తాజా వార్తలు - Page 2
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. గుంటూరు విద్యార్థిని మృతి
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గుంటూరుకు చెందిన ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉదంతం విషాదాన్ని నింపింది.
By అంజి Published on 12 April 2026 8:50 AM IST
ఇస్లామాబాద్ చర్చలు విఫలం.. అమెరికా కీలక ప్రకటన
అమెరికా - ఇరాన్ మధ్య శాంతి చర్చలు మరోసారి ప్రతిష్ఠాత్మకమైన మలుపు తిరిగాయి. గత 40 రోజులుగా మధ్యప్రాచ్యంలో సాగిన యుద్ధం తర్వాత...
By అంజి Published on 12 April 2026 8:01 AM IST
Hyderabad: గాంధీ ఆసుపత్రిలో డీ-అడిక్షన్ సెంటర్ ప్రారంభం
తెలంగాణ ఆరోగ్య రంగంలో ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక జనరల్ ఆసుపత్రి (గాంధీ హాస్పిటల్) లో డీ-అడిక్షన్ (వ్యసన...
By అంజి Published on 12 April 2026 7:32 AM IST
ఇరాన్కు ఆయుధాలిస్తే తీవ్ర పరిణామాలు.. చైనాకు ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనాకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్కు చైనా ఆయుధాలను సరఫరా చేస్తే ఆ దేశం...
By అంజి Published on 12 April 2026 7:24 AM IST
రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు సిరప్లు నిషేధం!
చిన్నారుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ (IPC) కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 12 April 2026 7:04 AM IST
East Godavari: పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. కులం పేరుతో దుషించడంతో ప్రియురాలు ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో మొదలైన ప్రేమ పరిచయం, కులం పేరుతో జరిగిన దూషణలు...
By అంజి Published on 12 April 2026 6:44 AM IST
Telangana: నేడే ఇంటర్ ఫలితాల విడుదల.. ఉదయం 11 గంటలకు రిజల్ట్స్!
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది.
By అంజి Published on 12 April 2026 6:33 AM IST
వార ఫలాలు: తేదీ 12-04-2026 నుంచి 18 -04-2026 వరకు
అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు. కొన్ని వ్యవహారాలలో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుని...
By జ్యోత్స్న Published on 12 April 2026 6:19 AM IST
రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు నగదు రహిత వైద్యం
రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులకు ఉచిత తక్షణ వైద్యం సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం-రాహత్ పథకాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా...
By Medi Samrat Published on 11 April 2026 9:00 PM IST
Video : బరితెగింపు.. పట్టపగలు మహిళను వేధించిన పోకిరీలు
జైపూర్లో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక మహిళను వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
By Medi Samrat Published on 11 April 2026 8:00 PM IST
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారు : కేటీఆర్
తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తూ, తన కుటుంబ సభ్యులు, అనుచరుల కోసం పేద ప్రజల భూములను అరాచకంగా లాక్కుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర చరిత్రలో ఒక...
By Medi Samrat Published on 11 April 2026 7:20 PM IST
Guntur : స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల బాలుడు మృతి..!
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 11 April 2026 6:40 PM IST














