నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం?
గత బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయంటూ జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికను నేడు (సోమవారం)...
By అంజి Published on 4 Aug 2025 8:59 AM IST
Hyderabad: మహిళ ఆత్మహత్య కలకలం.. 'దేవుడి దగ్గరికి' అంటూ సూసైడ్ నోట్
హైదరాబాద్లోని హిమాయత్నగర్లోని తన అపార్ట్మెంట్ భవనంలోని ఐదవ అంతస్తు నుంచి దూకి ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 4 Aug 2025 8:40 AM IST
భారత్ వల్లే.. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేస్తోంది: ట్రంప్ అడ్వైజర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్వైజర్ ఒకరు భారతదేశం రష్యా చమురు కొనుగోలు చేయడాన్ని విమర్శించారు
By అంజి Published on 4 Aug 2025 8:34 AM IST
Hyderabad: సరోగసీ రాకెట్ కేసు.. మరొకరు అరెస్ట్.. కీలక ఆధారాలు లభ్యం
యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 4 Aug 2025 7:57 AM IST
AP: పిడుగుపాటుకు వ్యవసాయ కూలీ మృతి.. మరో ఇద్దరికి గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాల కారణంగా పిడుగుపాటుకు ఒక వ్యవసాయ కూలీ మృతి చెందగా..
By అంజి Published on 4 Aug 2025 7:39 AM IST
37 రకాల ఔషధాల ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం
రోగులకు కేంద్రం ఊరట కల్పించింది. పలు వ్యాధులకు సంబంధించి 37 రకాల ఔషధాల ధరలు తగ్గిస్తూ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నిర్ణయం...
By అంజి Published on 4 Aug 2025 7:21 AM IST
రెయిన్ అలర్ట్.. నేడు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో..
By అంజి Published on 4 Aug 2025 6:58 AM IST
యెమెన్లో ఘోర పడవ ప్రమాదం.. 68 మంది వలసదారులు మృతి, 74 మంది గల్లంతు
యెమెన్ తీరంలో ఆదివారం 154 మంది వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 68 మంది ఆఫ్రికన్ వలసదారులు మరణించగా, 74 మంది గల్లంతయ్యారని
By అంజి Published on 4 Aug 2025 6:43 AM IST
గర్భిణులు బొప్పాయి తినొచ్చా?.. ఇది తెలుసుకోండి
శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే పండ్లలో బొప్పాయి ఒకటి. కానీ ఈ పండును గర్భిణులు తీసుకుంటే గర్భస్రావం జరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు.
By అంజి Published on 3 Aug 2025 1:30 PM IST
కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. 11 మంది దుర్మరణం
ఉత్తరప్రదేశ్లోని గోండాలో ఘోర ప్రమాదం జరిగింది. 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో అదుపు తప్పి కెనాల్లోకి దూసుకెళ్లింది.
By అంజి Published on 3 Aug 2025 12:46 PM IST
ఢిల్లీలో ధర్నా.. కార్యకర్తలకు టీపీసీసీ పిలుపు
బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్టు టీపీసీసీ తెలిపింది.
By అంజి Published on 3 Aug 2025 12:19 PM IST
ఆస్తిని లీజుకు తీసుకుంటున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోండి
స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు, ఫ్లాట్, స్థలం కొనేటప్పుడు కాదు వాటిని లీజుకు తీసుకునేటప్పుడు అన్ని విషయాలు...
By అంజి Published on 3 Aug 2025 11:24 AM IST