తాజా వార్తలు - Page 2
Video: ఏపీలో విషాదం.. క్లాస్రూమ్లో కుప్పకూలి విద్యార్థిని మృతి
ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో గురువారం 10వ తరగతి విద్యార్థిని.. తరగతి గదిలో కుప్పకూలి మరణించింది.
By అంజి Published on 14 Dec 2025 6:48 AM IST
వార ఫలాలు: తేది 14-12-2025 నుంచి 20-12-2025 వరకు
ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. కొన్ని పనులలో మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి...
By అంజి Published on 14 Dec 2025 6:33 AM IST
ఓటు వేసేందుకు వెళ్తూ ఒకే కుటుంబంలో నలుగురి మృతి
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 13 Dec 2025 10:21 PM IST
గోల్ కొట్టిన సీఎం రేవంత్.. మెస్సీ కూడా..
ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ అతని సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్లతో కలిసి శనివారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప్పల్...
By Medi Samrat Published on 13 Dec 2025 9:51 PM IST
శబరిమలలో భక్తులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
శబరిమలలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో పాటు తొమ్మిది మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
By Medi Samrat Published on 13 Dec 2025 9:25 PM IST
అప్రమత్తమైన భద్రతా యంత్రాంగం.. ఉప్పల్ స్టేడియంలో డీజీపీ
ఈరోజు ఉదయం కోల్కతాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.
By Medi Samrat Published on 13 Dec 2025 7:57 PM IST
కాసేపట్లో మెస్సీ మ్యాచ్.. కోలాహలంగా ఉప్పల్ స్టేడియం..!
అర్జెంటీనా ఫుట్బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ తన గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా హైదరాబాద్ చేరుకున్నాడు. కోల్కతాలో ఈవెంట్ అస్తవ్యస్తంగా ప్రారంభమైన...
By Medi Samrat Published on 13 Dec 2025 7:43 PM IST
కేంద్ర మంత్రి పెమ్మసానిపై అంబటి రాంబాబు ఫైర్..!
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు.
By Medi Samrat Published on 13 Dec 2025 7:06 PM IST
నిజామాబాద్లోని వినాయక్ నగర్లో తొలి స్టోర్ను ప్రారంభించిన క్రోమా
టాటా గ్రూప్ కు చెందిన భారతదేశపు విశ్వసనీయ ఓమ్ని-ఛానల్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ అయిన క్రోమా, నిజామాబాద్లో తమ మొట్టమొదటి స్టోర్ను ప్రారంభించినట్లు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Dec 2025 6:09 PM IST
సుందరం ఫైనాన్స్ ఒంగోలు బ్రాంచ్లో 25 ఏళ్ల వేడుకలు
సుందరం ఫైనాన్స్ ఈరోజు ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఒంగోలు బ్రాంచ్ నిరంతర సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Dec 2025 5:58 PM IST
నూతన సర్పంచులకు కేటీఆర్ అభినందన
రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన నూతన సర్పంచులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు...
By Medi Samrat Published on 13 Dec 2025 5:27 PM IST
జనవరి 6న డీకే శివకుమార్ సీఎం అవుతారు..!
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జనవరి 6న కర్ణాటక ముఖ్యమంత్రి అవుతారని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ ఎ ఇక్బాల్ హుస్సేన్ శనివారం జోస్యం చెప్పారు.
By Medi Samrat Published on 13 Dec 2025 4:26 PM IST














