ఉగ్రదాడి కేంద్రం 'ముందస్తు ప్రణాళిక'గా అభివర్ణణ.. వ్యక్తిపై కేసు నమోదు
పహల్గామ్ ఉగ్రవాద దాడిని కేంద్ర ప్రభుత్వం "ముందస్తు ప్రణాళికతో చేసిన చర్య" అని అభివర్ణించిన వ్యక్తిపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
By అంజి Published on 10 May 2025 7:01 AM IST
పాకిస్తాన్ సంచలన ప్రకటన.. ఆసక్తికరంగా మారిన ఇండియన్ ఆర్మీ ప్రెస్మీట్
భారత్పై పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. ఇవాళ తెల్లవారుజామున ప్రెస్మీట్ నిర్వహించిన ఆ దేశ డైరెక్టర్ జనరల్...
By అంజి Published on 10 May 2025 6:45 AM IST
Hyderabad: పాతబస్తీలో మహిళ దారుణ హత్య.. మృతదేహానికి నిప్పంటించి..
ఓల్డ్ సిటీలోని చంద్రాయణగుట్టలో బుధవారం రాత్రి భవన నిర్మాణ కార్మికురాలు తన ఇంట్లో దారుణ హత్యకు గురైంది. మృతురాలిని కేతావత్ బుజ్జి (55) గా గుర్తించారు.
By అంజి Published on 8 May 2025 1:47 PM IST
Telangana: ల్యాండ్ మైన్ పేల్చిన మావోయిస్టులు.. ముగ్గురు పోలీసులు మృతి
ములుగు జిల్లాలో గురువారం, మే 8న కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగా జరిగిన ల్యాండ్మైన్ పేలుడులో ముగ్గురు తెలంగాణ పోలీసు అధికారులు మరణించారు.
By అంజి Published on 8 May 2025 1:13 PM IST
'ఐక్యంగా నిలబడుదాం'.. ప్రతిపక్షాలను కోరిన ప్రధాని మోదీ
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది.
By అంజి Published on 8 May 2025 12:22 PM IST
గుడ్న్యూస్.. జూన్ 2 నుంచి 'రాజీవ్ యువ వికాసం'
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం జూన్2వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...
By అంజి Published on 8 May 2025 11:41 AM IST
9,970 పోస్టులు.. దరఖాస్తులకు మరో 3 రోజులే ఛాన్స్
ఆర్ఆర్బీలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా మూడు రోజులే సమయం ఉంది. ఇప్పటి వరకు అప్లై చేసుకోని అభ్యర్థులు మే 11...
By అంజి Published on 8 May 2025 11:00 AM IST
ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కుప్పకూలడంతో ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో గంగోత్రి వైపు వెళ్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ...
By అంజి Published on 8 May 2025 10:20 AM IST
లాహోర్లో భారీ పేలుళ్ల శబ్దం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
గురువారం పాకిస్తాన్లోని లాహోర్లో వరుస పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో సైరన్లు మోగాయని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని రాయిటర్స్,...
By అంజి Published on 8 May 2025 9:38 AM IST
Hyderabad: భారత సైన్యానికి మద్ధతుగా.. నేడు భారీ సంఘీభావ ర్యాలీ
భారత సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
By అంజి Published on 8 May 2025 9:00 AM IST
2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్లోని జిల్లా కోర్టుల్లో 1620 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నెల 13 వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
By అంజి Published on 8 May 2025 8:28 AM IST
పాక్ కాల్పుల్లో భారత జవాన్ వీరమరణం.. 31 మంది పౌరులు మృతి
జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఒక భారతీయ జవాన్ మరణించాడని బుధవారం రాత్రి భారత సైన్యం 16 కార్ప్స్...
By అంజి Published on 8 May 2025 7:51 AM IST