తాజా వార్తలు - Page 2
ఖమేనీ మృతి.. పాక్లోని US కాన్సులేట్కు నిప్పుపెట్టిన నిరసనకారులు.. 9 మంది మృతి
అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీ హత్యకు గురయ్యారనే వార్తలు వెలువడిన వెంటనే పాకిస్థాన్లోని కరాచీలో ఉద్రిక్తత నెలకొంది.
By Medi Samrat Published on 1 March 2026 3:31 PM IST
నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. వారిని వదిలిపెట్టను : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ BR నాయుడు ఫైర్ అయ్యారు.
By Medi Samrat Published on 1 March 2026 3:11 PM IST
నేను నిపుణులతో మాట్లాడాను.. ఆ వీడియో నిజమే.. టీటీడీ ఛైర్మన్పై భూమన సంచలన కామెంట్స్
టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
By Medi Samrat Published on 1 March 2026 2:51 PM IST
హైదరాబాద్లో ఫేక్ వెహికల్ ఇన్సూరెన్స్ ముఠా.. 9 మంది అరెస్ట్.. నకిలీ పాలసీల స్వాధీనం
ప్రముఖ బీమా కంపెనీల పేరుతో నకిలీ పాలసీలను సృష్టించి, తక్కువ ధరకే ఇన్సూరెన్స్ ఇస్తామని నమ్మబలికి వాహనదారులను...
By అంజి Published on 1 March 2026 1:30 PM IST
వేట్లపాలెం ప్రమాద బాధితులకు పరిహారం పంపిణీ
బాణసంచా ప్రమాద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్గ్రేషియా చెక్కులను మంత్రి కందుల దుర్గేశ్ ఇవాళ...
By అంజి Published on 1 March 2026 12:58 PM IST
'దాడి చేస్తే ఊహించని వినాశనం తప్పదు'.. ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం
సుప్రీం లీడర్ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా అమెరికా, ఇజ్రాయెల్లపై చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాడి చేస్తామని ఇరాన్...
By అంజి Published on 1 March 2026 12:00 PM IST
జ్యోతిష్యుడి మాటలు నమ్మి.. పెళ్లైన 9 రోజులకే మహిళా టెక్కీ ఆత్మహత్య
బెంగళూరు బాగలకుంటె ఎంఈఐ లేఔట్కు చెందిన విద్యాజ్యోతి (29) బాష్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది.
By అంజి Published on 1 March 2026 11:16 AM IST
మహారాష్ట్రలో భారీ పేలుడు.. 12 మంది మృతి
మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా కాటోల్ పట్టణంలో భారీ పేలుడు సంభవించింది.
By అంజి Published on 1 March 2026 10:30 AM IST
దుబాయ్ ఎయిర్పోర్ట్లో పేలుడు.. తృటిలో తప్పించుకున్న పీవీ సింధు
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నడుమ భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
By అంజి Published on 1 March 2026 9:55 AM IST
తెలుగు రాష్ట్రాలకు వేసవి సెగలు.. 45 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు: ఐఎండీ హెచ్చరిక
ఈ ఏడాది వేసవి కాలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత కఠినంగా ఉండబోతోంది. సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే...
By అంజి Published on 1 March 2026 9:39 AM IST
భూదాన్ భూముల వివాదం.. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి తుమ్మల
ఖమ్మం జిల్లా శివారులోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో గృహాలు కొల్పోయిన వారికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి...
By అంజి Published on 1 March 2026 9:24 AM IST
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. 2 రోజుల పాటు SSD టోకెన్లు రద్దు
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 3వ తేదీన సంభవించనున్న చంద్రగ్రహణం కారణంగా...
By అంజి Published on 1 March 2026 9:01 AM IST














