నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    APSDMA, heavy rains, APnews, Andhrapradesh
    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన

    ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో..

    By అంజి  Published on 18 Oct 2025 7:10 PM IST


    CM Revanth, govt works, Telangana, Hyderabad
    'తీరు మార్చుకోండి'.. అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్‌

    ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలులో అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, డిపార్ట్‌మెంట్ హెడ్‌లు (హెచ్‌ఓడిలు) తమ నిర్లక్ష్య వైఖరిని..

    By అంజి  Published on 18 Oct 2025 6:26 PM IST


    Padma Sree, Darshanam Mogulaiah, Brs Working President KTR
    పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు కేటీఆర్ భరోసా

    పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ జానపద సాహితీ ముద్దుబిడ్డ అయిన దర్శనం మొగులయ్యకు భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్..

    By అంజి  Published on 18 Oct 2025 6:04 PM IST


    Karnataka, Man Kills Self, Government Office, Chamarajanagar district
    27 నెలలుగా జీతం ఇవ్వకుండా పెద్దాయనను వేధించి..

    కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని ఒక పంచాయతీ కార్యాలయం ముందు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గత 27 నెలలుగా జీతం చెల్లించలేదని...

    By అంజి  Published on 18 Oct 2025 5:17 PM IST


    AP Minister Parthasarathi, YCP leaders, adulterated liquor, APnews
    ప్రజలు ఛీ కొట్టేలా వైసీపీ అసత్యాలు: మంత్రి పార్థసారథి

    ప్రజలు ఛీ కొట్టేలా వైసీపీ అసత్యాలు చెబుతోందని మంత్రి పార్థసారథి అన్నారు. ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తుంటే.. వైసీపీ మాత్రం తప్పుడు కథనాలు...

    By అంజి  Published on 18 Oct 2025 4:40 PM IST


    Mumbai, man who stabbed girlfriend, bail, Crime
    23 ఏళ్ల వయసులో ప్రియురాలిని చంపి.. 81 ఏళ్ల వయసులో కోర్టు విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు

    48 సంవత్సరాల క్రితం తన ప్రియురాలిని కత్తితో పొడిచి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దాదాపు ఐదు దశాబ్దాలుగా..

    By అంజి  Published on 18 Oct 2025 4:00 PM IST


    TTD Chairman, devotee, middlemen, cheat, BR Naidu,
    వాళ్ళను నమ్మొద్దని పిలుపునిచ్చిన టీటీడీ చైర్మన్

    తిరుమలకు వచ్చే భక్తులను మోసం చేయడానికి ఎంతో మంది ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని టీటీడీ ఎప్పటికప్పుడు సూచిస్తూనే...

    By అంజి  Published on 18 Oct 2025 3:35 PM IST


    bandh, 42 percent BC reservation, public life, Telangana, BRS, Congress, BJP
    తెలంగాణలో బంద్‌.. స్తంభించిన జనజీవనం

    రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ వెనుకబడిన తరగతుల జాయింట్ యాక్షన్ కమిటీ..

    By అంజి  Published on 18 Oct 2025 3:02 PM IST


    8 dead, vehicle falls into gorge, Maharashtra, Nandurbar
    అదుపు తప్పి లోయలో పడ్డ వాహనం.. 8 మంది అక్కడికక్కడే మృతి

    మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో ఒక వాహనం లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.

    By అంజి  Published on 18 Oct 2025 2:37 PM IST


    BrahMos range, Rajnath Singh, Pakistan, National news
    'ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలో'.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్‌సింగ్‌ హెచ్చరిక

    కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసిస్తూ దానిని కేవలం ట్రైలర్ అని పేర్కొన్నారు.

    By అంజి  Published on 18 Oct 2025 2:05 PM IST


    Bengaluru, student rapes senior, college campus, Crime
    కాలేజీలో దారుణం.. సీనియర్ విద్యార్థినిపై జూనియర్ అత్యాచారం.. బాయ్స్‌ వాష్‌రూమ్‌లోకి లాగి..

    బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్‌లో తన సీనియర్ విద్యార్థిపై అత్యాచారం చేసిన కేసులో జూనియర్ విద్యార్థిని అరెస్టు చేశారు.

    By అంజి  Published on 17 Oct 2025 1:24 PM IST


    Hydraa, government land, Kulsumpur, Hyderabad
    Hyderabad: రూ.110 కోట్ల విలువైన 1.30 ఎకరాల ప్రభుత్వ భూమి హైడ్రా స్వాధీనం

    ఆక్రమణల నిరోధక కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తూ, హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన మరియు ఆస్తి రక్షణ సంస్థ (HYDRAA) ఆసిఫ్‌నగర్ మండల పరిధిలోని..

    By అంజి  Published on 17 Oct 2025 12:30 PM IST


    Share it