తాజా వార్తలు - Page 2
ఆవుపై వ్యక్తి అత్యాచారం.. మధ్యప్రదేశ్లో చెలరేగిన హింస
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఆదివారం ఓ వ్యక్తి ఆవుపై అత్యాచారం చేసిన వీడియో వైరల్ కావడంతో అక్కడ ఉద్రిక్తతలు చెలరేగాయి.
By అంజి Published on 2 Feb 2026 10:16 AM IST
సీఎం చంద్రబాబు నాయుడుకు ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఊరట లభించింది. ఈ కేసులో
By అంజి Published on 2 Feb 2026 10:04 AM IST
పాక్ బ్లాక్ మెయిలింగ్ ను ఐసీసీ సహించకూడదు
2026 టీ20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
By అంజి Published on 2 Feb 2026 9:43 AM IST
తిరుమలలో భద్రత కోసం.. సరికొత్త కెమెరాలు
తిరుమలలో భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫేస్...
By అంజి Published on 2 Feb 2026 9:38 AM IST
ఈ నట్స్ తింటే... ఆ విషయంలో మీ గట్స్ పెరగడం తథ్యం!
ప్రకృతికి మించిన నేస్తం.. ప్రాణికోటికి మరొకటి లేదు. ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు ప్రకృతి ప్రసాదించిన చెట్లలోనూ...
By అంజి Published on 2 Feb 2026 9:31 AM IST
అమరావతి మీదుగా హైస్పీడ్ రైలు: సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి 3 హైస్పీడ్ రైలు కారిడార్లు రాబోతున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హైస్పీడ్ రైలు కారిడార్లు...
By అంజి Published on 2 Feb 2026 9:23 AM IST
బ్యాడ్న్యూస్.. నేటి నుంచి భారీగా పెరగనున్న ధరలు..!
ఆదివారం నుంచి పాన్ మసాలా, పొగాకు, సిగరెట్ ఉత్పత్తులపై 40 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో పాటు భద్రత సెస్, ఎక్సైజ్ సుంకం కూడా విధించారు.
By Medi Samrat Published on 2 Feb 2026 7:22 AM IST
ఈ రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది..!
ధన సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
By జ్యోత్స్న Published on 2 Feb 2026 7:07 AM IST
బెంగాల్లో SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మమతా బెనర్జీ
రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ భారత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
By Knakam Karthik Published on 1 Feb 2026 9:30 PM IST
షాకింగ్..68 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కట్..కారణమిదే!
ఆస్తుల వివరాలు వెల్లడిని విస్మరించినందుకు 68,000 మందికి పైగా ఉద్యోగుల జీతాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది.
By Knakam Karthik Published on 1 Feb 2026 8:55 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్వహించిన విచారణ ముగిసింది.
By Knakam Karthik Published on 1 Feb 2026 8:44 PM IST
చంద్రబాబు ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నా..బడ్జెట్లో ఏపీకి గుండుసున్నా: షర్మిల
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు
By Knakam Karthik Published on 1 Feb 2026 7:37 PM IST














