తాజా వార్తలు - Page 2
మధ్యాహ్న భోజన పథకంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన గరికపాటి!
మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ తెలుగు పండితుడు గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా...
By అంజి Published on 22 March 2026 6:55 AM IST
తెలంగాణ అన్నదాతలకు శుభవార్త.. నేడు రైతు భరోసా నిధుల విడుదల
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రైతు భరోసా పథకం మొదటి విడుత నిధులను విడుదల...
By అంజి Published on 22 March 2026 6:36 AM IST
వార ఫలాలు: తేది 22-03-26 నుంచి 28-03-26 వరకు
చేపట్టిన కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. కీలక సమయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన...
By జ్యోత్స్న Published on 22 March 2026 6:26 AM IST
భారత్-భూటాన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం..పోస్టల్ నెట్వర్క్ ద్వారా యూపీఐ సేవలు
డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది.
By Knakam Karthik Published on 21 March 2026 9:20 PM IST
ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతపై బీఆర్ఎస్ పోరాటం..అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లుకు కేటీఆర్ సిద్ధం!
'ఆరు గ్యారెంటీలను' కేవలం వాగ్దానాలకే పరిమితం చేయకుండా, వాటికి చట్టబద్ధమైన హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది.
By Knakam Karthik Published on 21 March 2026 8:30 PM IST
జరిమానాల్లో దక్షిణ మధ్య రైల్వే రికార్డ్..రూ.223 కోట్లు వసూలు, ఖజానా ఫుల్
దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టికెట్ తనిఖీల ద్వారా సరికొత్త రికార్డును సృష్టించింది
By Knakam Karthik Published on 21 March 2026 7:54 PM IST
తెలంగాణ అమ్మాయిలను రూ.5 లక్షలకు బేరం..బట్టబయలైన అక్రమ పెళ్లిళ్ల రాకెట్
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజన మహిళల అదృశ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By Knakam Karthik Published on 21 March 2026 7:30 PM IST
హైదరాబాద్లో కుళ్లిన గుడ్లు, వాడిన నూనెతో సమోసాల తయారీ..టాస్క్ఫోర్స్ దాడుల్లో బట్టబయలు
మీరు తినే సమోసాలు శుభ్రంగానే ఉన్నాయా? అయితే జియాగూడలో బయటపడ్డ ఈ దారుణం చదివితే షాక్ అవ్వాల్సిందే
By Knakam Karthik Published on 21 March 2026 6:26 PM IST
తెలంగాణ వాహనదారులకు భారీ గుడ్న్యూస్..రెండో వాహనంపై అదనపు టాక్స్ రద్దు
తెలంగాణ వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనం కలిగించింది.
By Knakam Karthik Published on 21 March 2026 5:47 PM IST
Rangareddy: విద్యుత్ తీగలకు తగిలిన క్రాకర్స్ లారీ..తప్పిన ప్రాణనష్టం (video)
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ పరిధిలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 21 March 2026 5:18 PM IST
ఏపీలో గ్యాస్ కొరత లేదు..మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
ఏపీలో ఎల్పీజీ (LPG) గ్యాస్ బుకింగ్లు ఒక్కసారిగా పెరగడంపై వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళనలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నివృత్తి...
By Knakam Karthik Published on 21 March 2026 5:04 PM IST
చివరి వరకు పోరాడుతా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా..ఓటర్ల జాబితాపై బీజేపీకి మమత సవాల్!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది
By Knakam Karthik Published on 21 March 2026 3:40 PM IST














