సింగపూర్లో తెలుగును రెండవ భాషగా చేయాలి: సీఎం చంద్రబాబు
సింగపూర్లో బెంగాలీ, తమిళం, హిందీ భాషలు ఇప్పటికే ద్వితీయ భాషలుగా గుర్తించబడినందున, తెలుగును ద్వితీయ భాషగా మార్చడానికి చర్యలు తీసుకోవాలని
By అంజి Published on 28 July 2025 7:47 AM IST
ఇన్స్టాగ్రామ్ ప్రియుడి కోసం.. చిన్నారిని బస్టాండ్లో వదిలేసి వెళ్లిన తల్లి
ఇన్స్టాలో పరిచయమైన ఓ వ్యక్తి కోసం ఓ తల్లి తన కొడుకును వదిలేసి వెళ్లిపోయింది.
By అంజి Published on 28 July 2025 7:40 AM IST
నేడే తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ల అంశం ప్రధాన అజెండాగా ఉంది.
By అంజి Published on 28 July 2025 6:54 AM IST
నేడు, రేపు భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 28 July 2025 6:40 AM IST
రైల్వేలో 6,180 పోస్టులు.. దరఖాస్తుకు నేడు ఒక్క రోజే ఛాన్స్
దేశంలోని 17 రైల్వే జోన్లు, వివిధ ఉత్పత్తి యూనిట్లలో సిగ్నల్, టెలికమ్యూనికేషన్ విభాగం సహా 51 కేటగిరీల్లో 6,180 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు...
By అంజి Published on 28 July 2025 6:23 AM IST
యూపీఐ ట్రాన్సాక్షన్లపై జీఎస్టీ విధించే ప్రణాళిక లేదు: కేంద్రం
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారిత లావాదేవీలు రూ.2,000 దాటితే వాటిపై వస్తువులు మరియు సేవల పన్ను (జీఎస్టీ) విధించే ప్రణాళిక లేదని ప్రభుత్వం...
By అంజి Published on 27 July 2025 1:30 PM IST
హైదరాబాద్లో రేవ్ పార్టీ కలకలం.. 9 మంది అరెస్ట్.. పరారీలో ఇద్దరు
హైదరాబాద్ నగరంలో రేవ్ పార్టీ కలకలం రేపింది. కొండాపూర్ లో ఉన్న ఓ విల్లాలో జరుగుతున్న రేవ్ పార్టీ వ్యవహారాన్ని ఎక్సైజ్ పోలీసులు భగ్నం చేశారు.
By అంజి Published on 27 July 2025 12:32 PM IST
హరిద్వార్ ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి, 25 మందికి గాయాలు
హరిద్వార్లోని మానసా దేవి ఆలయం వద్ద ఆదివారం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించగా, 25 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
By అంజి Published on 27 July 2025 12:07 PM IST
బీఎస్ఎఫ్లో 3,588 కానిస్టేబుల్ పోస్టులు
ఆర్మీలో ఉద్యోగం సంపాదించాలనే వారికి గుడ్న్యూస్. కానిస్టేబుల్ ట్రేడ్స్మన్ రిక్రూట్మెంట్ 2025 కోసం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)...
By అంజి Published on 27 July 2025 11:27 AM IST
తల్లి తిట్టిందని.. 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎక్కువ సేపు మొబైల్ గేమ్స్ ఆడినందుకు తల్లి తిట్టిందని మనస్థాపంతో 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య...
By అంజి Published on 27 July 2025 10:42 AM IST
Telangana: గుడ్న్యూస్.. కొత్తగా 30 లక్షల మందికి ఆరోగ్యశ్రీ
కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో ప్రత్యేక...
By అంజి Published on 27 July 2025 9:53 AM IST
వరంగల్ సమగ్రాభివృద్దే ప్రభుత్వ సంకల్పం: మంత్రి పొంగులేటి
చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని తెలంగాణ రెండవ రాజధానిగా చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
By అంజి Published on 27 July 2025 9:07 AM IST