అమెరికాలో గుంటూరు విద్యార్థి అనుమానాస్పద మృతి
అమెరికాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 March 2024 4:13 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: ఆంధ్రా ప్యారిస్ తెనాలిలో వైఎస్సార్సీపీ-ఎన్డీయే మధ్య ఎన్నికల వార్ ఎలా ఉండబోతోందంటే?
తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 March 2024 8:15 AM GMT
హైదరాబాద్లో స్కార్లెట్ ఫీవర్ ప్రబలడానికి వాతావరణమే కారణమా?
హైదరాబాద్ నగరంలోని ప్రజలు గత కొన్ని దశాబ్దాలుగా గవదబిళ్ళలు, స్కార్లెట్ ఫీవర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 March 2024 7:00 AM GMT
ఏపీలో 46,165 పోలింగ్ కేంద్రాలు.. వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దే ఓటింగ్
అమరావతి: రాష్ట్రంలో మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 17 March 2024 3:12 AM GMT
FactCheck : పాకిస్థానీ వలసదారుడు ప్యారిస్ లో మహిళను మెట్ల మీద నుండి తోసేశాడా.?
ప్యారిస్లో ఓ వ్యక్తి మహిళను మెట్ల మీద నుండి కిందకు తోసేస్తున్న వీడియో అంటూ కొందరు ఓ పోస్టును వైరల్ చేస్తున్నారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 March 2024 3:00 PM GMT
అంతకు ముందే కంపెనీలలో సోదాలు.. ఆ తర్వాత భారీగా ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా భారత రాష్ట్ర సమితి రూ. 1,214 కోట్ల నిధులను పొందినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషన్కు సమర్పించిన పత్రాల ద్వారా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 March 2024 2:07 PM GMT
ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 March 2024 10:07 AM GMT
Fact Check: కాషాయరంగు నేమ్ బోర్డుని ధ్వంసం చేయడం వెనుక మతపరమైన కోణం లేదు
బెంగళూరులోని రామ్దేవ్ హాయ్ ఫ్యాషన్ నేమ్ బోర్డ్ను కొందరు వ్యక్తులు ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 March 2024 8:00 AM GMT
నిజమెంత: భారత త్రివర్ణ పతాకాన్ని పక్కన పెట్టమని రాహుల్ గాంధీ కోరారా?
భారత ప్రధాని నరేంద్ర మోదీని, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని పోలుస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 March 2024 6:30 AM GMT
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం.. ఎవరు ఎక్కువగా కొనుగోలు చేశారంటే?
రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్రం 2017లో ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టింది. ఎస్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 March 2024 5:28 AM GMT
మోదీ 3.0: టార్గెట్ తెలంగాణ.. ఈసారి డబుల్ చేయడమే టార్గెట్
కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు రాష్ట్రంలో తగ్గుతున్న ఆదరణను క్యాష్ చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భావిస్తోంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 March 2024 4:17 AM GMT
Fact Check: గీతాంజలి మృతిపై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు వచ్చిన కథనం అవాస్తవం
తెనాలికి చెందిన గీతాంజలి మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారని, సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఆత్మహత్య చేసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేసారని ఓ కథనం...
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 March 2024 12:28 PM GMT