తాజా వార్తలు - Page 2
సత్తెనపల్లిలో దారుణం.. తల్లిని సజీవ దహనం చేసిన కూతురు!
ఫిబ్రవరి 8న పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి పట్టణంలో 40 ఏళ్ల మహిళను ఆమె కూతురు దహనం చేసి చంపినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
By అంజి Published on 14 Feb 2026 7:37 AM IST
గదిలో ఎంబీఏ విద్యార్థిని నగ్న మృతదేహం.. అశ్లీల ఫోటోలతో వేధించిన క్లాస్మేట్.. అసలేం జరిగిందంటే?
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. అద్దె గదిలో 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని నగ్న స్థితిలో శవమై...
By అంజి Published on 14 Feb 2026 7:18 AM IST
కేంద్రం కీలక నిర్ణయం.. రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల క్యాష్లెస్ ట్రీట్మెంట్!
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడేందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన 'పీఎం రాహత్' ...
By అంజి Published on 14 Feb 2026 7:07 AM IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: కాంగ్రెస్ ప్రభంజనం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించింది. మొత్తం 116 మున్సిపాలిటీల్లోని...
By అంజి Published on 14 Feb 2026 6:51 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు
దైవ కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు...
By అంజి Published on 14 Feb 2026 6:35 AM IST
సైనిక్ పురి, నాగారం షోరూమ్లలో చేతక్ C25 విడుదల
ఆటోమోటివ్ పరిశ్రమలో సుప్రసిద్ధమైన సిద్ధి వినాయక బజాజ్, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చేతక్ C25 ను సైనిక్పురి చేతక్ సిఇసి షోరూమ్, ఎ.ఎస్.రావు నగర్ ఎక్స్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Feb 2026 10:18 PM IST
ఐసిఏఆర్-ఐఐఎంఆర్ అవార్డు అందుకున్న గౌర్మెట్ పాప్కార్నికా
భారతదేశంలోని అతిపెద్ద పాప్ కార్న్ కంపెనీ అయిన గౌర్మెట్ పాప్ కార్నికా ప్రైవేట్ లిమిటెడ్ , పాప్ కార్న్ మొక్కజొన్న(మైజ్) సాగు పరంగా భారతదేశం స్వీయ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Feb 2026 10:09 PM IST
వందేమాతరం తప్పనిసరి చేయడమా..? ముస్లిం సంఘాల ఆందోళన
వందేమాతరం పాటను తప్పనిసరి చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కొన్ని ముస్లిం సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
By Medi Samrat Published on 13 Feb 2026 9:10 PM IST
ప్రజా ప్రభుత్వంపై ఉన్న విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనం : మంత్రి శ్రీధర్ బాబు
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనకు ప్రజల ఆమోద ముద్ర అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
By Medi Samrat Published on 13 Feb 2026 8:30 PM IST
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ అధ్యక్షుడి రియాక్షన్ ఇదే..!
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు.
By Medi Samrat Published on 13 Feb 2026 7:40 PM IST
కండోమ్ 'కరువు' వచ్చింది..!
2026 మిలన్-కోర్టినా వింటర్ ఒలింపిక్స్లో అసాధారణమైన సంక్షోభం ఒకటి తలెత్తింది
By Medi Samrat Published on 13 Feb 2026 7:00 PM IST
కాంగ్రెస్ది నిజమైన విజయం కాదు : కేటీఆర్
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వీరోచితంగా పోరాటం చేసిన, బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు...
By Medi Samrat Published on 13 Feb 2026 6:20 PM IST














