తాజా వార్తలు - Page 4
ఏపీలోనూ పోలింగ్ సమయాన్ని పెంచండి.. ఈసీకి టీడీపీ విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్లో కూడా ఎండల తీవ్రత కారణంగా పోలింగ్ సమయాల్లో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ కోరింది.
By Srikanth Gundamalla Published on 2 May 2024 11:15 AM GMT
ఉద్యోగ ఆశవాహులను తీసుకెళ్తున్న బస్సు బోల్తా.. ఒకరు మృతి, ఆరుగురి పరిస్థితి విషమం
బ్యాంక్రి క్రూట్మెంట్ పరీక్షకు అభ్యర్థులను తీసుకెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటన దక్షిణ అస్సాంలో గురువారం తెల్లవారుజామున జరిగింది.
By అంజి Published on 2 May 2024 10:54 AM GMT
ఏపీలో రెండ్రోజుల పాటు ప్రధాని మోదీ ప్రచారం.. షెడ్యూల్ ఇదే
దేశంలో లోక్సభ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.
By Srikanth Gundamalla Published on 2 May 2024 10:44 AM GMT
Warangal: లోన్ యాప్ వేధింపులు.. మరో యువకుడు బలి
వరంగల్లోని జన్మభూమి జంక్షన్ సమీపంలో కంభంపాటి విష్ణువర్ధన్ అనే 23 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటుచేసుకుంది.
By అంజి Published on 2 May 2024 10:30 AM GMT
'తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ల గోడు పట్టించుకోండి'.. ప్రభుత్వానికి, ప్లాట్ఫామ్ కంపెనీలకు 'శ్రమ్' విజ్ఞప్తి
'నో ఏసీ క్యాంపెయిన్' కార్మికుల హక్కులను కాపాడాలని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం, ప్లాట్ఫామ్ కంపెనీలు గుర్తించాలని జాతీయ పట్టణ పోరాటాల వేదిక...
By అంజి Published on 2 May 2024 9:58 AM GMT
తెలంగాణ కాంగ్రెస్ 'గాడిద గుడ్డు' యాడ్.. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ.. మాములుగా లేదుగా
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం తెలంగాణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ గురువారం మే 2న లోక్సభ ఎన్నికల వేళ కొత్త...
By అంజి Published on 2 May 2024 9:08 AM GMT
సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది: బండి సంజయ్
హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
By Srikanth Gundamalla Published on 2 May 2024 9:00 AM GMT
రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని.. పాకిస్తాన్ తహతహలాడుతోంది: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ 'షెహజాదా'ను ప్రధానిని చేయాలని పాకిస్థాన్ తహతహలాడుతోందని అన్నారు.
By అంజి Published on 2 May 2024 8:39 AM GMT
GHMC పరిధిలో రూ.37లక్షల విలువైన అక్రమ మద్యం పట్టివేత
దేశంలో లోక్సభ ఎన్నికల వేళ పోలీసులు ప్రటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 2 May 2024 8:15 AM GMT
ఢిల్లీ ఎల్జీ సంచలన నిర్ణయం.. 223 మంది ఉద్యోగుల తొలగింపు
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 2 May 2024 7:38 AM GMT
టీ20 వరల్డ్ కప్ వేళ.. మెన్ ఇన్ బ్లూకి అమితాబ్ స్పెషల్ మెసేజ్
టీ20 వరల్డ్ కప్కు సమయం ఆసన్నం అవుతోంది.
By Srikanth Gundamalla Published on 2 May 2024 7:14 AM GMT
ఆ బోల్డ్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది
దీపక్ సరోజ్ హీరోగా నటించిన సిద్ధార్థ్ రాయ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ వారాంతంలో ఈ సినిమా OTT ప్రీమియర్ గా రానుంది.
By Medi Samrat Published on 2 May 2024 7:00 AM GMT