తాజా వార్తలు - Page 2
ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ.. మ్యాచ్ జరుగుతుందా..?
గురువారం ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే వాతావరణం దృష్ట్యా మ్యాచ్ పూర్తవుతుందా లేదా అనే...
By Medi Samrat Published on 9 April 2026 3:58 PM IST
అంబటి రాంబాబుపై కేసు నమోదు
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
By Medi Samrat Published on 9 April 2026 3:30 PM IST
Video : దుఃఖంలో ఉన్న డేవిడ్ మిల్లర్కు ధైర్యం చెప్పిన అక్సర్..!
గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 1 పరుగుతో ఓటమి పాలైన తర్వాత అందరూ డేవిడ్ మిల్లర్పై విమర్శలు చేస్తున్నారు
By Medi Samrat Published on 9 April 2026 2:51 PM IST
తెలంగాణలో నిప్పుల కొలిమి, 3 రోజుల్లో భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు..IMD వార్నింగ్!
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు ఎండలు తీవ్రం కానున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
By Knakam Karthik Published on 9 April 2026 1:57 PM IST
బెంగళూరులో ఘోరం..ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడిన పాప (video)
బెంగళూరులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 9 April 2026 1:30 PM IST
నెలలో 3 రోజులే అస్పృశ్యురాలిగా చూడటం సరికాదు..సుప్రీం మహిళా జడ్జి కీలక వ్యాఖ్యలు
నెలలో మూడు రోజుల పాటు ఒక మహిళను 'అస్పృశ్యురాలు'గా పరిగణించి, నాలుగో రోజు నుంచి ఆ భావనను విడనాడటం సరికాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి....
By Knakam Karthik Published on 9 April 2026 1:00 PM IST
తెలంగాణలో మే 11 నుంచే డిజిటల్ జనాభా గణన..కుల వివరాల సేకరణపై కీలక ప్రకటన!
తెలంగాణలో 2027 జనాభా గణన ప్రక్రియను పూర్తి డిజిటల్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర జనాభా గణన కార్యకలాపాల డైరెక్టర్ భారతి హోళికేరి తెలిపారు.
By Knakam Karthik Published on 9 April 2026 12:30 PM IST
DGP వార్నింగ్ ఇచ్చినా ఆగని లంచాలు, ACB వలలో ఖాకీలు..SI ఇంట్లో రూ.33లక్షలు సీజ్!
తెలంగాణ పోలీస్ శాఖలో హోమ్ గార్డు నుండి ఐపీఎస్ అధికారుల వరకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధి, జవాబుదారీతనంతో పనిచేయాలని డీజీపీ బి. శివధర్ రెడ్డి ఆదేశించారు
By Knakam Karthik Published on 9 April 2026 11:53 AM IST
పల్నాడు ఎక్స్ప్రెస్ను ఢీకొట్టిన ఎద్దు..నిలిచిపోయిన వందే భారత్, జన్మభూమి రైళ్లు!
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పమ్మగూడెం సమీపంలో గురువారం ఉదయం రైలు ప్రమాదం సంభవించడంతో సికింద్రాబాద్-గుంటూరు మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర...
By Knakam Karthik Published on 9 April 2026 11:40 AM IST
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రూ.18 కోట్ల విలువైన 30 రోలెక్స్ వాచ్లు స్వాధీనం!
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ విలువైన లగ్జరీ వాచ్ల స్మగ్లింగ్ గుట్టు రట్టు చేశారు.
By Knakam Karthik Published on 9 April 2026 11:23 AM IST
విషాదం..గొంతులో మాంసం ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి!
మహబూబాబాద్ జిల్లాలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది.
By Knakam Karthik Published on 9 April 2026 11:00 AM IST
ఏపీ విద్యార్థులకు గుడ్న్యూస్..ఫ్రీగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్..ఈ తేదీల్లోనే స్పెషల్ క్యాంపులు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 9 April 2026 10:42 AM IST











