తాజా వార్తలు - Page 2

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం ఆంధ్రులకు దక్కిన గౌరవం
లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం ఆంధ్రులకు దక్కిన గౌరవం

లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం ఆంధ్రులకు దక్కిన గౌరవమ‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

By Medi Samrat  Published on 1 April 2026 4:08 PM IST


Telangana, MeeSeva, Service Charges, Price Hike, Government Services
తెలంగాణలో భారీగా పెరిగిన మీసేవ చార్జీలు..నేటి నుంచే అమల్లోకి!

తెలంగాణలో సామాన్య ప్రజలపై ప్రభుత్వం చార్జీల భారం మోపింది.

By Knakam Karthik  Published on 1 April 2026 4:05 PM IST


యూపీఐ సేవలు డౌన్.. ఎస్‌బీఐ చెబుతోంది ఇదే..!
యూపీఐ సేవలు డౌన్.. ఎస్‌బీఐ చెబుతోంది ఇదే..!

దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

By Medi Samrat  Published on 1 April 2026 4:02 PM IST


గ్రూప్ -1 తరహాలో డిగ్రీ లెక్చరర్ పోస్టుల్లో అక్రమాలకు కుట్ర : క‌ల్వకుంట్ల కవిత
గ్రూప్ -1 తరహాలో డిగ్రీ లెక్చరర్ పోస్టుల్లో అక్రమాలకు కుట్ర : క‌ల్వకుంట్ల కవిత

గ్రూప్ -1 తరహాలో డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులను తమవారికి కట్టబెట్టడానికి కుట్రలు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన...

By Medi Samrat  Published on 1 April 2026 3:59 PM IST


పాక్ ఉగ్ర బంధం బట్టబయలు.. హఫీజ్ సయీద్ కొడుకుతో ప్రధాని సలహాదారు భేటీ..!
పాక్ 'ఉగ్ర' బంధం బట్టబయలు.. హఫీజ్ సయీద్ కొడుకుతో ప్రధాని సలహాదారు భేటీ..!

తీవ్రవాదానికి నిలయమైన పాకిస్తాన్ బుద్ధి మరోసారి బట్టబయలైంది. ఇటీవల ఫైసలాబాద్‌లో లష్కర్-ఎ-తైబా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ కుమారుడితో...

By Medi Samrat  Published on 1 April 2026 3:51 PM IST


2019 తర్వాత ఇరాన్ నుంచి తొలిసారి భారత్‌కు ముడిచమురు..!
2019 తర్వాత ఇరాన్ నుంచి తొలిసారి భారత్‌కు ముడిచమురు..!

ఇరాన్ నుంచి చమురు ట్యాంకర్ భారత్‌కు చేరుకుంటూ ఉంది.

By Medi Samrat  Published on 1 April 2026 3:41 PM IST


Hyderabad News, Cyberabad, DryDay, Hanuman Jayanti, LiquorBan, TelanganaExcise
మద్యంప్రియులకు బ్యాడ్‌న్యూస్..ఆ ఏరియాలో రేపు లిక్కర్ షాపులు బంద్

హనుమాన్ జయంతి సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని కమిషనర్ ఎం....

By Knakam Karthik  Published on 1 April 2026 3:37 PM IST


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌

తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు.

By Medi Samrat  Published on 1 April 2026 3:37 PM IST


రాబోయే నెలలు మాములుగా ఉండవు.. పశ్చిమ ఆసియా సంక్షోభంపై దేశ ప్ర‌జ‌ల‌కు ఆస్ట్రేలియా ప్రధాని కీల‌క సూచ‌న‌లు
'రాబోయే నెలలు మాములుగా ఉండవు'.. పశ్చిమ ఆసియా సంక్షోభంపై దేశ ప్ర‌జ‌ల‌కు ఆస్ట్రేలియా ప్రధాని కీల‌క సూచ‌న‌లు

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాలపై స్పష్టంగా కనిపిస్తోంది.

By Medi Samrat  Published on 1 April 2026 3:31 PM IST


Andrapradesh, NaraLokesh, Amaravati, AP Capital, Loksabha, OneStateOneCapital
జయహో అమరావతి..లోక్‌సభలో బిల్లు ఆమోదంపై మంత్రి లోకేష్ భావోద్వేగ ప్రకటన

నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ - నా రాజధాని అమరావతి" అని ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక ఘట్టానికి పార్లమెంటు వేదిక కావడం పట్ల రాష్ట్ర ...

By Knakam Karthik  Published on 1 April 2026 3:24 PM IST


Andrapradesh, Amaravati, AP Capital, Parliament,  Lok Sabha
అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి పట్టం కడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది

By Knakam Karthik  Published on 1 April 2026 3:15 PM IST


కమ్యూనిస్టు పార్టీలకు.. మావోయిస్టుల ఉద్యమానికి తేడా తెలియదా..? అమిత్ షాపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్‌ ఎంపీ
కమ్యూనిస్టు పార్టీలకు.. మావోయిస్టుల ఉద్యమానికి తేడా తెలియదా..? అమిత్ షాపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్‌ ఎంపీ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు.. కమ్యూనిస్టు పార్టీలకు.. మావోయిస్టుల ఉద్యమానికి తేడా తెలియదని.. నాగర్‌కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి ఎద్దేవా చేశారు.

By Medi Samrat  Published on 1 April 2026 3:15 PM IST


Share it