డ్రమ్ లోపల తల.. మంచం మీద మొండెం.. భార్యను రెండు ముక్కలుగా నరికిన భర్త
ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఒక వ్యక్తి తన ముగ్గురు సోదరుల సహాయంతో ఆస్తి వివాదంలో భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికాడు.
By అంజి Published on 16 Jan 2026 11:54 AM IST
SSC జీడీ కానిస్టేబుల్ -2025 ఫలితాలు విడుదల
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. కానిస్టేబుల్ (GD) పరీక్షల తుది ఫలితాలను ప్రకటించింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్...
By అంజి Published on 16 Jan 2026 11:14 AM IST
Hyderabad: దర్వాజ మైసమ్మ ఆలయంలో విగ్రహాం ధ్వంసం.. పురానాపూల్లో ఉద్రిక్తత
బుధవారం రాత్రి దర్వాజ మైసమ్మ ఆలయాన్ని ఒక దుండగుడు ధ్వంసం చేయడంతో పురానాపూల్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
By అంజి Published on 16 Jan 2026 10:59 AM IST
మాజీ ప్రియుడిని 8 సార్లు కత్తితో పొడిచి చంపిన మహిళ.. కొత్త ప్రియుడితో కలిసి..
మకర సంక్రాంతి రోజున గుజరాత్లోని రాజ్కోట్లో దారుణం జరిగింది. సావన్ గోస్వామి అనే 45 ఏళ్ల వ్యక్తిని అతని మాజీ ప్రియురాలు, ఆమె ప్రియుడు ఎనిమిది సార్లు...
By అంజి Published on 16 Jan 2026 10:10 AM IST
కోడి పందాలు.. పందెంరాయుళ్లు ఫాలో అయ్యే కుక్కుట శాస్త్రం గురించి తెలుసా?
మనకు పంచాంగం ఉన్నట్టే కోళ్లకూ ఉంది. కోడిని సంస్కృతంలో 'కుక్కుట' అంటారు.
By అంజి Published on 13 Jan 2026 1:43 PM IST
ప్రాణాలు తీస్తున్న చైనా మంజా.. తెగిన వృద్ధురాలి కాలు.. ఏఎస్సైకి మెడకు తీవ్ర గాయం
సంక్రాంతి సందర్భంగా చైనా మంజా వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న హైదరాబాద్ మీర్పేటలో ఓ వృద్ధురాలి (85) కాలిని మంజా కోసేసింది.
By అంజి Published on 13 Jan 2026 12:20 PM IST
Hyderabad: నకిలీ టీటీడీ శ్రీవారి సేవ టిక్కెట్లతో భక్తులను మోసం చేస్తున్న మహిళ అరెస్టు
వైకుంఠ ఏకాదశి సీజన్లో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీవారి సేవ, సర్వ దర్శనం పేరుతో 100 మంది భక్తులకు నకిలీ టిక్కెట్లను విక్రయించిన...
By అంజి Published on 13 Jan 2026 11:44 AM IST
బంగ్లాదేశ్లో హిందూ ఆటో డ్రైవర్ను కొట్టి చంపారు.. 42 రోజుల్లో 12వ హత్య
బంగ్లాదేశ్లో అశాంతి కొనసాగుతోంది. తాజాగా అక్కడ మరో హిందూ వ్యక్తి హత్యకు గురయ్యాడు. 28 ఏళ్ల సమీర్ కుమార్ దాస్గా గుర్తించబడిన బాధితుడిని...
By అంజి Published on 13 Jan 2026 10:39 AM IST
ఖమేనీ వ్యతిరేక నిరసనలు.. ఇరాన్లో తొలిసారి 26 ఏళ్ల వ్యక్తికి ఉరిశిక్ష
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఖమేనీ వ్యతిరేక నిరసనలకు సంబంధించి మొదటి ఉరిశిక్షను అమలు చేయడానికి ఇరాన్ అధికారులు...
By అంజి Published on 13 Jan 2026 9:36 AM IST
Telangana: రవాణా శాఖ తనిఖీలు.. 219 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు
సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలోనే 219 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసింది.
By అంజి Published on 13 Jan 2026 9:02 AM IST
14 ఏళ్ల బాలికపై నాలుగేళ్లుగా లైంగిక దాడి.. ముగ్గురు అరెస్టు
తమిళనాడులోని తిరుచ్చిలో నాలుగు సంవత్సరాలకు పైగా ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులు జరిగాయి.
By అంజి Published on 13 Jan 2026 8:33 AM IST
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15 శాతం జీతం కట్: సీఎం రేవంత్
తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించే ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
By అంజి Published on 13 Jan 2026 8:18 AM IST












