'ప్రధాని మోదీతో వాణిజ్యం గురించి చర్చించా'.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
దీపావళి పండుగను పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం శ్వేతసౌధంలో దీపాలు వెలిగించారు.
By అంజి Published on 22 Oct 2025 7:42 AM IST
రాజమహేంద్రవరంలో మైనర్ బాలికపై లైంగిక దాడి.. పరారీలో యువకుడు
రాజమహేంద్రవరం నగరంలో 15 ఏళ్ల బాలికపై 22 ఏళ్ల యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
By అంజి Published on 22 Oct 2025 7:26 AM IST
ఏపీలో ఏడు కొత్త డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు
ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏడు కొత్త డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు..
By అంజి Published on 22 Oct 2025 7:11 AM IST
నేటి నుంచి కార్తీక వైభవం.. దీపాల విశిష్ఠత, ఎన్ని వత్తులు ఉండాలో తెలుసా?
శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసం నేడు ప్రారంభం కానుంది. 'న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం!! న తీర్థం గంగాయాస్థమమ్' అని...
By అంజి Published on 22 Oct 2025 7:01 AM IST
రైతులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ఎరువుల ధరలు!
వానాకాలం సీజన్ ఆరంభంలో యూరియా కొరతతో రైతులు నానా అవస్థలు పడ్డ విషయం తెలిసిందే.
By అంజి Published on 22 Oct 2025 6:43 AM IST
ఏపీలో 5 రోజుల పాటు అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..
By అంజి Published on 22 Oct 2025 6:25 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి ఉద్యోగులకు శుభవార్తలు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో...
By అంజి Published on 22 Oct 2025 6:09 AM IST
Video: శనివర్ వాడా కోటలో నమాజ్.. గోమూత్రంతో శుద్ధి చేసిన బీజేపీ ఎంపీ
పూణేలోని చారిత్రాత్మక శనివార్ వాడా కోట లోపల ముస్లిం సమాజానికి చెందిన సభ్యులు నమాజ్ చేస్తున్నట్లు చూపించే వైరల్ వీడియో..
By అంజి Published on 21 Oct 2025 1:30 PM IST
Hyderabad: దీపావళి ఎఫెక్ట్.. సరోజిని కంటి ఆస్పత్రికి క్యూ కట్టిన క్షతగాత్రులు
అక్టోబర్ 20, సోమవారం రాత్రి హైదరాబాద్లో దీపావళి వేడుకల సందర్భంగా పటాకులు పేల్చే సమయంలో పిల్లలతో సహా అనేక మందికి కంటి గాయాలు అయ్యాయి.
By అంజి Published on 21 Oct 2025 12:34 PM IST
దీపావళికి పుట్టింటికి వెళ్తాననడంతో.. భార్యతో గొడవపడి కాలువలోకి దూకిన భర్త.. చివరికి..
తన భార్యతో జరిగిన వివాదం కారణంగా 26 ఏళ్ల వ్యక్తి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది.
By అంజి Published on 21 Oct 2025 12:10 PM IST
పోలీసు అంటే సమాజానికి నమ్మకం: సీఎం రేవంత్
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమర పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు.
By అంజి Published on 21 Oct 2025 11:26 AM IST
అంతమందిని టీసీఎస్ తొలగిస్తుందని ఊహించగలమా?
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ భారీగా ఉద్యోగులను తొలగించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ ఏకంగా...
By అంజి Published on 21 Oct 2025 11:13 AM IST












