తాజా వార్తలు - Page 3
అంగప్రదక్షిణ టోకెన్లు దక్కించుకోవాలంటే ఇలా చేయండి..
అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పు తీసుకొచ్చింది.
By Medi Samrat Published on 17 Sept 2025 2:48 PM IST
వైసీపీ నేతల చీప్ ట్రిక్స్ను చూస్తూ ఊరుకోను..మంత్రి సవిత వార్నింగ్
సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులపై వైసీపీ నేతలకు ఏపీ మంత్రి సవిత వార్నింగ్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 2:42 PM IST
Nellore : టిప్పర్-కారు ఢీ.. చిన్నారి సహా ఏడుగురు మృతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై టిప్పర్-కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి సహా...
By Medi Samrat Published on 17 Sept 2025 2:40 PM IST
పట్టపగలు ఎస్బీఐ సిబ్బందిని కట్టేసి భారీ చోరీ.. నగదు, బంగారం దోచుకెళ్లిన గ్యాంగ్
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో పట్టపగలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)పై దుండగులు దాడి చేశారు. దుండగుల చేతిలో పిస్టల్స్, కత్తులు ఉన్నాయి.
By Medi Samrat Published on 17 Sept 2025 2:30 PM IST
రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట..ఆ పదం తొలగింపు
అమరావతి రాజధాని కోసం అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 17 Sept 2025 2:17 PM IST
వెయ్యి, రెండు వేల కోసం అడుక్కుంటున్నాం..జీతాల తగ్గింపుపై హైడ్రా సిబ్బంది ధర్నా
వెయ్యికి, రెండు వేలకు అడుక్కుతింటున్నామంటూ హైడ్రా సిబ్బంది ఆందోళన చేపట్టారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 2:00 PM IST
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేతల్లో చూపిస్తున్నాం: మంత్రి లోకేశ్
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నాం..అని ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 1:48 PM IST
రోజూ ఎన్నిసార్లు, ఎంత సేపు బ్రష్ చేయాలంటే?
మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలు, పానీయాల ప్రభావం వల్ల నోటిలో బ్యాక్టీరియా, ఫంగస్లు, ఇతర వైరస్లు వృద్ధి చెందేందుకు..
By అంజి Published on 17 Sept 2025 1:30 PM IST
అక్రమాస్తుల కేసు: ఏడీఈ అంబేద్కర్కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ADE) అంబేద్కర్ను ..
By అంజి Published on 17 Sept 2025 12:28 PM IST
భార్యను తాళ్లతో కట్టి చిత్రహింసలు పెట్టిన భర్త సహా ముగ్గురు అరెస్ట్
భార్యను తాళ్లతో కట్టి రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వరకూ చిత్రహింసలు పెట్టిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 12:00 PM IST
14 ఏళ్ల బాలికపై ఆరుగురు గ్యాంగ్రేప్.. మత్తుమందు ఇచ్చి..
బీహార్లోని ఖగారియాలో 14 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేశారు.
By అంజి Published on 17 Sept 2025 11:32 AM IST
బ్రహ్మోత్సవాలకు రండి..సీఎం చంద్రబాబును ఆహ్వానించిన టీటీడీ ఛైర్మన్
శ్రీవారి ఆలయంలో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆహ్వానించారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 11:27 AM IST