ఢిల్లీలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
హర్యానాలోని ఝజ్జర్లో వరుసగా రెండో రోజు శుక్రవారం సాయంత్రం భూకంపం సంభవించడంతో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సిఆర్) అంతటా ప్రకంపనలు సంభవించాయి.
By అంజి Published on 11 July 2025 8:21 PM IST
ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త
ముంబైకి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా.. శరీరం లెడ్ పాయిజనింగ్ అయిందని వైద్య పరీక్షల్లో తేలింది. అయితే దీఇకి కారణం ఏంటో తెలుసా?..
By అంజి Published on 11 July 2025 8:03 PM IST
బంతి ఎందుకు మార్చారు.. లార్డ్స్ టెస్ట్ లో వివాదం
ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్లో డ్యూక్స్ బంతి నాణ్యత గురించి మరోసారి చర్చ మొదలైంది.
By అంజి Published on 11 July 2025 7:25 PM IST
దారుణం.. భార్య ముక్కు కోరికేసిన భర్త
కర్ణాటకలోని దావణగెరెలో ఒక వ్యక్తి భార్య ముక్కును కొరికేశారు. అప్పు తిరిగి చెల్లించే విషయంలో జరిగిన గొడవలో తన భార్య ముక్కును కొరికాడు.
By అంజి Published on 11 July 2025 6:45 PM IST
హెచ్సీఏ అధ్యక్షుడే కీలక సూత్రధారి: సీఐడీ
హెచ్సీఏ అవకతవకల కేసు వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో రిమాండ్లో ఉన్న ఐదుగురిని కస్టడీలోకి ఇవ్వాలని మల్కాజ్గిరి కోర్టులో...
By అంజి Published on 11 July 2025 6:00 PM IST
అమెరికాలో 'హరి హర వీరమల్లు' బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే?
హరి హర వీర మల్లు: పార్ట్ 1—స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమాకి ఎట్టకేలకు క్రేజ్ కాస్త పెరిగినట్లు కనిపిస్తోంది.
By అంజి Published on 11 July 2025 5:26 PM IST
చివరి శ్వాస వరకు సనాతన ధర్మం కోసం పని చేస్తా: రాజాసింగ్
తన రాజీనామాను బీజేపీ ఆమోదించడంపై రాజాసింగ్ స్పందించారు.
By అంజి Published on 11 July 2025 4:50 PM IST
'ఆ ఫాస్టాగ్లు ఇక పనిచేయవు'.. NHAI కీలక నిర్ణయం
లూజ్ ఫాస్టాగ్పై నేషనల్ హైవేస్ ఆథారిటీస్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 11 July 2025 4:32 PM IST
KONASEEMA: వరద ఉధృతికి తెగిన కట్ట.. లంక గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బూరుగులంక వద్ద గోదావరి నదీపాయపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు కొట్టుకుపోయింది.
By అంజి Published on 11 July 2025 4:27 PM IST
కొత్త రేషన్ కార్డులు.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన
కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
By అంజి Published on 11 July 2025 4:11 PM IST
గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదం: బాధితులకు రూ.85 లక్షల ఎక్స్గ్రేషియా మంజూరు
గుల్జార్హౌజ్ అగ్నిప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రూ.85 లక్షల సహాయాన్ని మంజూరు చేశారు.
By అంజి Published on 11 July 2025 3:47 PM IST
కుళ్లిపోయిన స్థితిలో కనిపించిన నటి మృతదేహం.. 9 నెలలుగా అపార్ట్మెంట్లోనే..
ప్రముఖ పాకిస్తానీ నటి హుమైరా అస్గర్ అలీ మంగళవారం తన కరాచీ అపార్ట్మెంట్లో మృతి చెంది కనిపించారు. ఆమె అక్టోబర్ 2024లో మరణించారని అధికారులు...
By అంజి Published on 11 July 2025 3:23 PM IST