తాజా వార్తలు - Page 2
నేడు లోక్సభలో 'వందేమాతరం'పై కీలక చర్చ.. నాయకత్వం వహించనున్న ప్రధాని మోదీ
నేడు పార్లమెంట్లో జాతీయ గేయం 'వందేమాతరం' పై చర్చ జరగనుంది. ఇప్పటి వరకు వెలుగులోకి రాని అంశాలను చర్చలో వెల్లడించే అవకాశం ఉంది.
By అంజి Published on 8 Dec 2025 9:10 AM IST
Indigo Crisis: పలు విమానాల రద్దు.. ఇంకా సాధారణ స్థితికి చేరుకోని ఇండిగో కార్యకలాపాలు
ఇండిగో విమానయాన సంస్థ కార్యకలాపాలు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోలేదు. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో సోమవారం కూడా విమానాల ఆలస్యాలు, రద్దులు...
By అంజి Published on 8 Dec 2025 8:49 AM IST
Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు మళ్లీ బాంబ్ బెదిరింపు మెయిల్.. 3 విమానాల్లో బాంబు ఉందంటూ..
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరోసారి బాంబ్ బెదిరింపు మెయిల్ వచ్చింది. అయితే ఈ సారి ఏకంగా ఒకేసారి మూడు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం...
By అంజి Published on 8 Dec 2025 8:30 AM IST
Andhrapradesh: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును రాష్ట్ర విద్యాశాఖ పొడిగించింది. గతంలో ఈ నెల 15వ తేదీ వరకు రుసుంతో చెల్లించవచ్చని చెప్పగా...
By అంజి Published on 8 Dec 2025 8:16 AM IST
ఓయో, హోటళ్లలో ఇకపై ఆధార్ కాపీ అవసరం లేదు!
వెరిఫికేషన్ పేరుతో హోటళ్లు, ఈవెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆధార్ కాపీలను తీసుకోకుండా యూఐడీఏఐ కొత్త రూల్ తీసుకురానుంది.
By అంజి Published on 8 Dec 2025 8:03 AM IST
'మేడ్చల్లో మల్లారెడ్డి భూ కబ్జాకు పాల్పడ్డారు'.. కవిత సంచలన ఆరోపణలు
మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి మేడ్చల్లో వేల ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత ఆరోపించారు.
By అంజి Published on 8 Dec 2025 7:53 AM IST
Vijayawada: కోతికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు
విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ (PCR) సమీపంలోని పార్కులో శనివారం చనిపోయిన కోతికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు.
By అంజి Published on 8 Dec 2025 7:41 AM IST
విస్తృత భద్రతా ఏర్పాట్ల మధ్య జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం రాచకొండ పోలీస్ కమిషనరేట్ బహుళ అంచెల, సాంకేతికత ఆధారిత భద్రతా చర్యలను అమలులోకి తెచ్చింది.
By అంజి Published on 8 Dec 2025 7:34 AM IST
శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి.
By అంజి Published on 8 Dec 2025 7:25 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు శుభవార్తలు విననున్నారు
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు.
By జ్యోత్స్న Published on 8 Dec 2025 7:14 AM IST
హైదరాబాద్లో రేపే గ్లోబల్ సమ్మిట్..27 అంశాలపై చర్చలు
రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు...
By Knakam Karthik Published on 7 Dec 2025 9:20 PM IST
ఇండిగో సంక్షోభం..వెలుగులోకి కొత్త వివరాలు
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను చుట్టుముట్టిన భారీ సంక్షోభం కొనసాగుతుండగా, ఈ పరిస్థితికి దారితీసిన సంఘటనల వరుసపై కొత్త వివరాలు వెలుగులోకి...
By Knakam Karthik Published on 7 Dec 2025 8:37 PM IST














