తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేదే లేదు: సీఎం రేవంత్
కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By అంజి Published on 2 Jan 2026 8:39 AM IST
పారామెడికల్ విద్యార్థుల కోసం.. తొలిసారి సప్లిమెంటరీ పరీక్షలను ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
విద్యార్థుల విద్యా, కెరీర్ అవకాశాలను కాపాడే లక్ష్యంతో తొలిసారిగా సంస్కరణలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రంలో...
By అంజి Published on 2 Jan 2026 8:23 AM IST
మహిళా సంఘాలకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. మరో కొత్త పథకం.. పూర్తి వివరాలు ఇవిగో
ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రభుత్వం 'ఇందిరా డెయిరీ ప్రాజెక్టు'ను తీసుకొచ్చింది.
By అంజి Published on 2 Jan 2026 7:56 AM IST
అణు కేంద్రాలు, ఖైదీల వివరాలను పరస్పరం మార్పిడి చేసుకున్న భారత్ - పాక్
భారత్ - పాకిస్థాన్ మధ్య 2008 కాన్సులర్ యాక్సెస్ ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం, ఇరు దేశాలు దౌత్య మార్గాల ద్వారా ఖైదీల జాబితాలను పరస్పరం మార్పిడి..
By అంజి Published on 2 Jan 2026 7:43 AM IST
ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి పెంపు లేదు: కేంద్రం
దేశీయ గృహ వినియోగదారుల కోసం ఉపయోగించే ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరల్లో ఎలాంటి పెంపు జరగలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
By అంజి Published on 2 Jan 2026 7:30 AM IST
ఆరోగ్యాన్నిచ్చే వామకుక్షి.. చేసే విధానం ఇదే!
'దైవ రూపాలు మన జీవనశైలికి దిశానిర్దేశాలు' అనేందుకు విష్ణుమూర్తి పవళించే విధానమే నిదర్శనం. ఆయన ఎడమ వైపునకు ఒరిగి...
By అంజి Published on 2 Jan 2026 7:04 AM IST
Telangana: నేటి నుంచే అసెంబ్లీ సమావేశాల పునఃప్రారంభం.. నదీ జలాలపై వాడీ వేడీ చర్చ!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. గురువారం కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో...
By అంజి Published on 2 Jan 2026 6:47 AM IST
కేంద్రం షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్లు, పాన్ మసాలా ధరలు
ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై హెల్త్ సెస్సు విధించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.
By అంజి Published on 2 Jan 2026 6:37 AM IST
శుభవార్త.. విద్యుత్ ఛార్జీలు తగ్గించే యోచనలో ఏపీ ప్రభుత్వం!
విద్యుత్ కొనుగోలు ఖర్చులను తగ్గించడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలను మరింత తగ్గించడానికి ప్రణాళికలు...
By అంజి Published on 2 Jan 2026 6:27 AM IST
స్విట్జర్లాండ్లోని బార్లో న్యూఇయర్ వేడుకల్లో భారీ పేలుడు.. 40 మంది మృతి.. 100 మందికి గాయాలు
స్విట్జర్లాండ్లోని ఒక లగ్జరీ బార్లో న్యూఇయర్ వేడుకల్లో భారీ పేలుడు జరిగింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా భారీ పేలుడు ..
By అంజి Published on 1 Jan 2026 6:41 PM IST
విషాదం.. జర్మనీలో జరిగిన అగ్నిప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతి
జర్మనీలో జరిగిన ఒక అపార్ట్మెంట్ అగ్నిప్రమాదంలో తెలంగాణకు చెందిన విద్యార్థి మరణించాడని బుధవారం వర్గాలు తెలిపాయి. మృతుడిని జనగాం జిల్లా చిల్పూర్...
By అంజి Published on 1 Jan 2026 6:32 PM IST
హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం.. నలుగురు డీజేలు సహా ఐదుగురు అరెస్ట్
డిసెంబర్ 31, బుధవారం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరవ్యాప్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో డ్రగ్స్ పాజిటివ్గా తేలడంతో హైదరాబాద్ పోలీసులు ప్రముఖ...
By అంజి Published on 1 Jan 2026 6:24 PM IST












