తాజా వార్తలు - Page 2
దమ్ముంటే పోలీసు వ్యవస్థను పక్కన పెట్టండి : అనిల్ కుమార్ యాదవ్
వైసీపీ నేతలపై దాడులను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఖండించారు.
By Medi Samrat Published on 3 Feb 2026 5:10 PM IST
Hyderabad: నగరవాసులకు GHMC హెచ్చరిక..రోడ్లపై చెత్త, మూత్ర విసర్జన చేస్తే జరిమానా
హైదరాబాద్లో GHMC ప్రత్యేక శుభ్రతా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
By Knakam Karthik Published on 3 Feb 2026 5:00 PM IST
శ్రీవారి భక్తులకు అలర్ట్, ఆ తేదీల్లో ఆర్జిత సేవలు రద్దు..కారణమిదే!
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది.
By Knakam Karthik Published on 3 Feb 2026 4:38 PM IST
నిందితుడిని కోర్టులోకి తెచ్చారు.. న్యాయవాదులు చితకబాదారు..!
మైనర్ బాలికపై అత్యాచారం, బ్లాక్మెయిల్ కేసులో అరెస్టయిన నిందితుడిని పోలీసులు కోర్టుకు తీసుకురాగా, ఆగ్రహంతో ఉన్న కొందరు న్యాయవాదులు, ప్రజలు అతడిపై దాడి...
By Medi Samrat Published on 3 Feb 2026 4:15 PM IST
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్..రేపే స్పీకర్ విచారణ
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేపు విచారణ చేపట్టనున్నారు.
By Knakam Karthik Published on 3 Feb 2026 3:54 PM IST
మోదీ రాజీపడి దేశాన్ని తాకట్టుపెట్టారు..యూఎస్ డీల్పై రాహుల్గాంధీ హాట్ కామెంట్స్
అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు
By Knakam Karthik Published on 3 Feb 2026 3:43 PM IST
భక్తులకు అలర్ట్..యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయి.
By Knakam Karthik Published on 3 Feb 2026 3:33 PM IST
నా మెడ కోశారు.. మున్సిపల్ టిక్కెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ సీనియర్ నేత అసంతృప్తి
జగిత్యాల మున్సిపాలిటీలో టిక్కెట్ల కేటాయింపుపై పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 3 Feb 2026 3:27 PM IST
తెలంగాణలో త్వరలో భూముల ధరలు పెరిగే ఛాన్స్..సర్కార్ కీలక నిర్ణయం!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలను సమీక్షిస్తోంది
By Knakam Karthik Published on 3 Feb 2026 3:03 PM IST
భారత్-అమెరికాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..?
భారత్-అమెరికాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
By Medi Samrat Published on 3 Feb 2026 2:53 PM IST
విడదల రజనిపై కేసు నమోదు
వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదయింది. యడ్లపాడు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
By Medi Samrat Published on 3 Feb 2026 2:30 PM IST
Hyderabad: నిమ్స్లో రేపు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా, హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లోని మెడికల్ ఆంకాలజీ విభాగం...
By అంజి Published on 3 Feb 2026 1:59 PM IST














