Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి కలకలం
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. దీంతో గుంపులుగా కదలాలని యాత్రికులకు పోలీసు సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.
By అంజి Published on 1 Nov 2025 10:30 AM IST
మహిళలు, వృద్ధ ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్న్యూస్
భారతీయ రైల్వే కొత్త వ్యవస్థ ద్వారా వయోజనులు, మహిళలకు ప్రయాణంలో సౌకర్యాన్ని పెంచే మార్పులు తీసుకొచ్చింది.
By అంజి Published on 1 Nov 2025 10:11 AM IST
Vizag: మహిళా లెక్చరర్ వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
విశాఖలో విషాద ఘటన చోటు చేసుకుంది. సాయితేజ్ (22) అనే డిగ్రీ విద్యార్థి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 1 Nov 2025 9:11 AM IST
కేంద్రం భారీ శుభవార్త.. త్వరలో ఆస్తులకు యాజమాన్య హక్కులు!
దేశ వ్యాప్తంగా 3.46 లక్షల గ్రామాల్లోని 4.5 కోట్ల ఆస్తులకు త్వరలో యాజమాన్య హక్కులు దక్కనున్నాయి.
By అంజి Published on 1 Nov 2025 8:48 AM IST
హోటల్లో మైనర్ బాలికపై అత్యాచారం.. యజమానితో సహా ఇద్దరి అరెస్టు
గురుగ్రామ్లోని సెక్టార్ 38లోని ఒక హోటల్ గదికి తీసుకెళ్లి మైనర్ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడనే ఆరోపణలపై 18 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు...
By అంజి Published on 1 Nov 2025 8:12 AM IST
Telangana: రూ.1,032 కోట్ల బకాయిలు, బిల్లులు విడుదల
ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖల పెండింగ్ బిల్లులకు సంబంధించి రూ.1,032 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది.
By అంజి Published on 1 Nov 2025 7:36 AM IST
త్వరలో 3 లక్షల ఇళ్లు ప్రారంభం: మంత్రి కొలుసు
రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 3 లక్షల ఇళ్లను ప్రారంభిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 29వ తేదీన జరగాల్సి...
By అంజి Published on 1 Nov 2025 7:29 AM IST
Telangana: నేటి నుంచే ఇంటర్ పరీక్ష ఫీజు స్వీకరణ
ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజును నేటి నుంచి స్వీకరించనున్నారు. లేట్ ఫీజు లేకుండా ఈ నెల 14 వరకు చెల్లించొచ్చు.
By అంజి Published on 1 Nov 2025 7:13 AM IST
Interview: నా ఇన్నింగ్స్ ఇప్పుడే మొదలైంది.. 31 నా లక్కీ నెంబర్: మంత్రి అజారుద్దీన్
కేబినెట్ మంత్రిగా అవకాశం రావడంతో తన ఓపిక చివరకు ఫలించిందని మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 1 Nov 2025 6:55 AM IST
'రైతులకు ఎకరానికి రూ.10 వేలు.. ఇళ్లు నష్టపోయినవారికి రూ.15 వేలు'.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
భారీ వర్షాల వల్ల 16 జిల్లాల్లో జరిగిన నష్టంపై జిల్లాల వారిగా సమగ్రమైన నివేదికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
By అంజి Published on 1 Nov 2025 6:30 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి బంధు వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు
స్థిరస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. నూతన కార్యకమాలు చేపడతారు. దూరపు బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది. వృత్తి వ్యాపారములలో ఆశించిన పురోగతి...
By జ్యోత్స్న Published on 1 Nov 2025 6:14 AM IST
వెడ్డింగ్ ఇన్సూరెన్స్ గురించి ఈ విషయాలు తెలుసుకోండి?
మన దేశంలో వెడ్డింగ్ ఇండస్ట్రీ, దాని అనుబంధం రంగాల వ్యాపారం సుమారు 50 బిలియన్ డాలర్లుగా ఉంది. పెళ్లిళ్ల సీజన్లో భారీ ఎత్తున బిజినెస్ జరుగుతుంది.
By అంజి Published on 31 Oct 2025 1:30 PM IST












