నేడే గద్దర్ అవార్డుల ప్రదానం.. ఉత్తమ హీరోకు ఎంత ఇస్తారంటే?
నేడు హైటెక్స్లో గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరగనుంది. విజేతలకు షీల్డ్తో పాటు నగదు పురస్కారం కూడా అందిస్తారు.
By అంజి Published on 14 Jun 2025 7:52 AM IST
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య మిస్సైళ్ల దాడులు.. మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా?
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలైంది. అయితే ఇరు దేశాల మధ్య శత్రుత్వం ఈనాటిది కాదు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత దశాబ్దాల పాటు మిత్ర దేశాలుగా...
By అంజి Published on 14 Jun 2025 7:44 AM IST
చేనేత కార్మికులకు భారీ శుభవార్త.. వేతనాల పెంపు
చేనేత కార్మికుల వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 14 Jun 2025 7:10 AM IST
ఎయిర్ ఇండియా క్రాష్ సైట్ శిథిలాల మధ్య.. చెక్కుచెదరని భగవద్గీత లభ్యం
అహ్మదాబాద్లో 265 మంది మృతి చెందిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదంలో.. దాదాపు చెక్కుచెదరకుండా ఉన్న భగవద్గీత ప్రతి దొరికింది.
By అంజి Published on 14 Jun 2025 6:54 AM IST
తెలంగాణలో కొత్తగా 571 సర్కార్ బడులు: సీఎం రేవంత్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
By అంజి Published on 14 Jun 2025 6:27 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లబిస్తుంది. ఉద్యోగమున...
By అంజి Published on 14 Jun 2025 6:14 AM IST
హార్ట్ ఫెయిల్యూర్కు ముందు కనిపించే లక్షణాలు ఇవే
కరోనా తర్వాత వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరికి గుండెపోటు వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
By అంజి Published on 13 Jun 2025 1:30 PM IST
Plane Crash: బ్లాక్ బాక్స్పై ఎయిర్లైన్స్ కీలక ప్రకటన
అహ్మదాబాద్ ప్రమాదంలో విమానంలోని బ్లాక్ బాక్స్ ఇంకా లభ్యం కాలేదని, బ్లాక్ బాక్స్ దొరికితేనే విమానంలో ఏం జరిగిందనే దానిపై కీలకమైన సమాచారం లభిస్తుందని...
By అంజి Published on 13 Jun 2025 12:47 PM IST
'ఎలా బతికానో తెలియడం లేదు'.. మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్
విమాన ప్రమాదం నుంచి ఎలా బతికానో తెలియడం లేదని మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రమాదం తర్వాత తొలిసారి...
By అంజి Published on 13 Jun 2025 11:57 AM IST
'రైతు భరోసా' కోసం దరఖాస్తుల స్వీకరణ
2025 - 26 ఖరీఫ్ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. 5 జూన్ 2025 నాటికి భూ భారతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు...
By అంజి Published on 13 Jun 2025 10:54 AM IST
విమానం కూలి 265 మంది మృతి.. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ
జూన్ 12వ తేదీ గురువారం నాడు లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ప్రదేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సందర్శించారు.
By అంజి Published on 13 Jun 2025 9:55 AM IST
గుడ్న్యూస్.. తల్లుల ఖాతాల్లోకి రూ.13,000.. ఓ సారి చెక్ చేసుకోండి
తల్లికి వందనం పథకంలో భాగంగా 35.44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున నగదు జమ ప్రారంభమైనట్లు ప్రభుత్వం తెలిపింది.
By అంజి Published on 13 Jun 2025 8:59 AM IST