13 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్రేప్.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..
కర్ణాటకలోని హుబ్బళ్లిలో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల ముగ్గురు బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని...
By అంజి Published on 4 Jan 2026 12:22 PM IST
ఆక్సిజన్ లెవెల్స్ పెంచే ఆహార పదార్థాలు
సాధారణంగా వాయు కాలుష్యం వల్ల అనారోగ్యం బారిన పడిన వారిలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి.
By అంజి Published on 4 Jan 2026 12:12 PM IST
Hyderabad: దారుణం.. భర్తను రాడ్డుతో కొట్టి చంపిన భార్య.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
నగర శివార్లలోని నాచారం పరిధిలో చోటుచేసుకున్న హత్య కేసు కలకలం రేపుతోంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్యే భర్తను రాడ్డుతో కొట్టి...
By అంజి Published on 4 Jan 2026 10:50 AM IST
డ్రగ్స్ కేసులో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్టు
పక్కా సమాచారం మేరకు, యాంటీ నార్కోటిక్స్ ఈగిల్ బృందం నానక్రామ్గూడలోని ఒక నివాసంలో తనిఖీలు నిర్వహించింది.
By అంజి Published on 4 Jan 2026 9:59 AM IST
షమీ పునరాగమనం కోసం.. ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి: ఇర్ఫాన్ పఠాన్
భారత జట్టులోకి మహ్మద్ షమీ తిరిగి రావడానికి ఇంకా తలుపులు తెరిచి ఉన్నాయని భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు.
By అంజి Published on 4 Jan 2026 9:29 AM IST
తెలుగు ఒక జీవన విధానం: స్పీకర్ అయ్యన్న
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శనివారం మాట్లాడుతూ.. తెలుగు కేవలం ఒక భాష కంటే ఎక్కువ అని...
By అంజి Published on 4 Jan 2026 9:00 AM IST
ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత.. బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా చేసే 1994లో అమలు చేయబడిన చట్టాన్ని అధిగమించడానికి...
By అంజి Published on 4 Jan 2026 8:20 AM IST
వెనిజులాపై అమెరికా భీకర వైమానిక దాడులు.. 40 మంది మృతి
వెనిజులాపై నిన్న యూఎస్ చేసిన మెరుపు దాడుల్లో 40 మంది మృతి చెందినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
By అంజి Published on 4 Jan 2026 7:44 AM IST
వెనిజులాలోని భారతీయులకు MEA హెచ్చరిక
వెనిజులాలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో భారతీయులకు భారత విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
By అంజి Published on 4 Jan 2026 7:24 AM IST
తెలంగాణ రైతులకు శుభవార్త.. రైతుభరోసాకు సంబంధించి బిగ్ అప్డేట్
సంక్రాంతి నాటికి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందించనున్నట్టు ప్రభుత్వానికి చెందిన 'తెలంగాణ ఫ్యాక్ట్ చెక్' తెలిపింది.
By అంజి Published on 4 Jan 2026 7:15 AM IST
Bhogapuram Airport: నేడు భోగాపురానికి తొలి విమానం
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఇవాళ ఉదయం 11 గంటలకు తొలి వాణిజ్య విమానం ట్రయల్ రన్ జరగనుంది.
By అంజి Published on 4 Jan 2026 7:05 AM IST
పాలమూరు ప్రాజెక్టును కట్టి తీరుతాం.. మా చిత్తశుద్ధిని శంకించాల్సిన పని లేదు: సీఎం రేవంత్
తెలంగాణ నీటి హక్కులకు భంగం కలగకుండా వ్యూహాత్మకంగా కొట్లాడి ఒక స్పష్టమైన ఎత్తుగడ ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న సంకల్పంతో పని చేస్తున్నామని...
By అంజి Published on 4 Jan 2026 6:48 AM IST












