Pushya Masam 2025: నేటి నుంచే పుష్యమాసం.. ఇలా చేయండి.
పుష్య మాసం పుణ్య మాసం. ఈ మాసంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కలిసి ఉంటాడు, అందుకే దీనికి పుష్య మాసం అని పేరు వచ్చింది.
By అంజి Published on 20 Dec 2025 7:52 AM IST
నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.
By అంజి Published on 20 Dec 2025 7:35 AM IST
Taiwan: తైవాన్ రాజధాని తైపేలో భయానక దాడి.. ముగ్గురు మృతి, ఐదుగురికి గాయాలు
తైవాన్ రాజధాని తైపే నగరంలోని సెంట్రల్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి భయానక ఘటన చోటుచేసుకుంది. మాస్క్, బాడీ ఆర్మర్ ధరించిన ఓ వ్యక్తి ప్రజలపై విచక్షణలేకుండా...
By అంజి Published on 20 Dec 2025 7:29 AM IST
AP Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పబ్లిక్ పరీక్షల టైమ్టేబుల్లో మార్పు
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIE) శుక్రవారం నాడు మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థుల కోసం సవరించిన...
By అంజి Published on 20 Dec 2025 7:23 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు
సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. ఉద్యోగమున ఆశించిన పురోగతి సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు ఆర్ధిక విషయాలు సంతృప్తికరంగా...
By జ్యోత్స్న Published on 20 Dec 2025 7:06 AM IST
గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ను సస్పెండ్ చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ కార్డు లాటరీ ప్రోగ్రామ్ను తాత్కాలికంగా రద్దు చేశారు. బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల ఘటనకు...
By అంజి Published on 19 Dec 2025 5:34 PM IST
Video: వికారాబాద్లో దారుణం.. భార్యను కొట్టి చంపిన భర్త, అత్తమామలు
వికారాబాద్ జిల్లా సాయిపూర్లో దారుణం జరిగింది. పరమేశ్ అనే వ్యక్తి భార్య అనూషను దారుణంగా కొట్టి చంపాడు.
By అంజి Published on 19 Dec 2025 4:43 PM IST
మాజీ మంత్రి హరీశ్ రావు మంచి మనసు.. ఇంటిని తాకట్టు పెట్టి మరీ..
సిద్దిపేటకు చెందిన మమత అనే వైద్య విద్యార్థిని చదువుకు సాయం చేసేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తన ఇంటిని...
By అంజి Published on 19 Dec 2025 4:00 PM IST
విషాదం.. దీపం వెలిగించడానికి అనుమతించలేదని.. నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్య
తమిళనాడులోని మధురైలో గురువారం 40 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపతున్ వద్ద...
By అంజి Published on 19 Dec 2025 3:19 PM IST
Telangana: ఐదేళ్లలో 621 ఏసీబీ కేసులు.. 25 శాతం కేసులకు మాత్రమే ప్రాసిక్యూషన్ అనుమతి
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) నమోదు చేసిన కేసులలో 25 శాతం మాత్రమే ప్రాసిక్యూషన్కు అనుమతి పొందుతున్నాయని సమాచార హక్కు...
By అంజి Published on 19 Dec 2025 2:52 PM IST
'అలాంటి ఒప్పందేమే లేదు.. ఐదేళ్లు నేనే సీఎం'.. సిద్ధరామయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవర్ షేరింగ్పై ఎలాంటి రహస్య ఒప్పందం జరగలేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానని అసెంబ్లీలో చెప్పారు.
By అంజి Published on 19 Dec 2025 2:40 PM IST
రక్త మార్పిడి తర్వాత.. నలుగురు పిల్లలకు హెచ్ఐవి నిర్దారణ.. డాక్టర్ సస్పెండ్
మధ్యప్రదేశ్లోని సత్నాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో తలసేమియా చికిత్స పొందుతున్న నలుగురు పిల్లలకు రక్త మార్పిడి తర్వాత హెచ్ఐవి సోకినట్లు తేలింది.
By అంజి Published on 19 Dec 2025 2:00 PM IST












