నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Telugu couple, Palakollu, West Godavari district died, road accident, United States
    అమెరికాలో రోడ్డు ప్రమాదం.. పాలకొల్లు దంపతులు మృతి

    అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందారు.

    By అంజి  Published on 5 Jan 2026 12:44 PM IST


    బెంగళూరులో ఓం శక్తి రథం ఊరేగింపుపై రాళ్ల దాడి.. ఇద్దరికి గాయాలు
    బెంగళూరులో ఓం శక్తి రథం ఊరేగింపుపై రాళ్ల దాడి.. ఇద్దరికి గాయాలు

    బెంగళూరులోని జగ్జీవన్ రామ్ నగర్‌లో ఆదివారం రాత్రి హిందూ మతపరమైన ఆచారంపై దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో భక్తులు పోలీసులను ఆశ్రయించారు.

    By అంజి  Published on 5 Jan 2026 12:10 PM IST


    health benefits, eating, soaked nuts, Lifestyle
    నానబెట్టిన నట్స్‌తో ఆరోగ్యం పదిలం

    ఉదయాన్నే చాలా మంది నీటిలో నానబెట్టిన గింజలు తింటారు. టేస్ట్ కాస్త తేడాగా ఉన్న వీటిని తినడం వల్ల ఉండే లాభాలు మాత్రం వేరే లెవెల్.

    By అంజి  Published on 5 Jan 2026 11:20 AM IST


    Indian Army, very powerful force, Bhairav, National news
    భారత ఆర్మీలోకి 'భైరవ్‌' సేన.. లక్ష మంది డ్రోన్ సైనికులతో స్పెషల్ ఫోర్స్

    ఆధునిక యుద్ధ తంత్రంలో భారత్‌ మరో ముందడుగు వేసింది. పాకిస్తాన్‌, చైనా సరిహద్దుల్లో మెరుపు దాడులు చేసేందుకు భారత సైన్యం...

    By అంజి  Published on 5 Jan 2026 10:29 AM IST


    AP Government, power charges, Minister Kolusu Parthasarathy, APnews
    'త్వరలో విద్యుత్‌ ఛార్జీలు తగ్గిస్తాం'.. మంత్రి పార్థసారథి కీలక ప్రకటన

    రాష్ట్ర ప్రజలకు మంత్రి పార్థసారథి గుడ్‌న్యూస్‌ చెప్పారు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని తెలిపారు. అధికారంలోకి వస్తే విద్యుత్‌...

    By అంజి  Published on 5 Jan 2026 9:32 AM IST


    Wife kills husband with boyfriend, Nizamabad district, Crime, Borgam
    నిజామాబాద్‌లో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

    ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తర్వాత నిజామాబాద్‌లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.

    By అంజి  Published on 5 Jan 2026 9:10 AM IST


    tariffs, India, Russia, oil, Trump warns
    భారత్‌పై టారిఫ్‌లు మరోసారి పెంచుతా: ట్రంప్‌ వార్నింగ్‌

    రష్యా ఆయిల్‌ విషయంలో భారత్‌ సహకరించకపోతే ఇండియన్‌ ప్రొడక్ట్స్‌పై ఉన్న టారిఫ్‌లను మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు.

    By అంజి  Published on 5 Jan 2026 8:23 AM IST


    Ministry of Civil Aviation,  flights, Passengers , power banks
    విమానాల్లో పవర్‌ బ్యాంక్‌ వినియోగంపై నిషేధం

    లిథియం బ్యాటరీల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే ముప్పు ఉండటంతో విమాన ప్రయాణంలో పవర్‌ బ్యాంక్‌ల ద్వారా ఛార్జింగ్‌ చేయడాన్ని డీజీసీఏ నిషేధించింది.

    By అంజి  Published on 5 Jan 2026 8:08 AM IST


    Andhrapradesh, CM Chandrababu Naidu, Krishna water dispute
    కృష్ణా జల వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తా: సీఎం చంద్రబాబు

    కృష్ణా నదీ జలాల పంపకంపై వివాదానికి సంబంధించిన అన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు.

    By అంజి  Published on 5 Jan 2026 7:54 AM IST


    India Meteorological Department, week-long cold wave warning, Telangana,cold
    తెలంగాణను వణికిస్తున్న చలి.. వారం రోజుల పాటు తీవ్ర శీతలగాలులు

    తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాస్త తగ్గిన చలి మళ్లీ విజృంభిస్తోంది. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి.

    By అంజి  Published on 5 Jan 2026 7:28 AM IST


    Police officials, WhatsApp hacking, Cyber Crime
    ఆ లింక్‌లు క్లిక్‌ చేస్తే మీ వాట్సాప్‌ హ్యాక్‌!

    సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ను ఈజీగా హ్యాక్‌ చేస్తున్నారు. ఈ స్కామ్‌పై ఇటీవల హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు.

    By అంజి  Published on 5 Jan 2026 7:14 AM IST


    Hyderabad, Illegal Cattle Blood Racket Busted, Crime, Keesara
    హైదరాబాద్‌లో కలకలం.. మేకలు, గొర్రెల నుంచి ఇంజెక్షన్లతో రక్తం సేకరిస్తున్న ముఠా

    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నాగారం సత్యనారాయణ కాలనీలో అర్ధరాత్రి పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో రహస్యంగా మేకలు...

    By అంజి  Published on 5 Jan 2026 7:02 AM IST


    Share it