సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కాల్చి చంపిన బంధువు.. పరువు హత్యగా అనుమానం
పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లోని తన నివాసంలో యువ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సనా యూసుఫ్ను కాల్చి చంపినట్లు సమా టీవీ నివేదించింది.
By అంజి Published on 3 Jun 2025 11:34 AM IST
'ది రాజాసాబ్' నుండి బిగ్ అప్డేట్ వచ్చేసిందోచ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో తెరకెక్కిస్తెన్న సినిమా 'ది రాజాసాబ్'.
By అంజి Published on 3 Jun 2025 10:54 AM IST
కరెంట్ కోతలు రావొద్దని.. కొత్త ట్రాన్స్ఫార్మర్కు పూజలు చేసిన స్థానికులు
మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లాలోని ఒక ప్రాంత నివాసితులు తరచుగా విద్యుత్ కోతలతో బాధపడుతున్నారు.
By అంజి Published on 3 Jun 2025 10:29 AM IST
2,423 ఉద్యోగాలకు ఎస్ఎస్సీ నోటిఫికేషన్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఫేజ్ XIIIలో భాగంగా 2,423 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నిన్నటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ...
By అంజి Published on 3 Jun 2025 9:41 AM IST
Telangana: త్వరలోనే వారి రేషన్ కార్డులు రద్దు!
రాష్ట్రంలో గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోని 1.59 లక్షల కార్డులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిపై విచారణ చేపట్టాలని పౌర సరఫరాల శాఖ...
By అంజి Published on 3 Jun 2025 9:01 AM IST
తల్లిదండ్రులు లగ్జరీ కారు కొనివ్వలేదని.. యువకుడు ఆత్మహత్య
సిద్దిపేటలోని చట్లపల్లి గ్రామంలో 21 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తల్లిదండ్రులు తనకు లగ్జరీ కారు కొనలేమని చెప్పడంతో మనస్థాపంతో సూసైడ్...
By అంజి Published on 3 Jun 2025 8:15 AM IST
ఏపీ ప్రజలకు అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు
నైరుతి రుతు పవనాలు తాకినా రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని రాష్ట్ర విపత్తుల...
By అంజి Published on 3 Jun 2025 7:33 AM IST
జపాన్ ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
తెలంగాణ భవిష్యత్తు కోసం కొత్తగా ప్రపంచ భాగస్వామ్యాలతో వివిధ ప్రాజెక్టులు చేపట్టి రాష్ట్ర పురోభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళుతున్నామని ముఖ్యమంత్రి...
By అంజి Published on 3 Jun 2025 7:23 AM IST
హిందూ పిల్లవాడితో ఆడుకున్నందుకు కొడుకులపై దాడి.. పాస్టర్ అరెస్టు
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన ఒక క్రైస్తవ పాస్టర్ తన ఇద్దరు చిన్న కుమారులు పొరుగున ఉన్న హిందూ పిల్లవాడితో ఆడుకున్నందుకు వారిపై దాడి...
By అంజి Published on 3 Jun 2025 7:13 AM IST
వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం.. పోర్టల్ను ప్రారంభించనున్న కేంద్రం
దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల మెరుగైన నిర్వహణ, పారదర్శకతను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జూన్ 6న 'ఉమీద్' పోర్టల్ను ప్రారంభించనుందని వర్గాలు...
By అంజి Published on 3 Jun 2025 7:00 AM IST
'రూ.1 కే ఎకరం భూమి.. నిరూపిస్తే రాజీనామా చేస్తా'.. జగన్కు మంత్రి లోకేష్ ఓపెన్ ఛాలెంజ్
వైఎస్ జగన్కు మంత్రి నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఉర్సా కంపెనీకి విశాఖలో ఎకరం భూమి రూ.1 కే ఇచ్చారనే ఆరోపణలను జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి...
By అంజి Published on 3 Jun 2025 6:47 AM IST
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు గెలుస్తాం: హరీశ్ రావు
ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా 100 సీట్లు గెలుస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
By అంజి Published on 2 Jun 2025 1:30 PM IST