విదేశాల్లో రోజుకు 20 మంది భారత కార్మికులు మృతి: కేంద్రం
విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన భారతీయ కార్మికుల మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. 2021 నుంచి 2025 మధ్య కాలంలో మొత్తం 37,740 మంది భారతీయ కార్మికులు...
By అంజి Published on 3 April 2026 8:40 AM IST
దారుణం.. కొడుకు ఆరోగ్యం కోసం.. కూతురిని నరబలి ఇచ్చిన కన్నతల్లి
జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్ జిల్లాలో వెలుగుచూసిన ఒక దారుణ ఘటన సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
By అంజి Published on 3 April 2026 8:22 AM IST
Telangana: సర్వే తర్వాతే రిజిస్ట్రేషన్.. ఆపై 'భూధార్' కార్డు జారీ
తెలంగాణ ప్రభుత్వం భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకతను పెంచేందుకు, వివాదాలకు తావులేకుండా చేసేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా 'భూ భారతి' పోర్టల్ను...
By అంజి Published on 3 April 2026 7:44 AM IST
ఏపీలో పరువు హత్య కలకలం.. ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురిని చంపిన తండ్రి.. ఆపై..
పల్నాడు జిల్లా మాచర్లలో గత నెలలో సంచలనం సృష్టించిన యువతి అనుమానాస్పద మృతి కేసు విషాదాంతమైంది.
By అంజి Published on 3 April 2026 7:09 AM IST
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఊరటనిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 3 April 2026 6:41 AM IST
Telangana: పేదలకు శుభవార్త.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై మంత్రి కీలక ప్రకటన
రాష్ట్రంలోని ఇళ్లు లేని పేదలందరికీ గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా ఈ నెలాఖరులోగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని...
By అంజి Published on 3 April 2026 6:14 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి.. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు
ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.
By జ్యోత్స్న Published on 3 April 2026 6:10 AM IST
'ప్రజలను పాడె ఎక్కించడం స్వర్ణాంధ్ర-2047 విజనా?.. కూటమి సర్కార్పై వైఎస్ షర్మిల ఫైర్
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. పేదవాడికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం...
By అంజి Published on 1 April 2026 1:20 PM IST
రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు: వైఎస్ జగన్
అమరావతి రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 1 April 2026 12:03 PM IST
నిద్రపోయినా అలసటగా ఉంటోందా?.. అయితే ఇది తెలుసుకోండి
పూర్తిగా ఎనిమిది గంటల పాటు నిద్రపోయినా, ఉదయం నిద్రలేవగానే అలసటగా, నీరసంగా అనిపించడం ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న...
By అంజి Published on 1 April 2026 11:38 AM IST
తెలంగాణలో దారుణం.. రోకలిబండతో భార్య, కొడుకుని కొట్టి చంపిన భర్త
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ భర్త.. మద్యానికి బానిసై కిరాతకుడిగా మారాడు. మద్యం మత్తులో...
By అంజి Published on 1 April 2026 10:49 AM IST
మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షితమైన...
By అంజి Published on 1 April 2026 10:12 AM IST












