నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    TVK rally stampede, CM Stalin, compensation, victims, orders inquiry, Karur
    టీవీకే ర్యాలీ తొక్కిసలాట.. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం.. విచారణకు సీఎం ఆదేశం

    రాష్ట్రవ్యాప్త రాజకీయ పర్యటనలో భాగంగా శనివారం (సెప్టెంబర్ 27, 2025) తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు...

    By అంజి  Published on 28 Sept 2025 7:01 AM IST


    CM Revanth, Group-1 employees, Telangana
    కొత్తగా ఎంపికైన గ్రూప్‌-1 ఉద్యోగులకు సీఎం రేవంత్‌ కీలక సూచన

    కొత్తగా గ్రూప్ -1 ఉద్యోగాలకు ఎంపికైన యువతీ యువకులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

    By అంజి  Published on 28 Sept 2025 6:45 AM IST


    38 people, including children, killed, stampede, Vijay rally, Tamil Nadu, Karur
    Tamilnadu: హీరో విజయ్‌ ర్యాలీలో భారీ తొక్కిసలాట.. 38కి చేరిన మృతుల సంఖ్య

    శనివారం తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మహిళలు, పిల్లలు సహా 38 మంది మరణించారు.

    By అంజి  Published on 28 Sept 2025 6:34 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    వార ఫలాలు: తేది 28-09-2025 నుంచి 04-10-2025 వరకు

    నూతనోత్సాహంతో చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం. కొన్ని విషయాలలో సోదరుల సలహాలు...

    By జ్యోత్స్న  Published on 28 Sept 2025 6:21 AM IST


    PM Modi, BSNL, swadeshi, 4G network, towers
    BSNL 4జీ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించిన ప్రధాని.. 97,500 టవర్ల ప్రారంభం

    డిజిటల్ ఇండియా వైపు పెద్ద ఎత్తున ముందుకు సాగుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఒడిశాలోని ఝార్సుగూడ నుండి ...

    By అంజి  Published on 27 Sept 2025 1:30 PM IST


    Central Government, Scholarship , Disabled Students
    దివ్యాంగులకు కేంద్రం స్కాలర్‌షిప్‌

    కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వశాఖ దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ అందిస్తోంది.

    By అంజి  Published on 27 Sept 2025 12:50 PM IST


    Hyderabad, MGBS temporarily closed, TGSRTC, passengers
    Hyderabad: ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ ముఖ్యగమనిక

    మూసీ వరదలు ఎంజీబీఎస్‌ను చుట్టుముట్టడంతో ప్రయాణికులు అటువైపు రావొద్దని టీజీఎస్‌ఆర్టీసీ సూచించింది.

    By అంజి  Published on 27 Sept 2025 12:00 PM IST


    Hit for not speaking Hindi, Kerala students, assault, Delhi, theft charge,
    ఢిల్లీలో దారుణం.. హిందీ మాట్లాడలేదని కేరళ విద్యార్థులపై దాడి

    సెప్టెంబర్ 24న ఎర్రకోట సమీపంలో కేరళకు చెందిన ఇద్దరు విద్యార్థులపై జరిగిన దాడి, అవమానం గురించి ఉన్నత స్థాయి..

    By అంజి  Published on 27 Sept 2025 11:22 AM IST


    IPS officers transferred, Telangana, VC Sajjanar, Hyderabad CP, Telangana
    తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సజ్జనార్

    తెలంగాణ రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బి శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన ఒక రోజు తర్వాత, ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ మార్పులకు...

    By అంజి  Published on 27 Sept 2025 11:00 AM IST


    Advocate Mallesh Yadav, DVV Entertainment, contempt of court, OG movie, Tollywood
    డీవీవీ' కోర్టు ధిక్కరణకు పాల్పడింది: లాయర్‌

    పవన్‌ కల్యాణ్‌ 'ఓజీ' సినిమా టికెట్‌ ధరల పెంపు కేసులో నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్వీట్‌ కోర్టును అవమానించడమే అని..

    By అంజి  Published on 27 Sept 2025 10:18 AM IST


    SSC Recruitment 2025, Apply Online, Constable Posts, jobs
    ఇంటర్‌ అర్హతతో 7,565 పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

    స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఇటీవల ఢిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్‌ -2025 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

    By అంజి  Published on 27 Sept 2025 9:38 AM IST


    road accident , Kandukuru mandal, Rangareddy district, Three people died
    Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌ డెడ్‌

    రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..

    By అంజి  Published on 27 Sept 2025 8:50 AM IST


    Share it