నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    India Meteorological Department, extremely heavy rains, APnews, cyclone
    అల్పపీడనం, వాయుగుండం.. ఏపీలో అతి భారీ వర్షాలు

    దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. అలాగే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ఇవాళ తీవ్ర అల్ప పీడనంగా...

    By అంజి  Published on 26 Nov 2025 7:05 AM IST


    CM Revanth, Telangana Rising Global Summit , Hyderabad, investments
    పెట్టుబడులకు కేరాఫ్‌గా హైదరాబాద్‌ నిలిచేలా.. తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్

    అంత‌ర్జాతీయ సంస్థ‌ల పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానంగా హైద‌రాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిల‌వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి...

    By అంజి  Published on 26 Nov 2025 6:45 AM IST


    India, China, Arunachalpradesh, woman, detention
    మహిళ నిర్బంధం.. అరుణాచల్‌పై చైనా వ్యాఖ్యలను ఖండించిన భారత్

    చైనాలోని షాంఘై విమానాశ్రయం గుండా వెళుతున్న అరుణాచల్ ప్రదేశ్ మహిళను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకొన్న ఘటనపై భారత్‌ స్పందించింది.

    By అంజి  Published on 26 Nov 2025 6:34 AM IST


    horoscsope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు

    అధికారులు అనుగ్రహంతో పదోన్నతుల పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి....

    By జ్యోత్స్న  Published on 26 Nov 2025 6:17 AM IST


    Karnataka shipyard, staff, arrest, leaking data, Pakistan
    18 నెలలుగా పాకిస్తాన్‌కు గూఢచర్యం.. ఇద్దరు కర్ణాటక షిప్‌యార్డ్ సిబ్బంది అరెస్టు

    పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఉడిపిలోని ఒక షిప్‌యార్డ్‌లోని ఇద్దరు ఉద్యోగులను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు.

    By అంజి  Published on 21 Nov 2025 1:50 PM IST


    Two killed, six injured, two cars collide head-on, Moinabad, Crime
    మొయినాబాద్‌లో ఘోర ప్రమాదం.. రెండు కార్లు ఢీ.. ఇద్దరు మృతి.. ఆరుగురికి సీరియస్

    రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం (నవంబర్ 21, 2025) ఉదయం మొయినాబాద్‌లోని కనకామామిడి గ్రామంలో...

    By అంజి  Published on 21 Nov 2025 1:20 PM IST


    పన్ను ఎగవేత.. అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు GHMC నోటీసులు
    పన్ను ఎగవేత.. అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు GHMC నోటీసులు

    నగరంలోని అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నోటీసులు ఇచ్చింది. ఈ సంస్థలు తాము వినియోగిస్తున్న స్థలాన్ని...

    By అంజి  Published on 21 Nov 2025 12:29 PM IST


    Ibomma Ravi case, Hyderabad, IBomma, Emmadi Ravi
    ఐ బొమ్మ రవిపై మరో 3 సెక్షన్లు.. నేడు రెండో రోజు కస్టడీ విచారణ

    ఐబొమ్మ రవికి ఉచ్చు బిగుస్తోంది. తాజాగా పోలీసులు ఇమ్మడి రవిపై మరో 3 సెక్షన్లు నమోదు చేశారు.

    By అంజి  Published on 21 Nov 2025 11:40 AM IST


    Tremors, Kolkata, Northeast India, earthquake, Dhaka
    ఢాకాలో 5.5 తీవ్రతతో భూకంపం.. ఈశాన్య భారతంలో ప్రకంపనలు

    బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో శుక్రవారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో కోల్‌కతా, ఈశాన్య భారతదేశంలోని..

    By అంజి  Published on 21 Nov 2025 10:47 AM IST


    AndhraPradesh Govt, Rytanna – Mee Kosam, farmers, APNews
    'రైతన్న - మీ కోసం'.. ఏపీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం

    సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 24 నుంచి 'రైతన్నా మీ కోసం' అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది

    By అంజి  Published on 21 Nov 2025 10:06 AM IST


    Enforcement Directorate, cyber fraud case, fake e-commerce apps,  CoinDCX
    నకిలీ ఈ-కామర్స్ యాప్‌లతో సైబర్ మోసం..రూ.8.46 కోట్లు అటాచ్‌ చేసిన ఈడీ

    నకిలీ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, డబ్బు సంపాదించే మొబైల్ అప్లికేషన్‌లతో సైబర్‌ మోసాలకు పాల్పడిన కేసులో హైదరాబాద్‌లోని..

    By అంజి  Published on 21 Nov 2025 9:20 AM IST


    Motorcyclist falls into drainage, Vemulawada, Telangana
    వేములవాడలో డ్రైనేజీలో పడి బైకర్‌ మృతి

    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బుధవారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనం డ్రైనేజీ కాలువలో పడి 24 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.

    By అంజి  Published on 21 Nov 2025 8:44 AM IST


    Share it