నేటి నుంచే గ్రూప్-1 మెయిన్స్.. ఉదయం 9.45 తర్వాత నో ఎంట్రీ
నేటి నుంచి గ్రూప్-1 మెయిన్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనుంది. ఇవాళ్టి నుంచి మే 9వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్...
By అంజి Published on 3 May 2025 6:37 AM IST
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి బిగ్ అప్డేట్
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనర్హమైన లబ్ధిదారులుగా తేలితే, వారి ఇళ్ల నిర్మాణం సగంలో పూర్తయినా, అటువంటి కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనాలు అందవని మంత్రి పొంగులేటి...
By అంజి Published on 3 May 2025 6:26 AM IST
పహల్గామ్ ఉగ్రదాడి.. పాక్ హస్తంపై కీలక ఆధారాలు లభ్యం
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై విచారణలో ఎన్ఐఏ కీలకమైన పురోగతి సాధించింది. ఈ దాడి వెనుక లష్కరే తోయిబా, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఉన్నట్టు ప్రాథమిక నివేదిక...
By అంజి Published on 2 May 2025 1:16 PM IST
త్వరలో యూపీఐ చెల్లింపులు మరింత వేగవంతం
జూన్ 16, 2025 నుండి యూపీఐ లావాదేవీలు మరింత వేగవంతం కానున్నాయి. వివిధ యూపీఐ సేవలకు ప్రతిస్పందన సమయం తగ్గుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా...
By అంజి Published on 2 May 2025 12:35 PM IST
తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణ అంతటా మే 6 వరకు ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
By అంజి Published on 2 May 2025 11:46 AM IST
పాక్ ఎయిర్స్పేస్ మూత.. ఎయిర్ ఇండియాకు రూ.5,037 కోట్ల నష్టం?
విమానాలకు గగనతలాల మూసివేతతో పాకిస్తాన్తో పాటు భారత్కూ భారీ నష్టం వాటిల్లనుంది.
By అంజి Published on 2 May 2025 11:00 AM IST
ఫ్రెండ్ ఇంట్లో శవమై కనిపించిన 24 ఏళ్ల యువతి
ఉత్తరప్రదేశ్లోని లక్నో మహానగర్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో 24 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By అంజి Published on 2 May 2025 10:00 AM IST
Hyderabad: జీవో 111 ఉల్లంఘనపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్లోని కీలక నీటి వనరులైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ విపరీతంగా జరుగుతున్న పట్టణీకరణపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
By అంజి Published on 2 May 2025 9:19 AM IST
ఢిల్లీలో గాలివాన బీభత్సం.. 100 విమానాలు ఆలస్యం, 40 ఫ్లైట్లు ఆలస్యం
దేశ రాజధాని ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షానికి తోడు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో మహానగరం చిగురుటాకులా...
By అంజి Published on 2 May 2025 8:38 AM IST
అగ్ని ప్రమాదం.. కేంద్ర మాజీమంత్రి గిరిజా వ్యాస్ కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గిరిజా వ్యాస్ గురువారం సాయంత్రం 7:15 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో...
By అంజి Published on 2 May 2025 8:19 AM IST
వాఘా-అటారీ సరిహద్దు మూసివేత.. చిక్కుకుపోయిన 70 మంది పాకిస్తానీలు
భారతదేశం విడిచి వెళ్లడానికి గడువు ముగియడంతో గురువారం 70 మంది పాకిస్తానీ జాతీయులు అట్టారి సరిహద్దులో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.
By అంజి Published on 2 May 2025 7:48 AM IST
మే 5 నుంచి 28 జిల్లాల్లో 'భూ భారతి' విస్తరణ: మంత్రి పొంగులేటి
భూ భారతి చట్టం ఇప్పుడు హైదరాబాద్ మినహా మిగిలిన 28 జిల్లాల్లోని ఒక్కో మండలానికి మే 5 నుండి విస్తరించబడుతుంది అని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 2 May 2025 7:26 AM IST