You Searched For "Telangana Govt"
Telangana: నిరుద్యోగులకు భారీ గుడ్న్యూస్.. త్వరలోనే వరుస జాబ్ నోటిఫికేషన్లు
వచ్చే నెల నుండి ఉద్యోగ నోటిఫికేషన్ల జారీని తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
By అంజి Published on 11 April 2025 6:22 AM IST
హెచ్సీయూ విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో సర్కార్ కీలక నిర్ణయం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సియు) విద్యార్థులపై గచ్చిబౌలిలో నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి...
By Medi Samrat Published on 7 April 2025 8:15 PM IST
ఎల్ఆర్ఎస్ ఫీజు గడువు పొడిగించే ఛాన్స్
గత వారం రోజులుగా చెల్లింపులు పెరిగిన నేపథ్యంలో, లేఅవుట్ రెగ్యులరైజేషన్ పథకం (LRS) కింద రెగ్యులరైజేషన్ ఛార్జీల చెల్లింపు గడువును రాష్ట్ర ప్రభుత్వం ఒక...
By అంజి Published on 30 March 2025 6:27 AM IST
626 మంది టీచర్ల పరస్పర బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వం 626 మంది ఉపాధ్యాయులు తమ పని ప్రదేశాన్ని మార్చుకోవడానికి అనుమతించింది.
By అంజి Published on 29 March 2025 8:28 AM IST
Telangana: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపికబురు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీపై ప్రభుత్వం...
By అంజి Published on 27 March 2025 10:27 AM IST
Rajiv Yuva Vikasam : రూ. 50 వేలలోపు యూనిట్లకు 100 శాతం సబ్సిడీ.. మరి రూ. 4 లక్షలకైతే..
తెలంగాణలో 'రాజీవ్ యువ వికాసం' పథకాన్ని అమలు చేయనున్నారు.
By Medi Samrat Published on 26 March 2025 9:22 AM IST
తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పిన అక్బరుద్దీన్
ఇమామ్లు, ముజ్జిన్లకు గౌరవ వేతనం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.24 కోట్లు మంజూరు చేసింది.
By Medi Samrat Published on 22 March 2025 2:25 PM IST
Telangana : 21న కాదు 22వ తేదీ సెలవు.. మార్పు గమనించండి..!
తెలంగాణ ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసం 21వ తేదీన హజ్రత్ అలీ షహాదత్ను గుర్తుచేసుకుంటూ సెలవు దినంగా ప్రకటించింది.
By Medi Samrat Published on 19 March 2025 6:38 PM IST
Telangana: వారికి గుడ్న్యూస్.. త్వరలోనే గ్రీన్ రేషన్ కార్డులు
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న (APL) కుటుంబాలకు గ్రీన్ రేషన్ కార్డులను జారీ చేయనుంది.
By అంజి Published on 14 March 2025 6:30 AM IST
Savecityforest: గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని రూ.10,000 కోట్లకు వేలం వేయనున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేయాలని ప్రణాళికలు రచిస్తూ ఉండడంతో సైబరాబాద్ నివాసితులు సోషల్ మీడియాలో ప్రభుత్వ నిర్ణయానికి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 March 2025 1:43 PM IST
Telangana: ఇందిరమ్మ ఇళ్లు.. 15లోగా ఖాతాల్లోకి డబ్బులు
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటోంది. మొదటి విడతలో 71,482 ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దాదాపు 700 మంది నిర్మాణం ప్రారంభించారు.
By అంజి Published on 3 March 2025 8:31 AM IST
ఆధార్ లేకపోయినా ఆస్పత్రుల్లో వైద్యం: తెలంగాణ ప్రభుత్వం
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు ఆధార్ కార్డు కలిగి లేకపోయినా వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం...
By అంజి Published on 1 March 2025 10:46 AM IST