తాజా వార్తలు - Page 2
యూఎస్ వీసా దరఖాస్తుదారులకు అలర్ట్.. నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్
H1B, H4 (డిపెండెంట్స్) వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం ఇవాళ్టి నుంచి తనిఖీ చేయనుంది.
By అంజి Published on 15 Dec 2025 7:01 AM IST
AndhraPradesh: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శుభవార్త.. రేపే నియామక పత్రాల పంపిణీ
6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు రంగం సిద్ధమైంది.
By అంజి Published on 15 Dec 2025 6:49 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో పురోగతి
వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆత్మీయుల ఆదరణ...
By అంజి Published on 15 Dec 2025 6:33 AM IST
మోదీ, అమిత్ షా ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారు: రాహుల్గాంధీ
దేశంలో ప్రస్తుతం సత్యం–అసత్యాల మధ్య తీవ్ర పోరాటం సాగుతోందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు
By Knakam Karthik Published on 14 Dec 2025 9:16 PM IST
12 మందిని కాల్చి చంపిన ఘటన..నిందితుడు 24 ఏళ్ల నవీద్ అక్రమ్గా గుర్తింపు
సిడ్నీలోని బోండి బీచ్లో జరిగిన ఘోరమైన సామూహిక కాల్పుల్లో పాల్గొన్న ముష్కరులలో ఒకరిని 24 ఏళ్ల నవీద్ అక్రమ్గా గుర్తించారు.
By Knakam Karthik Published on 14 Dec 2025 8:40 PM IST
భారత అణుశక్తి రంగంలో కీలక పరిణామం..ఏపీలో బార్క్ సెంటర్ ఏర్పాటు
భారత అణుశక్తి రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 14 Dec 2025 8:11 PM IST
ఉగ్రవాదాన్ని భారతదేశం ఏ మాత్రం సహించదు..సిడ్నీ బీచ్ దాడిని ఖండించిన ప్రధాని మోదీ
బోండి బీచ్లో జరిగిన "భయంకరమైన ఉగ్రవాద దాడి" ని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు .
By Knakam Karthik Published on 14 Dec 2025 7:29 PM IST
బీజేపీ 400 టార్గెట్ పెట్టుకుంటే ప్రజలు 240 ఇచ్చారు..అందుకే రిజర్వేషన్లు సేఫ్: సీఎం రేవంత్
దేశ రాజ్యాంగం, రిజర్వేషన్ల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 14 Dec 2025 7:00 PM IST
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు
రవీంద్రభారతిలో దివంగత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు వివాదంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు.
By Knakam Karthik Published on 14 Dec 2025 6:03 PM IST
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బిహార్ మంత్రి నియామకం
భారతీయ జనతా పార్టీ ఆదివారం కీలక నియామకం చేపట్టింది.
By Knakam Karthik Published on 14 Dec 2025 5:36 PM IST
Telangana: రేషన్కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ అలర్ట్
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది.
By Knakam Karthik Published on 14 Dec 2025 5:28 PM IST
దేశం కోసం వెనక్కి తగ్గను..140 కోట్ల ప్రజల రక్షణే నా లక్ష్యం: ఖర్గే
దేశ హితాన్ని దృష్టిలో ఉంచుకుని తాను ఎలాంటి ఒత్తిళ్లకు భయపడబోనని, పార్లమెంట్ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...
By Knakam Karthik Published on 14 Dec 2025 5:00 PM IST














