తాజా వార్తలు - Page 2
హత్య కేసులో మాజీ సీఎం కుమారుడికి జీవిత ఖైదు
ఛత్తీస్గఢ్లో అత్యంత వివాదాస్పదమైన రామావతార్ జగ్గీ హత్య కేసులో న్యాయవ్యవస్థ ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.
By Medi Samrat Published on 6 April 2026 4:36 PM IST
Subashini : నటి సుభాషిణి ఆత్మహత్య
తమిళ టీవీ పరిశ్రమ నుండి దిగ్భ్రాంతికరమైన వార్త వెలువడింది.
By Medi Samrat Published on 6 April 2026 4:19 PM IST
రూ.225 కోట్లతో బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం
తెలంగాణ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
By Knakam Karthik Published on 6 April 2026 3:33 PM IST
కరీంనగర్లో కవల పిల్లల హత్య కేసు ఛేదన..తండ్రి సహా నలుగురు అరెస్ట్
కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్లో కవల ఆడపిల్లల హత్య కేసును పోలీసులు ఛేదించారు.
By Knakam Karthik Published on 6 April 2026 3:24 PM IST
ఇరాన్కు మరో దెబ్బ.. అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇంటెలిజెన్స్ చీఫ్ మృతి
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ తీవ్ర నష్టాలను చవిచూసింది.
By Medi Samrat Published on 6 April 2026 2:49 PM IST
ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు..సేఫ్టీ రూల్స్పై రవాణా శాఖ అవగాహన
ఏపీ రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ బస్సు ప్రయాణికులకు భద్రతా ప్రమాణాలపై ముమ్మరంగా అవగాహన కల్పిస్తున్నారు
By Knakam Karthik Published on 6 April 2026 2:47 PM IST
వేసవి వినోదం.. డిజిటల్ వ్యసనం కాకూడదు..పేరెంట్స్కు సజ్జనార్ సూచనలు.!
వేసవి సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ హెచ్చరించారు
By Knakam Karthik Published on 6 April 2026 2:26 PM IST
AP : రాబోయే మూడు గంటలు జాగ్రత్త.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక..!
రాగల మూడు గంటల్లో అల్లూరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ...
By Medi Samrat Published on 6 April 2026 2:21 PM IST
టెన్త్ విద్యార్థులకు 7 మార్కులు కలపనున్న ఏపీ ఎస్ఎస్సీ బోర్డు
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి (SSC) విద్యార్థులకు విద్యాశాఖ తీపి కబురు అందించింది. పరీక్షా పత్రాల్లో దొర్లిన కొన్ని సాంకేతిక లోపాలు, ప్రశ్నల అస్పష్టతను...
By అంజి Published on 6 April 2026 1:30 PM IST
కుటుంబ సభ్యులకు ప్రభుత్వ కాంట్రాక్టులు.. సీఎంకు షాకిచ్చిన 'సుప్రీం'
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూకు సుప్రీంకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 6 April 2026 1:15 PM IST
దట్టమైన అడవుల్లో దారి తప్పి.. కేవలం అర లీటరు నీళ్ల సీసాతో..!
కేరళకు చెందిన 36 ఏళ్ల ట్రెక్కర్ జి.ఎస్. శరణ్య, కర్ణాటకలోని కొడగు జిల్లా దట్టమైన అడవుల్లో నాలుగు రోజుల పాటు ఒంటరిగా గడిపారు.
By Medi Samrat Published on 6 April 2026 12:46 PM IST
తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు!
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉరుములతో కూడిన వర్షాలు, చల్లబడిన వాతావరణానికి తెరపడనుంది.
By అంజి Published on 6 April 2026 12:34 PM IST














