Hyderabad: రేపు నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా బంద్
నగర వాసులకు బిగ్ అలర్ట్.. రేపు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
By అంజి Published on 11 April 2025 12:12 PM IST
తహవూర్ రాణా అప్పగింతపై అమెరికా స్పందన ఇదే
ముంబై 26/11 ఉగ్రవాద దాడుల కీలక కుట్రదారుడు తహవ్వూర్ రాణాను అమెరికా.. భారతదేశానికి అప్పగించింది. ఈ అప్పగింతపై స్పందిస్తూ.. భారతదేశంతో కలిసి ప్రపంచ...
By అంజి Published on 11 April 2025 11:34 AM IST
లా విద్యార్థిని ఆత్మహత్య.. అద్దంపై లిప్స్టిక్తో సూసైడ్ నోట్
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో 23 ఏళ్ల న్యాయశాస్త్ర విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె అద్దంపై లిప్స్టిక్తో "నేను నిష్క్రమిస్తున్నాను" అని రాసిన...
By అంజి Published on 11 April 2025 10:54 AM IST
రూ.20,000 లంచం కేసు.. భద్రాచలం సీఐతో సహా ముగ్గురు అరెస్ట్
లంచం తీసుకున్నారనే ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ.. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI), అతని గన్మెన్, ఒక ప్రైవేట్ వ్యక్తిని అరెస్టు చేసింది.
By అంజి Published on 11 April 2025 10:02 AM IST
మాజీ ప్రియురాలిపై వ్యక్తి ప్రతీకారం.. 300 క్యాష్ ఆన్ డెలివరీ పార్శిల్స్తో..
పశ్చిమ బెంగాల్కు చెందిన 25 ఏళ్ల వ్యక్తి ప్రతీకార చర్యగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా తన మాజీ ప్రియురాలి ఇంటికి దాదాపు 300 క్యాష్-ఆన్-డెలివరీ (COD)...
By అంజి Published on 11 April 2025 9:38 AM IST
ప్రతి ఇంటికి ఇంటర్నెట్.. అదే మా తదుపరి లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ ప్రభుత్వం తన T-ఫైబర్ నెట్వర్క్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి, కార్యాలయానికి ఇంటర్నెట్ సేవలను అందించే ప్రణాళికలను ప్రకటించింది.
By అంజి Published on 11 April 2025 9:15 AM IST
18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి తహవూర్ రాణా
అమెరికా నుంచి తహవూర్ రాణాను అప్పగించిన తర్వాత శుక్రవారం ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు.. అతన్ని జాతీయ దర్యాప్తు సంస్థకు 18 రోజుల కస్టడీకి పంపింది.
By అంజి Published on 11 April 2025 8:16 AM IST
Telangana: స్లాట్ బుకింగ్కు అనూహ్య స్పందన.. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు
ప్రజలకు సులువుగా, వేగవంతంగా సేవలు అందించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించిన స్లాట్ బుకింగ్ విధానానికి అనూహ్య స్పందన వచ్చిందని...
By అంజి Published on 11 April 2025 8:03 AM IST
భర్తను జైలుకు పంపే ముందు ఇన్స్టాలో భార్య పోస్టు.. మనస్తాపంతో ఆత్మహత్య
''అమ్మా, నేను ఇక పూర్తి నిద్రలోకి వెళ్తాను'' అని ఉత్తరప్రదేశ్లోని బరేలీకి చెందిన 28 ఏళ్ల వ్యక్తి తన భార్య ఫిర్యాదు మేరకు పోలీసు కస్టడీలో ఒక రాత్రి...
By అంజి Published on 11 April 2025 7:32 AM IST
Andhrapradesh: ఆస్తిపన్నుపై వడ్డీ రాయితీ గడువు పొడిగింపు
రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ రాయితీ గడువుపై ప్రకటన చేసింది.
By అంజి Published on 11 April 2025 7:10 AM IST
విషాదం.. హడ్సన్ నదిలో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి
గురువారం న్యూయార్క్ నగర సందర్శనా హెలికాప్టర్ గాల్లోనే రెండు భాగాలుగా విడిపోయి హడ్సన్ నదిలోకి తలకిందులుగా పడిపోయింది.
By అంజి Published on 11 April 2025 6:44 AM IST
రైతుల కోసం మరో కొత్త పథకం.. మంత్రి తుమ్మల ప్రకటన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
By అంజి Published on 11 April 2025 6:32 AM IST