తాజా వార్తలు - Page 2
అంబటిని పరామర్శించిన ఉండవల్లి
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కలిశారు.
By Medi Samrat Published on 10 Feb 2026 7:30 PM IST
పడవ మునక.. 53 మంది మృతి
లిబియా తీరంలో వలసదారులు, శరణార్థులతో వెళుతున్న ఒక రబ్బరు బోటు మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది.
By Medi Samrat Published on 10 Feb 2026 7:10 PM IST
ఆర్కే సెల్వమణికి కీలక పదవి
మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా భర్త ఆర్కే సెల్వమణికి కీలక పదవి లభించింది.
By Medi Samrat Published on 10 Feb 2026 6:40 PM IST
లోక్సభ స్పీకర్ ఓంబిర్లా సంచలన నిర్ణయం
లోక్సభ స్పీకర్ ఓంబిర్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఫలితం వచ్చేవరకు సభకు హాజరు కావొద్దని...
By Medi Samrat Published on 10 Feb 2026 6:29 PM IST
ఆర్టీసీలో 7,673 ఖాళీలు.. త్వరలో గుడ్న్యూస్..!
రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్లో APSRTCలోని పలు అంశాలపై సమగ్ర సమీక్షా సమావేశం...
By Medi Samrat Published on 10 Feb 2026 5:50 PM IST
హైదరాబాద్ నడిబొడ్డున దీక్ష చేస్తా..సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
By Knakam Karthik Published on 10 Feb 2026 5:20 PM IST
రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్ఐ
మాదాపూర్ పోలీస్ స్టేషన్లో అవినీతి బయటపడింది.
By Knakam Karthik Published on 10 Feb 2026 5:04 PM IST
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంది : మంత్రి పొంగులేటి
ఫోన్ ట్యాపింగ్పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 10 Feb 2026 4:56 PM IST
బంగ్లాదేశ్లో మరో దారుణం..ఎన్నికలకు 48 గంటల ముందు హిందూ వ్యాపారి హత్య
బంగ్లాదేశ్లో జాతీయ ఎన్నికలకు కేవలం 48 గంటల ముందు మైమన్సింగ్ జిల్లాలో ఒక హిందూ వ్యాపారి దారుణంగా హత్యకు గురయ్యారు.
By Knakam Karthik Published on 10 Feb 2026 4:47 PM IST
ముస్లిం ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం..!
రంజాన్ పవిత్ర మాసంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు/పాఠశాలలలో పనిచేసే ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం పనివేళల ముగింపు కంటే ఒక గంట సమయం ముందుగానే ప్రార్థనల...
By Medi Samrat Published on 10 Feb 2026 4:21 PM IST
ఏపీలో విషాదం..అందుబాటులో లేని అంబులెన్స్, బైక్పై మృతదేహంతో 10 కిలోమీటర్లు జర్నీ
ఆంధ్రప్రదేశ్లో మానవత్వం మంటగలిసిన ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 10 Feb 2026 4:19 PM IST
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 10 Feb 2026 3:47 PM IST














