మంగళూరులో అరుదైన బుద్ధ విగ్రహం లభ్యం
మంగళూరులోని కద్రి వద్ద ఒక ముఖ్యమైన పురావస్తు పరిశోధనలో, 4 నుండి 6వ శతాబ్దాల నాటివని భావిస్తున్న పురాతన రాతి గుహల సమూహంతో పాటు ధ్యాన భంగిమలో ఉన్న...
By అంజి Published on 9 Jun 2025 9:14 AM IST
జూన్ 11 నుండి ఏపీ అంతటా భారీ వర్షాలు: ఐఎండీ
ఉత్తర ఆంధ్రలో ఆదివారం ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. జూన్ 10 వరకు వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ అమరావతి అంచనా వేసింది.
By అంజి Published on 9 Jun 2025 8:26 AM IST
70 ఏళ్ల పాటు సహజీవనం.. 90 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్న 95 ఏళ్ల వ్యక్తి
రాజస్థాన్కు చెందిన ఒక వృద్ధ జంట 70 సంవత్సరాలు సహజీవనం చేసిన తర్వాత వివాహం చేసుకున్నారు.
By అంజి Published on 9 Jun 2025 7:53 AM IST
నిరుద్యోగులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గుడ్న్యూస్
ఐటీఐతో పాటు పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం జాబ్ మేళాను నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.
By అంజి Published on 9 Jun 2025 7:18 AM IST
అశ్లీల చిత్రాలు చేయలేదని.. మహిళను 6 నెలలు బంధించి, ఇనుప రాడ్లతో దాడి
పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాకు చెందిన ఒక మహిళ అశ్లీల చిత్రాలను చేయడానికి, బార్ డాన్సర్గా పనిచేయడానికి అంగీకరించనందుకు ఒక వ్యక్తి,...
By అంజి Published on 9 Jun 2025 7:01 AM IST
రైతుల అకౌంట్లలోకి రూ.7,000.. ఇలా చేయకపోతే వెంటనే చేసేయండి
రాష్ట్రంలో 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' పథకాన్ని ఈ నెల 20వ తేదీన అమలు చేస్తారని తెలుస్తోంది.
By అంజి Published on 9 Jun 2025 6:47 AM IST
నేడు ఆ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 వేలు
పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను 'షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ - 2025' పేరిట ఇవాళ ప్రభుత్వం సత్కరించనుంది.
By అంజి Published on 9 Jun 2025 6:27 AM IST
Telangana: మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరిలు ప్రమాణం
రాష్ట్ర మంత్రులుగా ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరిలు ప్రమాణ స్వీకారం చేశారు.
By అంజి Published on 8 Jun 2025 12:42 PM IST
రాత్రి ఇంటి బయటకు వెళ్లిన 9 ఏళ్ల బాలిక.. సూట్కేస్లో శవమై కనిపించడంతో..
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. నగరంలోని నెహ్రూ విహార్ ప్రాంతంలో శనివారం 9 ఏళ్ల బాలిక మృతదేహం సూట్కేస్లో కనిపించింది.
By అంజి Published on 8 Jun 2025 11:42 AM IST
Telangana: కొత్త మంత్రులు వీరే.. సీఎం రేవంత్ విషెస్
నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
By అంజి Published on 8 Jun 2025 10:44 AM IST
చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
By అంజి Published on 8 Jun 2025 10:06 AM IST
'స్కూల్లో లైంగిక వేధింపులకు గురయ్యా'.. ప్రముఖ నటి జేమీ
ప్రముఖ హాస్యనటి జేమీ లివర్.. తన చిన్నపుడు తనకు ఎదురైన ఛేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
By అంజి Published on 8 Jun 2025 9:42 AM IST