తాజా వార్తలు - Page 2
దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు: సీఎం రేవంత్
దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడేలా మా ప్రభుత్వం మానవీయ కోణంలో పని చేస్తుంది..అని సీఎం రేవంత్ అన్నారు
By Knakam Karthik Published on 12 Jan 2026 3:46 PM IST
'అమెరికాకు భారత్ కంటే ముఖ్యమైన దేశం మరొకటి లేదు'
భారత్లో అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్ తన పదవిని అధికారికంగా స్వీకరించారు. పదవిని చేపట్టిన తర్వాత సెర్గియో గోర్ మాట్లాడుతూ..
By Medi Samrat Published on 12 Jan 2026 3:40 PM IST
రేవంత్ ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైంది..కాంగ్రెస్పై హరీశ్రావు ఆగ్రహం
పోలవరం, నల్లమల్లసాగర్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హరీశ్ రావు స్పందించారు
By Knakam Karthik Published on 12 Jan 2026 3:23 PM IST
Srikakulam: తొక్కిసలాట జరిగిన ఆలయంలో భారీ చోరీ
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భారీ చోరీ జరిగింది.
By Knakam Karthik Published on 12 Jan 2026 2:53 PM IST
జనవరి 14న కొత్త కార్యాలయానికి ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి కార్యాలయం సేవా తీర్థానికి తరలింపునకు సన్నాహాలు చేస్తోంది.
By Knakam Karthik Published on 12 Jan 2026 2:40 PM IST
హైదరాబాద్లో చైనా మాంజాలపై స్పెషల్ డ్రైవ్.. రూ.43 లక్షల విలువైన బాబిన్లు స్వాధీనం
హైదరాబాద్ నగరవ్యాప్తంగా చైనీస్ మాంజాపై స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. గత నాలుగు రోజుల్లోనే...
By అంజి Published on 12 Jan 2026 1:49 PM IST
పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తాం: చంద్రబాబు
విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టాం..అని సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 12 Jan 2026 1:48 PM IST
పోలవరం నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
పోలవరం నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
By Knakam Karthik Published on 12 Jan 2026 1:35 PM IST
దారుణం..అటవీ ప్రాంతంలో ఏడాది చిన్నారి మృతదేహం లభ్యం
మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో సోమవారం ఉదయం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 12 Jan 2026 1:04 PM IST
'అల్మాంట్ - కిడ్' సిరప్ ఏపీలో సరఫరా కాలేదు: డీసీఏ
పిల్లల జలుబు నివారణ ఔషధం 'ఆల్మాంట్-కిడ్' సిరప్ను ఆంధ్రప్రదేశ్లో సరఫరా చేయలేదని లేదా విక్రయించలేదని రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలన...
By అంజి Published on 12 Jan 2026 12:39 PM IST
ప్రభుత్వ భూములు కబ్జా చేసే అక్రమార్కుల భరత పడతాం: పొంగులేటి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక...
By Knakam Karthik Published on 12 Jan 2026 11:50 AM IST
బీచ్లో ఐదుగురు మనుషుల తలలు.. తాడుకు వేలాడుతూ కనిపించడంతో..
నైరుతి ఈక్వెడార్లోని ఓ బీచ్లో ఐదు మానవ తలలు తాళ్లకు వేలాడుతూ కనిపించాయని పోలీసులు ఆదివారం (జనవరి 11, 2026) తెలిపారు.
By అంజి Published on 12 Jan 2026 11:43 AM IST














