పొగాకు రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. వారి పిల్లల కోసం స్పెషల్ స్కీమ్
గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో అధికారులతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమీక్ష నిర్వహించారు.
By అంజి Published on 16 Jun 2025 7:24 AM IST
Telangana: నేడే కేబినెట్ భేటీ.. కీలక ప్రకటనలు వచ్చే అవకాశం?
కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారిగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.
By అంజి Published on 16 Jun 2025 6:46 AM IST
విషాదం.. కూలిన వంతెన.. నలుగురు మృతి, 51 మందికి గాయాలు
పూణేలో కురిసిన భారీ వర్షానికి 30 ఏళ్ల నాటి వంతెన కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా, 51 మంది గాయపడ్డారు.
By అంజి Published on 16 Jun 2025 6:28 AM IST
వరకట్నం కేసుతో విసిగి వేసారి.. చేతికి సంకెళ్లు వేసుకుని టీ అందిస్తున్న వ్యక్తి
వరకట్న వేధింపులు, చట్టపరమైన అన్యాయానికి వ్యతిరేకంగా నిరసనగా, రాజస్థాన్ వ్యక్తి కృష్ణ కుమార్ ధకాడ్ రాజస్థాన్లోని అంటా పట్టణంలో తన అత్తమామల ప్రాంతం...
By అంజి Published on 14 Jun 2025 1:33 PM IST
'రైతులపై రాళ్లు విసిరి.. మళ్లీ వారిపైనే కేసులా?'.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్
సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రైతుల సమస్యలపై గొంతెత్తితే రాళ్లు విసురుతారా? అంటూ ఫైర్ అయ్యారు.
By అంజి Published on 14 Jun 2025 12:38 PM IST
కాశ్మీర్ను పాక్లో భాగంగా చూపించినందుకు.. భారత్కు ఇజ్రాయెల్ క్షమాపణ
'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇరాన్లోని అణు స్థావరాలపై ఇజ్రాయెల్ రెండు రోజులుగా దాడులు చేస్తోన్న విషయం తెలిసిందే.
By అంజి Published on 14 Jun 2025 11:49 AM IST
Hyderabad: పబ్లపై ఎస్వోటీ దాడులు.. గంజా సేవించిన నలుగురు అరెస్ట్
డ్రగ్స్ గురించి సమాచారం అందిన తర్వాత స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) శుక్రవారం గచ్చిబౌలి, మాదాపూర్లోని రెండు పబ్లపై దాడి చేసింది. పోలీసులు ఆన్-సైట్...
By అంజి Published on 14 Jun 2025 11:10 AM IST
CPGET నోటిఫికేషన్ విడుదల
పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీజీఈటీ-2025 (కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్) నోటిఫికేషన్...
By అంజి Published on 14 Jun 2025 10:39 AM IST
విమాన ప్రమాదంలో మృతి చెందిన నర్సుపై.. ప్రభుత్వ ఉద్యోగి అవమానకర వ్యాఖ్యలు
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన 39 ఏళ్ల నర్సు రంజిత జి నాయర్ను అవమానిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ రాసినందుకు కేరళ ప్రభుత్వ ఉద్యోగిని...
By అంజి Published on 14 Jun 2025 9:46 AM IST
'అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం'.. ఆ రోజు వరకు డబ్బులు జమ చేస్తామన్న మంత్రి లోకేష్
అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
By అంజి Published on 14 Jun 2025 9:08 AM IST
ఎయిరిండియా విమాన ప్రమాదం.. విచారణకు హైలెవల్ కమిటీ ఏర్పాటు
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి గల కారణాలను పరిశీలించడానికి ఉన్నత స్థాయి బహుళ-క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ...
By అంజి Published on 14 Jun 2025 8:53 AM IST
Telangana: గుడ్న్యూస్.. త్వరలోనే 2 లక్షల రేషన్ కార్డుల పంపిణీ
రెండు లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జోడించడంతో, తెలంగాణలోని దాదాపు 80 శాతం కుటుంబాలు, జనాభా ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) పరిధిలోకి వచ్చాయనే...
By అంజి Published on 14 Jun 2025 8:14 AM IST