ఎన్నికల వేళ.. 17 రోజుల బస్సు యాత్రను ప్రారంభించిన కేసీఆర్
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లోని 40 పట్టణాల్లో మే 10 వరకు కొనసాగనున్న బస్సుయాత్రలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.
By అంజి Published on 24 April 2024 3:31 PM GMT
40 మంది విద్యార్థులను కుట్టిన తేనెటీగలు.. ఆరుగురి పరిస్థితి విషమం
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలోని బాహ్ ప్రాంతంలో మంగళవారం 40 మంది పాఠశాల విద్యార్థులను తేనెటీగల గుంపు కుట్టింది.
By అంజి Published on 24 April 2024 3:00 PM GMT
మోసాలు చేసే చంద్రబాబు కావాలా?.. నాలాంటి నిజాయితీపరుడు కావాలా?: సీఎం జగన్
మోసం చేయాలని ప్రయత్నిస్తున్న ఎన్డీఏ కూటమిని చెంప చెళ్లుమనిపించేలా ఓడించాలని సీఎం వైఎస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
By అంజి Published on 24 April 2024 12:52 PM GMT
ఏంటీ 'లుక్ బిట్వీన్ కీబోర్డ్' ట్రెండ్
సోషల్మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ పుట్టుకొస్తూ నెటిజన్లను ఉర్రూతలూగిస్తోంది. ట్విటర్ ట్రెండింగ్లో ఉన్న 'లుక్ బిట్వీన్ యువర్ కీ బోర్డ్'...
By అంజి Published on 24 April 2024 12:10 PM GMT
కోటక్ మహీంద్రాకు ఆర్బీఐ బిగ్ షాక్.. తక్షణమే ఆ సేవలు నిలిపివేయాలని ఆదేశం
ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కస్టమర్లను ఆన్బోర్డ్ చేయడాన్ని బుధవారం నిలిపివేయాలని కోటక్ మహీంద్రా బ్యాంక్ను ఆదేశించింది.
By అంజి Published on 24 April 2024 11:33 AM GMT
స్పృహతప్పి పడిపోయిన కేంద్ర మంత్రి గడ్కరీ.. ఎన్నికల ప్రసంగం చేస్తుండగానే..
మహారాష్ట్రలోని యవత్మాల్లో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ వేదికపైనే స్పృహతప్పి...
By అంజి Published on 24 April 2024 11:02 AM GMT
Mancherial: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో..
మంచిర్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. దోరగారిపల్లేలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 24 April 2024 10:52 AM GMT
దేశంలో అల్లర్లు మొదలైతే మోదీదే బాధ్యత: ఓవైసీ
ముస్లింలపై ప్రధాని మోదీ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు అంటూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
By అంజి Published on 24 April 2024 10:17 AM GMT
వరుడిపై యాసిడ్ పోసిన గర్ల్ఫ్రెండ్
ఉత్తరప్రదేశ్లోని బలియాలో వరుడిపై అతని గర్ల్ఫ్రెండ్ యాసిడ్ పోసింది. ఏప్రిల్ 23, మంగళవారం బన్స్డిహ్లోని డుమ్రీలో ఈ ఘటన జరిగింది.
By అంజి Published on 24 April 2024 9:57 AM GMT
వైఎస్సార్సీపీలో వైఎస్సార్ లేరు.. జగన్కి బొత్స తండ్రి సమానులట: వైఎస్ షర్మిల
ఏపీలో రాజకీయ పార్టీల హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
By అంజి Published on 24 April 2024 9:31 AM GMT
బీజేపీ దూకుడు ప్రచారం.. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు
లోక్సభ ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 30, మే 3, 4 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రకటించింది.
By అంజి Published on 24 April 2024 9:09 AM GMT
తాటి ముంజలు తింటే.. కలిగే బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
వేసవిలో లభించే తాటి ముంజలను తినడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. ఇవి తింటే ఎండ తాపం నుంచి ఉపశమనంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
By అంజి Published on 24 April 2024 8:45 AM GMT