నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    India, world’s largest rice producer, Union Agriculture Minister Shivraj
    ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్

    బియ్యం ఉత్పత్తిలో భారత్ చరిత్రాత్మక ఘనత సాధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా భారత్ అవతరించి...

    By అంజి  Published on 6 Jan 2026 8:43 AM IST


    Dense fog, cold wave, IMD warns, National news,Weather
    దేశవ్యాప్తంగా దట్టమైన పొగమంచు, చలి తీవ్రత పెరుగుతోంది: ఐఎండీ హెచ్చరిక

    జనవరి 6, 2026 ఉదయం నుంచి వాయువ్య, మధ్య, తూర్పు, ఈశాన్య భారతదేశంలో దట్టమైన పొగమంచు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

    By అంజి  Published on 6 Jan 2026 8:32 AM IST


    Minister Gottipati Ravikumar, solar roof tops, free of cost, SC and STs, APnews
    ఉచితంగా సోలార్‌ రూఫ్‌ టాప్‌లు.. ఎస్సీ, ఎస్టీలకు ఏపీ సర్కార్‌ శుభవార్త

    సోలార్‌ రూఫ్‌ టాప్‌ పథకానికి టెండర్లు పూర్తి చేసినట్టు మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌ పేర్కొన్నారు. సోలార్‌ రూఫ్‌ టాప్‌కి రూ.78 వేల వరకు రాయితీ...

    By అంజి  Published on 6 Jan 2026 7:59 AM IST


    discount, unreserved tickets, Rail One app, Indian Railways
    ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్‌

    ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. రైల్‌ వన్‌ యాప్‌ ద్వారా అన్‌ రిజర్వ్‌డ్‌ టికెట్లు కొనుగోలు చేస్తే 3 శాతం ప్రత్యేక డిస్కౌంట్‌ను...

    By అంజి  Published on 6 Jan 2026 7:38 AM IST


    Nicolas Maduro, US court, international news, Venezuela
    'నన్ను బంధించారు.. నేను మంచి మనిషిని'.. అమెరికా కోర్టులో మదురో

    రాజధాని కారకాస్‌లోని తన అధ్యక్ష భవనం నుండి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా పక్కా ప్లాన్‌తో ఎత్తుకెళ్లింది.

    By అంజి  Published on 6 Jan 2026 7:21 AM IST


    Telangana RTC, special buses, Sankranti, hyderabad
    సంక్రాంతికి 5 వేలకుపైగా ప్రత్యేక బస్సులు!

    సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన B.H.E.L, మియాపూర్ వైపు నివసించే వారి...

    By అంజి  Published on 6 Jan 2026 7:00 AM IST


    AP Cabinet sub-committee, age limit, employees , public sector organizations, APnews
    ఆంధ్రప్రదేశ్‌లో ఆ ఉద్యోగుల వయోపరిమితి పెంపు?

    రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, 9, 10 షెడ్యూల్‌ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై...

    By అంజి  Published on 6 Jan 2026 6:45 AM IST


    Hyderabad, CP Sajjanar, criminal cases, Chinese manja
    చైనీస్ మాంజా విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్‌ కేసులు

    సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్‌ మాంజా విక్రయాలు, వాడకంపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌...

    By అంజి  Published on 6 Jan 2026 6:29 AM IST


    horoscsope, Astrology, Rasiphalalu
    నేడు ఈ రాశుల వారి దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే?

    నిరుద్యోగాలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు. గృహమున సంతాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి...

    By అంజి  Published on 6 Jan 2026 6:17 AM IST


    Telangana: ప్రభుత్వ ఆస్పత్రులకు 485 కొత్త వెంటిలేటర్లు.. అసెంబ్లీలో మంత్రి దామోదర ప్రకటన
    Telangana: 'ప్రభుత్వ ఆస్పత్రులకు 485 కొత్త వెంటిలేటర్లు'.. అసెంబ్లీలో మంత్రి దామోదర ప్రకటన

    తెలంగాణ ఆరోగ్య మంత్రి సి దామోదర్ రాజ నరసింహ, జనవరి 5, సోమవారం అసెంబ్లీ శీతాకాల సమావేశంలో ప్రసంగిస్తూ, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో 1770...

    By అంజి  Published on 5 Jan 2026 1:30 PM IST


    Telugu couple, Palakollu, West Godavari district died, road accident, United States
    అమెరికాలో రోడ్డు ప్రమాదం.. పాలకొల్లు దంపతులు మృతి

    అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందారు.

    By అంజి  Published on 5 Jan 2026 12:44 PM IST


    బెంగళూరులో ఓం శక్తి రథం ఊరేగింపుపై రాళ్ల దాడి.. ఇద్దరికి గాయాలు
    బెంగళూరులో ఓం శక్తి రథం ఊరేగింపుపై రాళ్ల దాడి.. ఇద్దరికి గాయాలు

    బెంగళూరులోని జగ్జీవన్ రామ్ నగర్‌లో ఆదివారం రాత్రి హిందూ మతపరమైన ఆచారంపై దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో భక్తులు పోలీసులను ఆశ్రయించారు.

    By అంజి  Published on 5 Jan 2026 12:10 PM IST


    Share it