Vijayawada: వైద్యుడు సహా ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
విజయవాడ నగరంలో ఓ ఫ్యామిలీ సూసైడ్ ఘటన కలకలం రేపింది. పటమట ప్రాంతంలోని గురునానక్ నగర్లో నివాసం ఉంటున్న ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు.
By అంజి Published on 30 April 2024 8:58 AM GMT
భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి.. ఇప్పటి వరకు 88 మంది హతం
ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో మంగళవారం ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మావోయిస్టులు మరణించారు.
By అంజి Published on 30 April 2024 8:19 AM GMT
వారి చేతుల్లోనే జగన్ రిమోట్ కంట్రోల్: వైఎస్ షర్మిల
తన ఇంట్లో వారితో పాటు ప్రధాని మోదీ చేతుల్లోనే సీఎం జగన్ రిమోట్ కంట్రోల్ ఉందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.
By అంజి Published on 30 April 2024 7:58 AM GMT
Hyderabad: భోజనం బాగోలేదని.. భార్యను చంపిన భర్త
హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రగతి కన్స్ట్రక్షన్స్లో మంగళవారం నాడు మహిళను ఆమె భర్త హత్య చేశాడు.
By అంజి Published on 30 April 2024 7:17 AM GMT
'విల్లు ఎక్కుపెట్టడం నేరం కాదు'.. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత
మసీదువైపు విల్లు ఎక్కుపెట్టానన్న ఆరోపణలతో బేగంబజార్ పోలీస్స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి కొంపెల్ల...
By అంజి Published on 30 April 2024 6:40 AM GMT
Telangana: జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి జూన్ 13 వరకు ఉంటాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రకటించారు.
By అంజి Published on 30 April 2024 6:18 AM GMT
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. ఇక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి
గత నెలలో ప్రారంభమై ఏప్రిల్ మొదటి వారంలో ముగిసిన తెలంగాణ ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలు నేడు విడుదల అయ్యాయి.
By అంజి Published on 30 April 2024 5:38 AM GMT
ప్రముఖ నటి అమృతా పాండే ఆత్మహత్య
ప్రముఖ భోజ్పురి నటి అమృతా పాండే ఏప్రిల్ 27న బీహార్లోని భాగల్పూర్లోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది.
By అంజి Published on 30 April 2024 5:23 AM GMT
ఫ్రీగా ఇన్స్టంట్ ఈ పాన్ కార్డ్.. చాలా ఈజీ గురూ
ఆధునికత కొత్త పుంతలు తొక్కుతున్నా నేటికీ గ్రామాల్లో కనీసం బ్యాంక్ అకౌంట్ లేని వారు తారస పడుతుంటారు. దీనికి పాన్కార్డ్ లేకపోవడం కూడా ఒక కారణంగా...
By అంజి Published on 30 April 2024 5:00 AM GMT
బీజేపీ-ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నాయి: రాహుల్ గాంధీ
పేదలకు హక్కులు కల్పించి, వారి భవిష్యత్తును కాపాడే రాజ్యాంగాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ తారుమారు చేసి మార్చాలని భావిస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
By అంజి Published on 29 April 2024 4:00 PM GMT
నీరు, విద్యుత్ కొరత.. ఓయూ హాస్టళ్ల మూసివేత.. డిప్యూటీ సీఎం ఏమన్నారంటే?
హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో నీటి కొరతను నిరసిస్తూ విద్యార్థులు ఇటీవల ఆందోళన నిర్వహించారు.
By అంజి Published on 29 April 2024 3:27 PM GMT
విశాల్ సినిమాను బాగా దెబ్బ తీసిన రీరిలీజ్ సినిమా
కొన్ని నెలల కింద తెలుగులో రీరిలీజ్ ట్రెండ్ నడిచిన సంగతి తెలిసిందే. ఏదైనా మంచి హిట్ సినిమాను చూడడానికి చాలా మంది థియేటర్లకు క్యూ కట్టారు.
By అంజి Published on 29 April 2024 3:00 PM GMT