తాజా వార్తలు
మహాలక్ష్మీ ఉచిత బస్సు పథకానికి రెండేళ్లు.. ఫ్రీ జర్నీ చేసిన 251 కోట్ల మంది మహిళలు
మహా లక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమై రెండు ఏళ్ళు పూర్తి అయ్యింది.
By అంజి Published on 9 Dec 2025 9:47 AM IST
రాయచోటిలో విషాదం.. వీధి కుక్కలు వెంబడించడంతో బైకర్ మృతి
సోమవారం (డిసెంబర్ 08, 2025) తెల్లవారుజామున రాయచోటిలో వీధికుక్కలను వెంబడించడంతో, వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ఓ బైకర్ తన బైక్ను గోడను ఢీకొట్టాడు.
By అంజి Published on 9 Dec 2025 9:24 AM IST
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరో బాంబు బెదిరింపు మెయిల్
ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.
By అంజి Published on 9 Dec 2025 9:05 AM IST
పెళ్లి చేసుకుంటానని పదే పదే అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక
గుజరాత్లోని ఉత్రాన్లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి.. 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను గర్భవతిని చేశాడు. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో...
By అంజి Published on 9 Dec 2025 8:50 AM IST
Telangana Rising Global Summit-2025: గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు షెడ్యూల్, కార్యక్రమాలు ఇవిగో
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 అట్టహాసంగా జరుగుతోంది. రెండవ రోజులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన...
By అంజి Published on 9 Dec 2025 8:16 AM IST
సీఎం రేవంత్ కాన్వాయ్కి తృటిలో తప్పిన ప్రమాదం.. పేలిన కారు టైరు
హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్లోని జామర్ వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎగ్జిట్–17 వద్ద రింగ్ రోడ్పై వెళ్తున్న...
By అంజి Published on 9 Dec 2025 8:02 AM IST
Telangana: విషాదం.. వేడి సాంబారు పాత్రలో పడి చిన్నారి మృతి
పెద్దపల్లి జిల్లా మల్లాపూర్ గ్రామంలో ఆదివారం వేడి సాంబార్ పాత్రలో పడి తీవ్రంగా కాలిన గాయాలతో నాలుగేళ్ల బాలుడు సోమవారం...
By అంజి Published on 9 Dec 2025 7:57 AM IST
Telangana: తెలంగాణ 2026 సెలవుల క్యాలెండర్ విడుదల
హైదరాబాద్: 2026 సంవత్సరానికి తెలంగాణ సెలవుల క్యాలెండర్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
By అంజి Published on 9 Dec 2025 7:46 AM IST
రూ.10 నాణేమే కాదు.. అర్థరూపాయి కూడా చెల్లుబాటవుతుంది: RBI
నాణేలపై ప్రజలకు ఉన్న అపోహలు తొలగించేందుకు 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఆర్బీఐ) వాట్సాప్లో మెసేజ్లు పంపుతోంది.
By అంజి Published on 9 Dec 2025 7:16 AM IST
రేషన్దారులకు ఏపీ సర్కార్ శుభవార్త.. త్వరలో గోధుమ పిండి, సన్నబియ్యం పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్దారులకు మరో శుభవార్త చెప్పింది. త్వరలోనే పీడీఎస్ కింద సన్న బియ్యం అందించనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్...
By అంజి Published on 9 Dec 2025 7:00 AM IST
Telangana Rising Global Summit-2025: మొదటి రోజే రూ.2.43 లక్షల పెట్టుబడులకు ఒప్పందాలు
భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 తొలిరోజు విజయవంతమైంది.
By అంజి Published on 9 Dec 2025 6:47 AM IST
'మేము విమానయాన సంస్థను నడపలేము'.. ఇండిగో సంక్షోభంపై సుప్రీంకోర్టు విచారణ
దేశవ్యాప్తంగా భారీ అంతరాయాలను ఎదుర్కొన్న ఇండిగో విమానయాన సంస్థ వారం పాటు వేలాది విమానాలను రద్దు చేయడంతో, సంక్షోభంపై అత్యవసర విచారణ కోరుతూ దాఖలైన...
By అంజి Published on 9 Dec 2025 6:36 AM IST











