ఈశాన్య రుతుపవనాల ఎఫెక్ట్.. నేడు ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో కూడా
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...
By అంజి Published on 17 Oct 2025 8:15 AM IST
9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. జైలు శిక్ష అంటూ టీచర్ బెదిరింపులు
కేరళలోని పాలక్కాడ్లో గల కన్నాడి హయ్యర్ సెకండరీ స్కూల్లో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు, ప్రధానోపాధ్యాయురాలు...
By అంజి Published on 17 Oct 2025 7:44 AM IST
ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా పోటీకి అర్హులే: మంత్రి పొంగులేటి
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా వారు కూడా పోటీ చేయొచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు.
By అంజి Published on 17 Oct 2025 7:24 AM IST
ధనతేరస్ ముందు మలబార్ గోల్డ్కి బహిష్కరణ పిలుపులు
ధనతేరస్కి కొన్ని రోజుల ముందు కేరళకు చెందిన ప్రముఖ ఆభరణాల బ్రాండ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వివాదంలో చిక్కుకుంది.
By అంజి Published on 17 Oct 2025 7:17 AM IST
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు? క్లారిటీ!
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచేందుకు కేంద్రం కొత్త పాలసీని తీసుకొచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం...
By అంజి Published on 17 Oct 2025 7:06 AM IST
సన్నవడ్లకు మద్ధతు ధర.. రూ.500 బోనస్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో
వర్షాకాల సీజన్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1 కోటి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించనున్నట్టు అంచనా వేసిన నేపథ్యంలో..
By అంజి Published on 17 Oct 2025 6:47 AM IST
నేడు ఈ రాశుల వారి దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే?
ఉద్యోగయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.
By అంజి Published on 17 Oct 2025 6:34 AM IST
ప్రముఖ సింగర్ బాలసరస్వతి కన్నుమూత
తొలి తెలుగు నేపథ్య గాయనిగా గుర్తింపు పొందిన రావు బాలసరస్వతి తుదిశ్వాస విడిచారు.
By అంజి Published on 15 Oct 2025 1:20 PM IST
ప్రభుత్వ లైబ్రేరియన్ ఆత్మహత్య.. 3 నెలలుగా జీతం రాకపోవడంతో..
కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలోని “ఆరివు కేంద్రం” (నాలెడ్జ్ సెంటర్)లో 40 ఏళ్ల లైబ్రేరియన్ ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 15 Oct 2025 12:33 PM IST
సీఎం ముందు లొంగిపోయిన మల్లోజుల
నాలుగు దశాబ్దాల పోరాటం తర్వాత మావోయిస్టు ఉద్యమాన్ని వీడిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కమాండర్ మల్లోజుల వేణుగోపాల్ రావు..
By అంజి Published on 15 Oct 2025 11:40 AM IST
Hyderabad: జూబ్లీహిల్స్ బైపోల్.. ఎగ్జిట్ పోల్స్పై నిషేధం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిషేధించింది.
By అంజి Published on 15 Oct 2025 10:20 AM IST
Nizamabad: 'నాకు ఈ కాలేజీ నచ్చలేదు'.. నోట్ రాసి విద్యార్థి అదృశ్యం
నిజామాబాద్లో ఓ విద్యార్థి తనకు కాలేజీ నచ్చలేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒక లేఖను ఇంట్లో వదిలి అదృశ్యమయ్యాడు. విద్యార్థి ఆకస్మిక అదృశ్యం అతని...
By అంజి Published on 15 Oct 2025 9:45 AM IST












