తాజా వార్తలు - Page 2
రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
సచివాలయంలో రుషికొండ భవనాల వినియోగంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ 5వ భేటీ నేడు జరిగింది.
By Medi Samrat Published on 7 April 2026 11:46 AM IST
దాడులతో భయపెట్టాలనే వైసీపీ రాజకీయాలకు కాలం చెల్లింది : సీఎం చంద్రబాబు
హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి యత్నాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.
By Medi Samrat Published on 7 April 2026 11:34 AM IST
విజయవాడ ఉగ్రకుట్ర కేసు.. ఆరుగురు నిందితులకు 5 రోజుల పోలీస్ కస్టడీ
విజయవాడ ఉగ్రవాద కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులను విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతినిచ్చింది.
By అంజి Published on 7 April 2026 11:28 AM IST
ఇప్పటివరకు నేను చూసిన చిత్రాలలో ఇదే అత్యుత్తమ సినిమా..!
బ్లాక్బస్టర్ చిత్రం 'ధురందర్ 2' చూసిన తర్వాత భారత జట్టు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తన సమీక్షను వెల్లడించారు.
By Medi Samrat Published on 7 April 2026 11:18 AM IST
అపస్మారక స్థితిలో ఇరాన్ సుప్రీంలీడర్ మోజ్తబా ఖమేనీ?.. అమెరికా నివేదికలో సంచలన నిజాలు!
ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ప్రస్తుతం స్పృహలేని స్థితిలో ఉన్నారని, పవిత్ర నగరమైన కోమ్ (Qom) లోని ఒక ఆసుపత్రిలో చికిత్స...
By అంజి Published on 7 April 2026 10:47 AM IST
Hyderabad: ఫ్రిడ్జ్లో ఎలుకలు, మూడు రోజుల నాటి బిర్యానీ.. హోటల్ యజమానిపై క్రిమినల్ కేసు
హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో ఉన్న 'లక్కీ బిర్యానీ షవర్మ' రెస్టారెంట్ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ అడ్డంగా దొరికిపోయింది.
By అంజి Published on 7 April 2026 10:04 AM IST
Hyderabad: బేగంపేట్ రన్వే కింద 600 మీటర్ల అండర్పాస్.. ఆమోదం తెలిపిన ఏఏఐ
గంపేట్ విమానాశ్రయ రన్వే కింద 600 మీటర్ల, ఆరు లేన్ల అండర్పాస్కు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఆమోదం తెలపడంతో...
By అంజి Published on 7 April 2026 9:23 AM IST
Hyderabad: డెలివరీ బాయ్ను బెదిరించి నగదు వసూలు.. ముగ్గురు నకిలీ అధికారుల అరెస్ట్
ల్మ్ నగర్ సమీపంలో విజిలెన్స్ అధికారులుగా నటిస్తూ ఒక గ్యాస్ డెలివరీ బాయ్ను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 7 April 2026 8:51 AM IST
Telangana: జిల్లాల సరిహద్దుల మార్పుపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై వస్తున్న విన్నపాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు.
By అంజి Published on 7 April 2026 8:11 AM IST
దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. మృతదేహాన్ని వంతెన కింద పడేసి..
మణిపూర్లోని ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగుచూసింది. సహాయక శిబిరంలో (Relief Camp) నివసిస్తున్న ఏడేళ్ల చిన్నారి అదృశ్యమైన...
By అంజి Published on 7 April 2026 7:46 AM IST
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం తుది గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
By అంజి Published on 7 April 2026 7:32 AM IST
వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. అదిరిపోయే ఫీచర్
వాట్సాప్ తన యూజర్ల కోసం ఒక అద్భుతమైన ఫీచర్ను తీసుకువస్తోంది. రద్దీగా ఉండే వీధులు, శబ్దాలతో నిండిన కేఫ్లు లేదా ప్రయాణాల్లో...
By అంజి Published on 7 April 2026 7:17 AM IST














