దారుణం.. మత్తు మందు ఇచ్చి తోటి విద్యార్థులు గ్యాంగ్రేప్.. గర్భం దాల్చిన 8వ తరగతి బాలిక
ఉత్తరప్రదేశ్లోని డియోరియాలోని లార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. అక్కడ 8వ తరగతి విద్యార్థినికి ఆమెతో పాటు చదువుతున్న తోటి...
By అంజి Published on 4 Feb 2026 7:50 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. ప్రణీత్రావు డీఎస్పీ హోదా రద్దు
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎస్పీ ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 4 Feb 2026 7:33 AM IST
APPLY NOW: ఆర్ఆర్బీలో 22,195 పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) 22,195 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
By అంజి Published on 4 Feb 2026 7:19 AM IST
శుభవార్త.. తెలంగాణకు 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేసిన కేంద్రం
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద తెలంగాణకు 4.5 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం...
By అంజి Published on 4 Feb 2026 7:00 AM IST
మయన్మార్లో 6.0 తీవ్రతతో భూకంపం.. కోల్కతా, ఉత్తర భారతంలో ప్రకంపనలు
పొరుగున ఉన్న మయన్మార్లో మంగళవారం రాత్రి బలమైన భూకంపం సంభవించిన తర్వాత కోల్కతా, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో...
By అంజి Published on 4 Feb 2026 6:32 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆప్తుల నుండి శుభవార్తలు
ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు....
By అంజి Published on 4 Feb 2026 6:22 AM IST
Hyderabad: నిమ్స్లో రేపు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా, హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లోని మెడికల్ ఆంకాలజీ విభాగం...
By అంజి Published on 3 Feb 2026 1:59 PM IST
'అలాగైతే భారత్ నుండి వెళ్లిపోండి'.. వాట్సాప్, మెటాకు సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక
వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత చట్టాలను అనుసరించలేకపోతే దేశం నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.
By అంజి Published on 3 Feb 2026 12:58 PM IST
మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి కన్నుమూత
మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
By అంజి Published on 3 Feb 2026 12:29 PM IST
ఏపీలోని అక్వా రైతులకు భారీ ఊరట.. ట్రంప్ సుంకాల తగ్గింపుతో మరింత ఊపు
భారత్పై టారిఫ్ తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రైతులకు భారీ ఊరట లభించనుంది.
By అంజి Published on 3 Feb 2026 12:00 PM IST
యాత్ర ఇండియా లిమిటెడ్లో 4,039 అప్రెంటిస్ పోస్టులు.. టెన్త్ పాసైన వారు అర్హులు
యాత్ర ఇండియా లిమిటెడ్ 4,039 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.
By అంజి Published on 3 Feb 2026 11:13 AM IST
Hyderabad: హుస్సేన్సాగర్లో దూకి యువతి ఆత్మహత్య.. పెళ్లి కావడం లేదని..
పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ యువతి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
By అంజి Published on 3 Feb 2026 10:25 AM IST












