హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ.. మరో బిగ్ అప్డేట్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH 65)ను నాలుగు లేన్ల నుండి ఆరు లేన్లకు విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
By అంజి Published on 6 Nov 2025 7:08 AM IST
అమ్మకానికి సిద్ధమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. త్వరలోనే కొత్త యాజమాన్యం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అధికారికంగా అమ్మకానికి పెట్టారు, మార్చి 31, 2026 లోపు ఫ్రాంచైజీకి కొత్త యజమానులను కనుగొనాలనే ఆశతో డియాజియో ఉంది.
By అంజి Published on 6 Nov 2025 6:59 AM IST
రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కార్ శుభవార్త.. రూ.18కే కిలో గోధుమ పిండి
జనవరి 1 నుంచి పట్టణాల్లోని రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర ఆహార పౌరసరఫరాల మరియు వినియోగదారులు వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల...
By అంజి Published on 6 Nov 2025 6:45 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు
చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేరు. ఇంటా బయట బాధ్యతలు...
By అంజి Published on 6 Nov 2025 6:32 AM IST
కర్ణాటకలో నలుగురు తెలంగాణ వాసులు దుర్మరణం
కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఇంకో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
By అంజి Published on 5 Nov 2025 1:43 PM IST
అక్కడ సముద్ర స్నానం వద్దు: పోలీసుల హెచ్చరికలు
రామతీర్థం వద్ద భక్తులను కార్తీక పౌర్ణమి స్నానానికి పోలీసులు అనుమతించడం లేదు.
By అంజి Published on 5 Nov 2025 12:57 PM IST
Hyderabad: హుస్సేన్సాగర్లో దూకి రెండేళ్ల కూతురితో తల్లి ఆత్మహత్య
హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ సరస్సులో ఓ వివాహిత తన రెండేళ్ల కూతురితో కలిసి దూకి ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 5 Nov 2025 12:52 PM IST
కార్తీక పౌర్ణమి వేళ విషాదం.. నదీ స్నానానికి వెళ్తుండగా.. రైలు ఢీకొనడంతో ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానానికి వెళ్లేందుకు రైలు దిగిన కొందరు భక్తులు స్టేషన్ నుంచి బయటకు వెళ్లేందుకు రైలు పట్టాలు...
By అంజి Published on 5 Nov 2025 12:07 PM IST
పంజాబ్లో దారుణం.. కబడ్డీ ఆటగాడిని కాల్చి చంపేశారు
పంజాబ్లోని లూథియానా జిల్లాలో ఒక కబడ్డీ ఆటగాడు కాల్చి చంపబడ్డాడు.ఇది ఒక వారం వ్యవధిలో రాష్ట్ర క్రీడా వర్గాలలో లక్ష్యంగా చేసుకున్న హింసకు దారితీసిన..
By అంజి Published on 5 Nov 2025 11:48 AM IST
ఇలా అయితే థియేటర్లు ఖాళీ అవుతాయ్: సుప్రీంకోర్టు
మూవీ టికెట్తో పాటు థియేటర్లలో తినుబండారాల ధరలు భారీగా పెరగడంపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది.
By అంజి Published on 5 Nov 2025 11:10 AM IST
ఎస్బీఐ అన్ని శాఖల్లోనూ ఒకే కేవైసీ ప్రక్రియ!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తన అన్ని శాఖల్లోనూ ఒకే తరహా కేవైసీ..
By అంజి Published on 5 Nov 2025 10:20 AM IST
నేడు ప్రధాని మోదీతో భారత మహిళల క్రికెట్ జట్టు భేటీ!
వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకున్న హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకుంది.
By అంజి Published on 5 Nov 2025 9:30 AM IST












