Telangana: సాయంత్రం లోపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు
రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 6.30 గంటల లోపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
By అంజి Published on 21 Jun 2025 2:12 PM IST
దారుణం.. చేతులు కట్టివేయబడి.. ఉరివేసుకుని కనిపించిన బీజేపీ నేత
పశ్చిమ బెంగాల్లో శనివారం బిజెపి మైనారిటీ సెల్ నాయకుడి మృతదేహం చేతులు కట్టి వేలాడుతూ కనిపించింది.
By అంజి Published on 21 Jun 2025 1:17 PM IST
తెలంగాణ సర్కార్ భారీ గుడ్న్యూస్.. విద్యుత్ ఉద్యోగులకు డీఏ ప్రకటన
విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. 2 శాతం డీఏ (డియర్ అలవెన్స్) పెంచుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి...
By అంజి Published on 21 Jun 2025 11:24 AM IST
తెలంగాణలో ఘోరం.. ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పొదల్లోకి లాగి, నోట్లో గుడ్డలు కుక్కి..
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఘోరం జరిగింది. తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
By అంజి Published on 21 Jun 2025 10:45 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి: బండి సంజయ్
రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.
By అంజి Published on 21 Jun 2025 10:04 AM IST
Telangana:'ఆమెకు భద్రత కల్పించండి'.. సూర్యాపేట ఎస్పీకి హైకోర్టు ఆదేశం
ఈ ఏడాది ప్రారంభంలో పరువు హత్య కేసులో హత్యకు గురైన వ్యక్తి భార్య కోట్ల భార్గవికి రక్షణ కల్పించాలని తెలంగాణ హైకోర్టు సూర్యాపేట జిల్లా పోలీసులను...
By అంజి Published on 21 Jun 2025 9:16 AM IST
ఫోన్ అతిగా వాడొద్దని తిట్టడంతో.. 13 ఏళ్ల బాలుడు సూసైడ్
తమిళనాడులోని తిరుప్పూర్కు చెందిన 13 ఏళ్ల బాలుడు తన ఫోన్ను ఎక్కువగా వాడుతున్నాడని తల్లిదండ్రులు తిట్టడంతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 21 Jun 2025 8:38 AM IST
శ్రీవారి భక్తులకు అలర్ట్.. వారికి టీటీడీ గట్టి హెచ్చరిక
తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నకిలీ దర్శనం, వసతి టిక్కెట్లను అందజేసి భక్తులను మోసం చేస్తున్న వ్యక్తులు, ఏజెంట్లపై తిరుమల తిరుపతి...
By అంజి Published on 21 Jun 2025 8:31 AM IST
ప్రియుడిని చంపేసిన తండ్రి, కొడుకు.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
లక్నోలోని రహీమాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గురువారం ఒక మహిళ ఆత్మహత్య చేసుకుని మరణించింది.
By అంజి Published on 21 Jun 2025 8:12 AM IST
వృద్ధులకు, దివ్యాంగులకు గుడ్న్యూస్.. ప్రతి నెలా చివరి 5 రోజుల్లో రేషన్ పంపిణీ
ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ ప్రతి నెలా చివరి ఐదు రోజుల్లో వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ సరుకులు అందజేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం...
By అంజి Published on 21 Jun 2025 7:44 AM IST
యోగా విశ్వాన్ని ఏకం చేసింది: ప్రధాని మోదీ
విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో 'యోగాంధ్ర' కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.
By అంజి Published on 21 Jun 2025 7:25 AM IST
Video: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ క్వారీ యజమానిని బెదిరించారన్న ఆరోపణలపై ఈ అరెస్ట్ జరిగింది.
By అంజి Published on 21 Jun 2025 6:54 AM IST