తాజా వార్తలు - Page 2
విషాదం.. మహిళా సర్పంచ్ కన్నుమూత.. బాధ్యతలు చేపట్టిన 48 గంటల్లోపే..
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా ఎన్నికైన ఎర్రోళ్ల అక్కమ్మ 48 గంటల కంటే తక్కువ కాలం మాత్రమే తన పదవిలో కొనసాగారు.
By అంజి Published on 25 Dec 2025 10:39 AM IST
8వ వేతన సంఘం: ఎవరు అర్హులు.. జీతం ఎంత పెరుగుతుంది.. ఎప్పుడు పెరుగుతుంది?
లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 8వ వేతన సంఘం ఇప్పుడు పుకార్ల నుండి వాస్తవికతకు చేరుకుంది.
By అంజి Published on 25 Dec 2025 9:51 AM IST
పిల్లల ఉగ్గు విషయంలో ఈ తప్పులు చెయ్యొద్దు
మార్కెట్లో దొరికే పిల్లల ఆహారాలు కల్తీ అవుతున్నాయని చాలా మంది ఇంట్లోనే ఉగ్గు తయారు చేసి పిల్లలకు పెడుతున్నారు.
By అంజి Published on 25 Dec 2025 9:24 AM IST
Hyderabad: 40 ఏళ్ల వ్యక్తి.. భార్య విడాకుల నోటీసు పంపించిందని తెలిసి!!
విడాకుల కోసం లీగల్ నోటీసు అందడంతో ఓ 40 ఏళ్ల వ్యక్తి ఘట్కేసర్లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 25 Dec 2025 9:03 AM IST
నేను ప్రజల గొంతుక.. ఏ పార్టీకీ కీలుబొమ్మని కాదు: కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత.. తాను తెలంగాణ ప్రజల నిజమైన గొంతుక అని చెప్పారు. ఎవరో తనను వెనుక నుండి ఆపరేట్ చేస్తున్నారనే ఆరోపణలను...
By అంజి Published on 25 Dec 2025 8:27 AM IST
థాయ్-కంబోడియా సరిహద్దు వివాదం.. హిందూ దేవుడి విగ్రహం కూల్చడాన్ని ఖండించిన భారత్
కంబోడియా - థాయ్లాండ్ మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదం కూల్చివేతల వరకు వెళ్లింది. థాయ్ సైన్యం కంబోడియాలోని...
By అంజి Published on 25 Dec 2025 8:02 AM IST
Telangana: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. నిందితులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు
విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఆ ఉపాధ్యాయులు హంతకులయ్యారు. తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఒకరిని హత్య చేశారు.
By అంజి Published on 25 Dec 2025 7:49 AM IST
సినిమా టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే జీవో
రాష్ట్రవ్యాప్తంగా సినిమా టిక్కెట్ల ధరలను నియంత్రించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకే సమగ్ర ప్రభుత్వ ఉత్తర్వు (GO)ను తీసుకురావడానికి సన్నాహాలు...
By అంజి Published on 25 Dec 2025 7:31 AM IST
ఆరావళి పర్వత శ్రేణుల్లో కొత్త మైనింగ్ లీజులపై కేంద్రం నిషేధం
ఆరావళి కొండలను రక్షించాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న నిరసనల మధ్య, కేంద్రం బుధవారం కొత్త మైనింగ్ లీజుల మంజూరుపై పూర్తి నిషేధం విధించింది.
By అంజి Published on 25 Dec 2025 7:22 AM IST
Telangana: ఇంటర్ సెకండియర్ హాల్టికెట్పై ఫస్టియర్ మార్కులు
ఇంటర్ సెకండియర్ పరీక్షల హాల్టికెట్పై ఇక నుంచి ఫస్టియర్ మార్కులు, పాస్/ ఫెయిల్ వివరాలను విద్యాశాఖ ముద్రించనుంది.
By అంజి Published on 25 Dec 2025 7:05 AM IST
కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం.. చెలరేగిన మంటలు.. 20 మంది సజీవ దహనం
కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మంటలు చెలరేగి 20 మందికిపైగా సజీవ దహనమయ్యారు.
By అంజి Published on 25 Dec 2025 6:45 AM IST
గ్రామ పంచాయతీలకు సీఎం రేవంత్ భారీ శుభవార్త.. చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్దగ్రామాలకు రూ.10 లక్షలు
తెలంగాణలోని 12,706 గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్తను అందించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి...
By అంజి Published on 25 Dec 2025 6:34 AM IST














