నెక్స్ట్ తమిళనాడు సీఎంగా ఆయనకే మద్ధతు?.. సీవోటర్ సర్వేలో సంచలన విషయాలు
ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ అత్యంత ప్రాధాన్యత గల ఎంపిక అని సీవోటర్ సర్వేలో 27 శాతం మంది ఆయనకే అనుకూలంగా ఉన్నారని తేలింది.
By అంజి Published on 29 March 2025 7:57 AM IST
ఫ్లాట్లో కుళ్ళిపోయిన మహిళ మృతదేహం.. ఇంటి యజమాని అరెస్టు
తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని ఒక ఫ్లాట్లో కుళ్ళిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది.
By అంజి Published on 29 March 2025 7:47 AM IST
మయన్మార్, థాయిలాండ్లో భారీ భూకంపం.. 144 మంది మృతి.. మృతుల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్
శుక్రవారం మయన్మార్లో 7.7 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం, ఆ తర్వాత 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 144 మంది మరణించారు.
By అంజి Published on 29 March 2025 7:36 AM IST
బిగ్ అలర్ట్.. మే 1 నుంచి ఏటీఎం ఛార్జీల పెంపు
తప్పనిసరి ఉచిత లావాదేవీలకు మించి ఏటీఎం లావాదేవీల కోసం బ్యాంకు తన కస్టమర్ల నుండి వసూలు చేయగల గరిష్ట మొత్తాన్ని - ప్రతి లావాదేవీకి రూ.21 నుండి రూ.23కి...
By అంజి Published on 29 March 2025 7:09 AM IST
Andhra Pradesh: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్ష వాయిదా
ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) కారణంగా మార్చి 31 (సోమవారం) సెలవు దినంగా ప్రకటించినందున, ప్రస్తుతం జరుగుతున్న 10వ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల సోషల్ స్టడీస్...
By అంజి Published on 29 March 2025 7:00 AM IST
Video: కొత్త రేషన్కార్డులు, సన్న బియ్యంపై మంత్రి కీలక ప్రకటన
అర్హతను బట్టి ఎంత మందికైనా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఫిజికల్ రేషన్ కార్డులు...
By అంజి Published on 29 March 2025 6:52 AM IST
భారీ గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షర్లకు డీఆర్ పెంపు
ఉగాది పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్న్యూస్ చెప్పింది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం.
By అంజి Published on 29 March 2025 6:36 AM IST
బ్లూ బెర్రీలు తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే!
బ్లూ బెర్రీలు ఎక్కువగా సూపర్ మార్కెట్లలో కనిపిస్తుంటాయి. వీటి గురించి తక్కువ మందికి అవగాహన ఉంటుంది. అందుకే వీటిని తినే వారి సంఖ్య కూడా తక్కువే.
By అంజి Published on 28 March 2025 1:45 PM IST
అభిమానుల అత్యుత్సాహాం.. ఆటోలో ఇంటికి వెళ్లిన హీరో విక్రమ్
హీరో చియాన్ విక్రమ్, గురువారం రాత్రి తన లగ్జరీ కారును థియేటర్ వద్ద వదిలి ఆటో రిక్షాలో ఇంటికి వెళ్లారు.
By అంజి Published on 28 March 2025 1:09 PM IST
భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. భయంతో జనం పరుగులు
మయన్మార్, బ్యాంకాక్లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కసారిగా ప్రకపంనలు రావడంతో భారీ భవనాలు పేక మేడల్లా కుప్పకూలాయి.
By అంజి Published on 28 March 2025 12:54 PM IST
Telangana: రెండు రోజులు సెలవులు
రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు మంజూరు చేసింది.
By అంజి Published on 28 March 2025 12:36 PM IST
వక్ఫ్ ఆస్తులను కాపాడటానికి కట్టుబడి ఉన్నాం: సీఎం చంద్రబాబు
వక్ఫ్ ఆస్తులను కాపాడటానికి, నిరుపేద ముస్లిం కుటుంబాలను అభ్యున్నతికి తమ ప్రభుత్వం నిబద్ధతను సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.
By అంజి Published on 28 March 2025 12:05 PM IST