తాజా వార్తలు
డిజిటల్ మోసాల బాధితులకు RBI బంపర్ ఆఫర్..రూ.25 వేల వరకు నష్టపరిహారం
డిజిటల్ బ్యాంకింగ్ మోసాల బారిన పడే సామాన్యులకు ఊరటనిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కీలకమైన నష్టపరిహార ముసాయిదాను ప్రతిపాదించింది.
By Knakam Karthik Published on 7 March 2026 10:31 PM IST
జీవో 121 సస్పెండ్..ఇకపై సినిమా థియేటర్లలో పార్కింగ్ ఛార్జీలు ఉండవు
తెలంగాణలోని స్వతంత్ర సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 7 March 2026 10:10 PM IST
రూ.3,500 కోట్ల లిక్కర్ స్కామ్, నెలకు వంద కోట్ల ముడుపులు..లోకేష్ సంచలన ఆరోపణలు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 3,500 కోట్ల భారీ మద్యం కుంభకోణంపై ఐటీ మంత్రి నారా లోకేష్ శనివారం తీవ్ర విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 7 March 2026 7:30 PM IST
వాహనదారులకు ఊరట..పెట్రోల్, డీజిల్ ధరలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు శనివారం స్పష్టం చేశాయి
By Knakam Karthik Published on 7 March 2026 6:20 PM IST
బుల్లెట్ ద్వారా కాదు, బ్యాలెట్తోనే మార్పు సాధ్యం..లొంగిపోయిన మావోయిస్టులతో సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 130 మంది మావోయిస్టులు భారీ ఆయుధాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోవడం ఒక కీలక పరిణామంగా మారింది.
By Knakam Karthik Published on 7 March 2026 6:00 PM IST
'ఓం బిర్లా లోక్సభ స్పీకర్గా ఉన్న తెలివైన పార్లమెంటు సభ్యుడు'.. ప్రధాని ప్రశంసలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండవ దశ సోమవారం మార్చి 9న ప్రారంభమవుతుంది.
By Medi Samrat Published on 7 March 2026 5:54 PM IST
నేపాల్కు ప్రధాని మోదీ అభినందన
ఎన్నికలు విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించినందుకు నేపాల్ ప్రజలను, ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హృదయపూర్వకంగా అభినందించారు.
By Medi Samrat Published on 7 March 2026 5:34 PM IST
భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ వేతనం
టెక్ ప్రపంచం నుండి పెద్ద వార్తలు వెలువడ్డాయి. ఇది టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది.
By Medi Samrat Published on 7 March 2026 5:25 PM IST
రేవంత్ రెడ్డి ఒక 'రైతు ద్రోహి',బూతులు ఆపి రైతుబంధు ఇవ్వు..హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'రైతు ద్రోహి'గా మారారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
By Knakam Karthik Published on 7 March 2026 5:24 PM IST
ఫైనల్ మ్యాచ్లో మేము ఫేవరెట్ కాదని అందరూ అనుకుంటున్నారు.. కానీ..
ఫైనల్కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో సాంట్నర్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్లో తన జట్టు ఫేవరెట్ కాకపోయినా, ట్రోఫీ గెలవడానికి భారత అభిమానుల హృదయాలను బద్దలు...
By Medi Samrat Published on 7 March 2026 5:00 PM IST
Siddipet: గజ్వేల్ తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు..రూ.4 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల తహశీల్దార్ కామతం శ్రవణ్ కుమార్పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పంజా విసిరింది.
By Knakam Karthik Published on 7 March 2026 4:50 PM IST
సంచలనం..తెలంగాణ సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగుబాటు
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా భారీ సంఖ్యలో మావోయిస్టులు ఆయుధాలతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోవడం పెను సంచలనంగా మారింది.
By Knakam Karthik Published on 7 March 2026 4:42 PM IST











