తాజా వార్తలు
నిరుద్యోగులకు శుభవార్త..విశాఖలో 7 ఐటీ సంస్థలకు నేడు శంకుస్థాపన
విశాఖపట్నంలో మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్ ల నిర్మాణాలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు భూమిపూజతో పాటు భూమిపూజ శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.
By Knakam Karthik Published on 12 Dec 2025 6:48 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి
By Knakam Karthik Published on 12 Dec 2025 6:34 AM IST
ఆ దేశాల్లో 'ధురంధర్' సినిమా బ్యాన్
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించినయాక్షన్ డ్రామా చిత్రం 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఉంది.
By Medi Samrat Published on 11 Dec 2025 9:20 PM IST
మెస్సీ ఈవెంట్కు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు : సీఎం రేవంత్
ప్రపంచ ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమని, దీనితో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం లేదని...
By Medi Samrat Published on 11 Dec 2025 8:42 PM IST
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు
మంత్రి కొండా సురేఖకు ప్రజాప్రతినిధులు కోర్టు ఊహించని షాకిచ్చింది.
By Medi Samrat Published on 11 Dec 2025 7:41 PM IST
100 రూపాయలకే T20 వరల్డ్ కప్ టికెట్లు.. సొంతం చేసుకోండిలా..!
2026లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
By Medi Samrat Published on 11 Dec 2025 7:29 PM IST
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు.
By Medi Samrat Published on 11 Dec 2025 7:11 PM IST
భర్తే కాలయముడు.. అందాల సుందరిని అంతం చేశాడు..!
మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టినా జోక్సిమోవిక్ (38) ను అతి దారుణంగా చంపేశారు. అయితే ఆమె భర్తే ఈ హత్య చేసినట్లుగా అధికారులు ధృవీకరించారు.
By Medi Samrat Published on 11 Dec 2025 6:59 PM IST
ఉమర్ ఖలీద్కు మధ్యంతర బెయిల్..
2020 ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్కు గురువారం ఢిల్లీ కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ లభించింది.
By Medi Samrat Published on 11 Dec 2025 6:30 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబి) మాజీ చీఫ్ ప్రభాకర్ రావును శుక్రవారం ఉదయం 11 గంటలకు పోలీసుల ఎదుట...
By Medi Samrat Published on 11 Dec 2025 5:33 PM IST
పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు
క్యాబినెట్ భేటీ ప్రారంభానికి ముందు ఏపీ మంత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిశారు
By Medi Samrat Published on 11 Dec 2025 5:02 PM IST
ట్రక్కు కాలువలో పడి 21 మంది కూలీలు మృతి
అరుణాచల్ ప్రదేశ్లో విచారకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. కూలీలతో వెళ్తున్న ట్రక్కు కాలువలో పడి 21 మంది మరణించారు.
By Medi Samrat Published on 11 Dec 2025 4:52 PM IST











