'కంచ గచ్చిబౌలిని శాశ్వతంగా కాపాడుకుందాం'.. హెచ్సీయూ విద్యార్థులతో కేటీఆర్
హైదరాబాద్ విశ్వవిద్యాలయం విద్యార్థులను ఉద్దేశించి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని...
By అంజి Published on 6 April 2025 5:13 PM IST
Hyderabad: ఎమ్మెల్సీ సీటు కోసం ఎంఐఎం, బీజేపీ మధ్య ప్రత్యక్ష పోటీ
ఏప్రిల్ 23న జరగనున్న తెలంగాణ శాసనమండలి హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం (ఎల్ఎసి) స్థానానికి మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం), భారతీయ...
By అంజి Published on 6 April 2025 5:02 PM IST
నటి తల్లి కన్నుమూత
నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి కిమ్ ఫెర్నాండెజ్ ఏప్రిల్ 6న ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో మరణించారు.
By అంజి Published on 6 April 2025 4:21 PM IST
Telangana: సామాన్యుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతిష్టాత్మకమైన "సన్న బియ్యం" పంపిణీ పథకం దేశంలోని పేద వర్గాలకు ఆహార భద్రత కల్పించడంలో ఇప్పటికే ఒక...
By అంజి Published on 6 April 2025 3:57 PM IST
పంబన్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
శ్రీరామ నవమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరాన్ని కలుపుతూ నిర్మించిన పాంబన్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
By అంజి Published on 6 April 2025 3:06 PM IST
పెళ్లింట విషాదం.. రోలర్ కోస్టర్ నుంచి పడి 24 ఏళ్ల వధువు మృతి
ఢిల్లీలోని ఒక వినోద ఉద్యానవనంలో బుధవారం రోలర్ కోస్టర్ స్వింగ్ నుంచి పడి 24 ఏళ్ల మహిళ మరణించిందని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 6 April 2025 2:51 PM IST
ఒవెన్ కొంటున్నారా?.. అయితే ఇది తెలుసుకోండి?
కేక్, బిస్కట్లు తయారీ కోసం మైక్రోవేవ్ ఒవెన్ కొనాలని చాలా మంది అనుకుంటారు. అయితే వీటిలో చాలా రకాలు ఉంటాయి.
By అంజి Published on 6 April 2025 2:15 PM IST
ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని మోదీకి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార తమ దేశ అత్యున్నత పురస్కారం 'మిత్ర విభూషణ'ను అందజేశారు.
By అంజి Published on 5 April 2025 1:34 PM IST
దానిమ్మ పండ్లు తింటే కలిగే లాభాలివే
సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా దొరికే పండ్లలో దానిమ్మ ఒకటి. ఎన్నో శక్తివంతమైన పోషకాలు కలిగిన ఫలంగా దానిమ్మను చెప్పుకోవచ్చు.
By అంజి Published on 5 April 2025 1:14 PM IST
ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన మినీ బస్సు.. ఐదుగురు దుర్మరణం
కర్ణాటకలోని కలబురగి జిల్లా జెవర్గి తాలూకాలోని నెలోగి క్రాస్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఒక మినీ బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో 13 ఏళ్ల...
By అంజి Published on 5 April 2025 12:25 PM IST
పీరియడ్స్ వల్ల పూజకు ఆటంకం.. మహిళ ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ప్రియాంశ సోనీ అనే 36 ఏళ్ల మహిళ నవరాత్రి పూజకు ముందు పీరియడ్స్ రావడంతో ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 5 April 2025 12:00 PM IST
కంచ గచ్చిబౌలి భూ వివాదం.. క్యాంపస్ తరలింపును ఖండించిన హెచ్సీయూ
కంచ గచ్చిబౌలి భూ అభివృద్ధి ప్రాజెక్టును రద్దు చేయడం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ తరలింపు గురించి వచ్చిన వార్తలను హైదరాబాద్ విశ్వవిద్యాలయం...
By అంజి Published on 5 April 2025 11:31 AM IST