2029 నాటికి ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మారుస్తా: సీఎం చంద్రబాబు
2029 నాటికి పేదరిక నిర్మూలనకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.
By అంజి Published on 10 Aug 2025 7:39 AM IST
రైలులో అదృశ్యమైన సివిల్ జడ్జి అభ్యర్థిని.. అసలేం జరిగిందంటే?
మధ్యప్రదేశ్లో సివిల్ జడ్జి కావడానికి సిద్ధమవుతున్న ఒక మహిళ రైలు నుండి అకస్మాత్తుగా అదృశ్యమైన కేసు వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 10 Aug 2025 7:23 AM IST
అల్ప పీడనం.. 3 రోజులు అతి భారీ వర్షాలు
ఈ నెల 13న పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 13, 14, 15 తేదీల్లో తెలంగాణలో అతిభారీ వర్షాలు కురిసే...
By అంజి Published on 10 Aug 2025 7:05 AM IST
ఆలయ నిర్మాణ స్థలంలో కూలిన స్లాబ్.. 17 మందికి గాయాలు
నాగ్పూర్లోని ఖపర్ఖేడ నుండి కొరాడి ఆలయానికి వెళ్లే మార్గంలో నిర్మాణంలో ఉన్న ఒక భాగం కూలిపోవడంతో 15 మందికి పైగా గాయపడ్డారు.
By అంజి Published on 10 Aug 2025 6:50 AM IST
వార ఫలాలు: తేది 10-08-2025 నుంచి 17-08-2025 వరకు
ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.
By అంజి Published on 10 Aug 2025 6:21 AM IST
'మా సైనిక విమానాలను ఢీకొట్టలేదు'.. భారత్ వ్యాఖ్యలను ఖండించిన పాక్
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత సాయుధ దళాలు తమ దేశ సైనిక విమానాలను నాశనం చేయలేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.
By అంజి Published on 9 Aug 2025 9:20 PM IST
Hyderabad: వ్యభిచార ముఠా నుంచి బంగ్లాదేశ్ బాలిక ఎలా తప్పించుకుందంటే?
భాగ్యనగరంలో ఒక దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. భారత్ చూపిస్తామని మాయమాటలు చెప్పి ఓ బంగ్లాదేశ్ మైనర్ బాలికను అక్రమంగా హైదరాబాద్కు తీసుకొచ్చింది ఓ...
By అంజి Published on 9 Aug 2025 8:39 PM IST
రాఖీ వేళ దారుణం.. భార్య, ఇద్దరు కూతుళ్లను చంపేశాడు
ఢిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతంలో శనివారం ఉదయం తన భార్య, ఇద్దరు చిన్న కుమార్తెలను హత్య చేసిన కేసులో వ్యక్తిని అరెస్టు చేశారు.
By అంజి Published on 9 Aug 2025 8:15 PM IST
ఏఐసీటీఈ స్కాలర్షిప్.. ఎంపికైతే రూ.50 వేల సాయం
విద్యార్థులను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు ఏఐసీటీఈ (ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్), కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో...
By అంజి Published on 9 Aug 2025 7:30 PM IST
దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్
ఒడిశా నుండి ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు తన మైనర్ స్నేహితురాలిని కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆ యువతిపై అతడు, అతడి నలుగురు స్నేహితులు...
By అంజి Published on 9 Aug 2025 6:46 PM IST
అభివృద్ధి, సంక్షేమం నా రెండు కళ్లు: సీఎం చంద్రబాబు
అవకాశాలు కల్పిస్తే గిరిజనులు అద్భుతాలు సృష్టిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి అని చెప్పారు.
By అంజి Published on 9 Aug 2025 6:09 PM IST
తెలంగాణలో రూ.80 వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఎన్టీపీసీ
తెలంగాణలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నట్టు ఎన్టీపీసీ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేసింది.
By అంజి Published on 9 Aug 2025 5:22 PM IST