Telangana: 41,000 మంది ఉద్యోగులు.. ఒక్కొక్కరికి రూ.1.95 లక్షల బోనస్
ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 2024-25 సంవత్సరంలో ఆర్జించిన లాభాలలో 34 ...
By అంజి Published on 23 Sept 2025 6:46 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు
నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి ....
By జ్యోత్స్న Published on 23 Sept 2025 6:26 AM IST
Hyderabad: పోలీస్ వాహనాలకు కొత్త కోడ్తో నంబర్ ప్లేట్ల భర్తీ
హైదరాబాద్ పోలీసులు అన్ని వాహనాల నంబర్ ప్లేట్లపై 'TS' స్థానంలో 'TG' ని చేర్చడం ప్రారంభించారు. ఇది తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం.
By అంజి Published on 22 Sept 2025 2:30 PM IST
Hyderabad: ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి సూసైడ్
హైదరాబాద్ శివారులోని పోచారం సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది
By అంజి Published on 22 Sept 2025 1:27 PM IST
శరీరంలో వేడి పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే.. ఇలా తగ్గించుకోండి
'ఒంట్లో వేడి చేసింది' ఈ మాట మనం చాలా మంది దగ్గర వింటుంటాం. కొన్నిసార్లు మనం కూడా వాడుతుంటాం.
By అంజి Published on 22 Sept 2025 12:50 PM IST
Telangana: సీఎంఆర్ఎఫ్ స్కామ్.. మరో ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్లో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కు నుండి రూ.8.71 కోట్ల విలువైన డబ్బును దుర్వినియోగం చేసినందుకు..
By అంజి Published on 22 Sept 2025 12:10 PM IST
అత్తమామల పైశాచికం.. కోడలిని గదిలో బంధించి.. ఆపై పామును విడిచి పెట్టి..
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో దారుణం జరిగింది. వరకట్నం చెల్లించకపోవడంతో కోపంతో, ఒక నూతన వధూవుని గదిలో బంధించి, ఆ గదిలో పామును వదిలారు అత్తామామలు.
By అంజి Published on 22 Sept 2025 11:30 AM IST
నా కుటుంబం నుండి విడగొట్టే కుట్రలు చేసిన వారిని వదిలిపెట్టను: కవిత
బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను దూరం చేసిన వారిని వదిలిపెట్టనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత ఆదివారం ప్రతిజ్ఞ చేశారు.
By అంజి Published on 22 Sept 2025 10:36 AM IST
Hyderabad: తోటి ఉపాధ్యాయుల వేధింపులు.. తట్టుకోలేక టీచరమ్మ ఆత్మహత్య
ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న 29 ఏళ్ల ఉపాధ్యాయురాలిని ఇద్దరు మగ సహచరులు "వేధించడం" కారణంగా.. ఆమె తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు...
By అంజి Published on 22 Sept 2025 9:43 AM IST
దేశ వ్యాప్తంగా అమల్లోకి కొత్త జీఎస్టీ.. భారీగా తగ్గిన ధరలు
దేశ వ్యాప్తంగా కొత్త జీఎస్టీ ధరలు అమల్లోకి వచ్చాయి. ఇకపై 5 శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే ఉంటాయి. కొన్ని లగ్జరీ వస్తువులను 40 లిస్టులో చేర్చారు.
By అంజి Published on 22 Sept 2025 8:50 AM IST
'ఆ జట్టు పోటీ ఎక్కడా?'.. పాకిస్తాన్ జట్టుపై సూర్యకుమార్ సెటైర్లు
ఆసియా కప్ - 2025లో భాగంగా నిన్నటి మ్యాచ్లో విక్టరీ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో పాక్ జట్టుపై ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెటైర్లు వేశారు.
By అంజి Published on 22 Sept 2025 8:02 AM IST
'దయచేసి పిల్లలకు విద్యను దూరం చేయకండి'.. తల్లిదండ్రులకు మంత్రి లోకేష్ రిక్వెస్ట్
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (KGBV) లో ప్రవేశం నిరాకరించబడిన తర్వాత పత్తి పొలాల్లో పని చేయవలసి వచ్చిన జెస్సీ అనే బాలిక దుస్థితి చూసి...
By అంజి Published on 22 Sept 2025 7:42 AM IST