రాజమండ్రి కల్తీ పాల ఘటన.. 12కు చేరిన మృతుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో కలుషిత పాలు తాగడం వల్ల సంభవించిన మరణాల సంఖ్య ఆదివారానికి 12కు చేరుకుంది.
By అంజి Published on 9 March 2026 9:08 AM IST
Telangana: పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా మందమర్రి బొగ్గు గని పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. పదో తరగతి వార్షిక పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక...
By అంజి Published on 9 March 2026 8:42 AM IST
విజయవాడలో క్రికెట్ అభిమానులపై లాఠీఛార్జ్
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘనవిజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.
By అంజి Published on 9 March 2026 8:04 AM IST
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. శుభవార్త చెప్పిన సీఎం రేవంత్
తెలంగాణలోని జర్నలిస్టుల చిరకాల స్వప్నమైన ఇళ్ల స్థలాల వ్యవహారంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు.
By అంజి Published on 9 March 2026 7:53 AM IST
విషాదం.. ఆలయంలో ఇద్దరు యువతులు ఆత్మహత్య.. 'ఎలా చనిపోవాలి అని AIని అడిగి..'
గుజరాత్లోని సూరత్ నగరంలో జరిగిన ఓ విషాదకర ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్నప్పటి స్నేహితులైన ఇద్దరు...
By అంజి Published on 9 March 2026 7:39 AM IST
హైదరాబాద్లో నైట్ ఎకానమీతో యువతకు ఉపాధి అవకాశాలు: సీఎం రేవంత్
హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీ కొనసాగే విధంగా అభివృద్ధి చేయడం ద్వారా
By అంజి Published on 9 March 2026 7:02 AM IST
కొత్త సుప్రీం లీడర్గా మొజ్తబా ఖమేనీ.. ఇరాన్ అధికారిక ప్రకటన
ఇరాన్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత...
By అంజి Published on 9 March 2026 6:51 AM IST
భారత్ మళ్లీ 'విశ్వవిజేత': టీమ్ ఇండియాపై విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు!
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్పై భారత్ ఘనవిజయం సాధించి...
By అంజి Published on 9 March 2026 6:41 AM IST
Telangana: ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లోని విద్యార్థులకు సూపర్ న్యూస్
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
By అంజి Published on 8 March 2026 1:30 PM IST
నేడే టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. కోచ్ గంభీర్కు అసలైన పరీక్ష.. విమర్శకుల నోళ్లు మూతపడతాయ!
టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత క్రికెట్ జట్టు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ...
By అంజి Published on 8 March 2026 12:40 PM IST
విజయ బ్రాండ్ పేరుతో 'కల్తీ' నెయ్యి దందా.. గుత్తా అమిత్ రెడ్డి సంచలన ఆరోపణలు
తెలంగాణ విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో మార్కెట్లో జరుగుతున్న నెయ్యి కల్తీపై ఆ సంస్థ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
By అంజి Published on 8 March 2026 12:13 PM IST
స్కూల్ హాస్టల్లో దారుణం.. తోటి విద్యార్థులపై ఇనుప రాడ్తో 9వ తరగతి బాలుడు దాడి.. ఒకరు మృతి
కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో ఆదివారం అర్థరాత్రి అత్యంత భయంకరమైన ఘటన చోటుచేసుకుంది.
By అంజి Published on 8 March 2026 11:47 AM IST












