తాజా వార్తలు - Page 2
నిరుద్యోగుల నిరసనలకు నా మద్దతు ఉంటుంది, మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలి..అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 4:35 PM IST
పోలీసులు ఫోన్ చేసి.. మీ కోడలి దహన సంస్కారాలు చేయొద్దని చెప్పినా కూడా వినలేదు..!
రాజస్థాన్లోని డీగ్ జిల్లాలో పిల్లలను కనలేదనే కారణంతో వివాహితను ఆమె అత్తమామలు హత్య చేశారు.
By Medi Samrat Published on 17 Sept 2025 4:03 PM IST
ICC Rankings : నంబర్-1 బౌలర్గా అవతరించిన వరుణ్ చక్రవర్తి
భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ICC పురుషుల T20I బౌలింగ్ ర్యాంకింగ్స్లో తొలిసారిగా నంబర్-1 స్థానాన్ని సాధించాడు.
By Medi Samrat Published on 17 Sept 2025 3:58 PM IST
మోదీకి మెలోని పుట్టినరోజు శుభాకాంక్షలు.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
ప్రధాని నరేంద్రమోదీ 75వ జన్మదిన వేడుకల ప్రతిధ్వని దేశ విదేశాల్లో వినిపిస్తోంది.
By Medi Samrat Published on 17 Sept 2025 3:16 PM IST
తిరుమల బ్రహ్మోత్సవాలు.. సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం
ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని..
By Medi Samrat Published on 17 Sept 2025 2:56 PM IST
అంగప్రదక్షిణ టోకెన్లు దక్కించుకోవాలంటే ఇలా చేయండి..
అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పు తీసుకొచ్చింది.
By Medi Samrat Published on 17 Sept 2025 2:48 PM IST
వైసీపీ నేతల చీప్ ట్రిక్స్ను చూస్తూ ఊరుకోను..మంత్రి సవిత వార్నింగ్
సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులపై వైసీపీ నేతలకు ఏపీ మంత్రి సవిత వార్నింగ్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 2:42 PM IST
Nellore : టిప్పర్-కారు ఢీ.. చిన్నారి సహా ఏడుగురు మృతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై టిప్పర్-కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి సహా...
By Medi Samrat Published on 17 Sept 2025 2:40 PM IST
పట్టపగలు ఎస్బీఐ సిబ్బందిని కట్టేసి భారీ చోరీ.. నగదు, బంగారం దోచుకెళ్లిన గ్యాంగ్
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో పట్టపగలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)పై దుండగులు దాడి చేశారు. దుండగుల చేతిలో పిస్టల్స్, కత్తులు ఉన్నాయి.
By Medi Samrat Published on 17 Sept 2025 2:30 PM IST
రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట..ఆ పదం తొలగింపు
అమరావతి రాజధాని కోసం అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 17 Sept 2025 2:17 PM IST
వెయ్యి, రెండు వేల కోసం అడుక్కుంటున్నాం..జీతాల తగ్గింపుపై హైడ్రా సిబ్బంది ధర్నా
వెయ్యికి, రెండు వేలకు అడుక్కుతింటున్నామంటూ హైడ్రా సిబ్బంది ఆందోళన చేపట్టారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 2:00 PM IST
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేతల్లో చూపిస్తున్నాం: మంత్రి లోకేశ్
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నాం..అని ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 1:48 PM IST