శబరిమల ఆదాయం రూ.332 కోట్లు.. అయ్యప్పను దర్శించుకున్న 30 లక్షలకుపైగా భక్తులు
మండల పూజా సీజన్లో ఇప్పటివరకు 30.56 లక్షలకు పైగా భక్తులు ప్రఖ్యాత శబరిమల సందర్శించారని, మొత్తం ఆదాయం రూ.332.77 కోట్లని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు...
By అంజి Published on 28 Dec 2025 10:51 AM IST
Warning: 'మా డాడీ ఎవరో తెలుసా' అని చెప్పొద్దు.. సజ్జనార్ మాస్ వార్నింగ్
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారు పలుకుబడిని ఉపయోగించాలని ప్రయత్నించవద్దని నగర సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
By అంజి Published on 28 Dec 2025 10:01 AM IST
Telangana: ఆస్పత్రి నిర్లక్ష్యం.. తాగునీరు అనుకొని కెమికల్ లిక్విడ్ తాగి విద్యార్థి మృతి
నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 19 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థి ప్రమాదవశాత్తు తాగే నీరుగా భావించి...
By అంజి Published on 28 Dec 2025 9:43 AM IST
AP Govt: న్యూ ఇయర్ వేళ కొత్త పట్టాదారు పాస్పుస్తకాలు.. ఉచితంగా పంపిణీ
న్యూ ఇయర్లో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 26 నుంచి 9వ తేదీ వరకు గ్రామ...
By అంజి Published on 28 Dec 2025 8:53 AM IST
Sangareddy Accident: విషాదం.. అదుపు తప్పిన బైక్.. కల్వర్టు గుంతలో పడి ముగ్గురు మృతి
సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు.
By అంజి Published on 28 Dec 2025 8:17 AM IST
రెండేళ్లు ప్రేమించుకున్న జంట.. పెళ్లి చేసుకున్న 24 గంటలకే విడాకులు
మహారాష్ట్రలోని పూణేలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట.. ఆ వెంటనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.
By అంజి Published on 28 Dec 2025 8:02 AM IST
ఆరావళి కొండల్లో మైనింగ్ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
ఆరావళి కొండలలో మైనింగ్ కు సంబంధించిన కేసును సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ...
By అంజి Published on 28 Dec 2025 7:47 AM IST
31న డెలివరీ బాయ్స్ సమ్మె.. డిమాండ్స్ ఇవే!
ప్రధాన క్విక్-కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ల గిగ్ వర్కర్లు ఈ నెల 31న దేశ వ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతున్నారు.
By అంజి Published on 28 Dec 2025 7:28 AM IST
రూ.3.08 కోట్ల బకాయిలు.. విజయవాడ కనకదుర్గ ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేత
రూ.3.08 కోట్ల బిల్లులు చెల్లించలేదని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APCPDCL).. విజయవాడ దుర్గా మల్లేశ్వర...
By అంజి Published on 28 Dec 2025 7:10 AM IST
దారుణం.. 6 ఏళ్ల కూతురిని గొంతు నులిమి చంపిన తల్లి.. మరాఠీకి బదులుగా హిందీ మాట్లాడుతోందని..
మహారాష్ట్రలోని రాయ్గఢ్లో దారుణ సంఘటన జరిగింది. ఆరేళ్ల బాలికను ఆమె తల్లి వారి ఇంట్లో గొంతు నులిమి చంపింది. ఈ హత్యకు సంబంధించి రాయ్గఢ్ పోలీసులు 30...
By అంజి Published on 28 Dec 2025 6:58 AM IST
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
ఇందిరమ్మ రాజ్యంలో పేదవాళ్ల సొంతింటి కలను నిజం చేస్తున్నామని తెలిపారు. ఖమ్మంలోని ఏదులాపురంలో మండల కార్యాలయ భవనానికి...
By అంజి Published on 28 Dec 2025 6:36 AM IST
వార ఫలాలు: తేది 28-12-2025 నుంచి 3-1-2026 వరకు
ఆలోచనతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుండి...
By జ్యోత్స్న Published on 28 Dec 2025 6:26 AM IST












