వేసవి కాలంలో తాటి ముంజలు తింటున్నారా?
ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ప్రజలు రకరకాల జ్యూస్లు, శీతల పానీయాలు, మజ్జిగ, కొబ్బరి నీరు, చెరకు రసం తాగుతుంటారు.
By అంజి Published on 4 May 2025 12:17 PM IST
ప్రభుత్వ అధికారులపై ఆరోపణలు.. ప్రముఖ యూట్యూబర్ అన్వేష్పై కేసు
ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్ ఛానెల్ నిర్వహకుడు అన్వేష్పై సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
By అంజి Published on 4 May 2025 11:27 AM IST
రాష్ట్రానికి మరో 25,000 ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు
భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ ల్యాండ్ను రాజధాని అమరావతిలో ప్రారంభించనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.
By అంజి Published on 4 May 2025 10:50 AM IST
సీమా హైదర్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి.. ఆమె తనపై చేతబడి చేసి రప్పించిందని..
పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్, ఆమె భర్త సచిన్ మీనా ఇంట్లోకి ఒక వ్యక్తి బలవంతంగా చొరబడ్డాడు.
By అంజి Published on 4 May 2025 10:19 AM IST
'సమయం ఆసన్నమైంది'.. భారత్కు పాక్ రాయబారి అణ్వాయుధ బెదిరింపు
గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో , రష్యాలోని పాకిస్తాన్ రాయబారి...
By అంజి Published on 4 May 2025 9:27 AM IST
సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
తెలంగాణలోని 243 సోషల్ వెల్ఫేర్ గురుకుల కాలేజీల్లో 2025 - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు.
By అంజి Published on 4 May 2025 9:13 AM IST
ప్రతి రైతుకు ఫార్మర్ ఐడీ కార్డు.. రేపటి నుంచే రిజిస్ట్రేషన్లు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఫార్మర్ ఐడీ' విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించనుంది.
By అంజి Published on 4 May 2025 8:28 AM IST
Telangana: బియ్యం అమ్ముకుంటే రేషన్కార్డులు రద్దు.. అధికారుల హెచ్చరిక
ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని అమ్ముకుంటే చర్యలు తప్పవని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
By అంజి Published on 4 May 2025 7:59 AM IST
Hyderabad: 'అక్రమ నిర్మాణాలను సీజ్ చేయండి'.. జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశం
భవన నిర్మాణ అనుమతులను ఉల్లంఘించి అనధికార నిర్మాణాలు నిర్మించినట్లు తేలితే, వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేసి సీజ్ చేయాలని జీహెచ్ఎంసీనిహైకోర్టు...
By అంజి Published on 4 May 2025 7:36 AM IST
'అమరావతి అందరికీ అవకాశాలు కల్పిస్తుంది'.. సీఎం చంద్రబాబు హామీ
అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టును విజయవంతంగా పునఃప్రారంభించడంలో పాల్గొన్న పౌరులు, ప్రభుత్వ అధికారులు, వాటాదారులకు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు...
By అంజి Published on 4 May 2025 7:25 AM IST
పాక్ రేంజర్ని అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్ దళాలు
రాజస్థాన్లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో దేశ పారామిలిటరీ దళానికి చెందిన పాకిస్తానీ రేంజర్ను సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) శనివారం అదుపులోకి...
By అంజి Published on 4 May 2025 7:15 AM IST
భార్య కాళ్లు, చేతులు కట్టేసి భర్త బానిసత్వ శృంగారం.. ఆ సమయంలో ముక్కు నుండి రక్తం కారడంతో..
తమిళనాడులోని హోసూర్లో ఒక జిమ్ ట్రైనర్ తన భార్యను చంపాడనే ఆరోపణలపై అరెస్టు చేయబడ్డాడు.
By అంజి Published on 4 May 2025 6:57 AM IST