ఏప్రిల్‌ నుంచే రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు..మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇండ్లు పేదవారి ఆత్మగౌరవానికి నిదర్శనమని, కులమతాలకు మరియు రాజకీయాలకు అతీతంగా వీటి కేటాయింపు జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనమండలిలో స్పష్టం చేశారు

By Knakam Karthik
Published on : 18 March 2026 5:30 PM IST

Telangana, Minister Ponguleti Srinivasa Reddy, Indiramma Houses, Telangana Govt

ఏప్రిల్‌ నుంచే రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు..మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇండ్లు పేదవారి ఆత్మగౌరవానికి నిదర్శనమని, కులమతాలకు మరియు రాజకీయాలకు అతీతంగా వీటి కేటాయింపు జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనమండలిలో స్పష్టం చేశారు. ఒక్క రూపాయి కూడా అవినీతికి తావులేకుండా, అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను అందజేస్తున్నామని ఆయన వెల్లడించారు. అర్హులైన పేదలందరికీ న్యాయం చేసేలా మరో మూడు విడతల్లో ఈ పథకాన్ని కొనసాగిస్తామని, ఇందులో భాగంగానే ఈ ఏప్రిల్ నెలలోనే రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుందని మంత్రి ప్రకటించారు.

Next Story