Hyderabad: ఆగివున్న లారీని ఢీకొట్టిన బైక్.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
హయత్నగర్ వద్ద శుక్రవారం రోడ్డుపై ఆగి ఉన్న లారీని తన మోటార్సైకిల్తో ఢీకొట్టడంతో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందాడు.
By అంజి Published on 20 Jun 2025 12:48 PM IST
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. టేకాఫ్ అయిన 30 నిమిషాలకే..
శుక్రవారం ఉదయం మధురైకి వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాలకే సాంకేతిక సమస్య తలెత్తడంతో చెన్నైకి తిరిగి రావలసి వచ్చింది.
By అంజి Published on 20 Jun 2025 11:39 AM IST
విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారీ ఏర్పాట్లు.. వరల్డ్ రికార్డే లక్ష్యంగా..
ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం జూన్ 21న విశాఖపట్నంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వేడుకలకు హాజరవుతారు.
By అంజి Published on 20 Jun 2025 11:08 AM IST
Hyderabad: ఘోర ప్రమాదం.. బస్సు చక్రాల కింద పడి మహిళ మృతి
అప్పటివరకు సంతోషంగా భర్తతో మాట్లాడుతూ బండి మీద వెళ్తున్న ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో భర్త కళ్లేందుటే మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
By అంజి Published on 20 Jun 2025 10:02 AM IST
బాలల గృహంలో దారుణం.. ఇద్దరు బాలికలపై ప్యూన్ అత్యాచారం.. నోటిలో గుడ్డను కుక్కి..
పూణేలోని ఒక బాలల గృహంలో 11 ఏళ్ల ఇద్దరు విద్యార్థినిలపై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై 55 ఏళ్ల ప్యూన్ రమేష్ దగ్డు సాథే అరెస్టు చేయబడ్డాడు.
By అంజి Published on 20 Jun 2025 9:38 AM IST
పెళ్లిళ్లు, పంక్షన్ల కోసం.. సరసమైన ధరలకు హాళ్లను ప్రారంభించిన జీహెచ్ఎంసీ
వివాహాలు, పుట్టినరోజులు, ఇతర కుటుంబ లేదా సొసైటీ సమావేశాలకు సరసమైన స్థలాలను అందించడానికి జీహెచ్ఎంసీ బహుళార్ధసాధక ఫంక్షన్ హాళ్లను నిర్మిస్తోంది.
By అంజి Published on 20 Jun 2025 8:46 AM IST
'తల్లికి వందనం' డబ్బులు పడలేదా? అయితే ఇలా చేయండి
అర్హులైనా 'తల్లికి వందనం' పథకం డబ్బులు జమకాని వారు ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనుంది.
By అంజి Published on 20 Jun 2025 8:06 AM IST
బనకచర్ల ప్రాజెక్ట్.. తెలంగాణ, ఏపీ సీఎంలతో కేంద్రం సమావేశం!
ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న వివాదాస్పద గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పై చర్చించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
By అంజి Published on 20 Jun 2025 7:46 AM IST
'సార్.. నేను చనిపోలేదు'.. న్యాయం కోసం కలెక్టర్ కార్యాలయంలో మహిళ ఆవేదన
"సార్.. నేను బతికే ఉన్నాను" అని రాసి ఉన్న కాగితం తీసుకుని ఒక మహిళ బల్లియా జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి న్యాయం కోసం తీవ్ర విజ్ఞప్తి చేసింది.
By అంజి Published on 20 Jun 2025 7:23 AM IST
దోస్త్ రిజిస్ట్రేషన్ల గడువు పెంపు
డిగ్రీలో ఆన్లైన్ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ - తెలంగాణ) రిజిస్ట్రేషన్ల గడువును జూన్ 25 వరకు పొడిగించారు.
By అంజి Published on 20 Jun 2025 7:04 AM IST
'మెట్రో ఫేజ్-2'కు సత్వరమే అనుమతులు ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
హైదరాబాద్ మెట్రో ఫేజ్-II కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్...
By అంజి Published on 20 Jun 2025 6:52 AM IST
ఎకరాకు రూ.12,000.. కొత్తగా దరఖాస్తుకు నేడు ఆఖరు
కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన అన్నదాతలకు రైతు భరోసా ప్రయోజనాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
By అంజి Published on 20 Jun 2025 6:33 AM IST