అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
శుక్రవారం ఆంధ్రప్రదేశ్కు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ఘన స్వాగతం...
By అంజి Published on 2 May 2025 7:02 AM IST
Telangana: టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థులు మే 16లోపు స్కూళ్లలో ఫీజు చెల్లించాలి.
By అంజి Published on 2 May 2025 6:42 AM IST
'మతం మారితే ఆ చట్టం వర్తించదు'.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వ్యక్తులు క్రైస్తవంలోకి మారినరోజే ఆ హోదా కోల్పోతారని హైకోర్టు స్పష్టం చేసింది.
By అంజి Published on 2 May 2025 6:32 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు
విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.
By అంజి Published on 2 May 2025 6:17 AM IST
వైఎస్ షర్మిల హౌజ్ అరెస్ట్
రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో ఇవాళ ఉద్దండరాయునిపాలెంలో...
By అంజి Published on 30 April 2025 11:41 AM IST
Hyderabad: రాజాసింగ్ కార్యాలయంలో ఆ జెండాలను తొలగించిన పోలీసులు
గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ కార్యాలయం వద్ద నేలపై అతికించిన మూడు జెండాలను మంగళ్హాట్ పోలీసులు తొలగించారు.
By అంజి Published on 30 April 2025 10:48 AM IST
Video: రింకూను చెంపదెబ్బ కొట్టిన కుల్దీప్.. ఒక్కసారిగా షాక్
మంగళవారం, ఏప్రిల్ 29న అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. కేకేఆర్ ఆటగాడు రింకు సింగ్ను...
By అంజి Published on 30 April 2025 10:06 AM IST
కేంద్రం గుడ్న్యూస్.. త్వరలో ఈపీఎస్ కనీస పెన్షన్ రూ.3వేలకు పెంపు?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 30 April 2025 9:23 AM IST
బరితెగించిన పాకిస్తాన్.. అర్ధరాత్రి వేళ ఎల్ఓసీ వెంబడి కాల్పులు
మంగళవారం రాత్రి జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి పలు చోట్ల పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడింది.
By అంజి Published on 30 April 2025 9:08 AM IST
మనవరాలి ప్రైవేట్ పార్ట్స్ని తాకినట్టు ఆరోపణలు.. తాతను నిర్దోషిగా విడుదల చేసిన కోర్టు
మహారాష్ట్రలోని బద్లాపూర్కు చెందిన 65 ఏళ్ల రిటైర్డ్ స్వీపర్ తన మనవరాలిని అనుచితంగా తాకిన ఆరోపణల నుండి ముంబై కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది.
By అంజి Published on 30 April 2025 8:55 AM IST
సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. ప్రమాదానికి ప్రధాన కారణమిదేనా?
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి భక్తులు మృతి చెందడం తనను కలచి వేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. భారీ వర్షాల కారణంగా గోడ...
By అంజి Published on 30 April 2025 7:52 AM IST
కొడుకు దీనస్థితిపై తల్లి ఆవేదన.. స్పందించిన సీఎం రేవంత్
కాళ్లూ, చేతులు చచ్చుబడిన కొడుకును ఆ తల్లి 30 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ సాయాన్ని ఆర్ధిస్తూ జనగామ కలెక్టరేట్కు...
By అంజి Published on 30 April 2025 7:28 AM IST