సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్, నిర్మాత కన్నుమూత
ప్రముఖ మలయాళ లెజెండ్ డైరెక్టర్, చిత్రనిర్మాత, సినిమాటోగ్రాఫర్, తన విలక్షణమైన చిత్రనిర్మాణ శైలికి, తన కొత్త ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన షాజీ ఎన్...
By అంజి Published on 29 April 2025 6:51 AM IST
నేటి నుంచే ఎప్సెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఎప్సెట్లో ఇవాళ, రేపు అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు పరీక్షలు జరగనున్నాయి.
By అంజి Published on 29 April 2025 6:43 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆర్ధిక నష్ట సూచనలు
అకారణంగా ఇతరులతో విరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి....
By అంజి Published on 29 April 2025 6:31 AM IST
తెలుగు రాష్ట్రాల్లో నాని 'హిట్-3' టికెట్ల ధరలివే!!
నాని నటించిన హిట్ 3 సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. సెన్సార్ ఫార్మాలిటీలు కూడా పూర్తయ్యాయి.
By అంజి Published on 28 April 2025 2:00 PM IST
సింగర్ నేహాపై దేశ ద్రోహం కేసు నమోదు
పహల్గామ్ విషాదం తర్వాత ఒక నిర్దిష్ట మతాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టారని జానపద గాయని నేహా సింగ్ రాథోడ్ చేసిన...
By అంజి Published on 28 April 2025 1:15 PM IST
Hyderabad: దారుణం.. బ్యాంక్ లిఫ్ట్లో హత్య
హైదరాబాద్: నగరంలోని హిమాయత్ నగర్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 28 April 2025 12:55 PM IST
షోయబ్ అక్తర్ సహా పాకిస్తానీ యూట్యూబ్ ఛానెళ్ల బ్లాక్
26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన తర్వాత భారత ప్రభుత్వం 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్లను నిషేధించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 28 April 2025 12:33 PM IST
బీబీసీ ఇచ్చిన కవరేజ్ పై భారత ప్రభుత్వం అభ్యంతరం
పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి బీబీసీ చేస్తున్న కవరేజ్ పై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
By అంజి Published on 28 April 2025 12:16 PM IST
కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం
కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరి రామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
By అంజి Published on 28 April 2025 11:37 AM IST
డ్వాక్రా మహిళలకు శుభవార్త
డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. డ్వాక్రా మహిళలకు పెద్దఎత్తున రుణాలు ఇవ్వడంతో పాటు వాటి ద్వారా వారు ఆర్థికంగా స్వావలంబన...
By అంజి Published on 28 April 2025 11:14 AM IST
ఔరంగజేబును చెంపదెబ్బ కొట్టాలని ఉంది: విజయ్ దేవరకొండ
సూర్య-పూజ హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన 'రెట్రో' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 28 April 2025 10:58 AM IST
Andhrapradesh: రేషన్కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఇంకా 4 రోజులే టైమ్
రాష్ట్రంలోని రేషన్కార్డుదారులు ఈ నెల 30 లోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీనికి ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది.
By అంజి Published on 28 April 2025 10:00 AM IST