తాజా వార్తలు - Page 2
స్మార్ట్ మార్నింగ్ న్యూట్రిషన్ శక్తితో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోండి
వాతావరణం మారుతున్న కాలంలో సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ప్రబలుతుంటాయి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 March 2026 3:33 PM IST
మార్చి 23న హోటల్స్ అన్నీ బంద్
ఎల్పీజీలో జరుగుతున్న జాప్యం, హోటల్స్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆందోళనల నేపథ్యంలో, కేరళ హోటల్ రెస్టారెంట్ అసోసియేషన్ మార్చి 23న...
By Medi Samrat Published on 18 March 2026 3:23 PM IST
అక్రమ వలసదారులకు ట్రంప్ భారీ ఆఫర్..అలా వెళ్తే రూ.2.40 లక్షల బోనస్
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వెనక్కి పంపేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఒక వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తోంది
By Knakam Karthik Published on 18 March 2026 3:20 PM IST
'ఆ భయంకరమైన బాంబు శబ్దాన్ని స్వయంగా విన్నా.. నా ఇల్లు వణికిపోయింది' : ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు
ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులను ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తీవ్రంగా ఖండించారు.
By Medi Samrat Published on 18 March 2026 3:10 PM IST
కరీంనగర్ ఎక్సైజ్ సీఐ రాముపై ఏసీబీ పంజా..ఇంట్లో రూ.20 లక్షల నగదు సీజ్
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కరీంనగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గుండెటి రామును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 18 March 2026 3:00 PM IST
Hyderabad: ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం
ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి.
By Knakam Karthik Published on 18 March 2026 2:48 PM IST
కష్టకాలంలో ఇరాన్కు అండగా నిలిచిన భారత్..తొలి విడత వైద్య సాయం అందజేత
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్కు భారత్ తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది.
By Knakam Karthik Published on 18 March 2026 2:27 PM IST
'గంభీర్ కాదు.. నన్ను కెప్టెన్ చేసింది ఆ నలుగురే..' : సూర్య
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా రికార్డు స్థాయిలో మూడోసారి టీ20 ప్రపంచ కప్ను గెలుచుకుంది.
By Medi Samrat Published on 18 March 2026 1:45 PM IST
రేపే ఉగాది.. ఇలా చేస్తే మంచిది!
తెలుగు క్యాలెండర్ ప్రకారం, రేపు అత్యంత వైభవంగా 'శ్రీ పరాభవ' నామ సంవత్సరం ప్రారంభం కానుంది.
By అంజి Published on 18 March 2026 1:23 PM IST
దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు.
By Medi Samrat Published on 18 March 2026 12:33 PM IST
Telangana: మూసీ ప్రాజెక్టుపై అసెంబ్లీలో రగడ.. రూ.1.5 లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ వాకౌట్
తెలంగాణ అసెంబ్లీలో బుధవారం మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి.
By అంజి Published on 18 March 2026 12:28 PM IST
పార్లమెంటరీ ఎన్నికలలో తిరుగులేని విజయం సాధించిన కిమ్.. వ్యతిరేక ఓటు కూడా పడింది..!
ఉత్తర కొరియాలో జరిగిన 2026 పార్లమెంటరీ ఎన్నికలలో కిమ్ జోంగ్ ఉన్కు చెందిన కొరియా వర్కర్స్ పార్టీ, దాని మిత్రపక్షాలు మరోసారి విజయం సాధించాయి.
By Medi Samrat Published on 18 March 2026 12:21 PM IST














