తాజా వార్తలు - Page 2
తిరుపతిలో దారుణం..పాలిటెక్నిక్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటోడ్రైవర్ అత్యాచారం
తిరుపతి నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాలిటెక్నిక్ చదువుతున్న ఓ మైనర్ విద్యార్థినిపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు
By Knakam Karthik Published on 9 Dec 2025 4:03 PM IST
ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు..గ్లోబల్ సమ్మిట్లో కొత్త పాలసీ ప్రకటించిన మంత్రి
పేదలకు సొంత ఇంటిపై గ్లోబల్ సమ్మిట్లో కొత్త పాలసీని మంత్రి పొంగులేటి ప్రకటించారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 3:50 PM IST
11 ఏళ్ల దాంపత్య జీవితం..ఉల్లిపాయ, వెల్లుల్లి కారణంగా విడాకులు
ఉల్లిపాయలు, వెల్లుల్లి వివాదం కారణంగా 11 ఏళ్ల వైవాహిక జీవితం విచ్ఛిన్నమైన తర్వాత అహ్మదాబాద్లో విడాకుల కేసు ప్రజల దృష్టిని ఆకర్షించింది
By Knakam Karthik Published on 9 Dec 2025 2:20 PM IST
'ట్రంప్ పేరే ఎందుకు.. ఆ రోడ్డుకు అమరవీరుడి పేరు పెట్టలేరా?': తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాజా సింగ్
హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను డిసెంబర్ 8 సోమవారం గోషామహల్...
By అంజి Published on 9 Dec 2025 1:49 PM IST
అటల్ సందేశ్ యాత్రను సక్సెస్ చేయండి..ఎన్డీయే నేతలకు సీఎం చంద్రబాబు పిలుపు
అటల్ సందేశ్- మోదీ సుపరిపాలన' యాత్రలో పాల్గొనాలని నేతలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 1:12 PM IST
ఆడ పిల్లలు హైట్ పెరగాలంటే ఇలా చేయండి
ఆడ పిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత రెండేళ్ల వరకు మాత్రమే హైట్ పెరుగుతారు. కానీ ప్రస్తుతం చిన్న వయసులోనే రజస్వల కావడం వల్ల ఎత్తు పెరగడం కష్టమైపోతోంది.
By అంజి Published on 9 Dec 2025 12:53 PM IST
ఇండిగో సంక్షోభంపై లోక్సభలో కేంద్ర విమానయాన మంత్రి ప్రకటన
ఇండిగో సంక్షోభంపై లోక్సభలో కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 9 Dec 2025 12:36 PM IST
ఇండిగో సంక్షోభంతో సివిల్ ఏవియేషన్ శాఖ కీలక నిర్ణయం
దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో ఏర్పడుతున్న పెద్ద ఎత్తున అంతరాయాలను దృష్టిలో పెట్టుకుని పౌర విమానయాన మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 9 Dec 2025 12:32 PM IST
డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్లకు TPCC చీఫ్ కీలక మార్గదర్శకాలు
డీసీసీ అధ్యక్షులు, ఫ్రంటల్ మరియు అనుబంధ సంఘాల చైర్మన్లతో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 12:04 PM IST
దారుణం.. మగ పిల్లాడి కోసం.. భార్యకు శిరోముండనం
టెక్నాలజీ ఎంత పెరిగినా కొందరిలో మూఢనమ్మకాలు పోవట్లేదు. కర్ణాటక విజయపుర జిల్లాలో భార్య, ముగ్గురు ఆడ పిల్లలకు...
By అంజి Published on 9 Dec 2025 11:55 AM IST
ఇండిగో సంక్షోభంపై స్పందించిన ప్రధాని మోదీ..ఏమన్నారంటే?
ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు.
By Knakam Karthik Published on 9 Dec 2025 11:50 AM IST
వివిధ జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్గా ఆవిష్కరించిన సీఎం
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల కలెక్టరేట్ల ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాలను హైదరాబాద్ లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి...
By Knakam Karthik Published on 9 Dec 2025 11:39 AM IST














