తాజా వార్తలు - Page 2
UPI వినియోగదారులకు గుడ్న్యూస్..ఇక ఈజీగా ట్రాన్సాక్షన్స్
(UPI) వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో అనేక కొత్త నియమాలను ప్రవేశపెట్టింది
By Knakam Karthik Published on 8 Feb 2026 7:39 PM IST
Karnataka: మరో విమాన ప్రమాదం..ఇంజిన్ లోపంతో పొలాల్లో క్రాష్
కర్ణాటకలో ఆదివారం ఓ ప్రైవేట్ శిక్షణా విమానం కుప్పకూలింది
By Knakam Karthik Published on 8 Feb 2026 7:10 PM IST
రైతులకు శుభవార్త..యాసంగి రైతు భరోసా కోసం నిధుల సమీకరణ పూర్తి
తెలంగాణ రైతులకు యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను అందించేందుకు ప్రభుత్వం భారీ కసరత్తు ప్రారంభించింది
By Knakam Karthik Published on 8 Feb 2026 6:20 PM IST
రూ.85 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో 7 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న పార్కు స్థలాలను హైడ్రా శనివారం కాపాడింది.
By Knakam Karthik Published on 8 Feb 2026 5:40 PM IST
ఆ డేటా అంతా సేఫే..నాంపల్లి FSL ప్రమాదంపై శిఖా గోయెల్ స్పందన
నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ క్యాంపస్లో జరిగిన అగ్నిప్రమాదంలో హై ప్రొఫైల్ కేసుల్లో కీలకమైన ఆధారాలు నాశనమయ్యాయనే ఆరోపణలను శిఖా గోయెల్ తోసిపుచ్చారు.
By Knakam Karthik Published on 8 Feb 2026 4:46 PM IST
మోదీ తీరు 'నామ్ నరేందర్, కాం సరెండర్'..యూఎస్ డీల్పై షర్మిల ఎద్దేవా
ప్రధాని మోదీపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 8 Feb 2026 4:15 PM IST
హైదరాబాద్లో రూ.5 వేల కోట్ల ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ గుట్టురట్టు
హైదరాబాద్ జీఎస్టీ ఇంటలిజెన్స్ విభాగం ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ ముఠా అక్రమ దందా గుట్టు రట్టు చేసింది
By Knakam Karthik Published on 8 Feb 2026 4:02 PM IST
టీ20 వరల్డ్కప్లో గెలుపు బోణీకొట్టిన న్యూజిలాండ్
టీ-20 వరల్డ్కప్ గ్రూప్-డి లో భాగంగా చెన్నై వేదికగా ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ గెలుపు బోణీ కొట్టింది
By Knakam Karthik Published on 8 Feb 2026 3:18 PM IST
సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం..37 మంది అరెస్ట్
సైబర్ నేరాలను అరికట్టడమే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు
By Knakam Karthik Published on 8 Feb 2026 3:03 PM IST
ఉగ్రవాదంపై నో కాంప్రమైజ్, మా స్టాండ్ ఎప్పటికీ ఒకటే: ప్రధాని మోదీ
ఉగ్రవాదంపై నో కాంప్రమైజ్ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 8 Feb 2026 2:36 PM IST
దారుణం.. ఆడుకుంటున్న 6 ఏళ్ల బాలికను లాక్కెళ్లి.. అత్యాచారం చేసి చంపారు
బిహార్లోని దర్భాంగాలో జరిగిన అక్కడి గ్రామస్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆడుకుంటూ కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలికను...
By అంజి Published on 8 Feb 2026 1:30 PM IST
విజయం మీ వెంటే ఉండాలంటే
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొందరినే ఆ విజయం వరిస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ బాగా...
By అంజి Published on 8 Feb 2026 12:30 PM IST














