తెలంగాణ రైజింగ్-2047 దార్శనిక పత్రం.. త్వరలోనే జాతికి అంకితం
ప్రభుత్వం గతాన్ని ఒక అనుభవంగా, ఆ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తుకు స్పష్టమైన ప్రణాళికలను రచించుకుని...
By అంజి Published on 1 Dec 2025 6:53 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆర్థికంగా పురోగతి.. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు
చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది ఇంటా...
By జ్యోత్స్న Published on 1 Dec 2025 6:30 AM IST
కివి పండు తినడం వల్ల కలిగే బోలేడు ప్రయోజనాలు ఇవిగో
కివి పండులో విటమిన్ 'సి' పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం..
By అంజి Published on 30 Nov 2025 1:30 PM IST
Hyderabad: లవ్ ఫెయిల్.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
ప్రేమ విఫలం కావడంతో ఇంజినీరింగ్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
By అంజి Published on 30 Nov 2025 12:41 PM IST
విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
ప్రముఖ కన్నడ కమెడియన్ ఎంఎస్ ఉమేష్ కన్నుమూశారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో...
By అంజి Published on 30 Nov 2025 12:00 PM IST
మాదాపూర్లో నకిలీ కాల్ సెంటర్ ముఠా.. ఆస్ట్రేలియన్ల నుండి రూ.10 కోట్లు ఎలా దొంగిలించిందంటే?
రిడ్జ్ ఐటీ సొల్యూషన్స్ అనే ఐటీ సంస్థ పేరుతో మాదాపూర్ నుండి నిర్వహిస్తున్న నకిలీ అంతర్జాతీయ కాల్ సెంటర్ బయటపడింది.
By అంజి Published on 30 Nov 2025 11:23 AM IST
వీధి కుక్కలపై నిషేధ ఉత్తర్వులకు వ్యతిరేకంగా.. సుప్రీంకోర్టుకు 50 వేల మంది పౌరుల లేఖలు
సంస్థాగత ప్రాంతాల నుండి వీధి కుక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించిన నవంబర్ 7 ఆదేశాన్ని పునఃపరిశీలించాలని...
By అంజి Published on 30 Nov 2025 10:38 AM IST
పరువు హత్య కలకలం.. ప్రియుడి మృతదేహంతో పెళ్లి
మహారాష్ట్ర నాందేడ్లో పరువు హత్య జరిగింది. జునాగంజ్కు చెందిన సక్షం టేట్, ఆంచల్ ప్రేమించుకున్నారు.
By అంజి Published on 30 Nov 2025 10:00 AM IST
నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్ గాంధీలపై కొత్త ఎఫ్ఐఆర్ నమోదు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
By అంజి Published on 30 Nov 2025 9:07 AM IST
Telangana: సర్పంచ్ ఎన్నికలు.. నేటి నుంచి రెండో విడత నామినేషన్లు
పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల స్వీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. 4,333 పంచాయతీలు, 38,350 వార్డులకు నేడు నోటిఫికేషన్ వెలువడనుంది.
By అంజి Published on 30 Nov 2025 8:21 AM IST
ఏపీ అభివృద్ధే లక్ష్యంగా 3 జోన్లు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో మూడు ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
By అంజి Published on 30 Nov 2025 7:58 AM IST
దిత్వా ఎఫెక్ట్.. రెడ్ అలర్ట్ జారీ.. దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
దిత్వా తుఫాను ప్రభావంతో నేడు పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ భారీ వర్ష సూచన చేసింది. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి...
By అంజి Published on 30 Nov 2025 7:29 AM IST












