Vijayawada: ఆదాయానికి మించి ఆస్తులు.. అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్
విజయవాడ రేంజ్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి...
By అంజి Published on 8 April 2026 10:33 AM IST
హైదరాబాద్లో ప్రమాదం.. బైక్ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం - హస్తినాపురం ప్రధాన రహదారిపై చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మహావీర్ ఇంజనీరింగ్ విద్యార్థులను బలితీసుకుంది.
By అంజి Published on 8 April 2026 9:44 AM IST
13 ఏళ్ల బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం.. వర్షం పడుతుండగా వివస్త్రను చేసి..
నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లిన 13 ఏళ్ల బాలికపై ఐదుగురు కార్మికులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
By అంజి Published on 8 April 2026 9:30 AM IST
మొబైల్ యూజర్లకు ట్రాయ్ తీపి కబురు.. తగ్గనున్న రీఛార్జ్ ధరలు!
మొబైల్ రీఛార్జ్ ప్లాన్లలో డేటా అవసరం లేని వినియోగదారుల కోసం ట్రాయ్ (TRAI) సరికొత్త నిబంధనలను ప్రతిపాదించింది.
By అంజి Published on 8 April 2026 9:00 AM IST
Super El Nino: ముంచుకొస్తున్న కరవు.. 2027 వరకు గడ్డుకాలమే.. నిపుణుల హెచ్చరిక!
పసిఫిక్ సముద్రం వేడెక్కుతోంది. రాబోయేది మాముల ఎల్ నినో కాదు. ఏకంగా సూపర్ ఎల్ నినో అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
By అంజి Published on 8 April 2026 8:38 AM IST
TG EAPCET అభ్యర్థులకు అలర్ట్.. ఎడిట్ ఆప్షన్కు నేడే ఆఖరు!
ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల కోసం రాసే EAPCET అప్లికేషన్లలో తప్పులుంటే సరి చేసుకోవడానికి ఇచ్చిన టైమ్ ఇవాళ్టితో ముగియనుంది.
By అంజి Published on 8 April 2026 8:05 AM IST
చిన్న వ్యాపారులకు కేంద్రం చేయూత.. త్వరలో రూ.2.5 లక్షల కోట్లతో కొత్త క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ అమలు
కేంద్ర ప్రభుత్వం పశ్చిమ ఆసియా (West Asia) యుద్ధ పరిణామాల వల్ల దెబ్బతిన్న రంగాలను ఆదుకోవడానికి సరికొత్త 'క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్'ను సిద్ధం చేస్తోంది.
By అంజి Published on 8 April 2026 7:51 AM IST
30 వేల మందికి 'భూసార వలంటీర్లు'గా శిక్షణ.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో భూసార పరీక్షలను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. పొలాల్లో అధికంగా ఎరువులు వాడటం వల్ల నేల తల్లి...
By అంజి Published on 8 April 2026 7:42 AM IST
Telangana: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త
జీతాల కోసం ప్రతి నెలా 20వ తేదీ వరకు ఎదురుచూసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇక నుంచి 1వ తేదీనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 8 April 2026 7:34 AM IST
దారుణం.. పసిబిడ్డను చంపి కత్తెరతో కోసుకున్న మహిళ
హర్యానాలోని గురుగ్రామ్లో మనసును కలిచివేసే దారుణ ఘటన వెలుగుచూసింది. భర్తతో ఏర్పడిన చిన్నపాటి వివాదం ఒక పసిప్రాణాన్ని బలితీసుకుంది.
By అంజి Published on 8 April 2026 7:24 AM IST
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
తెలంగాణ, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనము మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని...
By అంజి Published on 8 April 2026 7:10 AM IST
ఇరాన్ యుద్ధానికి 'రెండు వారాల' విరామం.. కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై సైనిక చర్యను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు...
By అంజి Published on 8 April 2026 6:46 AM IST












