'అధికారులపై దాడి చేస్తే కఠిన చర్యలు'.. వారికి మంత్రి జూపల్లి స్ట్రాంగ్ వార్నింగ్
తెలంగాణ ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం, జనవరి 25న ఎక్సైజ్ అధికారులపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
By అంజి Published on 26 Jan 2026 12:06 PM IST
'ధురంధర్' నటుడు అరెస్ట్.. పెళ్లి చేసుకుంటానని చెప్పి పని మనిషిపై అత్యాచారం
'ధురంధర్' సినిమా నటుడు నదీమ్ ఖాన్, పెళ్లి చేసుకుంటానని తప్పుడు హామీ ఇచ్చి దాదాపు దశాబ్ద కాలంగా ఇంటి పనిమనిషిపై పదే...
By అంజి Published on 26 Jan 2026 11:45 AM IST
Andhra Pradesh: వచ్చే నెల 17న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ.. కోటి మందిపైగా పిల్లలకు..
వచ్చే నెల 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 21వ 'జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం' జరగనుంది. ఈ క్రమంలోనే ఏడాది నుంచి 19 ఏళ్లలోపు...
By అంజి Published on 26 Jan 2026 11:29 AM IST
77th Republic Day 2026: కర్తవ్యపథ్లో జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి
దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్లో రిపబ్లిక్ డే వేడుకలు మొదలయ్యాయి. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్...
By అంజి Published on 26 Jan 2026 11:15 AM IST
భర్త బయటకు తీసుకెళ్లలేదని.. విద్యుత్ టవర్ ఎక్కిన భార్య.. చివరికి..
మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలో నాటకీయ సంఘటన జరిగింది. అక్కడ ఒక మహిళ తన భర్తతో వాగ్వాదం తర్వాత హైవోల్టేజ్ విద్యుత్ ట్రాన్స్మిషన్ టవర్ పైకి...
By అంజి Published on 25 Jan 2026 9:08 PM IST
వ్యోమగామి శుభాంశు శుక్లాకు అశోక చక్ర
77వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా 70 మంది సాయుధ దళాల సిబ్బందికి శౌర్య పురస్కారాలను రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము ప్రకటించారు.
By అంజి Published on 25 Jan 2026 8:20 PM IST
అమరావతిలో తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలకు అంతా సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాజధాని అమరావతి ప్రాంతంలో తొలిసారిగా నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయబడ్డాయి.
By అంజి Published on 25 Jan 2026 7:41 PM IST
Nandyala: గన్ మిస్ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి
నంద్యాల జిల్లాలో గన్ మిస్ఫైర్ కావడంతో కానిస్టేబుల్ మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున డోన్ రైల్వే పోలీస్ స్టేషన్లో...
By అంజి Published on 25 Jan 2026 7:12 PM IST
ఈ ఆహారపదార్ధాలకి EXPIRY DATE ఉండదని మీకు తెలుసా..?
ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ఆహారపదార్థాలను వాడితే అది మనపై చెడు ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది.
By అంజి Published on 25 Jan 2026 6:44 PM IST
Hyderabad: ఆకతాయిలకు సింహస్వప్నంగా 'షీ' టీమ్స్.. రెడ్ హ్యాండెడ్గా చిక్కిన 3,826 మంది పోకిరీలు
నమ్మి స్నేహం చేశారు. ఆ చనువుతో కొన్ని వ్యక్తిగత ఫొటోలు పంచుకున్నారు. అదే ఇప్పుడు ఆమె మెడకు ఉచ్చులా మారింది...
By అంజి Published on 25 Jan 2026 6:05 PM IST
లోకల్ ట్రైన్లో గొడవ.. ప్రొఫెసర్ను కత్తితో పొడిచి చంపాడు
ముంబైలో కదులుతున్న లోకల్ రైలులో మరో ప్రయాణికుడితో జరిగిన చిన్న వాగ్వాదం తర్వాత 33 ఏళ్ల వ్యక్తి కత్తిపోట్లకు గురై మరణించాడు.
By అంజి Published on 25 Jan 2026 5:20 PM IST
Padma Awards 2026: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. తెలంగాణ నుంచి ఇద్దరికి..
వివిధ రంగాల్లో సేవలు అందించిన 45 మంది వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన మామిడి రామ్ రెడ్డి...
By అంజి Published on 25 Jan 2026 4:32 PM IST












