ఆగస్టు 4 నుంచి లాసెట్ కౌన్సెలింగ్
తెలంగాణలో లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది. ఆగస్టు 4 నుంచి 14 వరకు లా సెట్ (యూజీ) రిజిస్ట్రేషన్లు జరుగుతాయి.
By అంజి Published on 2 Aug 2025 12:45 PM IST
పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు.
By అంజి Published on 2 Aug 2025 11:48 AM IST
కొత్త బార్ పాలసీ రూపొందించనున్న ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలో బార్ పాలసీ ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయ్యింది.
By అంజి Published on 2 Aug 2025 11:31 AM IST
రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందని వార్తలు.. ఖండించిన ప్రభుత్వ వర్గాలు
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భారత చమురు కంపెనీలు రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేసినట్లు నివేదికలు వచ్చిన ఒక రోజు తర్వాత, ప్రభుత్వ వర్గాలు ఆ...
By అంజి Published on 2 Aug 2025 10:53 AM IST
Video: హైదరాబాద్లో దారుణం.. ఆవులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దొంగిలిస్తున్న ముఠా
సికింద్రాబాద్ బండిమెట్లో విస్తుపోయే ఘటన ఒకటి వెలుగు చూసింది. ఖరీదైన కారులో మోండా మార్కెట్లోకి రెక్కీ చేసిన ముఠా రోడ్డు మీద ఉన్న ఆవుకు మత్తు...
By అంజి Published on 2 Aug 2025 10:03 AM IST
'రాధే రాధే' అని పలకరించిందని.. చిన్నారిపై ప్రిన్సిపాల్ దాడి.. నోటికి టేపు వేసి చిత్రహింసలు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్.. నర్సరీ విద్యార్థినిపై దాడి చేసింది. ఆ చిన్నారి ప్రిన్సిపాల్ను సాంప్రదాయ హిందూ వందనం...
By అంజి Published on 2 Aug 2025 9:20 AM IST
అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి
అమెరికాలోని మోంటానా రాష్ట్రంలోని అనకొండలోని ఓ బార్ కాల్పుల్లో నలుగురు మరణించారని స్థానిక మీడియా నివేదించింది.
By అంజి Published on 2 Aug 2025 8:39 AM IST
హోటల్లో శవమై కనిపించిన నటుడు కళాభవన్
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ సినీ నటుడు, మిమిక్రీ కళాకారుడు కళాభవన్ నవాస్
By అంజి Published on 2 Aug 2025 8:04 AM IST
హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో 84% మందికి కాలేయ ప్రమాదం ఉంది: నడ్డా
హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో 84% మందికి కాలేయ ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు.
By అంజి Published on 2 Aug 2025 7:34 AM IST
ఫ్రీడమ్ ప్లాన్.. ఉచితంగా BSNL సిమ్.. డైలీ 2జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్
కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వ రంగం టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 'ఆజాదీ కా ప్లాన్' పేరిట మంచి ఆఫర్ను...
By అంజి Published on 2 Aug 2025 7:07 AM IST
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ సంచలన నివేదిక.. సీఎంకు అందజేత
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అధికారులు ముఖ్యమంత్రి...
By అంజి Published on 2 Aug 2025 6:51 AM IST
నేడు పీఎం కిసాన్ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.2,000
పీఎం కిసాన్ పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. నేడు ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో పెట్టుబడి డబ్బులు జమ చేసేందుకు కేంద్ర...
By అంజి Published on 2 Aug 2025 6:43 AM IST