Andhrapradesh: టెన్త్ విద్యార్థుల సగటు మార్కుల ఆధారంగా టీచర్లకు గ్రేడ్లు
10వ తరగతి విద్యార్థులు సాధించిన సగటు మార్కుల ఆధారంగా సబ్జెక్టు ఉపాధ్యాయులకు గ్రేడ్లు ఇస్తామని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది.
By అంజి Published on 2 Dec 2025 9:40 AM IST
Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. కాలేజీ హాస్టల్ గదిలో ఉరేసుకుని..
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబ్నగర్ జిల్లా మక్తల్కు చెందిన...
By అంజి Published on 2 Dec 2025 9:02 AM IST
వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ గడువు పొడిగించాలని.. కేంద్రాన్ని కోరిన తెలంగాణ కాంగ్రెస్
యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్మెంట్ (UMEED) పోర్టల్లో వక్ఫ్ ఆస్తులను నమోదు చేయడానికి గడువును పొడిగించాలని...
By అంజి Published on 2 Dec 2025 8:50 AM IST
మెస్సీతో మ్యాచ్ కోసం.. సీఎం రేవంత్ ఫుట్బాల్ ప్రాక్టీస్
డిసెంబర్ 13న హైదరాబాద్లో జరగనున్న ప్రపంచ దిగ్గజం లియోనెల్ మెస్సీతో తనకు మధ్య స్నేహపూర్వక మ్యాచ్కు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు.
By అంజి Published on 2 Dec 2025 8:33 AM IST
'భూధార్' కార్డుల కోసం 'mభూధార్ యాప్'
ఆధార్ మాదిరిగా ప్రతి వ్యవసాయ భూమికి ప్రత్యేక ఐడీ నంబర్తో కూడిన 'భూధార్' కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఈ కీలక...
By అంజి Published on 2 Dec 2025 8:22 AM IST
నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తన అధికారిక వెబ్సైట్ ssc.gov.inలో ఎస్ఎస్సీ జీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2026ను విడుదల చేసింది.
By అంజి Published on 2 Dec 2025 8:00 AM IST
కుటుంబం పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రియురాలిని చంపి.. ప్రియుడు ఆత్మహత్య
గణేష్ కాలే అనే 27 ఏళ్ల వ్యక్తి శనివారం తన ప్రియురాలిని దిండుతో గొంతు నులిమి చంపాడు. ఆ తర్వాత పూణేలో రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 2 Dec 2025 7:36 AM IST
Telangana: ఆ టీచర్లకు విద్యాశాఖ షాక్!
సెలవు పెట్టకుండా విధులకు హాజరవ్వని టీచర్లపై కొరడా ఝులిపించేందుకు రాష్ట్ర విద్యాశాఖ రెడీ అయ్యింది. 30 రోజులు పాఠశాలకు హాజరుకాకపోతే వారి...
By అంజి Published on 2 Dec 2025 7:17 AM IST
గుడ్న్యూస్.. 'పీఎం అవాస్ యోజన - ఎన్టీఆర్' పథకానికి దరఖాస్తు గడువు పొడిగింపు
నవంబర్ 30తో ముగిసిన పీఎం ఆవాస్ యోజన గ్రామీన (PMAY-G)-NTR పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం డిసెంబర్ 14వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 2 Dec 2025 6:58 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు నూతన అవకాశములు
నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఋణ సమస్యలు నుండి బయటపడతారు. ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. అవసరానికి చేతికి ధన సహాయం అందుతుంది. నూతన పరిచయాలు...
By జ్యోత్స్న Published on 2 Dec 2025 6:30 AM IST
Video: 'కరిచే వారు లోపల ఉన్నారు'.. పార్లమెంట్కు శునకంతో వచ్చిన రేణుకా చౌదరి
ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్కు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తన పెంపుడు శునకంతోతో సభకు వచ్చారు.
By అంజి Published on 1 Dec 2025 1:40 PM IST
Vizag: అందుబాటులోకి అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి.. ఎంట్రీ ఫీజు ఎంతంటే?
కైలాసగిరి కొండపై భారతదేశంలోనే అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ బ్రిడ్జిపై ఒకేసారి 40 మంది పర్యాటకులు...
By అంజి Published on 1 Dec 2025 12:54 PM IST












