Video: ఇన్స్టా రీల్ కోసం.. రైల్వే ట్రాక్పై పడుకున్నాడు.. చివరకు రైలు రావడంతో..
సోషల్ మీడియాలో ఏదోరకంగా వైరల్ కావాలి.. రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలి.. ఈ పిచ్చితో కొందరు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
By అంజి Published on 9 April 2025 7:37 AM IST
తీవ్ర విషాదం.. నైట్క్లబ్ పైకప్పు కూలి 79 మంది మృతి.. వీడియో ఇదిగో
డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలోని ఒక ఐకానిక్ నైట్క్లబ్ మంగళవారం తెల్లవారుజామున ప్రత్యక్ష మెరెంగ్యూ కచేరీ జరుగుతుండగా కూలిపోయింది.
By అంజి Published on 9 April 2025 7:18 AM IST
జైళ్లలో తీవ్ర ఇబ్బందుల్లో ఖైదీలు.. స్పెషల్ ఫోకస్ పెట్టిన ఎన్హెచ్ఆర్సీ
దేశవ్యాప్తంగా ఖైదీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా స్వీకరించి, మహిళా ఖైదీలు, వారి పిల్లలపై ప్రత్యేక దృష్టి...
By అంజి Published on 9 April 2025 7:09 AM IST
Telangana: సీఎం రేవంత్, మంత్రులను అవమానించేలా కంటెంట్.. యూట్యూబర్పై కేసు నమోదు
తెలంగాణ ముఖ్యమంత్రి మరియు మంత్రులను అవమానించే కంటెంట్ను ప్రసారం చేసినందుకు యూట్యూబర్పై కేసు నమోదు చేయబడింది
By అంజి Published on 9 April 2025 6:58 AM IST
Andhrapradesh: నేడు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు
నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనెజ్మెంట్ అథారిటీ ఎండీ...
By అంజి Published on 9 April 2025 6:47 AM IST
1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ.. గైడ్లైన్స్ విడుదల చేశాం: సీఎం రేవంత్
రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం ఒక డ్రైవ్ ప్రకటించారు.
By అంజి Published on 9 April 2025 6:39 AM IST
'డేట్ ఫిక్స్ చేయండి'.. ఔరంగజేబు సమాధి కూల్చివేస్తాం: రాజాసింగ్
హైదరాబాద్లో జరిగిన రామనవమి ఊరేగింపులో తెలంగాణలోని గోషామహల్కు చెందిన బిజెపి ఎమ్మెల్యే టి రాజా సింగ్ మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 8 April 2025 1:30 PM IST
2 భాగాలుగా విడిపోయిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం
ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి, మందస రైల్వే స్టేషన్ల మధ్యలో రైలు నుంచి 15 బోగీలు...
By అంజి Published on 8 April 2025 12:17 PM IST
Hyderabad: ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి
మియాపూర్ మెట్రో స్టేషన్లో సోమవారం అర్థరాత్రి విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది.
By అంజి Published on 8 April 2025 11:26 AM IST
ఏపీఎస్ఆర్టీసీకి కేంద్రం తీపికబురు
ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం ఈ - బస్ సేవా కింద మొదటి ఫేజ్లో 750 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వనున్నట్టు వెల్లడించింది.
By అంజి Published on 8 April 2025 11:04 AM IST
Hyderabad: వేధిస్తున్నాడని పోలీసులకు భార్య ఫిర్యాదు.. ఇంటికి తాళం వేసి భర్త పరారు
ఓ మహిళ భర్త వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే భార్య పిల్లలను ఇంట్లోనికి రానివ్వకుండా ఇంటికి, గేట్కు తాళాలు వేసి భర్త...
By అంజి Published on 8 April 2025 9:49 AM IST
ట్రంప్ సుంకాలు.. రొయ్యల ఎగుమతిదారులకు రేటు ఫిక్స్ చేసిన చంద్రబాబు
అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించొద్దని ఎగుమతి చేసే వ్యాపారులకు ప్రభుత్వం సూచించింది.
By అంజి Published on 8 April 2025 9:07 AM IST