కేరళలో నిఫా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి
కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు ఈ వైరస్ బారిన పడి మరణించారు.
By అంజి Published on 14 July 2025 1:30 PM IST
యాదాద్రి జిల్లాల్లో కలకలం.. స్కూల్ వెనక 5వ తరగతి బాలిక మృతదేహం
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారి బాలిక పాఠశాల భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుందని సమాచారం.
By అంజి Published on 14 July 2025 12:08 PM IST
'వర్షాలు కురుస్తాయి.. మహమ్మారి వెంటాడుతుంది'.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
లష్కర్ బోనాల జాత అంగరంగ వైభవంగా సాగుతోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
By అంజి Published on 14 July 2025 11:13 AM IST
Hyderabad: 14 మందిని పోలీసులకు పట్టించిన.. 'భాయ్ బచ్చా ఆగయా భాయ్' వాట్సాప్ కోడ్
డ్రగ్స్, గంజాయి బానిసలపై ఈగల్ టీమ్ ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నగరంలోని ఐటీ కారిడార్లో మాదకద్రవ్యాల వినియోగం సమాచారంతో ఈగల్ టీమ్ డెకాయ్ ఆపరేషన్...
By అంజి Published on 14 July 2025 10:05 AM IST
మోడల్ రేచల్ ఆత్మహత్య.. 50 నిద్రమాత్రలు మింగి..
పుదుచ్చేరికి చెందిన మోడాల్ శాన్ రేచల్ గాంధీ అలియాస్ శంకర ప్రియ (25) నిన్న అధిక మోతాదులో బీపీ, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు.
By అంజి Published on 14 July 2025 9:04 AM IST
7 ఏళ్ల వివాహ బంధానికి సైనా - కశ్యప్ గుడ్బై
స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జూలై 13 ఆదివారం నాడు తన భర్త పారుపల్లి కశ్యప్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించింది.
By అంజి Published on 14 July 2025 8:30 AM IST
6 రోజుల కిందట అదృశ్యం.. శవమై కనిపించిన 19 ఏళ్ల విద్యార్థిని
ఢిల్లీలో ఆరు రోజులుగా కనిపించకుండా పోయిన త్రిపురకు చెందిన స్నేహ దేబ్నాథ్ అనే 19 ఏళ్ల విద్యార్థిని ఆదివారం మృతి కనిపించిందని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 14 July 2025 7:46 AM IST
Telangana: నేడే కొత్త రేషన్ కార్డుల పంపిణీ
ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుందని సీఎంవో...
By అంజి Published on 14 July 2025 7:19 AM IST
విషాదం.. అన్నమయ్య జిల్లాలో లారీ బోల్తా.. 9 మంది మృతి
అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మామిడికాయలతో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో తొమ్మిది మంది వ్యవసాయ కూలీలు మృతి చెందారు.
By అంజి Published on 14 July 2025 7:11 AM IST
చేనేతలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు
చేనేత కార్మికులకు రాష్ట్ర మంత్రి సవిత శుభవార్త చెప్పారు. ఆగస్టు 7 నుండి నేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు.
By అంజి Published on 14 July 2025 6:54 AM IST
Telangana: గుడ్న్యూస్.. ఈ నెల 18లోపు ఖాతాల్లోకి డబ్బులు
మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ప్రభుత్వం వడ్డీ రాయితీ డబ్బులు జమ చేస్తోంది. రూ.344 కోట్లను జిల్లాల వారీగా బ్యాంకులకు విడుదల చేసింది.
By అంజి Published on 14 July 2025 6:43 AM IST
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిన విమానం.. భారీగా చెలరేగిన మంటలు
ఆదివారం మధ్యాహ్నం ఇంగ్లాండ్లోని ఆగ్నేయ తీరంలోని లండన్ సౌథెండ్ విమానాశ్రయంలో ఒక చిన్న విమానం కూలిపోయింది.
By అంజి Published on 14 July 2025 6:32 AM IST