థియేటర్లలో స్నాక్స్ ధరల నియంత్రణకు.. తెలంగాణ సర్కార్ చర్యలు
వినోద పరిశ్రమలో హైదరాబాద్ స్థాయిని పెంచడానికి, హైదరాబాద్ను సినిమా సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క...
By అంజి Published on 11 Jun 2025 10:15 AM IST
Warangal: మామ్నూర్ ఎయిర్పోర్ట్.. భూసేకరణ పనులు మరింత జాప్యం
వరంగల్లోని మామ్నూర్ విమానాశ్రయానికి భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి.
By అంజి Published on 11 Jun 2025 9:22 AM IST
ఏసీబీ రైడ్స్.. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ నూనె శ్రీధర్ అరెస్టు
ఆదాయానికి మించిన కేసులో కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నూనె శ్రీధర్ను అవినీతి నిరోధక శాఖ అదుపులోకి తీసుకుంది.
By అంజి Published on 11 Jun 2025 9:02 AM IST
1000 మంది అబ్బాయిలకు.. 907 మందే అమ్మాయిలు.. భారీగా తగ్గిన జననాల రేటు
తెలంగాణలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల జననాల రేటు భారీగా తగ్గుతున్నట్టు కేంద్ర జనాభా లెక్కల విభాగం తెలిపింది.
By అంజి Published on 11 Jun 2025 8:15 AM IST
శుభాన్షు శుక్లా ఆక్సియం-4 మిషన్ ప్రయోగం మళ్లీ వాయిదా
ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు జరగాల్సిన స్పేఎస్ఎక్స్ అంతరిక్ష ప్రయోగం మళ్లీ వాయిదా పడింది.
By అంజి Published on 11 Jun 2025 7:30 AM IST
'భర్తను చంపుతుంటే నా కళ్లతో చూశా'.. రాజా రఘువంశీ హత్య కేసులో వెలుగులోకి సంచలనాలు
ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించారని ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ మంగళవారం...
By అంజి Published on 11 Jun 2025 7:08 AM IST
ప్రైవేట్ రంగంలో పని గంటలు 10 గంటలకు పెంపు.. ఏపీ ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడి మరియు పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రైవేట్ రంగ ఉద్యోగుల గరిష్ట పని గంటలను పెంచడానికి రాష్ట్ర కార్మిక చట్టాలను...
By అంజి Published on 11 Jun 2025 6:57 AM IST
గుడ్న్యూస్.. రేషన్ బియ్యంతో పాటు రాగులు కూడా
రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు రాగులు కూడా ఇస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలి విడతగా రాయలసీమలోని 8 జిల్లాల్లో వచ్చే నెల నుంచి వీటిని...
By అంజి Published on 11 Jun 2025 6:40 AM IST
నేడు కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్
మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి సమాధానాలు ఇస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.
By అంజి Published on 11 Jun 2025 6:22 AM IST
మహిళలపై సజ్జల వ్యాఖ్యలు.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి రాజధాని అమరావతి మహిళలను అవమానించారని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆరోపించారు.
By అంజి Published on 10 Jun 2025 12:07 PM IST
దారుణం.. 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. తప్పించుకునే ప్రయత్నంలో విరిగిన కాలు
చెన్నైలోని తాంబరంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక ఆశ్రయ కేంద్రంలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగి, కాలు విరిగిపోయినట్లు సమాచారం.
By అంజి Published on 10 Jun 2025 11:19 AM IST
ఐస్ క్రీంలో చనిపోయిన బల్లి
పంజాబ్లోని లూథియానాలోని స్థానిక వీధి వ్యాపారి నుండి సోమవారం కొనుగోలు చేసిన ఐస్ క్రీంలో 7 ఏళ్ల బాలుడు చనిపోయిన బల్లిని కనుగొన్నాడు.
By అంజి Published on 10 Jun 2025 10:29 AM IST