తాజా వార్తలు - Page 2
సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం..20 మంది అరెస్ట్, రూ.1.59 కోట్లు రికవరీ!
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మార్చి 2026లో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లలో ఐదు రాష్ట్రాలకు చెందిన 20 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు
By Knakam Karthik Published on 7 April 2026 4:45 PM IST
సెంచరీ చెయ్యి.. అందరూ నోరు మూసుకుంటారు..!
కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే ఈ సీజన్లో విమర్శల బారిన పడ్డాడు.
By Medi Samrat Published on 7 April 2026 4:14 PM IST
మేనకోడలిపై అఘాయిత్యం చేశాడని..సొంత కొడుకుపై పోలీసులకు తల్లి ఫిర్యాదు!
ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో ఒక తల్లి తన సొంత కొడుకుపైనే పోలీసులకు ఫిర్యాదు చేసిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 7 April 2026 4:00 PM IST
ఎయిరిండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ రాజీనామా
భారతీయ విమానయాన సంస్థలలో ఒక పెద్ద నాయకత్వ మార్పు చోటుచేసుకుంటోంది.
By Medi Samrat Published on 7 April 2026 4:00 PM IST
'పవన్ భయంతో హైదరాబాద్కు పారిపోయాడు' : సీఎం హిమంత
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య వద్ద మూడు పాస్పోర్టులు ఉన్నాయని ఆరోపించిన తర్వాత, కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా చిక్కుల్లో...
By Medi Samrat Published on 7 April 2026 3:47 PM IST
మరింత దిగజారిన పరిస్థితి.. పాక్లో ఈ రాత్రి నుంచి 'స్మార్ట్ లాక్డౌన్'
ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా సింధ్ మినహా దేశవ్యాప్తంగా మార్కెట్లు, షాపింగ్ మాల్స్ను రాత్రి 8 గంటలకే మూసివేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం సోమవారం...
By Medi Samrat Published on 7 April 2026 3:31 PM IST
కాంగ్రెస్, రాహుల్గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేశారు: కవిత
కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేశారని కల్వకుంట్ల కవిత విమర్శించారు.
By Knakam Karthik Published on 7 April 2026 3:20 PM IST
విషాదం..దోశ పిండి తిని ఇద్దరు చిన్నారుల మృతి, తల్లిదండ్రుల పరిస్థితి విషమం
గుజరాత్లోని అహ్మదాబాద్లో దోశ పిండి (ఖీరు) తిని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, వారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో మృత్యువుతో...
By Knakam Karthik Published on 7 April 2026 3:09 PM IST
అమరావతి నిర్మాణ ఖర్చులపై టీడీపీ లెక్కలన్నీ పచ్చి అబద్ధాలు: వైసీపీ
అమరావతి నిర్మాణ ఖర్చులపై తెలుగుదేశం ప్రభుత్వం అబద్ధపు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర...
By Knakam Karthik Published on 7 April 2026 2:43 PM IST
శబరిమల వివాదం.. సుప్రీంలో కేంద్రం కీలక వాదన
కేరళలోని శబరిమల ఆలయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తన అభిప్రాయాలను సమర్పించింది.
By Medi Samrat Published on 7 April 2026 2:21 PM IST
5 కేజీల గ్యాస్ సిలిండర్పై కేంద్రం గుడ్న్యూస్..వలసకార్మికులకు ఊరట!
వలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 7 April 2026 2:19 PM IST
వేసవిలో ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి!
వేసవి కాలం ప్రారంభం కావడంతో వడగాలుల తీవ్రత పెరిగి శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
By అంజి Published on 7 April 2026 1:30 PM IST














