76th Republic Day: జాతీయ జెండా ఆవిష్కరించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్లు
తెలుగు రాష్ట్రాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
By అంజి Published on 26 Jan 2025 9:41 AM IST
3 పద్మ పురస్కారాలు అందుకున్న ఏకైక వైద్యుడు నాగేశ్వర్రెడ్డి గురించి తెలుసా?
దేశంలో 3 పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక వైద్యుడిగా ఏఐజీ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నిలిచారు.
By అంజి Published on 26 Jan 2025 9:19 AM IST
'100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం'.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్లు పూర్తి ఆధునిక వసతులతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
By అంజి Published on 26 Jan 2025 8:26 AM IST
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ
టీమ్ ఇండియా క్రికెటర్, తెలుగోడు తిలక్ వర్మ చరిత్ర సృష్టించారు. టీ20ల్లో రెండు డిస్మిసల్స్ మధ్య అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఆయన రికార్డు...
By అంజి Published on 26 Jan 2025 7:46 AM IST
జనవరి 26నే గణతంత్ర దినోత్సవం ఎందుకు?.. ఈ రోజుకున్న విశిష్టత ఏమిటి?
1947 ఆగస్టు 15నే భారత్కు స్వాతంత్ర్యం వచ్చినా.. 1950లోనే దేశానికి అసలైన స్వరాజ్యం వచ్చింది.
By అంజి Published on 26 Jan 2025 7:20 AM IST
తెలుగువాళ్లు ఎవరెవరికి పద్మ అవార్డులు వచ్చాయంటే
కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. వీటిని 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న ప్రకటించారు. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 19...
By అంజి Published on 26 Jan 2025 6:45 AM IST
బాలయ్యకు పద్మభూషణ్.. సంబరాలు చేసుకుంటున్న అభిమానులు
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా...
By అంజి Published on 26 Jan 2025 6:42 AM IST
తెలంగాణ నుంచి గ్యాలంటరీ అవార్డులు పొందింది వీరే
జనవరి 26, భారత 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్యాలంటరీ మెడల్స్ను ప్రకటించింది కేంద్ర హోం శాఖ. ఈ గ్యాలంటరీ అవార్డులకు మొత్తం 942 మందిని ఎంపిక...
By అంజి Published on 26 Jan 2025 6:34 AM IST
నేడు తెలంగాణలో భారీ సంక్షేమ పథకాల ప్రారంభం
గణతంత్ర దినోత్సవమైన (ఆదివారం) నేడు ప్రభుత్వం నాలుగు ప్రధాన సంక్షేమ పథకాలను ఆవిష్కరించనుంది.
By అంజి Published on 26 Jan 2025 6:30 AM IST
Padma Awards: 139 మందికి పద్మ పురస్కారాలు.. పూర్తి లిస్ట్ ఇదిగో
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ, జానపద గాయని శారదా సిన్హా, హాకీ క్రీడాకారుడు పీఆర్ శ్రీజేష్, నందమూరి బాలకృష్ణ సహా 139 మందికి పద్మ...
By అంజి Published on 26 Jan 2025 6:15 AM IST
బిర్యానీ అతిగా తింటే..
మాంసాహారం తినేవారిలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినేది బిర్యానీ.
By అంజి Published on 25 Jan 2025 1:31 PM IST
Mahakumbh mela: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. జర్నలిస్ట్ అరెస్టు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకంభమేళాలో ఆడవాళ్లు స్నానం చేస్తుండగా వీడియో తీసిన జర్నలిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 25 Jan 2025 12:13 PM IST