తాజా వార్తలు - Page 2
ఆ కుటుంబాల కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఏకంగా బీమా రూ.10 లక్షలకు పెంపు
మత్స్యకారుల కుటుంబాలకు భరోసానిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మత్స్యకారులకు ప్రమాద మరణ బీమాను ₹10 లక్షలకు పెంచడం ద్వారా పెద్ద...
By అంజి Published on 21 Jan 2026 7:26 AM IST
ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు!
టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ పరీక్షలను మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహిస్తామని ఎస్ఎస్సీ బోర్డు 2025...
By అంజి Published on 21 Jan 2026 7:12 AM IST
రైతు భరోసా నిధుల విడుదలపై బిగ్ అప్డేట్!
రబీ (అక్టోబర్-మార్చి) సీజన్ కోసం రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి రూ.6,000 క్రెడిట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
By అంజి Published on 21 Jan 2026 6:56 AM IST
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II.. కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు.
By అంజి Published on 21 Jan 2026 6:34 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు
సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు కలుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. భూ సంబంధిత...
By అంజి Published on 21 Jan 2026 6:23 AM IST
దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు..!
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బలమైన డిమాండ్ కారణంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
By Medi Samrat Published on 20 Jan 2026 9:20 PM IST
ఏపీలో ఆర్ఎంజడ్ సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు.. దావోస్లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీలో మరో భారీ పెట్టుబడికి ఆర్ఎంజడ్(RMZ) సంస్థ ముందుకు వచ్చింది.
By Medi Samrat Published on 20 Jan 2026 8:30 PM IST
చట్టం మీద నమ్మకం, గౌరవం ఉంది.. ఎక్కడకు పిలిచినా వస్తా : హరీష్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత హరీష్రావు విచారణ ముగిసింది.
By Medi Samrat Published on 20 Jan 2026 7:42 PM IST
'ఏ బ్యాట్స్మెన్పై ఏ బౌలర్ను ఉపయోగించాలో తెలియదు'
న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్లో భారత క్రికెట్ జట్టు 1-2తో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
By Medi Samrat Published on 20 Jan 2026 6:51 PM IST
పెట్టుబడులకు భారత్ అత్యంత సురక్షితమైన గమ్యస్థానం : సీఎం చంద్రబాబు
దావోస్ ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఇండియా లాంజ్ ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.
By Medi Samrat Published on 20 Jan 2026 6:11 PM IST
Viveka Murder Case : తదుపరి దర్యాప్తు అవసరముందా.? : సీబీఐ నుంచి స్పష్టత కోరిన 'సుప్రీం'
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ప్రశ్నించాల్సిన వ్యక్తులను, కస్టడీకి గల కారణాలను సీబీఐ పేర్కొంటేనే కస్టడీ విచారణను పరిగణనలోకి తీసుకుంటామని...
By Medi Samrat Published on 20 Jan 2026 5:40 PM IST
యూరియా యాప్ను కేంద్రం అభినందించింది.. రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తెస్తాం: మంత్రి తుమ్మల
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా (ఫెర్టిలైజర్) యాప్ ను కేంద్ర ఫెర్టిలైజర్ శాఖ అభినందించిందని మంత్రి తుమ్మల తెలిపారు
By Knakam Karthik Published on 20 Jan 2026 5:30 PM IST














