'34 వైద్య కళాశాలల్లో పూర్తి వసతులు'.. అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో పని చేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలని...
By అంజి Published on 17 Jun 2025 6:59 AM IST
ఎల్లో అలర్ట్.. నేడు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నేడు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. పలు చోట్ల మోస్తరు వర్షాలు కురువనున్నాయి.
By అంజి Published on 17 Jun 2025 6:35 AM IST
రైతుల ఖాతాల్లో జమ అవుతోన్న 'రైతు భరోసా' డబ్బులు.. ఓ సారి చెక్ చేసుకోండి
తొలకరి ప్రారంభమై వ్యవసాయ పనులు ముమ్మరమైన తరుణంలో రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు.
By అంజి Published on 17 Jun 2025 6:24 AM IST
మహిళలకు నెలకు రూ.1500.. కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం
సూపర్ సిక్స్లో కీలకమైన 'ఆడబిడ్డ నిధి' పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
By అంజి Published on 16 Jun 2025 1:32 PM IST
హర్యానా మోడల్ దారుణ హత్య.. కాలువలో మృతదేహం లభ్యం
హర్యానాలోని సోనిపట్లోని ఖార్ఖోడా ప్రాంతంలో హర్యానా సంగీత పరిశ్రమకు చెందిన శీతల్ అనే మోడల్ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.
By అంజి Published on 16 Jun 2025 12:57 PM IST
Hyderabad: నగరంలో కొరియన్ తరహా స్మార్ట్ కారు పార్కింగ్ సౌకర్యం
హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్లో ప్రయోగాత్మకంగా బహుళ స్థాయి కొరియన్ తరహా కార్ పార్కింగ్ను ప్రారంభించారు.
By అంజి Published on 16 Jun 2025 12:08 PM IST
100 సార్లు విచారణకు పిలిచినా వస్తా: కేటీఆర్
ఫార్ములా - ఈ రేసును హైదరాబాద్లో నిర్వహించి నగర ప్రతిష్ఠను పెంచామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు ఆయన మీడియాతో...
By అంజి Published on 16 Jun 2025 11:22 AM IST
విమానం చక్రం నుండి పొగ, నిప్పురవ్వలు.. ల్యాండ్ అవ్వగానే..
సౌదీ ఎయిర్లైన్స్ విమానం ఆదివారం తెల్లవారుజామున లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే ల్యాండింగ్ గేర్లో సాంకేతిక లోపం...
By అంజి Published on 16 Jun 2025 10:08 AM IST
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. రెండవ బ్లాక్ బాక్స్ లభ్యం.. దర్యాప్తు ముమ్మరం
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు కాక్పిట్ వాయిస్ రికార్డర్ బ్లాక్ బాక్స్ దొరికిందని తెలిపారు.
By అంజి Published on 16 Jun 2025 9:17 AM IST
నేడే రైతుల ఖాతాల్లోకి డబ్బులు!
తెలంగాణలో నేటి నుంచి 'రైతు భరోసా' డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
By అంజి Published on 16 Jun 2025 8:38 AM IST
నేడే జనాభా లెక్కల గెజిట్ నోటిఫికేషన్ జారీ
నేడు జనాభా లెక్కల గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. జనాభా లెక్కల్లో తొలిసారిగా కుల గణన ఉంటుంది.
By అంజి Published on 16 Jun 2025 8:17 AM IST
ఐటీఐ విద్యార్థులకు శుభవార్త.. సీఎం కీలక ఆదేశాలు
రాష్ట్రంలో వీఎఫ్ఎక్స్, గేమింగ్, ఆడియో విజువల్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర...
By అంజి Published on 16 Jun 2025 7:48 AM IST