అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Blasts, Lahore, India strikes, Pak terror camps,
    లాహోర్‌లో భారీ పేలుళ్ల శబ్దం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు

    గురువారం పాకిస్తాన్‌లోని లాహోర్‌లో వరుస పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో సైరన్‌లు మోగాయని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని రాయిటర్స్,...

    By అంజి  Published on 8 May 2025 9:38 AM IST


    OperationSindoor, IndianArmy, Solidarity Rally, CM Revanth Reddy
    Hyderabad: భారత సైన్యానికి మద్ధతుగా.. నేడు భారీ సంఘీభావ ర్యాలీ

    భారత సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

    By అంజి  Published on 8 May 2025 9:00 AM IST


    Job Notifications ,  job vacancies, IDBI Bank, District Courts, Andhra Pradesh
    2,196 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

    ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కోర్టుల్లో 1620 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఈ నెల 13 వ తేదీ నుంచి జూన్‌ 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    By అంజి  Published on 8 May 2025 8:28 AM IST


    Jawan died , Pak shelling along LoC, Jammu Kashmir, India strike, terror camps
    పాక్‌ కాల్పుల్లో భారత జవాన్‌ వీరమరణం.. 31 మంది పౌరులు మృతి

    జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఒక భారతీయ జవాన్ మరణించాడని బుధవారం రాత్రి భారత సైన్యం 16 కార్ప్స్...

    By అంజి  Published on 8 May 2025 7:51 AM IST


    India, captain Rohit Sharma, retirement, Test cricket
    టెస్ట్‌ క్రికెట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్‌.. నెక్స్ట్‌ కెప్టెన్‌ ఎవరంటే?

    భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై వన్డేల్లో ఆడటం మాత్రమే కొనసాగిస్తానని చెప్పాడు.

    By అంజి  Published on 8 May 2025 7:19 AM IST


    AP CM Chandrababu Naidu, politics, Former CM Jagan, APnews
    రాజకీయాలను సీఎం చంద్రబాబు దారుణంగా దిగజార్చారు: మాజీ సీఎం జగన్

    ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తన అవినీతి, తప్పుడు వాగ్దానాలతో రాజకీయాలను అధోగతిలోకి నెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ...

    By అంజి  Published on 8 May 2025 7:09 AM IST


    Three workers killed, lift collapse, Hyderabad, Jawaharnagar dumpyard
    హైదరాబాద్‌లో విషాదం.. లిఫ్ట్ కూలి ముగ్గురు కార్మికులు మృతి

    జవహర్‌నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. డంప్‌యార్డ్‌లోని పవర్ ప్లాంట్‌లో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో ముగ్గురు కార్మికుల మృతి చెందారు.

    By అంజి  Published on 8 May 2025 6:56 AM IST


    We will avenge, Pak PM Shehbaz Sharif, nation, Pakistan
    మేము ప్రతీకారం తీర్చుకుంటాము: పాక్ ప్రధాని షరీఫ్

    పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సరిహద్దు దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి...

    By అంజి  Published on 8 May 2025 6:39 AM IST


    LoC, Sindoor strikes, 10 Indians killed, evacuations ordered, National news
    ఉద్రిక్తంగా మారిన ఎల్‌వోసీ.. పాక్‌ కాల్పుల్లో 10 మంది భారత పౌరులు మృతి

    పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఏకపక్ష కాల్పులకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు 10 మంది పౌరులు మృతి చెందారు.

    By అంజి  Published on 7 May 2025 1:30 PM IST


    Pak PM calls emergency meeting, National Security Committee, Indian strikes
    పాకిస్తాన్‌ ప్రధాని ఎమర్జెన్సీ మీటింగ్‌

    భారత్‌ మెరుపు దాడులతో పాకిస్తాన్‌ అప్రమత్తం అయ్యింది. ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు.

    By అంజి  Published on 7 May 2025 12:42 PM IST


    Operation Sindhur, responsible attack, Foreign Secretary Vikram Misri
    'సింధూర్‌ ఆపరేషన్‌'.. ఒక బాధ్యతాయుతమైన దాడి: విదేశాంగ శాఖ

    పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదంపై పాకిస్తాన్‌ ఎలాంటి చర్యలు చేపట్టలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదులకు పాక్‌ ఆశ్రయం...

    By అంజి  Published on 7 May 2025 11:21 AM IST


    15 Naxals killed, encounter, Bijapur, Chhattisgarh Telangana border
    బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 15 మంది నక్సలైట్లు మృతి

    ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా, తెలంగాణ సరిహద్దులోని కారేగుట్ట కొండల సమీపంలోని అడవుల్లో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 15 మందికి పైగా...

    By అంజి  Published on 7 May 2025 10:58 AM IST


    Share it