మహిళలకు శుభవార్త.. త్వరలోనే ఇందిరమ్మ చీరల పంపిణీ
దసరా కానుకగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
By అంజి Published on 13 Sept 2025 7:10 AM IST
Telangana: వాహనదారులకు అలర్ట్.. ఇకపై ఇవి తప్పనిసరి
రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ టైమ్ విజిబిలిటీ కోసం ఇకపై వాహనాలకు..
By అంజి Published on 13 Sept 2025 6:58 AM IST
గణేష్ నిమజ్జనంలో విషాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 8 మంది మృతి
కర్ణాటకలోని హసన్ జిల్లాలో శుక్రవారం గణేష్ విగ్రహ నిమజ్జనంలో పాల్గొన్న భక్తులపైకి ట్రక్కు అదుపు తప్పి దూసుకెళ్లడంతో ఎనిమిది మంది మృతి చెందగా, 25 మంది...
By అంజి Published on 13 Sept 2025 6:41 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు నుండి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలలో...
By జ్యోత్స్న Published on 13 Sept 2025 6:27 AM IST
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాదీ విద్యార్థి మృతి
అమెరికాలోని కనెక్టికట్లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన హైదరాబాద్కు చెందిన ఒక విద్యార్థి ఇటీవల చికిత్స పొందుతూ మరణించాడు.
By అంజి Published on 12 Sept 2025 5:53 PM IST
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లో భారీ వర్షం
సెప్టెంబర్ 12, శుక్రవారం రాత్రి నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 12 Sept 2025 5:04 PM IST
మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష
చైతన్యపురిలో మైనర్ బాలికపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఒక వ్యక్తికి స్థానిక కోర్టు శుక్రవారం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష...
By అంజి Published on 12 Sept 2025 4:21 PM IST
2023 హింస తర్వాత.. తొలిసారి రేపు మణిపూర్కు ప్రధాని మోదీ
2023లో మణిపూర్లో హింస చెలరేగి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తొలిసారిగా ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
By అంజి Published on 12 Sept 2025 3:35 PM IST
మేం చేసిన ఖర్చు అభివృద్ధిలో కనిపించింది: వైసీపీ నేత బుగ్గన
రాష్ట్రంలో అప్పులు పెరిగాయని జనరలైజ్డ్గా మాట్లాడటం సరికాదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 12 Sept 2025 3:05 PM IST
వైజాగ్, కర్నూలులో కూడా రాజధాని పెట్టొచ్చు: వైసీపీ నేత సజ్జల
తమ హయాంలో ఎలాంటి పరిశ్రమలు ఏపీని విడిచి వెళ్లిపోలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
By అంజి Published on 12 Sept 2025 2:30 PM IST
నేపాల్ అలర్లు.. భారత్ మహిళ సహా 51 మంది మృతి.. సుశీలా కర్కి ప్రధాని అయ్యే ఛాన్స్
నేపాల్ యువత నేతృత్వంలో కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక అవినీతి వ్యతిరేక నిరసనల తర్వాత శుక్రవారం నేపాల్లో ఆందోళనకరమైన ప్రశాంతత నెలకొంది .
By అంజి Published on 12 Sept 2025 1:44 PM IST
కాకినాడ మత్స్యకారులు విడుదల చేసిన శ్రీలంక ప్రభుత్వం
కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. గూగుల్ నావిగేషన్ తప్పుగా చూపించడంతో ఈ నలుగురు ఆగస్టు 4న శ్రీలంక జలాల్లోకి...
By అంజి Published on 12 Sept 2025 1:10 PM IST