గుడ్న్యూస్.. తల్లుల ఖాతాల్లోకి రూ.13,000.. ఓ సారి చెక్ చేసుకోండి
తల్లికి వందనం పథకంలో భాగంగా 35.44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున నగదు జమ ప్రారంభమైనట్లు ప్రభుత్వం తెలిపింది.
By అంజి Published on 13 Jun 2025 8:59 AM IST
చార్మినార్ సమీపంలో మెట్రో పనులు చేపట్టొద్దు: హైకోర్టు
వివరణాత్మక నివేదిక దాఖలు చేసే వరకు ప్రతిపాదిత మెట్రో రైల్ కారిడార్-6 వెంబడి ఉన్న ఏదైనా వారసత్వ లేదా పురావస్తు నిర్మాణాల కూల్చివేత లేదా మార్పులను...
By అంజి Published on 13 Jun 2025 8:45 AM IST
ఈ నెలాఖరుకల్లా సచివాలయాల ఉద్యోగుల బదిలీలు
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలను ఈ నెల ఆఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.
By అంజి Published on 13 Jun 2025 8:02 AM IST
ఘోర విమాన ప్రమాదానికి కారణాలు ఇవేనా?.. నేడు ఘటనా స్థలానికి ప్రధాని మోదీ
విమాన ప్రమాదానికి పక్షులు ఢీకొట్టడమే కారణమని విమానయాన నిపుణులు అనుమానిస్తున్నారు. దీనివల్లే రెండు ఇంజిన్లు ఫెయిల్ అయ్యి నిర్దిష్ట వేగం అందుకోలేక...
By అంజి Published on 13 Jun 2025 7:25 AM IST
Telangana: పెరగనున్న భూముల మార్కెట్ విలువ
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను సవరించడానికి రంగం సిద్ధమైంది. ఇది గడిచిన మూడు సంవత్సరాలలో మొదటిసారి.
By అంజి Published on 13 Jun 2025 7:10 AM IST
భర్తను కలిసేందుకు వెళ్తూ కానరాని లోకాలకు..
అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన దురదృష్టకర ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 242 మందిలో రాజస్థాన్లోని బలోత్రా జిల్లాకు చెందిన 21 ఏళ్ల...
By అంజి Published on 13 Jun 2025 6:51 AM IST
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. టెన్త్, ఇంటర్ అర్హతతో 2,402 పోస్టులు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2,402 పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత గల అభ్యర్థులు జూన్ 23...
By అంజి Published on 13 Jun 2025 6:39 AM IST
మాటలకందని ఊహించని విషాదం.. 265 మంది మృతి
242 మందితో లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుండి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే కూలిపోవడంతో 265 మంది మరణించగా, డజన్ల కొద్దీ...
By అంజి Published on 13 Jun 2025 6:23 AM IST
హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు
ఆరోగ్య బీమా తీసుకునే సమయంలో మీకు ఉన్న వ్యాధులను తెలియజేయాలి. మీ ఆరోగ్య పరిస్థితుల గురించి అబద్ధం చెబితే మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే...
By అంజి Published on 11 Jun 2025 1:30 PM IST
భార్య వివాహేతర సంబంధం.. నలుగురు పిల్లలతో కలిసి రైలు ముందు దూకిన వ్యక్తి
ఓ వ్యక్తి తన నలుగురు పిల్లలతో కలిసి నడుస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
By అంజి Published on 11 Jun 2025 12:39 PM IST
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవి కుమార్ చౌదరి కన్నుమూశారు.
By అంజి Published on 11 Jun 2025 11:44 AM IST
'తల్లికి వందనం' అర్హుల ఫైనల్ లిస్ట్పై మరో బిగ్ అప్డేట్
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన 'తల్లికి వందనం' పథకంకు సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.
By అంజి Published on 11 Jun 2025 11:05 AM IST