మేనల్లుడితో భార్య ఆ సంబంధం.. అడ్డొస్తున్నాడని భర్తను చంపేసింది
ఉత్తరప్రదేశ్లో ఓ కుటుంబంలో దారుణం జరిగింది. కుటుంబంలోని మహిళ తన మేనల్లుడితో వివాహేతర సంబంధంతో మత్తులో..
By అంజి Published on 2 Jan 2026 10:53 AM IST
IIT హైదరాబాద్ కుర్రాడికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ!
జాబ్ మార్కెట్ డల్గా ఉన్నా ఐఐటీ హైదరాబాద్ స్టూడెంట్ ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ హిస్టరీ క్రియేట్ చేశాడు.
By అంజి Published on 2 Jan 2026 10:02 AM IST
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
అనంతపురం జిల్లా మడకశిర మండలం అగ్రంపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో...
By అంజి Published on 2 Jan 2026 9:50 AM IST
తెలుగు రాష్ట్రాలను కప్పేసిన పొగమంచు.. పలు విమానాలు రద్దు
తెలుగు రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. పొగ మంచు కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి.
By అంజి Published on 2 Jan 2026 9:41 AM IST
Hyderabad: నేడే చిక్కడపల్లి లింక్ బ్రిడ్జి ప్రారంభోత్సవం
నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు మరో బ్రిడ్జి నేడు అందుబాటులోకి రానుంది. నేడు చిక్కడపల్లి - లింక్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు.
By అంజి Published on 2 Jan 2026 8:52 AM IST
తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేదే లేదు: సీఎం రేవంత్
కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By అంజి Published on 2 Jan 2026 8:39 AM IST
పారామెడికల్ విద్యార్థుల కోసం.. తొలిసారి సప్లిమెంటరీ పరీక్షలను ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
విద్యార్థుల విద్యా, కెరీర్ అవకాశాలను కాపాడే లక్ష్యంతో తొలిసారిగా సంస్కరణలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రంలో...
By అంజి Published on 2 Jan 2026 8:23 AM IST
మహిళా సంఘాలకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. మరో కొత్త పథకం.. పూర్తి వివరాలు ఇవిగో
ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రభుత్వం 'ఇందిరా డెయిరీ ప్రాజెక్టు'ను తీసుకొచ్చింది.
By అంజి Published on 2 Jan 2026 7:56 AM IST
అణు కేంద్రాలు, ఖైదీల వివరాలను పరస్పరం మార్పిడి చేసుకున్న భారత్ - పాక్
భారత్ - పాకిస్థాన్ మధ్య 2008 కాన్సులర్ యాక్సెస్ ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం, ఇరు దేశాలు దౌత్య మార్గాల ద్వారా ఖైదీల జాబితాలను పరస్పరం మార్పిడి..
By అంజి Published on 2 Jan 2026 7:43 AM IST
ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి పెంపు లేదు: కేంద్రం
దేశీయ గృహ వినియోగదారుల కోసం ఉపయోగించే ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరల్లో ఎలాంటి పెంపు జరగలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
By అంజి Published on 2 Jan 2026 7:30 AM IST
ఆరోగ్యాన్నిచ్చే వామకుక్షి.. చేసే విధానం ఇదే!
'దైవ రూపాలు మన జీవనశైలికి దిశానిర్దేశాలు' అనేందుకు విష్ణుమూర్తి పవళించే విధానమే నిదర్శనం. ఆయన ఎడమ వైపునకు ఒరిగి...
By అంజి Published on 2 Jan 2026 7:04 AM IST
Telangana: నేటి నుంచే అసెంబ్లీ సమావేశాల పునఃప్రారంభం.. నదీ జలాలపై వాడీ వేడీ చర్చ!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. గురువారం కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో...
By అంజి Published on 2 Jan 2026 6:47 AM IST












