ఎమ్మెల్యే గోపీనాథ్ కన్నుమూత.. సీఎంలు రేవంత్, చంద్రబాబు సంతాపం
జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
By అంజి Published on 8 Jun 2025 8:35 AM IST
'మాగంటి మరణం బీఆర్ఎస్కు తీరనిలోటు'.. కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By అంజి Published on 8 Jun 2025 8:19 AM IST
Medak: ప్రాణాంతకంగా మారిన దగ్గు సిరప్ .. 8 ఏళ్ల బాలిక మృతి.. ఆస్పత్రిపాలైన నలుగురు చిన్నారులు
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బుడగ జంగం కాలనీలో దగ్గుకు మందు ఇచ్చిన కారణంగా 8 ఏళ్ల బాలిక మరణించగా, ఆమె నలుగురు తోబుట్టువులు ఆసుపత్రి పాలయ్యారు.
By అంజి Published on 8 Jun 2025 8:11 AM IST
మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస.. ఇంటర్నెట్ బంద్
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. మైతేయ్ నాయకుల అరెస్ట్తో ఇంఫాల్లో ఘర్షణ నెలకొంది. నిరసనకారులు రోడ్లపై టైర్లకు నిప్పు పెట్టి ఆందోళన...
By అంజి Published on 8 Jun 2025 7:43 AM IST
Breaking: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో 3 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన...
By అంజి Published on 8 Jun 2025 7:12 AM IST
Telangana: విషాదం.. గోదావరి నదిలో ఆరుగురు బాలురు గల్లంతు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్ద విషాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 8 Jun 2025 7:06 AM IST
నేడు తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఆశావహుల్లో తీవ్ర పోటీ
రాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల మధ్య కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
By అంజి Published on 8 Jun 2025 6:47 AM IST
ఆస్పత్రిలో 32 ఏళ్ల మహిళపై అత్యాచారం.. మత్తుమందు ఇచ్చి, ఆపై..
జూన్ 4న రాజస్థాన్లోని ఈసీఐసీ మెడికల్ కాలేజీలోని ఐసీయూ వార్డులో 32 ఏళ్ల మహిళపై ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది సభ్యుడు అత్యాచారం చేశాడు.
By అంజి Published on 7 Jun 2025 1:30 PM IST
30 ఏళ్లు దాటాయా? ఈ జాగ్రత్తలు తీసుకోండి
వయసుతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతుంటాయి. అందుకే మనం తీసుకునే ఆహారంతో పాటు వ్యాయామం విషయంలోనూ జాగ్రత్త వహించాలి.
By అంజి Published on 7 Jun 2025 12:00 PM IST
పరీక్ష రాయనీయలేదని విద్యార్థి ఆత్మహత్య.. ఫీజు చెల్లించకపోవడంతో..
ఫీజు చెల్లించకపోవడంతో పరీక్ష రాయకుండా నిషేధించబడినందుకు ఒక ఫార్మా విద్యార్థి హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 7 Jun 2025 11:02 AM IST
గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలు, రూల్స్ ఇవే
గ్రూప్-III సర్వీసెస్ కింద 1,388 ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూన్ 18 నుండి జూలై 8, 2025 వరకు నాంపల్లిలోని సురవరం...
By అంజి Published on 7 Jun 2025 9:56 AM IST
ఏపీ ప్రభుత్వం తీపికబురు.. వారి కోసం మరో కొత్త పథకం!
డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
By అంజి Published on 7 Jun 2025 9:30 AM IST