భారత ఎయిర్ఫోర్స్ సివిల్ ఇంజినీర్ దారుణ హత్య
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని కంటోన్మెంట్ ప్రాంతంలోని తన అధికారిక నివాసంలో శనివారం తెల్లవారుజామున భారత వైమానిక దళం సివిల్ ఇంజనీర్ను కాల్చి...
By అంజి Published on 29 March 2025 6:27 PM IST
హైదరాబాద్లో లింక్ రోడ్ల నిర్మాణం.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్ నగరంలో ప్రజావసరాలకు అనుగుణంగా అనుసంధాన (లింక్) రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
By అంజి Published on 29 March 2025 6:20 PM IST
'మంత్రి హెలికాప్టర్ వస్తుంది.. మీ వడ్లు తీసేయండి'.. రైతులపై ఎమ్మార్వో దౌర్జన్యం
'మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ వస్తుంది.. మీ వడ్లు తీసేయండి' అంటూ రైతులపై ఎమ్మార్వో దౌర్జన్యానికి దిగాడు.
By అంజి Published on 29 March 2025 1:30 PM IST
ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు.. పుట్టాలంటే ఆయనే పుట్టాలి: సీఎం చంద్రబాబు
రాజకీయాల్లో టీడీపీ ఓ సంచలనమమని, ఓ అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ 43వ వార్షికోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
By అంజి Published on 29 March 2025 12:40 PM IST
రూ.50 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. ప్రాణాలు తీసుకున్న వృద్ధ దంపతులు
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో సైబర్ నేరగాళ్లు రూ.50 లక్షలు మోసం చేయడంతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.
By అంజి Published on 29 March 2025 12:04 PM IST
రిమ్స్లో అత్యాధునిక వైద్యం.. లేజర్ టెక్నాలజీతో 90 ఏళ్ల వృద్ధురాలి కిడ్నీలో రాళ్లు తొలగింపు
ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండల కేంద్రంలో నివసిస్తున్న 90 ఏళ్ల అంకత్ పింటుబాయి తీవ్రమైన కడుపు నొప్పితో ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రిలో చేరారు.
By అంజి Published on 29 March 2025 11:41 AM IST
ఎల్ఆర్ఎస్కి అప్లై చేశారా?.. దగ్గరపడుతోన్న రాయితీ గడువు
అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
By అంజి Published on 29 March 2025 11:08 AM IST
శుభవార్త.. ఉపాధి హామీ కూలీల వేతనం పెంపు
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
By అంజి Published on 29 March 2025 10:12 AM IST
తెలంగాణకు మళ్లీ వర్ష సూచన
ఏప్రిల్ 2, 3,4 తేదీల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
By అంజి Published on 29 March 2025 10:00 AM IST
Andhrapradesh: రేపు, ఎల్లుండి ఆస్తి పన్ను వసూలు కౌంటర్లు ఓపెన్
ఆస్తి పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం వడ్డీ రాయితీ గడువు ఈ నెల 31తో ముగియనుంది.
By అంజి Published on 29 March 2025 9:26 AM IST
మహిళ కడుపులో కత్తెర.. 17 ఏళ్లుగా నరకం.. చివరకు
లక్నోలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఒక కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న 17 సంవత్సరాల తర్వాత ఒక మహిళ కడుపులో...
By అంజి Published on 29 March 2025 9:13 AM IST
626 మంది టీచర్ల పరస్పర బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వం 626 మంది ఉపాధ్యాయులు తమ పని ప్రదేశాన్ని మార్చుకోవడానికి అనుమతించింది.
By అంజి Published on 29 March 2025 8:28 AM IST