దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి చేపట్టిన వ్యవహారాలలో విజయం
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతాన వివాహ విషయంలో చర్చలు సఫలం అవుతాయి. నూతన వాహన కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి....
By జ్యోత్స్న Published on 8 Oct 2025 6:21 AM IST
కల్తీ దగ్గు సిరప్.. పిల్లల మరణాలపై న్యాయ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో దగ్గు సిరప్లతో సంబంధం ఉందని ఆరోపిస్తూ ఇటీవల జరిగిన పిల్లల మరణాలపై న్యాయ విచారణ కోరుతూ..
By అంజి Published on 7 Oct 2025 1:30 PM IST
'డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడుతున్నారా?'.. వాహనదారులకు సీపీ సజ్జనార్ బిగ్ వార్నింగ్
వాహనాలు నడుపుతూ ఫోన్లో వీడియోలు చూసేవారికి, హెడ్ ఫోన్లో పాటలు వినే వారికి హైదరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
By అంజి Published on 7 Oct 2025 12:30 PM IST
Jubileehills by Poll: నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ.. నవీన్ యాదవ్పై కేసు ఫైల్
యూసుఫ్గూడ ప్రాంతంలో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశాడనే ఆరోపణలపై కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్పై మధుర నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 7 Oct 2025 11:15 AM IST
Vizag: దసరా పండుగకు బైక్ గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి
దసరా పండుగ సందర్భంగా కొన్న కొత్త బైక్ ఆ యువకుడికి శాపంగా మారింది. కొడుకు అడిగాడని కొత్త బైక్ కొనిచ్చిన ఆ తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
By అంజి Published on 7 Oct 2025 10:40 AM IST
తెలంగాణలో భారీగా పెరగనున్న భూముల ధరలు!
హైదరాబాద్: రెవెన్యూ లక్ష్యంగా భూముల ధరలను భారీగా పెంచే కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది.
By అంజి Published on 7 Oct 2025 9:53 AM IST
'కిల్లర్' దగ్గు సిరప్.. ఫ్యాక్టరీలో 350కిపైగా లోపాలు, అక్రమ రసాయనాలు.. నివేదికలో సంచలన విషయాలు
14 మంది పిల్లల మరణానికి కారణమైన శ్రేసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూశాయి.
By అంజి Published on 7 Oct 2025 9:01 AM IST
ఏపీలో కలుషితమైన దగ్గు సిరప్ సరఫరా జరగలేదు: మంత్రి సత్య కుమార్
మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కలుషితమైన దగ్గు సిరప్ కారణంగా 14 మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో..
By అంజి Published on 7 Oct 2025 8:30 AM IST
ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై కేంద్రమంత్రి శుభవార్త
రాబోయే 4 నుంచి 6 నెలల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు పెట్రోల్ వాహనాలతో సమానం అవుతాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
By అంజి Published on 7 Oct 2025 7:48 AM IST
హైదరాబాద్లో దారుణం.. నాలుగేళ్ల బాలికకు చిత్రహింసలు.. తల్లి, సవతి తండ్రి అరెస్ట్
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. సొంత తల్లే తన రెండో భర్తతో కలిసి నాలుగేళ్ల కూతురికి చిత్రహింసలు పెట్టింది.
By అంజి Published on 7 Oct 2025 7:33 AM IST
జనవరి 1 నాటికి చెత్త రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
జనవరి 1 నాటికి ఆంధ్రప్రదేశ్ (ఏపీ) చెత్త రహిత రాష్ట్రంగా మారే దిశగా పయనిస్తోందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు చెప్పారు.
By అంజి Published on 7 Oct 2025 7:16 AM IST
Hyderabad: బంకులో పెట్రోల్ కొట్టిస్తుండగా కారులో చెలరేగిన మంటలు.. వీడియో
హైదరాబాద్లోని ఎర్రమంజిల్ సమీపంలో సోమవారం కారులో ఇంధనం నింపుతుండగా మంటలు చెలరేగాయి.
By అంజి Published on 7 Oct 2025 7:03 AM IST