తాజా వార్తలు - Page 2
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఘోరం..13 మంది మృతి, 75 మందికి పైగా గాయాలు
దట్టమైన పొగమంచు కారణంగా ఎనిమిది బస్సులు, మూడు కార్లు ఢీకొని మంటలు చెలరేగడంతో 13 మంది మృతి చెందగా, దాదాపు 75 మంది గాయపడ్డారని అధికారులు నిర్ధారించారు.
By Knakam Karthik Published on 16 Dec 2025 12:43 PM IST
Andrapradesh: సంజీవని ప్రాజెక్టులో పౌరుల డిజిటల్ హెల్త్ రికార్డులు: సీఎం చంద్రబాబు
వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 16 Dec 2025 12:16 PM IST
కన్నవారిని రోడ్డున వదిలేసే వారిపై కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్ హెచ్చరిక
వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అనాథలుగా ఆశ్రమాల్లో వదిలేస్తున్న పిల్లలను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. 'పిల్లలు తమ ఆస్తిని రాయించుకొని...
By అంజి Published on 16 Dec 2025 11:47 AM IST
23 ఏళ్ల యువతి.. 93 ఏళ్ల రికార్డు.. 67,000 మందికి పైగా సాధించలేకపోయారు..!
ప్రతిష్టాత్మక సాయుధ దళాల సంస్థ అయిన ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి పాసైన తొలి మహిళా అధికారిణిగా కొల్హాపూర్కు చెందిన సాయి జాదవ్ నిలిచారు.
By Knakam Karthik Published on 16 Dec 2025 11:24 AM IST
దారుణం..భర్తపై దాడిచేసి మహిళను ఆటోలో తీసుకువెళ్లి గ్యాంగ్రేప్
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 16 Dec 2025 11:01 AM IST
Navy ELF radar station: జీవవైవిధ్య పరిరక్షణ చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నివేదిక కోరిన తెలంగాణ హైకోర్టు
వికారాబాద్ జిల్లాలోని దామగుండంలో భారత నావికాదళం చేపట్టిన ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ (ELF) రాడార్ స్టేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ పరిరక్షణ...
By అంజి Published on 16 Dec 2025 11:00 AM IST
గుడ్లు తింటున్నారా?..FSSAI కీలక హెచ్చరిక
గుడ్లు తినే వారికి భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల సంస్థ (FSSAI) బిగ్ అలర్ట్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 16 Dec 2025 10:46 AM IST
కశ్మీర్ లోయలోని 7 జిల్లాల్లో ఇంటెలిజెన్స్ ఆకస్మిక దాడులు
కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ (CIK) విభాగం కశ్మీర్ లోయలోని 7 జిల్లాల్లో 12 ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున ఆకస్మిక దాడులు నిర్వహించింది.
By Knakam Karthik Published on 16 Dec 2025 10:32 AM IST
సెల్ఫీ కావాలని అడిగి.. కబడ్డీ ఆటగాడిని కాల్చి చంపేశారు
సోమవారం పంజాబ్లోని మొహాలీలో జరిగిన టోర్నమెంట్లో పాల్గొంటున్న కబడ్డీ ఆటగాడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
By అంజి Published on 16 Dec 2025 10:20 AM IST
Hyderabad: కండ్లకోయలో కోర్టు కాంప్లెక్స్ భూమిలో చెత్త డంప్.. హైడ్రాకు స్థానికుల ఫిర్యాదు
మేడ్చల్-మల్కాజ్గిరి మండలం కండ్లకోయ గ్రామ నివాసితులు కోర్టు కాంప్లెక్స్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కోసం కేటాయించిన ప్రభుత్వ...
By అంజి Published on 16 Dec 2025 9:44 AM IST
SBI Yono 2.0: ఎస్బీఐ యోనో న్యూ యాప్ విడుదల.. కొత్తగా 6,500 ఉద్యోగాలు
ఎస్బీఐ తాజాగా యోనో 2.0 పేరుతో నూతన యాప్ను విడుదల చేసింది. కస్టమర్లకు డిజిటల్ సేవలపై అవగాహన కల్పించేందుకు...
By అంజి Published on 16 Dec 2025 8:48 AM IST
Telangana: ఇంటర్ సెకండియర్ పరీక్షల తేదీలో మార్పు
ఇంటర్ సెకండియర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు జరిగింది. మార్చి 3న జరగాల్సిన పరీక్షలను 4వ తేదీకి వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది.
By అంజి Published on 16 Dec 2025 8:07 AM IST














