తాజా వార్తలు
బెడ్పై ముగ్గురితో భార్య శృంగారం.. తట్టుకోలేక గొంతు కోశాడు.. పెళ్లైన 4 నెలలకే..
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం జరిగింది. ఓ యువకుడు తన భార్యను గొంతు కోసి చంపాడు. భార్య ముగ్గురు పురుషులతో పడుకుని కనిపించడాన్ని అతడు...
By అంజి Published on 21 Jan 2026 12:53 PM IST
Hyderabad: ఆర్మీ వాహనం కింద నలిగి బాలుడు మృతి.. తల్లికి తీవ్రగాయాలు
సికింద్రాబాద్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలగిరి ఆర్మీ పాఠశాల సమీపంలో జరిగిన రహదారి ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు.
By అంజి Published on 21 Jan 2026 12:11 PM IST
హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కూడ బెట్టినట్లు వచ్చిన ఆరోపణల రావడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు...
By అంజి Published on 21 Jan 2026 11:39 AM IST
రైతన్నలూ.. దయచేసి ధైర్యం కోల్పోకండి.. వచ్చేది మన ప్రభుత్వమే: కేటీఆర్
తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు.
By అంజి Published on 21 Jan 2026 11:25 AM IST
Video: కాంగ్రెస్ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధ్య 'టెంకాయ' ఫైట్
గద్వాల జిల్లా వడ్డేపల్లిలో నాగర్కర్నూలు ఎంపీ మల్లు రవి, అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు మధ్య ప్రోటో కాల్ వివాదం తలెత్తింది.
By అంజి Published on 21 Jan 2026 11:09 AM IST
ఉదయనిధి సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. హిందూమతంపై దాడితో సమానం: హైకోర్టు
2023లో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ద్వేషపూరిత ప్రసంగాలకు సమానమని...
By అంజి Published on 21 Jan 2026 10:36 AM IST
హైదరాబాద్లో దారుణం.. భర్తను చంపిన భార్య.. మెడకు చున్నీ బిగించి..
హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. తనను వేధింపులకు గురి చేస్తున్నాడని భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసిందో భార్య.
By అంజి Published on 21 Jan 2026 9:52 AM IST
నాసాకు రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా (NASA) వ్యోమగామి సునీతా విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
By అంజి Published on 21 Jan 2026 9:09 AM IST
ప్రతి ఏటా జులైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో-అప్ సదస్సు!
ప్రతి ఏడాది జులై లో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.
By అంజి Published on 21 Jan 2026 8:56 AM IST
23 వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బుల జమ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులు కలగకుండా...
By అంజి Published on 21 Jan 2026 8:48 AM IST
భారత్ - యూరప్ 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్': ప్రపంచ ఆర్థిక శక్తి సమీకరణంలో భారీ మలుపు
డావోస్ వేదికగా సంచలన ప్రకటన వెలువడింది. డావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో యూరోపియన్...
By అంజి Published on 21 Jan 2026 8:24 AM IST
మేడారం నుంచి నిమిషానికి 4 బస్సులు: మంత్రి పొన్నం
మేడారం నుంచి భక్తులు ఇళ్లకు చేరేందుకు నిమిషానికి 4 బస్సులు ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
By అంజి Published on 21 Jan 2026 8:06 AM IST











