Video: విషాదం.. కారు కింద నలిగి రెండేళ్ల చిన్నారి మృతి
సెంట్రల్ ఢిల్లీలోని పహార్గంజ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల బాలిక తన పొరుగున ఉన్న 15 ఏళ్ల మైనర్ నడుపుతున్న కారు కింద నలిగిపోయిందని పోలీసులు...
By అంజి Published on 1 April 2025 10:05 AM IST
ఆధారాలు లేకుండా వరకట్న కేసులో కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావించవద్దు: హైకోర్టు
వరకట్న వేధింపుల కేసులో కుటుంబ సభ్యులను ఇరికించడానికి నిర్దిష్ట ఆధారాలు లేకుండా సాధారణ ఆరోపణలను ఉపయోగించరాదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్...
By అంజి Published on 1 April 2025 9:30 AM IST
లోన్ తీసుకునేవారికి ఆర్బీఐ అలర్ట్
రుణాలు తీసుకోవాలనుకునే వారికి అలర్ట్. నేటి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనను అమల్లోకి తీసుకు వచ్చింది.
By అంజి Published on 1 April 2025 8:46 AM IST
ఏపీలో నేడు పశువుల బీమా పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చేలా సవరించిన మార్గదర్శకాలతో జాతీయ పశువుల మిషన్ కింద పశువుల బీమా పథకాన్ని ప్రారంభిస్తోంది.
By అంజి Published on 1 April 2025 8:04 AM IST
వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త హత్య.. పాపిరెడ్డి పల్లెలో ఉద్రిక్తత
ఉగాది రోజున గుడి వద్ద జరిగిన ఘర్షణలో వైఎస్ఆర్సి కార్యకర్త కె.లింగమయ్య హత్యకు గురికావడంతో సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డి పల్లెలో ఉద్రిక్తత...
By అంజి Published on 1 April 2025 7:50 AM IST
విషాదం.. పేలిన సిలిండర్.. ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాలలో సిలిండర్ పేలుడు కారణంగా జరిగిన బాణసంచా పేలుడులో ముగ్గురు పిల్లలు సహా ఏడుగురు మరణించారు.
By అంజి Published on 1 April 2025 7:34 AM IST
మహిళలకు భర్త లైంగిక వేధింపులు.. వీడియోలతో బ్లాక్ మెయిల్.. షాకిచ్చిన భార్య
నాగ్పూర్కు చెందిన 24 ఏళ్ల మహిళ తన 32 ఏళ్ల భర్త వాట్సాప్ను హ్యాక్ చేసి, అతను అనేక మంది మహిళలను లైంగికంగా వేధించాడని, బ్లాక్మెయిల్ చేశాడని...
By అంజి Published on 1 April 2025 7:13 AM IST
నేటి నుంచి విజయ, సంగం పాల ధరల పెంపు
విజయ, సంగం పాల ధరలను లీటర్కు రూ.2 పెంచుతున్నట్టు ఆయా డెయిరీలు తెలిపాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి.
By అంజి Published on 1 April 2025 6:52 AM IST
గుడ్న్యూస్.. 'రాజీవ్ యువ వికాసం' గడువు పొడిగింపు
రాజీవ్ యువ వికాసం పథకం గుడువును ఏప్రిల్ 14 వరకు ప్రభుత్వం పొడిగించింది.
By అంజి Published on 1 April 2025 6:38 AM IST
ఏ ద్రాక్ష తింటే.. ఎలాంటి పోషకాలు లభిస్తాయో తెలుసా?
ప్రస్తుతం మార్కెట్లో ద్రాక్ష పండ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని నలుపు రంగులో ఉంటే మరికొన్ని ఆకుపచ్చ రంగులో ఉంటున్నాయి.
By అంజి Published on 31 March 2025 1:30 PM IST
వంట చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు చిన్నారులు మృతి
దేశ రాజధాని ఢిల్లీలోని మనోహర్ పార్క్ ప్రాంతంలో ఎల్పిజి సిలిండర్ పేలి ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, ఒకరు గాయపడ్డారు.
By అంజి Published on 31 March 2025 12:29 PM IST
పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్యలు.. వీడియో తీసి ఇన్స్టాలో పోస్ట్.. చివరికి
ఫ్లోరిడాకు చెందిన ఓ కంటెంట్ క్రియేటర్.. తనను తాను "డాగ్ మామ్" అని పిలుచుకుంటూ, తన పెంపుడు జంతువు చివావాతో లైంగిక చర్యలను నిర్వహించింది.
By అంజి Published on 31 March 2025 12:00 PM IST