
By Medi Samrat Published on 18 Nov 2025 3:30 PM IST
మా పోటీ ఆ దేశాలతో, కేంద్రం సహకరించాలి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహకరించాలి..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
By Knakam Karthik Published on 18 Nov 2025 3:01 PM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త..వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 18 Nov 2025 2:28 PM IST
బిహార్ ఎన్నికల్లో జీరో సీట్లు..ప్రశాంత్ కిశోర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడంపై ప్రశాంత్ కిషోర్ తొలిసారి స్పందించారు.
By Knakam Karthik Published on 18 Nov 2025 2:13 PM IST











