తాజా వార్తలు - Page 2
బాణసంచా పేలుళ్ల ఘటనల్లో నిర్వాహకుల ఆస్తులు జప్తు చేస్తాం : హోంమంత్రి
బాణసంచా పేలుళ్ల ప్రమాదంలో నిర్వాహకుల ఆస్తులు జప్తు చేసి వాటిని బాధితులకు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టంచేశారు.
By Medi Samrat Published on 5 March 2026 2:33 PM IST
భారత్లో ఊబకాయం ముప్పు: 4.1 కోట్ల మంది పిల్లలు అధిక బరువు.. చైనా తర్వాత మనమే!
వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ నివేదిక ప్రకారం, 2025 నాటికి భారతదేశంలో 5 నుండి 9 ఏళ్ల లోపు పిల్లలు సుమారు 1.5 కోట్ల మంది...
By అంజి Published on 5 March 2026 1:30 PM IST
పోలీసుల ఎదుట విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ నాయక్
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో హత్యాయత్నం...
By అంజి Published on 5 March 2026 12:52 PM IST
జాగ్రత్త.. అతడు ఒంటి చేత్తో మ్యాచ్ గమనాన్నే మార్చేస్తాడు..!
భారత్తో జరిగే సెమీఫైనల్కు ముందు ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ తన జట్టుకు కొన్ని ముఖ్యమైన సలహాలు ఇచ్చాడు.
By Medi Samrat Published on 5 March 2026 12:22 PM IST
విషాదం.. వివాహం జరిగిన 8 రోజులకే వధువు ఆత్మహత్య
వివాహం జరిగిన ఎనిమిది రోజులకే 20 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మార్చి 4వ తేదీ బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్...
By అంజి Published on 5 March 2026 12:09 PM IST
Gen Z దెబ్బకి రాజీనామా చేసినా.. మళ్లీ పోటీలో నిలిచాడు..!
నేపాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికలు దేశ రాజకీయాల్లో కొత్త మలుపును సూచిస్తాయి.
By Medi Samrat Published on 5 March 2026 11:37 AM IST
రాజ్యసభకు సీఎం నితీష్ కుమార్: బీహార్ ప్రజలకు భావోద్వేగ లేఖ
రికార్డు స్థాయిలో 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేవలం నాలుగు నెలలకే నితీష్ కుమార్ రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగడం...
By అంజి Published on 5 March 2026 11:33 AM IST
ఢిల్లీకి నితీష్ కుమార్.. బీహార్కు బీజేపీ సీఎం..!
బీహార్లో గురువారం పెద్ద రాజకీయ సంక్షోభం రావచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
By Medi Samrat Published on 5 March 2026 11:04 AM IST
'దుబాయ్లో చిక్కుకున్నారా? మీకు నేనున్నా'.. సోనూ సూద్ మానవతాసాయం
పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
By అంజి Published on 5 March 2026 11:00 AM IST
దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. త్వరలోనే 'ఇంద్రధనుస్సు' పథకం అమలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'ఇంద్రధనుస్సు' అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించారు.
By అంజి Published on 5 March 2026 10:16 AM IST
తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
తెలంగాణ నుంచి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) తమ అభ్యర్థులను ప్రకటించింది.
By అంజి Published on 5 March 2026 9:45 AM IST
Hyderabad: మైలార్దేవ్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. కోటి రూపాయల ఆస్తి బుగ్గి!
మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By అంజి Published on 5 March 2026 9:18 AM IST














