తాజా వార్తలు - Page 2
పల్నాడు ఎక్స్ప్రెస్ను ఢీకొట్టిన ఎద్దు..నిలిచిపోయిన వందే భారత్, జన్మభూమి రైళ్లు!
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పమ్మగూడెం సమీపంలో గురువారం ఉదయం రైలు ప్రమాదం సంభవించడంతో సికింద్రాబాద్-గుంటూరు మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర...
By Knakam Karthik Published on 9 April 2026 11:40 AM IST
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రూ.18 కోట్ల విలువైన 30 రోలెక్స్ వాచ్లు స్వాధీనం!
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ విలువైన లగ్జరీ వాచ్ల స్మగ్లింగ్ గుట్టు రట్టు చేశారు.
By Knakam Karthik Published on 9 April 2026 11:23 AM IST
విషాదం..గొంతులో మాంసం ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి!
మహబూబాబాద్ జిల్లాలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది.
By Knakam Karthik Published on 9 April 2026 11:00 AM IST
ఏపీ విద్యార్థులకు గుడ్న్యూస్..ఫ్రీగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్..ఈ తేదీల్లోనే స్పెషల్ క్యాంపులు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 9 April 2026 10:42 AM IST
తెలంగాణలో విద్యార్థులకు గుడ్ న్యూస్..సర్కారీ స్కూల్లో బ్రేక్ఫాస్ట్తో పాటు పాలు పంపిణీ!
తెలంగాణలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు అల్పాహారంతో పాటు పాలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు...
By Knakam Karthik Published on 9 April 2026 9:40 AM IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీకి బిగ్ రిలీఫ్
ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో పెద్ద ఉపశమనం లభించింది.
By Knakam Karthik Published on 9 April 2026 9:00 AM IST
అసోం సీఎం భార్యపై వ్యాఖ్యల కేసు..తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన పవన్ ఖేరా
తెలంగాణ హైకోర్టును కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆశ్రయించారు
By Knakam Karthik Published on 9 April 2026 8:41 AM IST
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం..కెమికల్ గోడౌన్లో మంటలు, భయాందోళనలు స్థానికులు (video)
హైదరాబాద్లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 9 April 2026 8:15 AM IST
మహిళా రిజర్వేషన్లు 2029 నుంచే అమలుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని (నారీ శక్తి వందన్ అధినియం) 2029 పార్లమెంటు ఎన్నికల నుంచే అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లులను ఆమోదించింది.
By Knakam Karthik Published on 9 April 2026 7:50 AM IST
తెలంగాణలో విమానాశ్రయాల జోరు..ఆదిలాబాద్, మామునూర్పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
By Knakam Karthik Published on 9 April 2026 7:20 AM IST
లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు..254 మంది మృతి
లెబనాన్పై ఇజ్రాయెల్ బుధవారం జరిపిన భీకర దాడులు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి
By Knakam Karthik Published on 9 April 2026 6:48 AM IST
విద్యార్థులకు అలర్ట్..ఏపీ పాలిసెట్ దరఖాస్తుకు మరికొన్ని గంటలే గడువు!
పాలిసెట్ (POLYCET-2026) దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది.
By Knakam Karthik Published on 9 April 2026 6:26 AM IST














