ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు.
By అంజి Published on 8 July 2025 4:59 PM IST
Hyderabad: పార్క్ స్థలం కబ్జా.. అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం హైదర్గూడలోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను మంగళవారం హైడ్రా తొలగించింది
By అంజి Published on 8 July 2025 4:26 PM IST
వర్షాకాలంలో మునగ ఎందుకు తినాలంటే?
వర్షాకాలంలో చల్లని వాతావరణం, గాలిలో ఉండే తేమ కారణంగా రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.
By అంజి Published on 8 July 2025 3:18 PM IST
'నా తల రాత ఇలా ఎందుకు రాశావు'.. శివుడికి భావోద్వేగ లేఖ రాసి యువకుడు ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 25 ఏళ్ల యువకుడు తన తల రాతను ప్రశ్నిస్తూ శివుడికి భావోద్వేగ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 8 July 2025 2:25 PM IST
Hyderabad: సిటీ సివిల్ కోర్టుకు బాంబ్ బెదిరింపు కలకలం
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో గల సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది.
By అంజి Published on 8 July 2025 1:44 PM IST
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి వ్యాఖ్యలు.. పవన్ కల్యాణ్ ఆగ్రహం
నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్...
By అంజి Published on 8 July 2025 1:17 PM IST
సోషల్ మీడియాలో ఆ పోస్టులు షేర్ చేస్తున్నారా?.. చర్యలకు సిద్ధమవుతోన్న ఎన్ఐఏ
ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్ను, గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్, ఇతర దేశ వ్యతిరేక శక్తుల ఆన్లైన్ వీడియోలను బ్లాక్ చేసిన తర్వాత, అటువంటి...
By అంజి Published on 8 July 2025 12:31 PM IST
ప్రెస్ క్లబ్కు ఎవరొచ్చినా చర్చకు సిద్ధం: కేటీఆర్
తమ నేతలు మాట్లాడే సమయంలో అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చర్చకు అనుమతిస్తే సమావేశాలకు వస్తామని తెలంగాణ భవన్లో కేటీఆర్ అన్నారు.
By అంజి Published on 8 July 2025 12:01 PM IST
Hyderabad: సర్కార్ భూముల్లో ఎత్తైన భవనాలు.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఖాజాగూడ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో ఎనిమిది ఎత్తైన టవర్లను నిర్మించకుండా బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ (BHOWS)ని నిరోధించాలని కోరుతూ దాఖలైన...
By అంజి Published on 8 July 2025 11:14 AM IST
మహిళ ప్రాణాలు తీసిన తాంత్రికుడు.. పూజలో భాగంగా బలవంతంగా టాయిలెట్ వాటర్ తాగించి..
ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లాలోని కంధారపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహల్వాన్ పూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం అజంగఢ్కు చెందిన 35 ఏళ్ల మహిళ.. స్థానిక...
By అంజి Published on 8 July 2025 10:52 AM IST
ఇంటర్తో 3,131 పోస్టులు.. దరఖాస్తు తేదీ ఎప్పటి వరకు అంటే?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. సీహెచ్ఎస్ఎల్ - 2025 నోటిఫికేషన్ ద్వారా 3,131 గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనుంది.
By అంజి Published on 8 July 2025 10:16 AM IST
Hyderabad: మూడేళ్లుగా అద్దె కట్టట్లేదని.. ప్రభుత్వ కార్యాలయానికి తాళం వేసిన బిల్డింగ్ ఓనర్
40 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని ప్రాంగణానికి తాళం వేయడంతో అబ్దుల్లాపూర్మెట్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రజా సేవలు నిలిచిపోయాయి.
By అంజి Published on 7 July 2025 5:39 PM IST