నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    health, smoking, Life style
    ధూమపానం మానేస్తే.. ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే?

    ధూమపానం ఆరోగ్యానికి హానికరం ఈ విషయం తెలిసినా చాలా మంది ఈ దురలవాటు నుంచి బయటపడటం లేదు.

    By అంజి  Published on 14 Sept 2025 6:57 AM IST


    motorists, APnews, Auto Mitra scheme, guidelines released
    ఏపీలోని వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. 'ఆటో మిత్ర' మార్గదర్శకాలు విడుదల

    సొంత ఆటో డ్రైవర్లు, మోటార్ క్యాబ్ డ్రైవర్లూ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లలకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. వారికి ఏడాదికి 15 వేలు రూపాయలు ఆటో...

    By అంజి  Published on 14 Sept 2025 6:32 AM IST


    Lifestyle, Health Tips, sitting, office
    ఆఫీసులో, ఇంటి దగ్గరా కూర్చునే ఉంటున్నారా?

    ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగం ఏదైనా ఇప్పుడు అందరూ కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చొని పని చేయాల్సి వస్తోంది.

    By అంజి  Published on 13 Sept 2025 1:43 PM IST


    Hyderabad, ACB report, Vigilance Commission, Formula E car race case
    ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసు.. విజిలెన్స్‌కు ఏసీబీ రిపోర్ట్‌

    ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నివేదికను ఏసీబీ విజిలెన్స్‌ కమిషన్‌కు అప్పగించింది.

    By అంజి  Published on 13 Sept 2025 1:00 PM IST


    Sakala Janula Samme, BRS, KTR, Telangana, KCR
    సకల జనుల సమ్మెకు 14 ఏళ్లు: కేటీఆర్‌

    తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మె స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

    By అంజి  Published on 13 Sept 2025 12:10 PM IST


    Aizawl, India rail map, PM Modi, Mizoram
    తొలిసారి మిజోరానికి రైల్వే కనెక్టివిటీ.. 'ఐజ్వాల్‌' ఇప్పుడ భారత రైల్వే మ్యాప్‌లో ఉందన్న ప్రధాని

    ఈశాన్య రాష్ట్రం మిజోరంను తొలిసారిగా భారత రైల్వే నెట్‌వర్క్‌కు అనుసంధానిస్తూ కీలక రైల్వే లైన్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.

    By అంజి  Published on 13 Sept 2025 11:21 AM IST


    Indore man, dog, Sharmaji, neighbour, surname, Madhyapradesh
    పెంపుడు కుక్కకు 'శర్మ జీ' అని పేరు.. చెలరేగిన వివాదం

    మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం రాత్రి కుక్క పేరుపై జరిగిన వివాదం హింసాత్మకంగా మారింది. పొరుగింటి వ్యక్తి తన పెంపుడు కుక్కకు 'శర్మ' అని పేరు...

    By అంజి  Published on 13 Sept 2025 10:17 AM IST


    Mother Killed Her Two Years Daughter, Jump With Lover, Medak District, Crime
    తల్లి కాదు రాక్షసి.. ప్రియుడి కోసం కూతురిని చంపి.. ఆపై గ్రామ శివారులో పాతిపెట్టి..

    ప్రియుడి కోసం కన్నకూతురినే గొంతునులిమి చంపేసిందో కర్కశ తల్లి. ఆపై గ్రామ శివారులో కూతురి డెడ్‌బాడీని పూడ్చి పెట్టింది.

    By అంజి  Published on 13 Sept 2025 9:30 AM IST


    Ex Chief Justice Sushila Karki, Nepal, interim PM,international news
    నేపాల్ తాత్కాలిక పీఎంగా సుశీలా కర్కి ప్రమాణస్వీకారం

    నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి శుక్రవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారికంగా దేశ తాత్కాలిక ప్రధానమంత్రి అయ్యారు.

    By అంజి  Published on 13 Sept 2025 8:45 AM IST


    YS Jagan, attack, YSRCP activists, Krishna district
    ఇద్దరు వైసీపీ కార్యకర్తలపై దాడి.. ఖండించిన వైఎస్‌ జగన్

    కృష్ణా జిల్లాలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు.

    By అంజి  Published on 13 Sept 2025 8:31 AM IST


    Adilabad, Pregnant Tribal Woman, Fields , Hospital, Delivery
    Telangana: ఆసుపత్రిలో ప్రసవం జరగకుండా ఉండటానికి.. పొలాల్లో దాక్కున్న గర్భిణీ గిరిజన మహిళ

    గిరిజన సమూహానికి చెందిన గర్భవతి అయిన ఆదివాసీ మహిళ అత్రం భీమ్ బాయి (43), శుక్రవారం ఉదయం ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఉండటానికి ...

    By అంజి  Published on 13 Sept 2025 7:51 AM IST


    Uttarpradesh, Husband attacks and kills wife, veg curry, chicken, Crime
    చికెన్‌కు బదులు వెజ్‌ కర్రీ వండిందని.. భార్యపై దాడి చేసి చంపిన భర్త

    ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో 21 ఏళ్ల మహిళ ఇంట్లో చికెన్ వండడానికి నిరాకరించి, బదులుగా శాఖాహారం వండినందుకు భర్తతో వివాదం..

    By అంజి  Published on 13 Sept 2025 7:30 AM IST


    Share it