విషాదం.. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత
ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు.
By అంజి Published on 13 July 2025 6:48 AM IST
42 శాతం రిజర్వేషన్ల కోసం.. ప్రభుత్వానికి బీసీలంతా అండగా ఉండాలి: సీఎం రేవంత్
వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పానికి బీసీలంతా అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
By అంజి Published on 13 July 2025 6:35 AM IST
ప్రాణాంతక వ్యాధుల ముప్పు.. పురుషులకే ఎక్కువ
క్యాన్సర్, గుండె జబ్బులతోనే ప్రపంచంలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పొతున్నారు. అందుకే వీటిని ప్రాణాంతక వ్యాధులుగా చెబుతారు.
By అంజి Published on 12 July 2025 2:00 PM IST
Hyderabad: మద్యం మత్తులో డ్రైవర్లు.. స్కూల్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
మద్యం మత్తులో స్కూల్ బస్సు, ఆటో డ్రైవర్లు హైదరాబాద్లో వేలాది మంది పాఠశాల విద్యార్థుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
By అంజి Published on 12 July 2025 1:13 PM IST
నేషనల్ మెరిట్ స్కాలర్షిప్.. ఎంపికైతే ఏడాదికి రూ.12,000
దేశ వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులై విద్యార్థులకు 2025 - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్...
By అంజి Published on 12 July 2025 12:49 PM IST
'చీకట్లో మొత్తం అయిపోవాలి'.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ అంటుంటే వైసీపీ కార్యకర్తలు ఎన్నిసార్లు రప్పా రప్పా అని అంటారని...
By అంజి Published on 12 July 2025 12:09 PM IST
Hyderabad: ఆర్సీఐలో చిరుతపులుల సంచారం.. స్థానికుల్లో భయాందోళన
బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సిఐ) ఆవరణలో శుక్రవారం రెండు చిరుతపులులు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
By అంజి Published on 12 July 2025 11:27 AM IST
అడవిలో టీనేజ్ ప్రేమ జంట ఆత్మహత్య
పూణేలోని ఖడక్వాస్లా ఆనకట్ట సమీపంలోని అడవిలో విషం తాగి ఒక టీనేజ్ జంట ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 12 July 2025 10:48 AM IST
రాజాసింగ్ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ను కోరనున్న బీజేపీ!
గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ రాజీనామాను బిజెపి ఆమోదించిందని, ఆయనను శాసనసభ సభ్యుడిగా అనర్హులుగా ప్రకటించాలని తెలంగాణ బిజెపి స్పీకర్కు లేఖ...
By అంజి Published on 12 July 2025 10:00 AM IST
త్రిశూలంతో భర్తపై దాడి యత్నం.. ప్రమాదవశాత్తు 11 నెలల చిన్నారిని చంపేసిన భార్య
పూణేలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ విషాదకరమైన మలుపు తిరిగింది. మహిళ తన 11 నెలల మేనల్లుడిని ఇంట్లో ఉన్న త్రిశూలంతో హత్య చేసింది.
By అంజి Published on 12 July 2025 9:15 AM IST
Telangana: బీసీ కోటా ఆర్డినెన్స్ జారీకి ప్రభుత్వం కసరత్తు
బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఆర్డినెన్స్కు మార్గం సుగమం చేయడానికి పంచాయతీ రాజ్ శాఖ శుక్రవారం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018ని సవరించే...
By అంజి Published on 12 July 2025 8:22 AM IST
కిసాన్ డ్రోన్ల కొనుగోలు కోసం రైతులకు ఏపీ ప్రభుత్వం సహాయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్ల కొనుగోలు కోసం రైతులకు ప్రారంభ చెల్లింపును యూనిట్కు దాదాపు రూ.5 లక్షల నుండి రూ.2 లక్షలకు తగ్గించడం ద్వారా ఆసరాను...
By అంజి Published on 12 July 2025 8:19 AM IST