త్వరలోనే పీహెచ్సీ వైద్యుల సమస్యల పరిష్కారం: మంత్రి సత్య కుమార్
సెప్టెంబర్ 29 నుండి సమ్మె చేస్తున్న పీహెచ్సీ వైద్యుల సమస్యలను పరిష్కరించడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని..
By అంజి Published on 5 Oct 2025 8:07 AM IST
రేపటి నుంచి ప్లాట్లు, ఫ్లాట్లను వేలం వేయనున్న తెలంగాణ హౌసింగ్ బోర్డు
హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లోని కొన్ని ఫ్లాట్లు, భూములను, వాణిజ్య ప్లాట్లను తెలంగాణ హౌసింగ్ బోర్డు వచ్చే వారం వేలం వేయనుంది.
By అంజి Published on 5 Oct 2025 7:41 AM IST
అమెరికాలో దారుణం.. హైదరాబాద్ విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్కు చెందిన భారతీయ విద్యార్థిని టెక్సాస్లో దుండగులు కాల్చి చంపారని..
By అంజి Published on 5 Oct 2025 7:23 AM IST
'పిల్లలకు ఆ దగ్గు సిరప్ వాడొద్దు'.. తెలంగాణ ప్రజలను అలర్ట్ చేసిన డీసీఏ
తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రేసన్ ఫార్మా మే నెలలో తయారు చేసిన బ్యాచ్ SR-13 నుండి వచ్చిన కోల్డ్రిఫ్ సిరప్ను..
By అంజి Published on 5 Oct 2025 7:06 AM IST
కృష్ణా జిల్లాలో విషాదం.. లైంగిక వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య
కృష్ణా జిల్లాలోని కొమరవోలు గ్రామంలో ఒక యువకుడి లైంగిక వేధింపులు భరించలేక 35 ఏళ్ల మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 5 Oct 2025 6:54 AM IST
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
నేడు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 5 Oct 2025 6:44 AM IST
బాలీవుడ్ నటి సంధ్యా శాంతారామ్ కన్నుమూత
బాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ సినీ నిర్మాత దివంగత వి శాంతారామ్ భార్య, నటి సంధ్యా శాంతారామ్ శనివారం..
By అంజి Published on 5 Oct 2025 6:20 AM IST
వార ఫలాలు: తేది 5-10-2025 నుంచి 11-10-2025 వరకు
గృహానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఈ వారం తీసుకునే అవకాశముంది. స్థిరాస్తి వివాదానికి దూరపు బంధువుల సహాయం లభిస్తుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా...
By అంజి Published on 5 Oct 2025 6:04 AM IST
తమిళనాడులోనూ కోల్డ్రిఫ్ దగ్గు సిరప్పై నిషేధం
మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో 11 మంది పిల్లల మరణానికి.. దీనికి సంబంధం ఉందనే అనుమానాల నేపథ్యంలో తమిళనాడు..
By అంజి Published on 4 Oct 2025 1:20 PM IST
వయసు పెరిగే కొద్దీ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే?
సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి వస్తుంటాయి.
By అంజి Published on 4 Oct 2025 12:10 PM IST
Hyderabad: హైడ్రా భారీ కూల్చివేతలు.. రూ.3600 కోట్ల విలువైన 36 ఎకరాల భూమి స్వాధీనం
కొండాపూర్లో ఆక్రమణలను తొలగించి రూ.3,600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది.
By అంజి Published on 4 Oct 2025 11:13 AM IST
పాక్తో సంబంధాలు.. మరో యూట్యూబర్ అరెస్ట్
పాకిస్తాన్తో ఐఎస్ఐతో గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన యూట్యూబర్ వసీం అక్రమ్ అరెస్టయ్యాడు.
By అంజి Published on 4 Oct 2025 10:42 AM IST