You Searched For "Telangana Govt"
సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..ప్రభుత్వ శాఖల్లో ఇకపై 'ఎలక్ట్రిక్' వాహనాలే కొనాలని ఆదేశం
ప్రభుత్వ శాఖలు ఇక నుంచి తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలను (EV) మాత్రమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 12 March 2026 9:40 AM IST
కాలేజీ విద్యార్థినులకు ఈవీ స్కూటీలు..సీఎం రేవంత్ గుడ్న్యూస్
హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 8 March 2026 2:27 PM IST
తెలంగాణలో వాహనదారులకు షాక్..మార్చి 1 నుంచి పెరగనున్న ధరలు
తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది
By Knakam Karthik Published on 26 Feb 2026 10:29 AM IST
తెలంగాణలో 45 మంది ఐఏఎస్లు ట్రాన్స్ఫర్
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో భారీ మార్పులు చేస్తూ 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.
By Knakam Karthik Published on 26 Feb 2026 10:01 AM IST
కొండాపూర్లో రూ. 1400ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
కొండాపూర్లో 7 ఎకరాల మేర ఉన్న పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను హైడ్రా శనివారం కాపాడింది
By Knakam Karthik Published on 21 Feb 2026 4:26 PM IST
తెలంగాణకు 5 లక్షల ఇండ్లు ఇవ్వండి..కేంద్ర మంత్రిని కోరిన పొంగులేటి
తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు.
By Knakam Karthik Published on 21 Feb 2026 4:10 PM IST
రంజాన్ పండుగ వేళ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..ఉ.5 వరకు ఓపెన్
రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వ్యాపారులకు, ప్రజలకు పెద్ద ఊరటనిచ్చింది
By Knakam Karthik Published on 18 Feb 2026 4:54 PM IST
Telangana: రైతులకు భారీ శుభవార్త.. త్వరలో రైతుభరోసా నిధులు విడుదల
రాష్ట్రంలోని రైతులకు సీఎం రేవంత్ ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 70 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లోకి...
By అంజి Published on 9 Feb 2026 7:27 AM IST
Telangana: మరోసారి తెరపైకి ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణ అంశం
తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ అంశం మరోసారి చర్చలోకి వచ్చింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రైవేట్ పాఠశాలలు ఎనిమిది శాతం వరకు...
By అంజి Published on 19 Jan 2026 7:57 AM IST
Telangana: అంగన్వాడీ కేంద్రాల్లో అల్పాహారం.. ఎప్పటి నుంచంటే?
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో మార్నింగ్ సమయంలో చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ అందించే పథకాన్ని ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు ప్రభుత్వం...
By అంజి Published on 18 Jan 2026 8:04 AM IST
సంక్రాంతి వేళ రైతులకు గుడ్న్యూస్.. వరి ధాన్యం బోనస్ డబ్బుల విడుదల
సంక్రాంతి వేళ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సన్న వడ్లకు రూ.500 కోట్ల బోనస్ నిధులను పౌరసరఫరాల శాఖ విడుదల చేసింది.
By అంజి Published on 13 Jan 2026 7:03 AM IST
అధునాతన పద్ధతులతో SLBC సొరంగం తవ్వకం.. త్వరలోనే ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగం పనులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది.
By అంజి Published on 12 Jan 2026 8:28 AM IST











