హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు గుడ్న్యూస్
హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన రుణ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీని వలన బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్..
By అంజి Published on 8 Oct 2025 2:46 PM IST
BREAKING: రెండు దగ్గు సిరప్లపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం
రాష్ట్రంలో రెండు దగ్గు మందులను ప్రభుత్వం నిషేధించింది. Relife CF, Respifresh-TR సిరప్లను వాడొద్దని స్పష్టం చేసింది.
By అంజి Published on 8 Oct 2025 12:30 PM IST
షాకింగ్.. కాలేజీ వాటర్ ట్యాంక్లో మృతదేహం.. 10 రోజులుగా ఆ నీళ్లే తాగిన విద్యార్థులు
ఉత్తరప్రదేశ్లోని డియోరియాలో ఒళ్లు గగుర్పుడుచే ఘటన చోటు చేసుకుంది. మహామృషి దేవరహ బాబా మెడికల్ కాలేజీలో...
By అంజి Published on 8 Oct 2025 11:39 AM IST
విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్.. 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: రిపోర్ట్
విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్ క్లస్టర్ను నిర్మించడానికి గూగుల్ 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,730 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది.
By అంజి Published on 8 Oct 2025 10:47 AM IST
Hyderabad: ముస్లింల శ్మశాన వాటికకు భూమి కేటాయింపు.. చెలరేగిన వివాదం
షేక్పేటలోని ఈద్గా, చౌకండి మసీదుల సమీపంలో ముస్లిం శ్మశానవాటిక కోసం తెలంగాణ వక్ఫ్ బోర్డు సుమారు 2,500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించడంతో హైదరాబాద్...
By అంజి Published on 8 Oct 2025 10:19 AM IST
Jublieehills byPoll: నవీన్ యాదవ్కు టికెట్ నిరాకరించే యోచనలో కాంగ్రెస్!
యూసుఫ్గూడలో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేసినందుకు కేసు నమోదు కావడంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసే పోటీలో కాంగ్రెస్ నాయకుడు నవీన్...
By అంజి Published on 8 Oct 2025 9:31 AM IST
Video: హైవేపై ఎల్పీజీ ట్రక్కును ఢీకొట్టిన ట్యాంకర్.. భారీ మంటలు, పేలుళ్లు
మంగళవారం రాత్రి జైపూర్-అజ్మీర్ హైవేపై డూడులోని సన్వర్ద ప్రాంతం సమీపంలో ఎల్పిజి సిలిండర్లతో నిండిన ట్రక్కును.. ట్యాంకర్ ఢీకొనడంతో..
By అంజి Published on 8 Oct 2025 8:44 AM IST
ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కమిటీ
కాకినాడ జిల్లాలోని యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ, దానికి ఆనుకుని ఉన్న తీరప్రాంత గ్రామాలలోని మత్స్యకారులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న..
By అంజి Published on 8 Oct 2025 8:00 AM IST
TGSRTCలో ఉద్యోగాలు.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్ఆర్టీసీ)లో 1743 ఉద్యోగాల భర్తీకి నేడు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
By అంజి Published on 8 Oct 2025 7:38 AM IST
హిమాచల్ప్రదేశ్లో టూరిస్ట్ బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు.. 18 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఓ టూరిస్ట్ బస్సుపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
By అంజి Published on 8 Oct 2025 7:19 AM IST
నేడే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు.. ముఖ్య నేతలతో సీఎం రేవంత్ సుదీర్ఘ చర్చ
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) వర్గానికి 42 శాతం రిజర్వేషన్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని సవాలు చేస్తూ..
By అంజి Published on 8 Oct 2025 6:53 AM IST
భోజనానికి ఇంటికి పిలిచి.. విద్యార్థినిపై లెక్చరర్ లైంగిక దాడి.. మార్కులు వేస్తానంటూ..
2025 అక్టోబర్ 2న భోజనానికి ఇంటికి పిలిచిన తర్వాత విద్యార్థినిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై తిలక్నగర్ పోలీసులు ఆదివారం..
By అంజి Published on 8 Oct 2025 6:42 AM IST