తాజా వార్తలు - Page 2
నటుడు రాజ్పాల్ యాదవ్కు భారీ ఊరట..!
చెక్ బౌన్స్ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న నటుడు రాజ్పాల్ యాదవ్కు ఢిల్లీ హైకోర్టు ఈరోజు భారీ ఊరటనిచ్చింది.
By Medi Samrat Published on 16 Feb 2026 5:13 PM IST
మేయర్ పీఠాల లెక్క తేలింది..కరీంనగర్లో కాషాయం, నిజామాబాద్లో హస్తం
తెలంగాణలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు మరియు 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల ప్రక్రియ సోమవారంతో ముగిసింది.
By Knakam Karthik Published on 16 Feb 2026 5:02 PM IST
Maternity Shoot : ప్రసూతి ఫోటోషూట్లో తీవ్ర విషాదం..!
బెంగళూరు శివార్లలోని ఒక స్టూడియోలోని కొలనులో శనివారం మూడేళ్ల బాలుడు మునిగి చనిపోయాడు.
By Medi Samrat Published on 16 Feb 2026 4:43 PM IST
HCUలో ల్యాప్టాప్ల చోరీ కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చోటుచేసుకున్న భారీ ల్యాప్టాప్ల చోరీ కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు
By Knakam Karthik Published on 16 Feb 2026 4:39 PM IST
23 ఏళ్ల యువతి ఆత్మహత్య.. స్నేహితులే రూ. 30 లక్షల మోసం చేశారంటూ..!
ఘజియాబాద్లోని వేవ్ సిటీ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల మహిళ పురుగుమందు సేవించి చికిత్స పొందుతూ మరణించింది.
By Medi Samrat Published on 16 Feb 2026 4:01 PM IST
Bihar: 25 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.10 వేలు జమ
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 16 Feb 2026 3:55 PM IST
విజయ్తో తన పేరును లింక్ చేయడంపై స్టార్ హీరోయిన్ ఫైర్
తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి
By Knakam Karthik Published on 16 Feb 2026 3:42 PM IST
కోర్టుకు హాజరైన నవీద్ అక్రమ్
బోండి బీచ్ కాల్పుల కేసులో ప్రాణాలతో బయటపడిన తీవ్రవాది నవీద్ అక్రమ్ తొలిసారి కోర్టు ముందు హాజరయ్యాడు.
By Medi Samrat Published on 16 Feb 2026 3:33 PM IST
రాజస్థాన్లో ఘోర ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం..!
రాజస్థాన్లోని అల్వార్ జిల్లా భివాడి పారిశ్రామిక ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 16 Feb 2026 3:18 PM IST
శబరిమలలో మహిళలకు ప్రవేశం.. ఏప్రిల్ 7న విచారించనున్న విస్తృత ధర్మాసనం..!
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ 2018లో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు షెడ్యూల్ ఖరారు...
By Knakam Karthik Published on 16 Feb 2026 3:10 PM IST
ఏడుగురు పాక్ సైనికులను బంధించారు.. డిమాండ్స్ ఇవే..!
పాకిస్థాన్ సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ పట్టుకుంది. ఖుజ్దార్లోని ఓరాంచ్ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఏడుగురు సిబ్బందిని తమ యోధులు...
By Medi Samrat Published on 16 Feb 2026 2:56 PM IST
బుల్లెట్ దిగిందా..? లేదా..? అంటున్న ఎమ్మెల్యే..!
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో...
By Medi Samrat Published on 16 Feb 2026 2:15 PM IST














