తాజా వార్తలు - Page 2
Hyderabad : అత్తాపూర్లో హిట్ అండ్ రన్.. కానిస్టేబుల్ దుర్మరణం
అత్తాపూర్ హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతిచెందారు.
By Medi Samrat Published on 23 Dec 2025 5:22 PM IST
సుప్రీంకోర్టులో ASGలు నియామకం..టీడీపీ మాజీ ఎంపీకి అవకాశం
సుప్రీంకోర్టులో ముగ్గురు సీనియర్ అడ్వకేట్లను అడిషనల్ సొలిసిటర్ జనరల్స్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
By Knakam Karthik Published on 23 Dec 2025 5:21 PM IST
భక్తులకు అలర్ట్..మేడారంలో రేపు దర్శనాలు బంద్..కారణం ఇదే!
ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు కీలక సూచన జారీ అయింది.
By Knakam Karthik Published on 23 Dec 2025 4:27 PM IST
హీరోయిన్ల డ్రెస్సింగ్పై శివాజీ కామెంట్స్..మంచు మనోజ్ క్షమాపణలు
నటుడు శివాజీ సినీ హీరోయిన్ల డ్రెస్సింగ్పై చేసిన కామెంట్స్ వివాదస్పదమైన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ మంచు మనోజ్ కూడా స్పందించారు.
By Knakam Karthik Published on 23 Dec 2025 4:00 PM IST
శుభవార్త.. టెన్త్ అర్హతతో ఉద్యోగాలు
నిరుద్యోగ యువతకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 23 Dec 2025 3:47 PM IST
Video : 14 ఏళ్లకే తనేంటో నిరూపించుకున్నాడు.. పాక్ అభిమానుల అతి చూస్తే..
అండర్-19 ఆసియా కప్ ఫైనల్ తర్వాత భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై పాక్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
By Medi Samrat Published on 23 Dec 2025 3:15 PM IST
Phone Tapping Case: కేసీఆర్, కేటీఆర్లకు నోటీసులను స్వాగతిస్తున్నా: బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్లకు నోటీసులను స్వాగతిస్తున్నాను..అని బండి సంజయ్ పేర్కొన్నారు
By Knakam Karthik Published on 23 Dec 2025 2:15 PM IST
ఇదేనా ప్రజాప్రభుత్వం? దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చెయ్యి..హరీశ్రావు సంచలన ట్వీట్
చీకటి జీవోల మాటున దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చెయ్యి..అంటూ సీఎం రేవంత్పై మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 23 Dec 2025 2:04 PM IST
కవితకు అభివాదం చేసేందుకు ఓ తండ్రీకూతురు ప్రయత్నం..తప్పిన ప్రమాదం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు అభివాదం చేసేందుకు ప్రయత్నించి తండ్రీకూతురు బైక్ పైనుంచి పడిపోయారు.
By Knakam Karthik Published on 23 Dec 2025 1:40 PM IST
Kisan diwas: రైతన్నలూ ఈ 5 కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి తెలుసా?
దివంగత మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని భారతదేశం ప్రతి సంవత్సరం లాగే డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం 2025ను జరుపుకుంటోంది
By Knakam Karthik Published on 23 Dec 2025 1:12 PM IST
గోవా జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ కూటమి సత్తా
సోమవారం ప్రకటించిన గోవా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ-ఎంజిపి కూటమి మెజారిటీ సీట్లను గెలుచుకుంది.
By అంజి Published on 23 Dec 2025 1:08 PM IST
చైనా వెళ్లాలనుకుంటున్నారా.. వీసా దరఖాస్తులు ఇక ఆన్లైన్లోనే!!
భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు వీసాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ‘చైనా ఆన్లైన్ వీసా అప్లికేషన్ సిస్టమ్’ను...
By అంజి Published on 23 Dec 2025 12:54 PM IST














