ట్రైనీ ఎయిర్ హోస్టెస్పై కారులో అత్యాచారం.. నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్
మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా సానేర్లో దారుణం జరిగింది. ఇక్కడ 31 ఏళ్ల మైనింగ్ కంపెనీ ఉద్యోగి శుభమ్ మెహెందలే ఛత్తీస్గఢ్కు చెందిన 21 ఏళ్ల ట్రైనీ...
By అంజి Published on 14 Nov 2025 7:00 AM IST
దక్షిణాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచన.. ఐఎండీ అంచనా
నవంబర్ 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని...
By అంజి Published on 14 Nov 2025 6:43 AM IST
'జూబ్లీహిల్స్' ఎవరి సొంతమో?.. ఉ.8 గంటల నుంచి కౌంటింగ్.. సర్వత్రా ఆసక్తి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్...
By అంజి Published on 14 Nov 2025 6:34 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఇంటాబయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు
ఇంటాబయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన...
By అంజి Published on 14 Nov 2025 6:20 AM IST
ఈ విషయం తెలిస్తే.. పచ్చి కొబ్బరిని అస్సలు పక్కన పెట్టరు
పచ్చి కొబ్బరిని సాధారణంగా చట్నీల తయారీతో పాటు ఇతర వంటకాల్లో ఉపయోగిస్తారు. కొందరు బెల్లం, చక్కెరతో ఉండల...
By అంజి Published on 12 Nov 2025 5:30 PM IST
గడ్డం ఒత్తుగా పెరగాలంటే?.. ఇలా చేయండి
కొందరికి గడ్డం ఒత్తుగా పెంచుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ అలా పెరగదు. దీని కోసం మార్కెట్లో దొరికే ఆయిల్స్, క్రీమ్స్ రాస్తుంటారు.
By అంజి Published on 12 Nov 2025 4:46 PM IST
ఎర్రకోట బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ.. కుట్రదారులకు స్ట్రాంగ్ వార్నింగ్
భూటాన్ నుండి తిరిగి వచ్చిన వెంటనే బుధవారం ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాష్ (ఎల్ఎన్జెపి) ఆసుపత్రిలో ఎర్రకోట పేలుడులో..
By అంజి Published on 12 Nov 2025 4:04 PM IST
గుంటూరులో ఉద్రిక్తత.. పోలీసులు, అంబటి మధ్య వాగ్వాదం
కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ చేపట్టిన ప్రజా పోరు ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుంటూరులో ర్యాలీగా బయల్దేరిన..
By అంజి Published on 12 Nov 2025 3:12 PM IST
Video: పెళ్లిలో వరుడిపై కత్తితో దాడి.. నిందితుడిని 2 కిలోమీటర్లు వెంబడించిన డ్రోన్
సోమవారం మహారాష్ట్రలోని అమరావతిలో ఓ వివాహ వేదిక.. వరుడిని కత్తితో పొడిచి చంపడంతో నేరస్థలంగా మారింది.
By అంజి Published on 12 Nov 2025 2:40 PM IST
2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు: సీఎం చంద్రబాబు
2029 నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యం అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో 3 లక్షల గృహ ప్రవేశాలకు సీఎం...
By అంజి Published on 12 Nov 2025 2:00 PM IST
Hyderabad: మార్ఫింగ్ వీడియోలతో.. యువతిని దోచుకున్న సైబర్ నేరగాళ్లు
మార్ఫింగ్ చేసిన వీడియోలను ఉపయోగించి బ్లాక్మెయిల్, దోపిడీకి పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లకు.. 26 ఏళ్ల హైదరాబాద్ మహిళ తాజా బాధితురాలిగా మారింది.
By అంజి Published on 12 Nov 2025 1:01 PM IST
తెలంగాణలో ఇద్దరు యువకులు ఆత్మహత్య.. పెళ్లికి ముందురోజు ఒకరు.. పెళ్లి కావడం లేదని మరొకరు..
పెళ్లికి ఒక రోజు ముందు, మంగళవారం రాత్రి యెడపల్లి మండలం మంగళ్పహాడ్ గ్రామంలో కుటుంబ సభ్యులతో జరిగిన వాగ్వాదం తర్వాత...
By అంజి Published on 12 Nov 2025 12:29 PM IST












