అమెరికాలో రోడ్డు ప్రమాదం.. పాలకొల్లు దంపతులు మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందారు.
By అంజి Published on 5 Jan 2026 12:44 PM IST
బెంగళూరులో ఓం శక్తి రథం ఊరేగింపుపై రాళ్ల దాడి.. ఇద్దరికి గాయాలు
బెంగళూరులోని జగ్జీవన్ రామ్ నగర్లో ఆదివారం రాత్రి హిందూ మతపరమైన ఆచారంపై దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో భక్తులు పోలీసులను ఆశ్రయించారు.
By అంజి Published on 5 Jan 2026 12:10 PM IST
నానబెట్టిన నట్స్తో ఆరోగ్యం పదిలం
ఉదయాన్నే చాలా మంది నీటిలో నానబెట్టిన గింజలు తింటారు. టేస్ట్ కాస్త తేడాగా ఉన్న వీటిని తినడం వల్ల ఉండే లాభాలు మాత్రం వేరే లెవెల్.
By అంజి Published on 5 Jan 2026 11:20 AM IST
భారత ఆర్మీలోకి 'భైరవ్' సేన.. లక్ష మంది డ్రోన్ సైనికులతో స్పెషల్ ఫోర్స్
ఆధునిక యుద్ధ తంత్రంలో భారత్ మరో ముందడుగు వేసింది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో మెరుపు దాడులు చేసేందుకు భారత సైన్యం...
By అంజి Published on 5 Jan 2026 10:29 AM IST
'త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం'.. మంత్రి పార్థసారథి కీలక ప్రకటన
రాష్ట్ర ప్రజలకు మంత్రి పార్థసారథి గుడ్న్యూస్ చెప్పారు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని తెలిపారు. అధికారంలోకి వస్తే విద్యుత్...
By అంజి Published on 5 Jan 2026 9:32 AM IST
నిజామాబాద్లో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తర్వాత నిజామాబాద్లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.
By అంజి Published on 5 Jan 2026 9:10 AM IST
భారత్పై టారిఫ్లు మరోసారి పెంచుతా: ట్రంప్ వార్నింగ్
రష్యా ఆయిల్ విషయంలో భారత్ సహకరించకపోతే ఇండియన్ ప్రొడక్ట్స్పై ఉన్న టారిఫ్లను మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.
By అంజి Published on 5 Jan 2026 8:23 AM IST
విమానాల్లో పవర్ బ్యాంక్ వినియోగంపై నిషేధం
లిథియం బ్యాటరీల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే ముప్పు ఉండటంతో విమాన ప్రయాణంలో పవర్ బ్యాంక్ల ద్వారా ఛార్జింగ్ చేయడాన్ని డీజీసీఏ నిషేధించింది.
By అంజి Published on 5 Jan 2026 8:08 AM IST
కృష్ణా జల వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తా: సీఎం చంద్రబాబు
కృష్ణా నదీ జలాల పంపకంపై వివాదానికి సంబంధించిన అన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 5 Jan 2026 7:54 AM IST
తెలంగాణను వణికిస్తున్న చలి.. వారం రోజుల పాటు తీవ్ర శీతలగాలులు
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాస్త తగ్గిన చలి మళ్లీ విజృంభిస్తోంది. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి.
By అంజి Published on 5 Jan 2026 7:28 AM IST
ఆ లింక్లు క్లిక్ చేస్తే మీ వాట్సాప్ హ్యాక్!
సైబర్ నేరగాళ్లు వాట్సాప్ను ఈజీగా హ్యాక్ చేస్తున్నారు. ఈ స్కామ్పై ఇటీవల హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
By అంజి Published on 5 Jan 2026 7:14 AM IST
హైదరాబాద్లో కలకలం.. మేకలు, గొర్రెల నుంచి ఇంజెక్షన్లతో రక్తం సేకరిస్తున్న ముఠా
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నాగారం సత్యనారాయణ కాలనీలో అర్ధరాత్రి పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో రహస్యంగా మేకలు...
By అంజి Published on 5 Jan 2026 7:02 AM IST












