తాజా వార్తలు - Page 2
ఇరాన్ యుద్ధం పేరుతో భారీ స్కామ్..కశ్మీర్లో రూ.16 కోట్లు హాంఫట్!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో ఒక భారీ 'ఛారిటీ స్కామ్' వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 26 March 2026 1:30 PM IST
కారులో శవమై కనిపించిన మెడికో విద్యార్థిని.. కాలేజీ యాజమాన్యం షాకింగ్ స్టేట్మెంట్..!
డెహ్రాడూన్లోని ఒక ప్రముఖ మెడికల్ కాలేజీలో చదువుతున్న 26 ఏళ్ల విద్యార్థిని మృతదేహం కారులో అనుమానాస్పద స్థితిలో లభ్యమవ్వడం స్థానికంగా కలకలం రేపింది.
By Knakam Karthik Published on 26 March 2026 12:39 PM IST
ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక ప్రాంతాల్లోని ఆస్తి పన్ను బకాయిదారులకు భారీ ఊరటనిస్తూ, గత ఎనిమిదేళ్లుగా పేరుకుపోయిన వడ్డీపై 50 శాతం రాయితీని...
By Knakam Karthik Published on 26 March 2026 12:00 PM IST
ఇస్రో సందర్శనకు ఎంపికైన 59 మంది తెలంగాణ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 59 మంది విద్యార్థులు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించే అరుదైన అవకాశం దక్కించుకున్నారు
By Knakam Karthik Published on 26 March 2026 11:20 AM IST
నీరవ్ మోడీకి లండన్ కోర్టులో చుక్కెదురు..!
వేల కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి లండన్ కోర్టులో భారీ...
By Knakam Karthik Published on 26 March 2026 10:40 AM IST
ట్రాన్స్జెండర్ల హక్కుల సవరణ బిల్లుకు పార్లమెంట్ పచ్చజెండా
ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణకు సంబంధించి 2019 నాటి చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లుకు పార్లమెంట్ బుధవారం...
By Knakam Karthik Published on 26 March 2026 10:10 AM IST
మార్కాపురం మారణహోమం..14కి చేరిన మృతుల సంఖ్య
ప్రకాశం జిల్లా రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున అత్యంత భీకరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 26 March 2026 9:37 AM IST
ఇరాన్ బిగ్ డెసిషన్..హోర్ముజ్ జలసంధి గుండా భారత నౌకలకు అనుమతి
వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 26 March 2026 9:20 AM IST
Video : నదిలో పడ్డ బస్సు .. 23 మంది మృతి
బంగ్లాదేశ్లోని రాజ్బారి జిల్లాలో పద్మా నదిలో ప్రయాణికుల బస్సు పడిపోయిన ఘటనలో కనీసం 23 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గల్లంతయ్యారు
By Knakam Karthik Published on 26 March 2026 9:00 AM IST
కరెంట్ ఛార్జీలపై ఏపీ సర్కార్ గుడ్న్యూస్..2026-27లో ఛార్జీల పెంపు లేదు
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ నియంత్రణ కమిషన్ (APERC) తీపి కబురు అందించాయి
By Knakam Karthik Published on 26 March 2026 8:20 AM IST
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక మార్పు..మంచిరేవుల నుంచి సీఎం శంకుస్థాపన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక మార్పు చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 26 March 2026 8:00 AM IST
ఏపీలో ఘోర విషాదం..ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ ఢీ..10 మంది సజీవదహనం (video)
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 26 March 2026 7:19 AM IST














