మీరట్ హత్య కేసు.. గర్భం దాల్చిన నిందితురాలు
మర్చంట్ నేవీ ఆఫీసర్ అయిన తన భర్తను చంపి ప్రియుడితో పాటు జైలులో ఉన్న నిందితురాలు ముస్కాన్ రస్తోగికి సాధారణ వైద్య పరీక్షల్లో గర్భవతి అని తేలిందని...
By అంజి Published on 8 April 2025 8:23 AM IST
ప్రభుత్వ ఉపాధ్యాయుడు సజీవ దహనం.. మంచానికి సిగరెట్ మంటలు అంటుకోవడంతో..
సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం మంగళతండాలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం నాడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన...
By అంజి Published on 8 April 2025 8:05 AM IST
Telangana: ధరల పెంపుతో భారీగా తగ్గిన బీర్ల అమ్మకాలు.. అయోమయంలో సర్కార్
వేసవి, బీర్లు ఒకదానికొకటి ముడిపడి ఉన్నప్పటికీ.. మార్చిలో బీర్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. దీనికి ప్రధాన కారణం.. ధరల పెరుగదలేనని వినిపిస్తోంది.
By అంజి Published on 8 April 2025 7:39 AM IST
అర్హులైన అన్ని కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తాం: కాంగ్రెస్
సోమవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీలో పాల్గొన్నారు.
By అంజి Published on 8 April 2025 7:15 AM IST
IPL-2025: 10 ఏళ్ల తర్వాత వాంఖడే కోటను బద్దలు కొట్టిన ఆర్సీబీ
ముంబైలోని వాంఖడే స్టేడియంలో చివరి ఓవర్ ఉత్కంఠభరితమైన మ్యాచ్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ముంబై ఇండియన్స్ (MI)ను ఓడించడానికి తమ చిరకాల...
By అంజి Published on 8 April 2025 7:00 AM IST
దారుణం.. ఆరేళ్ల బాలికపై మామ అత్యాచారం, హత్య.. డెడ్బాడీని కారు డిక్కీలో దాచిపెట్టి..
ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో ఆరేళ్ల బాలికపై ఆమె 24 ఏళ్ల మామ అత్యాచారం చేసి హత్య చేశాడని, ఆమె మృతదేహాన్ని పక్కింటి వారి కారు ట్రంక్లో దాచిపెట్టి తాళం...
By అంజి Published on 8 April 2025 6:47 AM IST
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ లెక్చరర్ పరీక్షల తేదీల ప్రకటన
పలు పోటీ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటించింది.
By అంజి Published on 8 April 2025 6:37 AM IST
దారుణం.. మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో 19 ఏళ్ల యువతిపై లైంగిక దాడి
మేడ్చల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఒక యువతి మేడ్చల్ పోలీసులను ఆశ్రయించింది.
By అంజి Published on 7 April 2025 4:28 PM IST
Hyderabad: బైక్లో సడన్గా చెలరేగిన మంటలు.. వీడియో
సోమవారం మధ్యాహ్నం కూకట్పల్లి వై జంక్షన్ సమీపంలో ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగాయి.
By అంజి Published on 7 April 2025 3:52 PM IST
ఇంటర్ బాలికపై ఏడుగురు గ్యాంగ్ రేప్.. బార్కు తీసుకెళ్లి.. కూల్డ్రింక్ తాగించి..
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో దిగ్భ్రాంతికరమైన సామూహిక అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 7 April 2025 2:15 PM IST
Hyderabad: ఆసిఫ్నగర్లో లిఫ్ట్ ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటి మసీద్ ఎదురుగా ఉన్న సందులో నాకో షామ్ అనే అపార్ట్మెంట్లో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 7 April 2025 1:38 PM IST
అమరావతికి రూ.4,200 కోట్లు విడుదల చేసిన కేంద్రం
రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల చేసింది.
By అంజి Published on 7 April 2025 12:23 PM IST