నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    college bandh , Telangana, Dy CM Bhatti, Fee reimbursement
    తెలంగాణలో కాలేజీల బంద్‌పై సస్పెన్స్‌.. నేడు కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్‌!

    ప్రైవేట్‌ కాలేజీల బంద్‌ వ్యవహారంపై నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిగినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామని డిప్యూటీ సీఎం...

    By అంజి  Published on 15 Sept 2025 6:27 AM IST


    nails, nail biting habit, Lifestyle, Health problems
    గోళ్లు కొరికే అలవాటు ఉందా?.. అయితే ఇది తెలుసుకోండి

    మన ఫ్రెండ్స్‌, బంధువుల్లో కొంత మందికి గొళ్లు కొరికే అలవాటు ఉండటాన్ని మనం గుర్తించే ఉంటాం. చిన్నారుల్లో ఈ లక్షణం ఎక్కువగా ఉంటుంది.

    By అంజి  Published on 14 Sept 2025 1:30 PM IST


    IndiGo pilot, takeoff, Lucknow, 151 passengers safe, National news
    ఇండిగో ఫ్లైట్‌కు తప్పిన పెను ప్రమాదం.. 151 మంది ప్రయాణికులు సురక్షితం

    సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ సహా 151 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండిగో విమానం లక్నో విమానాశ్రయంలో సరిగ్గా..

    By అంజి  Published on 14 Sept 2025 12:32 PM IST


    Lashkar, Muridke Resurrection, Operation Sindoor, Pakistan, international news, Pahalgam attack
    ఆ బుద్ధి మార‌దు.. ధ్వంసమైన లష్కర్ ప్రధాన కార్యాలయ పునరుద్ధరణకు కోట్లు కేటాయించిన‌ పాక్ ప్రభుత్వం..!

    పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం పాకిస్థాన్‌లో ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. మే 7వ తేదీ రాత్రి, భారత సైన్యం సరిహద్దు వెంబడి విధ్వంసం...

    By అంజి  Published on 14 Sept 2025 12:08 PM IST


    KTR, central, state govt, SLBC accident, Telangana
    'ఎస్‌ఎల్బీసీ ప్రమాదం జరిగి 200 రోజులు దాటింది.. పట్టించుకోరా'.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కేటీఆర్‌ ఫైర్‌

    ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలిన ఘటన జరిగి 200 రోజులు దాటినా స్పందించడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు...

    By అంజి  Published on 14 Sept 2025 11:31 AM IST


    14-year-old girl, Minor, pregnant, Uttar Pradesh, Crime
    14 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. గర్భం దాల్చిన మైనర్‌

    ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాలో 70 ఏళ్ల వ్యక్తి చేసిన అసహ్యకరమైన చర్య వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి తన స్నేహితుడి 14 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం...

    By అంజి  Published on 14 Sept 2025 10:36 AM IST


    Eat these foods, improve memory, Life style, Health tips
    జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇవి తీసుకోండి

    పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడానికి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును వారికి ఇవ్వాలి. దీని వల్ల విషయ గ్రహణ సామర్థ్యంతో పాటు ఏకాగ్రత పెరుగుతుంది.

    By అంజి  Published on 14 Sept 2025 9:52 AM IST


    Man held, ablaze, local deity, West Godavari
    పశ్చిమ గోదావరిలో ఆలయానికి నిప్పంటించిన వ్యక్తి.. అరెస్టు

    పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగలుతురు మండల కేంద్రంలోని గడ్డితో కప్పబడిన ఒక స్థానిక దేవత నడివీధి ముత్యాలమ్మ వారి గుడికి..

    By అంజి  Published on 14 Sept 2025 9:00 AM IST


    Telangana Government, College Strike , Fee reimbursement dues, Dy CM Bhatti
    Telangana: నేడు మరోసారి చర్చలు.. విఫలమైతే రేపటి నుంచి కాలేజీలు బంద్‌

    ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ తెలంగాణ హయ్యర్‌ ఇనిస్టిట్యూషన్స్‌ (FATHI) రేపటి నుంచి ఇంజినీరింగ్‌ కాలేజీల...

    By అంజి  Published on 14 Sept 2025 8:37 AM IST


    CM Revanth,  Krishna waters, Telangana, Krishna Water Tribunal
    కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను సాధించి తీరుతాం: సీఎం రేవంత్‌

    కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులను...

    By అంజి  Published on 14 Sept 2025 8:02 AM IST


    Alprazolam manufacturing unit, Bowenpally , school premises, Hyderabad
    Hyderabad: స్కూల్‌లో డ్రగ్స్‌ తయారీ కలకలం.. ఈగల్‌ టీమ్‌ దాడిలో వెలుగులోకి..

    హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌లో డ్రగ్స్ తయారు చేస్తున్న ఘటన వెలుగు చూసింది. రెండంతస్తుల్లో స్కూల్‌ నిర్వహిస్తుండగా..

    By అంజి  Published on 14 Sept 2025 7:44 AM IST


    స్కూల్‌లో మధ్యాహ్నం భోజనం తిని.. ఆస్పత్రిపాలైన 90 మంది విద్యార్థులు
    స్కూల్‌లో మధ్యాహ్నం భోజనం తిని.. ఆస్పత్రిపాలైన 90 మంది విద్యార్థులు

    రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తర్వాత కడుపు నొప్పి, వాంతులు కావడంతో దాదాపు 90 మంది పిల్లలు శుక్రవారం ఆసుపత్రి...

    By అంజి  Published on 14 Sept 2025 7:12 AM IST


    Share it