అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Foreign Secretary Vikram Misri, Indian citizens, Pakistan, false propaganda
    పాక్‌ మత చిచ్చుకు యత్నిస్తోంది.. తప్పుడు ప్రచారాలను నమ్మకండి: మిస్రీ

    ఆపరేషన్‌ సింధూర్‌పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ, రక్షణ శాఖ అధికారులు కర్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ కీలక ప్రకటన...

    By అంజి  Published on 10 May 2025 11:29 AM IST


    Rajanna Sircilla District, Irrigation Executive Engineer, ACB, bribe
    Telangana: లంచం తీసుకుంటూ దొరికిన అధికారి.. తప్పు చేయనట్టు ఫొటోలకు ఫోజులు

    రాజన్న సిరిసిల్ల జిల్లా ఇరిగేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ అర్రామ్‌ రెడ్డి అమరేందర్‌ నిన్న రాత్రి రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

    By అంజి  Published on 10 May 2025 10:34 AM IST


    prayers, Karnataka mosques, minister Zameer Ahmad Khan, suicide bomber, India
    మోదీజీ అనుమతి ఇవ్వండి.. ఆత్మాహుతి బాంబర్‌ని అవుతా: మంత్రి

    పాకిస్థాన్‌పై 'ఆపరేషన్ సింధూర్'లో నిమగ్నమైన భారత సాయుధ దళాల శ్రేయస్సు కోసం శుక్రవారం కర్ణాటక అంతటా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.

    By అంజి  Published on 10 May 2025 10:10 AM IST


    Saudi Arabia, India, Pakistan, tensions
    భారత్-పాక్‌ మధ్య ఉద్రిక్తత.. తగ్గించడానికి సౌదీ అరేబియా ప్రయత్నాలు

    భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి , ప్రస్తుత సైనిక ఘర్షణలను ముగించడానికి, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా అన్ని వివాదాల పరిష్కారాన్ని...

    By అంజి  Published on 10 May 2025 9:40 AM IST


    Pakistan PM ,nuclear command group, international news
    అణ్వాయుధాల పాలసీ.. ఎన్‌సీఏతో పాక్‌ ప్రధాని కీలక సమావేశం

    భారత్‌ దాడులతో అప్రమత్తమైన పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నేషనల్‌ కమాండ్‌ అథారిటీ (ఎన్‌సీఏ) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు పాకిస్తాన్‌...

    By అంజి  Published on 10 May 2025 8:49 AM IST


    CM Revanth Reddy, Telangana government policies, country, Telangana
    తెలంగాణ విధానాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయి: సీఎం రేవంత్

    తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

    By అంజి  Published on 10 May 2025 8:24 AM IST


    Govt official killed, 2 others critically injured, Pak shelling, Jammu Kashmir
    జమ్మూ కశ్మీర్‌లో పాక్ కాల్పులు.. ప్రభుత్వాధికారి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

    జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో మే 10, శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్ కాల్పుల్లో ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి మృతి చెందగా, ఆయన ఇద్దరు సిబ్బంది...

    By అంజి  Published on 10 May 2025 7:52 AM IST


    Pakistan fires missile, strategic location, India retaliates,National news
    పాక్‌ క్షిపణి ప్రయోగం.. ప్రతీకారం తీర్చుకున్న భారత్‌.. అసలు నిన్న రాత్రిపూట ఏం జరిగిందంటే?

    జమ్మూ కాశ్మీర్ నుండి గుజరాత్ వరకు 26 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ శుక్రవారం రాత్రి ప్రారంభించిన క్షిపణి, డ్రోన్ దాడులను భారతదేశం రాత్రే...

    By అంజి  Published on 10 May 2025 7:36 AM IST


    72nd Miss World, Hyderabad,Miss World, Gachibowli Stadium
    నేటి నుంచే మిస్‌ వరల్డ్‌ పోటీలు ప్రారంభం

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు ఇవాళ అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి.

    By అంజి  Published on 10 May 2025 7:17 AM IST


    Karnataka, FIR, Pahalgam terror attack, pre-planned act, Central govt
    ఉగ్రదాడి కేంద్రం 'ముందస్తు ప్రణాళిక'గా అభివర్ణణ.. వ్యక్తిపై కేసు నమోదు

    పహల్గామ్ ఉగ్రవాద దాడిని కేంద్ర ప్రభుత్వం "ముందస్తు ప్రణాళికతో చేసిన చర్య" అని అభివర్ణించిన వ్యక్తిపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

    By అంజి  Published on 10 May 2025 7:01 AM IST


    Pakistan, full-scale military operation, India, national news
    పాకిస్తాన్‌ సంచలన ప్రకటన.. ఆసక్తికరంగా మారిన ఇండియన్‌ ఆర్మీ ప్రెస్‌మీట్‌

    భారత్‌పై పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్‌ చేపట్టినట్టు పాకిస్తాన్‌ ప్రకటించింది. ఇవాళ తెల్లవారుజామున ప్రెస్‌మీట్‌ నిర్వహించిన ఆ దేశ డైరెక్టర్‌ జనరల్‌...

    By అంజి  Published on 10 May 2025 6:45 AM IST


    Hyderabad, Woman murder, body set ablaze, Chandrayangutta, Crime
    Hyderabad: పాతబస్తీలో మహిళ దారుణ హత్య.. మృతదేహానికి నిప్పంటించి..

    ఓల్డ్ సిటీలోని చంద్రాయణగుట్టలో బుధవారం రాత్రి భవన నిర్మాణ కార్మికురాలు తన ఇంట్లో దారుణ హత్యకు గురైంది. మృతురాలిని కేతావత్ బుజ్జి (55) గా గుర్తించారు.

    By అంజి  Published on 8 May 2025 1:47 PM IST


    Share it