కర్నూలు బస్సు ప్రమాదం.. 35 మంది డ్రైవర్లను విచారించిన పోలీసులు.. లక్ష్మయ్య అరెస్ట్
కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం కేసులో వేమూరి కావేరి ట్రావెల్స్ డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ2గా ఉన్న బస్సు యజమాని కోసం...
By అంజి Published on 29 Oct 2025 7:52 AM IST
అంగన్వాడీల్లో 14 వేల పోస్టులు.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
అంగన్వాడీల్లో 14 వేల పోస్టుల నియామకానికి చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ..
By అంజి Published on 29 Oct 2025 7:29 AM IST
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీకి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిపైనా సమగ్రమైన అధ్యయనం పూర్తి చేసి నివేదికలను తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను...
By అంజి Published on 29 Oct 2025 7:10 AM IST
బలహీనపడి తుఫాన్గా మారిన మొంథా.. లోతట్టు ప్రాంతాలకు వరద హెచ్చరికలు.. ఒకరు మృతి: ఐఎండీ
మొంథా తీవ్ర తుఫాన్ మచిలీపట్నం - కాకినాడ మధ్య నరసాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11.30 గంటల నుంచి రాత్రి 12.30 మధ్య తీరాన్ని దాటిందని ఏపీఎస్డీఎంఏ...
By అంజి Published on 29 Oct 2025 6:53 AM IST
బిగ్ అలర్ట్.. ఇవాళ అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
మొంథా తీవ్ర తుఫానుతో రాష్ట్రంలో ఇవాళ అతిభారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం,
By అంజి Published on 29 Oct 2025 6:38 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు
భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. విద్యార్థులకు...
By జ్యోత్స్న Published on 29 Oct 2025 6:17 AM IST
బెంగళూరులో దారుణం.. బ్రెజిలియన్ మోడల్పై డెలివరీ బాయ్ లైంగిక దాడి
బెంగళూరులోని ఆర్టీ నగర్లో ఆమె నివాసంలో బ్రెజిలియన్ మోడల్ని లైంగికంగా వేధించినందుకు బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ను బెంగళూరు పోలీసులు సోమవారం అరెస్టు...
By అంజి Published on 28 Oct 2025 1:29 PM IST
యోగా చేసే ముందు విద్యార్థులతో నమాజ్ చేయించిన టీచర్.. సస్పెండ్
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో యోగా సెషన్కు ముందు విద్యార్థులను నమాజ్ చేయించినందుకు ఒక ఉపాధ్యాయుడిని సస్పెండ్...
By అంజి Published on 28 Oct 2025 12:38 PM IST
ఆస్తి వివాదం.. భర్త జననాంగాలపై బ్లేడ్తో భార్య, కొడుకు దాడి
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్కు చెందిన ఒక మధ్య వయస్కుడైన వ్యక్తిపై అతని భార్య, కొడుకు, కోడలు దాడికి పాల్పడ్డారు.
By అంజి Published on 28 Oct 2025 11:49 AM IST
సాయంత్రం తీరందాటనున్న తుఫాను.. అలర్ట్ మోడ్లో ప్రభుత్వం.. 2,194 పునరావస కేంద్రాలు ఏర్పాటు
మొంథా తుఫాను తీరాన్ని తాకనున్నందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. తొండంగి, యు. కొత్తపల్లి, తాళ్లరేవు మండలాల్లోని...
By అంజి Published on 28 Oct 2025 10:41 AM IST
Video: తుఫానుపై రియల్ టైమ్ వాయిస్ అలర్ట్.. 26 తీరప్రాంత గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అమలు
మొంథా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం కోస్తా జిల్లాల్లోని 26 తీర ప్రాంత గ్రామాల్లో ప్రయోగాత్మకంగా తుఫాన్ హెచ్చరికలను రియల్ టైమ్ వాయిస్ అలర్టుల రూపంలో...
By అంజి Published on 28 Oct 2025 10:01 AM IST
Hyderabad: పారిశుధ్య కార్మికుల గైర్హాజరు.. జరిమానా విధించనున్న జీహెచ్ఎంసీ!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) త్వరలో అధిక గైర్హాజరు కారణంగా పారిశుద్ధ్య కార్మికులపై జరిమానా విధించడం ప్రారంభించవచ్చు.
By అంజి Published on 28 Oct 2025 9:27 AM IST












