'మెట్రో ఫేజ్-2'కు సత్వరమే అనుమతులు ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
హైదరాబాద్ మెట్రో ఫేజ్-II కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్...
By అంజి Published on 20 Jun 2025 6:52 AM IST
ఎకరాకు రూ.12,000.. కొత్తగా దరఖాస్తుకు నేడు ఆఖరు
కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన అన్నదాతలకు రైతు భరోసా ప్రయోజనాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
By అంజి Published on 20 Jun 2025 6:33 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశుల వారికి ఎలా ఉందంటే?
స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం...
By అంజి Published on 20 Jun 2025 6:17 AM IST
ఇజ్రాయెల్లోని ఆసుపత్రి సమీపంలో బాంబు పేలి తెలంగాణ వ్యక్తి మృతి
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, ఇజ్రాయెల్లో పనిచేస్తున్న తెలంగాణలోని జగిత్యాల్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి జూన్ 15, సోమవారం నిరంతర బాంబు...
By అంజి Published on 18 Jun 2025 1:45 PM IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏమన్నారంటే?
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి...
By అంజి Published on 18 Jun 2025 12:48 PM IST
సీఎం రేవంత్ నిజమైన గో సంరక్షుడు: ఎమ్మెల్యే రాజాసింగ్
రాష్ట్రంలో మోడ్రన్ గోశాలలు నిర్మించాలన్న సీఎం రేవంత్ నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు.
By అంజి Published on 18 Jun 2025 12:02 PM IST
పెళ్లి కోసం గోవా వెళ్లిన ప్రేమజంట.. కట్ చేస్తే అడవిలో డెడ్బాడీ.. అసలేమైందంటే?
బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల మహిళ దక్షిణ గోవాలోని ఒక అడవిలో హత్యకు గురైంది. ఆమె తన ప్రియుడితో కలిసి పెళ్లి చేసుకోవడానికి తీరప్రాంత రాష్ట్రానికి...
By అంజి Published on 18 Jun 2025 10:34 AM IST
ఏపీలో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి
అల్లూరి సీతరామరాజు జిల్లా దేవీపట్నం పరిధిలోని రంపచోడవరం - మారేడుమిల్లి మధ్యలో ఉన్న అటవీప్రాంతం కొండమొదలులో గ్రేహౌండ్స్, మావోయిస్టులకు మధ్య జరిగిన...
By అంజి Published on 18 Jun 2025 9:39 AM IST
లిఫ్ట్ భద్రత: చట్టం చేసే అవకాశంపై ప్రభుత్వ స్పందన కోరిన హైకోర్టు
లిఫ్ట్ భద్రతపై సమగ్ర చట్టం కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై నాలుగు వారాల్లోగా స్పందన దాఖలు చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర...
By అంజి Published on 18 Jun 2025 9:24 AM IST
సింహాచలంలో ప్రత్యక్షమైన భయ్యా సన్నీ.. మిస్సింగ్ డ్రామాకు తెర
గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ఆచూకీ లభ్యమైంది. దీంతో అతడి మిస్సింగ్ డ్రామాకు తెర పడింది.
By అంజి Published on 18 Jun 2025 8:42 AM IST
వారికి కూడా 'రైతు భరోసా'.. ఎల్లుండి వరకే అవకాశం!
కొత్తగా భూ యాజమాన్య హక్కులకు పొందిన వారికి 'రైతు భరోసా' పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
By అంజి Published on 18 Jun 2025 8:05 AM IST
ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి సిద్ధమైన అమెరికా
ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నారని అమెరికా మీడియా నివేదికలు చెబుతున్నాయి.
By అంజి Published on 18 Jun 2025 7:40 AM IST