తాజా వార్తలు - Page 2
ఆయిల్పామ్తో అధిక ఆదాయం.. సాగుకు సర్కారు ప్రోత్సాహం
తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దేశీయ అవసరాల కోసం ఈ పంట సాగుకు ప్రభుత్వాలు మంచి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.
By అంజి Published on 27 Dec 2025 12:37 PM IST
సిగరెట్కు రూ.20 లు ఇవ్వలేదని.. భార్యను గొంతు కోసి చంపి.. ఆపై భర్త ఆత్మహత్య
ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య సిగరెట్ కు రూ. 20 ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమెను గొంతు కోసి చంపి...
By అంజి Published on 27 Dec 2025 11:49 AM IST
Drugs Case: మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసు.. పరారీలో హీరోయిన్ సోదరుడు!
హైదరాబాద్లో డ్రగ్స్ ముఠాలపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన ‘ఈగల్’ బృందం దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది.
By అంజి Published on 27 Dec 2025 10:40 AM IST
టెన్త్ అర్హతతో 25,487 పోస్టులు.. దరఖాస్తుకు ఇంకా 4 రోజులే సమయం
కేంద్ర బలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇంకా 4 రోజులే సమయం ఉంది.
By అంజి Published on 27 Dec 2025 9:59 AM IST
Pre-New Year crackdown: ఢిల్లీలో పోలీసుల ముమ్మర తనిఖీలు.. 285 మంది అరెస్ట్, భారీగా ఆయుధాలు, డ్రగ్స్ స్వాధీనం
నూతన సంవత్సర వేడుకలు దగ్గర పడుతున్న వేళ.. ఢిల్లీ పోలీసులు దేశ రాజధాని అంతటా రాత్రిపూట విస్తృత దాడులు నిర్వహించి, ఉత్సవాలు ప్రారంభమయ్యే ముందు...
By అంజి Published on 27 Dec 2025 9:13 AM IST
ఏ దానం చేస్తే ఏ ఫలితం?.. వెండి, బంగారం దానం చేస్తే?
పుణ్య కార్యాల్లో దానం అతి గొప్పది. అయితే కొన్ని దానాలు ఏ ఫలితాలను ఇవ్వవని పండితులు చెబుతున్నారు. 'చీపురు ...
By అంజి Published on 27 Dec 2025 8:49 AM IST
బంగ్లాదేశ్లో రాక్ కచేరీపై ఇస్లామిక్ మూక దాడి.. 20 మందికి గాయాలు
బంగ్లాదేశ్లోని ఒక చారిత్రాత్మక పాఠశాల వార్షికోత్సవానికి వేడుకగా ముగింపు పలకాల్సిన కార్యక్రమం శుక్రవారం రాత్రి ప్రముఖ రాక్ సంగీతకారుడు జేమ్స్ కచేరీపై...
By అంజి Published on 27 Dec 2025 8:11 AM IST
హైదరాబాద్కు చెందిన ప్రసిద్ధ చిత్రకారిణి కవితా దేవుస్కర్ ఇక లేరు
హైదరాబాద్కు చెందిన ప్రసిద్ధ చిత్రకారిణి కవితా దేవుస్కర్ డిసెంబర్ 26 ఉదయం కన్నుమూశారు.
By అంజి Published on 27 Dec 2025 7:56 AM IST
Telangana: విద్యార్థులకు గుడ్న్యూస్.. స్కూళ్లకు సంక్రాంతి సెలవులు!
రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు 7 రోజులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అకడమిక్ ఇయర్ ప్రాంరభంలో జనవరి 15 నుంచి 15వ తేదీ వరకు సెలవులు ఉన్నట్టు విద్యాశాఖ...
By అంజి Published on 27 Dec 2025 7:40 AM IST
హైదరాబాద్లో విషాదం.. ఇంట్లో ఏసీ పేలి కవలలు మృతి
హైదరాబాద్ మహా నగరంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. కాచిగూడ పరిధిలోని బర్కత్పురలో గల ఓ ఇంట్లో ఏసీ పేలి కవలలు మరణించారు.
By అంజి Published on 27 Dec 2025 7:25 AM IST
అగర్బత్తుల్లో ఆ కెమికల్స్పై బ్యాన్.. కేంద్రం కీలక నిర్ణయం
ప్రపంచంలో అగర్బత్తుల అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారైన భారత్ వినియోగదారుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 27 Dec 2025 7:16 AM IST
Andhra Pradesh: 'స్త్రీ శక్తి' పథకానికి అదనంగా రూ.800 కోట్ల నిధులు విడుదల
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
By అంజి Published on 27 Dec 2025 7:03 AM IST














