పట్టాలు తప్పిన డీజిల్తో వెళ్తున్న రైలు.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు
చెన్నై పోర్టు నుండి ఇంధనంతో వెళ్తున్న రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆదివారం తెల్లవారుజామున తమిళనాడులోని తిరువళ్లూరులో ఈ ఘటన జరిగింది.
By అంజి Published on 13 July 2025 10:24 AM IST
కోటా కన్నుమూత.. దిగ్భ్రాంతిలో సినీ ఇండస్ట్రీ.. ప్రముఖుల నివాళులు
కోటా శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
By అంజి Published on 13 July 2025 9:26 AM IST
Hyderabad: ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభం.. ఆలయానికి పోటెత్తిన భక్తులు
హైదరాబాద్లో లష్కర్ బోనాల సందడి మొదలైంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలిబోనం సమర్పించారు.
By అంజి Published on 13 July 2025 9:08 AM IST
బ్యాడ్మింటన్ ఆడుతుండగా.. విద్యుత్ షాక్కు గురై 10వ తరగతి విద్యార్థి మృతి
శుక్రవారం సాయంత్రం ముంబై సమీపంలోని నల్లసోపారాలో తన రెసిడెన్షియల్ సొసైటీలో బ్యాడ్మింటన్ ఆడుతున్న 15 ఏళ్ల బాలుడు విద్యుత్ షాక్కు గురై మరణించాడు.
By అంజి Published on 13 July 2025 8:31 AM IST
దారుణం.. నటిపై భర్తతో కత్తితో దాడి.. తలను గోడకేసి బాది..
బెంగళూరులో కన్నడ టెలివిజన్ నటి శ్రుతిపై ఆమె విడిపోయిన భర్త కుటుంబ, ఆర్థిక వివాదాల కారణంగా దాడి చేశాడు.
By అంజి Published on 13 July 2025 8:02 AM IST
మెగా డీఎస్సీ.. టీచర్ల రిక్రూట్మెంట్పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ-2025 (జిల్లా సెలక్షన్ కమిటీ పరీక్షలు) తుది కీని జూలై 25న విడుదల చేయనుంది. ఆగస్టు 25 నాటికి ఎంపిక ప్రక్రియ,...
By అంజి Published on 13 July 2025 7:26 AM IST
లెక్చరర్ లైంగిక వేధింపులు.. కాలేజీలోనే నిప్పంటించుకున్న విద్యార్థిని
ఒడిశాలోని బాలాసోర్లోని ఒక కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని.. కళాశాల ప్రిన్సిపాల్ చాంబర్ ముందు ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రాణాలతో పోరాడుతోంది.
By అంజి Published on 13 July 2025 7:09 AM IST
విషాదం.. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత
ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు.
By అంజి Published on 13 July 2025 6:48 AM IST
42 శాతం రిజర్వేషన్ల కోసం.. ప్రభుత్వానికి బీసీలంతా అండగా ఉండాలి: సీఎం రేవంత్
వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పానికి బీసీలంతా అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
By అంజి Published on 13 July 2025 6:35 AM IST
ప్రాణాంతక వ్యాధుల ముప్పు.. పురుషులకే ఎక్కువ
క్యాన్సర్, గుండె జబ్బులతోనే ప్రపంచంలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పొతున్నారు. అందుకే వీటిని ప్రాణాంతక వ్యాధులుగా చెబుతారు.
By అంజి Published on 12 July 2025 2:00 PM IST
Hyderabad: మద్యం మత్తులో డ్రైవర్లు.. స్కూల్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
మద్యం మత్తులో స్కూల్ బస్సు, ఆటో డ్రైవర్లు హైదరాబాద్లో వేలాది మంది పాఠశాల విద్యార్థుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
By అంజి Published on 12 July 2025 1:13 PM IST
నేషనల్ మెరిట్ స్కాలర్షిప్.. ఎంపికైతే ఏడాదికి రూ.12,000
దేశ వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులై విద్యార్థులకు 2025 - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్...
By అంజి Published on 12 July 2025 12:49 PM IST