'అల్లా హు అక్బర్' అని అనలేదని.. హిందూ మహిళలపై దాడి.. వీడియో!
"అల్లా హు అక్బర్" అని నినాదాలు చేయడానికి నిరాకరించిన తర్వాత ముస్లిం బాలికల బృందం హిందూ మహిళలపై భౌతికంగా దాడి చేసిందని భారతీయ జనతా పార్టీ (బిజెపి)...
By అంజి Published on 5 Aug 2025 8:40 AM IST
షాకింగ్ విజువల్స్.. సిలిండర్ పేలి కుప్పకూలిన బిల్డింగ్.. ఒకరు మృతి
మేడ్చల్ పట్టణంలోని ప్రధాన మార్కెట్లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో పేలుడు ధాటికి స్లాబ్ కూలిపడింది.
By అంజి Published on 5 Aug 2025 8:07 AM IST
కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది.
By అంజి Published on 5 Aug 2025 7:49 AM IST
'మాకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యం'.. అమెరికాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
టారిఫ్స్పై అమెరికాకు భారత విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రష్యా నుంచి ఆయిల్ కొంటున్న భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తామని ట్రంప్...
By అంజి Published on 5 Aug 2025 7:21 AM IST
ప్రేమ వివాహాలను నిషేధించిన పంజాబ్ గ్రామం.. చెలరేగిన వివాదం
పంజాబ్లోని మొహాలి జిల్లాలోని ఒక గ్రామంలోని గ్రామ పంచాయతీ.. కుటుంబం లేదా సమాజ అనుమతి లేకుండా జరిగే ప్రేమ వివాహాలను నిషేధిస్తూ తీర్మానం చేయడంతో వివాదం...
By అంజి Published on 5 Aug 2025 7:02 AM IST
కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై అసెంబ్లీలో చర్చ.. ఆ తర్వాతే తదుపరి నిర్ణయం: సీఎం రేవంత్
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో న్యాయ విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను
By అంజి Published on 5 Aug 2025 6:46 AM IST
ముస్లిం ప్రిన్సిపాల్పై కక్ష.. పాఠశాల తాగు నీటిలో విషం కలిపిన హిందూ సంస్థ నాయకుడు అరెస్ట్
కర్ణాటకలోని బెలగావి జిల్లాలో, ముస్లిం వర్గానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని లక్ష్యంగా చేసుకుని జరిగిన..
By అంజి Published on 4 Aug 2025 1:25 PM IST
సనాతన సంకెళ్లను తొలగించగల ఏకైక ఆయుధం విద్య: కమలహాసన్
"నియంతృత్వం, సనాతన సంకెళ్లను" తొలగించగల ఏకైక ఆయుధం విద్య అని నటుడు,రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ఆదివారం అభివర్ణించారు.
By అంజి Published on 4 Aug 2025 12:34 PM IST
Hyderabad: గోల్కొండ కోట - కుతుబ్షాహీ సమాధుల మధ్య రోప్ వే
గోల్కొండ కోట- కుతుబ్ షాహి సమాధులను అనుసంధానించే మొట్టమొదటి రోప్వే సేవను హైదరాబాద్ పొందబోతోంది.
By అంజి Published on 4 Aug 2025 11:33 AM IST
జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపక పోషకుడు శిబు సోరెన్ సోమవారం ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు.
By అంజి Published on 4 Aug 2025 10:33 AM IST
ఎరువుల కొరత, రైతుల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువుల సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తీవ్ర దుర్వినియోగం చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులు...
By అంజి Published on 4 Aug 2025 10:14 AM IST
దారుణం.. చేతబడి చేస్తున్నాడని వ్యక్తిని చంపి.. ఆపై ప్రైవేట్ పార్ట్స్ని నరికి ముక్కలు చేసి..
ఒడిశాలోని గజపతి జిల్లాలో మంత్రవిద్యలు చేస్తున్నాడనే అనుమానంతో గ్రామస్తులు కొందరు 35 ఏళ్ల వ్యక్తిని హత్య చేసి, అతని ప్రైవేట్ భాగాలను ముక్కలు చేశారని...
By అంజి Published on 4 Aug 2025 9:31 AM IST