ఈ ఏడాది 88 శాతం ఆదాయ వృద్ధి.. బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా దూసుకుపోతున్న వెర్సే ఇన్నోవేషన్
భారత్కు చెందిన ప్రముఖ స్థానిక భాషా సాంకేతిక వేదిక, AI-ఆధారిత టెక్ కంపెనీ అయిన వెర్సే ఇన్నోవేషన్ 2024 - 2025 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను...
By అంజి Published on 30 Sept 2025 12:57 PM IST
హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్
సీనియర్ ఐపీఎస్ అధికారి, వీసీ సజ్జనార్ సెప్టెంబర్ 30, మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు.
By అంజి Published on 30 Sept 2025 11:35 AM IST
భార్యను గొంతు నులిమి చంపి.. ఫ్రెండ్కి వీడియో సందేశం పంపి భర్త సూసైడ్
గురుగ్రామ్లోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలోని వారి అపార్ట్మెంట్లో 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యను గొంతు నులిమి చంపి, తర్వాత ఆత్మహత్య...
By అంజి Published on 30 Sept 2025 10:49 AM IST
సీతాఫలాలు ఎవరు తినకూడదంటే?
సీజన్ కావడంతో మార్కెట్కు వెళ్తే ఇప్పుడు ఎటు చూసినా సీతాఫలాలే కనిపిస్తున్నాయి. ధర కూడా అందుబాటులోనే ఉంది.
By అంజి Published on 30 Sept 2025 10:00 AM IST
బీజేపీ సీనియర్ నేత మల్హోత్రా కన్నుమూత
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్రా (94) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన..
By అంజి Published on 30 Sept 2025 9:22 AM IST
జీఎస్టీ లాభాలపై రాష్ట్రవ్యాప్త ప్రచారం: సీఎం
జీఎస్టీని రెండు శ్లాబులకే పరిమితం చేసినందున రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలను ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
By అంజి Published on 30 Sept 2025 8:35 AM IST
లండన్లో గాంధీ విగ్రహం ధ్వంసం.. ఖండించిన భారత్
లండన్లోని టావిస్టాక్ స్క్వేర్లో అక్టోబర్ 2న వార్షిక గాంధీ జయంతి వేడుకలు జరగడానికి కొన్ని రోజుల ముందు సోమవారం మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం చేయడాన్ని...
By అంజి Published on 30 Sept 2025 7:55 AM IST
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా
కెనడా ప్రభుత్వం సోమవారం అధికారికంగా భయంకరమైన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ నేతృత్వంలోని బిష్నోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
By అంజి Published on 30 Sept 2025 7:35 AM IST
ఏపీలోని పెన్షన్ల లబ్ధిదారులకు గుడ్న్యూస్.. రూ.2,745 కోట్లు విడుదల
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,745 కోట్లు విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా..
By అంజి Published on 30 Sept 2025 7:23 AM IST
Telangana: రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తున్నారా?
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ప్రారంభించారు.
By అంజి Published on 30 Sept 2025 7:09 AM IST
విషాదం.. 21వ అంతస్తు నుంచి దూకి ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య
సోమవారం గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ 14వ అవెన్యూలోని రెసిడెన్షియల్ టవర్లోని 21వ అంతస్తు నుంచి దూకి 29 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 30 Sept 2025 6:49 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి స్త్రీ సంబంధ విషయాల్లో జాగ్రత్త అవసరం
దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.
By జ్యోత్స్న Published on 30 Sept 2025 6:32 AM IST