Pahalgam Attack: భద్రతా దళాలకు పూర్తి కార్యచరణ స్వేచ్ఛ.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం!
గత వారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించగా, దీనిపై స్పందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం భారత...
By అంజి Published on 30 April 2025 7:08 AM IST
Andhrapradesh: నేడు పాలిసెట్ ఎగ్జామ్.. ఇవి తప్పనిసరి
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం నిర్వహించే పాలీసెట్-2025కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాలిసెట్ పరీక్ష...
By అంజి Published on 30 April 2025 6:52 AM IST
Video: సింహాచలంలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
చందనోత్సవం వేళ సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆలయం వద్ద కొత్తగా నిర్మించిన గోడ కూలి తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్టు...
By అంజి Published on 30 April 2025 6:28 AM IST
'మీ మంత్రే ఒప్పుకున్నాడు'.. పాక్ ఉగ్ర కార్యకలాపాలపై యూఎన్ఓలో భారత్ ధ్వజం
సోమవారం ఐక్యరాజ్యసమితిలో పహల్గామ్ ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగా లేవనెత్తింది. పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలపై యూఎన్వోలో భారత్ ధ్వజమెత్తింది.
By అంజి Published on 29 April 2025 12:42 PM IST
Telangana: 19 మంది గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు రూ.20 వేల జరిమానా
కోర్టును తప్పుదారి పట్టించినందుకు తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 పరీక్ష అభ్యర్థులకు రూ.20,000 జరిమానా విధించింది.
By అంజి Published on 29 April 2025 11:46 AM IST
మళ్లీ ఉగ్రదాడులు జరిగే ఛాన్స్.. కశ్మీర్లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
గత వారం పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడుల తర్వాత మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కాశ్మీర్ అంతటా...
By అంజి Published on 29 April 2025 11:06 AM IST
డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం మరో తీపికబురు
కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో ఇటీవల మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
By అంజి Published on 29 April 2025 10:15 AM IST
యూనివర్సిటీలో 24 ఏళ్ల కాశ్మీరీ విద్యార్థినిపై లైంగిక దాడి.. వంటమనిషి అరెస్టు
న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ క్యాంటీన్లో పనిచేస్తున్న వంటమనిషి కాశ్మీరీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అరెస్టు...
By అంజి Published on 29 April 2025 9:28 AM IST
Telangana: ఇందిరమ్మ ఇళ్ల కొత్త నిబంధనలు.. లబ్ధిదారుల్లో గందరగోళం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది.
By అంజి Published on 29 April 2025 8:45 AM IST
Terror Attack: 'అల్లాహు అక్బర్' అని చెప్పిన తర్వాత కాల్పులు.. జిప్లైన్ ఆపరేటర్కు ఎన్ఐఏ సమన్లు
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఒక వీడియోలో "అల్లాహు అక్బర్" అని అరిచిన జిప్లైన్ ఆపరేటర్ను జాతీయ దర్యాప్తు సంస్థ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు...
By అంజి Published on 29 April 2025 8:06 AM IST
IPL 2025: 35 బంతుల్లోనే సెంచరీ.. రికార్డ్ సృష్టించిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సోమవారం, ఏప్రిల్ 28న ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీ సాధించడం ద్వారా చరిత్ర సృష్టించాడు.
By అంజి Published on 29 April 2025 7:34 AM IST
డీఎస్సీ దరఖాస్తులపై ప్రభుత్వం కీలక ప్రకటన.. ఇప్పుడది ఆప్షన్ మాత్రమే
డీఎస్సీ దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. డీఎస్సీ అభ్యర్థులకు దరఖాస్తు సమయంలో సర్టిఫికెట్ అప్లోడ్ చేయడంలో సమస్యలు...
By అంజి Published on 29 April 2025 7:19 AM IST