'అర్హులందరికీ సంక్షేమ పథకాలు'.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికీ చేరడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల...
By అంజి Published on 3 March 2026 7:18 PM IST
ఏ ఆలయ చైర్మన్కు సంబంధించిన వీడియోలు ఇలా బయటపడలేదు: రోజా
బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి అనర్హుడని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
By అంజి Published on 3 March 2026 7:10 PM IST
భారత్ వద్ద 25 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు
మధ్యప్రాచ్యంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్-డీజిల్ ధరలు ఎక్కడ పెరిగిపోతాయోనని ప్రజలు భయపడుతూ ఉన్నారు.
By అంజి Published on 3 March 2026 6:30 PM IST
ఏపీ టెన్త్ క్లాస్ హాల్ టికెట్లు.. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సెకండరీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కీలక...
By అంజి Published on 3 March 2026 5:18 PM IST
HPV వ్యాక్సిన్ వేసుకుంటే పిల్లలు పుట్టరా?.. కేంద్రం క్లారిటీ
సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం 14 ఏళ్ల బాలికలకు HPV వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తోన్న విషయం తెలిసిందే.
By అంజి Published on 3 March 2026 4:52 PM IST
ఏపీలో 'హనుమాన్' ప్రాజెక్ట్ ప్రారంభం.. వన్యప్రాణుల రక్షణకు సరికొత్త అడుగు!
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం మంగళగిరిలో...
By అంజి Published on 3 March 2026 4:18 PM IST
ఇరాన్ అతలాకుతలం: 787కు చేరిన మృతుల సంఖ్య.. హోర్ముజ్ జలసంధి మూసివేత!
ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్ దాడులు నాలుగో రోజుకు చేరాయి. ఈ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీతో...
By అంజి Published on 3 March 2026 3:53 PM IST
సురక్షితంగా భారత్ చేరుకున్నా
గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల దుబాయ్లో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు ఎట్టకేలకు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు.
By అంజి Published on 3 March 2026 3:33 PM IST
జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో జరిగిన ఒక దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
By అంజి Published on 3 March 2026 3:23 PM IST
'భారత్ యుద్ధానికి సిద్ధమవుతోంది'.. పాక్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, భారత్ మరో యుద్ధానికి...
By అంజి Published on 3 March 2026 2:43 PM IST
'ఇంగ్లాండ్ పని పట్టాలంటే ఆ అస్త్రం దిగాల్సిందే'.. గవాస్కర్ బోల్డ్ స్ట్రాటజీ
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం భారత్, ఇంగ్లాండ్ మధ్య హై-వోల్టేజ్ సెమీఫైనల్ జరగనుంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను...
By అంజి Published on 3 March 2026 2:14 PM IST
దొంగతనం చేస్తే 'AI' పట్టేస్తుంది.. బెంగళూరు టెక్కీ వినూత్న ప్రయోగం వైరల్!
సాంకేతిక నగరం బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన మేధస్సుకు పదును పెట్టి, ఏకంగా తన వంట మనిషి చేస్తున్న చిన్న చిన్న దొంగతనాలకు చెక్ పెట్టాడు.
By అంజి Published on 2 March 2026 1:19 PM IST












