తాజా వార్తలు - Page 2
వేరు వేరు హత్య కేసుల్లో నిందితులు.. జైలులో ప్రేమించుకున్నారు.. పెళ్లికి ఒకే చెప్పిన కోర్టు
దేశాన్ని కుదిపేసిన రెండు వేర్వేరు హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషులు రాజస్థాన్ జైలులో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డారు.
By అంజి Published on 23 Jan 2026 4:01 PM IST
మేడారం జాతర.. 28 'జన్సాధరణ్' రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
మేడారం సమ్మక్క - సారక్క జాతర -2026కు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 23 Jan 2026 3:43 PM IST
Tirumala: కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ తుది చార్జ్షీట్
సంచలనం సృష్టించిన తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐయ సిట్ తుది చార్జ్షీట్ దాఖలు చేసింది.
By Knakam Karthik Published on 23 Jan 2026 3:11 PM IST
Hyderabad: నకిలీ స్టాక్ ట్రేడింగ్ స్కామ్.. రూ.2.14 కోట్లు మోసపోయిన టెక్కీ
సైబర్ మోసగాళ్ళు 44 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ను మోసం చేసి రూ.2.14 కోట్లు కాజేశారు. ఓ మహిళ ప్రొఫైల్ ఫోటోను ఉపయోగించి...
By అంజి Published on 23 Jan 2026 2:51 PM IST
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్కు షాక్..బైక్ టాక్సీలపై నిషేధం ఎత్తివేసిన హైకోర్టు
కర్ణాటక హైకోర్టు శుక్రవారం రాష్ట్రంలో బైక్ టాక్సీ సేవలపై నిషేధాన్ని ఎత్తివేసింది
By Knakam Karthik Published on 23 Jan 2026 2:40 PM IST
11 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గులాబీలు అమ్ముకుంటుండగా కిడ్నాప్ చేసి..
సెంట్రల్ ఢిల్లీలోని ప్రసాద్ నగర్ ప్రాంతంలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గులాబీలు అమ్ముకునే 11 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి..
By అంజి Published on 23 Jan 2026 2:30 PM IST
ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన పవన్కల్యాణ్ కుమారుడు..ఎందుకుంటే?
పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
By Knakam Karthik Published on 23 Jan 2026 1:45 PM IST
రిటైర్ అయినా వదిలిపెట్టం..అధికారులు, పోలీసులకు హరీశ్రావు వార్నింగ్
చట్టాన్ని అతిక్రమించి పని చేసే అధికారులు, పోలీసులకు మాజీ మంత్రి హరీశ్రావు వార్నింగ్ ఇచ్చారు
By Knakam Karthik Published on 23 Jan 2026 1:20 PM IST
అర్జున్ ఆన్ డ్యూటీ..విశాఖ రైల్వేస్టేషన్లో 'రోబో కాప్' సేవలు
రైల్వేశాఖలో తొలిసారిగా విశాఖపట్టణం రైల్వే స్టేషన్లో'రోబో కాప్'ను సేవల్లోకి తీసుకొచ్చారు.
By Knakam Karthik Published on 23 Jan 2026 12:40 PM IST
తెలంగాణలో మహాలక్ష్మీ స్కీమ్లో మరో కీలక మార్పు..స్మార్ట్కార్డు పంపిణీకి రంగం సిద్ధం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో త్వరలో కీలక మార్పులు రానున్నాయి
By Knakam Karthik Published on 23 Jan 2026 12:16 PM IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ఈడీ ఎదుట హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి శుక్రవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 23 Jan 2026 11:31 AM IST
నాకు హీరోయిన్లతో సంబంధాలు అంటగట్టారు: కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసును రాజకీయ ప్రేరేపితమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోసిపుచ్చారు.
By Knakam Karthik Published on 23 Jan 2026 11:15 AM IST














