తాజా వార్తలు - Page 2
సమాచార లీకులపై మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం సుమారు మూడు గంటల పాటు కొనసాగి పలు కీలక నిర్ణయాలతో ముగిసింది.
By Knakam Karthik Published on 10 April 2026 6:30 PM IST
పడవ బోల్తా.. తొమ్మది మంది మృతి
ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లా బృందావన్ వద్ద యమునా నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 10 April 2026 6:00 PM IST
కడప జిల్లాలో యువతి దారుణ హత్య
కడప జిల్లాలోని ఖాజీపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 10 April 2026 5:51 PM IST
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే..!
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, ఐటీ రంగ విస్తరణ మరియు మౌలిక సదుపాయాల కల్పనపై విప్లవాత్మక...
By Knakam Karthik Published on 10 April 2026 5:48 PM IST
మైనర్గా తేలిన కుంభమేళా ఫేమ్ మోనాలిసా.. భర్తపై పోక్సో కేసు నమోదు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళా సమయంలో రుద్రాక్ష మాలలు విక్రయిస్తూ మొదటిసారిగా మోనాలిసా వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 10 April 2026 5:41 PM IST
నమాజ్ సమయంలో దాడులు చేయలేదు..!
'ఆపరేషన్ సింధూర్' దాడుల సమయాన్ని ఎలా ఎంచుకున్నారో వివరించారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' దాడులు కేవలం...
By Medi Samrat Published on 10 April 2026 5:28 PM IST
వ్యూస్ కోసం విలువలనే విస్మరిస్తారా? సోషల్ మీడియా అశ్లీలతపై సజ్జనార్ వార్నింగ్!
సోషల్ మీడియాలో వ్యూస్ కోసం పాకులాడుతూ విలువలను విస్మరిస్తున్న వారిపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 10 April 2026 5:21 PM IST
విద్యార్థులకు అలర్ట్..ఎల్లుండే తెలంగాణ ఇంటర్ ఫలితాలు!
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది.
By Knakam Karthik Published on 10 April 2026 5:05 PM IST
ధరలు పెంచేస్తున్నారా..? ప్రయాణాల పరిస్థితి ఏంటో..!
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి.
By Medi Samrat Published on 10 April 2026 5:01 PM IST
లైంగిక వేధింపుల కేసులో దర్శకుడికి బెయిల్ మంజూరు
లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన మలయాళ చిత్ర దర్శకుడు రంజిత్కు ఎర్నాకుళంలోని మేజిస్ట్రేట్ కోర్టు కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేసింది.
By Medi Samrat Published on 10 April 2026 4:52 PM IST
రష్యా యుద్ధంలో భారతీయులు.. కేంద్రం స్పందన కోరిన సుప్రీం
రష్యాలో చిక్కుకుపోయిన 26 మంది భారత పౌరుల కేసు సుప్రీంకోర్టుకు చేరింది.
By Medi Samrat Published on 10 April 2026 4:48 PM IST
యుద్ధ బాధిత ఇరాన్ విద్యార్థినులకు ఏపీ ప్రభుత్వం అండ..రూ.లక్ష ఆర్థిక సాయం అందజేత
పశ్చిమాసియా యుద్ధ పరిణామాల నేపథ్యంలో విశాఖపట్నంలో విద్యనభ్యసిస్తున్న ఇద్దరు ఇరానీ విద్యార్థినులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది.
By Knakam Karthik Published on 10 April 2026 4:20 PM IST














