విద్యార్థులకు శుభవార్త.. రేపటి నుంచి 3 రోజులు క్రిస్మస్ సెలవులు
2025 క్రిస్మస్ను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు సెలవులకు సిద్ధమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని సూళ్లకు రేపటి నుంచి 3 రోజులు సెలవులు రానున్నాయి.
By అంజి Published on 23 Dec 2025 7:27 AM IST
హోంలోన్ వడ్డీ రేట్లు తగ్గించిన LIC
LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కస్టమర్లకు గుడ్న్యూస్ చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటును 0.25 శాతం మేర తగ్గించిన నేపథ్యంలో...
By అంజి Published on 23 Dec 2025 7:13 AM IST
ఆరోగ్యం, విద్య, ఉపాధి.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలు: డిప్యూటీ సీఎం భట్టి
ఆరోగ్యం, విద్య, ఉపాధి.. తమ ప్రభుత్వం ప్రధాన ప్రాధాన్యతలుగా కొనసాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం (డిసెంబర్ 22) అన్నారు.
By అంజి Published on 23 Dec 2025 6:55 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అన్ని శుభాలే
చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో...
By జ్యోత్స్న Published on 23 Dec 2025 6:40 AM IST
కులాంతర వివాహం చేసుకున్నందుకు.. గర్భిణీ స్త్రీ దారుణ హత్య
కులాంతర వివాహం తర్వాత కొన్ని నెలలకు గ్రామానికి తిరిగి వచ్చిన గర్భిణీపై హత్యాయత్నం జరిగింది.
By అంజి Published on 22 Dec 2025 2:05 PM IST
Hyderabad: అమ్మాయి విషయంలో గొడవ.. యువకుడిని కత్తితో పొడిచిన స్నేహితులు
బాలాపూర్లో ఒక అమ్మాయికి సంబంధించిన విషయంలో జరిగిన గొడవలో 20 ఏళ్ల యువకుడిని అతని స్నేహితులు కత్తితో పొడిచారు.
By అంజి Published on 22 Dec 2025 12:40 PM IST
AndhraPradesh: 'అన్నను చంపిందని'.. పగతో వదినను చంపిన మరిది
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో దారుణ ఘటన జరిగింది. గతంలో తన అన్న హత్యకు వదినే కారణమని...
By అంజి Published on 22 Dec 2025 11:41 AM IST
'అమ్మ, నాన్న క్షమించండి'.. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య
ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్ జిల్లాలోని ఒక విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ విద్యార్థిని (20) శనివారం రాత్రి తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించింది.
By అంజి Published on 22 Dec 2025 10:46 AM IST
Bus Crash: ఇండోనేషియాలో ఘోర బస్సు ప్రమాదం.. 16 మంది దుర్మరణం
ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపమైన జావాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మంది చనిపోయారు.
By అంజి Published on 22 Dec 2025 10:19 AM IST
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. మాజీ సీఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్లకు నోటీసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది....
By అంజి Published on 22 Dec 2025 10:12 AM IST
నేడు ఈ రాశి నిరుద్యోగులకు నూతన అవకాశాలు..!
రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. పాత బాకీలు కొంత వరకు తీరుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.
By అంజి Published on 22 Dec 2025 10:04 AM IST
భారత్ ఇప్పటికే హిందూ దేశం.. రాజ్యాంగ అనుమతి అవసరం లేదు: ఆర్ఎస్ఎస్ చీఫ్
భారతదేశం ఇప్పటికే హిందూ దేశమేనని, దానికి రాజ్యాంగ అనుమతి అవసరం లేదని ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
By అంజి Published on 22 Dec 2025 9:29 AM IST












