Telangana: ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆర్ ఎస్) మొదటి విడతలో పూర్తయ్యే వాటిలో బాలికలకు ఎక్కువ స్కూల్స్ కేటాయించాలని...
By అంజి Published on 9 Jan 2026 7:08 AM IST
ఏపీ ఏసీబీ కేసులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన పలు ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది.
By అంజి Published on 9 Jan 2026 6:58 AM IST
పేద బ్రాహ్మణుల కోసం 'గరుడ' పథకం.. రూ.10,000 ఆర్థిక సాయం
పేద బ్రాహ్మణుల కోసం 'గరుడ' పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. బ్రాహ్మణులు చనిపోతే ఆ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం...
By అంజి Published on 9 Jan 2026 6:51 AM IST
తెలంగాణలో త్వరలో ప్రత్యేక ఎడ్యుకేషన్ పాలసీ: సీఎం రేవంత్
ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అనుగుణంగా ప్రీ ప్రైమరీ విద్యను అందించే విధానాన్ని అమలు చేయనున్నట్టు...
By అంజి Published on 9 Jan 2026 6:41 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు.. వ్యాపారాల్లో లాభాల బాట
సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యలకు ధన వ్యయం చేస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం...
By జ్యోత్స్న Published on 9 Jan 2026 6:27 AM IST
రాజధాని ప్రాంతంలోని రైతులకు రుణమాఫీ.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూమిని వేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ బుధవారం అన్నారు.
By అంజి Published on 7 Jan 2026 1:30 PM IST
ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్ను నాంపల్లిలోని స్థానిక కోర్టు తిరస్కరించింది. ఐబొమ్మతో సంబంధం ఉన్న మల్టీ-మిలియన్ సినిమా పైరసీ...
By అంజి Published on 7 Jan 2026 12:45 PM IST
21 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్.. ముగ్గురు అరెస్ట్
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో దారుణం జరిగింది. 21 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 7 Jan 2026 12:11 PM IST
Hyderabad: రూ. 50 కోట్ల పన్ను ఎగవేత.. ఇద్దరు కీలక నిందితులను అరెస్టు చేసిన డీజీజీఐ
హైదరాబాద్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) రూ. 50 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడిన ఇద్దరు కీలక నిందితులను అరెస్టు చేసింది.
By అంజి Published on 7 Jan 2026 11:26 AM IST
'పోలీసులు నా బట్టలు విప్పి, దాడి చేశారు'.. బిజెపి మహిళా నాయకురాలు సంచలన ఆరోపణ
కర్ణాటకలోని హుబ్బళ్లిలో కేశ్వపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తనను అరెస్టు చేస్తున్న సమయంలో.. తనపై దుస్తులు విప్పి దారుణంగా దాడి చేశారని...
By అంజి Published on 7 Jan 2026 10:37 AM IST
ఎయిమ్స్ వైద్యురాలు మృతి.. అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ వేసుకోవడంతో..
భోపాల్లోని ఎయిమ్స్లోని ఎమర్జెన్సీ అండ్ ట్రామా విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రష్మి వర్మ సోమవారం నాడు..
By అంజి Published on 7 Jan 2026 8:58 AM IST











