హోటల్లో శవమై కనిపించిన నటుడు కళాభవన్
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ సినీ నటుడు, మిమిక్రీ కళాకారుడు కళాభవన్ నవాస్
By అంజి Published on 2 Aug 2025 8:04 AM IST
హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో 84% మందికి కాలేయ ప్రమాదం ఉంది: నడ్డా
హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో 84% మందికి కాలేయ ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు.
By అంజి Published on 2 Aug 2025 7:34 AM IST
ఫ్రీడమ్ ప్లాన్.. ఉచితంగా BSNL సిమ్.. డైలీ 2జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్
కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వ రంగం టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 'ఆజాదీ కా ప్లాన్' పేరిట మంచి ఆఫర్ను...
By అంజి Published on 2 Aug 2025 7:07 AM IST
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ సంచలన నివేదిక.. సీఎంకు అందజేత
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అధికారులు ముఖ్యమంత్రి...
By అంజి Published on 2 Aug 2025 6:51 AM IST
నేడు పీఎం కిసాన్ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.2,000
పీఎం కిసాన్ పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. నేడు ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో పెట్టుబడి డబ్బులు జమ చేసేందుకు కేంద్ర...
By అంజి Published on 2 Aug 2025 6:43 AM IST
ఏపీ రైతులకు భారీ గుడ్న్యూస్.. నేడే ఖాతాల్లోకి రూ.7,000
రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రంగం సిద్ధమైంది.
By అంజి Published on 2 Aug 2025 6:29 AM IST
Hyderabad: జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ స్టోర్ల్లో భారీగా ఆహార భద్రతా ఉల్లంఘనలు
గడువు ముగిసిన ఉత్పత్తులు, పేలవమైన పరిశుభ్రత ప్రమాణాల గురించి పెరుగుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో
By అంజి Published on 1 Aug 2025 5:17 PM IST
అధికారికి వాటర్కు బదులుగా.. మూత్రం నింపిన బాటిల్ ఇచ్చిన ప్యూన్.. చివరికి..
ఒడిశాలోని గజపతి జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్యం (RWSS) విభాగంలో పనిచేస్తున్న ఒక ప్యూన్ తన సీనియర్ అధికారికి తాగునీటికి బదులుగా మూత్రం...
By అంజి Published on 1 Aug 2025 4:45 PM IST
నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హతతో 4,987 పోస్టులు
కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ బ్యూరోలో టెన్త్ అర్హతతో 4,987 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో...
By అంజి Published on 1 Aug 2025 4:00 PM IST
వారం రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు.. ఐఎండీ అంచనా
ఆగస్టు 1 నుండి 7 వరకు ఏడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం...
By అంజి Published on 1 Aug 2025 3:15 PM IST
పని మనిషిపై అత్యాచారం కేసు.. దోషిగా తేలిన మాజీ ఎంపీ రేవణ్ణ
అత్యాచారం కేసులో కర్ణాటకకు చెందిన జేడీఎస్ బహిస్కృత నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది.
By అంజి Published on 1 Aug 2025 2:38 PM IST
తెలంగాణలో దారుణం.. 13 ఏళ్ల కూతురిని 40 ఏళ్ల వ్యక్తికిచ్చి పెళ్లిన చేసిన తల్లి
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో 13 ఏళ్ల 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని తన పాఠశాల ప్రిన్సిపాల్కు చెప్పడంతో బాల్య వివాహం నుండి రక్షించబడింది.
By అంజి Published on 1 Aug 2025 1:39 PM IST