తాజా వార్తలు - Page 2
రింకూ సింగ్కు విరాట్ కోహ్లీ భావోద్వేగ సందేశం
టీమ్ ఇండియా యువ సంచలనం రింకూ సింగ్ తండ్రి ఖాన్చంద్ సింగ్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
By Medi Samrat Published on 27 Feb 2026 5:10 PM IST
లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సవాలు చేయనున్న సీబీఐ
అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను విడుదల చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనుంది.
By Knakam Karthik Published on 27 Feb 2026 4:30 PM IST
తిరుపతికి వెళ్తుండగా ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 27 Feb 2026 4:03 PM IST
పులిని చంపేస్తామంటున్న ఏజెన్సీ ప్రజలు..!
పాపికొండలు అభయారణ్యంలో వదిలిపెట్టిన 'ఎక్స్ప్లోరర్' అనే పెద్దపులి ఇప్పుడు రంపచోడవరం ఏజెన్సీ గ్రామాల వైపు వెళ్ళింది.
By Medi Samrat Published on 27 Feb 2026 3:50 PM IST
ఢిల్లీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి : తేజస్వి యాదవ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు 23 మందిని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా విడుదల...
By Medi Samrat Published on 27 Feb 2026 3:19 PM IST
వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్..హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిక
బొత్స సత్యనారాయణ బ్రెయిన్ లక్షణాలతో హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్లో చేరారు.
By Knakam Karthik Published on 27 Feb 2026 2:56 PM IST
కవితకు న్యాయం జరిగింది..కేటీఆర్ సంచలన ట్వీట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 27 Feb 2026 2:16 PM IST
కోల్కతాలో భూకంపం.. భయంతో రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు..!
కోల్కతా నగరం సహా పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది.
By Knakam Karthik Published on 27 Feb 2026 1:57 PM IST
పాకిస్థాన్ ప్రతీకార దాడి..130 మందికి పైగా ఆఫ్ఘన్ తాలిబన్లు మృతి
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.
By Knakam Karthik Published on 27 Feb 2026 1:48 PM IST
కుక్క కరిచిందా? నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు.. వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి!
నేటి కాలంలో చాలామంది ఇళ్లలో కుక్కలను పెంచుకోవడం ఒక అలవాటుగా మారింది. అయితే, పెంపుడు కుక్కలైనా లేదా వీధి..
By అంజి Published on 27 Feb 2026 1:30 PM IST
రాజకీయ కుట్రలో విలువైన సమయాన్ని కోల్పోయా..లిక్కర్ కేసులో కోర్టు తీర్పుపై కవిత రియాక్షన్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కోర్టు తీర్పు వెలువడిన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 27 Feb 2026 1:12 PM IST
వచ్చే ఏడాది భారత్ సొంత డెంగ్యూ వ్యాక్సిన్..సింగిల్ డోస్తోనే వైరస్కు విరుగుడు!
ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో భారతదేశం ఒక చారిత్రాత్మక విజయానికి చేరువలో ఉంది.
By Knakam Karthik Published on 27 Feb 2026 12:42 PM IST














