తాజా వార్తలు - Page 2
ఇద్దరు గిరిజన బాలికలపై ఆరుగురు గ్యాంగ్ రేప్.. జాతరకు వెళ్లి వస్తుండగా అడ్డుకుని..
జార్ఖండ్లోని గిరిదిహ్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇద్దరు మైనర్ గిరిజన బాలికలపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు...
By అంజి Published on 28 Jan 2026 1:30 PM IST
విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి.. 3 రోజులు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం
ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం (జనవరి 28, 2026) మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది.
By అంజి Published on 28 Jan 2026 12:55 PM IST
హార్వర్డ్ వర్సిటీ ప్రొఫెసర్లతో సమావేశమైన సీఎం రేవంత్
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని కెన్నెడీ స్కూల్లో విద్యా వేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
By అంజి Published on 28 Jan 2026 12:35 PM IST
Investment Scam: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యను మోసగించిన కేసులో నలుగురి అరెస్ట్
సైబర్ క్రైమ్ పోలీసులు ఒక అంతర్జాతీయ పెట్టుబడి కుంభకోణాన్ని ఛేదించారు. హైదరాబాద్లో మాజీ సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ భార్యను మోసం చేసిన నలుగురు...
By అంజి Published on 28 Jan 2026 12:00 PM IST
ఆయిల్ పామ్ సాగు కేసు: పతంజలి దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
సూర్యాపేట జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు, ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ పతంజలి ఫుడ్స్ లిమిటెడ్...
By అంజి Published on 28 Jan 2026 11:19 AM IST
Plane Crash : అజిత్ దాదా.. బాబాయ్ బాటలో ప్రజా సేవలోకి..
బారమతిలో విమానం కుప్పకూలిన ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (66) కన్నుమూశారు.
By అంజి Published on 28 Jan 2026 10:41 AM IST
ఘోర విమాన ప్రమాదం.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఆరుగురు దుర్మరణం
మహారాష్ట్రలోని బారామతిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఆరుగురు మృతి చెందినట్టు డీజీసీఏ ప్రకటించింది.
By అంజి Published on 28 Jan 2026 10:08 AM IST
కదిరిలో విషాదం.. చనిపోయిన శిశువుకు జన్మనిచ్చిన తర్వాత మహిళ మృతి
శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి పట్టణంలో మంగళవారం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీ, పుట్టిన శిశువు మరణించిన తరువాత ఉద్రిక్తత నెలకొంది.
By అంజి Published on 28 Jan 2026 9:40 AM IST
Breaking : అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం..!
మహారాష్ట్రలోని బారామతిలో ఘోర ప్రమాదం వెలుగు చూసింది.
By Medi Samrat Published on 28 Jan 2026 9:35 AM IST
వైజాగ్లో 41 పరుగులు చేస్తే.. సూర్య పేరు మారుమోగుతుంది..!
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఈరోజు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
By Medi Samrat Published on 28 Jan 2026 9:11 AM IST
Telangana: పత్తిపాక గ్రామంలో మరో 200 వీధి కుక్కలు చంపేశారు!
తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో దాదాపు 200 కుక్కలు చంపబడ్డాయని, 2025 డిసెంబర్ నుండి రాష్ట్రంలో ఈ సంఖ్య 1,100కి చేరుకుందని జంతు హక్కుల కార్యకర్తలు...
By అంజి Published on 28 Jan 2026 8:53 AM IST
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేయనున్న ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి.
By Medi Samrat Published on 28 Jan 2026 8:52 AM IST














