'నన్ను బంధించారు.. నేను మంచి మనిషిని'.. అమెరికా కోర్టులో మదురో
రాజధాని కారకాస్లోని తన అధ్యక్ష భవనం నుండి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా పక్కా ప్లాన్తో ఎత్తుకెళ్లింది.
By అంజి Published on 6 Jan 2026 7:21 AM IST
సంక్రాంతికి 5 వేలకుపైగా ప్రత్యేక బస్సులు!
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన B.H.E.L, మియాపూర్ వైపు నివసించే వారి...
By అంజి Published on 6 Jan 2026 7:00 AM IST
ఆంధ్రప్రదేశ్లో ఆ ఉద్యోగుల వయోపరిమితి పెంపు?
రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, 9, 10 షెడ్యూల్ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై...
By అంజి Published on 6 Jan 2026 6:45 AM IST
చైనీస్ మాంజా విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్ కేసులు
సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలు, వాడకంపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్...
By అంజి Published on 6 Jan 2026 6:29 AM IST
నేడు ఈ రాశుల వారి దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే?
నిరుద్యోగాలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు. గృహమున సంతాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి...
By అంజి Published on 6 Jan 2026 6:17 AM IST
Telangana: 'ప్రభుత్వ ఆస్పత్రులకు 485 కొత్త వెంటిలేటర్లు'.. అసెంబ్లీలో మంత్రి దామోదర ప్రకటన
తెలంగాణ ఆరోగ్య మంత్రి సి దామోదర్ రాజ నరసింహ, జనవరి 5, సోమవారం అసెంబ్లీ శీతాకాల సమావేశంలో ప్రసంగిస్తూ, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో 1770...
By అంజి Published on 5 Jan 2026 1:30 PM IST
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. పాలకొల్లు దంపతులు మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందారు.
By అంజి Published on 5 Jan 2026 12:44 PM IST
బెంగళూరులో ఓం శక్తి రథం ఊరేగింపుపై రాళ్ల దాడి.. ఇద్దరికి గాయాలు
బెంగళూరులోని జగ్జీవన్ రామ్ నగర్లో ఆదివారం రాత్రి హిందూ మతపరమైన ఆచారంపై దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో భక్తులు పోలీసులను ఆశ్రయించారు.
By అంజి Published on 5 Jan 2026 12:10 PM IST
నానబెట్టిన నట్స్తో ఆరోగ్యం పదిలం
ఉదయాన్నే చాలా మంది నీటిలో నానబెట్టిన గింజలు తింటారు. టేస్ట్ కాస్త తేడాగా ఉన్న వీటిని తినడం వల్ల ఉండే లాభాలు మాత్రం వేరే లెవెల్.
By అంజి Published on 5 Jan 2026 11:20 AM IST
భారత ఆర్మీలోకి 'భైరవ్' సేన.. లక్ష మంది డ్రోన్ సైనికులతో స్పెషల్ ఫోర్స్
ఆధునిక యుద్ధ తంత్రంలో భారత్ మరో ముందడుగు వేసింది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మెరుపు దాడులు చేసేందుకు భారత సైన్యం...
By అంజి Published on 5 Jan 2026 10:29 AM IST
'త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం'.. మంత్రి పార్థసారథి కీలక ప్రకటన
రాష్ట్ర ప్రజలకు మంత్రి పార్థసారథి గుడ్న్యూస్ చెప్పారు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని తెలిపారు. అధికారంలోకి వస్తే విద్యుత్...
By అంజి Published on 5 Jan 2026 9:32 AM IST
నిజామాబాద్లో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తర్వాత నిజామాబాద్లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.
By అంజి Published on 5 Jan 2026 9:10 AM IST












