స్కూలు విద్యార్థులకు గుడ్న్యూస్
మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలు, 7 నుంచి 10 వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది.
By అంజి Published on 25 Feb 2025 7:00 AM IST
Andhrapradesh: మిర్చి రైతులకు శుభవార్త.. కనీస మద్ధతు ధరకు కేంద్రం అంగీకారం
గత పాలకులు కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే... చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం నిరంతరం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల...
By అంజి Published on 25 Feb 2025 6:42 AM IST
'2047 నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం'.. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం హైలైట్స్
2047 నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నట్టు గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్...
By అంజి Published on 24 Feb 2025 1:23 PM IST
బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
పాట్నా జిల్లాలోని మసౌర్హి-పిట్వాన్స్ రోడ్డులోని నురా బజార్ వంతెన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు.
By అంజి Published on 24 Feb 2025 12:41 PM IST
ఆ 8 మంది బతికే అవకాశం చాలా తక్కువ.. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం: మంత్రి జూపల్లి
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది వ్యక్తులు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం అన్నారు.
By అంజి Published on 24 Feb 2025 11:45 AM IST
వైసీపీ నిరసనలు, గందరగోళం మధ్య.. ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు.
By అంజి Published on 24 Feb 2025 10:58 AM IST
ఊబకాయంపై పోరాటం.. 10 మందిని నామినేట్ చేసిన ప్రధాని
ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారని ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో అన్నారు.
By అంజి Published on 24 Feb 2025 10:33 AM IST
హోటల్ గదిలో భార్యను చంపిన భర్త.. కుంభమేళాలో తల్లి తప్పిపోయిందని పిల్లలకు చెప్పి..
ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి తన భార్యతో కలిసి మహా కుంభ్లో పవిత్ర స్నానం చేయడానికి అనేక మంది భక్తుల మాదిరిగానే ప్రయాగ్రాజ్ను సందర్శించాడు.
By అంజి Published on 24 Feb 2025 9:41 AM IST
Hyderabad: కూకట్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం
కూకట్పల్లిలోని ప్రశాంత్ నగర్లోని ఎంఎన్ పాలిమర్స్లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By అంజి Published on 24 Feb 2025 9:05 AM IST
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభమవుతాయి.
By అంజి Published on 24 Feb 2025 8:36 AM IST
SLBC TUNNEL: సవాల్ విసురుతున్న బురద నీరు.. ఇంకా లభించని ఆ 8 మంది ఆచూకీ
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో ప్రమాదం జరిగి సుమారు 48 గంటలు అవుతోంది. అయినా సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు.
By అంజి Published on 24 Feb 2025 8:04 AM IST
ఇన్స్టాలో ఒకే అబ్బాయిని ప్రేమించిన ఇద్దరు యువతులు.. అతడు పెళ్లికి ఒప్పుకోలేదని..
ఇన్స్టాగ్రామ్ ప్రేమకు ఓ యువతి బలి కాగా.. మరో యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఒకే అబ్బాయిని ప్రేమించిన ఇద్దరు యువతులు.. అతడు పెళ్లి...
By అంజి Published on 24 Feb 2025 7:30 AM IST