తాజా వార్తలు - Page 4
సిరీస్ కోల్పోయిన భారత్
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత్ ఓటమి పాలైంది.
By Medi Samrat Published on 23 Oct 2025 6:01 PM IST
నందమూరి బాలకృష్ణపై వైఎస్ జగన్ కౌంటర్లు
కొద్దిరోజుల కిందట అసెంబ్లీలో వైఎస్ జగన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ.
By Medi Samrat Published on 23 Oct 2025 5:30 PM IST
తప్పు చేసి ఆ నెపాన్ని అవతలి వాళ్లపై నెట్టడం ఆయనకు అలవాటే: వైఎస్ జగన్
నకిలీ మద్యం ఘటనపై ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
By Medi Samrat Published on 23 Oct 2025 4:40 PM IST
అల్ప పీడనం ఉండగానే.. వాతావరణ శాఖ మరో భారీ హెచ్చరిక..!
బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండగా, రేపు మరో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ...
By Medi Samrat Published on 23 Oct 2025 3:54 PM IST
ఏపీలో భారీవర్షాలపై దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Medi Samrat Published on 23 Oct 2025 3:23 PM IST
1వ తేదీ నుంచి డీడీఓ కార్యాలయాలు ప్రారంభం
రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చామని, వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని రాష్ట్ర ఉప...
By Medi Samrat Published on 23 Oct 2025 3:17 PM IST
గోల్డ్ మిస్సింగ్ కేసులో శబరిమల పరిపాలనా అధికారి అరెస్ట్
శబరిమల ఆలయం నుండి బంగారం తప్పిపోయిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం మాజీ పరిపాలనా అధికారి బి మురారి బాబును అరెస్టు...
By Knakam Karthik Published on 23 Oct 2025 1:30 PM IST
రేవంత్ జూబ్లీహిల్స్ ప్యాలెస్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారింది: కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 23 Oct 2025 1:00 PM IST
తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కలకలం..వీఆర్ఎస్కు ప్రిన్సిపల్ సెక్రటరీ దరఖాస్తు
తెలంగాణ ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖలో కలకలం నెలకొంది.
By Knakam Karthik Published on 23 Oct 2025 12:40 PM IST
రాష్ట్రంలో భారీ వర్షాలు..దుబాయ్ నుంచి అధికారులతో మాట్లాడిన సీఎం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు.
By Knakam Karthik Published on 23 Oct 2025 11:59 AM IST
గోరక్ష కార్యకర్త సోనుపై కాల్పుల నిందితులు అరెస్ట్
పోచారం కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 23 Oct 2025 11:30 AM IST
బిహార్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్..మహాగట్బంధన్ ఏకాభిప్రాయం
రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించడానికి ఏకాభిప్రాయం కుదిరిందని వర్గాలు...
By Knakam Karthik Published on 23 Oct 2025 10:42 AM IST











