తాజా వార్తలు - Page 2
శివాలయాల్లో భక్తుల రద్దీ.. వసతులపై ఢిల్లీ నుంచి సీఎం సమీక్ష
శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.
By Medi Samrat Published on 10 Feb 2026 2:04 PM IST
హైదరాబాద్లో భూ ప్రకంపనలు..గాజులరామారంలో పరుగులు తీసిన జనం(video)
హైదరాబాద్ నగర శివార్లలోని గాజులరామారం ప్రాంతంలో మంగళవారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి.
By Knakam Karthik Published on 10 Feb 2026 1:47 PM IST
తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికలు..పెయిడ్ హాలీడే ప్రకటించిన ప్రభుత్వం
మున్సిపల్ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ప్రభుత్వం రేపు (బుధవారం) సాధారణ సెలవు ప్రకటించింది.
By Knakam Karthik Published on 10 Feb 2026 1:32 PM IST
విషాదం.. విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలు సహా ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులు పాలలో విషం కలుపుకుని తాగి మరణించారు.
By అంజి Published on 10 Feb 2026 1:30 PM IST
కొండాపూర్లో రూ.700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
నగరంలోని కొండాపూర్లో రూ.700 కోట్ల విలువైన భూమిని మంగళవారం హైడ్రా కాపాడింది
By Knakam Karthik Published on 10 Feb 2026 12:56 PM IST
గుండెపోటుకు 48 గంటల ముందే వచ్చే హెచ్చరిక సంకేతాలివే!
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి వల్ల గుండెపోటు ముప్పు పెరుగుతోంది. అయితే అందరూ గుండెపోటు అనగానే అకస్మాత్తుగా వచ్చేది అని భావిస్తారు.
By అంజి Published on 10 Feb 2026 12:40 PM IST
పవన్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కామెంట్స్కు ఆర్కే సాగర్ కౌంటర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్ ఘాటుగా...
By Knakam Karthik Published on 10 Feb 2026 12:34 PM IST
హైదరాబాద్ శివార్లలో మరోసారి రెచ్చిపోయిన స్నాచర్స్( Video)
హైదరాబాద్ శివార్లలో స్నాచర్స్ మరోసారి రెచ్చిపోయారు
By Knakam Karthik Published on 10 Feb 2026 11:55 AM IST
Hyderabad: పులి గోర్లు, దంతాల అక్రమ రవాణా గుట్టురట్టు.. ఇద్దరు అరెస్ట్
వన్యప్రాణుల అక్రమ వ్యాపారంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), హైదరాబాద్ జోనల్ యూనిట్ కీలక ఆపరేషన్ నిర్వహించింది.
By అంజి Published on 10 Feb 2026 11:53 AM IST
ఎల్లుండి భారత్ బంద్..దేశవ్యాప్త సమ్మెకు 10 ప్రధాన కార్మిక సంఘాల పిలుపు!
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని పది ప్రధాన కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక సమరశంఖం పూరించింది.
By Knakam Karthik Published on 10 Feb 2026 11:33 AM IST
ఒంట్లో కాల్షియం తగ్గిందా?
ప్రస్తుతం చాలా మందిలో కాల్షియం లోపం తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్య అన్ని వయసుల వారిలో కనిపిస్తోంది.
By అంజి Published on 10 Feb 2026 11:13 AM IST
కెనడాలో ఘోరం..టొరంటోలో కర్ణాటక టెక్కీ దారుణ హత్య
విదేశాల్లో భారతీయులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి
By Knakam Karthik Published on 10 Feb 2026 10:40 AM IST














