Telangana: బ్యారేజీని ప్రారంభించిన సీఎం రేవంత్
గోదావరి నదిపై నిర్మల్ జిల్లాలో నిర్మించిన సదర్మాట్ బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
By అంజి Published on 16 Jan 2026 4:04 PM IST
Hyderabad: డిజిటల్ అరెస్ట్ మోసాలు.. ప్రజలను మరోసారి అలర్ట్ చేసిన సైబర్ క్రైమ్ యూనిట్
రోజు రోజుకు డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ యూనిట్, హైదరాబాద్ ప్రజలను అలర్ట్ చేస్తూ వస్తోంది.
By అంజి Published on 16 Jan 2026 3:18 PM IST
NTR 'డ్రాగన్' మూవీలో అనిల్ కపూర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న 'డ్రాగన్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
By అంజి Published on 16 Jan 2026 2:39 PM IST
మెడిటేషన్ వాక్తో ఆరోగ్య లాభాలెన్నో!
మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, వ్యాయామాలు ఎంత దోహదం చేస్తాయో.. ధ్యానం కూడా అంతే దోహదపడుతుంది.
By అంజి Published on 16 Jan 2026 2:10 PM IST
సీఎం చంద్రబాబూ.. మీరు పాలించడానికి అర్హులేనా?: వైఎస్ జగన్
గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మందా సాల్మన్ హత్యకు టీడీపీ వర్గీయులే కారణమని మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి...
By అంజి Published on 16 Jan 2026 12:54 PM IST
కన్యాకుమారిలో రోడ్డు ప్రమాదం.. మంచిర్యాల దంపతుల మృతి
గురువారం సాయంత్రం తమిళనాడులోని కన్యాకుమారి పట్టణంలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో...
By అంజి Published on 16 Jan 2026 12:29 PM IST
డ్రమ్ లోపల తల.. మంచం మీద మొండెం.. భార్యను రెండు ముక్కలుగా నరికిన భర్త
ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఒక వ్యక్తి తన ముగ్గురు సోదరుల సహాయంతో ఆస్తి వివాదంలో భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికాడు.
By అంజి Published on 16 Jan 2026 11:54 AM IST
SSC జీడీ కానిస్టేబుల్ -2025 ఫలితాలు విడుదల
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. కానిస్టేబుల్ (GD) పరీక్షల తుది ఫలితాలను ప్రకటించింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్...
By అంజి Published on 16 Jan 2026 11:14 AM IST
Hyderabad: దర్వాజ మైసమ్మ ఆలయంలో విగ్రహాం ధ్వంసం.. పురానాపూల్లో ఉద్రిక్తత
బుధవారం రాత్రి దర్వాజ మైసమ్మ ఆలయాన్ని ఒక దుండగుడు ధ్వంసం చేయడంతో పురానాపూల్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
By అంజి Published on 16 Jan 2026 10:59 AM IST
మాజీ ప్రియుడిని 8 సార్లు కత్తితో పొడిచి చంపిన మహిళ.. కొత్త ప్రియుడితో కలిసి..
మకర సంక్రాంతి రోజున గుజరాత్లోని రాజ్కోట్లో దారుణం జరిగింది. సావన్ గోస్వామి అనే 45 ఏళ్ల వ్యక్తిని అతని మాజీ ప్రియురాలు, ఆమె ప్రియుడు ఎనిమిది సార్లు...
By అంజి Published on 16 Jan 2026 10:10 AM IST
కోడి పందాలు.. పందెంరాయుళ్లు ఫాలో అయ్యే కుక్కుట శాస్త్రం గురించి తెలుసా?
మనకు పంచాంగం ఉన్నట్టే కోళ్లకూ ఉంది. కోడిని సంస్కృతంలో 'కుక్కుట' అంటారు.
By అంజి Published on 13 Jan 2026 1:43 PM IST
ప్రాణాలు తీస్తున్న చైనా మంజా.. తెగిన వృద్ధురాలి కాలు.. ఏఎస్సైకి మెడకు తీవ్ర గాయం
సంక్రాంతి సందర్భంగా చైనా మంజా వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న హైదరాబాద్ మీర్పేటలో ఓ వృద్ధురాలి (85) కాలిని మంజా కోసేసింది.
By అంజి Published on 13 Jan 2026 12:20 PM IST












