తాజా వార్తలు - Page 2
ఘోర ప్రమాదం, లోయలోకి దూసుకెళ్లిన బస్సు..17 మంది మృతి
నేపాల్లోని పృథ్వీ హైవేపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 17 మంది మరణించగా, మరో 24 మంది గాయపడ్డారు.
By Knakam Karthik Published on 23 Feb 2026 2:21 PM IST
ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది..రాజమండ్రి కల్తీ పాల ఘటనపై జగన్ ఫైర్
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై మాజీ సీఎం వై.ఎస్. జగన్ తీవ్ర దిగ్భ్రాంతి మరియు ఆవేదన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 23 Feb 2026 2:11 PM IST
తిరుమలలో భక్తురాలికి పాము కాటు ప్రచారం అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ
తిరుమలలో 'దర్శన క్యూలైన్ లో మహిళా భక్తురాలికి పాము కాటు' అని వివిధ ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా వాస్తవ దూరమని టీటీడీ తెలిపింది.
By అంజి Published on 23 Feb 2026 1:30 PM IST
రఘురామ కృష్ణంరాజుకు వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారి అరెస్టు
2021లో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ కె. రఘురామ కృష్ణంరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన...
By అంజి Published on 23 Feb 2026 12:42 PM IST
హైదరాబాద్ అమ్మాయిలూ జాగ్రత్త!.. పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం!
హైదరాబాద్ లో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన...
By అంజి Published on 23 Feb 2026 12:09 PM IST
విషాదం.. పెళ్లికి కొన్ని గంటల ముందు ఇద్దరు సోదరీమణుల ఆత్మహత్య
ఒకే ఇంట్లో రెండు పెళ్లిళ్లు.. భాజాభజంత్రీలతో సందడిగా ఉండాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా తీవ్ర విషాదం అలముకుంది.
By అంజి Published on 23 Feb 2026 11:30 AM IST
AI సమ్మిట్లో 'షర్ట్లెస్' నిరసన.. మరో కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్
దేశ రాజధానిలోని భారత్ మండపంలో జరిగిన అంతర్జాతీయ AI సమ్మిట్ వేదికగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన 'షర్ట్లెస్' నిరసన వ్యవహారంలో..
By అంజి Published on 23 Feb 2026 10:40 AM IST
'ఈ-టంగ్ టూ ఈ-నోస్'.. తిరుమలలో రూ. 25 కోట్లతో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్
తిరుమల శ్రీవారి ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు, భక్తులకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
By అంజి Published on 23 Feb 2026 10:26 AM IST
తెలంగాణలో అకాల వర్షాలు: హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
భానుడి భగభగలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే..
By అంజి Published on 23 Feb 2026 9:23 AM IST
ముస్లింలకు దుప్పట్లు నిరాకరించిన మాజీ బీజేపీ ఎంపీ.. కారణం ఇదే!
రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో జరిగిన ఒక స్వచ్ఛంద కార్యక్రమంలో మాజీ బీజేపీ ఎంపీ సుఖ్బీర్ సింగ్ జౌనాపురియా వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి...
By అంజి Published on 23 Feb 2026 8:51 AM IST
Hyderabad: రోడ్డు పక్కన కూర్చున్న వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి పడి మృతి!
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ బంగారు దుకాణం ముందు కూర్చున్న వ్యక్తి, ఒక్కసారిగా వెనక్కి పడి తలకు తీవ్ర గాయమై...
By అంజి Published on 23 Feb 2026 7:57 AM IST
ఏపీలో డిజిటల్ విప్లవం: రూ. 2,432 కోట్లతో ప్రతి గ్రామానికి హై-స్పీడ్ ఇంటర్నెట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల గ్రామాల వరకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే లక్ష్యంతో..
By అంజి Published on 23 Feb 2026 7:37 AM IST














