ఉగ్రదాడి జరిగే ఛాన్స్.. జమ్మూ జైళ్లలో హై అలర్ట్.. భద్రత కట్టుదిట్టం
జమ్మూ కాశ్మీర్లోని జైళ్లపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని వర్గాలు సూచించాయి. దీని ఫలితంగా భద్రతా చర్యలు గణనీయంగా పెరిగాయి.
By అంజి Published on 5 May 2025 11:08 AM IST
కౌలు రైతులకు భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం
'అన్నదాత సుఖీభవ' పథకాన్ని సొంత భూమి ఉన్న రైతులకే అమలు చేయాలనుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు కౌలు రైతులను కూడా ఇందులో చేర్చాలని నిర్ణయించింది.
By అంజి Published on 5 May 2025 10:37 AM IST
మైనారిటీలపై రెచ్చగొట్టే ప్రసంగం.. బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే, మతపరమైన ప్రసంగం చేశారనే ఆరోపణలపై బెల్తంగడి భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే హరీష్ పూంజాపై పోలీసులు...
By అంజి Published on 5 May 2025 9:43 AM IST
పెళ్లిలో తందూరీ రోటి విషయమై గొడవ.. ఇద్దరు యువకులు మృతి
ఓ వివాహ వేడుకలో తందూరీ రోటి విషయమై జరిగిన గొడవలో ఇద్దరి ప్రాణాలు పోయాయి.
By అంజి Published on 5 May 2025 9:03 AM IST
హైదరాబాద్లో దారుణం.. యజమాని ప్రాణం తీసిన పెంపుడు కుక్క
హైదరాబాద్: పెంపుడు కుక్క కరవడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
By అంజి Published on 5 May 2025 8:37 AM IST
నేడు ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రాష్ట్రంలో 4 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది.
By అంజి Published on 5 May 2025 8:14 AM IST
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. ఇకపై ఇంటి నుంచే
ప్రభుత్వ సేవలు ప్రజలందరికీ సులువుగా అందుబాటులో ఉండేలా వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళల కోసం మరో కీలక నిర్ణయం...
By అంజి Published on 5 May 2025 7:38 AM IST
రాజీవ్ యువ వికాసం పథకం.. సిబిల్ స్కోర్ తప్పనిసరి!
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకమే... రాజీవ్ యువ వికాసం పథకం. అయితే ఈ పథకం అమలులో...
By అంజి Published on 5 May 2025 7:00 AM IST
దారుణం.. సూట్కేస్లో మహిళ మృతదేహం లభ్యం
హర్యానాలోని గురుగ్రామ్-ఫరీదాబాద్ రోడ్డులోని శివ్ నాడార్ స్కూల్ సమీపంలో ఒక సూట్కేస్లో 30 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల గుర్తు తెలియని మహిళ...
By అంజి Published on 5 May 2025 6:36 AM IST
'మీరు కోరుకునేది ఖచ్చితంగా జరుగుతుంది'.. పాక్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
భారతదేశాన్ని దెబ్బతీసే ధైర్యం చేసేవారికి "తగిన" సమాధానం ఇవ్వడం తన బాధ్యత అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం అన్నారు.
By అంజి Published on 5 May 2025 6:27 AM IST
పచ్చళ్లు పాడవకుండా ఉండాలంటే.. ఇలా చేయండి
పచ్చళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేయకూడదు. పింగాణీ లేదా గ్లాస్ జాడీల్లోనే నిల్వ చేయాలి.
By అంజి Published on 4 May 2025 1:30 PM IST
భారత్తో పాక్ 4 రోజులు మాత్రమే యుద్ధం చేయగలదు: నివేదిక
గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య , పాకిస్తాన్ సైన్యం కీలకమైన ఫిరంగి మందుగుండు సామగ్రి కొరతను ఎదుర్కొంటోంది.
By అంజి Published on 4 May 2025 12:48 PM IST