తాజా వార్తలు - Page 4
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరయ్యారు.
By Medi Samrat Published on 19 April 2025 4:54 PM IST
మొన్న మూడో అంతస్తు నుంచి దూకిన నటుడు అరెస్టు
మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి నాలుగు గంటల పాటు విచారణ చేసిన తర్వాత మలయాళ నటుడు షైన్ టామ్ చాకోను శనివారం కొచ్చి పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 19 April 2025 4:30 PM IST
టీడీపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్
టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు హైడ్రా షాక్ ఇచ్చింది.
By Medi Samrat Published on 19 April 2025 3:45 PM IST
Video : జమ్మూ కాశ్మీర్లో భూకంపం.. ఇళ్లలోంచి పరుగులు తీసిన జనం
జమ్మూకశ్మీర్లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప సమయంలో పూంచ్ లో నివసిస్తున్న ప్రజల ఇళ్లల్లో ఉన్న వస్తువులు అదరడంతో భయాందోళనలకు గురయ్యారు.
By Medi Samrat Published on 19 April 2025 3:10 PM IST
కేటీఆర్ బీజేపీకి కట్టు బానిసలా పని చేస్తున్నారు.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటరిచ్చారు.
By Medi Samrat Published on 19 April 2025 2:30 PM IST
సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వ్యభిచారం కేసు పెడతామని బెదిరించడం ఏంటి.? : అంబటి
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి ప్రస్తుతం...
By Medi Samrat Published on 19 April 2025 2:00 PM IST
ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించండి.. దిల్సుఖ్నగర్లో నిరసన
పశ్చిమ బెంగాల్లోని అనేక ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ...
By Medi Samrat Published on 19 April 2025 1:45 PM IST
Telangana: ఏప్రిల్ 22న ఇంటర్ ఫలితాలు
ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా ప్రకటించింది.
By అంజి Published on 19 April 2025 1:30 PM IST
విద్యార్థులను జంధ్యం తొలగించమన్నందుకు.. ఇద్దరు గార్డులు సస్పెండ్
కర్ణాటకలోని శివమొగ్గలోని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షా కేంద్రంలో నియమించబడిన ఇద్దరు హోంగార్డులను పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందు ఇద్దరు...
By అంజి Published on 19 April 2025 12:45 PM IST
Vizag: మేయర్పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం.. కూటమిదే జీవీఎంసీ
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎన్డీఏ కూటమి కైవసం అయ్యింది. జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి (వైసీపీ)పై ప్రవేశపెట్టిన...
By అంజి Published on 19 April 2025 12:00 PM IST
ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు అలర్ట్
ఏపీలో ఇటీవల ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఫీజు చెల్లించడానికి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు ఏప్రిల్ 22 వరకు...
By అంజి Published on 19 April 2025 11:28 AM IST
ఏపీ లిక్కర్ కేసు.. సిట్ విచారణకు హాజరైన మిథున్ రెడ్డి
ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.
By అంజి Published on 19 April 2025 10:45 AM IST