వార ఫలాలు: తేది 19-10-2025 నుంచి 25-10-2025 వరకు
వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో...
By అంజి Published on 19 Oct 2025 6:34 AM IST
ఆఫ్ఘనిస్థాన్ లేకపోయినా ట్రై సిరీస్ జరుగుతుంది: పీసీబీ
ఆఫ్ఘనిస్తాన్ వైదొలిగినప్పటికీ, మూడు దేశాల T20I టోర్నమెంట్ నవంబర్ 17 నుండి 29 వరకు లాహోర్లో షెడ్యూల్ ప్రకారం..
By అంజి Published on 18 Oct 2025 9:20 PM IST
బైక్ను ఢీకొట్టిన కారు.. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మృతి
రాజస్థాన్లోని భరత్పూర్లో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో థార్ SUV వాహనం మోటార్సైకిల్ను ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు..
By అంజి Published on 18 Oct 2025 8:40 PM IST
Telangana: దీపావళి.. భద్రతా మార్గదర్శకాలు విడుదల చేసిన ఫైర్ డిపార్ట్మెంట్
దీపావళి సమీపిస్తున్న తరుణంలో, తెలంగాణ అగ్నిమాపక, విపత్తు ప్రతిస్పందన, అత్యవసర మరియు పౌర రక్షణ విభాగం పౌరులు పండుగను సురక్షితంగా జరుపుకోవడానికి తగిన...
By అంజి Published on 18 Oct 2025 8:10 PM IST
Andhrapradesh: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో ఛాన్స్
అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీపీఎస్ అమలుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయగా..
By అంజి Published on 18 Oct 2025 7:30 PM IST
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన
ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో..
By అంజి Published on 18 Oct 2025 7:10 PM IST
'తీరు మార్చుకోండి'.. అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలులో అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, డిపార్ట్మెంట్ హెడ్లు (హెచ్ఓడిలు) తమ నిర్లక్ష్య వైఖరిని..
By అంజి Published on 18 Oct 2025 6:26 PM IST
పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు కేటీఆర్ భరోసా
పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ జానపద సాహితీ ముద్దుబిడ్డ అయిన దర్శనం మొగులయ్యకు భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్..
By అంజి Published on 18 Oct 2025 6:04 PM IST
27 నెలలుగా జీతం ఇవ్వకుండా పెద్దాయనను వేధించి..
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని ఒక పంచాయతీ కార్యాలయం ముందు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గత 27 నెలలుగా జీతం చెల్లించలేదని...
By అంజి Published on 18 Oct 2025 5:17 PM IST
ప్రజలు ఛీ కొట్టేలా వైసీపీ అసత్యాలు: మంత్రి పార్థసారథి
ప్రజలు ఛీ కొట్టేలా వైసీపీ అసత్యాలు చెబుతోందని మంత్రి పార్థసారథి అన్నారు. ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంటే.. వైసీపీ మాత్రం తప్పుడు కథనాలు...
By అంజి Published on 18 Oct 2025 4:40 PM IST
23 ఏళ్ల వయసులో ప్రియురాలిని చంపి.. 81 ఏళ్ల వయసులో కోర్టు విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు
48 సంవత్సరాల క్రితం తన ప్రియురాలిని కత్తితో పొడిచి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దాదాపు ఐదు దశాబ్దాలుగా..
By అంజి Published on 18 Oct 2025 4:00 PM IST
వాళ్ళను నమ్మొద్దని పిలుపునిచ్చిన టీటీడీ చైర్మన్
తిరుమలకు వచ్చే భక్తులను మోసం చేయడానికి ఎంతో మంది ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని టీటీడీ ఎప్పటికప్పుడు సూచిస్తూనే...
By అంజి Published on 18 Oct 2025 3:35 PM IST












