తాజా వార్తలు - Page 2
Madanapalle Crime: బాలికపై హత్యచారం.. చెరువులో నిందితుడి శవం లభ్యం
మదనపల్లెను వణికించిన చిన్నారి హత్య కేసులో ప్రధాన నిందితుడు కులవర్ధన్ (30) మరణించాడు.
By అంజి Published on 18 Feb 2026 10:37 AM IST
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్కు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటనలో ఉండగా బుధవారం (ఫిబ్రవరి 18, 2026) ఉదయం ఆయన కాన్వాయ్కు స్వల్ప ప్రమాదం జరిగింది.
By అంజి Published on 18 Feb 2026 9:53 AM IST
దారుణం.. గర్భిణిని కత్తెరతో పొడిచి చంపిన భర్త.. వివాహేతర సంబంధం అనుమానంతో..
హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ తన గర్భవతి అయిన భార్యను చంపేశాడు.
By అంజి Published on 18 Feb 2026 9:34 AM IST
హైదరాబాద్లో రాపిడో జోరు.. నెలకు రూ. లక్ష వరకు సంపాదిస్తున్న కెప్టెన్లు!
భాగ్యనగరంలో రాపిడో కేవలం ఒక ప్రయాణ సాధనంగానే కాకుండా, వేలాది మంది నిరుద్యోగులకు మరియు కార్మికులకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది.
By అంజి Published on 18 Feb 2026 9:13 AM IST
'చెత్త కనబడొద్దు'.. అధికారులకు సీఎం రేవంత్ హెచ్చరిక
తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతంలోని మూడు నగర పాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన...
By అంజి Published on 18 Feb 2026 8:29 AM IST
ఏపీ సంక్షేమ హాస్టళ్లలో 1433 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్
రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలతో పాటు సిబ్బంది కొరతను తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
By అంజి Published on 18 Feb 2026 7:55 AM IST
దారుణం.. రైలులో యువతిపై TTE అత్యాచారం
అహ్మదాబాద్ - గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్లో దారుణం జరిగింది. ఎన్సీసీ క్యాడెట్ పరీక్ష రాసి వెళ్తున్న యువతిపై టీటీఈ రాహుల్ అత్యాచారం చేశాడు.
By అంజి Published on 18 Feb 2026 7:38 AM IST
కోర్టు ధిక్కార కేసు.. మెదక్ జిల్లా కలెక్టర్కు 6 నెలల జైలు శిక్ష
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు తెలంగాణ హైకోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినందుకు ఆయనకు ఈ శిక్ష పడింది.
By అంజి Published on 18 Feb 2026 7:23 AM IST
తెలంగాణ రైతులకు శుభవార్త.. వ్యవసాయ రంగానికి పూర్తిగా సౌర విద్యుత్తు!
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 18 Feb 2026 7:15 AM IST
'కనీసం ముగ్గురిని కనండి'.. హిందూ జనాభాపై మోహన్ భాగవత్ హెచ్చరిక
దేశంలో హిందువుల జనాభా తగ్గుతోందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు.
By అంజి Published on 18 Feb 2026 7:07 AM IST
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ బాలీవుడ్ నటి మృతి
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా బాలీవుడ్, మరాఠీ చిత్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రవీణా దేశ్పాండే ఇకలేరు.
By అంజి Published on 18 Feb 2026 6:55 AM IST
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల' పథకం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త రూపు సంతరించుకోనుంది.
By అంజి Published on 18 Feb 2026 6:47 AM IST














