నేడే దేశ వ్యాప్తంగా నీట్ ఎగ్జామ్.. ఐడీ కార్డు తప్పనిసరి, నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ ఎగ్జామ్ ఇవాళ జరగనుంది. ఈ పరీక్ష భారతదేశం, విదేశాలలో 566 నగరాల్లో నిర్వహించబడుతుంది.
By అంజి Published on 4 May 2025 6:40 AM IST
ఎస్టీలపై వ్యాఖ్యలు.. విజయ్ దేవరకొండ పశ్చాత్తాపం
హీరో సూర్య 'రెట్రో' ఆడియో లాంచ్లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే.
By అంజి Published on 3 May 2025 1:30 PM IST
పాక్ నుండి వచ్చే దిగుమతులపై భారత్ నిషేధం
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మరో కఠినమైన చర్యలో భాగంగా, పాకిస్తాన్ నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వస్తువుల దిగుమతిని భారతదేశం నిషేధించిందని...
By అంజి Published on 3 May 2025 12:22 PM IST
'అమరావతిపై నాడు మట్టి కొట్టారు.. నేడు సున్నం కొట్టారు'.. ప్రధాని మోదీపై షర్మిల ఫైర్
ఏపీ విభజన చట్టం ప్రకారం నూతన రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అయినా ప్రధాని మోదీ పట్టించుకోవట్లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.
By అంజి Published on 3 May 2025 11:49 AM IST
'నాకు ఆత్మాహుతి బాంబు ఇవ్వండి.. పాక్పై దాడి చేస్తా'.. మంత్రి అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక మైనారిటీ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పొరుగు దేశంపై యుద్ధం చేయడానికి ఆత్మాహుతి బాంబుతో పాకిస్తాన్కు పంపాలని డిమాండ్ చేసిన వీడియో.. ఇప్పుడు...
By అంజి Published on 3 May 2025 11:13 AM IST
హైదరాబాద్లో దారుణం.. బాలుడిపై యువతి లైంగిక దాడి.. బ్రదర్ అంటూనే..
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. బ్రదర్.. బ్రదర్ అంటూ మచ్చిక చేసుకుని 16 ఏళ్ల బాలుడిపై యువతి లైంగిక దాడికి పాల్పడింది.
By అంజి Published on 3 May 2025 10:23 AM IST
భక్తుల కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత ఫీడ్బ్యాక్ వ్యవస్థ.. ప్రారంభించిన టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ విధానాన్ని ప్రారంభించింది.
By అంజి Published on 3 May 2025 9:38 AM IST
ఏపీలో బాల్య వివాహం కలకలం.. 13 ఏళ్ల బాలికకు 30 ఏళ్ల యువకుడితో పెళ్లి
తిరుపతి జిల్లాకు చెందిన ఒక మైనర్ గిరిజన బాలికకు ఆమె తల్లిదండ్రులు వేసవి సెలవుల్లో బలవంతంగా వివాహం చేశారు.
By అంజి Published on 3 May 2025 8:45 AM IST
ఆలయంలో భారీ తొక్కిసలాట.. ఏడుగురు మృతి, 30 మందికి పైగా గాయాలు
శుక్రవారం రాత్రి గోవాలోని షిర్గావ్లో శ్రీ లైరాయ్ జాతర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు.
By అంజి Published on 3 May 2025 8:11 AM IST
దారుణం.. భార్యను చంపి ఇంట్లో గొయ్యి తీసి పూడ్చిపెట్టిన భర్త.. ఆపై
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో 45 ఏళ్ల వ్యక్తి తన 40 ఏళ్ల భార్యను చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తన ఇంట్లో ఒక గుంత తీసి అందులో పాతిపెట్టాడు.
By అంజి Published on 3 May 2025 7:47 AM IST
Telangana: నేటి నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు
డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులకు అలర్ట్. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నేటి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నాయి.
By అంజి Published on 3 May 2025 7:13 AM IST
అలర్ట్.. నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో నేడు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
By అంజి Published on 3 May 2025 6:48 AM IST